18, జులై 2023, మంగళవారం

విశిష్ట పోషకాలు

 విశిష్ట పోషకాలు కలిగిన వివిధ ఆహార పదార్దాలు - సంపూర్ణ వివరణ .  


 * విటమిన్ "A " అందజేయు కెరోటిన్ పదార్ధము లభించు ఆహారపదార్దాలు - 


 *  కేరోటిన్  - 


 ఆకుకూరలు  - 240 మై.గ్రా . 

  

 పెనికులెటన్ అనబడే తోటకూర - 14 ,000 మై .గ్రా

 

 చామాకులు -  10 ,000 మై .గ్రా . 


 కొత్తిమీర  -  6900 మై .గ్రా . 


 మునగాకు - 6700 మై .గ్రా . 


 లేత తోటకూర  - 5500 మై .గ్రా . 


 

 *  "C " విటమిన్  - 


      మునగాకు  - 220 మి.గ్రా . 


      నాటు జామపండు - 212 మి.గ్రా . 


      తోటకూర  - 169 మి.గ్రా . 


 *  క్యాల్షియం  - 


       అవిసాకు  -  1100 మి.గ్రా .


       ముండ్లతోటకూర  - 800 మి.గ్రా . 


       క్యాలీఫ్లవర్  - 626 మి.గ్రా . 


       పొన్నగంటి ఆకు  -  570 మి.గ్రా . 


  *  మెగ్నీషియం  - 


        పింకు రేడిష్  - 196 మి.గ్రా . 


        చుక్కకూర  -  123 మి.గ్రా . 


        లేత తోటకూర  - 122 మి.గ్రా . 


 *  పొటాషియం  - 


         అడివి తమ్మ  - 1800 మి.గ్రా . 


         లేత తోటకూర - 340 మి.గ్రా . 


         మునగాకు  -  259 మి.గ్రా . 


         కొత్తిమీర  -  256 మి.గ్రా . 


         పాలకూర  -  206 మి.గ్రా . 


         మూసామ్బా - 490 మి.గ్రా ( నిమ్మజాతి) .


         అరటిపండు  -  348 మి.గ్రా . 


 

 *  ఇనుము  - 


          కాలిఫ్లవర్  -  40 మి.గ్రా . 


          చిర్రికూర  -    38 మి.గ్రా .


          లేత తోటకూర  -  27 మి.గ్రా . 


          ముళ్ళ తోటకూర  -  22 మి.గ్రా . 


          ఎండ్రకాయ మాంసం  - 21 మి.గ్రా . 


 

 *  సూక్ష్మ ఖనిజాలు  - 


          జింకు , మాంగనీస్ , రాగి , maalibdnam , క్రోమియం . 


  *  జింక్  - 


        పుదీనా , ఉల్లిగడ్డ , మెంతికూర , కొత్తిమీర , గెనుసుగడ్డ , పాలకూర లో జింక్ లభించును. 


 *  మాంగనీసు  - 


       పుదీనా , పాలకూర , కొత్తిమీర , చుక్కకూర , లేత తోటకూర , కరివేపాకు లలో మాంగనీసు లభించును. 


 *  రాగి  - 


        పొన్నగంటాకు , పుదీనా , ఉల్లిగడ్డ , కొత్తిమీర , కరివేపాకు లలో ఈ రాగి ధాతువు లభించును. 


 *  maalibdanam  - 


       కొత్తిమీర , పొన్నగంటాకు , ఉల్లిగడ్డ , లేత తోటకూర లలో లభించును. 


 *  క్రోమియం  -  


        పొన్నగంటాకు , కొత్తిమీరలలో లభించును. 


        

          పైన చెప్పిన ఆహారపదార్ధాలలో మన శరీరానికి కావలసిన అత్యవసర ధాతువులు , విటమిన్లు లభ్యం అగును. వీటిని ప్రతినిత్యం ఆహారంలో భాగం చేసుకొవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరం రోగాలపాలు కాకుండా ఉంటుంది. కొత్తిమీర , ఉల్లిపాయకాడలతో చేసిన పచ్చడితో 5 రకాల సూక్ష్మ ధాతువులను అందచేయును . కరివేపాకు పొడి అధికశాతం లో సున్నపు ధాతువును , మెగ్నిషియం , జింక్ మరియు మాంగనీసు ధాతువులను శరీరానికి లభించేలా చేస్తుంది . 


           *** సమాప్తం ***


               

        మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


 

కామెంట్‌లు లేవు: