16, సెప్టెంబర్ 2020, బుధవారం

తెలుసు కుందాం




*🟥జింక చర్మము మీద కూర్చుని గతమ్లో తపస్సు చేసేవారు ఎందుకు?*

🟢వేదాలలో ఋగ్వేదము రంగు "తెలుపు " , సామవేదము రంగు " నలుపు " . ఆ రెండు వేదాల రంగులే ..... పగలూ ,రాత్రి . అందుకే పూర్వము ఆ వర్ణాలు గల జింక చర్మము మీద తపస్సు చేసేవారు. జింక చర్మము మీద తపస్సు అనేక వ్యాధులను దూరము చేస్తుందని ఆయుర్వేద శాస్త్రాల సారాంశము ద్వారా తెలుస్తోంది.

ఈ కాలములో జింక చర్మము మీద తపస్సు చాలా పెద్ద నేరము . పూర్వం కాలము లో కాలం చెల్లిన జింక చర్మాలను మాత్రమే ఋషులు ఉపయోగించేవారు .

కామెంట్‌లు లేవు: