31, జనవరి 2021, ఆదివారం

దేవాలయం

 🙏💐👏👍😊🤝🙏


*మీరు నూతన దేవాలయం నిర్మించదలచినప్పుడు దయచేసి ఈ ముఖ్య  విషయాలని గుర్తుపెట్టుకోండి.*


🤔🙏 *హిందువులకి ఇది పూర్తిగా చదివితేనే అర్థమవుతుంది. చదవడానికి మీకు తీరిక‌ ఓపిక ఉంటే, చదివి ఇంకా ఏం చేయాలో అందరికీ చెప్పండి.* 😊💐


మొట్టమొదట దేవాలయం పేరుతో ఒక ట్రస్టును రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తరువాత కరంట్ ఎకౌంట్ ని ఏదోఒక బ్యాంకు లో ఓపెన్ చేయండి. 


మీ ట్రస్టులోకి వీరందరినీ సగౌరవంగా ఆహ్వానించండి.....

ఇంట్రస్ట్ గా ఉన్నవారిని + మీకు సపోర్టుగా ఉన్నవారిని + మీ వార్డు, గ్రామ, టౌను, పట్టణంలోని ప్రముఖులని  + ప్రతి కులం నుంచి ఒక్కరు లేదా ఇద్దరిని +  వీలయితే  ఎన్నారైలని + ఫండ్స్ సమకూర్చేవారిని, ఫండింగ్ చేసెవారిని + స్థలం సమర్పించినవారిని, etc., వీలయితే ఒక లీగల్ ఎడ్వైజరుని కూడా ఆహ్వానించండి. 


తరువాత ఆగమ శాస్త్రం తెలిసినవారితో ప్లానుని తయారుచేయించండి.


మీకు కావలసిన దేవతా విగ్రహంకోసము  తిరుమల తిరుపతి దేవస్థానం వారిని సంప్రదించండి. వారు  ఆగమ శాస్త్ర ప్రకారంగా ఉచితంగా లేదా అతి తక్కువ ఖరీదుకి ఇస్తారు.


మీ అనుకూలత ప్రకారంగా, మీకు వీలయినంత వరకూ ఆ దేవాలయం నిర్మాణం చేయబడే ప్రదేశంలోని వారిని ఎక్కువగా ఇన్వాల్వ్  చేయండి. అందువలన హిందూ మత జాగృతిలో అందరూ పాలుపంచుకుంటారు. 


*ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవలసన విషయం ఏమిటంటే... నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు వారి వంశంలోని వారంతా... ఖచ్చితంగా ఆ దేవాలయాన్ని, చిన్నదైనా లేక పెద్దదనా  సంరక్షించుకుంటారు. దేవాలయ నిర్మాణం పూర్తి చేసిన తరువాత ఆదాయం మొదలు అవుతుంది. దేవాలయానికి పరోక్ష ఆదాయాల కోసం అందరూ కలసి ప్లానింగ్  చేసుకోవచ్చును.


ఇంకా పూర్తగా చాలా వివరాలు క్రింద 👇🏼 ఉన్నాయి. చదవండి... 


(Post by the Group Admin. Read all details.)


T.S.Malleswara Prasad.

Chairman.

Bharathiya Vajra Party

National Vice Chairman.

National Consumer Rights Commission.


1-2-18/1/3, Sri Krishna Colony, Near Gateway International School, 

Cell : 9030362942

Budwel, 

Rajendra Nagar, Hyderabad-500030.


www.bharathiyavajraparty.com


1).  మీకు మీరే లీడర్లు.  మీరు తలపెట్టిన కార్యక్రమాలకోసం, ఇతర సంఘాలలో లేదా  కమిటీలలో మెర్జ్ కాకండి. అప్పుడు ఏ పనినీ మీరు చేయలేరు. మీది అటానమస్ కమిటీగా ఉంటేనే మీ పనులు అన్నీ చక్కగా కొనసాగుతాయి.

ట్రస్టు, కమిటీ వ్వహారాలలో       రాజకీయ నాయకులని  ఎట్టి పరిస్థితుల్లోనూ  ఇనవాల్వ్ చేయకండి. 


2).  ఎక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించడానికి అనువుగా ఉంటుందో మీకుమీరే నిర్ణయించండి


3). మీకు అనుకూలంగా‌, సహకారాన్ని అందించే కొద్ది మందితో కూడి  నూతన దేవాలయ నిర్మాణం గురించి మాట్లాడండి. ఏ దేవతా మందిరం అయితే తేలికగా  నిర్మాణానికి ఆ ప్రాంతాల్లోని ప్రజల నుండి సహకారం లభిస్తుందో ఆలోచించి నిర్ణయించుకోండి.


4). దేవాలయనిర్మణ కోసం స్థల సేకరణకి సహకరించేవారిని గుర్తించండి. వారిని ముందుగా కలసి సంప్రదించండి.


5). మరు తలపెట్టిన దేవాలయాన్ని 200 గజాలు లేదా 2 కుంటలు లేదా 4 సెంట్ల నుంచి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో నైనా నిర్మాణం చేయవచ్చు.


6). పర్మనెంట్ గా ట్రస్టుని  రిజిస్ట్రేషన్ చేయించండి.


ఈ ప్రపోజ్డ్ దేవాలయ ట్రస్ట్ లో ఉండవలసిన కమిటీలు.  

A.) దేవాలయ ఆధ్యాత్మిక కమిటీ. B.) దేవాలయ నిర్మాణం , రిపేర్స్  కమిటీ C.) దేవాలయ మేనేజింగ్ కమిటీ. D.) దేవాలయ పండుగల కమిటీ. E.) ప్రింటింగ్ అండ్ మీడియా కమిటీ. F.) ఇతర తాత్కాలిక అనుబంధ కమిటీలు.


ఈ కమిటీలలోని సభ్యులని, ట్రస్టు వారికి సమయానుకూలంగా మార్చుకునే అధికారం ఉంటుంది.


ఈ దేవాలయ  కమిటీలలోకి  అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ గ్రామ పెద్దలతోపాటూ,  ప్రతి హిందూ కులం నుండి ఒక్కో వ్యక్తికి ప్రాధాన్యతని ఇచ్చి కమిటీలోకి ఆహ్వానించండి.  


ట్రస్ట్ వారికి ప్రథమ తాంబూలాలు.

అర్చకులకి,  బ్రాహ్మణులకి దైవ తాంబూలాలు. కమిటీ వారికి ముఖ్య తాంబూలాలు ఇవ్వాలి. 

ఆ తాంబూలంతో పళ్ళు, బట్టలు etc ఇచ్చి వారిని సందర్భానుసారంగా పండుగ సమయాలలో సభాముఖంగా గౌరవించండి. ఇదే హిందూ మతంలో అన్ని వర్గాలలో ఉత్తేజాన్ని, భక్తిని నింపే, పెంచే దేవాలయ ఆచారం.


వీరందరికీ  దైవ దర్శనం చేసుకున్నప్పుడు ముఖ్యతాంబూలాలు ఇవ్వాలి.


So, మీకు అనుకూలంగా ఉన్న  ప్రాంతాలలో దేవాలయ నిర్మాణానికి మీరే ప్రాతినిధ్యం వహించండి. వీలయితే నాకు తెలియజేయండి.


ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఏమిటంటే మీరు తెలివిగా ఒక్కసారి ప్రారంభించితే...  అందరూ కలసికటుగా పూర్తిస్థాయిలో 1 నుండి 3 సంవత్సరాల సమయంలో  పూర్తి చేస్తారు. ఇది సత్యం. ఆ తరువాత కలసికట్టుగా దేవాలయాన్ని నిర్వహిస్తారు.


మీరు చేసే ఈ దైవకార్యాలకి ప్రజలు ఆకర్షితులై పాత దేవాలయాల  పునరుద్ధరణని కూడా ప్రారంభిస్తారు. 


ఈ నూతన లేదా పాత దేవాలయాల విషయంలో అంతరాయాలు ఏర్పడితే 99% మీరే పరిష్కరించుకోగలరు లేదా ....  నాకు తెలియజేయండి.  


హిందూ ధర్మం జాగృతి కోసం ఎల్లప్పుడూ మీ వెంట ఉండే.... 


మీరు నిర్ణయించుకుని చేయబోయే లేదా చేస్తున్న మీ కార్యక్రమాలని అందరికీ, అన్ని గ్రూపులవారికీ తెలియజేయండి.


💐💐💐💐🙏👏😊


ఇంకా క్రింద 👇🏼ఇచ్చిన పూర్తి వివరాలని చదవండి. 

అది దీని వెనుక ఉన్న రాజకీయ కోణము. మీ అందరికీ తెలియాలి.


🙏😊🙏🤝🏻💐


 *ఈ దేశంలో పఠిష్టమైన హిందూ జాగృతి ఏ విధంగా సాధ్యం ?? ఇదే అందరినీ వేధిస్తున్నటు వంటి అతి పెద్ద క్లిష్ట సమస్య. కాని ఇది మా "భారతీయ వజ్ర పార్టీ"  దృష్టిలో ఇది పరిష్కారం కాని సమస్యకానే కాదు.  చదవండి మీకే అర్థమవుతుంది.* 


....  Regarding Hinduism, ..  only some  people are  having psychologically disturbed imbalance mindset  in the country. It is not a problem. Facts and circumstances will restore them. Please read below all details.


T.S.Malleswara Prasad. 

BVP Chairman.

National Vice Chairman. 

National Consumer Rights Commission.

Cell : 9030362942.


* అందుకే హిందువులందరికీ ఇవి  చాలా చాలా ముఖ్యమైన విషయాలు....తెలుసుకుని, మా రాజకీయ ప్లానింగ్ లని పాటించండి. అదే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గము. 


ఈ భూప్రపంచంలో ఏ హిందువుకైనా కోపంవస్తే, గొప్ప అగ్నిజ్వాలగా మారుతాడు. ఆ కోపాగ్ని నుండి...  తనతోపాటుగా  తన హిందూజాతి రక్షణ కోసం  ఇంకా తేజోవంతంగా మారిపోతాడు. అందుకనే  హిందూజాతి, మతము....  చరిత్రకే అందనటువంటి అతి పురాతనమైనది. పళ్ళచెట్లకే రాళ్ళ దెబ్బలన్నట్లుగా, ఛాయాప్రమాణంగా మధ్యలో పుట్టిన ప్రతి అన్యమతముల వలన మనకి ఏదో విధమైన ఇబ్బందులు కొన్ని విధాలుగా కలుగుతూనే ఉన్నాయి. అలా వారు  ఇబ్బందులని కలుగచేసినప్పుడే మనలోని ఐకమత్యం బహిర్గతం అవుతుంది.


ముఖ్యంగా ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి మతపరమైన, వేద ప్రమాణంతో ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. 


జీర్ణదశలో ఉన్నటువంటి ఏ  దేవాలయాన్నైనా  పునరుధ్ధరించడంలో పాత్ర వహించినా లేదా నూతన దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకున్నా ..... వారితోపాటూ వారి కుటుంబ సభ్యులందరితో పాటూ, వారికి సంభందించిన అటుఇటు ఏడు తరాల పూర్వీకులు అందరికీ స్వర్గప్రాప్తి లభిస్తుందని వేదాలు ఘోషిస్తున్నాయి. అందుకే హిందువులు  దేవాలయ నిర్మాణానికి లేదా పునరుద్ధరణకి తమ ప్రాణాలకన్నా ఎక్కువగా  ఎంతో ప్రాధాన్యతని ఇస్తారు.. అదేవిధంగా దేవాలయ నిర్వహణని దేశప్రజలందరూ తమ జీవిత గమ్యంగా చూస్తారు. 


అందుకని మన దేశంలో ప్రజలు నివసించే ప్రతి గ్రామంలో, మండలంలో, టౌనులో, పట్టణంలో, మెట్రో పట్టణంలో ఉన్న ప్రతి సందు/వీధి/వార్డులో చెరువు దగ్గర/కొండలమీద/అడవిలో/కాలువ గట్లమీద/నదీ పరివాహక ప్రదేశాలలో/ ప్రతి కాలనీలో/ హాస్పిటల్స్ ప్రాంగణంలో/ తోటలలో/ మీకు నచ్చిన వివిధ  ప్రదేశాలలో .... మీకు ఇష్టమైనటువంటి హిందూ దైవ దేవాలయాన్ని అందరూ కలసి నిర్మించండి. 


మన హిందువులకి 3 కోట్ల దేవతలు ఉన్నారు. కాబట్టి మనకి దేవతలకి కొదువలేదు. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టండి. 


విస్తృతంగా నూతన దేవాలయాల నిర్మాణాలు, జీర్ణదేవాలయాల  పునరుద్దరణ కార్యక్రామాల వలన, మన దేశంలో ప్రతి సంస్కృతిలోనూ  భాగమయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వారు పాటించే ఆచార సంప్రదాయాలని కాపాడుకోగలుగుతారు. ఇందువలన, తరుచుగా కలవడం వలన, సమిష్టిగా ప్రతి ఒక్కరూ బలవంతులుగా  తయారవుతారు. 


అన్య మతమార్పిడిని ఈ విధమైన కార్యక్రమాల వలన మనం పూర్తిగా అరికట్టవచ్చు. 


ప్రతి ఇంటా ఉన్నటువంటి వారి వారి గ్రామ, కుల, ఇంటి, వంశ, ప్రాంతీయ, దేశీయ ఆచార సాంప్రదాయాలు పఠిష్టమైన రీతిలో కాపాడుకోగలుగుతరు. దీనివలననే హిందూ సంస్కృతి దేశంలో బలిష్టంగా తయారవుతుంది. 


మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ... ప్రతిఒక్కరికీ తను జన్మించిన, పెరిగిన , చదువుకున్న, తల్లిదండ్రులు తాత ముత్తాతలు జీవించిన ప్రదేశాలు,  అదేవిధంగా తన ఉద్యోగ వ్యాపార స్థలాలంటే ఏదో తెలియని అభిమానం, ప్రేమ, వాత్సల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ఇటువంటి ప్రతి కార్యక్రమాలకు ఆయా ప్రదేశాలకి సంభవించిన ప్రతి వారూ తమ పూర్తి సహకారాన్ని అందిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మనం విస్తృతంగా చేపట్టాలి. 


మన మతాన్ని, మన సాంప్రదాయాలని, మన  ఆచారాలని,  కాపాడుకునే స్థిరమైన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి. ప్రభుత్వాలు సహకరించవు. కారణం ...అన్ని మతాలని, కులాలని, జాతులని సమదృష్టితోనే ప్రభుత్వాలు చూడాలి కాబట్టి.


*మనదేశంలో..... .*


1.) 35 రాష్ట్రాలు ఉన్నాయి.

2.) 653 పైగా జిల్లాలు ఉన్నాయి.

3.) 6,577 పైగా బ్లాకులు ఉన్నాయి.

4.) 2,46,630 పైగా పంచాయితీలు ఉన్నాయి.

5.) 5,96,856 పైగా గ్రామాలు ఉన్నాయి.

6.) 40 కి పైగా  పట్టణాలలో .. 10 లక్షలకన్నా ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి.

7.)  396 కి  పైగానే పట్టణాలలో  1 లక్ష  నుండి 10 లక్షల జనాభాను కలిగి ఉన్నాయి.

8.)  2,500 కి పైగానే టౌన్లలో  10 వేల నుండీ  1 లక్ష  వరకూ జనాభాను కలిగి ఉన్నాయి.


కనుక మనమంతా కలసి, ప్రతిఒక్క ప్రదేశంలోనూ‌, దేశం నలుమూలలకి  మన హిందూ ప్రజలకి ఈ విధముగా దేవాలయ  నిర్మాణ సందేశాలను చేరవేయటం వలన అందరిలోనూ నూతన ఉత్సాహం, కదలికలు ప్రారంభమయి, ఇటువంటి  కార్యాచరణలకు కదం తొక్కి మొదలు పెడుతారు. 


 ప్రతి ఒక్కరిలో  నూతనోత్సాహంతో  ప్రవేశించి, ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ విధానాన్ని మనం అనుసరింపజేస్తే, దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దేవాలయాలని  1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలో నిర్మించడం జరుగుతుంది.


ప్రతీ చోటా    ఉత్సాహవంతులు పోటీలు పడితే ఈ నూతన దేవాలయాల సంఖ్య రెట్టింపుకు పైగానే అవుతుంది.  పోటీలు సహజమే కదా...  


So, ఈ విధంగా మన వీర కార్యకర్తలు కార్యక్రమాలని దేశవ్యాప్తంగా చేబడుతుంటే..... అన్యమతస్తులు ఈ దేశంలో ఎన్ని దేవాలయాలపైన దాడులు చేయగలరో ఇప్పడు  చెప్పండి ???


* * ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... దేశంలోని అన్ని ...

వీదులకు,  ఆన్ని  ప్రాంతాలకు, చెరువులకు, నీటిబావులకు, చిన్నా పెద్దా కొండలకు‌, వనాలకు, చిట్టడవులకు, పెద్ద అడవులకు, లోయలకు,  కాలువలకు, బ్రిడ్జీలకు, వంతెనలకు, మీరు చేపడుతున్న ప్రతి  స్కీములకు, పబ్లిక్ కుళాయిలకు,  ఇళ్ళకు, భవంతులకు, ఆట స్థలాలకు, పబ్లిక్ వాటర్ టాంకులకు, రహదార్లకు, విద్యాలయాలకు, సేవాకేంద్రాలకు, హాస్టళ్ళకు,  రచ్చబండలకు, కూడళ్ళకు,  సెంటర్లకు, గ్రంధాలయాలకు, మార్కెట్లకు, బస్సులు ఆగే ప్రదేశాలకు, టాక్సీలకు, ఆటోలకు, వాహనాలకు, ప్రైవేటు సర్వీసులకు, మొదలైన అన్నీటితోపాటూ  అక్కడ జరిగే ప్రతి వ్యాపార వ్యవస్థలకు మీకు  ఇష్టమైన దేవతల  పేర్లనే పెట్టండి.  లేదా మార్చేసేయండి.  


దేశంలో దేనికైనా సరే రాజకీయనాయకుల పేర్లను లేక వ్యక్తుల పేర్లను  మీరు ఆమోదించవద్దు.


*మన బలహీనమైన మనస్సు, నిర్లిప్తతతో మాట్లాడే మాటలు, నిర్వీర్యంచేసే చేతలు, వెనుకంజ వేసే విధానాల వలననే మనమంతా బలహీనంగా అందరికీ కనబడుతున్నాము. ఏ విషయంలోనైనా  బలహీనంగా కనబడితే - ఎదటివారు ఎటువంటివారైనా సరే , దాడులు చేయడానికి విశ్వప్రయత్నం చేస్తారు. కాబట్టి మనలో దాగి ఉన్న శక్తి సామర్ధ్యాలను గుర్తించి, మనం కార్యక్రమాలు నిర్వహించటం వలన, హిందూ మతం మీద ఎటువంటి దాడులూ జరుపలేరు.

 

 So, నివురుకప్పిన నిప్పుకణికల మీద ఉన్న ఛాందస బూడిదని వదిలించే విధమైన ఆలోచనలని ఆచరణలో పెట్టడానికి అందరం కృషి చేద్దాం.


ఏద కొన్నా లేదా అమ్మినా, మీరు ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా లేదా ఉద్యోగం ఇచ్చినా, మీరు కిరాయి ఇంట్లో ఉన్నా లేదా ఇచ్చినా, ఏదైనా సరే హిందూ సంబంధించిన వారితోనే కార్యకలాపాలు చేయండి. అదే విధంగా మీపిల్లల చదువులని కూడా హిందూ సమాజపు  బడుల్లో, కళాశాలలోనే పూర్తి చేయించండి.  మిషనరీ వాటిలో వద్దు. వాటిలో 90% విధ్యార్ధులు హిందూ పిల్లలే చదువుతున్నారు. మన ద్వారా లభించే ధనంతోనే మనకి, మన మతానికి శత్రువులుగా మారుతున్న విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. 


కాబట్టి మనం రాజకీయ విధానాలతో ముందుకు సాగితేనే ఫలితాలు వస్తాయి.


Kindly watch us and our all posts ...


ఇది మీకు నచ్చితే, మీకు తెలిసిన వారికి  ఫార్వార్డ్ చేయండి. వారి సలహాలనికూడా తీసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేద్దాం. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు చెప్పండి. మీ సలహాలు ఎప్పుడూ నాకు అమూల్యమే.. 


*T.S.Malleswara Prasad.*

*Cell: 9030362942.*

*Chairman.*

*Bharathiya Vajra Party.*

*And*

*National Vice Chairman.*

*National Consumer Rights Commission.*


You can contact me at any time please.

బ్రహ్మ స్థానే

 బ్రహ్మ స్థానే కృతం పాపం విష్ణు స్థానే వినశ్యతి

విష్ణు స్థానే కృతం పాపం శివ స్థానే వినశ్యతి


శివ స్థానే కృతం పాపం గురు స్థానే వినశ్యతి

గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి..


బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు 

విష్ణువు వద్ద చేసుకున్న తప్పులు శివుని వద్దచెప్పి దిద్దు కొనవచ్చు 

శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు 

గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పిదిద్దు కొనలేము.

అతిరథ మహారథులు..

 అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!!


అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. 

అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం 

మనకు అర్థమవుతుంది. 

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. 

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.


యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి, 

అతిరథి, 

మహారథి, 

అతి మహారథి, 

మహామహారథి.


1) రథి..💐

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.


సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు -


వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..💐

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు 


వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు 


వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.


ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు - 


వీరు..అతి మహారథులు.


రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, 

అటు ఇంద్రజిత్తు - 

ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐

ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, 


వీరంతా..మహామహారథులు.


మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం 

హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. 

అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.


🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵


ఆదివారం శుభోదయ అభివాదాలతో....


మీ.........

చాగంటి.......

అభ్యర్థన

 *అభ్యర్థన*

*-------*

ఆర్యా !

వేదోఖిలో ధర్మ మూలం - ధర్మో రక్షతి రక్షితః 


మన భారత దేశంలో సాంప్రదాయికమైన వేద పారాయణలు  అఖండముగా జరిగినందున ఇక్కడి శాంతి తరంగాలు ప్రపంచములో ఎక్కడా లేనంత తీవ్రముగా వ్యాపించి వెల్లివిరిశాయి, అన్న విషయము మనందరకు విదితమే. కాలక్రమేణా కనుమరుగుచున్న ఈ వ్యవస్థను పునరుద్ధరించు కొనుటకై శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామీ సంస్మృతి ట్రస్ట్ వారు గత 20 సంవత్సరములుగా తెలంగాణా ప్రాంతములో శ్రీ తెలంగాణా వేద విద్వన్మహా సభలు - వేద పరీక్షలను, అలాగే రాయలసీమ ప్రాంతములో గత 10 సంవత్సరములుగా విద్వన్మహా సభలు - వేద పరీక్షలను,  అలాగే గత 5 సంవత్సరములుగా స్మార్త విద్వన్మహా సభలు - స్మార్త  పరీక్షలను   ప్రభుత్వ, వదాన్యుల సహకారం తో నిర్వహించుచున్న విషయం మీ అందరకు విదితమే. ఈ సంవత్సరం జనవరి చివరి వారంలో రాయలసీమ, ఫిబ్రవరి లో తెలంగాణ, మార్చి లో స్మార్త పరీక్షలు నిర్వహించుటకు తలపెట్టినాము. ఇందుకు సుమారు 25 లక్షల వరకూ ఖర్చగునని అంచనా. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ సహకారం తగినంతగా లేనందువలన  సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తగు ఆర్థిక  సహకారము చేసి / చేయించి ఈ సాంప్రదాయిక వేద విద్యా వ్యాప్తి ద్వారా ప్రపంచానికి శాంతి తరంగాలు అందుటకై సహకరించవలసినదిగా కోరుచున్నాము.


OUR BANK ACCOUNT DETAILS:

Name: S J S S S Trust

SB Account no.52340100002126

IFSC Code: BARB0(read as ZERO)UPPALX

Bank of Baroda, uppal branch


మరిన్ని వివరములకు 


శ్రీ పసుమర్తి బ్రహ్మానంద శర్మ(9849011009), శ్రీ గొర్తి శివ(9704706667),శ్రీ కలువకొలను నరసింహం గార్లను  (9492925133)సంప్రదించండి

అనుమానం..అడగనా

 తాతా..తాతా...ఒక అనుమానం..అడగనా?


అడుగురా చంటీ... ఆడిగితేనే కదా అనుమానం తీరేది..


ఏం లేదు తాతా రోజూ నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావ్ కదా! మరి ఆ చేస్తున్నప్పుడు నువ్వు ' ॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి  నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥ అని ఎందుకు చదువుతావు ? నువ్వేమి గంగ నీటి తోనో గోదావరి నీటి తోనో స్నానం చెయ్యడం లేదు కదా?


మంచి ప్రశ్న వేశావు. సరే జవాబు విను.


మన పూర్వీకులు ఏ పని చేసినా ఒక ఆశావహ దృక్పధం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్ గా వుండే అవకాశం మెరుగుపడుతుంది అని తెలుసుకొని  మన రోజూ వారీ జీవనవిధానంలో కూడా అలా పాజిటివ్ గా ఆలోచించే విధంగా కార్యక్రమాలులో  లేదా అలవాట్లులో  చొప్పించారు. 

మీ మామ్మ చూడు..

బియ్యం అయిపోయాయి అని చెప్పదు. నిండుకున్నాయి అని అంటుంది.

అలాగే దీపం ఆరిపోయింది అనదు, ఘనం అయింది లేదా దీపం కొండెక్కింది అంటుంది

నల్ల పూసల గొలుసు లేదా మంగళ సూత్రం  తెగితే.. గొలుసు పెరిగింది అంటుంది. కానీ తెగింది అని అనదు.

ఇలా ప్రతీదీ పాజిటివ్ గానే చెపుతుంది తప్ప నెగటివ్ గా చెప్పదు.


ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తీసుకుంటే..

మనకి గంగ యమునా గోదావరి వంటి నదులను పవిత్రంగా భావిస్తాం వాటిని దైవాలుగా కూడా కొలుస్తాం వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం. కానీ అన్ని ప్రదేశాల్లో ఆ పవిత్ర నదులు ఉండవు కదా! అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టేసుకున్నాం. అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని గంగపుత్రులు అంటాం. అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకున్నాయో చూశావు కదా! 


నేను కుళాయి నీళ్ల తోనో, చేరువులోనో, యేటి నీళ్ల తోనో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించో లేక ఒక దండం పెట్టో ఆ నీటిని పవిత్ర గంగజాలంగా భావించి స్నానం చేస్తున్నాను అన్న మాట. అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ ని శరీరానికి ఇస్తున్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగాజలంతో సమానం. నా ఆరోగ్యానికి హాని కలుగకుండు గాక అని.


అంటే అలా అనేసుకుంటే అవి నిజంగా గంగ, గోదావరి నీళ్ళు అయిపోతాయా తాతా అని నువ్వు అడగవచ్చు.. దీనికి నేను ఉదాహరణ చెపుతాను.


మా చిన్నప్పుడు రైల్లో వెళుతున్నప్పుడు తాగడానికి నీరు ఇలా మినరల్ వాటర్ బాటిల్స్ లో దొరికేది కాదు..ప్లాట్ ఫామ్స్ మీద కుండలతో ఆ తరువాత కుళాయిలు ఆ తరువాత కూలర్స్ లో అందించేవారు. అదే నీరు భయపడకుండా తాగేవారం.  ఇప్పుడు (చేతిలో కాస్త డబ్బు ఉంటే) ఆ నీరు తాగడానికి భయపడుతున్నాం. అందుకని ₹20 పెట్టి ఒక లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు నువ్వు ప్రతీ సారీ టెస్ట్ చేసి తాగవు కదా! ఆ సీసా మూత సీల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తున్నావ్. మరి ఆ కంపనీ వాడు ఆ సీసాల్లో ఏ బోర్ నీళ్ళో, చెరువు నీళ్ళో పోసి ఉండచ్చు కదా! అలాగే ఈ మధ్య వింటున్నాం ప్లేట్ ఫార్మ్ మీద దొరికే ఆ ఖాళీ బాటిల్స్ లో సాధారణ కుళాయి నీరు పోసి దొంగ సీల్ వేసి ట్రైన్స్ లో అమ్ముతున్నారు అని. అయినా మనం అనుమానం పడకుండా తగుతున్నాం. అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు. అంటే ఆ నీటికి కంపనీ వాడు ఒక బ్రాండింగ్ చేసాడు. నిజంగా టెస్ట్ చేయకపోయినా ఆ పేరు చూసే మనం ఆ నీటి క్వాలిటీ నమ్ముతున్నాం. అంటే మనసుకి ఒక ధైర్య వచనం చెపుతున్నాం. నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు. ఈ నీరు తాగినా నాకు అనారోగ్యం రాదు అని. ఒక వేళ ప్రయాణంలో కానీ ప్రయాణం అయ్యాక గాని సుస్తీ చేసినా ఈ నీటి వల్ల అని అనుమానించం.

అంటే అక్కడ నువ్వు ప్రతీసారీ టెస్ట్ చేయకపోయినా నమ్ముతున్నావ్. అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని ఇస్తోంది అన్నమాట.


అంటే ఈ శ్లోకం చదవడం ద్వారా లేదా ఒక నమస్కారం పెట్టడం ద్వారా ఆ సాధారణ నీటికి మనం మానసికంగా బ్రాండింగ్ చేస్తున్నాం అన్న మాట

       *SO BE POSITIVE*. 

*GANDHIJI ALWAYS HAS*

 *POSITIVE THOUGHTS*


🙏🙏🙏

పాల ఉబ్బసం

 పిల్లల పాల ఉబ్బసం వ్యాధి నివారణ కొరకు నేను ప్రయోగించిన అద్బుత యోగం - 


    పాల ఉబ్బసం వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ము మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డని తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్ట , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్నిబట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపోతుంది . 


   

   గమనిక -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 🛑 *సుప్రీంకోర్టు సంచలన తీర్పు* 🛑


*కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు,

భీమా సంస్థలు , రవాణాశాఖ మరియు ప్రభుత్వం సంయుక్తంగా    ఏప్రిల్ 1వ తారీకు 2021 నుంచి కచ్చితంగా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు జడ్జి ఆదేశించారు...* 

***********


⭕1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా)  ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు.  అలాగే ప్రమాదం పాలైన వారికి  ఏ విధమైన పరిహారం వర్తించదు.


⭕2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.


⭕3. హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాధభీమా వర్తించదు.


⭕4. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ , ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన భీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు.


⭕5.మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన భీమా వర్తించదు.


⭕6. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి .ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.

అదే విధంగా వారి రక్తసంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు.


⭕7. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.


⭕8. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు.


⭕9.ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు , ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభత్వ పరమైన సహాయం అందదు.


⭕10.అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి.


⭕11. కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా వున్నా కూడా ప్రమాదం జరిగితే  ఏ విధమైన భీమా వర్తించదు


Please share to every one🙏🏻

ధార్మికగీత - 127*


                       *ధార్మికగీత - 127*

                        ***************

      *శ్లో:-   ధర్మేణ హన్యతే వ్యాధి: ౹*

               *హన్యంతే వై తథా గ్రహా: ౹*

               *ధర్మేణ   హన్యతే  శత్రు:  ౹*

               *యతో ధర్మః తతో జయః ౹౹* 

                                  *****

 *భా:-  ధర్మమును చక్కగా ఆచరిస్తే,  అది  ఆధులను, వ్యాధులను నివారిస్తుంది. ప్రతికూలంగా ఉన్న గ్రహాలను సానుకూల దిశగా నియం త్రిస్తుంది. ఎంతటి ప్రబల శత్రువుల నైనా అరికట్టి, అణచి వేయగలదు. అందుకే ఎక్కడ ధర్మముంటే అక్కడ  విజయం తథ్యమని పెద్దలు చెబుతారు.* 

☘☘☘☘☘☘☘☘☘☘☘☘