14, అక్టోబర్ 2020, బుధవారం

నామ స్మరణ(



ఏ పనులు చేస్తున్నా నిత్యం నామ స్మరణ(జపం) చేసే వారి వెంట దేవుడు ఎప్పుడూ ఉంటాడు, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కూడా దైవాన్ని మరువని వారి పిలుపు భగవంతుడు వింటాడు ఆ భక్తుడికి తనవద్దకు రావడానికి సమయం లేకున్నా తనను పిలుస్తూనే తలుస్తూనే ఉన్నాడు అని ఆ దైవమే భక్తుని వద్దకు వెళ్తాడు, నీ వెంటే ఉండే స్వామి నీకు కనపడకపోయినా నువ్వు నీ స్వామికి కనిపిస్తూనే ఉంటావు ఆ దృష్టి పడాలనే కదా ఎన్నో పాట్లు, అలా నీ ప్రతి కర్మలోనూ సాక్షి గా నిలుస్తాడు అలా ఉంటే ఏమవుతుంది నీ కష్టమైన పని తేలికగా ఉంటుంది నీవు భారంగా అనుకునే పని బాధ్యతగా మారుతుంది. మనము ఏది నిత్యం స్మరిస్తూ ఉంటామో ప్రకృతి దాన్ని మన చెంతకు చేరుస్తుంది.

కామెంట్‌లు లేవు: