23, అక్టోబర్ 2020, శుక్రవారం

దర్గాలకు వెళ్లే

 సనాతన ధర్మానికి ఎలాంటి సంభందం లేని దర్గాలకు వెళ్లే హిందువులకోసం:

ఒక దర్గా ఎలా ఏర్పడుతుంది ? అందులో సమాధైన వ్యక్తి  ఎలాంటి ఘన కార్యం చేస్తే అతని పేరు మీద దర్గా నిర్మిస్తారు ?

ఒక దర్గా చరిత్ర:

ఇప్పటి పాకిస్థాన్లోని ఒక దర్గా ఇది. హజరత్ ఘాజి ఇలీముద్దీన్ షహీద్ దర్గాహ్,లాహోర్. ఈ ఇలీముద్దీన్ అనే వ్యక్తి ఎం చేసాడో తెలుసా ?


1920 దశకంలో లాహోర్లోని ఒక తురుష్కుడు సీతా మాతని అగౌరవ పరుస్తూ ఒక పుస్తకం ప్రచురించాడు. దానికి ప్రతిచర్యగా రంగీలా రసూల్ అనే పుస్తకాన్ని ఆర్య సమాజ్ కి చెందిన మహాశయ రాజ్ పాల్ ముద్రించారు. దీనితో ఆగ్రహించిన తురుష్కులు అయన పై ఫిర్యాదు చేశారు. న్యాయ స్థానం విచారణ తరవాత అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.  జులై 1, 1927 లాహోర్ లో ఒక మసీదులోనుంచి భాషన ఇచ్చిన మౌలానా మొహమ్మద్ అలీ రాజ్పాల్ మీద జిహాద్ ప్రకటించాడు. ఈయనగారు గాంధీ గారి దగ్గర "హిందూ ముస్లిం ఐక్యతతకు  ఆదర్శం " అనే బిరుదు పొందినవారు. ఆగ్రహంతో ఊగి పోయిన తురుష్కులు పలు మార్లు అయన పై హత్యాయత్నం చేశారు. తురుష్కులలో ఒకడైన ఇలీముద్దీన్ 1929 ఏప్రిల్ 6 వ తేదీన రాజ్ పాల్ కత్తితో పొడిచి హత్య చేసాడు. సాక్షాత్తు జిన్నా కోర్టులో హాజరై ఇలీముద్దీన్ శిక్ష తగ్గే విదంగా వాదించారు. కానీ  బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఉరి శిక్ష అమలు చేసింది.


ఇలా సాటి మానవుడిని పొడిచి చంపిన ఇలీముద్దీన్ మరణానంతరం "హజరత్" , "ఘాజి" గా కీర్తించబడి,ఇస్లారం కి చేసిన సేవలకు గాను గుర్తింపుగా అతనిపేరుతో ఈ దర్గా నిర్మించారు. 

 ఇలా ప్రతి దర్గా వెనక హిందూ రక్తం చిందిన కథ ఉంది. వాస్తవాలను గ్రహించుకోండి. 

1482 లో  కొండపల్లి లో మొహమ్మెద్ షా బహ్మనీ మరియు  అతని మంత్రి మహమూద్ గవాన్ శివాలయాన్ని ధ్వంసం చేసి, బ్రాహ్మణులను ఊచ కొత కోసి మస్జీద్ నిర్మించారు. 


పెనుగొండలో ఈశ్వర ఆలయాన్ని బాబా ఫక్రుద్దీన్ దర్గా గా మార్చారు. హిందువులను ఆకర్షించటానికి పేరు బాబయ్య స్వామి గా మార్చారు. 


కొండవీడు లో 1337  వ సంవత్సరంలో ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు, బారాన్ వాలి దర్గా  నిర్మించారు.. 

బిక్కవోలు, రాజముండ్రి, పెడన, నందిగామ, మచిలీపట్టణం ..... చెప్పుకుంటూ పోతే తెల్లవారుతుంది ...


సేకరణ

కామెంట్‌లు లేవు: