*మేలు సేయగ జూడ శిష్టులు మెచ్చరెవ్వరు ధాత్రిపై*
ఈ సమస్యకు నా పూరణ.
మేలుకొల్పగ జాతినేతలు మేదురంబుగ జెప్పిరే
తూలనాడుట కాదు కాదని తోడు రమ్మని పిల్చుచున్
మేలు సేయగ జూడ - శిష్టులు మెచ్చరెవ్వరు ధాత్రిపై
కాలికడ్డము వేయబూనుచు కట్టెనుంచుట ధూర్తమౌ.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి