4, డిసెంబర్ 2020, శుక్రవారం

అర్చకులు కావలెను

 మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం,

కానాజీగూడ, మిలిటరీ డైరీ ఫాం రోడ్,

సికింద్రాబాద్.


అర్చకులు కావలెను 


స్మార్తం పూర్తి అయిన వారు ఉదయం మరియు సాయంత్రం ఉండే అర్చకులకు జీతం 20,000/- + ఇంటి అద్దె 5,000/- ఇవ్వబడును.


ఉదయం మాత్రమే ఉండే అర్చకులకు జీతం 10,000/- + ఇంటి అద్దె 5,000/- ఇవ్వబడును.


పరిచారక బ్రాహ్మణులకు  జీతం 6,000/- + ఇంటి అద్దె 4,000/- ఇవ్వబడును.



 వంట బ్రాహ్మణులు కావలెను జీతము 15,000.


 వంట బ్రాహ్మణుడికి సహాయకులు కావలెను భోజనము వసతితో పాటు  5,౦౦౦/- నెల జీతము ఇవ్వబడును.


మరిన్ని  వివరాలకై సంప్రదించు నెంబర్లు 

9440987638,

9483269159,

9949060885,

080-41305643.



🙏🏻🙏🏻🙏🏻మీకు తెలిసిన వాలందరికి అందరికి ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: