13, అక్టోబర్ 2023, శుక్రవారం

విజ్ఞప్తి

 *శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులకు విజ్ఞప్తి*


నవంబర్ 19వ తేది, ఆదివారం రోజున మన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించతలపెట్టినాము.


ఈ కార్యక్రమంలో గతంలో మనం అనుకున్న మాదిరిగా *భగవద్గీత శ్లోకాల పఠనం* (కంఠస్థం గా) ఏర్పాటు చేయడం జరిగింది.


కావున లింగ, వయో భేదం లేకుండా అందరూ ఈ పఠనం చేరవచ్చు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారికి సంఘం తరపున తగిన ప్రోత్సాహకాలు అందించబడును.


ఆ రోజు కార్యక్రమాల వివరాలు:-

👉🏽పది గంటలకు దీప ప్రజ్వలన

👉🏽గీతా పఠనం

👉🏽భజన, కోలాటం

👉🏽 ప్రముఖుల మార్గదర్శనం

👉🏽 భోజనాలు

👉🏽 సాయంత్రం 3 గంటలకు సభా సమాప్తం


కావున ఇట్టి కార్యక్రమానికి సభ్యులందరూ తప్పక హాజరు కావాలని కోరుకుంటున్నాము


గమనిక : మీరు ఎంత మంది రాగలరో ముందుగా తెలియజేసినట్లైతే తదనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగుతుంది.


ఆహ్వానిస్తున్నారు

*శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం*

కామెంట్‌లు లేవు: