1, నవంబర్ 2020, ఆదివారం

మహాకాళి అమ్మవారికి భోజనం

 #మహాకాళి అమ్మవారికి భోజనం పెడుతూ లోకాన్నే మర్చిపోయే అంత భక్తి #రామకృష్ణ_పరమహంస సొంతం!!

ప్రపంచమంతటా #మోంకేశ్వరిజంపై ఆధ్యాత్మిక పరిశోధనలు జరుగుతున్నప్పుడు, భారతదేశంలో #రామకృష్ణ_పరమహంస వంటి సాధువు కాళి విగ్రహంతో సంభాషిస్తూ గంటలు గడిపేవారు ...... ప్రారంభ రోజుల్లో ప్రజలు అతన్ని పిచ్చిగా భావించారు కాని నెమ్మదిగా ప్రజలు అర్థం చేసుకున్నారు  రామకృష్ణ ఇది వంటకం లో ఇది తగ్గింది అని చెప్పడం ..కాళీ వంటలను తినడం అతని సాధారణ దినచర్య ..!  అతను ఒక ప్లేట్లో భోజనం తో ఆలయం లోకి ప్రవేశించినప్పుడు, అతను ఎప్పుడు బయటకు వెళ్ళాలో కూడా తెలియదు అంతలా అమ్మవారితో సంభాశిస్తూ ఈ లోకాన్ని మర్చిపోయేవాడు  .. 

ఒక రోజు అతని భార్య #శారద అతనిని వెతుక్కుంటూ ఆలయానికి వెళ్ళారు ....... 

భక్తులు వెళ్ళిపోయారు మరియు పరమహంస వారు లోపల కాళీ మాతకు ఆహారం అందిస్తున్నారు.. ఆలయం తలుపు పగుళ్ల నుండి వారు లోపలికి చూస్తే వారు ఆశ్చర్యపోయారు ..

సాక్షాత్ మహాకాళి రామకృష్ణ చేతుల నుండి ఆహారం తీసుకుంటున్నారు ..!  

ఆ రోజు నుండి శారద జీవితం మారిపోయింది ..!

వేలాది సంవత్సరాల క్రితం నుండే హిందువుల విగ్రహాలలో ప్రాణాలు పొసే విజ్ఞానం నాకు తెలుసు ......

శ్రద్ధ యొక్క అదృశ్య గొప్ప శాస్త్రం,మంత్ర శాస్త్రం,తంత్ర శాస్త్రం హిందూ విగ్రహాలను ఇప్పటి వరకు సజీవంగా ఉంచింది ..!

లక్ష్మణ్ శర్మ గారికి నివాళులతో అంకితం...

పరశురామ్ పరశురామ్

అన్నదానం

 🙏అన్నదానం🙏


పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. 'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. 


లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు. 


అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' 


ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. 


ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. 


ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. 


ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు. 


గుమాస్తా చదవడం ప్రారంభించాడు. 


1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!


2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 


3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?


అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు. 


సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. 


ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. 


1వ వాడు: అన్నదాతా సుఖీభవ!


2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి. 


3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి. 


దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. 💥అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు💥. ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.


🙏 అన్నదానప్రభువే శరణం అయ్యప్ప🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఈ క్రింది సమాచారమును మీ అన్ని సమూహాలలో పోస్ట్ చేయాలని మనవి. త్వరలోనే మామిడి, నేరేడు, పనస వంటి పండ్లు మనకు దొరుకుతాయి.మీరు ఆ పండ్లు తిన్న తరువాత గింజలను పడేయవద్దు. గింజలను కడిగి మీ బైక్/కార్/సైకిల్ లో తీసుకొని వెళ్ళండి. మీరు ప్రయాణము చేస్తున్నప్పుడు హైవే చుట్టుపక్కల కానీ ఖాళీస్థలాల్లో ఈ గింజల్ని విసరండి లేదా చల్లండి. వచ్చే వర్షా కాలంలో అవి సులభంగా మొలకెత్తు తాయి. ఈ ప్రయత్నం తో మనం ఒక్కొక్కరం ఒక చెట్టు పెంచకల్గినా ప్రపంచాన్నీ కాపాడుకోనే ప్రయత్నము సఫలమవుతుంది. సతారా, రత్నగిరి (మహారాష్ట్ర) ప్రాంతాలలో ఈ పథకం ప్రవేశ పెట్టారు. ఇతర రాష్ట్రాల,జిల్లాల ప్రజలను కూడా ఇది పాటించమని విన్నపాలు చేస్తున్నారు. చాలామంది ప్రజలు ఈ అద్భుతమైన ప్రణాళికలో పాల్గొని ప్రకృతి సంరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. మీరందరూ కూడా దీనిలో పాల్గొని మీవంతు కృషి చేస్తే మన ముందు తరాల వారికి మేలు చేసిన వాళ్ళమవుతాము.


 "వృక్షో రక్షతి రక్షితః ".


  ఈ సమాచారాన్ని మీ మిత్రులందరికీ అందచేయండి🌱🌵🌾🌿🌱🌱🌱🌱🌱🌲🌳🌴🌴🌴🌴🌴


  🌹సర్వేజనా సుఖినోభవంతు 🌹

కీ.కం

 *కీ.కం.*


ఉదయం కళ్లు తెరుస్తూనే ఫోన్ చేత్తో పట్టుకుని వంటింట్లోకి వెళ్ళి పాలు స్టౌ మీద పెట్టి ఫేస్ బుక్ ఓపెన్ చేశాను.రెండు మూడు శుభోదయాలు,గుడ్ మార్నింగులూ, ముందు రోజు రాత్రి చూడని గుడ్నైట్లూ చూస్తుండగా నాకంట్లో పడి నన్నాకర్షించింది,


’చెయ్యి ఇయ్యి' గ్రూపులో ఒకావిడ పెట్టిన పోస్టు.


గబగబా ముఖం కడుక్కుని వచ్చి కాఫీ కలుపుకుని, మెల్లగా తాగుతూ పెరటి గుమ్మం మీద కూర్చుని మళ్లీ ఆ పోస్ట్ తీశాను. 


అప్పటికే పన్నెండు పదమూడు లైకులూ,

లవ్వులూ,

వావ్,

👌👌యువ్వార్ గ్రేట్,

👏👏👏

అంటూ నాలుగైదు కామెంట్లు కూడా వచ్చేశాయి.


ఇంతోటి పాతచీరా ముష్టి దానికి ఇస్తూ తీసి పెట్టిన ఫోటోకి వస్తున్న రెస్పాన్స్ చూసిన నా మనసులో ఏదో అసూయతో కూడిన బాధ.


అమాంతం కీర్తి కండూతి(కీ.కం.)తో,నేను కూడా ఏదో ఒక మంచి పని చేసేసి ఫేస్ బుక్ లో పెట్టేసి బోలెడు కీర్తి సంపాదించెయ్యాలని మనసులోనే శపధం చేసేసుకొన్నాను.


రోజంతా అదే ధ్యాస.

ఏం చెయ్యాలీ,ఎలా,ఎలా? అని.


ఆఖరికి ఒక ఆలోచన వచ్చింది.


నాలుగు వీధుల అవతల ఉన్న కామాక్షీ పీఠానికి అనుసంధానం అయిన అనాధాశ్రమం గుర్తు కొచ్చింది.


అక్కడి పిల్లలకు ఏమైనా ఇవ్వాలని అనుకున్నాను.ఏమిచ్చినా ఫోటోల్లో ఘనంగా కనిపించేలా ఉండాలని అనుకున్నాను.

 

ఒకసారి అక్కడికి వెళ్లి ఆ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి ఏంచేసేదీ ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందనిపించింది.


ఆ సాయంత్రమే అక్కడికి వెళ్లి కామాక్షీ దేవిని దర్శించుకుని,ఆశ్రమ నిర్వాహకులను కలి‌సి వివరాలు కనుక్కున్నాను.


వారు పిల్లలకు వస్తురూపంలో ఏ సహాయాన్ని అనుమతించమనీ, 


చెయ్యాలనుకుంటే వారి చదువు ఖర్చు ఇవ్వ వచ్చుననీ


లేక ఆ పిల్లలలో ఎవరినైనా ఎంచుకుని ఆ పిల్లలకు పద్ధెనిమిది సంవత్సరాలొచ్చే వరకూ ఆశ్రమంలో వారికయ్యే ఖర్చు మొత్తం భరించ వచ్చనీ


లేక ప్రభుత్వ అనుమతులతో ఎవరినైనా దత్తత కూడా తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్లవచ్చుననీ చెప్పారు.


అవన్నీ వింటూనే ఏదో కీ.కం.తో వచ్చాను గానీ నాకు అవన్నీ ఎలా సాధ్యం అనుకుంటూ,


నేను అంత పెద్ద సహాయం చేయలేననీ,ఏదైనా చిన్న మొత్తంలో అయ్యేది చెప్పాలనీ అడిగాను.


గుడిలో రోజూ జరిగే  అన్నదానానికి ఒకరికి వందరూపాయల చొప్పున ఎంత మొత్తం అయినా ఇవ్వవచ్చుననీ,భక్తులతో పాటు ఆశ్రమంలో ఉండే పిల్లలు కూడా అదే తింటారనీ చెప్పారు.


మన సంతృప్తి కోసం వడ్డనలో పాల్గొన వచ్చని కూడా చెప్పారు.అది విన్న నేను మనసులోనే ఎగిరి గంతేశాను.


ఆశ్రమంలో మొత్తం ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారుట.ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో పెట్టడానికి పదిమంది పిల్లలు చాలనుకొని, ఆ మర్నాడు మా కుటుంబం తరఫున పదిమంది పిల్లలకు భోజనాలు పెట్టమని,మేము వచ్చి,డబ్బు కట్టి,వడ్డిస్తామనీ చెప్పి ఇంటికి వచ్చాను.


దాంతో నేను నా  ఫేస్ బుక్ వాల్ మీద,

’చెయ్యి ఇయ్యి'గ్రూపులోనూ కూడా పెట్టిన ఫోటోలను చూసి లెక్కలేనన్ని లైకులూ, వందలాది ఫ్రెండ్ రిక్వెస్ట్ లువచ్చేసినట్లూ,వేలాది మంది ఫాలో అయిపోతున్నట్లూ ఊహించుకొంటూ గాల్లో తేలిపోతూ అతికష్టం మీద ఆ రోజు గడిపాను.


ఆ విషయం చెప్పి మావారిని కూడా ఆశ్రమానికి రమ్మన్నాను.మంచిపని చేస్తున్నావని మెచ్చుకొంటూనే తనకు మర్నాడు ఆఫీసులో తప్పనిసరిగా ఎటెండ్ అవ్వాల్సిన మీటింగు ఉందనీ,మా అబ్బాయిని తీసుకొని వెళ్లమనీ చెప్పారు.


మా అబ్బాయిని రమ్మంటే వాడు,

"అమ్మా, ఇలాంటి వాటికి మనం వెళ్లక్కర్లేదు.


మనం మనీ ఆన్లైన్లో కట్టెయ్యచ్చు.


అన్నీ వాళ్లే చూసుకుంటారు" అన్నాడు.


దాంతో నేను,"అది కాదురా, భోజనాలు మనం పెడుతున్నామని వాళ్లకు తెలియద్దూ?",అన్నాను.


"ఎందుకు తెలియాలి?


ఓన్లీ హెల్ప్ షుడ్ రీచ్ ద నీడీ.


అయినా మనం అలా వెళ్లి వడ్డిస్తుంటే ,ఆ పిల్లల ఇగో కూడా హర్టవుతుంది.


నేను చూడు లాస్ట్ మంత్ ,మా కాలేజి ఎన్.ఎస్.ఎస్.వాళ్లకి నా పోకెట్ మనీ నుంచి ఎనిమిది వందలు కట్టాను.అది నీకు కూడా చెప్పలేదు నేను.


హెల్ప్ ముఖ్యం కానీ ఎవరు చేశారో కాదు కదా", అనడంతో , 


నేను వాళ్లకు డబ్బు కట్టడంలో అసలు ఉద్దేశ్యం వాడికి చెప్పలేక ,


"నీకేం తెలీదురా.మనం ఇచ్చిన డబ్బు సద్వినియోగం అవుతోందో లేదో చూసుకోకుండా గుడ్డిగా దానాలు చేస్తూ పోతామా?"అని,


చివరికి డ్రైవరును తీసుకుని ఒక్కతినీ బయల్దేరాను.


నేను ఆశ్రమానికి చేరేసరికే భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


కంటి చివరనించి గమనించాను.ఐదుగురు భక్తులు టేబుల్స్ దగ్గర కూర్చుని ఉన్నారు.


పిల్లలంతా కంచం,గ్లాసు పట్టుకొని వరుసలో నిలబడి ఉన్నారు.


నేను గబగబా ఆఫీసుకి వెళ్లి వెయ్యిరూపాయలూ కట్టేసి హాల్లో వడ్డన జరిగే చోటికి చేరుకున్నాను.


అప్పటికే వడ్డన మొదలు పెట్టిన ఆయా చేతిలోంచి గరిట తీసుకొని వడ్డనకు ఉపక్రమించాను.


అంతకు ముందే నేను, వీలయినన్ని ఎక్కువ ఫోటోలు తీయాలనీ,

అలాగే కాస్త దూరం నుంచి తీస్తే చాలామంది కవర్ అవుతారనీ చెప్పి,

ప్రతీ ఫోటోలోను నన్ను ఏఏ యాంగిల్సులో ఎలా కవర్ చెయ్యాలో తగిన సూచనలు ఇచ్చి,

నా ఫోను కూడా డ్రైవరుకు ఇచ్చి ఉండడంతో, 


మధ్య మధ్యలో చిరునవ్వుతో ఆ పిల్లలను పలకరిస్తూన్నట్లు నటిస్తూ,

నా పట్టు చీర జరీ అంచు సర్దుకుంటూ పోజులిస్తున్నాను.


డ్రైవర్ టకటకా పాతిక ముప్పై వరకూ ఫోటోలు తీసేశాడు.


ఈ లోగా నాచేత డబ్బు కట్టించుకున్న ఆ ఆశ్రమపు సెక్రటరీ మా డ్రైవరు దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడి ఆ ఫోటోలు చూస్తూండడం గమనించిన నేను బేక్ గ్రౌండ్లో నన్ను కవర్ చేస్తూ,ఆయనకి కూడా రెండు మూడు ఫోటోలు తియ్యమని డ్రైవరుకు సైగ చేశాను.


అది అర్థం చేసుకొన్న డ్రైవరు  ఆయన్ని అడుగుతున్నాడు కానీ,ఆయన వద్దు వద్దంటూ మొహమాటపడి అక్కడినుంచి వెళ్లిపోయారు.


'ఏవిటో, అమాయకుడు,ఒప్పుకుంటే ఫోటోలో నాతో బాటు ఆయన్ని కూడా వేలాది మంది ఫేస్ బుక్ లో చూసేవారు.ఏం చేస్తాం,పోనీ', అనుకున్నాను.


ఈలోగా అక్కడ భోజనాలు చేస్తున్న భక్తులలో సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక జంట నన్నే చూస్తూండడం  గమనించిన నేను,


"ఏం ఫర్వాలేదు,మొహమాట పడకుండా కడుపునిండా తినండి"అని,


మీరు తింటున్న భోజనంలో కూడా నేను కట్టిన వెయ్యి రూపాయల్లో కొంత భాగం ఉంది అనుకుంటూ,


కించిత్తు గర్వంగా భావిస్తూ,

అలిసిపోయినట్లు చూస్తూ,


పక్కనే పెట్టుకున్న నా హేండ్ బాగ్ లోనుంచి రుమాలు తీసి సుతారంగా పెదవులమీద ,మెడ దగ్గర పట్టిన చెమట అద్దుకున్నాను.


ఎలాఅయితేనేం  అన్నదానకార్యక్రమం ముగిసింది.


సెక్రటరీ నన్నూ,డ్రెవరునూ కూడా భోజనం చేయమని చెప్పాడు.


మనసులో'ఛీ, ఇక్కడ నేనెలా తింటాను'అనుకుంటూనే,పైకి మాత్రం,


"ఇంటికి గెస్ట్స్ లంచ్ కి వస్తున్నారు సర్",అని సున్నితంగా చెప్పి తప్పించుకుని,


అక్కడే మెట్టు మీద డ్రైవరు చేత కారులోంచి తెప్పించుకున్న టర్కీ టవల్  పరచుకొని కూర్చుని,డ్రైవరు చేతిలోంచి నా ఫోన్ తీసుకుని గబగబా ఫోటోల కోసం వెదికాను.


ఆశ్చర్యం! ఒక్క ఫోటో కూడా లేదు.


డ్రైవర్ మెల్లగా భయపడుతూ, "ఆ సెక్రటరీ గారు పిల్లలకు ఫోటోలు తీయకూడదు,అంటూ డిలీట్ చేయించేశారమ్మా,

అక్కడికీ నేను మా అమ్మగారు పదిమందికి అన్నం పెడుతున్నారని,

మీరు చెప్పినట్లే రెండు మూడైనా ఫోటోలు అయినా ఉంచమని కూడా చెప్పాను,కానీ రూల్స్ ఒప్పుకోవన్నారమ్మా" అన్నాడు.


ఆనుకున్నదొకటీ,అయ్యిందొకటీ కావడంతో,ఖంగు తిన్న నేను ఛర్రున లేచి విసురుగా కారు వైపు నడుస్తున్నాను.


నాలుగడుగులు వేసేసరికి వెనకనుండి ఎవరో నా చీర కొంగు లాగుతున్నారనింపించి, వెనక్కి చూశాను.


అంతకు ముందు భోజనాల దగ్గర కనపడ్డ ఒక పిల్ల. 


కుడిచేతి చూపుడు వేలు బొటన వేలు కలిపి నాకొంగు లాగుతోంది.


నల్లటి దాని ముఖంలో మెరుస్తున్న తెల్లటి కళ్లు.


జారిపోతున్న స్కర్టుని ఎడంచేత్తో పైకి లాక్కుంటూ,నేను వెనక్కి చూడ్డంతో మరోసారి గట్టిగా నా చీర కొంగు లాగింది.


దాంతో నా పైటకు పెట్టుకున్న పిన్ను ఊడిపోయి పైట చెంగు పర్రున చిరిగింది. 


అంతే విసురుగా వెనక్కి తిరిగి, అసలే వెయ్యి రూపాయలు కట్టి, ఫోటోలు తీసుకుని ఫేస్ బుక్ లో పెడదామని వస్తే అంతా చెడిపోవడమే కాక,


డబ్బు కూడా వృధా అయిందని చిరాకుగా ఉన్న నేను,


ఈ పిల్ల వల్ల పద్ధెనిమిది వేల ఖరీదైన  చీర కూడా చిరగడంతో,


'ఛీచీ,ఎవరు కని పారేశారో,అనాథ వెధవలు' అనుకుంటూ అప్రయత్నంగా ఛెళ్లున దాని చెంప మీద ఒకటి వేశాను.


దాని తెల్లటి కళ్లు ఎర్రబారి కన్నీళ్లు జలజలా రాలుతుండగా వెనక్కి తిరిగి ఆశ్రమంలోకి పరుగెత్తింది.


నేను ఇంక వెనక్కి తిరిగి చూడకుండా,విసురుగా కారెక్కేసి,"పోనీ",అన్నాను.


           *****


మర్నాడు ఆశ్రమం నుంచి ఫోను.నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మంటూ.


'ఫోటోలు తీసుకునేందుకు అయ్యుంటుంది.

ఆ సెక్రటరీ గాడు బోడి పెత్తనం చెలాయించాడు గానీ,

తర్వాత ఆ సంగతి తెలిసి ఆశ్రమం ప్రెసిడెంట్ ఇంత గడ్డి పెట్టి ఉంటాడు.

పిలవక ఏంచేస్తారు.

ఆశ్రమాలకీ,ధర్మసత్రాలకీ ఎవరైనా వంద రూపాయలిస్తే గొప్ప ఈరోజుల్లో.


అలాంటిది నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను.

అంత డబ్బూ కట్టి ఒక ఫోటో అయినా తీసుకోనివ్వకపోతే,


ఎవడిస్తాడు వీళ్లందరినీ మేపడానికి విరాళాలూ?డబ్బులు ఊరికే వస్తాయా?',

అనుకుంటూ ఉత్సాహంగా బయల్దేరాను.


ముందురోజు జరిగిన దాని గురించి డ్రైవరు ఏమనుకున్నాడో అనిపించి నష్ట నివారణ చర్యగా,"చూశావా రాంబాబూ,నిన్న ఆ సెక్రటరీ తనకే రూల్స్ అన్నీ తెలుసన్నట్లు గొప్పగా  మాట్లాడి,నీచేత ఫోటోలు డిలీట్ చేయించేశాడా?

ఇవాళ చూడు,వాళ్లే మళ్లీ పిలిచారు",అన్నాను.


ఆశ్రమం చేరి లోపలికి ప్రవేశించిన నా దృష్టి,అక్కడ ఆఫీసు ముందు ఉన్న బోర్డు మీద పడింది.


'నిన్న దీన్ని చూడలేదే నేను?' అనుకుంటూ ఆ బోర్డు మీద వ్రాసి ఉన్న విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు చదువుతున్నాను.


అందులో కొందరు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చి ఉండడంతో బహుశా నా పేరు కూడా ఆ బోర్డు మీద వ్రాస్తారేమో అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో లోపలికి నడిచాను.


ముందురోజు నాకు వడ్డనలో సహాయం చేసిన ఆయా,  ఆశ్రమం ఆఫీసు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చింది.


ఆనీళ్లు తాగి,అక్కడే ఒక కుర్చీలో ముఖం మరో వైపుకు తిప్పుకొని కూర్చున్న సెక్రటరీని గమనించి,


'రూల్సు,రూల్సంటూ చాలా ఎక్కువ చేశాడుగా, ఇప్పుడు తెలిసి వచ్చినట్లుంది',

అనుకుంటూ ఉండగా,


అక్కడ ఉన్న నలుగురిలో ఒక పెద్దాయన

"చూడమ్మా, ఒక పూట మా ఆశ్రమంలో ఉన్న పదిమంది పిల్లల ఆకలి తీర్చిన అన్న పూర్ణ మీరు".


ఈ మాట విన్న నా మనసులోని కీ.కం.నా కళ్లలోకి మెరుపు రూపంలో తన్నుకొచ్చింది.


ఆయన కొనసాగిస్తున్నారు.

"మా ఆశ్రమపు దాతల పట్ల మాకు చాలా గౌరవం.మిమ్మల్ని అవమానించాలని కాదు కానీ నిన్న జరిగినది మీరు తెలుసుకుంటే బాగుంటుందనిపించి పిలిపించాను.

శ్రమ తీసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు.

ఇది చూడండి", అంటూండగా అక్కడ  కూర్చుని ఉన్న వారంతా,సెక్రటరీతో సహా ఒక్కొక్కరుగా లేచి బయటికి వెళ్లి పోయారు.


ఆయన ఆశ్రమం ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల రికార్డును అదే గదిలో ఉన్న స్క్రీన్ మీద చూపించడం మొదలు పెట్టారు.


సీసీ టీవీలో దృశ్యాలను ఒక్కొక్కటిగా చూస్తున్న నాకు చివరికొచ్చేసరికి


అక్కడే నేలలో పాతుకు పోతే బాగుండునని పిస్తోంది.


అపరాధ భావంతో తల ఎత్తలేక పోతున్నాను.


ఆ దృశ్యాలన్నీ నా మనసులో మళ్లీ మళ్లీ తిరుగుతున్నాయి.


ముందురోజు వడ్డన దగ్గర నేను హేండ్ బేగులోంచి రుమాలు తీసినపుడు దానితో బాటు కింద పడిపోయిన పది రూపాయల నోటును,


తర్వాత ఆడుకుంటూ చూసిన ఆ పిల్ల దాన్ని నాకివ్వాలని, పరుగెత్తుకుంటూ వచ్చి కారెక్క బోతున్న నా కొంగు లాగడం,


తర్వాత నేను చేసిన పని,


అది చూసి ,కళ్లనీళ్లతో ఆశ్రమంలోకి పరుగెడుతున్న ఆ పిల్లని,ఎత్తుకుని  ఆఫీసులోకి తీసుకొని వెళుతున్న ఆ భక్తుల జంటలోని అమ్మాయి,


ఒకదాని వెంట ఒకటి స్పష్టంగా కనిపిస్తున్నాయి.


ఆ పిల్ల కుడి చేతిలో మడత పెట్టి, మూడు వేళ్లతో నొక్కి పెట్టి   తెచ్చిన,నా పది రూపాయల నోటు కారు పార్కింగ్ లోనే,తన చేతిలోంచి జారి పడిపోయింది.


ఆయన,

"ఇంకా మీరు తెలుసుకోవలసినది,ఆ పిల్ల మూగది,అందుకే మిమ్మల్ని పిలవలేక చీర కొంగు లాగింది.


మరో విషయం ఆ పిల్లని ఎత్తుకొని తీసుకు వచ్చిన అమ్మాయి ఈ ఆశ్రమంలోనే పెరిగింది.


మీలాంటి మరొకరి దయతో చదువుకొని విదేశాల్లో డాక్టరుగా పనిచేస్తోంది.


నిన్ననే ఆమె భర్తతో కలిసి వచ్చి ఈ ఆశ్రమానికి ఇరవై లక్షల విరాళం ఇచ్చింది.


ఇద్దరు పిల్లలని దత్తత తీసుకొందుకు గవర్నమెంటుకు అప్లై కూడా చేశారు.ఆ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు నెలరోజులు ఇక్కడే ఉంటుంది. 


మనవల్ల అవసరంలో ఉన్నవారికి ఏదైనా ఉపకారం జరగాలి కాని,మనకోసం వారిని ఉపయోగించుకోవాలనుకోడం మంచిది కాదు..."అంటూ


ఆయన ఇంకా ఏవేవో చెబుతున్నారు.


నా కళ్లలో నీళ్లు.


నన్నెవరో కట్టేసినట్లు కుర్చీలోంచి లేవలేక పోతున్నాను.


'తల్లీ కామాక్షీ,నాకు క్షమాపణ అడిగే శక్తినియ్యి'.అనుకుంటూ లేచి రెండు చేతులూ జోడించి అస్పష్టంగా,


"క్షమించండి సార్" అంటూ,నాలో ఉన్న కీ.కం ని అడుగడుగుకీ పాతాళంలోకి తొక్కేస్తూ, బయటికి వస్తుంటే ఒక పక్క,


ఆ వెయ్యి రూపాయల విరాళాలు ఇచ్చిన దాతల పేర్ల పక్కనే 1980 అనే సంవత్సరం కూడా వ్రాసి ఉండడం కనిపించింది. 


'నలభై సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు అంటే?... ఈరోజు…?'అనుకుంటూ,


తల వంచుకుని  బయల్దేరిన నాకు ఆశ్రమపు  తోటలోని మొక్కల మధ్యనుంచి కల్మషం లేని రెండు తెల్లటి కళ్లు,ఒక నల్లటి బుల్లి చేయి టాటా చెబుతున్నాయి.నా చెయ్యి కూడా అప్రయత్నంగా ఊగుతోంది.


- _వేటూరి పద్మ_

P


 

K


 

 



వెండి, రాగి మరియు ఇత్తడి అనే మూడు లోహాలను ఉపయోగించి ప్రపంచంలోనే ఉన్న ఏకైక విగ్రహం. ఇక్కడ దేవత యొక్క ముఖం వెండితో, మిగిలిన శరీరం రాగితో మరియు వస్త్రం ఇత్తడితో తయారు చేయబడింది. ఈ మూడు లోహాల ద్రవీభవన స్థానాలు భిన్నంగా ఉంటాయి. ఈ విగ్రహంపై ఎక్కడా వెల్డింగ్ లేదు, ఇది పగలని విగ్రహం. అదే లక్షణం దేవత క్రింద ఉన్న సింహం, శరీరం మొత్తం రాగి మరియు అయల్ ఇత్తడితో ఉంటుంది. నేటికీ, అలాంటి విగ్రహాలను తయారుచేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి.


 మహారాష్ట్రలోని కొల్లాపూర్ శ్రీ అంబబాయి (మహాలక్ష్మి) ఆలయం.

 టెంపుల్స్ ఆఫ్ ఇండియా నుండి ఫోటో

కాశ్మీర్లో










 

చేతులు ఎత్తుట

 "చేతులు ఎత్తుట నుండే "shake hand అన్నది వివిధ రూపాలలో రూపాంతరం చెంది వచ్చినది, ప్రస్తుతము ప్రపంచ దేశాలు, దీనిని వాడుతున్నారు. భారత దేశము నందు: "నమస్కారము" పెడతారు.   టిబెట్టు నందు " ఇరువురు నాలిక బయటపెడతారు.   పోలిష్ నేవియాలో :- ఇరువురు ముక్కులతో రుద్దుకుంటారు. 1) Stiff shake hand :2) loose  shakehand  3)Glow Shake hand 4) finger Hands  మొదలగు రకములు ముఖ్యముగా వాడుకలో ఉన్నవి. రాజకీయ నాయకులు భుజం మీద చేతులు కూడా వేసి తట్టు తారు.  డాక్టరూ బంగారు పనిచేయువారు చేతివేళ్ళతో చేయు నైపుణ్యము గల వారు, వేళ్ళ తో అంటీ అంటనట్టు గా షేక్ హ్యాండ్ ఇస్తారు,ఎంత మాత్రమున వారికి ఇష్టం లేనట్టు కాదు అది వృత్తి నైపుణ్యం గల వారు మాత్రమే అలా చేస్తారని గ్రహించాలి.  మరికొందరు చేపను పట్టుకున్నట్టు షేక్హ్యాండ్ ఇచ్చేవారిని చూస్తాము.  Cooperative shake hands:- కళ్ళల్లో కళ్ళు పెట్టి నమస్కారము పెట్టుట, Police department, Military department  వారు  saavdhan లో ఉండి,  వ్యక్తిని దూరంలో పెట్టుట, వారి అలవాటు, వారు చేసే ప్రతి పనిలోనూ బాడీ లాంగ్వేజి స్పష్టముగా కనిపించును.  రోడ్డు మార్చ్ లో ఒక విధముగా, లాఠీ డ్రిల్ లో ఒక విధముగా, ARMS తో ఉండగా ఒక విధముగా ఉండును.   Zones (పరిది ) ఇది కూడా నాలుగు విధములు, 1) Intimate zone :- "ముఖ్యంగా భార్యాభర్తలు ప్రేమికులు ఈ కేటగిరి కి వస్తారు. పిల్లలను కూడా ఒక వయసులో మాత్రమే రానిస్తారు 46 సెంటి మీటర్ల దూరం పాటిస్తారు, ఇతరులను కూడా పబ్లిక్లో అనుమతి ఇవ్వరు, పబ్లిక్ లో అపోహలకు తావు ఇవ్వరు.    2) Personal Zone :- ఈ జోన్ పరిధిలో 46 సెంటి మీటర్ల నుండి 1.2 మీటర్లు కుటుంబ సభ్యులు స్నేహితులు బాగా కావలసిన వారు మాత్రమే ఉంటారు.  ఇతరులను వీరు రానివ్వరు, పోస్ట్, కొరియర్, అడుక్కునేవాడు రూము లోనికి రానివ్వరు కదా!      3) Social zone : C.E.O meeting, ముఖ్యమంత్రి సమావేశములు, కొన్ని చోట్లకు మీడియా ని కూడా అనుమతి ఇవ్వాలని కూడా లేదు. ఇన్విటేషన్ లేనిదే ఎవరిని అనుమతించరు, భద్రతా కారణాలు కూడా కొన్ని చూపుతారు, కావాలని అనిపిస్తే!       4) Public zone :- " ముందు వచ్చినవాడు బస్సులో కిటికీ పక్కకు చేరును.  మీటింగ్ కి వెళ్ళిన వాడు, సర్కస్ కు వెళ్ళిన వాడు, సినిమాకు వెళ్ళిన వాడు , వారు 65 గా పరిధిని చూసుకుని అనుకూలముగా కూర్చుంటారు. వేరే వారిని రానివ్వరు.  మరియు వీధి కుక్కల నే తీసుకోండి, వేరే కుక్క వాటి పరిధిలోకి వచ్చిన మరుగుతూ వెంటపడి పరిగెత్తు తుంది, తన పరిధి దాటి పోదు నిలబడి తిరిగి వెనుకకు తిరిగి వస్తుంది.  ఆవులు, గేదెలు , మేతకు వెళ్లి తిరిగి వాటి గమ్యస్థానం మనకు వచ్చును. ఇలా చాలా ఉదాహరణలు ప్రస్తావించ వచ్చు కూడా!  "ఇంటర్వ్యూ కి వెళ్లిన వ్యక్తి తన బాడీ లాంగ్వేజ్ గురించి, శ్రద్ధ తీసుకొని యెడల, విజయం సాధించలేడు, కారణం ఏంటి? అతనికి ట్రస్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉండును, చేతులు జేబులో పెట్టుకుని, తల యొక్క భాగములను ముట్టుకుని, కుర్చీలో సీటు చివరి భాగాన కూర్చుని, ఉన్న వారిని వారు సెలెక్ట్ చెయ్యరు, సీటు వెనుకకు ఆనుకుని  "బ్యాక్ రెస్ట్" పొజిషన్లో కూర్చుని చేతులు ముందుకు తొడ మీద పెట్టుకుని, చిరునవ్వుతో నడుము నిటారుగా కూర్చున్నా! అనుమతి తీసుకొని కూర్చోవాలి, చేతులు కట్టుకుని నిలబడిన వారికి జ్ఞాపకశక్తి తక్కువగా అంచనా వేయగలరు.  సుమా! తదుపరి కృతజ్ఞతలు తెలియపరచాలి వారికి, విజయము చేకూరుతుంది.  ఇప్పటి రోజులు ఎదుటివారిని నమ్మే రోజులు కావు.  ఆడవారు కూడా తమ భర్తలను  సెలెక్ట్ చేసుకునేటప్పుడు, వారి మనోభావాలు, నడక, బాడీ లాంగ్వేజ్ ఇన్ కూడా పరిగణ లోనికి తీసుకునే రోజులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా జీవితాంతము బాధపడాలి, అనేది వారి తర్కము,  నేడు ఈ" బాడీ లాంగ్వేజ్" వ్యాపారము, విద్య, ఉద్యోగము, ఫ్యామిలీ లైఫ్ లో కూడా అత్యంత ఉపయోగకరముగా కొనసాగుతున్నది.  కనుక ప్రతి ఒక్కరూ! ఈ కళను గౌరవించి , ఆచరణలో పెట్టాలి. "మజుందార్, బెంగళూరు"  జై హింద్, జై భారత్,

Body Language

 "Body Language" (శరీర అవయవాలు కదలికలు) "ఇది అత్యంత ముఖ్య మైన విషయము, శరీరం అవయవాల కదలిక తరచూ పరిశీలించిన దానిని బట్టి, సదరు వ్యక్తి యొక్క మానసిక స్థితి, దౌర్బల్యం, క్రమశిక్షణ, పట్టుదల, వీటిని పసి కట్టుటకు అవకాశము ఉండును. మీ శరీర అవయవాలను ఎలా కదిలించాలి? ఎప్పుడు కదిలించాలి? ఎక్కడ కదిలించకూడదు, ఈ మేరకు స్పందించాలి, మూకాభినయం చేయువారు, ప్రవర్తన బట్టి, మనము చూసి ఆనందిస్తాం కూడా! జంతువులు ,పక్షుల లో కూడా ఇది ఉండుట మనము చూస్తాము. ఈ శరీర కదలికలు ఏ, ఏ సమయములలో ఎలా ఉండాలి? ఎలా? ఎవరు? ఎక్కడ? ఉండాలి. తెలుసుకుని ప్రవర్తించిన వారు ఆ కళ గల వారు మాత్రమే వారి జీవితంలో రాణించగల వారు అయినారు. పోలీసు శాఖ, రక్షణ శాఖ, కేంద్రములో గల uniform , ధరించే వారి సంగతి చెప్పనవసరం లేదనుకుంటాను. School, colleges. Scout, N.C.C, & R.S .S, లో ఒక రకపు అయిందా క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ స్కూల్స్ ,కాలేజెస్, బెటాలియన్, ఇలాంటివి మనం చూస్తాము కూడా! మనము నిత్యజీవితంలో సభలలో మాట్లాడే వక్తలు, తీరుతెన్నులు, అనగా రాజకీయ సినిమా సాంస్కృతిక, వర్ధంతి, జయంతి, పదవీ విరమణ, మొదలగు అనేక సభల్లో మాట్లాడుటకు తగు శిక్షణ ఉన్న రాణించగలరు, ప్రేక్షకులను ఇప్పించగలరు. కనుక "బాడీ లాంగ్వేజ్" గురించి ముచ్చటించాలనని ఉంది. ఇది రెండు విధములు 1)Verbal,. 2) Non-verbal body language(కమ్యూనికేషన్స్) గురించి తెలుసుకొని వలసి ఉన్నది. 1) It influences the way a message is not interpreted by the Reciver. 2) Includes all un written and un spoken Misses. 3)Non- Verbal cues Speak Louder than Words. 4) These are Contain up to 93% of the meaning of message. "మాట్లాడకుండా మాట్లాడాలి" ఇది ఏమిటి ఎలా? నిత్యం మన టీవీలో చూస్తూనే ఉంటాం ఈ ప్రక్రియ గురించి చెప్పనవసరం లేదు, స్టేజి నిర్వహణ, సభ నిర్వహణ, ఏ వక్త ఎలా మాట్లాడాలి? దానికి ఒక ప్రత్యేక నియమావళి లాంటిది ఉన్నది. తలలో ఏ పార్ట్ ముట్టుకోకూడదు, ముట్టుకున్న మీ మీద మంచి అభిప్రాయము పడదు. Facial expression: (ముఖకవళిక) :- చాలామంది ఫేస్ రీడింగ్ నందు నిపుణులు, పోలీసు శాఖ వారు తమ ఇన్వెస్టిగేషన్ నందు వీడు మంచివాడా? చెడ్డవాడా? లేదా నటిస్తున్నాడా? అబద్ధాలు చెప్పుచున్నాడా? వారి రుచులు సెవెంటీ పర్సెంట్ ఒక భాగము (పోలీస్ ట్రైనింగ్ ఉన్నందునే, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి నేర్పుతారు) అలాగే రైల్వే శాఖలో (T.T.E) checking నిమిత్తము బోగి ఎక్కినప్పుడు, సదరు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వారి ముఖాన్ని చూసి, టిక్కెట్టు లేని వాడిని పసిగట్టగల డు. అది వృత్తిలో ఉన్న నైపుణ్యం మరియు అనుభవం. ఈ బాడీ లాంగ్వేజ్ నందు , కళ్ళు, నవ్వు, నడక, కరచాలనం, నిలబడే విధానము, కూర్చునే పద్ధతి, నడిచి వచ్చే పద్ధతి, వెడలి పోయినప్పుడు పద్ధతి, మెజీషియన్ పద్ధతి, మూకాభినయం చేయు, వారిని చూసిన, సంభాషణా చాతుర్యం మునుబట్టి సదరు కదలికల ద్వారా కంటిన్యూగా ప్రాక్టీసును గమనించాలి. పెండ్లి కూతురు, పెళ్లి చూపుల సమయములో తలదించి అరగంట క్రీగంట చూచి" నవ్వి" పెండ్లి కుమారుని ఇష్టపడుతుంది పాత కాలంలో సుమా! ఒక ఒక్క కారు దిగి, సభాస్థలికి పోవు వరకు ప్రేక్షకులను, చూస్తూ,"చిరునవ్వుతో" చేతులు ఊపుతూ, నమస్కరిస్తూ, వెడతాడు(లోగడ నేను రాసిన" నవ్వు" గురించి కథనం మీరు చదివే ఉంటారు). పోలీసు కుక్కలు డాగ్ స్క్వాడ్, "వాసన" ద్వారా దొంగలను కనిపెట్టగలవు. కుంభకర్ణుడు నిద్ర పోవుచుండగా, అనేక పదార్ధములు వండి గా, ఆ" వాసనకు" లేస్తాడు,. "కళ్ల ద్వారా" :- "కళ్ళు" పైకెత్తి చూస్తే ఆలోచించే వ్యక్తిగా కనబడును. "కళ్ళు" కిందికి పెట్టి చూస్తే : తప్పు చేసిన భావన కనపడుతుంది. కళ్ళు కిందికి పెట్టి చూస్తే:-తప్పు చేసినట్లు భావన కలుగుతుంది. "కనుగుడ్లను కుడివైపు కళ్ళు సారించేవాడు:-ఆలోచనా సరళి గలవాడు. ఎడమవైపుకు కళ్ళు సారించేవాడు:-"Confusion" లో ఉన్నట్లుగా భావించాలి. Eye Contact:- 1) business looks 2) public looks. 3) friendly looks, ( see pictures). నవ్వులు ఇక్కడ 1) direct smile 2) cunning smile. 3) Anchor smile . స్టేజి మీద చెప్పుకోదగినది. అలాగే" నడకను" బట్టి: 1) Speed Wake:-వీరు తెలివి ఆలోచన గలవారై ఉంటారు, ఉదాహరణకు శ్రీ నరేంద్రమోడీ గారు తార్కాణము. 2) Medium Walk:- "వీరు కంప్యూటర్ రంగంలో ఉండే వారు C.E.O లాంటి వారు చూస్తే చాలు మనకు తెలుస్తుంది. 3) Slow Walk :- వీరికి నాలెడ్జి తక్కువ, మీరు చాలా బద్ధకస్తుడు అయి ఉంటారు. 1) postures. 2) Body language,. 3) eye Contact. 4) Blinking 5) Tone. 6) Smile. 7)Time. వీటి మీద ఆధారపడి ఉంటుంది. "Shake hands" :- ఇది ఒక పలకరింపు. ఆదిమానవుల కాలంలో నాటి రాతి యుగంలో కూడా శత్రువులు ఎదుట పడితే రెండు చేతులు ఎత్తి నా! వారి వద్ద ఎలాంటి ఆయుధములు లేవు అని అర్థము. మరియు వారికి లొంగిపోయినట్లు గా భావన. ఈ హాండ్స్




 గోధుమ గడ్డి. ప్రస్తుతం ఎక్కువ మంది నోట వినిపిస్తున్న మాట ఇది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోధుమగడ్డి పొడి, టాబ్లెట్ రూపంలోనూ లభిస్తున్నది. కానీ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెప్తున్నది. గోధుమగడ్డిని ఇంట్లోనే కుండీల్లో పెంచుకోవచ్చు. దీన్ని నిత్యం 30 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగితే చాలు.. ఎన్నో లాభాలు కలుగుతాయి. ఒక గ్లాసు రసంలో 'ఏ' విటమిన్‌, బీ కాంప్లెక్స్‌, సీ, ఈ, కే విటమిన్లతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక్‌, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ అసలే ఉండదు. ఒక గ్లాసు గోధుమగడ్డి రసంలో 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది.

సమృద్ధిగా యాంటీఆక్సిడెంట్స్


గోధుమగడ్డిలో యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని 'ఫ్రీ-రాడికల్' నుంచి రక్షించడానికి ముఖ్యమైనవి. కణాలు చనిపోవడం, క్యాన్సర్, త్వరగా వృద్ధాప్యం రావడం, దీర్ఘకాలిక మంటలను నివారించడంలో సహాయపడతాయి. గోధుమగడ్డిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి.. శరీరం ఆరోగ్యంగా, బలంగా, మెరుగ్గా ఉండేందుకు సహకరిస్తుంది.


రోగనిరోధక శక్తి బూస్టర్


గోధుమగడ్డిలో 17 రకాల అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చాలా అవసరమైన విటమిన్లు ఉన్నాయి. దీనిని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇది శరీరాన్ని లోపలి నుంచి బలంగా చేస్తుంది. వైద్యం వేగవంతం చేస్తుంది. ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది.


జీర్ణక్రియ, విషాల తొలగింపునకు మంచిది


గోధుమగడ్డిలో చాలా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండి.. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా సహాయపడుతుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్, మలబద్ధకం నిర్వహణలో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపేయడానికి ఎంతగానో దోహదపడుతుంది. సాధారణంగా ఉదయం వీట్‌గ్రాస్ జ్యూస్ తాగడం మంచిది. వీట్‌గ్రాస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని మంచి పనితీరు కోసం శుభ్రపరుస్తాయి. చైతన్యం నింపుతాయి.


తక్కువ కేలరీల కంటెంట్


వీట్‌గ్రాస్‌లో అతి తక్కువ కేలరీలు ఉన్నాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి మూలం కూడా. ప్రోటీన్ కంటెంట్‌ను పొందడానికి శాకాహారం ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, వీట్‌గ్రాస్ తీసుకోవడం ప్రారంభిస్తే మంచి అనుబంధంగా ఉంటుంది. తక్కువ కేలరీల కంటెంట్ కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.


హిమోగ్లోబిన్ నిర్మాణానికి క్లోరోఫిల్


గోధుమ తాజా ఆకుల్లో పెద్ద మొత్తంలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల పెరుగుదలకు ఉత్తేజపరుస్తుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత, రుతుస్రావం సమస్యలు ఉన్న మహిళలు కూడా కోల్పోయిన హిమోగ్లోబిన్‌ను సహజంగా, సమర్థంగా తిరిగి పొందడానికి దీనిని ప్రత్యామ్నాయాన్ని వాడవచ్చు. థాలసేమియా రోగులకు చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుట పడుతుంది.


అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు పోతాయి. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు గోధుమ గడ్డిలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని వాపులను తగ్గించి.. ఊపిరితిత్తులకు గాలి సరఫరాను క్రమబద్దీకరిస్తాయి. దీంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. అలర్జీలు రావు. ప్రేగులు, జీర్ణాశయంలో అల్సర్లు ఉన్న వారు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గించి మూడ్ మారుస్తాయి. అయితే, ఎన్నోరకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది కదా అని గోధుమ గడ్డి రసాన్ని ఇష్టమొచ్చిన పరిణామంలో తీసుకోనిపక్షంలో.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయన్నది మరిచిపోవద్దు.

అగ్నిసార క్రియ, క్రియా యోగం

 https://youtu.be/QHxKtmFB0Z8🚩 అగ్నిసార క్రియ, క్రియా యోగం కలిపి చేస్తే మహా అద్భుతమే


🚩 హిమాలయ యోగి స్వామి రామా గారు నేర్పిన అగ్నిసార క్రియ విశేషాలని 


🚩 శాంభవి యోగా విశేషాలను


🚩 యోగిరాజ్ సిద్ధాంతి గారి దగ్గర క్రియా యోగ రహస్యాలని


🚩 ఇప్పుడున్న యువతలో ఉన్నటువంటి అసమానతల్ని  తొలగించి దిశానిర్దేశం చేసే విధంగా


🚩 ఆధ్యాత్మిక అవసరాన్ని తెలిపే విధంగా 


🚩ఎమోషన్ బ్యాలెన్స్ ఏవిధంగా చేసుకోవాలో


 🚩ఆధ్యాత్మికంగా ఏవిధంగా ఎదగాలో 


🚩జీవితాన్ని ఎలా సమదృష్టితో చూడాలో


🕉️🕉️🕉️ అన్నిటినీ మేళవించి అద్భుతమైన షడ్రుచుల మిళితమైన  స్పెషల్ ఇంటర్వ్యూ

మనోనేత్రాలు

 మనోనేత్రాలు.....


మన ఆలోచనలే మన లోచనాలు. లోచనాలు అంటే కళ్ళు. మన ఆలోచనలే మన కళ్ళు. మనం ఎలా ఆలోచిస్తే మన కళ్ళు అలా చూస్తాయి. మన ఆలోచనలు మంచివైతే మనకళ్ళకి అన్నీ మంచిగానే కనబడతాయి. అలాగే మన ఆలోచనలు చెడ్డవైతే మనకు అన్నీ చెడ్డగానే కనబడతాయి. అవే మన మనోనేత్రాలు. అందుకే ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి. అన్నింటిలోనూ మంచినే చూడాలి.


ఇద్దరు వ్యక్తులు చంద్రునిపైనున్న మచ్చలను చూస్తున్నారు. అందులో ఒకాయన అన్నాడు.”ఆహా.. ఆ మచ్చలను చూడండి. అచ్చం దేవాలయ గోపుర శిఖరాల్లా ఉన్నాయి“ అని. దానికా రెండో ఆయన “అబ్బే.. అవేం కాదండీ... అవి ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు ముద్దాడుకుంటున్నట్లు ఉన్నాయి చూడండి.” అన్నాడు.


మొదటి ఆయన ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రెండో ఆయన శృంగార పరంగా చూసేడు. అవే మచ్చలు. కాని చూడడంలో తేడా. మన మనసెలా ఉంటే మన పరిసరాలు అలా అనిపిస్తాయి. మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆనందమయంగా కనిపిస్తుంది. అదే మనం విచారంగా ఉంటే ప్రపంచం అంతా దుఃఖ మయంగా కనిపిస్తుంది.

.....


ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తూ త్రోవలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి అచేతనంగా పడి ఉండడం చూసి “పీకల దాకా త్రాగి ఉంటాడు. అందుకే పడిపోయేడు” అనుకుంటూ వెళ్లిపోయేడు. అదే దారిన వెళ్తున్న మరొకతను చూసి “అయ్యో పాపం. స్పృహ తప్పి పడిపోయినట్లున్నాడు” అని చల్లని నీళ్ళు తెచ్చి ఆ వ్యక్తి ముఖం మీద జల్లేడు. వెంటనే అతను తేరుకున్నాడు. మొదటి ఆయన ఆలోచనను బట్టి అతనికి ఆ వ్యక్తి అలా కనిపించేడు. ఇంక రెండో ఆయన విధానం వేరు. అంచేత ఆయనకు అదే వ్యక్తి మరోలా కనిపించేడు.


అలాగే రామాయణాన్ని ఒక కథగా అనుకుంటే కథలాగే అనిపిస్తుంది. అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అందులోని అంతరార్థం బోధపడుతుంది. శ్రీరాముడు పరమాత్మ. సీతమ్మ జీవాత్మ. ప్రతి మానవుని దేహం లంకా నగరం. ఈ లంకాద్వీపమనే దేహంలో బంధింపబడిన సీతమ్మ అనే జీవాత్మ శ్రీరాముడనే పరమాత్మను చేరుకోవాలని కోరుతుంటుంది.


కాని రాక్షసులు దానిని జరుగనీయరు. రాక్షసులు అంటే మానవునిలోని రజో, తమో గుణాలు. ఈ రజో, తమో గుణాలు సీత అనే జీవాత్మను శ్రీరాముడనే పరమాత్మతో కలుసుకోనీయకుండా దేహమనే లంకలో బంధించి ఉంచాయి. అలా బంధింపబడి శ్రీరాముని కలుసుకోగోరే సీతమ్మ వద్దకు హనుమంతుడనే గురువు వస్తాడు. శ్రీరాముని అంగుళీయకం ఆమెకు చూపిస్తాడు. సకల భ్రాంతులను రూపు మాపే బ్రహ్మజ్ఞానమే ఆ అంగుళీయకం.


ఈ విధంగా శ్రీరాముని చేరడానికి సీతమ్మకు మార్గమేర్పడుతుంది. అంటే గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గదర్శనం చేస్తుంది...👏👏

పాపం - మోక్షం

 *🍂 పాపం - మోక్షం 🍂

🌾🌾🌾🌾🌾🌾🌾🌾


🌸 ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే మీ అదృష్టం వచ్చినట్లే. అంటే పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అర్ధం. భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి.


🌸 ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.


🌸 నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును.


🌸 పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి, నీ ఇంటికి వచ్చాడు కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇస్తే. కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తాడో.


🌸 యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తోలిగిపోతుంది.


🌸 మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి. నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు. నీవు పెట్టె పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తీస్తారు.


🌸 నీవు పెట్టె పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో.


🌸 అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి. కావున తల్లులారా, “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది.....

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

త్రిలింగ క్షేత్ర దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం

 *త్రిలింగ క్షేత్ర దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం*


తెలుగు నెలలో అడుగడుగునా దేవాలయాలే ! కృష్ణమ్మా  పరవళ్ళు తొక్కే శ్రీశైలం ,గోదావరి పరవళ్ళు తొక్కే కాళేశ్వరం, ద్రాక్షారామం  అన్ని ఘనమైన చరిత్ర గలవి.ప్రతి ఒక్కరు జీవితం లో తప్పకుండా ఒకసారి ఆయిన దర్శించాల్సిన దివ్యమైన క్షేత్రలు.


శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం - శ్రీశైలం

-------------------------------------


ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండవదైన శ్రీశైలం కర్నూల్ జిల్లా కేంద్రం లో వెలసింది . దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది . 


తెలుగు ప్రజల అదృష్టం ఏంటి అంటే శ్రీశైలం వెళ్లినవారికి ,జ్యోతిర్లింగం మరియు శక్తి పీటం  దర్శనం అవుతుంది .  ఈ దేవాలయం చుట్టూ ప్రక్కల చూడవలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి . 


స్థల పురాణం 

-------------------


పూర్వం శిలదుడనే  మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై  కోరుకోమనగా  నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు . 

ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు  జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై  ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు  అతని కోరికగా శ్రీశైలానికి  200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి  శివుని వాహనముగా మారాడు . తరువాత పర్వతుడు వరం కోరుతూ నేను  దాల్చి ,నీవు న పై వెలసి,నా పర్వత శికరాన్ని చుసిన మేరకు ఈశ్వరుడు జ్యోతిర్లింగా రూపం లో వెలిసాడు . పర్వతుడు శ్రీ పర్వతుడుగా అయ్యాడు ,కాల క్రమం లో శ్రీశైలం గ పిలువబడుతున్నది . 

శ్రిశైలన్ని ఈ భూమికి మొతానికి నాభి గ చెబుతారు . అందుకీ మనం ప్రపంచం లో ఎక్కడ ఉన్న సంకల్పం చేసేటప్పుడు  శ్రిసైలష్య  ఏ దిక్కున ఉంటె ఆ దిక్కు గురుంచి చేబుతుంటము . 

ఈ దేవాలయం చాల పెద్దది . కృతయుగం లో హిరణ్య శివుడి పూజ మందిరంగా ఉంది . త్రేతా యుగం లో రాముడు ,సీత ఇక్కడ ప్రతిష్టించిన సహస్రలింగం ఇప్పటికి పుజలన్డుకుంటుంది . 


తిరుపతి లో ఉన్నది ఆకాశ గంగ, శ్శ్రీశైలం లో ఉన్నది పాతాల గంగ . మన శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి  దేవాలయం ఇక్కడ ఉన్నది . 


శ్రీశైలం చుట్టప్రక్కల చూడవలసిన  దేవాలయాలు 

సాక్షి గణపతి దేవాలయం 

హటకేశ్వర స్వామి దేవాలయం 

పాలధార పంచదార 

శికర దర్శనం 

ఖైలస ద్వారం 

అక్కమాదేవి గుహలు 

భీముని కొలను 

గుప్తా మల్లికార్జున దేవాలయం 

బ్రహ్మరంబ చెరువు 

సాక్షి గణపతి దేవాలయం

--------------------------

తిరుపతి లో ఉన్నది ఆకాశ గంగ, శ్శ్రీశైలం లో ఉన్నది పాతాల గంగ . మన శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి  దేవాలయం ఇక్కడ ఉన్నది . 


కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం

-------------------------------------

గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం .త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమన్మితమైనది . 


కరీంనగర్ పట్టణానికి 132 కి మీ దూరం లో మంథని సమీపం లో దట్టమైన అడవి ,చుట్టూ ప్రకృతి రామయనితల మద్య ,గోదావరి నదికి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం చాల పురాతనమైనది . 

స్కాందపురాణం లో ఒక కాండం కాళేశ్వర క్షేత్ర మహత్యాన్ని వివరిస్తుంది . 


గర్బ గుడి లో రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత .  దర్శించిన బక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తి నిస్తున్డటం తో యముడికి పని లేకుండా పోయిందట . అంతట యమ మహారాజు స్వామి ని వేడుకోగా అప్పుడు  యమున్ని కూడా తన పక్కనే లింగాకారం లో  నిల్చోమన్నాడట . ముక్తేస్వరున్ని చూచి యమున్ని దర్సించకుండా వెళ్తే మోక్ష ప్రాప్తి దొరకదు అని వాళ్ళని నరకానికి తీసుకోని పోవొచ్చు అని శివుడు చెప్పాడట . అందుకీ బక్తులు స్వామి ని దర్శించుకొని,కాళేశ్వర స్వామి ని కూడా దర్శించుకుంటారు . 


ముక్తేశ్వర స్వామి లింగం లో మరో ప్రత్యేకత ఉంది .లింగమ్ లో రెండు రంద్రాలు ఉన్నాయి .ఈ రంద్రం లో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు  అక్కడ సమీపం లో ఉన్న గోదావరి ,ప్రాణహిత సంగమ స్థలం లో కలుస్తుంది అని చెబుతారు . 


కాళేశ్వరక్షేత్రం శిల్పకళానిలయం. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేకశిల్పాల వల్ల గతవైభవం తెలుస్తుంది. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం, ఇత్యాది తీర్థాలున్నాయి.

కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. 

ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.


భీమేశ్వరాలయం -ద్రాక్షారామమ

-------------------------------------


పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైనా ద్రాక్షారామమ తూర్పు గోదావరి జిల్లలో ఉంది .  ఇక్కడ భీమేశ్వర స్వామి లింగాకారం లో ఉన్నాడు ల లింగం సగ బాగం నల్లగా , సగ బాగం తెల్లగా ఉంటుంది . అర్ధనారిశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం . ఇక్కడ లింగం  60 అడుగుల ఎత్తు ఉంటుంది . 


దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వలని దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది . అద్బుతమైన శిల్ప సంపద ,మహాశివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి . 


ఆలయం లో వినాయకుడి తొండం కుడి చేతి మీదగా ఉంటుంది . కాశి లోని విశ్వేశ్వరాలయం లో  కూడా ఇలాగె ఉంటుంది . చాళుక్యుల  కాలం లో దేవాలయాన్ని నిర్మించినట్లు సాశానల ద్వారా తెలుస్తుంది.

ఆచార్య సద్భోదన*

 *ఆచార్య సద్భోదన*


ఒక దివ్యహస్తం మనల్ని నిరంతరం దిశానిర్దేశం చేసి నడిపిస్తోంది. అది మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు.


భగవంతుడు మనందరినీ సర్వ వేళలా గమనిస్తూనే ఉంటాడు. జీవిస్తున్న వారినీ మరణించిన వారినీ ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. ఆయన వర్తమానంలోనే కాదు సర్వ వేళలా మన రక్షణ భారం వహిస్తాడు.


కనుక మన హృదయాలను శాంతి ధామం చేసుకోవాలి. మన భద్రత, సంరక్షణ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఎన్నడూ మన ఎడల ఏమరుపాటు వహించడు.


సున్నితమైన తన క్రియా నిర్వహణలో ఆయన మనపై కోపించవచ్చు, లేదా దీవించవచ్చు. కాని ఆయన నుండి వెలువడే తిట్లుగాని, దీవెనలు గాని మనకు తప్పక సత్ఫలితాలనే ఇస్తాయని గ్రహించి ఆయనపై పూర్తి విశ్వాసంతో మన కర్తవ్యం మనం నెరవేర్చాలి.


*శుభంభూయాత్*

P.m.mody launched sea plain

 

P.m.mody launched sea plain


https://youtu.be/B1_aBjbxKrY

సారి గమ






 

ప్రవచనములు

 











Banana Leaf

 *Fresh Banana Leaf* 🌝

For those battling with bedssores. 

Anyway, since most of us still have elderly loved ones to look after, I would like to share with you the healing properties of banana leaf.

My diabetic dad suffered from one persistent bed sore a few months ago on his sitting bone. 

Just when we thought we have lost the battle, our maid suggested for us to try her kampung method of covering the bedsore with a fresh banana leaf.

Like a miracle, the bedsore started healing within 48 hours and was gone after a week. So, if you know of anyone battling with bedsores, maybe recommend them the use of fresh banana leaf.🌱🌱🌱🌱



 For those who want to try, just wash and dry a fresh  fresh banana leaf and place it over a freshly cleaned bedsore".    *Please Share this Helpful Information to All your Family & Friends....*🙏🏼🙏🏼🙏🏼

GOVERNMENT'S BOON

 *MODI GOVERNMENT'S BOON FOR SENIOR CITIZENS - MEDICAL CONSULTING TOTALLY FREE*


The Central Government has launched an excellent consulting scheme for senior citizens and all other citizens. 

Elderly people, especially those with high blood pressure, diabetes, etc., don't rush to the hospital for OPD.  They seek treatment at home for minor ailments like headaches, physical pain, and are not ready to go to the hospital. 


You can now access consultancy and treatment on Google Chrome via the link below. Note:


*1*.  Select patient registration.


*2*. Type your mobile number. Type OTP on mobile for registration.


*3*. Enter patient details and district. Now, you will connect with the doctor online. After that, you can consult a doctor for any of your health problems through the video. The doctor will prescribe the medicine online. You can take the medicine by showing it in the medical pharmacy shop.


*This service is completely free.*  

                                      

You can use this service every day from 10.00 am to 3.00 pm, including Sunday.


Please send this to senior citizens in your contact list.


This is the Central Government website: 


*https: //www.eSanjeevaniopd.in*


 https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd

 This is a fantastic step for senior citizens....

Please take advantage  & Forward it to All Senior Citizens 

🙏🙏🙏🙏🙏

చూడండి












 

ప్రవచనములు






 

successful man.

 ఒక కంపెనీ వాళ్లంతా థాయిలాండ్ కి పిక్నిక్ కి వెళ్లారు. అక్కడో మొసళ్ళ కొలను కనిపించింది. వాళ్ళ బాస్ చాలా తిక్కోడు. ఆయనకు ఓ తిక్క ఆలోచన వచ్చింది. వెంటనే "ఏ ఒక్కరైనా మొసళ్ళ కొలనులో దూకి  

ఈదుకుంటూ అవతలి గట్టుకు చేరుకుంటే యాభై లక్షల రూపాయలు బహుమతి ఇస్తాన"ని అనౌన్స్ చేసాడు. ఒకవేళ మొసళ్ళ బారినపడి చచ్చిపోతే అతని కుటుంబ సభ్యులకు పాతిక లక్షలు ఇస్తానని అన్నాడు. ఆ మొసళ్ళు చాలా భయంకరమైనవని అందరికీ తెలుసు. ఎవరూ ధైర్యంచేసి ముందుకు రావడం లేదు. చాలా సేపటి తరువాత ఒకతను కొలనులో దూకి చాలా 

కష్టపడుతూ, రొప్పుతూ వేగంగా కొలను అవతలి గట్టుకు ప్రాణంతో చేరుకున్నాడు. నిమిషాల్లో లక్షాధికారి అయిన అతడు 

అతికష్టంగా ఊపిరి పీల్చుకుంటూ గట్టిగా అరిచాడు, "ఎవడ్రా నన్ను కొలనులోకి తోసింది". కొద్దిసేపటి తరువాత ఆ తోసింది అతని పెళ్ళామే అని నిజం బయట పడింది. 

అప్పటినుంచీ ఈ సామెత పుట్టింది. 

" Behind every successful man....there is a women ...."

("పురుషుడి" ప్రతీ విజయం వెనుక ఒక"స్త్రీ" ఉంటుంది.)😜😜😜🤣🤣🤣🤣🤣

రామాయణమ్.111

 రామాయణమ్.111

.

రాముడి మాటలు విన్న భరతుడు లేచి ఆచమనంచేసి ఎదురుగా ఉన్న మంత్రులు,పౌరులూ ,జానపదులూ ,విద్వాంసులతో ఇలా అన్నాడు.

.

నేనెన్నడూ రాజ్యము ఇమ్మని నా తండ్రిని అడుగలేదు,అందుకోసము నా తల్లిని ప్రేరేపించనూ లేదు,రాముడి అరణ్యవాసాన్ని నేను ఎప్పుడూ సమర్ధించలేదు.

.

తండ్రిగారి మాట ప్రకారము అరణ్యములో పదునాలుగేండ్లు నివసించటానికి నేను సిద్ధం!.

.

భరతుడి ఈ సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోతూ రాముడు ఈ విధముగా పలికాడు .

.

నా తండ్రియుండగా జరుపబడిన లావాదేవీలను మార్చుటకు నాకుగానీ భరతునకు గానీ అధికారములేదు.

.

మాతకైకేయి రాజ్యము తన కుమారునకు కట్టబెట్టమని నా తండ్రిని కోరటంలో ఇసుమంతైనా దోషములేదు .వివాహ సమయములో ఆవిడ తండ్రికి మా తండ్రిగారు ఆవిధముగానే కదా వాగ్దానము చేసి యున్నది.

ఆ వాగ్దానము నిలుపుకొనుటకు మా తండ్రిగారు భరతునకు రాజ్యమిచ్చుట యుక్తమైనటువంటిదే! 

.

రణభూమిలో నా తండ్రికి సహాయము చేసినందులకు గాను మాతకైకకు ఒసగిన వరము ఆవిడ ఇప్పుడు నా తండ్రిని నెరవేర్చమన్నది .దాని ప్రకారము నాకు అరణ్యవాసము విధించుట ఒక మహారాజుగా ఆయనకు గల అధికారమునకు సంబంధించినది.అదియు గాక తండ్రి ఆజ్ఞ పుత్రునకు శిరోధార్యము .అదియే ధర్మము.

.

కావున నా అరణ్యవాసము,భరతుడిపట్టాభిషేకము విషయములోమాత కైక,మరియు తండ్రిగారు చేసిన పని యుక్తమే!

.

భరతుడు ఓర్పుగలవాడు,పెద్దలను పూజించు వాడు, సత్యసంధుడు,మహాత్ముడు అని నాకు తెలియును .అతనికి మంగళమగుగాక.

.

అంతేగాక వనవాస విషయములో నా బదులుగా భరతుని పంపుట అత్యంత జుగుప్సాకరమైన విషయము. నేను వనవాసము చేయకుండుట వలన నా తండ్రికి అసత్యదోషము కలుగుతుంది ,నా తండ్రికి ఆ అపవాదు ఎన్నటికీ కలుగకుండుగాక!

.

నేను వనమునుండి తిరిగి వచ్చి భరతునితో కూడి పరిపాలనము చేయగలవాడను అని ప్రజలందరితో పలికాడు శ్రీరాముడు.

.

రామభరతుల ఈ అన్యోన్యమైన ప్రేమ, వారి ధర్మనిష్ఠ అక్కడ చేరినవారందరి మదిలో ఆశ్చర్యం కలుగచేసింది.

.

ఆహా ధర్మమూర్తులైన వీరిని కన్న ఆ దశరధుడు ధన్యుడు కదా !

.

వూటుకూరు జానకిరామారావు

రామాయణమ్..110

 రామాయణమ్..110

..

రామా ! భరతుడు చెప్పినట్లుగా నీవు అంగీకరించు.అది ధర్మవిరుద్ధము కానేరదు.

జనులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు.అని వశిష్ఠుడు పలుకగా ,ఆయనతో వినయంగా రాముడిలా అన్నాడు.

.

.ఆచార్యా ,పిల్లలు పుట్టినప్పటి నుండీ తల్లిదండ్రులు వారి ఆలనాపాలనా చూస్తూ సమయానికి స్నానపానాదులు చేయిస్తూ ,వేళకు నిద్రపుచ్చుతూ వారికి సకలోపచారాలూ చేస్తారు. అలా సేవచేసిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా?

.

నాకు జన్మనిచ్చిన తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ వృధాగా పోనీయను .అని స్థిరగంభీరంగా పలికాడు రాఘవుడు.

.

భరతుడికి కన్నీరు ఆగటంలేదు .అది వరదగోదావరి అయ్యింది.సుమంత్రుని పిలిచి ఇక్కడ నేలపై దర్భలు పరిపించు ,అన్నగారు ప్రసన్నుడయ్యేంతవరకు నేను ఆయన ఎదురుగా ఆయనను అడ్డగించి కదలనీయను,

 ఇక్కడే పడుకొంటాను,అని పలికి సుమంత్రుడు రాముని వైపు చూస్తూ ఉండటం గమనించి ,తానే స్వయంగా దర్భలు తెచ్చుకొని నేలపై పరుచుకొన్నాడు.

.

అప్పుతీసుకొని ఎగగొట్టిన వాడి ఇంటిముందు ఏ విధంగా హఠంచేస్తూ అడ్డంగా పడుకొంటారో ఆ విధంగా పడుకున్నాడు భరతుడు.

.

భరతా నేనేమి నేరం చేశానని ఇలా అడ్డంగా పడుకున్నావు.అయినా ఇలా అడ్డంగా పడుకొనుటకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంది ,క్షత్రియులకు లేదు. లేవయ్యా ! లే అని పలికాడు.

.

అప్పుడు భరతుడు చుట్టూ చేరిన ప్రజలకు నమస్కరించి అందరినీ ఉద్దేశించి నేనింతగా ప్రాధేయపడుతున్నా మీరెవ్వరూ ఉలకరూ పలుకరేమి? అని ప్రశ్నించాడు.

.

అప్పుడు ఆ పౌరజానపదులంతా ముక్తకంఠంతో రాముడి గూర్చి మాకు బాగా తెలుసు .ఆయన యుక్తమైనవే మాట్లాడతాడు.తండ్రిమాట పాలించాలనే ఉదాత్తమైన ఆశయమున్న రాముని మేము ఏ విధంగా మరలించగలం?

.

వారి మాటలు విన్న రాముడు ,భరతా ! విన్నావుగా అందరి అభిప్రాయము ,లే లేచి నన్నూ ,జలాన్ని తాకు అని అన్నాడు.

.

NB

.

( ఎందుకు ఆయనను స్పృశించి జలాన్ని తాకాలి? 

ఏదైనా చిన్న దోషము సంభవించినప్పుడు మనకన్నా పెద్దవారిని తాకి ఆచమనం చేస్తే ఆ దోషం పోతుంది.

అక్కడ సాక్షాత్తు తమ గురువుగారుండగా వారిని కాదని తననెందుకు తాకమన్నాడు? అంటే ఇంకెప్పుడూ హఠం చేయక నా మీద ఒట్టుపెట్టుకో అని అర్ధమేమో!!!)

.

వూటుకూరు జానకిరామారావు

17-04-గీతా మకరందము

 17-04-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఎవడెట్టి శ్రద్ధ ( గుణము) గలిగియుండునో తదనుగుణ్యమైన ధ్యేయమునే ఆతడు ఆరాధించునని వచించుచున్నారు-


యజన్తే  సాత్త్వికా దేవాన్ 

యక్షరక్షాంసి రాజసాః | 

ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే 

యజన్తే తామసా జనాః ||  


తాత్పర్యము:- సత్త్వగుణముగలవారు దేవతలను, రజోగుణముగలవారు యక్షులను, రాక్షసులను, తమోగుణముగలవారు భూతప్రేతగణములను పూజించుచున్నారు.


వ్యాఖ్య:- ఎవరెవరు ఏ యే గుణము గలిగియుందురో, వారిస్వభావము, వారి నడక, వారి యాహారము, వారి మాట, వారి తీరు, వారు చదువుగ్రంథములు, వారు పూజించుదేవతలు - తదనుగుణ్యముగనేయుండును. ఈ విషయము నిదివఱకు 14వ అధ్యాయమున తెలిపియుండిరి. భావము దృఢపడుటకొఱకై  మఱల నిపుడు తెలియజేయుచున్నారు.

రామాయణమ్ 184

 రామాయణమ్ 184

.....................................

ఋక్షరజస్సు అనే వానరుడి భార్యకు సూర్యదేవుడి అనుగ్రహము వలన పుట్టిన వాడీ సుగ్రీవుడు ,సూర్యకిరణములు ప్రసరించినట్లు అతని దృష్టి పుడమి నాలుగు దిక్కులా ప్రసరిస్తుంది .ఆయన ఋష్యమూకము అనే పర్వతము మీద నలుగురు వానరులతో కలిసి నివసిస్తున్నాడు .

.

అతని అన్న అయిన వాలి అతనిమీద కోపించి రాజ్యమునుండి వెడలగొట్టినాడు.

.

ఆయనచాలాగొప్పపరాక్రమము ,తేజస్సు

సాటిలేనికాంతికలిగినవాడు .సత్యసంధుడు ,వినయవంతుడు,ధైర్యవంతుడు ,బుద్ధిశాలి .

.

 ఇతను వానరుడే కదా ! అని నీవు సుగ్రీవుని అవమానించరాదు ,ఆయన కృతజ్ఞుడు స్వేచ్చానుసారము రూపము ధరించగల సమర్ధుడు .

.

అతనికిప్పుడు మీ అవసరమున్నది ,

అతని కార్యమొకటి నెరవేర్చవలసి ఉన్నది .

ఇంకోక్కమాట !అతని కార్యము నేరవేరిననూ నేరవేరకపోయిననూ అతడు నీపని చేయగలడు .సీతను రావణుడు ఎక్కడ దాచిఉంచినా కనుగొనగలడు.

.

రామా నీవు శీఘ్రమే ఇక్కడనుండి బయలుదేరి సుగ్రీవుని వద్దకు వెళ్లి అగ్నిసాక్షిగా ఆయనతో స్నేహము చేసికొనుము .

.

రామా! ,సుగ్రీవునకు నరమాంసభక్షకులయిన రాక్షసుల స్థావరములన్నియు తెలియును .నదులు,పర్వతాలు,సముద్రాలు ,దుర్గములు అన్ని ప్రదేశములు తన అనుచరుల చేత వెదికించి సీత జాడ కనుగోనగలడు.

.

రామా ముందుగా ఇక్కడనుండి పడమర దిక్కుగా ప్రయాణము సాగించండి .ఆ మార్గములోని అరణ్యమునందు ఎక్కడ చూసినా పుష్పించి ఫలములతో నిండి ఉన్న వివిధ వృక్షజాతులతో దట్టముగా మార్గములల్లుకొని ఉండును.

. నేరేడు,మొరటి,పనస,జువ్వి,మర్రి,తుమ్మిక,రావి ,కొండగోగు,మామిడి,చండ్ర,పొన్న ,బొగ్గు,కానుగ,అశోక,కదంబ,గన్నేరు,భల్లాతక,నల్ల అశోక,రక్తచందన,వేప వృక్షజాతులతో ఆ అరణ్యము శోభాయమానముగా ఉందును.

.

లక్ష్మణుడు ఆ వృక్షములను ఎక్కిగానీ ,బలముచేత క్రిందకు పడగోట్టికానీ వాటి అమృత ఫలములను భక్షిస్తూ వెళ్ళండి .

.రామాయణమ్ 185

...

రామా పుష్పించిన ఆ వనము దాటిన పిమ్మట మరియొక సుందరమైన వనమున్నది చైత్రరధమునందువలే ఆవనమందు అన్ని ఋతువులు ఒకేసమయమున ఉండును.రామా అచటనున్న పర్వతము దాటి మరియొక పర్వతము తదుపరి మరియొక వనము దాటిన పిదప మీరు పంప అనే పద్మ సరస్సును చేరగలరు.

.

ఆ సరస్సు కడు నిర్మలముగా ఉంటుంది ,జారుడు ప్రదేశముగానీ నాచుగానీ అస్సలు కనుపించదు అన్ని ప్రదేశములు సమతలముగా ఉంటాయి .అక్కడ హంసలు నీరుకోళ్ళు,క్రౌంచపక్షులు,

కురరపక్షులు,మధరధ్వనులతో ఆ సరస్సులో కూస్తూ కనబడతాయి.

.

నేతిముద్దల వలె పెద్దప్రమాణములో ఉన్న పక్షులను మీరు భక్షించవచ్చును.

.

ఆ రమణీయమైన ప్రదేశము నీ దుఃఖము పోగొట్టగలదు.

.

అక్కడ మతంగ మహాముని శిష్యురాలు శబరి ,తన తోటివారంతా స్వర్గస్థులైనా కన్నులలో ప్రాణములు నిలుపుకొని నీ దర్శనముకొరకు ఎదురు చూస్తూ ఉంటుంది.

.

ఆ పంపా తీరమునకు పడమర దిక్కున నీకు సాటిలేనిదీ, రహస్యమూ అయిన ఒక ఆశ్రమము క‌నపడుతుంది .ఆ ఆశ్రమము ఇప్పటికీ అక్కడ మతంగమహాముని ఏర్పాటు చేసిన నియమములు పాటింపబడుతున్నవి.

.

దానికి ఇంకాస్త ముందుకు వెళ్ళినచో ఋష్యమూక పర్వతము నీకు అగుపించగలదు.

.

ఆ పర్వతము మీద నిదురించినవారు తమ కలలో చూసిన ధనమును వెంటనే పొందగలరు.

.

దురాచారి అయినవాడు ఆ కొండ ఎక్కినచో అతనిని నిద్రలోనే రాక్షసులు చంపివేయుదురు.

.

రామా ! ఆ పర్వతము మీద ఒక పెద్ద గుహ ఉండి దానికి అడ్డముగా ఒక పెద్దకొండరాయి నిలబెట్టబడి ఉంటుంది.

.

ఆ గుహలోనే తన అనుచరులైన నలుగురు వానరులతో కలిసి సుగ్రీవుడు నివసిస్తున్నాడు.

.

అని కబంధుడు చెప్పగా విని అతనిని ఇక నీవు వెళ్ళుము! అని అనుమతించారు.

శ్రీ_కృష్ణుడు_చెప్పిన_ధర్మ_సూత్రములు

 *🌸శ్రీ_కృష్ణుడు_చెప్పిన_ధర్మ_సూత్రములు*🌸


ఒక పురుగు (బ్యాక్టీరియ) దేహంలో ప్రవేశించినపుడు​, రోగము మొదలవుతుంది. 

డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని, ఆ భాగం తీసివేస్తాడు. 


అలాగే చెడు చస్తేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది.. కాలధర్మము ప్రకారం వీళ్ళను చంపాలి.. నీవు నిమిత్త మాత్రం.. పుట్టిన వానికి చావు తప్పదు ​ యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట , కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది... మమకారం వదిలి పెట్టు అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు. 


కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు.. ఇది ధర్మమా కృష్ణా అని..., నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను.. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. 

సింహము మాంసాహారము తింటుంది. 

ఆవు శాఖాహారము తింటుంది.., మాంసాహారము తినదు.. కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మము.

                 

యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే.. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే  రాముడు యుద్దం చేయలేదు.. , వెళ్ళిపోయాడు.. ఆ రోజు రాత్రి రావణుడు శివున్ని దూషిస్తాడు... నీవు భక్తుణ్ణి రక్షించలేదని... ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించ బడినాడు.


అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు.. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి... కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మ విరుద్ధం... మన ఇంట్లో దొంగలు పడ్డారు.., సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు...  వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు .. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు.., నీవు కారు వేసుకుని  తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి...  


అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు 

"అశ్వద్థామా హత: " అని పెద్దగా చెప్పి "కుంజరహ:" అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మం తో జయించాలి. అందువలన భగవంతుడు​ ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి...


భగవాన్  పిల్లలకి  గీత  చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు...


 పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో , మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి...  ప్రతి దేశం లోనూ యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది... ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర..? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా...


కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో​ ఎవరికీ తెలియదు.   అప్పటికప్పుడు సిద్ధం అయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు... అప్పుడు మనం ఏమి చేయగలము... వారికి బానిసలు కావాలి... అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి.. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు... దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి  గీత యిస్తుంది... దీనుడైన అర్జునుని ధీరుని వలె భగవద్గీత మార్చివేసినది.


అదేవిధముగా చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసిన వారు  ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.

    

 భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. 

అందుకే భగవాన్  గీతా పారాయణ కన్నా 

గీతాచరణ ముఖ్యం అన్నారు... భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అట్లే వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరo లేదు... ఒక్క పుల్ల చాలు..  

         ​

 భగవాన్  గీతాచార్యుని గురించి యిలా చెప్పారు...  ​బెంగుళూరు, బెంగుళూరు అని మనము ఎన్ని సార్లు జపించినా బెంగుళూరు చేరలేము.. ప్రయాణం మొదలుపెడితే గమ్యం చేరగలము. 


చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు... గరుడ పక్షి యైనా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు..  కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలుపెడితే కృష్ణుడు యిచ్చే ఫలితం అందుకోగలము.. 


అందువలన గీతాచరణ మన గీతనే మార్చివేయును... 🙏

                                                       

గీతయే జగదేక మాత 

                                                       

గీతయే భగవానుని దూత

                                                       

గీతయే సాధకుని ఊత

                                                       

గీతయే సంసారికి ఈత

                                                       

గీతయే మంత్రాల మూట 

                                                       

గీతయే వేదాంతపు పూట

                                                       

గీతయే పుష్పాల తోట

                                                       

గీతయే ఘన రాజబాట


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీకృష్ణునికి సంబంధించిన

 శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు.💐💐


ఈ మంత్రాలను జపిస్తే సుఖ-శాంతులతోపాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది. 


 శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :


" కృం కృష్ణాయ నమః "


ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి. 


 " ऊँ శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా " 

ఈ మంత్రాన్ని సప్తదశాక్షర మహామంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు. 


 " గోవల్లభాయ స్వాహా "

ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని జపించే సాధకులకు అన్నిరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి. 


 " గోకులనాథాయ నమః "

అష్టాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి. 


 " క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః "

ఈ దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని కోరికలు నెరవేరి అన్నిరకాల సిద్ధులు సిద్ధిస్తాయి.


 " ॐ నమో భగవతే శ్రీ గోవిందాయ "

దీనిని ద్వాదశాక్షర శ్రీ కృష్ణ మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది. 


 " ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజనవల్లభాయ స్వాహా "

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీశత్వం ప్రాప్తిస్తుంది. 


 " ॐ శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ "

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి శుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.


 " ॐ నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా "

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి, వారు కోరుకున్న వస్తువులు లభిస్తాయి. 


 " లీలాదండ గోపీజనసంసక్తదోర్దండ బాలరూప మేఘశ్యామ భగవన్ విష్ణో స్వాహా "

ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్షసార్లు జపిస్తూ నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది. 


 " నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా "

ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన పాయసం ద్వారా హోమం చేస్తారో వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. 


 " ॐ కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ త్వం ప్రసీద మే. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే "

ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు.

(సేకరణ)

హంపిదేవాలయలు

 *హంపిదేవాలయలు*


రాయల వారు రాజ్యమేలిన దేశం !! అడుగడుగునా దేవాలయాలే ,అద్బుతమైన కట్టడాలు ,అపురూపమైన శిల్పాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ఉంటాయి .అందమైన తుంగ భద్ర నది అడుగులు వేసే ప్రదేశం !హరి హరాదులు అంటే రాయలవారికి ఎంతో బక్తి అందుకే తన రాజ్యం లో అడుగడుగునా హరి-హర క్షేత్రాలను నిర్మించాడు .


 13-15వ శతాబ్ధములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి.


*హంపి-విరుపాక్ష దేవాలయం*

 


హంపి వీధి కి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయం లో ప్రధాన దైవం విరూపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దంకు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయ్సళ పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు.


 ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. 


వెళ్ళు మార్గం : - కర్ణాటక లోని హోస్పేట నుండి ఇక్కడికి సులువుగా వేల్లవొచ్చు .

జీవిత చరిత్ర సంబంధ 51 పుస్తకాలు(

 *జీవిత చరిత్ర సంబంధ 51 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


51 పుస్తకాలు ఒకేచోట! https://www.freegurukul.org/blog/jeevithacharitra-pdf


               (OR)


మహాపురుషుల జీవితములు-1,2,3 www.freegurukul.org/g/JeevithaCharitra-1


ఛత్రపతి శివాజీ www.freegurukul.org/g/JeevithaCharitra-2


బాబాసాహెబ్ అంబేద్కర్ www.freegurukul.org/g/JeevithaCharitra-3


ఆత్మ కథ -1,2 www.freegurukul.org/g/JeevithaCharitra-4


దివ్య పురుషులు www.freegurukul.org/g/JeevithaCharitra-5


నహుషుడు www.freegurukul.org/g/JeevithaCharitra-6


ఆదర్శ రత్నమాల www.freegurukul.org/g/JeevithaCharitra-7


ఆత్మయోగి సత్య కథ -1,2 www.freegurukul.org/g/JeevithaCharitra-8


ఆంధ్ర సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/JeevithaCharitra-9


ప్రపంచమును మార్చిన మనుజులు www.freegurukul.org/g/JeevithaCharitra-10


చిరంజీవులు www.freegurukul.org/g/JeevithaCharitra-11


ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము www.freegurukul.org/g/JeevithaCharitra-12


వల్లభాయిపటేల్ www.freegurukul.org/g/JeevithaCharitra-13


రాజా రామమోహనరాయ్ జీవిత చరిత్ర www.freegurukul.org/g/JeevithaCharitra-14


మౌలానా అబుల్ కలాం ఆజాద్ www.freegurukul.org/g/JeevithaCharitra-15


శివాజీ చరిత్రము www.freegurukul.org/g/JeevithaCharitra-16


సోక్రటీస్ అమరవాణి www.freegurukul.org/g/JeevithaCharitra-17


మహనీయుల జీవితాల్లో మధుర ఘట్టాలు www.freegurukul.org/g/JeevithaCharitra-18


అల్లూరి సీతారామరాజు www.freegurukul.org/g/JeevithaCharitra-19


జాతీయనాయకులు - వీర నారీమణులు www.freegurukul.org/g/JeevithaCharitra-20


లాల్ భహదూర్ శాస్త్రి జీవిత చరిత్ర www.freegurukul.org/g/JeevithaCharitra-21


గాంధీ తత్త్వం - గాంధీ దృక్పదం www.freegurukul.org/g/JeevithaCharitra-22


ఆచార్య వినోభా www.freegurukul.org/g/JeevithaCharitra-23


అరుణాచలం సారిస్ జీవితం -2 www.freegurukul.org/g/JeevithaCharitra-24


ప్రసిద్ధ విజ్ఞానులు www.freegurukul.org/g/JeevithaCharitra-25


బొమ్మల భగత్ సింగ్ www.freegurukul.org/g/JeevithaCharitra-26


నేతాజీ సుభాష్ చంద్ర బోష్ జీవిత గాధ www.freegurukul.org/g/JeevithaCharitra-27


అశోకుడు www.freegurukul.org/g/JeevithaCharitra-28


సుప్రసిద్దుల జీవిత విశేషాలు www.freegurukul.org/g/JeevithaCharitra-29


విశ్వ విఖ్యాత భారతీయ విజ్ఞానవేత్తలు www.freegurukul.org/g/JeevithaCharitra-30


మహర్షి దయానందుని ఆదర్శ రాజము www.freegurukul.org/g/JeevithaCharitra-31


భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య www.freegurukul.org/g/JeevithaCharitra-32


మానవజీవితము గాంధీ మహాత్ముడు www.freegurukul.org/g/JeevithaCharitra-33


నా సత్యాన్వేషణము-సర్వేపల్లి రాధాకృష్ణ స్వీయ చరిత్ర www.freegurukul.org/g/JeevithaCharitra-34


సంఘ గంగోత్రి హెగ్డేవార్ www.freegurukul.org/g/JeevithaCharitra-35


ఆదర్శ భారతము www.freegurukul.org/g/JeevithaCharitra-36


మహర్షి దేవేంద్ర నాథ్ టాగోర్ www.freegurukul.org/g/JeevithaCharitra-37


గాంధీజీ తో ఒక వారం www.freegurukul.org/g/JeevithaCharitra-38


గాంధీజీ కథ www.freegurukul.org/g/JeevithaCharitra-39


మహారాణి అహల్యాబాయి www.freegurukul.org/g/JeevithaCharitra-40


గాంధీ హృదయము www.freegurukul.org/g/JeevithaCharitra-41


ఆంధ్ర వీరులు-2 www.freegurukul.org/g/JeevithaCharitra-42


ఎంపిక చేసిన మహాత్మా గాంధీ రచనలు-1 నుంచి 5 www.freegurukul.org/g/JeevithaCharitra-43


మోతీలాల్ ఘోష్ www.freegurukul.org/g/JeevithaCharitra-44


లోకమాన్య బాలగంగాధర తిలక్ జీవితము www.freegurukul.org/g/JeevithaCharitra-45


నేనెరిగిన మహాత్మ గాంధీ www.freegurukul.org/g/JeevithaCharitra-46


కులశేఖర మహీపాల చరిత్రము www.freegurukul.org/g/JeevithaCharitra-47


ఆచార్య రంగా జీవిత కథ www.freegurukul.org/g/JeevithaCharitra-48


ఈశ్వర చంద్ర విద్యా సాగర్ www.freegurukul.org/g/JeevithaCharitra-49


వీర జ్యోతి www.freegurukul.org/g/JeevithaCharitra-50


వైజ్ఞానిక రంగంలో ప్రతిభా మూర్తులు www.freegurukul.org/g/JeevithaCharitra-51


జీవిత చరిత్రల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link www.freegurukul.org/join

భక్తుల సంబంధ 46 పుస్తకాలు

 *భక్తుల సంబంధ 46  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


46  పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/bhakthulu-pdf


               (OR)


చంద్రభాగా తరంగాలు-భక్త విజయం -1 www.freegurukul.org/g/Bhakthulu-1


నాయన్మారులు-63 శివ భక్తుల చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-2


భక్త కనకదాస్ www.freegurukul.org/g/Bhakthulu-3


కక్కయ్య జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-4


పెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు www.freegurukul.org/g/Bhakthulu-5


మహా భక్త విజయము www.freegurukul.org/g/Bhakthulu-6


భక్త మందారము-విష్ణు భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-7


బాల వీరులు www.freegurukul.org/g/Bhakthulu-8


కుచేలుడు www.freegurukul.org/g/Bhakthulu-9


ద్వాదశసూరి చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-10


మహా భక్త విజయము-46 భక్తుల కథలు www.freegurukul.org/g/Bhakthulu-11


నచికేతుడు www.freegurukul.org/g/Bhakthulu-12


చొక్కనాధ చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-13


వళ్ళలార్-జ్యోతి రామలింగస్వామి www.freegurukul.org/g/Bhakthulu-14


భక్తమందారం www.freegurukul.org/g/Bhakthulu-15


శివదీక్షాపరులు www.freegurukul.org/g/Bhakthulu-16


దాక్షిణాత్య భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-17


ఆళ్వారాచార్య సంగ్రహ జీవిత చరిత్రలు www.freegurukul.org/g/Bhakthulu-18


భక్త కబీర్ www.freegurukul.org/g/Bhakthulu-19


పురందరదాసు www.freegurukul.org/g/Bhakthulu-20


భక్త నరసింహ మెహతా జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-21


భక్త మల్లమ్మ www.freegurukul.org/g/Bhakthulu-22


భక్త తిన్నడు www.freegurukul.org/g/Bhakthulu-23


సిద్దయ్య జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-24


12 ఆళ్వార్ల  చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-25


భక్త రవిదాసు www.freegurukul.org/g/Bhakthulu-26


భక్త కనకదాసు www.freegurukul.org/g/Bhakthulu-27


చైతన్య చరితావళి-2 www.freegurukul.org/g/Bhakthulu-28


తేజోవలయాలు www.freegurukul.org/g/Bhakthulu-29


గుహుడు www.freegurukul.org/g/Bhakthulu-30


నమ్మాళ్వార్ www.freegurukul.org/g/Bhakthulu-31


నాగమహాశయుని జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-32


ఆదర్శ భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-33


ఆచార్య సూక్తి ముక్తావళి www.freegurukul.org/g/Bhakthulu-34


పెరుమాళ్ తిరుమొళి www.freegurukul.org/g/Bhakthulu-35


భక్త ఉద్దవ www.freegurukul.org/g/Bhakthulu-36


తుకారామస్వామి చరిత్రము www.freegurukul.org/g/Bhakthulu-37


భక్త పంచ రత్నాలు www.freegurukul.org/g/Bhakthulu-38


భక్త బృందము-1 www.freegurukul.org/g/Bhakthulu-39


భక్త ద్రువుడు www.freegurukul.org/g/Bhakthulu-40


భక్త లీలామృతము అను భక్త విజయ గ్రంధము www.freegurukul.org/g/Bhakthulu-41


సంపూర్ణ భక్త విజయము -1 www.freegurukul.org/g/Bhakthulu-42


మహా భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-43


మహా భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-44


భాగవత పంచ రత్నములు www.freegurukul.org/g/Bhakthulu-45


భక్త నందనార్ www.freegurukul.org/g/Bhakthulu-46


భక్తుల గురించి తెలుసుకోవడానికి  కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

*కాకి అరుపులు

 *కాకి అరుపులు*


అది ఒక చిన్న పల్లెటూరు.అందులో నాగయ్య అనే భూస్వామి ఉండేవాడు.

వచ్చే పోయే చుట్టాలతో ఇల్లు కళ కళలాడుతుండేది.

వారి ఇంట  తాతల తరాల నుండి, సిరి అనే కాకి ఉండేది. చుట్టాలు వదిలి వేసిన ఆహారం తిని, కాస్త వళ్ళు చేసింది కూడా.

 పెద్ద దని  ఊరిలో వున్న కాకులు,దానికి నాయకత్వ పదవి కట్ట బెట్టాయి.

చెట్లపై తిరుగుతున్న సిరికి నాగయ్య చుట్టాలందరూ తెలుసు. ఒక కేక వేస్తే, అదిగో కాకి అరుస్తోంది,  చుట్టాలు వస్తారని, ముందుగా జాగ్రత్త పడి మాంసమో చేపలో రొయ్యలో తెచ్చి పెడతారు. లేకుంటే ఎండబడి వచ్చారు.కసాయి మూసేశారు, రేపు శనివారం మేము తనము అని, వంకాయ బజ్జి చిక్కుడు కాయ తాలింపు  చేస్తారు.

 ముందుగా మనం హెచ్చరిక చేస్తే, మనకూ ఒక ముక్క తగులు తుందని ఆశతో ఓ కేక వేస్తుంది.

భూస్వామి భార్య వనమ్మకు, వళ్ళు మండి ఉదయాన్నే దీనికేమీ పనిలేదని, రాయితో కొట్టింది.

ఒక కన్నుపోయి ఏడుస్తూ ఎటో వెళ్ళిపోయింది.


అది కడుపులో పెట్టుకుని, సాటి కాకులకు చెప్పి, కర్మంత్రాలకు మనం వెళ్ళి పిండం తినకూడదు. ఈ వెర్రి మొఖాలకు మనం తింటేనే వారికి ముక్తి వస్తుందని ఓ వెర్రి నమ్మకం. ఎట్టి పరిస్తితులలో ఎవ్వరూ పోకూడదని నిర్ణయం తీసుకున్నాయి.


కర్మంత్రాలు వస్తున్నాయి.  పొద్దు తిరిగినా కాకులు వచ్చి పిండం తినక, విసిగి పోయిన చుట్టాలు, తొందర పనులున్నాయని, భోంచేయక కొందరు వెళ్ళి పోతున్నారు.

 మొత్తానికి కార్యాలు భంగమౌతున్నాయి.

ఇలా కాదని పొరుగూరి నుంచి ఓ కాకిని తెప్పించారు.

ఆ సంగతి తెలుసుకున్న సిరి"బాబాయ్! ఇది మాఊరి సమస్య మాసమస్య నువు పాల్గొంటే బాగుండదు వెళ్ళి పో"అని తరిమేసింది.

ఓరోజు గ్రామ పెద్ద దిగివచ్చి, సిరిని పిలిపించాడు.

"ఇలా చేయడం తప్పు . తప్పొప్పులుంటే చర్చలలో తేల్చుకుందాము. మాపెద్దల ముక్తికి అడ్డురావడం ధర్మంకాదు" అన్నాడు ."కొంచెం ప్రాధేయపడినట్టుగా.


"అయ్యగారూ! అల్పజీవులని,చిన్నపనులు చేసేవారని చులకనగా చూడరాదు.

విమానమైనా చిన్న చీల లేకుంటే ఆగి పోతుంది మీ సౌకర్యం కోసం మేము గొంతు పోయేలా అరిస్తే ఛీ పాడు అని రాయితో కొట్టి కన్ను పోగొట్టారు . అందరూ అన్ని పనులు చేస్తేనే ఈ సమాజం సజావుగా సాగుతోంది " అన్నది సిరి కొంచెం ఆవేశంతో.

"జరిగిన పొరబాటుకు మన్నించండి. త్వరలో కన్ను బాగుచేయిస్తాను. అందరమూ కలసి మెలసి బ్రతుకుదాము"

ఆ మాటలకు సంతసించిన కాకులు కావు కావుమంటూ సంతోషాన్ని వ్యక్తపరిచాయి

✍🏻జంజం కోదండ రామయ్య

 *

అసూయ పనికిరాదు*

 *అసూయ పనికిరాదు*


ప్రతి వ్యక్తీ గొప్పవాడు కావాలని కలలు కంటుంటాడు. ఇది సహజం. కానీ, అందరికన్నా గొప్పవాడు కావాలని కొందరు ఆరాటపడతారు. అలా కావటానికి చేతనైన అన్ని రకాల విధానాలూ అనుసరిస్తారు. అడ్డదారులు తొక్కుతారు. అవినీతికి సిద్ధపడతారు. అనాయాసంగా, నిస్సంకోచంగా అబద్ధాలు ఆడతారు.


కొందరు విశేషంగా ధనం సంపాదించి, తాము గొప్పవారమనే భ్రమతో గర్విస్తారు. మరికొందరు హోదా లభించగానే అధికార దర్పం, అహంకారం ప్రదర్శిస్తారు. ఇది కూడా ఆధిక్యతాభావం వల్లనే !


కొందరు తమకంటే అందరూ తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. తమకన్నా ఎవరు మించిపోతున్నా భరించలేరు. అసూయతో కుమిలిపోతారు. వారిమీద కక్షగా ఉంటారు. అవకాశం లభిస్తే, ఏదో విధంగా, తమకన్నా అధికులకు అపకారం చేస్తారు. వారికి కష్టనష్టాలు కలిగినప్పుడు, లోలోపల సంతోషపడుతూ, పైకి కపట సానుభూతి ప్రకటిస్తారు.


దుర్యోధనుడికి సుయోధనుడు అనే మరొక పేరు ఉంది. నిజానికి అతడు అసూయాధనుడు. పాండవుల ఔన్నత్యాన్ని, ఆధిక్యతను సహించలేక పోతుండేవాడు. బాల్యం నుంచే పాండవుల పట్ల అసూయ, ద్వేషం కలిగి ఉండేవాడు.


అసూయ అగ్ని వంటిది. ద్వేషమూ అంతే._


ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు, ఎవరు అసూయాపరులో, వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి. ఇది నిత్య సత్యం.


*'స్పర్ధయా వర్ధతే విద్య'- చదువులో అసూయ తప్పులేదు. కానీ, అది ద్వేషపూరితంగా ఉండకూడదు. పోటీతత్వంతో, పట్టుదలగా విద్య నేర్వాలి. వాయిదాలు వేయకుండా విద్యాకృషి చెయ్యాలి. 'రేపు చదవొచ్చు' అని బద్ధకిస్తే, చివరికది పరీక్షల సమయం దాకా ఆచరణగా మారదు ! అప్పుడు ఆందోళన, ఆవేదన పడుతూ ఆరోగ్యభంగం చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు నిరాశా నిస్పృహలకు లోనై ఆత్మహత్యకు పాల్పడతారు. ఇవన్నీ చేయకూడని పనులే.


'కృషితో నాస్తి దుర్భిక్షం'- నిరంతర కృషి ఒక్కటే విజయ ద్వారాలకు తాళపు చెవి. మరే అడ్డదారులూ ఉండవు. సత్కార్యాలకు ఆలోచన- ఆచరణ మధ్య ఆలస్యం ఉండకూడదు.


 కర్ణుడు ఎడం చేత్తో బంగారు పాత్రను దానం చేయటానికి గల కారణం చెబుతూ- 'చెయ్యి మార్చుకునే లోగా మనసు మారిపోవచ్చు' అనటం అందరికీ ఆదర్శం. 


ప్రజాసేవ చేస్తామనేవారికన్నా, చేస్తున్నవారినే ప్రజలు నమ్ముతారు.


భక్తిని బోధించేవారిని కాకుండా, భక్తిగా జీవించేవారినే భగవంతుడు సైతం ఇష్టపడతాడు. అసూయ లేకపోవటం ఎంత గొప్పదంటే- అసూయలేని ఏకైక మహిళగా, అత్రి మహర్షి అర్ధాంగిగా వినుతికెక్కిన అనసూయా దేవి పుత్రుడిగా జన్మించటానికి, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఇష్టపడ్డాడు.


అసూయలేని హృదయం పరిశుద్ధ దేవాలయం. అసూయ లేదంటే, ప్రేమకు నిలయమని అర్థం. ప్రేమ పున్నమి వెన్నెల వంటిది. అందర్నీ ఆకట్టుకొంటుంది. భగవంతుని కూడా ప్రసన్నుణ్ని చేస్తుంది. అసూయ లేనివారికి ద్వేషం ఉండదు. శత్రువులూ ఉండరు.


ఉన్నత వ్యక్తిత్వం కేవలం అసూయా రహితులకే సాధ్యం. మనం మన దేహంలోని రోగాల నుంచి విముక్తి పొందటానికి తహతహలాడతాం.


అసూయ నుంచి విముక్తి పొందటానిక్కూడా తహతహలాడాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవితం సాధ్యపడుతుంది

 *

చిన్నికవి వన్నె కోరిక

 చిన్నికవి వన్నె కోరిక

******************

తే.గీ.

కోర్కెలే వేరు ! నా యెద కోపు వేరు!

ఊరికే నుండ బోనునా వూరి కే ద

యిన ను జేయక బ్రతుకు నీద లేను

గీతమయిన గేయమయిన చేత నగును


మెప్పు లొద్దు పెద్ద బులుపు గొప్ప లొ ద్దు

ఒక్కరైన నాదు కవిత చక్క నన్న

చాలు నదియెగా పదివేలు మేలు భళిర

చిన్న కవికి జనుల చిన్నె వన్నె చాలు


రుద్ర వీణపైన ప్రణవ నాద గీతి

మీట గలను చీకటిలోన బాట లేని

బ్రతుకులకు చిరు దివ్వె గా వెతలు మాప

తురుపు ముక్కనై చుక్కనై తులువుల మసి


జే య పీడిత తాడిత జీవులందు

నూత్న వి న్నూత్న భావాలు నుడువ గలను

సమసమాజ నిర్మాణాన  సమిధ గాను

ప్రమిద గానుండ గలను నా వ్రాత తోడ

....... రాఘవ మాస్టారు.......

కొత్త నిబంధనలు

 *గ్యాస్ సిలిండర్ రూల్స్ మార్పు కొత్త నిబంధనలు అమలు కస్టమర్ల పై ఎఫెక్ట* 


గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్. కొత్త నెల రావడంతోనే కొత్త రూల్స్‌ తీసుకువచ్చింది. గ్యా్స్ సిలిండర్ వినియోగానికి సంబంధించి పలు నిబంధనలు మారుతున్నాయి. ఇవి ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో గ్యా్స్ సిలిండర్ కలిగిన వారు ఈ రూల్స్ ఏంటివో కచ్చితంగా తెలుసుకోవాలి.


1. గ్యాస్ సిలిండర్ డెలివరీ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్‌కు ఈ ఓటీపీ చెబితేనే మీకు సిలిండర్ డెలివరీ చేస్తారు

2. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, లేదంటే అడ్రస్ తప్పుగా ఉన్న వారు వెంటనే వాటిని అప్‌డేట్ చేసుకోవడం మంచిది. లేదంటే సిలిండర్ డెలివరీలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్లను అప్‌డేట్ చేసుకోవాలని ఆయిల్ కంపెనీలు కస్టమర్లను కోరుతున్నాయి. లేదంటే సిలిండర్ ఆగిపోతుంది.


3. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కంపెనీ బుకింగ్ నెంబర్‌ను మార్చేసింది. ఇదివరకు కంపెనీకి గ్యాస్ బుకింగ్‌కు ఒక్కో సర్కిల్‌లో ఒక్కో నెంబర్ ఉండేది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు 7718955555 నెంబర్‌కు కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.


4. గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీ మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే నవంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఉండొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు

దుర్గా సప్తశతి - 1

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 1  / Sri Devi Mahatyam - Durga Saptasati - 1 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌷. ప్రథమ చరిత్రము  🌷*


*🌻. మహాకాళీ ధ్యానమ్  🌻*


ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాన్ శూలం భుశుభ్రం శిరః

శబ్దం సన్దధతీం కరైస్తినయనాం సర్వాజ్ఞభూషావృతామ్ |

యాం హద్దుం మధుకౌటభౌ జలజభూస్తుష్టావ సుపై హరౌ

నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికామ్ ||


ఖడ్గము, చక్రము, గద, ధనుర్బాణములు, ఇనుపకట్ల గుదియ, శూలము, భుశుండి, (మానవ) శిరస్సు, శంఖము: వీటిని (పది) హస్తములలో ధరించి, మూడు కన్నులతో, ఆభరణాలతో కప్పబడిన సర్వాంగాలతో భాసించే తల్లి; శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు మధుకైటభులు అనే అసురులను వధించడానికి బ్రహ్మదేవునిచేత స్తుతింపబడిన దేవి; ఇంద్రనీలమణి వంటి శరీరకాంతి కలిగి, పది ముఖాలు, పది పాదాలతో విరాజిల్లే తల్లీ అయిన మహాకాళికా దేవిని నేను సేవించుచున్నాను.


అధ్యాయము 1

*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 1 🌻*


మార్కండేయుడు తన శిష్యుడగు క్రసుష్టుకి భాగురితో పలికెను:


 సూర్యపుత్రుడైన సావర్ణిని ఎనిమిదవ మనువు  అంటారు. విఖ్యాతుడైన ఈ సావర్ణి యొక్క ఉత్పత్తిని సవిస్తరముగా తెలియజేస్తాను. మహామాయ* యొక్క అనుగ్రహంతో ఇతడు ఎనిమిదివ మన్వంతరానికి ఏ విధంగా అధిపతి అయ్యాడో విను. (1-3)


పూర్వం, స్వారోచిష మన్వంతరంలో చైత్ర  వంశీయుడైన సురథుడు అనే ఒక రాజు భూమండలం అంతటిని పరిపాలిస్తుండేవాడు. సర్వ జనులను తన సొంత బిడ్డలవలే పాలిస్తూ ఉండగా, కోలలను విధ్వంసమొనర్చిన రాజులు ఈ సురథునికి శత్రువులైయ్యారు.

(4-5)


ప్రబలాయుధాలు గల ఈ సురథుడు కోలా విధ్వంసులతో యుద్ధం చేసాడు. కాని వారు అల్పసంఖ్యాకులు అయినా కూడా సురథుణ్ణి ఓడించారు. అప్పుడు అతడు తన పురానికి తిరిగివచ్చి తన దేశాన్ని పాలిస్తుండుగా, ఆ ప్రబల శత్రువులు ఈ రాజపుంగవుణ్ మళ్ళీ

ఓడించారు. (6–7)


పిమ్మట తన పురంలో కూడా దుర్బలుడై ఉన్న ఈ రాజు వద్దనుండి ప్రబలులు, దుష్టులు, దురాత్ములు అయిన అతని మంత్రులు రాజకోశాగారాన్ని (బొక్కసాన్ని), సైన్యాన్ని కూడా అపహరించారు. అంతట రాజ్యాన్ని కోల్పోయిన ఈ భూపాలుడు వేటాడే మిషతో

గుఱ్ఱం ఎక్కి దట్టమైన అరణ్యానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. (8-9)


ఆ అరణ్యంలో అతడు ప్రశాంతమైన, అడవి మృగాలకు నిలయమై మునిశిష్యులతో విరాజిల్లుతున్న, బ్రాహ్మణశ్రేష్ఠుడైన మేధసుని ఆశ్రమాన్ని చూసాడు. మునీంద్రునితో సత్కరించబడి, సురథుడు ఆ ఆశ్రమంలో సంచరిస్తూ కొంతకాలం గడిపాడు. (10-11)


అప్పుడు మమత్వంచేత ఆకర్షింపబడ్డ మనస్సు ఆకర్షింపబడ్డ మనస్సు గలవాడై అతడు తలపోయసాగాడు : ఇలా (12)


'నా పూర్వుల పరిపాలనలో ఉండి ఇప్పుడు నేను కోల్పోయిన పురం దుశ్చరితులైన నా భృత్యుల చేత ధర్మమార్గంలో పాలింపబడుతున్నదో లేదో ఎరుగను. 


శౌర్యశీలమై సదా మదించి ఉండే నా ప్రధానహస్తి (పట్టపుటేనుగు) నా వైరులకు చిక్కి ఇప్పుడు ఎట్టి భోగాలను పొందుతున్నదో ఎరుగను. 


నాకు నిత్యానుగతులై (ఎల్లప్పుడు నా వెంటనుండి సేవిస్తూ) నా పద్ద అనుగ్రహాన్ని, ధనాన్ని, భోజనాన్ని పొందినవారు ఇప్పుడు ఇతర రాజులను సేవించడం తథ్యం.  నేను అతికష్టంతో ఆర్జించిన కోశాగారం (ద్రవ్యము) అంతా దుర్వ్యయశీలురైన వారిచే నాశనం చేయబడుతుంది.”


ఎల్లప్పుడూ ఈ విషయాలను గూర్చి, అన్య విషయాలను గూర్చి చింతిస్తూ ఉన్న రాజు ఆ విప్రుని ఆశ్రమ సమీపంలో ఒక వైశ్యుణ్ణి చూసాడు. (13-17)


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

అశ్వినీ దేవతా స్తోత్రం

 అశ్వినీ దేవతా స్తోత్రం:


ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరి

వాశం సామి తపసాహ్యనమ్ తౌ

దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ

అధిక్షిపన్తౌ భువనాని విశ్వాః


హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ

నా సత్య దస్రౌ సునసౌ వైజయంతౌ

శుక్రమ్ వయంతౌ తరసా సు వేమ్నా

వధి వ్యతంతౌ వసితం వివశ్వతః


గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం

అముంచతా మస్వినౌ సౌభగాయ

తావత్సు వ్ఱుతౌ అనమంత మాయయా

వాసత్త మాగా అరుణా ఉదా వహన్


షష్టిశ్చ గావః త్రిశతశ్చ ధేనవః

ఏకం వత్సం సువతీతం దుహంతి

నానా గోష్ఠా విహితా ఏక దోహనా

తావస్వినౌ దుహతో ఘర్మ ముక్త్యమ్


ఏకాం నాభిం సప్తశతా అరాః శ్రితాః

ప్రధిఘ అన్యా వింశతి రర్పితా అరాః

అనేమి చక్రం పరివర్తతే అజరం

మాయా స్వినౌ సమసక్తి చర్షణీ


ఏకం చక్రం వర్తతే ద్వాదశారం

షణ్ణాభి ఏకాక్ష మ్ఱుతస్య ధారం

అస్మిన్ దేవా అధి విశ్వే విషక్తాసా

వస్వినౌ ముంచతో మా విషీదతం


అశ్వినా విందు మమ్రుతం వృత్తభూయో

తిరోధత్తా మస్వినౌ దా సపత్నీ

హిత్వా గిరి మస్వినౌ గా ముదా చరం తౌ

వృత్తభూయో మహ్నా ప్రస్థితౌ బలస్య


యువాం దిశో జన యధోదశాగ్రే

సమానం మూర్ధ్ని రధయానం వియంతి

తాసాం యాత మృషయోను ప్రయాంతి

దేవా మనుష్యాః క్షితి మా చరంతి


యువాం వర్ణాన్ వికురధో విశ్వరూపాన్

తేధి క్షిపంతే భువనాని విశ్వా

తే భానవోప్యను సృతా శ్చరంతి

దేవా మనుష్యాః క్షితి మా చరంతి


తౌ నా సత్యా వశ్వినౌ మహేమ

స్రజం చయా బిబృధః పుష్కరస్య

తౌ నా సత్యా వమృతా వృధా వృతే

దేవా స్తత్ప్ర పదేన సూతే


ముఖేన గర్భం లభతాం యువా నౌ

గతా సురే తత్ ప్రపదేన సూతే

సద్యొజాతో మాతర మత్తి గర్భః

తా వస్వినౌ ముంచధో జీవసేగా


స్తోతుం నశక్నోమి గుణైర్భవంతౌ

చక్షర్విహీనః పధి సంప్ర మోహః

దుర్గే హమస్మిన్ పతితో స్మికూపే

యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే

మహాకాళేశ్వరుడే

 #జై__శ్రీమహాకాళ్..!!


భక్తికి మెచ్చి ఆ #మహాకాళేశ్వరుడే వచ్చి యుద్ధం చేసిన ఘట్టం!!

ఒక్కడే #7000మంది ని చంపడం!!

ధీరుడా నీకు వందనం..!!


 7 మార్చి 1679 న,#ఠాకూర్_సుజన్_సింగ్ తన వివాహ ఊరేగింపు వెళ్తున్నప్పుడు, సుజన్ సింగ్, 22, ఒక దేవుడిలా కనిపించేవాడు.!

 దేవతల ఊరేగింపును చూస్తున్నట్లు అనిపించేది ..

అంత అద్భుత రీతిలో ఆ ఊరేగింపు ఉండేది...


 అతను తన వధువు ముఖాన్ని కూడా చూడలేదు, అది సాయంత్రం, అందువల్ల అతను "#చప్రోలి" అనే ప్రదేశంలో రాత్రి అంతా బస చేశాడు.కొద్ది క్షణాల్లో, అతను ఆవుల ద్వారా వచ్చే ఘన్‌గ్రూస్ శబ్దాలు విన్నాడు అక్కడ గాత్రాలు స్పష్టంగా లేవు, అయినప్పటికీ అతను వినడానికి ప్రయత్నిస్తున్నాడు, ఆ స్వరాలు అతనితో ఏదో చెబుతున్నట్లు అనిపించేది....సుజన్ సింగ్ తన ప్రజలకు చెప్పారు, బహుశా ఇది గొర్రెల కాపరుల గొంతు, వారు చెప్పదలచుకున్నది వినండి.


"#డియోరా" (ఆలయం) వద్ద ఒక సైన్యం వచ్చిందని ఒక రాకుమారుడు కూడా.వచ్చాడని గూఢచారులు నివేదించారు.అతను ఆశ్చర్యపోయాడు!! తరువాత, సైన్యం?

ఎవరి సైన్యం?

ఏ ఆలయం వద్దకు వచ్చింది?అని అడగగా


 సమాధానంగా వారు ప్రభూ"యువరాజ్ #ఔరంగజేబు యొక్క చాలా పెద్ద సైన్యం, దీని కమాండర్ #దరాబ్_ఖాన్, అతను #ఖండేలా వెలుపల ఉన్నాడు.రేపు, ఖండేల వద్ద ఉన్న శ్రీకృష్ణమందిరం కూల్చివేసే అవకాశం ఉంది అని చెప్పారు.

 

వెంటనే వారొక నిర్ణయం తీసుకున్నారు,

క్షణంలో అంతా మారిపోయింది.

పెళ్లి యొక్క సంతోషకరమైన ముఖాలు అకస్మాత్తుగా కఠినంగా,కోపంగా,ఉద్రిక్తంగా మారాయి.  

మృదువైన శరీరం పిడుగులా గట్టిపడింది.

 వివాహం కోసం వచ్చిన వారు సైన్యంగా మారారు, వారు తమ ఆర్మీ వ్యక్తులతో చర్చించడం ప్రారంభించారు. 

సైన్యం పేరులో #70మంది మాత్రమే ఉన్నారని వారికి తెలిసింది.

  

అప్పుడు రాత్రి సమయంలో, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా, వారు సమీప గ్రామానికి చెందిన కొంతమందిని సైన్యానికి సిద్దం చేశారు.

దాదాపు #500మంది #అశ్వికదళ సిబ్బంది ఇప్పుడు వారితో ఉన్నారు.


 అకస్మాత్తుగా అతను తన భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు,ఇప్పటివరకు వారు ఒకరి ముఖం ఒకరు చూడనేలేదు,  


 అతను అన్ని రకాల ఆలోచనలలో మునిగిపోయాడు అప్పుడు అతను తన తల్లికి ఇచ్చిన మాటలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు, అందులో "#హిందూ_ధర్మం" రక్షణ కోసం "#రాజ్‌పుత్_కర్మ" ను వదులుకోనని వాగ్దానం చేశాడు, అతని భార్య కూడా ప్రతిదీ అర్థం చేసుకుంది అతను డోలిపై కన్ను వేశాడు, అతని భార్య మొహందీ వేసుకున్నా చేతులను ఎత్తి చూపింది.ముఖం మీద ఆనందం ఉంది, ఆమె నిజమైన క్షత్రియ స్త్రీ యొక్క విధిని చేస్తోంది.


 సుజన్ సింగ్ డోలి వద్దకు వెళ్లి డోలీ మరియు అతని భార్యకు ప్రేమగా మాటలు చెప్పి కహార్ మరియు క్షురకుడిని డోలీని తమ రాజ్యానికి సురక్షితంగా పంపమని ఆదేశించి #ఖండేలాను చుట్టుముట్టి కాపలా కాయడం ప్రారంభించాడు.


 శ్రీ కృష్ణుడే ఆ ఆలయానికి కాపలా కాస్తున్నట్లుగా, అతని ముఖం శ్రీ కృష్ణుడిలా మెరుస్తున్నదని ప్రజలు చెప్పుకొనేవారు.


 మార్చి 8, 1679 న, దారాబాఖాన్ సైన్యం ముఖాముఖికి వచ్చింది, మహాకాలుడి భక్తుడైన సుజన్ సింగ్ తన ప్రధాన దేవుడు అయిన #మహాకాళేశ్వర్ ను జ్ఞాపకం చేసుకుని, "#హర్_హర్_మహాదేవ్" విజయంతో సుజన్ సింగ్ యొక్క 10 వేల మరియు 500 మంది మొఘల్ సైన్యం మధ్య భీకర యుద్ధం ప్రారంభం అయింది.


 అతన్ని చంపడానికి సుజన్ సింగ్ దర్బాఖాన్ వైపు పరుగెత్తాడు కొద్ది క్షణాల్లోనే ఈ మధ్యలోకి అడ్డుగా వచ్చిన #40మంది_మొఘలులను చంపాడు. అటువంటి శౌర్యం చూసి, దరాబ్ఖాన్ వెనక్కి తగ్గడం మంచిది అని అనుకున్నాడు, కాని ఠాకూర్ సుజన్ సింగ్ ఆగడం లేదు.వారిని ఎదుర్కొంటున్న వారు అక్కడిక్కడే చంపబడుతున్నారు.సుజన్ సింగ్ అక్షరాలా మృత్యుదేవతలా కనపడుతున్నాడు. ఆ మహాకాళేశ్వరుడే స్వయంగా యుద్ధంలో ఉన్నట్లు అనిపించింది.ఇంతలో, కొంతమంది వేరేదెగ్గర సుజన్ సింగ్ ను చూశారు,అయితే అది సుజన్ సింగ్ అవునా, కాదా అనేది తెలియలేదు?


అది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు, కాని సుజన్ సింగ్ మోక్షం పొందారని తన సొంత ప్రజలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

 ఈ యోధులు సుజన్ సింగ్ యొక్క ప్రధాన దేవత "

#శ్రీ_మహాకాళేశ్వరుడి" కి అందరూ తల వంచి, ఆ మహాదేవుడికి నమస్కరించారు, "హర్ హర్ మహాదేవ్"అనే జయఘోషతో, #పందుల_సైన్యంపై రెట్టింపు వేగంతో విరుచుకుపడ్డారు ... 

యుద్ధంలో కత్తులు ఢీకొనడం ద్వారా రాంచండి శబ్దం వినిపించినట్లు .


ఇప్పుడే దారాబాఖాన్ చంపబడ్డాడు, మొఘల్ సైన్యం పారిపియింది, కాని సుజన్ సింగ్ ఇప్పుడు మొఘలులను తన గుర్రంపై ప్రయాణించకుండా చంపేస్తున్నాడు.


#7వేల మొఘలుల సైన్యం సుజన్ సింగ్ చేతనే చంపబడిందని చరిత్రకారుడు వ్రాసిన వాస్తవం నుండి ఆ యుద్ధభూమిలో అటువంటి మరణం సంభవించింది. మొఘలుల మిగిలిన సైన్యం పూర్తిగా పారిపోయినప్పుడు, కేవలం మృతదేహంగా ఉన్న సుజన్ సింగ్ ఆలయం వైపు తిరిగాడు.


 చరిత్రకారుల ప్రకారం సుజాన్ శరీరం నుండి దైవిక కాంతి వెలుగు రావడాన్ని పరిశీలకులు చూశారని, ఒక వింత వినోదభరితమైన కాంతి ...దీనికి ముందు సూర్యకాంతి కూడా మందగించింది అని చెప్తారు.


ఇది చూసిన తన ప్రజలు కూడా ఒకసారి భయపడ్డారు….

 అందరూ కలిసి శ్రీకృష్ణుడిని స్తుతించడం ప్రారంభించారు, గుర్రంపై నుంచి దిగిన తరువాత, సుజన్ సింగ్ మృతదేహం ఆలయ విగ్రహం ముందు బోర్లా పడిపోయింది మరియు ఒక #మహా_యోధుడు ఒక ముగింపుకు వచ్చాడు.


 "మా #భారతి యొక్క ఈ ధైర్య యోధుడికి నమస్కరిస్తున్నాను"