4, డిసెంబర్ 2020, శుక్రవారం

ముఖ్యమైన విషయం*

 *దయచేసి చాలా ముఖ్యమైన విషయం*


మీకు తెలిసిన దగ్గరి బంధువుల లేదా మీ స్నేహితుల సర్కిల్‌లో ఎవరైనా కరోనా సోకడం వలన (కోవిడ్ -19) లేదా మరేదైన కారణం వల్ల మరణించినట్లయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో 01-04-2020 నుండి నేటి వరకు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ ఎంట్రీ కావాలని బ్యాంకును అడగండి.


 ఎంట్రీ చూసి రూ.12/- లేదా రూ.330/- డెబిట్ అయివుండవచ్చు గుర్తించండి,.


 బ్యాంకుకు వెళ్లి బీమా కోసం క్లైమ్ చేయండి.


మీ అందరికీ నా వినయపూర్వకమైన అభ్యర్థన 

ఏమిటంటే, మీ చుట్టూ ఇలాంటి కేసులు జరిగితే, మరణం తరువాత ఖాతాను మూసివేసిన కుటుంబాలకు వెంటనే తెలియజేయండి.ఆ కాలంలో ప్రీమియం డెబిట్ చేయబడివుంటే ఆ కుటుంబానికి భీమా సొమ్ము అందుతుంది. 


 2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాదారులకు తక్కువ ప్రీమియంతో రెండు బీమా పథకాలను అందించింది:


 *ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై) రూ.330*


*ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పిఎంఎస్‌బివై)రూ.12 లతో బీమా 2 లక్షల రూపాయలు*


మనలో చాలామంది ఈ ఫారమ్‌ను నింపివుండవచ్చు. ప్రీమియం వారి ఖాతా నుండి 31/05 న డెబిట్ చేయబడిఉంటుంది.


*మొదట, ఈ సందేశాన్ని అన్ని బ్యాంక్ ఖాతాదారులకు పంపించండి.*


 రూ. 2,00,000 / అనేది మాత్రం చిన్న మొత్తం కాదు.!

కామెంట్‌లు లేవు: