20, అక్టోబర్ 2020, మంగళవారం

తస్మాత్ జాగ్రత్త

 ఇక మీద గోవు మాంసం తినలనుకునే వారికీ చావు తప్పేలా లేదు...

అహమ్మదాబాద్ ఎల్.డి. యూనివర్సిటీ కి చెందిన ద్రువ్ పటేల్,

ఈ మధ్యనే భారత దేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని ఒక రసాయనాన్ని తాయారు చేసారు...


ఈ రసాయనం పశువులకు యాంటి వైరస్ లా పని చేయనుంది.

దీన్ని తయారు చేయటానికి ఆయనికి దాదాపుగా 2 సంవస్తరాలు పట్టింది.

ఈ రసాయనాన్ని ఇంజక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు.

దీని ప్రత్యేకత గురించి చెబుతూ ఈ ఇంజక్షన్ ఎక్కించిన పశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదనీ కనీసం దాని ఆయుర్దాయం లో కూడా తేడా రాదనీ, కాని పశువు మరణించాక లేదా చంపి మాంసాన్ని తింటే మాత్రం తిన్న వ్యక్తులు 4 గంటల్లో మరణిస్తారు... 

ఈ ఇంజక్షన్ ఖరీదు 150 రూపాయలు ఉండవచ్చు.

వైజ్ఞానికుడు అయిన తేజ్ సింగ్ చెప్పటం ప్రకారం ఈ ఇంజక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేయిన్చుకోవలసింది గా తెలిపారు.

తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదలచారు ఈ విషయం లో ఈ ఇంజక్షన్ రామబాణం కానున్నది.

ఈ విధంగా గోమాత ని రక్షించుకోవటం కోసం ldceahmd@gmail.కం కి వివరాలతో మెయిల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు...


ఈ పోస్ట్ ని షేర్ చేయటం ద్వారా కూడా ఎంతో కొంత మందికి ఈ విషయం తెలిసేలా చేయగలరని భావిస్తున్నాను

కామెంట్‌లు లేవు: