17, ఆగస్టు 2020, సోమవారం

గాయత్రి మంత్రం

గాయత్రి మంత్రం లో 24 అక్షరాలతో పాటు, ఇరువది నాలుగు దేవతాముర్తుల శక్తి  అంతర్గతంగా ఉంటుంది. ఈ ఇరువది నాలుగు గాయత్రి మూర్తులకు చతుర్వింశతి  గాయత్రి అనే పేరు..
1. తత్ : విఘ్నేశ్వరుడు
2. స : నరసింహ స్వామీ
3. వి : శ్రీ మహా విష్ణువు
4. తుః : శివుడు
5. వ : కృష్ణుడు
6. రే : రాధా దేవి
7. ణ్యం : శ్రీ మహా లక్ష్మీ
8. భ : అగ్ని దేవుడు
9. ర్గోః : ఇంద్రుడు
10. దే:  సరస్వతి దేవి
11. వ : దుర్గా దేవి
12. స్య : ఆంజనేయస్వామి
13. ధీ : భూదేవీ
14. మ: సూర్యభగవానుడు
15 .హి : శ్రీరాముడు
16. ధీ: సీతా దేవి
17. యో : చంద్రుడు
18. యో: యముడు
19. నః : బ్రహ్మ
20. ప్ర: వరుణుడు
21. చో: శ్రీ మన్నరాయనుడు
22. ద: హయగ్రీవుడు
23. యా: హంసాదేవత
24.త్ : తులసిమాత
       ....💐💐💐🙏🙏...
   ఈ ఇరవై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే ,కీర్తి ,దివ్య తేజస్సు ,సకల శుభాలు కలుగుతాయి....💐💐🙏🙏....
        ...జై శ్రీ రామ్.
*************************

కామెంట్‌లు లేవు: