11, అక్టోబర్ 2020, ఆదివారం

74వ పద్యం

 

శా. 

మాయాజాండ కరండ కోటి బొడిగా మర్దించిరో, విక్రమా

జేయుం గాయజు జంపిరో, కపట లక్ష్మీ మోహముం బాసిరో

యాయుర్దాయ భుజంగ మృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో

శ్రేయోదాయకు లెట్టు లౌదు రితరుల్ శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: