10, అక్టోబర్ 2023, మంగళవారం

కడియం పూల తోటలు

 వ్యాస భారతం, వన పర్వము, 88వ అధ్యాయము


*ధౌమ్యుడు ధర్మ రాజుకు దక్షిణ దిక్కున ఉన్న తీర్థములు వర్ణించుట*


యస్యామాఖ్యాయతే పుణ్యా దిశి గోదావరీ నదీ । బహ్వారామా బహుజలా తాపసాచరితా శివా ॥


దక్షిణదిక్కున ఉన్న నదుల్లో గోదావరి ప్రసిద్ధం అయింది. ఆ నదిఒడ్డున ఎన్నో పూలతోటలు ఉన్నాయి. వాటికి బయట లోతు తెలియని జలరాశి ఉంది. చాలమంది ఋషులు గోదావరిని మంగళమైనదని సేవిస్తారు.


*దీనిని బట్టి కడియం పూల తోటలు మహా భారత కాలం నాటివి అని తెలుస్తోంది.*

కామెంట్‌లు లేవు: