17, సెప్టెంబర్ 2023, ఆదివారం

శ్రీ మహావిష్ణువు చెప్పిన శ్లోకం

శ్రీ మహావిష్ణువు చెప్పిన శ్లోకం

శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తకళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణోహరిః


శరీరము అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఈ శ్లోకాన్ని భక్తితో పఠిస్తే, అదృశ్యరూపంలో వారిలోకి గంగాజలమును పంపి వారి రోగాన్ని తగ్గిస్తానని సాక్షాత్తు శ్రీమహావిష్ణువే వరమిచ్చాడు.

 కనుక ప్రతి ఒక్కరూ దీన్ని కంఠస్థం చేసి అనారోగ్యంగా ఉన్న వారితో చెప్పించండి.


 

కామెంట్‌లు లేవు: