2, ఆగస్టు 2020, ఆదివారం

సొంతంగా 12 రోజుల లో 9 జ్యోతిర్లింగాలను దర్శించుట ఎలా?


ఓం నమో గణాధి పతయే నమః ఓం నమః శివాయ
ఈ క్రింద తెలిపిన ప్లాన్ వీలైనంత తక్కువ ఖర్చు తో జ్యోతిర్లింగ దర్శనం కోసం వ్రాయబడినది. శివ భక్తులకు సాయ పడుదామన్న చిన్న ఆశ తో ఈ ప్లాన్ వ్రాసాను. ప్లాను లో వున్న రైళ్లు ప్రతి రోజు నడిచేవి. మీ అవసరాన్ని బట్టి మీకు కావలిసిన ఊరిలో మీరు  విశ్రమించ వొచ్చు. శివాష్టోత్తరం లేక మీకు అవసరమైన మంత్రాలూ తీసుకుకొని గుడి లో చదవండి. లేక శివ నామం స్మరించండి. అభిషేకం కొరకు రాగి లేదా వెండి పాత్ర తీసుకు వెళ్ళండి. ఈ ప్లాన్ గుడి లో ఉంటే ఇతర భక్తులకు కూడా ఉపయోగ పడును. దయ చేసి ఈ ప్లాన్ గుడి లో నే ఉంచ గలరు. నేను మీ వంటి ఒక శివ భక్తుడిని. నేను టూర్ ఆపరేటర్ ను కాను. ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి. శీఘ్రమేవ శివ దర్శన ప్రాప్తిరస్తు. Note: రైల్వే స్టేషన్ కోడ్ ని () లోపల రాసాను.
1వ రోజు: బేగంపేట్ లో రాత్రి 9:00 కి ట్రైన్ # 57549 (ఔరంగాబాడ్ పాసెంజర్) ఎక్కి మరుసటి రోజు పొద్దున్న 6:30 కి పర్లీ రైల్వే స్టేషన్ లో దిగండి. OR మీరు విజయవాడ నుంచి యాత్ర ప్రారం భిస్తుంటే, ట్రైన్# 17206 కాకినాడ సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి  లేదా ట్రైన్# 17208 విజయవాడ లో సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ పొద్దున్న 10.30 కి ఎక్కి, పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:05 కి దిగండి (ప్రయాణ సమయము 13 గంటలు).
2వ రోజు: పర్లీ రైల్వే స్టేషన్ నుండి బైజనాథ్ గుడి 3KMs  దూరం లో వుంది. స్టేషన్ బైట ఆటోలు దొరుకును. ఉదయం బైద్యనాథ్ జ్యోతిర్లింగ[1] దర్శనం చేసుకున్న పిమ్మట బస్సు లో పర్భానీ () (67KMs) రైల్వే స్టేషన్ కి 10:30 AM లోగ చేరుకొని ట్రైన్# 12715 స్చఖండ్ ఎక్ష్ప్రెస్స్ 10.37 AM ఎక్కండి లేదా ట్రైన్# 17618 తపోవన్ ఎక్ష్ప్రెస్స్ 11.17 AM కి ఎక్కండి. ఔరంగాబాద్ () రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 2:30 PM కి దిగి 30 కిలోమీటర్ల దూరం లో వున్న గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించండి. గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనము (ఇక్కడ నుంచి ఎల్లోరా గుహ 1KM దూరం లో వుంది, ఏ గుహలను పూర్తి గా చూడాలంటే ఒక రోజు పడ్తుంది) గుడి దెగ్గర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
3 వ రోజు: ఔరంగాబాద్ బస్సు స్టాండు లో నాశిక్ బస్సు ఎక్కండి. నాశిక్ బస్టాండ్ (దూరం 187 కిలోమీటర్లు) ప్రయాణ సమయం 5 గంటలు. నాశిక్ బస్సు  స్టాండ్ లో త్రియంబక్ కి వెళ్లే బస్సు ఎక్కి (దూరం 30 కిలోమీటర్లు) త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం[3] దర్శించుకోండి (రాత్రి 9:00 PM వరకు గుడి తెరచి  ఉంటుంది) దర్శనం తరువాత, గోదావరి ఆవిర్భవించిన క్షేత్రం దర్శించండి. గుడి దెగ్గర రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
4 వ రోజు: పొద్దున్నే 06:00 AM బయలుదేరి నాశిక్ బస్సు స్టాండ్ చేరుకోండి. 07:00 గంటలకు నాశిక్ బస్సు స్టాండ్ లో మంచర్ వెళ్లే గవర్నమెంట్ బస్సు (ప్రైవేట్ బస్సు ఎక్కితే లేట్ అవుతుంది) ఎక్కి మంచర్ బస్సు స్టాండ్ లో 11:00 AM కి దిగండి (దూరం 150 KMs). మంచర్ బస్టాండ్ లో భీమా శంకర్ బస్సు ఎక్కి భీమశంకర్ (61KMs, 2hours) లో భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని [4] దర్శించుకొండి (బస్సు స్టాండ్ దెగ్గర లో నే గుడి వున్నది). మధ్యాహ్నం 2:00 PM కి భీమశంకర్ బస్టాండ్ లో పూణే  బస్సు ఎక్కి పూణే (PUNE) రైల్వే స్టేషన్ కి చేరుకొండి (110 KMs, 3 hours). రాత్రి 7:50PM కి ట్రైన్# 11090 పూణే భగత్ కి కోతి ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి. ఒక వేళారోజు గురువారం ఐతే డైరెక్ట్ సోమనాథ్ ట్రైన్ రాత్రి 7:50 PM ట్రైన్# 11088 పూణే వెరావల్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.
5 వ రోజు: అహ్మదాబాద్ (ADI) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:45AM కి దిగి ట్రైన్# 11464 జబల్పూర్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 8:15AM కి లేదా ట్రైన్#19119 అహ్మదాబాద్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 10:40 AM ఎక్కి వెరావల్ (VRL) రైల్వే స్టేషన్ లో సాయంత్రం 5:35PM కి లేదా 7:30PM కి దిగండి. అక్కడ బల్క తీర్థ్ దర్శించి, ప్రభాస్ తీర్థ్ త్రివేణి సంగమం లో స్నానం చేసి సోమనాథ్ జ్యోతిర్లింగ[5] దర్శనం  చేసుకుని  ట్రైన్# 19251 సోమనాథ్ ఒక  ఎక్ష్ప్రెస్స్ వెరావల్  లో రాత్రి 11:10 కి ఎక్కండి.
6 వ రోజు: ద్వారకా (DWK) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:10 AM కి దిగి, ద్వారకాధీశ్ దర్శనం, నాగేశ్వర  జ్యోతిర్లింగ [6] దర్శనం చేసుకుని ట్రైన్# 19006 (సౌరాష్ట్ర మెయిల్) మధ్యాహ్నం 1:00 PM కి  ద్వారకా స్టేషన్ లో ఎక్కండి. { (optional) లేదా ఒక రోజు ద్వారకా లో నే ఉండి ద్వారకాధీశ్ గుడి, ఆది శంకరాచార్య మఠం, భేట ద్వారకా, భద్కేశ్వర్ మహాదేవ్ గుడి, గోపి తలాబ్, గోమతి నది దర్శించండి.}
7 వ రోజు: వడోదర (BRC) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:48 AM కి దిగి, ట్రైన్# 12961 అవంతిక ఎక్ష్ప్రెస్స్ రాత్రి 1:10 AM కి ఎక్కండి. లేదా వడోదర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
{8 వ రోజు: వడోదర రైల్వే స్టేషన్ నుంచి 61KMs దూరం లో సముద్రం లో వున్న స్తంభేశ్వర్ మహాదేవ్ గుడికి వేళ్ళగలరు. రాత్రి 9:50 PM కి ట్రైన్# 19309 GNC ఇండోర్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.}
9 వ రోజు: ఉజ్జయిని (UJN) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:20 AM లేదా 4:00 AM కి దిగి శిప్రా నది లో స్నానం చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగ[7] దర్శనం చేసుకున్న తరువాత లోకల్ సైట్ సీఇంగ్ బస్సు ఎక్కండి. అక్కడ వున్న అమ్మ వారి శక్తిపీఠాన్ని దర్శించు కొండి. తరువాత ఓంకారేశ్వర  (135 kms) బస్సు ఎక్కి, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ[8] దర్శనం చేసుకోండి. పక్కనే వున్న స్వామి గజానన ఆశ్రమం లో రూమ్ తీసుకోండి.
10 వ రోజు: పొద్దున్నే నర్మదా నది లో స్నానం చేసి మళ్ళి వీలయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి ఖండ్వా (70KMs) బస్సు ఎక్కి ఖండ్వా (KNW) రైల్వే స్టేషన్ కి ప్రొద్దున్న 10:00 AM లోపల చేరుకొండి. అక్కడ ట్రైన్# 11093 మహానగర ఎక్ష్ప్రెస్స్ లేదా ట్రైన్# 12167 లోకమాన్య తిలక్  టెర్మినస్ వారణాసి సూపర్ ఎక్ష్ప్రెస్స్ ప్రొద్దున్న 10:00AM కి ఎక్కండి.
11 వ రోజు: వారణాసి (కాశి) (BSB) రైల్వే స్టేషన్ కి పొద్దున్న 3:45 AM కి చేరుకొండి. కాశి లో గోదోలియా చౌక్ దెగ్గర రూమ్ లేదా డార్మిటరీ తీస్కొని ఫ్రెష్ అప్ ఐ కాశి విశ్వేశ్వర జ్యోతిర్లింగ[9] దర్శనం చేసుకోండి, తరువాత  కాశి విశాలాక్షి శక్తిపీఠ దర్శనం చేసుకోండి, తరువాత తిల్ బండేశ్వర్ శివ లింగాన్ని (బెంగాలీ తొల దెగ్గర వుంది) దర్శించుకోండి  (ఈ శివ లింగాన్ని దర్శించిన వారు కాశీ లో అన్ని శివ లింగాలు దర్శించినట్టే), కాల భైరవుని కూడా దర్శించుకోండి. ముఖ్యమైనది మధ్యాహ్నం 12:00 నుంచి 12:10 వరకు మణికర్ణికా ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యాలి. ఆ సమయం లో స్నానం చేస్తే  లోకం లో వున్న సకల నదులలో స్నానం చేసిన దాని కంటే ఉత్తమం (చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనం). రామేశ్వరం లోని శివ లింగానికి అభిషేకం కొరకు వేరుగా ఒక పాత్ర లో గంగ జలం తీసుకో గలరు. సాయంత్రం 5:00 PM కి సికింద్రాబాద్ (SC) రైల్వే స్టేషన్ వెళ్ళుటకు ట్రైన్# 12792 సికింద్రాబాద్  ఎక్ష్ప్రెస్స్ వారణాసి రైల్వే స్టేషన్ ఎక్కండి  లేదా  విజయవాడ  వెళ్ళుటకు  ట్రైన్# 12296 సంఘ మిత్ర  ఎక్ష్ప్రెస్స్ ముఘల్  సారాయి (MGS) రైల్వే స్టేషన్ లో రాత్రి 11:27PM కి ఎక్కండి. మీరు ప్రయాగ లో స్నానం చేయ్యాలంటే వారణాసి నుండి ప్రయాగ (రైలు లో ప్రయాణ సమయం  3:30 గంటలు) ముందుగా వేరే రైలు లో చేరుకొని అలాహాబాద్ (MGS) రైల్వే స్టేషన్ (ALD) (ప్రయాగ) లో స్నానం చేసి రాత్రి 8:40 కి హైదరాబాద్  వెళ్లే train#12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్ అలాహాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్కగలరు.
12 వ రోజు: సికింద్రాబాద్ కి రాత్రి 10:00 PM కి చేరుకొండి లేదా విజయవాడ కి ప్రొద్దున్న 6:05 AM కి చేరుకొండి.

కృష్ణా..కుచేలా

కృష్ణుడు లీలలు చేసాడు.. మాయలు చూపించాడు.. అంతేనా నిస్వార్థమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు.

కృష్ణుడు-కుచేలుడు వీరి స్నేహం గురించి అందరికీ తెలసిందే. యుగాలు మారినా వారి స్నేహం గురించి మనం చెప్పుకుంటూనే  వస్తున్నామంటే వారి మైత్రి అంత గొప్పది.

కృష్ణ-కుచేలులు చిన్ననాటి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. కృష్ణుడు పెరిగి పెద్దై ద్వారకాధీసుడైతే.. కుచేలుడు పేదవాడిగా మిగిలిపోయాడు.

గంపెడు సంసారంతో వారిని పోషించలేని స్థితిలో జీవితాన్ని భారంగా గడుపుతాడు. అలాగని తన స్నేహితుడైన కృష్ణుని సాయమడిగేందుకు అతని మనసు అంగీకరించదు.

కానీ కష్టాలు మితిమీరడంతో దిక్కుతోచని స్థితిలో ద్వారకకు వెళ్తాడు. స్నేహితుడిని ఎంతగానో ఆదరించిన కృష్ణుడు తన భార్యలతో కలిసి సత్కరిస్తాడు. కుచేలుడు తన వెంట కృష్ణుడికి ఇష్టమైన అటుకులు తీసుకువస్తాడు. కానీ అది కృష్ణుడికి ఇచ్చేందుకు సంశయిస్తాడు.

కానీ కృష్ణుడు ఆ అటుకులు తీసుకుని ఎంతో ఇష్టంగా ఆరగిస్తాడు. అలా కృష్ణుడు రెండు పిడికెళ్లు అటుకులు తింటాడో లేదో కుచేలుడి పాపకర్మలు తొలిగిపోతాయి. అతని కష్టాలు పరి సమాప్తమవుతాయి. మూడో పిడికిలితో అటుకులు తినడానికి సిద్ధమైన కృష్ణుని రుక్మిణి వద్దని వారిస్తుంది. ఆయన కష్టాలు తీరాయని నమ్మిన కృష్ణ పరమాత్మ ఆ అటుకులు తినకుండానే వదిలేస్తాడు.

స్నేహితుడు నోరు తెరిచి అడగకపోయినా అతని అవసరాన్ని గుర్తించి సాయం చేసి కృష్ణుడు స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు.

నిజమైన స్నేహితుడు అంటే ఎలా ఉంటాడో వీరి అనుబంధం మనకు చెబుతుంది.

కాని యిక్కడ అర్థం కానిది ఏంటంటే మూడో పిడికిలి అటుకుల్ని తినడానికి ఉపక్రమించిన కృష్ణుణ్ణి రుక్మిణి ఎందుకు వారించినట్టు

***************

శ్రీ కాళహస్తి

వెంకన్నను దర్శించుకున్నాక.. శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్ళాలో తెలుసా?💐💐

శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులు దర్శనం అనంతరం తిరుమల దగ్గర్లో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. పాపవినాశనం, కాణిపాకంతో పాటు చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకోవడం సాధారణం. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు. 

ఒకవేళ వెళితే అరిష్టం అనే ఆచారం హిందు సాంప్రదాయాలలో అనాది నుండి వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి, కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడంలో ఆంతర్యం ఏమిటి, ఆ ఆలయానికి వెళ్లిన తర్వాత మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. ఇలాంటి సందేహాలు రావడం అందరికీ సహజం. ఈ విశ్వం పంచభూతాల నిలయం. 

పంచభూతాలు అంటే గాలి, నింగి, నేల, నీరు, నిప్పు. వీటికి ప్రతితగా భూమి మీద పంచభూతలింగాలు వెలశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగం. అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇతర దేవాలయాలకు వెళ్లకూడదు అనే ఆచారం ఉంది. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. 

శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది, ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళమని చెబుతారు. ఇక్కడి పూజల వలన దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలు వదిలేసి ఇంటికి వెళ్ళాలి, తిరిగి ఇతర దేవాలయాలకు కానీ లేదా మరెక్కడికైనా వెళ్ళినా దోష నివారణ ఉండదనేది ప్రతీతి. 

అలాగే గ్రహణాలు పరమశివుడికి ఉండవని మిగతా అందరి దేవుళ్ళకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా చంద్రగ్రహణం రోజున గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఈ సమయంలో కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు, గ్రహణానంతరం శుద్ధి జరిపిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. 

అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవదర్శనం అవసరం లేదని నీతి. భక్తులందరూ ఏడాదిలో ఒక్కసారైనా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ రాహుకేతు పూజలు చేయించుకుని అక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులు నుండి గట్టెక్కవచ్చని పండితులు చెబుతుంటారు.

మన పండుగల గొప్పతనం 🙏


ఉగాది:- కష్టము,సుఖము,సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
శ్రీరామ నవమి:- భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
అక్షయ తృతీయ:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని.
వ్యాస (గురు)పౌర్ణమి :-  జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
వరలక్ష్మి వ్రతం :-  నీకున్న ఐశ్వర్యమును అందరికి పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
పితృ అమావాస్య :-   చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.
బతుకమ్మ :- ఊళ్లోని వాళ్లంతా ఆట పాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని.
దసరా ( ఆయుధ పూజ)  :- ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
కార్తీక పౌర్ణమి :-  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమనెడి.
సంక్రాంతి :-  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
మహా శివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
కామదహనం:-  కోరికలు తగ్గించమని.
హోలీ :-  వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు ,వివిధ అనుభూతులను పిల్లా పెద్ధ అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
***************

దర్పం



ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం
తొందరపడి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి......
-------------------------
హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ దగ్గర జరిగిన ఒక సంఘటన.....
ఒక దంపతులు  హార్వర్డ్  యూనివర్సిటీ ప్రెసిడెంట్ ని కలవడానికి వచ్చారు...
 దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది.

ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరకి పంపడానికి ఆమె అంగీకరించలేదు.

 లేకపోతే, ఈ ముసలివాళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్తో పనేమిటి?

ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు.

“చెప్పండి, ఏం కావాలి?" అడిగాడు ప్రెసిడెంట్..

"మేము విరాళం ఇద్దామనుకుంటున్నాం" చెప్పాడు ఆ ముసలాయన.

ప్రెసిడెంట్ కు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా
"ఎంత ఇవ్వాలనుకుంటున్నారు?" అన్నాడు.

"మా పదహారేళ్ల కొడుకు టైఫాయిడ్తో చనిపోయాడు. 
వాడి జ్ఞాపకార్థం ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ" చెప్పింది వృద్ధురాలు.

 "ఎంత అవుతుంది?" అని చాలా క్యాజువల్గా అడిగాడు ముసలాయన,

"బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించి  ప్రెసిడెంట్, ఆ బిల్డింగ్ కి అయ్యే ఖర్చు వివరాలు చెప్పాడు. 

ముసలాయన ఆశ్చర్యపోయాడు. ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.

“అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే
ఎంతవుతుంది?' కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ.

ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్.

ఆమె, భర్త వైపు తిరిగి అంది,
 “మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్!"

"సరే" అన్నాడు భర్త.

కొంతకాలానికి కాలిఫోర్నియా నగరంలో  "స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ" స్థాపన జరిగింది.

ఆ దంపతులిద్దరూ "లేలాండ్ స్టాన్ఫోర్డ్",  "జేన్ స్టాన్ఫోర్డ్'..

ఒక్కోసారి మనం ఎదుటివారిని ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది.

ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం.

రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడివున్నది, ఎవరైనా కావొచ్చు. వాళ్లను మీకంటే గొప్పవాళ్లుగా భావించకపోయినా ఫర్లేదు..
కానీ ... తక్కువ వాళ్లని మాత్రం అనుకోవద్దు.

ఎందుకంటే, పూర్వం మన పాత కథల్లో కూడా దేవుడో, మహారాజులో మారువేషాల్లో వచ్చేవారు.

 దేవుళ్ళలో
మనుషుల్ని చూసుకునే అవసరం మనకు లేకపోయినా,

మనుషుల్లో దైవత్వం చూసే అవకాశం దేవుడు ఎప్పుడూ మనకు కల్పిస్తూనే ఉంటాడు.

సాయం చేసే వాడే దేవుడు,

సాయం అందించే చోటే దేవాలయం.

    🌸సర్వేజనాసుఖినోభవంతు🌸

************************************* 


సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు

గోవధ పై సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు - విజయం సాధించిన తీరు.

ప్రతి ఒక్కరు చదవి  ఇతరులకు తెలియజేయండి. గోవధ నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరిచేటట్టు గట్టిగా ప్రయత్నం చేయండి.

ఈ కేసులో ముస్లింల తరపున చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులు సోలి సోరాబ్జీ (ఫీజు 20 లక్షలు), కపిల్ సిబాల్ (22 లక్షలు), మహేష్ జత్మలానీ (35 లక్షల) దాకా తీసుకుని వీరంతా గోమాంస వ్యాపారుల తరపున కేసును వాదించారు.

ఇక మన హిందువుల తరపున శ్రీ రాజీవ్ భాయి అనే న్యాయవాదిని పెట్టుకునడానికి తగినంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత "కోర్టు మీకు న్యాయ సహాయం ఇస్తే?" అని అడిగినప్పుడు, అది సంతోషమే కానీ, కేసు మేమే వాదించేందుకు అనుమతించాలని శ్రీ రాజీవ్ భాయి కోరారు.

కోర్టు అలా అనుమతిస్తునే, శ్రీ M E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించడంతో కేసు కొనసాగింది. 

ఇక గోమాంస వ్యాపారుల వాదనలు చూద్దాం. 

1వ వాదన : గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది. 

2వ వాదన:  గోవులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేక ఆకలితో చచ్చే కన్నా వాటిని చంపటం మంచిది. 

3వ వాదన:  మనదేశంలో మనుష్యులకే చోటులేదు. పశువులను ఎలా వసతి ఇస్తాం.

4వ వాదన:  మనకు అత్యంత విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతల వలన వస్తుంది. 

5వ వాదన:  మాంసాహారం తినడం మతపరమైన హక్కు.

ముస్లీం మతంలో ఎక్కువ గో హింసకు పాల్పడే ఖురేషీ అనే వర్గంవారు ఈ వ్యర్ధ వాదనలు చేసారు.  

ఈ వ్యర్ధ వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనంతో, అన్ని  గణాంకాలను కోర్టు వారి ముందుంచారు. 

శ్రీ రాజీవ్ భాయి సమాధానాలు చూద్దాం. 

ఒక ఆరోగ్యంగా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇక 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి 1,200/-. ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-.

ఒక ఆరోగ్యమైన గోవు రోజుకి  10 కిలోల గోమయం, (ఆవుపేడ ), 3 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో గోమయం తో 33 కిలోల ఎరువు తయారవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు "ఇది ఎలా సాధ్యం?" అని అడిగారు. 

ఆయన తన వాదనను నిరూపించటానికి ధర్మాసనం ఒప్పుకున్న తరువాత కోర్టువారి ముందు శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ ఎరువును తయారుచేసి కోర్టుకు సమర్పించారు. 

Institute Research Committee 
(IRC) శాస్త్రవేత్తలు, Indian Council of Agricultural Research (ICAR) శాస్త్రవేత్తలు, Indian Institute of Agricultural Biotechnology  శాస్త్రవేత్తలు (మొత్తం 22 మంది బృందం) కోర్టు వారి ఆదేశాల ప్రకారం సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ పరీక్షలలో గోమయంతో చేసిన ఎరువును పరీక్షించి అత్యుత్తమ సేంద్రీయ ఎరువుగా ప్రకటించారు.

ఈ సేంద్రీయ ఎరువు భూమికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలు అందిస్తుందని  శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కొబాల్ట్, సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం 3 ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా 10 రెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో అంగీకరించింది.

శ్రీ రాజీవ్ భాయి కోర్టుకి అభ్యంతరం లేకపోతే, తన ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా తాను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోవుపేడ నుండి, 33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ చూడమని ఆహ్వానించారు.

తన వాదనలో శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో 6 రూపాయలు (ఇది అతి తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయం తెచ్చి పెడుతుంది. (౩౩ కిలోల ఆవు పేడ నుండి 330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా! 330 x Rs.6/-).  పైగా ఈ గోవుల కు ఆదివారం  శెలవులు కానీ లేవు! ఈ లెక్కన గోమాత వలన ఒక సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/-. ఇదంతా గోమయము వలన అంటే "ఆవు పేడ" వలన వచ్చే ఆదాయం. 

శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాల ప్రకారం రమారమి 20 సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయం దాదాపు Rs. 1 కోటి 31  లక్షల 40 వేలు రూపాయలు దాటిపోవడం చూచి ఆశ్చర్యం చెందారు. 

వేల సంవత్సరాల పూర్వం నుండి గోమయం "లక్ష్మీదేవి తో సమానం" అని మన పూర్వీకులు ఎందుకు భావించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా నిరూపించారు. 

ఇది హేళన చేసిన వారికి చెంపపెట్టు. "మెకాలే" చదువులు వంట బట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన "గోమయం లో "లక్ష్మీదేవి" నివాసముంటుంది అంటే, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారని నవ్విన వారు నోళ్ళు వెళ్ళబెట్టారు. 

ఇక "గోమూత్రము" పై శ్రీ రాజీవ్ భాయి గారి వివరణ - "ఒక గోవు రోజుకి 2 లేక 2.25  లీటర్ల  గోమూత్రం ఇస్తుంది. ఇది అనేకరకాల వ్యాధులకు, మధుమేహం, క్షయ, కీళ్ళ వాతం, కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగ కు సంబంధించిన వ్యాధులు మొదలైన 48 రకాలైన  రోగాలన్నీ సమూలంగా నిర్మూలించ గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపు తున్నాయి. (చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా ప్రాచీన కాలంలోనే చెప్పటం జరిగింది, గ్రంధస్థం చేయటం కూడా జరిగింది)".

ఒక లీటరు గోమూత్రం భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉన్నది. అమెరికాలో గోమూత్రం పేటెంటు కూడా చెయ్యబడింది. గోమూత్రానికి 3 పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి మందులు తయారు చేస్తున్నది.  

అమెరికాకు ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం (అంటే సుప్రీంకోర్టులో వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/- నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/-, వార్షిక ఆదాయం రూ.3000/- X 365 = రూ.10,95,000/-, ఒక గోవు తన జీవిత కాలమైన 20 సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 (అక్షరాల 2 కోట్ల 19 లక్షల రూపాయలు). అంటే ఎంతో విలువైన గోమూత్రము వలన కోట్ల ఆదాయం. 

ఇదే గోమయం "మిథైన్" అనే వాయువు ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో వంటకి (గోబర్ గ్యాస్)గా వాడుకోవచ్చును. మన ద్విచక్ర  వాహానాలను, మన కార్లు కూడా ఈ వాయువును తో నడుపుకోవచ్చును.

ఈ వాదన ధర్మాసనంలోని ఒక జడ్జీ  నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి "మీరు అనుమతిస్తే, మీ కారుకు మితైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీ కారు మీరే డ్రైవ్ చేసి మీరే పరీక్షించండి". అని తన వాదన పటిమ చూపించారు. ఆ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అనుమతించి, తన కారును 3 నెలలు మిథైన్ వాయువుతో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు 50నుండి 60 పైసల కంటే ఎక్కువ ఖర్చు కాకుండా చూచి  ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు ఆయన కిలోమీటరు డీజల్ కు 40 రూపాయలు (అంటే ఆ రోజులలో రేట్ అన్నమాట) ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు. శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.

అలాగే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, గోమాత కి గల మరొక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే, ఏదేని ఒక రోగంతో ఉన్నటువంటి వ్యక్తి తన పూర్తి అరచేతులతో గోవు వెనక తోక పైన కుడి ఎడమ భాగాన్ని తాకి ఒక్క క్షణం అలా చేతులను అలా ఉంచినప్పుడు గోమాత అదుర్కొంటుంది. గోమాత శరీరంలో తల భాగం నుంచి పొట్ట భాగం వరకు ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇది జరిగిన ఆరు గంటల తర్వాత ఆ  గోవు ఇచ్చే పాలు పితికినప్పుడు,  ఆ వ్యక్తి యొక్క రోగానికి విరుగుడు లక్షణాలతో కూడుకున్నటువంటి పాలని ఆ గోమాత ఇస్తున్నది అని శాస్త్రీయంగా నిరూపితమైంది. అంటే ఆ వ్యక్తికి ఔషధ గుణాలతో కూడిన పాలన ఇస్తున్నది అన్నమాట.

ఆ జడ్జీ ఈ ఆధారాలన్నీ చూసిన తర్వాత సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని ఒప్పుకున్నారు. 

రోజు వచ్చే 10 కిలోల గోవు పేడతో ఎంత మిథైన్ వాయువు తయారవుతుందో, అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొదుపు చేస్తుందో చెప్పి ధర్మాసనంకు తన గణాంకాలు సమర్పించారు. 

దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన దాదాపు 1 లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమైతే, అరబ్ దేశాల నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనక్కర లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనక్కర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది గోవు వల్లనే సాధ్యం.

ఈ వాదన విని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయి, శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనలో "సత్యాన్ని గ్రహించి, " గో సంరక్షణ" వలన దేశానికి ఆర్ధికంగా, భారత దేశానికి ఆర్ధికపుష్టి లభించగలదని అంగీకరించారు. 

ఈ సంపదంతా ఇది గోవుల సంతతి నుంచి మాత్రమే సాధ్యం గాని, ఇతర జంతువుల నుంచి సాధ్యం కాదు. ఎందుకంటే ఇటువంటి విలక్షణమైనటువంటి జన్మతః లక్షణాలు గోవులకు తప్ప ఇతర జంతువులలో గోచరించవు.

సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, గో హంతకుల తల బొప్పికట్టి, దిక్కుతోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోందని గ్రహించారు. ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్ల రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు. 

అప్పుడు గోహంతకులు "గోమాసం తినడం ఇస్లాం మత పరమైన హక్కు" అనే వాదన లేవదీశారు. శ్రీ రాజీవ్ భాయి" అయితే, ఎంతమంది ఇస్లాం పాలకులు ఈ మత పరమైన హక్కును వాడుకున్నారు? ఈ మత పరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ" అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలి అని కోరారు.

అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు". ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు గో మాంసం తినడంపై ఏమి చెప్పాయి? ఆ హక్కనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని ఈ కమిటీని ఆదేశించారు. ఈ Islamic సభ్యుల కమిటీ చారిత్రాత్మక పత్రాలను శోధించి, ఈ విధంగా తేల్చి చెప్పింది.

"ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రధముడు "బాబర్" ఆయన తన "బాబర్ నామా"లో గోవధ నేరమని, అలాంటి నేరం తను చనిపోయినా ఈ దేశంలో జరగకూడదు అని వ్రాసి, తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్ అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్ కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించాడు. 

ఇక్కడ దక్షిణాపధంలో టిప్పుసుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసేవాడు కనపడితే "వాడి తలకాయ నరకమన్నాడు". చాలామంది ఈ శిక్షలో బలయ్యారు. టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి, గోవధకు పాల్పడిన వారి" చేతులు నరకమన్నాడు". 

సుప్రీకోర్టు నియమించిన Islamic కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ రాజీవ్ భాయి,  వాదనకు మరింత పుష్టి వచ్చింది. 

"గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు" అని సూటిగా ప్రశ్నించారు. 

తరువాత శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీకోర్టు అనుమతితో పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా గోవధ ను సమర్ధించలేదు. సరికదా, హదీద్ లు, "గోవును రక్షించమని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి" అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అత్యంత అమాయక ప్రాణి అని, పత్రివారు దాని పట్ల దయగలిగి ఉండాలని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనములో "గోవును వధించిన వాడికి నరకంలో కూడా స్థానం లేదు" అని చెప్పారు.

తన వాదనను ముగిస్తూ, శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు, గోవధను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాం మతహక్కు ఎలా అవుతుంది. ఈ మాంసాహారులను, మక్కా, మదీనాలలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు తెలియదు." అని ముగించారు. 

గోహంతకులు మాన్పడిపోయారు.  సుప్రీకోర్టు మాంసాహారులను, పదే పదే  అడిగింది. వారు ఇస్లాంలో గోవధ చెయ్యమని చూపెట్టలేక పోయారు. 

సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం  ఈ అత్యంత కీలకమైన కేసులో 26 అక్టోబర్ 2005 న తన తీర్పును ప్రకటించింది.

ఈ తీర్పును మీరు సుప్రీకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును. 

తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది. తన తీర్పులో ఇలా పేర్కొంది. 

"గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము, గోవును రక్షించడం  రాజ్యాంగ ధర్మముగా భావించాలి. 

మనం మన రాజ్యాంగంలో, "రాజ్యాంగ ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ, ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగం  వ్రాసుకున్నాం. ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది." 

సుప్రీంకోర్టు తన తీర్పులో " 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ గోసంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి" అని స్పష్టంగా పేర్కొన్నది. 

శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోవు కొవ్వుతో తయారు చేసిన తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు ఆఫీసర్ ను కాల్చి చంపాడు. ఈ ఘటన మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసి, గో సంరక్షణ ప్రారంభమైంది. శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా మిగిలిపోతాం.

గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం. అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరం కాదు.

వందే గోమాతరం!  భారత జాతి యావత్తూ మాత "శ్రీలక్ష్మి "యే !!
స్వస్తి !!

స్నేహితుల దినోత్సవం

అసలు ఈ స్నేహితుల దినోత్సవం ఎలా ఏర్పడిందో చరిత్రను ఓసారి తిరగేస్తే, 1935వ సంవత్సరం ఆగస్టు మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో చనిపోయిన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తర్వాత రోజైన ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్టు మొదటి ఆదివారాన్ని 'ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే'గా ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్రెండ్‌షిప్ డేను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు ప్రెండ్స్. 

ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. 

తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకుంటారు. దటీజ్ ఫ్రెండ్‌షిప్ డే

రామాయణమ్.. 18

గంగ భూమిమీదకు ఎలా అవతరించింది మహర్షీ ! చాలా ఉత్సుకతతో ప్రశ్నించాడు రాముడు .
.
రామా ,చెపుతాను విను అంటూ మొదలు పెట్టారు విశ్వామిత్ర మహర్షి! 
.
హిమవంతుడికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కొమరిత గంగ రెండవ ఆవిడ ఉమ.
.
పెద్ద కూతురు గంగను ఆయన దేవతల కోరిక మీద వారికి ఇచ్చివేయగా ఆవిడ దేవలోకం వెళ్లి పోయింది!
.
రెండవకూతురు ఉమ శంకరుని ఇల్లాలయింది.
.
పూర్వం అయోధ్య ను సగరుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు ! ఆతడు మీ ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాజు .
ఆయన కు ఇద్దరు భార్యలు పెద్దభార్యపేరు కేశిని,రెండవ భార్య సుమతి!.
.
సంతానార్ధియై సగరుడు భార్యలతో కూడి భృగుప్రస్రవణము అనే పర్వతం మీద ఘోరతపస్సు చేశాడు.
.
ఆయన తపస్సుకు మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై నీకు ఒక భార్యయందు వంశమును నిలిపే ఒక కుమారుడు ,ఇంకొక భార్యయందు మహాబలవంతులైన అరువది వేల మంది  పుత్రులు కలుగుతారు అని దీవిస్తాడు .
.
అప్పుడు సగరుని పెద్దభార్య కేశిని తనకు ఒక్క కుమారుడు చాలు అనగా ఆవిడ యందు అసమంజుడు అనే మహాబలశాలి యైన పుత్రుడు జన్మిస్తాడు .
.
చిన్నభార్య సుమతి యందు అరవైవేలమంది సగరులు జన్మిస్తారు.
.
అసమంజుడు పేరుకు తగ్గట్టుగా అసమంజసమైన ,వికృతమైన చేష్టలకు పెట్టింది పేరు .అతను పసి పిల్లలను పట్టుకొని సరయూ నదిలో ముంచి వారు మునకలేస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందేవాడు ! 
.
ఈ దుశ్చర్యలు భరించలేక దేశ ప్రజలు సగరుడి వద్ద మొర పెట్టుకొంటారు .
.
కొడుకు అనే పక్షపాతము కూడా లేకుండా అసమంజుడికి దేశబహిష్కరణ శిక్ష విధిస్తాడు సగరుడు. అయితే అప్పటికే అసమంజుడికి అంశుమంతుడు అనే వీరాధివీరుడు,బుద్ధిమంతుడు అయిన పుత్రుడు ఉంటాడు! 
ఆలుబిడ్డలను వదిలిపెట్టి కట్టుబట్టలతో దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు అసమంజుడు.
.
ఇలా చాలా కాలం గడచిన తరువాత సగరుడికి అశ్వమేధయాగము చేయాలనే కోరిక పుట్టింది!.
.
యాగాశ్వమును స్వేచ్ఛగా వదిలాడు దానిని దుర్బుద్ధియై ఇంద్రుడు అపహరించి పాతాళంలో కపిలముని ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు..
.
యాగాశ్వాన్ని వెతుక్కుంటూ అరవై వేలమంది సగరులూ బయలుదేరారు భూమి నాలుగు చెరగులా వెతికారు ,అణువణువూ శోధించారు ఎక్కడా వారికి అశ్వము జాడ కనపడలేదు ..
.
ఇక లాభంలేదు అని భూమిని అన్నివైపుల నుండి బద్దలు కొట్టి పాతాళానికి పయనమయ్యారు. పాతాళలోకంలో ఒక చోట కపిల ముని ఆశ్రమంలో గడ్డిమేస్తూ కనపడ్డది అశ్వము.
.
కపిలముని అపహరించాడనే అపోహతో ఆయన మీద యుద్ధానికి వెళ్ళగా ఆయన ఆగ్రహజ్వాలలో మాడి మసి అయి బూడిద కుప్పలుగా మారారు సగరులు.
.
పుత్రులు ఎంతకీ రాక పోయేసరికి చింత పట్టుకున్నది సగరుడికి.
మనుమడు అంశుమంతుని వారి జాడ కనుగొనమని పంపినాడు .
.
N.B
..
శిక్షలు విధించడంలో ఇక్ష్వాకులు స్వ, పర భేదాలు పాటించరు!
న్యాయం అందరికీ ఒకటే ! సగరుడయినా ,రాముడయినా అదే ధర్మం పాటించారు ,అందుకే చిరకాలం భూమి మీద యశఃకాయులైనారు.
మన ఇప్పటి తరాలకు ఈ కధలు అందించే నైతిక బలం అపారం ! ఇలాంటి కధలు విస్త్రుతంగా ప్రచారం చేద్దాం.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

get up during the night?

How many people say they don't want to drink anything before going to bed because they have to get up during the night?

 Something else I didn't know ... Why do people have to urinate so much at night?

 Response from a heart doctor:

 When you stand upright (leg swelling), gravity keeps water in the lower part of your body.

 If you lie down and your lower body (legs, etc.) is level with your kidneys, the kidneys remove the water because it is easier.

 That fits the last statement!

 I knew you needed a minimum of water to flush the toxins out of your body, but this was news for me.

 Right time to drink water ... Very important.

 From a heart specialist!

 Drinking water at a certain time maximizes its effect on the body:

 2 glasses of water after waking up - helps activate the internal organs

 1 glass of water 30 minutes before a meal - helps digestion

 1 glass of water before bathing - helps to lower blood pressure (who knew that ???)

 1 glass of water before bed - can prevent stroke or heart attack (good to know!)

 In addition, water at bedtime also helps prevent leg cramps at night.

 The leg muscles look for moisture when they contract and wake you up with a Charlie Horse (calf cramp).

 A cardiologist said that if every person sends this message to 10 people, a life could possibly be saved!

 I have already shared this information with you!
 What about you ❓

 Forward this message❗
 It can save lives❗

అసహాయత!*🙏 👉 అజ్ఞానం!*🙏



1.  తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా యూరప్ *వాళ్ళ నిస్సహాయత !*
👉 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్జిలో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹ 400 / - పెట్టి  మరీ తినడం, *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం *వారి నిస్సహాయత...*
👉 వేసవి వేడిలో చమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రీజ్ వాడడం, అమెరికా యూరోప్ *వాళ్ళ నిస్సహాయత...*
👉 రోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరో రోగాల పాలవ్వడం *వారి నిస్సహాయత...*
👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా... కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని నక్కల్ని కూడా చంపి తినడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

6. కొబ్బరి నీళ్ళూ మావిడి పళ్ళు బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం *వారి నిస్సహాయత...*
👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని తిరగడం స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  
తుడుచుకొని, సెంటేసుకుని తిరగడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం *వాళ్ళ బుద్దిహీనత*
👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...
ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు కేన్సర్లూ  తెచ్చుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...
వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం *వాళ్ళ నిస్సహాయత...*
👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...
అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం *వాళ్ళ నిస్సహాయత...*
👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం *మన అనంతమైన అజ్ఞానం.*
*🙏మరోసారి మళ్ళీ క్షమించాలి ఇదినిజం*🙏

13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 
చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం. 
కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం 
మన సంస్కారం. మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం *మన అజ్ఞానం.!*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

14. విపరీతమైన చలితట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతిరగడం *వాళ్ళ నిస్సహాయత.*
👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..
కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 
భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది. నేర్చుకోమంటోంది.

కనీసం ఇప్పటికైనా మనం మన ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

🧐🧐🧐 జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...

విదేశీ వ్యామోహ అజ్ఞానం...

కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...

అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.
అన్నది ఎంత నిజమో...

అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...
వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం...

ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన
దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...
ప్రాకృతిక జీవనాన్ని  వదలేసుకోవడం *మన అజ్ఞానం*
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

Bottom LIne.
*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...*

కానీ గుడ్డిగా...
మోజుతో...
వెర్రిగా...
అనాలోచనతో...
అనుకరిస్తే...
పోతాం! 

ఏం వచ్చి పోతాం?

కరోనా లాంటివి వచ్చి పోతాం!. 
****************

ఇడాన మాత ఆలయం:

*ఇడాన మాత ఆలయం:            అమ్మవారి అగ్ని స్నానం.*

అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది.
అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాన మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంది. ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది.

ఇక్కడ ఉన్న ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు. మంట దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట.. ఎలా వస్తుందో తెలుసుకునేందుకో ఎంతో మంది ఎన్ని రకాలు పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు.

ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమి నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. ఈ మంటలను ప్రత్యంగా చూసినవారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.

ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పుజారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట.

ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా.. అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.

********************

interesting story

*A very interesting story ... Worth reading.*

One Sunday morning, a wealthy man sat in his balcony enjoying the sunshine🌞 and his coffee ☕when a little ant 🐜caught his eye.  It was going from one side to the other side of the balcony carrying a big leaf☘️ several times  its size. The man watched it for more than an hour. He saw that the ant faced many obstacles during its journey, paused, took a diversion, and then continued towards the destination.
At one point the tiny creature came across a crack on the floor. It paused for a little while, analyzed,🤔 and then laid the huge leaf over the crack, walked over the leaf, picked up the leaf on the other side and continued🤗 its journey.
The man was captivated by the cleverness 👌of the ant, one of God’s tiniest creatures. The incident left the man in awe 😱and forced him to contemplate the miracle of Creation. It showed the greatness💪 of the Creator. In front of his eyes,👀 there was this tiny creature of God, lacking in size yet equipped with a brain🧠 to analyze, contemplate, reason, explore, discover, and overcome.
A while later the man saw that the creature had reached its destination🎯 – a tiny hole in the floor which was the entrance to its underground dwelling. And it was at this point that the ant’s shortcoming that it shared with the man was revealed. How could the ant carry into the tiny hole the large leaf that it had managed to carefully bring to the destination? It simply couldn't! So the tiny creature, after all the painstaking and hard work and exercising great skills, overcoming all the difficulties along the way, just left behind the large leaf and went home empty-handed.
The ant had not thought about the end before it began its challenging journey and in the end, the large leaf was nothing more than a burden to it. The creature had no option, but to leave it behind to reach its destination. The man learned a great lesson that day. That is the truth about our lives too.
We worry 😨about our family👨‍👩‍👧‍👦, we worry about our job🏢, we worry about how to earn more money💵💰, we worry about where we should live🏨, what kind of vehicle 🚘to buy, what kind of dresses🧥👚 to wear, what gadgets⌚📱💻🖥️ to upgrade.only to abandon all these things when we reach our destination – We don’t realize in our life’s journey that these are just burdens that we are carrying with the utmost care and fear of losing them, only to find that at the end they are useless and we can’t take them with us.....
🙏🙏🏼😌************

తెలుగు అనువాదం

ఆసక్తికరమైన కథ

* చాలా ఆసక్తికరమైన కథ ... చదవడానికి విలువైనది. *

ఒక ఆదివారం ఉదయం, ఒక ధనవంతుడు తన బాల్కనీలో సూర్యరశ్మిని ఆస్వాదించాడు- మరియు అతని కాఫీ - కొద్దిగా చీమ ఉన్నప్పుడు - అతని కన్ను పట్టుకుంది. ఇది బాల్కనీ యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు ఒక పెద్ద ఆకును మోసుకెళ్ళేది- దాని పరిమాణంలో చాలా రెట్లు. ఆ వ్యక్తి ఒక గంటకు పైగా చూశాడు. చీమ తన ప్రయాణంలో చాలా అడ్డంకులను ఎదుర్కొందని, పాజ్ చేసి, మళ్లింపు చేసి, గమ్యం వైపు కొనసాగిందని అతను చూశాడు.
ఒకానొక సమయంలో చిన్న జీవి నేలమీద పగుళ్లు కనిపించింది. ఇది కొద్దిసేపు ఆగి, విశ్లేషించి, then ఆపై భారీ ఆకును పగుళ్లపై వేసి, ఆకు మీద నడిచి, మరోవైపు ఆకును తీసుకొని దాని ప్రయాణాన్ని కొనసాగించింది.
దేవుని అతి చిన్న జీవులలో ఒకటైన చీమ యొక్క తెలివితో మనిషి ఆకర్షించబడ్డాడు. ఈ సంఘటన మనిషిని విస్మయానికి గురిచేసింది-మరియు సృష్టి యొక్క అద్భుతాన్ని ఆలోచించవలసి వచ్చింది. ఇది సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ళ ముందు, God దేవుని ఈ చిన్న జీవి ఉంది, ఇంకా పరిమాణంలో లేకపోవడం, మెదడును కలిగి ఉంది- విశ్లేషించడానికి, ఆలోచించడానికి, కారణం, అన్వేషించడానికి, కనుగొనటానికి మరియు అధిగమించడానికి.
కొద్దిసేపటి తరువాత ఆ జీవి తన గమ్యస్థానానికి చేరుకుందని మనిషి చూశాడు - అంతస్తులో ఒక చిన్న రంధ్రం దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం. ఈ సమయంలోనే అది మనిషితో పంచుకున్న చీమ యొక్క లోపం బయటపడింది. చీమ చిన్న రంధ్రంలోకి పెద్ద ఆకును జాగ్రత్తగా గమ్యస్థానానికి ఎలా తీసుకురాగలిగింది? ఇది సాధ్యం కాలేదు! కాబట్టి చిన్న జీవి, అన్ని శ్రమతో కూడిన మరియు కష్టపడి, గొప్ప నైపుణ్యాలను వ్యాయామం చేసి, దారిలో ఉన్న అన్ని ఇబ్బందులను అధిగమించి, పెద్ద ఆకు వెనుక వదిలి ఖాళీగా ఇంటికి వెళ్ళింది.
చీమ దాని సవాలు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు దాని గురించి ఆలోచించలేదు మరియు చివరికి, పెద్ద ఆకు దానికి భారం తప్ప మరొకటి కాదు. జీవికి వేరే మార్గం లేదు, కానీ దాని గమ్యాన్ని చేరుకోవడానికి దానిని వదిలివేయండి. ఆ వ్యక్తి ఆ రోజు గొప్ప పాఠం నేర్చుకున్నాడు. అది మన జీవితాల గురించి కూడా నిజం.
మేము మా కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నాము, మేము మా ఉద్యోగం గురించి ఆందోళన చెందుతున్నాము, ఎక్కువ డబ్బు సంపాదించడం గురించి మేము ఆందోళన చెందుతున్నాము, మనం ఎక్కడ నివసించాలో ఆందోళన చెందుతున్నాము, ఏ రకమైన వాహనం కొనాలి, ఏమి ఒక రకమైన దుస్తులు- ధరించడం, ఏ గాడ్జెట్లు అప్‌గ్రేడ్ చేయాలి.మేము మన గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు ఈ విషయాలన్నింటినీ వదలివేయడం - ఇవి మన జీవిత ప్రయాణంలో మనం గ్రహించలేము, ఇవి మనం చాలా భారం మోస్తున్న భారం మాత్రమే శ్రద్ధ మరియు వాటిని కోల్పోయే భయం, చివరికి అవి పనికిరానివని మరియు వాటిని మాతో తీసుకెళ్లలేమని తెలుసుకోవడానికి మాత్రమే .....
************

3 వపద్యం*


శా.
అంతా మిథ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించు గాని, పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా!
4 వపద్యం
శా.
నీ నా సం దొడబాటుమాట వినుమా! నీచేత జీతంబు నే
గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు, నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నా పాటియే చాలు దే
జీ నొల్లన్ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా!

అష్ట నిధులు



పురాణముల ప్రకారం మనవద్ద ఉన్న ధనమును 8 నిధులు గా చెప్పబడినవి. వీని గురించిన్ మార్కండేయ పురాణంలో చెప్పారు. అవి

పద్మ: ఈ నిధికి సత్వగుణం ప్రధానం. ఈ నిధి వంశ పారంపర్యంగా క్రింది తరములకు చెందుతుంది.  అంతే కాక అది నిరంతరం వృధి చెందుతూనే ఉంటుంది. ఈ నిధి దాన ధర్మములకు, యజ్ఞ యాగాదులకు ఇతర పుణ్యకార్యములకు ఉపయోగపడుతుంది. 

మహాపద్మ: ఇది కూడా సత్వగుణం కలిగిన నిధి. ఈ నిధి 7 తరములవరకు ఉంటుంది. ఇది దాన ధర్మములకు, గృహదానములకు ఇతర సత్కార్యములకు ఉపయోగపడుతుంది. 

మకరనిది: ఈ నిధి మనస్సును ప్రభావితం చేసి, గొప్పలు చెప్పుకునే వారికి, ఇంకొకరితో గొడవపెట్టుకునే వారికి చేరుతుంది. ఒక జీవితకాలం మాత్రమే ఉంటుంది. 

కచ్ఛపనిధి: ఈ నిధి, తాను  స్వధర్మమును వదిలి, తను తినకుండా, ఇంకొకరికి పెట్టకుండా దాచి ఉంచేది. ఇది అతి తక్కువ కాలం చాలా తక్కువకాలం ఉంటుంది. 

ముకుంద: ఈ నిధి రజోగుణం కలది. తమ భోగములను, సుఖములను చూసుకుంటూ, ఇతరులను అవమానించుటకు కూడా వెనుకాడరు. ఈ నిధి కూడా అత్యంత తక్కువ కాలం ఉంటుంది. 

కుంద: ఈ నిధి రజోగుణ ప్రధానమైనది. 7 తరములవరకు నిలిచి ఉంటుంది. ధాన్యమును అమ్ముటవలన ప్రాప్తిస్తుంది. అతిధులను, బంధువులను పోషించుటకు, తమ భోగమునకు ఉపయోగపడుతుంది. 

నీల నిధి: ఇది సర్వ తమోగుణములు కలిగి ఉంటుంది. ఈ ధనం 3 తరములవరకు ఉంటుంది. జ్ఞానం లేని మూర్ఖులుగా ఉంటారు.

శంఖము: ఇది మరింత రజోగుణం కలిగి ఉంటుంది. తను ఒక్కడే తింటూ, తన స్వంత అనుకూలములను చూసుకుంటూ, భార్యా బిడ్డలకు కూడా పెట్టే ఆలోచన కూడా చేయరు. ఇది అత్యంత తక్కువ కాలం ఉంటుంది.
🌹🙏🌹🙏🙏

ఈ మూడు చాల అవసరం

ఉపనిషత్తులు మంత్ర రూపంలో ఉంటాయి. ఏదైనా ఒక విషయం బాగా అర్థం కావాలి అన్నా, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అన్నా మూడు విషయాలు అవసరం అని పెద్దలు చెబుతారు.

మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మొదట మంత్రం మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి, ఈ మంత్రం మనకు రక్షకం అని అనిపించాలి.  తరువాత మంత్ర ప్రతిపాద్య దేవత ఉంటుంది, ఆ దేవతపై విశ్వాసం కావాలి. నీవు కోరినవి తీర్చడానికి, నీకు ఏవి అనిష్టమో వాటిని దూరం చేయడానికి ఆ దేవతకు శక్తి ఉన్నదని విశ్వాసం ఉండాలి.  మంత్రాన్ని అనుగ్రహించిన గురువుపై విశ్వాసం ఉండాలి. అసలు మంత్రం అంటే మన్-త్ర మననం చేయు వాడిని కాపాడునది కనుక దాన్ని మంత్రం అంటారు. ఎవరెవరు దేన్ని తలిస్తే రక్షణ పొందుతారో దాన్ని మంత్రం అంటారు. రక్షణ అంటే ఏమిటి ? ఇష్టప్రాపణం అనిష్ట నివారణం రెండు చేస్తే అది రక్షణ. విభీషణుడు వచ్చి రామచంద్రుడిని  రక్షించమని కోరాడు. మరి రక్షణ ఎలా పొందాడు ? విభీషనుడికి ఇష్టం లేనిది రావణాసురుడి పొందు. ఇష్టమైనది రామచంద్రుడి ఆశ్రయం. ఇవి రెండూ పొందాడు. రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం ఇష్టం లేనిది దూరం చేయడం. కష్టం ఉండకూడదు అని అనుకుంటాం, ఇష్టమైనది కావాలని అనుకుంటాం. మనలో తొలగాల్సినవి చాలా ఉంటాయి. అజ్ఞానం తొలగాలి. వ్యాదులు తొలగాలి. శత్రువులు ఉండకూడదు. కావల్సినవి ఎన్నో ఉంటాయి. జ్ఞానం, సంపద, కీర్తి, బంధువులు ఇలా ఎన్నో. ఈ రెంటినీ చేయగలిగేది మంత్రం. మంత్రం ఎలా ఇవ్వగలదు ? మంత్రం అనేది మనం తలిచేది, ఇచ్చేది మంత్ర ప్రతిపాద్య దేవత. ఇంత విశాల ప్రకృతిని నడిపే దేవతా విశేషాలు ఎన్నో ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు ఇలా ఎన్నో. వరుణ, వాయు, అగ్ని అని ఇలా పేర్లు పెట్టుకొని ఉన్నాం. మనం చూసే నీరు వరణుడని కాదు, అవి వరణుడి దేహంలో ఒక భాగం. ఆ నీటి ద్వారా ఆ దేవతను ఆరాధన చేయవచ్చు. అట్లానే వాయు, అగ్ని, యమ ఇలా దేవతల పేర్లు, వారి వల్ల మనం బ్రతుకుతున్నాం.

 దేవాం భావయతానేన తేదేవా భావయంతువః |
పరస్పరం భావయంతః శ్రేయం పరమ వాప్స్యతః  ||

ఇలా దేవతలు మనచుట్టూ ఉన్నారు, వారికోసం ఏదైనా చేయి, తిరిగి వారు నీకోసం ఏదైనా చేస్తారు. ఇలాగా కాక వారు ఇచ్చేది తింటూ తిరిగి వారికి ఇవ్వని వారిని చోరులు అంటారు. "తేతు అఘం గుంజతే పాపాః" పాపాన్ని వండుకొని తినే వాళ్ళు సుమా! ఆయా దేవతలని ఆరాధించాలి అంటే వారి పేరుతో కదా పిలుస్తాం. నామం అంటే వంచునది అని అర్థం. ఈ దేవతల్ని నియమించే పరంబ్రహ్మ తత్వం ఒకటుంది, ఇదిగో ఇదంతా నా విరాట్ రూపం అని చూపాడు పరమాత్మ. అట్లా అందరి సహకారం పొందాలంటే ఆ పరంబ్రహ్మ తత్వాన్ని పిలవాలి. పిలవాలి అంటే పేరు కావాలి. ఆ పేర్లకే మంత్రాలు అని పిలుస్తాం. కావాలంటే వరుణ దేవతని ప్రసన్నం చేసుకోవాలంటే వరుణ మంత్రాలు ఉన్నాయి. ఒక్కో దేవతకీ మంత్రాలు ఉన్నాయి. అదే కాక పరమాతమే ప్రసన్నం చేసుకొనే మంత్రాలూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఆయా దేవతను ఆరాధన చేస్తాం. మనకు మొదట శరీరం బాగుండాలి. శరీరం అంటే ఇది పంచభూతాలతో తయారయ్యింది. మట్టి, నీరు, అగ్ని, వాయువు మరియూ ఆకాశం. ఒక్కో భాగం తగ్గిపోతే తిరిగి ఆభాగాన్ని అందిస్తే శరీరం ఆరోగ్యంగా ఉన్నది అని అర్థం. మట్టి భాగం తగ్గితే అప్పుడు ఆకలి వేస్తుంది. అప్పుడు మట్టినుండి ఏర్పడే అన్నం, కూరగాయలు ఇలా ఇస్తుంటాం. నీల్లు తగ్గిపోతే దాహం వేస్తుంది. నీరు త్రాగితే దాహం తీరుతుంది. ఇలా మనకు కావల్సినవి ఇవ్వడానికి దేవతా విశేషాలు ఎన్నో ఉన్నాయి, ఇచ్చిన దానితో పని ఆచరించు. అలా బ్రతకాలి. ఇది మొదటి మెట్టు.

ఇట్లాంటి దేవతలు ఎందరు ? ముక్కోటి దేవతలు అనో, ముప్పైమూడు కోట్ల దేవతలనో చెప్పేవారు. కానీ మరి ఇప్పుడో ? మనుషులకు తెలివి ఎక్కువైంది! ఎంత మంది ఉంటే అంత దేవతలు. కొత్త కొత్త దేవతల్ని పుట్టిస్తున్నారు! కొంతమంది మనుషులే దేవతలు అయిపోతున్నారు. ఈ విషయం ప్రక్కన పెట్టి, దేవతలందరినీ ఆరాధించడం అనేది సాధ్యమేనా ? వారి లెక్కనే తెలియటం లేదు. సర్వ దేవతలని నడిపించే పరం బ్రహ్మ తత్వాన్ని గుర్తించి ఆరాధన చేస్తే అందరికీ తృప్తి లభిస్తుంది. దేవతలంతా పరమాత్మ యొక్క దేహంలోని భాగాలు. మనం చెట్టుకి నీరుపోయాలంటే పువ్వులకీ, ఆకులకీ పోస్తామా ? వేరుకి పోస్తాం. అట్లానే ఇందరి దేవతలను అనుకూలం అయ్యేట్టు ఆ మూలదేవత చేస్తుంది. అట్లా నీకు ఇష్టమైనవి ఇచ్చి, అనిష్టాలని దూరం చేస్తుంది. అట్లా రక్షణ ఏర్పడుతుంది.

ఇట్లా మంత్రం, మంత్రప్రతిపాద్య దేవత, మంత్రాన్ని ఇచ్చే గురువు ఈ మూడింటి యందు సమాన ప్రతిపత్తి ఉంటే మంత్రం ఫలిస్తుంది.

నూతన విద్యా వ్యవస్థ

కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నూతన విద్యా వ్యవస్థను వ్యతిరేకిస్తున్న  కమ్యునిస్టులు ఒక్కసారి  చరిత్రను గుర్తు తెచ్చుకొని  నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించి చరిత్ర హీనులుగా మిగిలిపోకండి* 

మనం ఇప్పుడు ఫాలో అవుతున్న విద్యావిధానం 1835లో బ్రిటిష్ చెందిన  మెకాలే ప్రవేశపెట్టినాడు.
విశ్వగురువుగా పేరుగాంచిన భారత దేశ విద్యా విధానాన్ని ధ్వంసం చేసి చరిత్రను కప్పి వేసి బ్రిటీష్ వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

1971వ సంవత్సరంలో ఇందిరా గాంధీ మెజార్టీకి దూరంలో నిలిచి పోవడంతో వామపక్షాల మధ్దతు కోరడం,  దేశ వ్యతిరేక,  కమ్యూనిస్టు ఉన్మాద, ఛాందస భావాలు కలిగిన మతోన్మాదులకు అనుకూలంగా పని చేస్తున్న వామ పక్షాలు దీన్ని తమకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాయి.

వెంటనే వారు మధ్దతుకు ఒప్పుకుంటూ ఒక షరతు విధించారు. అదేంటంటే,  కేంద్ర విద్యా శాఖను తమకే అప్పగించాలని..... 

సరిగ్గా ఇక్కడే దేశ విద్యావ్యవస్ఠ భ్రష్టు పట్టడానికి, నేటి విద్యార్థుల్లో కన్హయ్య కుమార్  లాంటి దేశ ద్రోహులు పుట్టడానికి బీజాలు పడ్డాయి.

ఒప్పందం ప్రకారం 1972లో కమ్యూనిస్టు ముసుగులో ఉన్న  మతోన్మాద ఛాందసవాది డా.సయ్యద్ నూరుల్ హస్సన్ కు కేంద్ర విద్యాశాఖ ఇవ్వబడింది.

అప్పటికే *"క్లేమెంట్అట్లీ"* మెకాలే విద్యావిధానం వలన విద్యావ్యవస్థలో సగం చచ్చిన దేశ భక్తి గౌరవం, మంత్రి హసన్ పూర్తిగా నాశనం చేయడం మొదలెట్టాడు.

1. అప్పటిదాకా దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే శివాజీ మహారాజ వంటి హైంధవ దేశభక్తుల పాఠాలకు బదులుగా దేశంపై  దండెత్తి హైందవ ఆలయాలు దోపిడీలు చేసి హిందువులను దారుణంగా గోంతులు కోసి హత్యలు చేసిన ఘజనీ మొహమ్మద్ లాంటి గజదొంగల చరిత్రను సిలబస్ లో ప్రవేశ పెట్టారు. 

2. కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక పుస్తకాల్లో రామాయణ, భారతాలను ఓ కట్టు కథగా కూడా సిలబస్ లో చెప్పారంటే మీరే అంచనా వేయండి. 

3. ప్రపంచంలోని సైన్స్ ను తనలో ఇముడ్చుకున్న వేదవిద్యను యోగను ఆయుర్వేద వైద్యాన్ని పూర్తిగా నాశనము చేశారు.

4.  మతోన్మాది  ఔరంగజేబ్ ప్రజలపై సాగించిన అకృత్యాలను, నరమేధాన్ని, పాఠాల నుండి తొలగించారు. 

5. అసహనంతో  మతోన్మాదంతో ఔరంగజేబ్ కూల్చిన వేలాది హైందవ మందిరాల వివరాల్ని దశలవారీగా తుడిచి పెట్టి అతన్ని ఒక మంచి  నవాబుగా చిత్రీకరించారు. 

6.  దక్షిణాన టిప్పు సుల్తాన్ అనబడే నరహంతకుడు హిందువుల నెత్తుటితో పారించిన  ఏరులను చరిత్రపుటల్లో మాయం చేశారు. 

7. అనేకమంది రాజస్థాన్ హిందూ కన్యలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న పరమత ద్వేషి అక్బర్ ను ఒక కథానాయకుడిగా (జోధా-అక్బర్) చూపించారు.  

 8.గాడ్సే, గాంధీని చంపిన కథను ప్రవేశపెట్టి అదే సిలబస్ నుండి ఔరంగజేబ్ చేతిలో సిక్కుల గురువు గురుగోబింద్ సింగ్ పాశవిక హత్యోదంతాన్ని తొలగించారు. 

9. వీర్ సావర్కర్ సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల చరిత్రను వక్రీకరించి అవమానించారు. 

10. NRIల సహకారంతో బ్రిటిష్ వారిని గద్దె దింపాలని పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కాదని ఎవరెవరినో స్వాతంత్ర్య సమర యోధులుగా అభివర్ణించారు. 

11. మన దేశంపైబడి దోచుకుని వేలాది దేవాలయాలను నాశనం చేసి ఈ దేశ స్త్రీలను చెరబట్టిన మొఘలులను హీరోలుగా అభివర్ణించారు. 

12. వారి ఏడో భార్య, ఎనిమిదో ఉంపుడుగత్తెల చరిత్రని చదవాల్సిన దుస్థితిని మన పిల్లలకు కల్పించారు. 

ఇక ఇలాంటి చరిత్రలు చదివితే అఫ్జల్ గురు, కసబ్ లను కీర్తించే కన్నయ్య కుమార్, వేముల రోహిత్ వంటి వారు హిందూ వ్యతిరేకులుగా మారుతారు కాని, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, నేతాజీ  సుభాష్ చంద్రబోస్ వంటి దేశ భక్తులుగా మారరు కదా! 

ఒక్కమాటలో చెప్పాలంటే దేశ  వ్యతిరేక విధానాన్ని దగ్గరుండి అమలు చేశాయి గత
ప్రభుత్వాలు.  

ఈనాటికీ  బోర్డ్ లో ఆ హయాంలో నియమింపబడ్డ ఈ దేశద్రోహ హిందూ ద్రోహ రచయితలే మన పిల్లల పాఠ్య పుస్తకాలు రచిస్తుండటం చాలా దురదృష్టకరం. 

ఈ తప్పుడు చరిత్రను సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడైనా జరగాలి. 
మరింత నష్టం వాటిల్లకముందే ఈ లోపాయకారి విద్యా వ్యవస్థను కూకటివేెళ్ళతో సహా పెకిలించి వేయాలి.  
మన భావి తరాల్లో విదేశీ భక్తులు పుట్టకుండా చూడాలి. 

ఇదీ మన సెక్యూలర్ భారత వ్యవస్థ, మన దేశ  దౌర్భాగ్యం.....

శ్రావణ పూర్ణిమ ప్రాశస్త్యం

రేపు జంధ్యాల పూర్ణిమ , శ్రావణ పూర్ణిమ ప్రాశస్త్యం
శ్రావణ పూర్ణిమను *జంధ్యాల పూర్ణిమ* అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము *‘యజ్ఞము’* *‘ఉపవీతము’* అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే *‘యాగము’* *‘ఉపవీతము’* అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే *యాగకర్మ చేత పునీతమైన దారము* అని అర్థము. 

యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని , యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాననే జంధ్యమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు.
శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన *‘అమరకోశాన్ని’* రచించిన అమరసింహుడు *‘సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః’* అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం , వేదాన్ని అధ్యయనం చేయడం *‘ఉపాకరణం’*. సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ.
మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాటవాలను , జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందినవారిని *‘ద్విజుల’* అని అంటారు. ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎడమ భుజంపైనుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతమంటారని అమరకోశం చెబుతుంది. ఉపనయనం చేసుకుని జంధ్యాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు , గాయత్రీపూజ చేయుటకు , ఇతర పూజలు చేయుచుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీత ధారణకు అర్హులైనవారందరూ ఈ రోజు పాత జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) ధరించవలెను. *‘సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి సృతమ్’* బ్రహ్మతత్వాన్ని సూచించడానికి , వేద తత్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఉపవీతము అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని , శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని , ఒకటి అమ్మ కడుపునుంచి పుట్టడం జన్మ అయితే , ఈ గాయత్రి దేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరిండం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట.
ఋగ్వేదులైనవారు శ్రావణమాసంలో ఏ రోజు శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి. *యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం. వారు పౌర్ణమినాడు దీన్ని ఆచరిస్తారు. సామవేదులు మాత్రం హస్తా నక్షత్రము* రోజున ఆచరించవలసి వుంటుంది. ఇలా ఆయా వేదాలు వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు. ఆదిదేవుడు , సర్వమంగళా (పార్వతీ)పతి , సర్వమంగళ కారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపవీతాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని *‘నమో హరి కేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః’* అనే మంత్రం మనకు చెబుతోంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని , యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని , ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం. మొదటి తంతువులో ఓంకారం , రెండవ తంతువులో అగ్నిదేవుడు , మూడవ తంతులో నాగదేవత , నాలుగవ తంతువులో సోమదేవత , ఐదవ తంతువులో పితృదేవతలు , ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు , ఏడవ తంతువులవో వాయుదేవుడు , ఎనిమిదవ తంతువులో సూర్యుడు , తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలూ ఉంటారు.
యజ్ఞోపవీతం తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని వశిష్ఠస్మృతి ప్రమాణంగా తెలియజేసింది. నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని , గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను , ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. బాలురకు ఒంటి ముడి వున్న అంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఈ మూడు పోగులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు.

బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు. వేద విద్యార్థులు , అధ్యాపకులు , గృహస్థులు నిత్య కర్మలు ముగించుకుని గాయత్రీ జపాలు చేస్తారు. ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి. *జంధ్యాల పౌర్ణమిగా శ్రావణ పూర్ణిమ* అలా ప్రసిద్ధి చెందింది.
ఈ రోజున మంత్రదష్టలైన సప్తఋషులను పూజించాలి. జంధ్యంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకుని గాయత్రీ జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. *ఉపాకర్మలోని విశేషం* ఇది.   ఇంతటి మహిమాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటగా బ్రహ్మ తయారుచేశాడంటారు. అలా బ్రహ్మ తయారుచేసిన జంధ్యాన్ని శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని , లయకారుకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు. ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని , సకల జ్ఞానరాశి అయిన సావిత్రీదేవి అభిమంత్రించింది. దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది.
యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం , సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి. ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటనవ్రేళ్లతోనూ , యజ్ఞోపవీతాన్ని చేసుకుని *‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం’* అనే శ్లోకాన్ని పఠించి , మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చునట్లుగా ధరించాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జిగి) యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి.
అశౌచాలవల్ల , ఆప్తుల జనన మరణ సమయంలో , గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కల్గిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.
ఉపాకర్మ సందేశం
ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ. అన్ని రోజులలో ఎవరి కార్యక్రమాలలో హడావుడిగా వుంటారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒకచోట చేరి సామూహికంగా , పూజాదులు నిర్వహించడంవల్ల సమిష్టితత్వం పెరుగుతుంది. నదీతీరాలలో ఆచరించే స్నానాదులవల

పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1876 - జూలై 4, 1963), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

పింగళి వెంకయ్య

జననం
1876 ఆగస్టు 2
భట్లపెనుమర్రు, మచిలీపట్నందరి, ఆంధ్రప్రదేశ్
మరణం
1963 జూలై 4 (వయస్సు 86)
భారతదేశం
జాతీయత
భారతీయుడు
ప్రసిద్ధులు
భారత జాతీయపతాకం రూపకర్త

1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు.

గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.

హయగ్రీవ జయంతి.

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫిటికాకృతిం |
ఆధార సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||

వ్యాఖ్యా ముద్రం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే 
బిభద్బిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః |

అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మం 
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగదీశః ||

శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారములు ముఖ్యమైనవి. ఈ అవతారములలోకెల్లా ముఖ్యాతిముఖ్యమైన, ఆద్యావతరమైన అవతారమే "హయగ్రీవావతారము''. ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని (శ్రీమన్నారాయణుని) ఉచ్వాసావతారమే అని, ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగినదని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి కర్ణములు (చెవులు) నుండి మధుకైరభులు అనే రాక్షసులు అవతరించి, తమ జన్మ కారకులెవరో తెలియక మూల ప్రకృతియైన ఆది పరాశక్తిని గూర్చి తపస్సు చేసి, జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని, ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరారు. జగన్మాత అలా జరగదని చెప్పి, విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప, ఇతరుల వలన మృత్యుభయం లేదని దేవి ద్వారా వరం పొందారు.

వరగర్వితులై అజేయులుగా ఉన్న మధుకైరభులు బ్రహ్మ వద్దనుండి వేదములను అపహరించి, బ్రహ్మాండమంతా జలమయం గావించి, పాతాళమున దాక్కున్నారు. మధ్య మధ్య బ్రహ్మను యుద్ధానికి కవ్విస్తూ బాధించేవారు. బ్రహ్మ వారితో యుద్ధము చేయలేక, వారు పెట్టే బాధలు సహించలేక, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. నారాయణుడు బ్రహ్మ ప్రార్థన విని, తన దివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, “ఐదు రోజులలో ఆ దైత్యులను సంహరించి, వేదాలను తెచ్చి నీకు అప్పగిస్తాను. వేదములు అందిన తరువాత సృష్టిని ప్రారంభించు, అంతవరకూ నన్ను ఆరాధించు'' అని విష్ణువు, బ్రహ్మను ఓదార్చి పంపించాడు.

వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్చ్వాస విశ్వాసముల నుండి శుద్ధస్ఫటిక సంకాశమైన శంఖ, చక్ర, గదా, అక్షరమాల పుస్తక శ్రీ ముద్రాది సంశోభితుడైన ఆశ్వముఖదారి అయినటువంటి "హయగ్రీవ స్వామి'' అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి, అసురులను హతమార్చి, వేదాలను, వేదవిద్యలను ఉద్ధరించి బ్రహ్మకు అప్పగించాడు. వేదాధిపత్యమును హ్రహ్మకు, సకలవిద్యాధిపత్యమును సరస్వతీదేవికి అప్పగించాడు. అప్పటినుండి బ్రహ్మ వేద ప్రతిపాదకంబైన సృష్టికి కర్తయై, వేదములకు అధినాయకుడయ్యాడు. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి, విద్యాప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిందని మన పురాణాలు తెలుపుతున్నాయి.

ఈ హయగ్రీవ జయంతి రోజు విద్యార్థులు ఈ స్వామిని పూచిస్తే మంచి విద్యావంతులు కాగలరు.

జీవితానుభవం

50  years    నిండిన   మేము  రెండు   తరాలకు    సాక్షులం  
         
స్వచ్చమైన     గాలి  నీళ్ళు,.      పచ్చటి  పొలాలు.     
పరిశుభ్రమైన.    వాతావరణం  లో  పుట్టి.    పెరిగిన   వాళ్ళం... 
👦తలపై   నుండి.    చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని...

📚  చేతికి     పుస్తకాల.   సంచి తగిలించుకుని...,
ఒక్కడిగా.    బయలుదేరి    దారిలో స్నేహితులను
ఒక్కొక్కళ్లను.      కలుస్తూ పెద్దగుంపుగా.  👦. 👦 👩. 👧 కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం, 🚶🏃

జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు.   లాక్కుంటు ..., చిరుగు.    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం  🕺

10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు.   వేసుకున్న.  ,  తరం మాదే...🌲

🤸🤹
గోలీలు,     బొంగరాలు,
కర్రా బిళ్ళ, 
నేలా బండ,.    ఉప్పాట,
ఏడు పెంకులాట.....
🥎   బంతి పుచ్చుకుని.   నేరుగా కొట్టేసుకుంటే    బంతి    లాగ  వంటి మీద    ముద్ర   పడే      ముద్రబాల్.   లాంటి    ఆటలాడిన తరం...,

🚴🏊🤽
బడికి    వేసవి కాలం.   , సెలవులు రాగానే   తాటి చెట్లూ,. ..  సీమ తుమ్మ చెట్లూ    ఈతచెట్లు    ఎక్కి కాయలు.   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లో స్నానాలు     చేసిన   వాళ్ళం.   , తాటి   బుర్రలు     బండితో ఆడినోళ్లం...

🪔🪔🪔
దీపావళి  కి.    తాటి    బొగ్గుల రవ్వల   దివిటీ    కోసం   వళ్ళంతా మసి   పూసుకొని     మరీ     తయారు చేసుకనే    వాళ్ళం.

5 ps     ఐస్   తిన్నది   మేమె. ,,  .  పది    పైసలతో   బళ్ళో.  మ్యాజిక్   షో.   చూసింది    మేమే.... 

🌦️ వర్షం   వస్తె   తాటాకు.  గొడుగూ,    యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం..

📖 second    hand   text  books     కోసం     పరీక్షలు 
అయినప్పటి    నుండి   ముందు తరగతి   వాళ్ళని    బతిమాలిన తరం.

🚴సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క.   తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...

✉️ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 🌴

పండగ    సెలవులు,
వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు
ఎన్ని సెలవులు.   వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా    ఆనందాన్ని.  🤼  🏃🏻 ⚽ 🏸 🪁🏹  🤸  ⛹️. 🏊   అనుభవించిన    తరంవోళ్ళం...,

 👨👩👧👦 పెద్దలు.  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని.   పొట్ట    చెక్కలయ్యేలా
నవ్వుకున్నదీ మేమే.... ☘️

 ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,
అంతామేమే.  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా. / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...🍁

🕵🏻ఉర్లో   ఒక    ఇంట్లో   దొంగలు  పడ్డారని ,.  పిల్లలు.    అందరం  కలిసి    ఊరు  చుట్టూ    తెల్లవార్లూ   ఎన్నో రాత్రులు
🔦టార్చిలైట్స్,    కర్రలు  పట్టుకుని  కాపలా కాసిన    వాళ్ళం  మేమే.

🕉️  🚩 🛕 
ప్రతీ శ్రీరామ
నవమి కీ      గుడి   దగ్గర   తాటాకు పందిరికి     రంగు   కాగితాలు అంటించడం,   ,  మామిడి తోరణాలు కట్టడం.  కోసం.  ముందు రోజు     రాత్రంతా      జాగారం.   చేసింది మేమే.  .🌾

👨👩👧👧చుట్టాలు    వస్తేనే అమ్మ     కోడి కూర.   , వండి పెట్టిన  తరం....🍁
అత్తయ్యా,
మామయ్య,.  ,పిన్ని,,    బాబాయ్,   అక్కా   ,బావ       అంటూ ఆప్యాయంగా    పిలుచుకున్న  తరం,
స్కూలు    మాష్టారు    కనపడితే భయంతో    పక్కనున్న     సందుల్లోకి    పారిపోయిన   తరం... ,🌺

పుల్లల    పొయ్యి    మీద   అన్నం/కూర     ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన    పరిమళాన్ని ఆస్వాదించిన   తరం.   వాళ్ళం..,🌱
పొయ్య     మీదనుంచి.   నేరుగా    పళ్ళెం   లోకి    వచ్చిన   వేడి  వేడి అన్నంలో   ఆవకాయ,    వెన్నపూస వేసుకుని    పొయ్యి   దగ్గరే  
తాతయ్యలు.    అమ్మమ్మ/నాయనమ్మ, ,   అమ్మా    నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,.    అత్తయ్య    మామయ్య,   అక్కలు    చెల్లెళ్లు    అన్నయ్యలు   తమ్ముళ్లు   అందరం    ఒకే.   దగ్గర   చేరి    మధురమై.      అనుభూతితో  కూర్చుని   అన్నం.  తిన్న    తరం ..,..🦋

అమ్మమ్మలు. / నాయమ్మల   చేత గోరుముద్దలు   తిన్నది,.   అనగనగా ఒక రాజు....      కథలు   విన్నది  ,🌵

నూనె పిండితో    నలుగు పెట్టించుకుని     కుంకుడు  కాయ పులుసుతో      తలంటు   స్నానం చేయించు కున్న      తరం...,🍀

📻రేడియో,
దూరదర్శన్📺
టూరింగ్ టాకీస్📽️.   కాలం చూచిన వాళ్ళం... .🍁

🎥 40 పైసల.   నేల   టిక్కెట్  తో నేల   మీద   కూర్చుని, 
1. .20. రూపాయల    chair   టిక్కెట్ తో  ,,rs 2    ticket    బాల్కనీ లో కూర్చుని    సినిమా  చూచిందీ    మేమే...🌵

 స్కూల్   , కాలేజీ   రోజుల్లోనే ఎలక్షన్లు   చూచిన    వాళ్ళం.. .🍂

అమ్మా   నాన్నా    తో     సంవత్సరానికి   ఒక సారి,   పరీక్ష పాస్     అయ్యావా.. ..    అని మాత్రమే    అడిగించు కున్న   తరం వాళ్ళం...🌹

📲🖥️🖨️
ప్రస్తుత0   ఉన్న    Whatsapp Fb skype లు   మీతో   పాటు సమానంగా     వాడేస్తున్న మాతరం...,
మేమే    ఆ  తరానికి    ఈ  తరానికి మధ్యవర్తులం...
 మేమే-- -💐

 అవును.......రెండు   తరాల   మద్యలో    జరిగిన   అనూహ్యమైన    మార్పులకు   మేమే  సాక్షులం  🌸

   మన ముందుతరం 
తల్లిదండ్రుల పై భయభక్తులు ...ఉన్న వాళ్లు... మన తరువాత తరం వాళ్లు వాళ్ల పిల్లలకు భయపడుతుంటారు..
మనం మాత్రం అటు తలిదండ్రులకు ఇటు పిల్లలకు భయపడే..అనిశ్చిత తరం