8, సెప్టెంబర్ 2020, మంగళవారం

పాండవోద్యోగం 5



 *మత్తేభం* జలజాతాసనముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీరపం/
క్తులకెవ్వాని పదాబ్జ
పీఠి, కడు నిగ్గుల్ గూర్చి దత్సన్నిధి/
స్థలిఁ గూర్చుండి భవంబు పావనము గా దైవారగావించి నా/
తొలి జన్మమ్మునఁగూడు పాపముల నాందోళింపగా జేసె దన్.

ప్రతిపదార్ధం
జలజాతము= నీటిలో పుట్టిన కమలము.

ఆసన= దానిలో కూర్చున్నవాడు బ్రహ్మదేవుడు.
 ముఖ్య దైవత= ప్రముఖులైన దేవతలందరూ
 శిరస్సంలగ్న=శిరస్సులను అలంకరిచియున్న
కోటీర=కిరీటముల
పంక్తులకు=వరుసకు
ఎవ్వాని =ఎవరియొక్క
పదాబ్జపీఠి=అబ్జములవంటి(తామరపూలవంటి)పాదపీఠము
కడు=ఎక్కువ, మిక్కిలి
నిగ్గుల్ గూర్చు=శోభనుకలిగి
స్తాయో..
తత్= ఆ యొక్క అటువంటి
 సన్నిధిస్థలి= సమీప ప్రదేశంలో
కూర్చుండి= కూర్చుని
భవంబు= నా యొక్క పుట్టుక,
పావనము గా= పావనమయ్యేటట్లుగా,
 దైవారగావించి= అతిశయించేటట్లుగా,
నాతొలిజన్మమ్మున= నాగతజన్మలోనివి
గూడు పాపముల= నే చేసిన పాపములను కూడా
ఆందోళింపగా= ప్రక్షాళన చేసేటట్లుగా
చేసెదన్= చేసుకుంటాను.
*తాత్పర్యం*gy
బ్రహ్మదేవుడు మొదలైన దేవతా ముఖ్యులు యొక్క శిరస్సుపైఉన్న
కిరీటాలకు, ఎవరియొక్క పాదపీఠివల్ల కాంతులు నింపుతాయో,
అటువంటి వానియొక్క,
శ్రీ కృష్ణునియొక్క సమీపంలో (దగ్గరగా) కూర్చుని నా పుట్టుకను చాలా గొప్పగాపావనంచేసుకోవటమేకాకుండా,, పూర్వజన్మలో చేసినపాపములు
కూడా ప్రక్షాళన చేసుకుంటాను....

**ఆపుదలలు*
జలజాతాసనముఖ్యదైవతశిరస్సంలగ్న
కోటీరపంక్తులకు/
ఎవ్వాని పదాబ్జపీఠి కడునిగ్గుల్ గూర్చు/
తథ్సనిధిస్థలిన్ కూరుచుండి/ భవంబు పావనముగాదైవారగావించి/
నాతొలిజన్మమ్ముల కూడు పాపముల ఆదోళింపగా చేసెదన్....... 💐🙏🏻💐

NASA Mars




Gas burner cleaning




I and U can








ప్రవచనములు




Registers of dying




శర్మద

*శర్మద, యమదండ క్షత*

*వర్మద, నతి కఠినముక్తి వనితాచేతో*

*మర్మద, నంబు నివారిత,*

*దుర్మద, నర్మద దరించె ద్రోవన్ వటుడున్*

భాగవతంలో వామనావతార కథ లోనిది ఈ పద్యం.
తెలిసిన వారు సమూహంలోని అందరు సభ్యుల కోసం వివరించగలరు.

ముగ్గురు









ఉసిరికాయ పై దీపం ఎందుకు వెలిగిస్తారు?

కార్తీక మాసం లో ఉసిరికాయ పై దీపం ఎందుకు వెలిగిస్తారు?
వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే. దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి. అదే మానవ దేహం ప్రుధివీతత్వం. వైరాగ్యం తో కూడిన తైలం. నూనె కావాలి. ఇది జలతత్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. ఇది జలతత్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశ తత్వం. వెలిగించడానికి అగ్ని కావాలి. వెలిగించిన తర్వాత ఆ దీపం ఆఖండంగా వెలగడానికి గాలి కావాలి. అది వాయు తత్వం. ఇలా పంచ తత్వాలతో కూడినదే దీపం. మానవుని లో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరి పోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం. దేహంపై మమకారం వదిలి పెట్టడానికి, అఙ్ఞానం తొలగి ఙ్ఞానం పొందడానికి కార్తీక దీపం దానం చేస్తాము.
♦️💚♦️💚♦️💚♦️💚

**శివానందలహరి**

దశిక రాము**



**శ్లోకం-3**

**త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం**

**జటాభారోదారం చలదురగహారం మృగధరం**

**మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం**

**చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే**

భావం:
వేదములచేతెలియబడువాడు,మనోహరుడు,త్రిపురాసుర సమ్హారి,ఆది పురుషుడు,
మూడు కన్నులవాడు,గొప్ప జటాజూటము కలవాడు, కదలుచున్న పాము హారముగా ధరించినవాడు,మహాదేవుడు,
నాపై దయకలవాడు, పశుపతి, జ్ఞానమునకు ఆలంబనమైనవాడు, జగదంబతో కలిసినవాడు, అనుకరించుటకు శక్యం కానివాడు అగు దేవుడైన శివుడిని హృదయంలో సేవించుచున్నాను.
🙏🙏🙏

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

అంజనాగర్భసంజాత

అంజనాగర్భసంజాతరత్నమై
       అవనిపై నడుగుంచు ననఘుడతడు
వాయుదేవునిశక్తి వర్ధిల్లువజ్రమై
        భూమిపై వెలుగొందు పూజ్యుడతడు
భాస్కరు పాఠనాప్రతిభా పతాకమై
         క్ష్మాను రాజిల్లు సచ్ఛాత్రుడతడు
రామదూతగ ధర్మసామర్థ్యతేజమై
         లంకనేగాల్చుశౌర్యధనుడతడు

మంత్రిగా బంటుగా భక్తిమార్గదర్శ
కునిగ రామతారకమంత్రగోష్ఠిమసలు
ధన్యుగాబాధలన్బాపుమాన్యుడైన
హనుమకంజలిగావింతునాత్మశుద్ధి.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

దీపారాధన



*పెళ్లి అయిన స్త్రీలు దీపారాధన చేయాలి అంటే రోజూ తల స్నానం చేయాలా*?

ఇది సాధారణంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే అనుమానంతో రోజూ దీపారాధన చేయడం మానేస్తున్నారు..

వివాహం అయిన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పని లేదు, మాములుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి నిత్యా దీపారాధన రోజూ చేసుకునే పూజ చేయవచ్చు.. ఆడవాళ్లకు పాపిటలో గంగమ్మ నివాసం ఉంటుంది.. పాపిట లో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లి ని అక్కడ నిలుపుకొని పూజించి నట్టు అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నానం అవసరం లేదు..పాపిటలో కుంకుమ ధరిస్తే తల స్నానం తో సమానం.

అయితే ఏదైనా వ్రతం ,పూజ, ముడుపు, దీక్ష లాంటివి ఉన్నపుడు తలస్నానం చేసే చేయాలి.. ఆడవాళ్లకు బుధ, శనివారం, తలస్నానం చేయడం మంచిది, శుక్రవారం వ్రతాలు ఉన్నపుడు శుక్రవారం చేయవచ్చు, మైలు ఉన్నపుడు కచ్చితంగా, 1, 3, 4,5, రోజుల్లో తలస్నానం చేయాలి.. ఆ సమయంలో తిని తాగి మిగిల్చింది ఎవరికి పెట్టకూడదు.. అలా పెట్టడం వల్ల తిన్నవారికి పెట్టిన వారికి కూడా ఆర్ధిక ఇబంధులు వస్తాయి, ముఖ్యంగా భర్తకు పెట్టకూడదు.
మగవారు మాత్రం తలస్నానం చేసే పూజ చేయాలి.
Chandrasekharrallabhandi

జ్వాలా ముఖి శక్తి పీఠము

**దశిక రాము**

**మన సంస్కృతి సాంప్రదాయాలు**



జ్వాలా ముఖి శక్తి పీఠముపై భిన్నాభిప్రాయములున్నవి.కొందరు వైష్ణో దేవి శక్తి పీఠమని ఇచట సతీదేవి పుర్రె భాగము పడినట్లు మరియు ఆష్టాదశ శక్తి పీఠములలో ఒకటిగా తెలుపుతారు. ఈ తీరుగానే హిమాచల్ ప్రదేశ్ లోని ఖాంగ్రా జిల్లా నందు ఖాంగ్రా రైల్వే స్టేషనుకు 30 కి.మీ. దూరములో నున్న జ్వాలా ముఖీ 51 శక్తి పీఠములందు ఒకటి గాను ఇచట సతీదేవి నాలుక భాగము పడినట్లు గానూ భావిస్తారు. అందువలన వైష్ణోదేవి గురించి తెలుసుకున్న పిమ్మట జ్వాలా ముఖి గురించి కూడా తెలుసుకుందాము.

వైష్ణోదేవి శక్తి పీఠము:
తుహినాద్రి స్థితా మాతా జ్వాలా ముఖివిశ్రుతా జ్వాలా మాలా ప్రభాదేవి జ్ణాన వైరాగ్య వర్థినీ

వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఆష్టాదశ శక్తిపీఠముల(18)నందు ఒక ముఖ్య శక్తి పీఠం.ఈ పుణ్యక్షేత్రం
హిమాలయములలోని వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు. మరియు ఈ మాత జ్వాలా రూపములో ఉంటుంది కాబట్టి జ్వాలాముఖి అనికూడా పిలుస్తారు. ఈ ఆలయం జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో సముద్ర మట్టమునకు 5200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. దక్షయజ్ణము నందు దక్షునిచే అవమానింపబడిన సతీదేవి అగ్నిప్రవేశము చేసి ఆత్మాహుతి చేసుకొనిన పిమ్మట దుఃఖితుడైన శివుని ప్రళయ తాండవము నుండి లోకములను రక్షించుటకు శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రముతో సతీదేవి శరీరమును ఖండించినప్పుడు సతీదేవి పుర్రె త్రికూట పర్వతములలోని ఈ ప్రదేశమునందు పడినట్లు ఈ క్షేత్రము వైష్ణోదేవి శక్తి పీఠముగా వెలుగొందుచున్నట్లు పురాణ కధనము. శివుడు శక్తి పీఠములు అన్నిటికీ కాలభైరవుడిని క్షేత్ర పాలకునిగా నియమించాడు. అందువలన శక్తి పీఠములు అన్నిటిలోనూ క్షేత్ర పాలకుడైన కాలభైరవుని ఆలయాలు కలవు. ఈ కాల భైరవుని దర్శనము అనంతరమే యాత్ర పూర్తి అవుతుంది అలాగే ఇక్కడ కూడా క్షేత్ర పాలకునిగా భైరవుని ఆలయము ఉన్నది. ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది. దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేడిది. ప్రస్తుతం మార్గం సుగమంచేశారు. ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు. దర్శనానికి సుమారు 14 కి.మీ కొండ ఎక్క వలసి ఉంటుంది మార్గములో పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది. అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు. ఈ విషయంలో పురాణ ప్రవచనము మరియు గ్రంధ ఆధారములున్నవి.
ఆగేవాలే బోలో జైమాతాకీ
పీఛేవాలే బోలో జైమాతాకీ పాల్కీవాలే బోలో జైమాతాకీ
ఘోడేవాలే బోలో జైమాతాకీ అంటూ యాత్రికులు చేసే నినాదాలతో తోటి యాత్రికులు శృతి కలపకుండా వుండలేరు..
మరియొక కధనము త్రేతాయుగమునుండి వైష్ణోదేవిపై ప్రచారములో నున్నది. ఆ కధనము ప్రకారం వైష్ణోదేవిని లక్ష్మీ స్వరూపమని, పార్వతీ స్వరూపమని అంటారు . కానీ మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి ముగ్గురి తేజోమయ స్వరూపం వైష్ణోదేవి. పూర్వము అసురుల బాధలు ఎక్కువగా వుండి. వారితో పోరాడి భూలోకంలో ధర్మాన్ని ప్రజలని రక్షించుటకు జగన్మాతలు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింప చేయ సంకల్పించి ఒక అందమైన యువతని సృష్టించి ఆ యువతిని భూలోకంలో రత్నాకరసాగర్ అనే ఆయనకి విష్ణు అంశతో పుత్రికగా జన్మించి ధర్మ కార్యాలు చేయమని, ఆధ్యాత్మిక పరిపక్వత చెందిన పిమ్మట శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయనైనది.
వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమై ఆధ్యాత్మిక ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో చేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి రాగా వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే కోరిక తీరలేదు.
బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించ మని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, కష్టాలు తీర్చమని ఆదేశించాడు. శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో తన తపస్సు కొనసాగించింది. ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.
కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకు రావటానికి తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు. ఇలా ఉండగానే శ్రీధరుడు అనే వైష్ణవి భక్తుడు
ఒకసారి ఊరందరినీ భోజనానికి ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ ని, భైరవనాధ్ తో సహా మిగతా శిష్యులను భోజనానికి ఆహ్వానించాడు. భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినలేదు. భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్ళి తన తపస్సును కొనసాగించింది.. భైరవుడు ఆమెని వదలకుండా వెంటరాగా. బాణగంగ, చరణపాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంమీదపడింది.
అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధించాడు.. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.
తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు(అక్కడివారు వాటిని పిండీలంటారు)
ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

కాత్రా రైల్వేస్టేషను నుండి చెక్ పోస్ట్ వరకు ఆటోలో చేరుకొని ఆచటి నుండి కొండపై ఉన్న వైష్ణోదేవి గుడికి సుమారు 14 కి.మీ కాలినడకన, గుర్రములపై వెళ్లవచ్చును మరియు హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. హెలీకాప్టర్ పై కొండపై దిగిన పిమ్మట సుమారు రెండు కిలోమీటర్లు దిగువకు నడక, లేదా గుర్రాలమీద, పల్లకిల్లో కొండ దిగవలసి ఉంటుంది. వాతావరణం బాగా ఉంటేనే హెలీకాప్టర్ సర్వీసు ఉంటుంది. చెక్ పోస్ట్ నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సతీదేవి యొక్క తల భాగము పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠా లన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంత మైనదిగా భావిస్తాయి. గృహలో జ్వాల మండుతూ ఉంటుంది.అది ఎన్నివేల ఏళ్లనుండి అలా మండుతూందో ఆ జ్వాల భూమిలోనుండి ఎలా వస్తూందో కూడా తెలియదు. ఇచట మాతా వైష్ణోదేవి దేవస్థానం వారు అద్దె ప్రాతిపదికపై రూములు లేదా డార్మెటరీ కేటాయిస్తారు.

జ్వాలాముఖి : 51 శక్తి పీఠములలో ఒకటిగా చెప్పబడుతున్న జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములో ఖాంగ్రా జిల్లాలో ఖాంగ్రా రైల్వే స్టేషనుకు 30 కిలో మీటర్ల దూరములో నున్న ఒక పట్టణము. జ్వాలాముఖి జ్వాల రూపములో నున్న ఒక పవిత్ర ప్రఖ్యాతి పొందిన దేవాలయము. రాకా భూమి చందన్ అనువారిచే ఖాంగ్రా నందు కనుగొనబడి వారిచే అదే స్థలములో దేవాలయము నిర్మించబడినది. అటు పిమ్మట ఈ ఆలయము గోపురము మరియు శిఖరములతో అందమైన మడత వెండి పలేకలతో కూడిన తలుపుతో నవీకరించబడినది. ఇచట సతీదేవి నాలుక భాగము పడినట్లుగానూ రాళ్ళ మధ్య నుండి వెలుగొందు జ్యోతుల రూపములో దేవి దర్శనము ఇచ్చును. ఈ గుడిలో విగ్రహము లేదు కానీ రాళ్ళ పగుల్ల నుండి వచ్చు జ్వాలల రూపములో మాత్రమే దేవి దర్శనము ఇచ్చును. ఈ గుడిలో ఒక పెద్ద ఇత్తడి గంట పెద్ద మండపములో కట్టబడి ఉన్నది, అర్చనలు హారతులు ఆలయము మధ్య భాగములో నాలుగు స్తంభములపై పై కప్పుతో నున్న ఒక చిన్న గొయ్యి నందు కల జ్వాలలకు సమర్పింతురు. చిక్కటి పాలు, ఆయా రుతువులలో లభించు పండ్ల తోనూ నీరు తోనూ దేవికి నైవేధ్యము సమర్పింతురు. ఆలయములో వస్త్రములతోనూ మరియు ఆభరణములతో గల ఒక యంత్రమును దేవతారూపముగా మంత్రములతో స్మరించేదరు. రోజుకు అయిదు పర్యాయములు హారతి నిచ్చేదరు. ఉదయము 11 గంటలకు సాయంత్రము 6 గంటలకు ఇచ్చు హారతి సమయమునందు ఆలయము తెరచి ఉంచేదరు. మొఘలాయి రాజు అక్బరు ఈ ఆలయమునం

దలి జ్యోతులను ఆర్పివేయుటకు ఇనుపచట్రముతో కప్పి మరియు నీరు పోయుటద్వారాను ప్రయత్నించి విఫలుడైనాడు. అటు పిమ్మట అక్భరు అమ్మవారికి ఒక బంగారు ఛత్రము సమర్పించినాడు. కానీ అక్బరు అమ్మవారికి చేసిన అపచారము వలన అమ్మవారి శక్తివలన ఆ బంగారు ఛత్రము మరియొక లోహముగా మారిపోయినది. అది ఎట్లు మారినది ప్రపంచమునకు ఇప్పటికీ ఆగమ్య గోచరము. గోపురమునకు మహారాజా రంజిత్ సింగ్ బంగారు పూత పూయించినాడు. ఆలయమునకు కొద్ది అడుగుల పైన ఆరు అడుగుల లోతైన గొయ్యి ఆ గోతి అడుగు భాగమున వేడినీటి ఊట కల ఒక చిన్న గొయ్యి ఉన్నది.

న్యూఢిల్లీ నుండి వారమునకు మూడు మార్లు గల గగ్గల్ విమానాశ్రయమునకు విమానముపై ప్రయాణించి 46 కి.మీ దూరములో నున్న జ్వాలా ముఖి చేరవచ్చును. పఠాన్ కోట రైలు మార్గముపై చెరీ ఆచటికి 123 కి.మీ దూరములో నున్న కాంగ్రా రైల్వే స్టేషనుకు కొండ ప్రాంతపు రైలు పై ప్రయాణించి ఆచటినుండి జ్వాలాముఖి చేరవచ్చును. లేదా బస్సుపై పఠాన్ కోట నుండి ఖాంగా చేరి ఆచటినుండి జ్వాలాముఖి చేరవచ్చును.
🙏🙏🙏
సేకరణ
*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

దశిక రాము**



*జయ జయ జగదంబ శివే*
*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*
*జయ జయ మహేశదయితే*
*జయ జయ చిద్గగన కౌముదీధారే||*

🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

**మూకపంచశతి**

**ఆర్యాశతకం**

🌹3.
**చింతిత ఫల పరిపోషణ**

**చింతామణిరేవ కాంచినిలయామే**
       
**చిరతర సుచరిత సులభా**
       
**చిత్తం శిశిరయతు చిత్సుధా ధారా౹౹**

  🌺భావం:కాంచీనగరవాసిని యగు శ్రీకామాక్షీ దేవి, తనభక్తులు మనస్సు లందు చింతించిన అభీష్ట ములన్నింటినిసత్వరమే తీర్చు చింతామణి . అంతియేగాక చైతన్యామృత ప్రవాహరూపిణి యగు కామాక్షి మోక్షమును కూడా ప్రసాదించును. చిరకాలముగా చేసిన సత్కర్మాచరణమువలన అమ్మపట్లభక్తి , తద్వారా చిదానందానుభూతి లభించగలదు. చైతన్య సుధాధారాస్వరూపిణి యైన కామాక్షి నా చిత్తమును చల్లబరుచుగాక !

🙏అమ్మా ,కామాక్షీ !మా మనోవ్యధలన్నింటినీ శమింపజేసి ,మమ్ము ల ప్రశాంతచిత్తుల జేయుమమ్మా🙏

🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱

   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹

సశేషం....

🙏🙏🙏
సేకరణ

హిందూ సాంప్రదాయాలను
పాటిద్దాం
మన ధర్మాన్ని రక్షిద్దాం

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

*ధార్మికగీత - 14*


                   
                                     
         *శ్లో:- నభసో భూషణం చంద్ర: ౹*
                 *నారీణాం భూషణం పతిః ౹*
                 *పృథివ్యా: భూషణం రాజా ౹*
                 *విద్యా సర్వస్య భూషణమ్ ౹౹*

                                   
భూషణమౌను చందురుడు
           పూరిత తార నభంబు కెప్పుడున్
భూషణమౌను నాథుడిల
          పూతకులాంగన పుణ్యవనితకున్
భూషణమౌను రాజు జన
           పూరిత భూమికి పాలనంబునన్
భూషణమౌను సర్వులకు
           భూతలమందున విద్య యెప్పుడున్


       గోపాలుని మధుసూదన రావు

హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరినీనామమహత్త్వము
హరిహరి పొగడంగవశమె హరిశ్రీకృష్ణా
 +91 99595 36545: 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

Not_Easy_to_be_a_Teacher

#
😂😂🤣🤣😜😜😂🤣😜

*Teacher:* ''Construct a sentence using the word "sugar''
*Pupil:* ''I drank tea this morning.''
*Teacher:* ''Where is the word sugar.''
*Pupil:* ''It is already in the tea..!!''

*Not Easy to be a Teacher  !!!!!*

*TEACHER*: Our topic for today is Photosynthesis.

*TEACHER* : Class, what is photosynthesis?
*Student*: Photosynthesis is our topic today.

*Not Easy to be a Teacher  !!!!!*

*TEACHER* : John is climbing a tree to pick some mangoes. ( Begin the sentence with Mangoes)
*Student* : Mangoes, John is coming to pick you...

*Not Easy to be a Teacher  !!!!!*

*TEACHER* : What do you call mosquitoes in your language?
*Student*: We don't call them, they come on their own...

*Not Easy to be a Teacher  !!!!!*

*TEACHER* : Name the nation, people hate most
*Student*: Exami-nation...

*Not Easy to be a Teacher  !!!!!*

*TEACHER* : How can we keep our school clean?
*Student*: By staying at home...

*Not Easy to be a Teacher  !!!!!*

*TEACHER* : One day our country will be corruption free. What tense is that??
*Student*: Future impossible tense...

*AND THE STRUGGLE CONTINUES!!!!!

God Bless Our Teachers

 😂😂

సర్వరోగ నివారిని

సర్వరోగ నివారిని పేరుతో ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసిన మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు. అదీ ఆగిపోయింది.

తరువాత నీళ్ళ రాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్ళు తాగితే రోగాలు మాయం అన్నాడు. అదీ పోయింది.

పశువుల మాదిరి పచ్చి కూర గాయలు తింటే బలమని ప్రచారం చేశాడు. అదీ పోయింది.

ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటె కొవ్వు తగ్గుద్దని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొకాయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండీ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము వారేమో యోగా చెయ్యండి రొగాలు మటు మాయమంటుంది.

ఆ మధ్య, అంటే చాన్నాళ్ళ క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజు గారు వచ్చి, ‘ఉప్పా..! మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులూ ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులూ ఉప్పు తినట్లేదు. మరి మనుషులెందుకు ఉప్పు తింటున్నారు? ఛీ ఛీ’ అన్నాడు. జనమంతా ఉప్పుని విసిరికొట్టారు.

అంతటితో ఊరుకున్నాడా? ‘నూనా, నెయ్యా - మీరంతా నూనె తాగుతున్నారా? నెయ్యి తింటున్నారా?’ మళ్ళీ సేమ్ డైలాగ్ ‘అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా?, అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా?’ అన్నాడు.

నూనె చుక్క లేకుండా బజ్జీలూ, గారెలూ, పకోడీలు అనబడే పిండి వంటల్ని ఎలా వండుకోవాలో జనాలందరికీ వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పాడు కూడా. సరే అని జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి, చుక్కనూనెతో తాళింపులు మొదలు పెట్టారు...!

జనాలంతా ఒక పక్క ఎండు రొయ్యలై, బుద్ధిగా మాటవినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక, ఒకానొక మంచిరోజు చూసుకుని కృష్ణానది పక్కన మాంఛి స్థలంలో ‘ప్రకృతి ఆహార ఆశ్రమం’ అని ఒకటి మొదలైంది.

ఇంకేఁవుందీ?రోజుకింత, నెలకింతని ప్యాకేజ్ రూపంలో వసూళ్లు చేస్తూ ప్రజలకి ఉప్పూ, నూనె లేని విందులు చేస్తూ, మూడు పచ్చి కూర ముక్కలూ ఆరు ఆకుకూర రసాలతో నిత్యనూతనంగా విలసిల్లుతుంది...!

*

సరే ఇది ఇలా ఉండగా, ఇంకొకాయన ఎవరో రాగి చెంబులంట.. రాగి చెంబుల్లో నీళ్ళు నింపి చంద్రుడి ఎదురుగా పెట్టి, తెల్లారి ఆ నీళ్ళు తాగితే అసలు చావే రాదని ఘంటాపథంగా చెప్పాడు. ఇంకేవుంది, కొట్లలో పడి రాగి చెంబుల వేట...! కాస్త గట్టి బుర్రోడు, గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలించి, అతుకేయని రాగి చెంబు అన్నాడు..! షాపుల్లోకెళ్ళి లిప్ స్టిక్ వేసుకున్న పెదాలతో రాగి చెంబులున్నాయా అని నాజూగ్గా అడగటం మొదలైంది.

*
అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్ళు తాగుతూ, ఉప్పు, నూనె, పులుపూ, తీపీ లేని రాజు గారి వంటలు తింటూ, రెండు వందలేళ్ళు గ్యారంటీ అనుకుంటున్న దశలో గబుక్కున మళ్ళీ కృష్ణాజిల్లా నుంచే మహారాజశ్రీ మాచినేని ఉద్బవించారు!

“నూనె మానేసారా? పిచ్చోల్లారా! మిల్లులో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి, ఇక చూడండి!’ అన్నాడు. “నేను చెప్పింది తప్ప మీరు ఇంకేవీ తినకూడదు...! నో నో అంటే నో…!” అన్నాడు కూడా. ఇంకేఁవుంది, కొబ్బరి చిప్పలు సంచిలో యేసుకుని గానుగలంట బడ్డారు జనం...! మాచినేని ప్రొడక్ట్స్ మనకందుబాటులోకొచ్చే మంచిరోజు కోసం మనమంతా ఎదురు చూద్దాం...!

*
సీమ నుంచో, కర్నాటక నుంచో స్వతంత్ర శాస్త్రవేత్తనంటూ (అనుకుంటూ) ఇంకొక సామొచ్చి, ‘పురుగుమందులు తింటున్నారా? ఇళ్ళల్లో రోగాల పంట పండిస్తున్నారా?‘ అంటూ జనాలను ఆహార జ్ఞాన దారుల్లో పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు. ‘పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండీ! మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి!’ అని ఆషాడ మాసం డిస్కౌంట్ లెక్క ప్రజలకి ఆరోగ్య విజ్ఞానాన్ని చవగ్గా పంచి పెడుతున్నాడు.

‘చిరు’ ధాన్యాలండోయ్, ‘చిరు ధాన్యాలు’, ‘సిరి ధాన్యాలు’ అంటూ, ‘పాలు తాగితే హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయి ఛస్తారు, సిరి ధాన్యాలు తినండి - చావకుండా కలకాలం బ్రతకండి’ అంటున్నాడు. ఇంకేఁవుంది, తెల్లటి మొలకొలుకల అన్నం, కర్నూలు సోనా బియ్యపు అన్నం తినే బేబక్కాయిలంతా “సామలున్నాయా? అరికలున్నాయా? సొజ్జలున్నాయా?” అని షాపులాల్లని పరుగులు దీయిస్తున్నారు.

*
వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువా అంటూ, ''మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం'' అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు, పురావస్తు గృహంలో నిద్ర లేచి మట్టి కుండ యాష్ ట్యాగ్ అన్నాడు.

***
విచిత్రం ఏంటంటే, వీళ్ళెవరూ డాక్టర్లు కాదు. ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులని మాత్రం ధాటీగా విమర్శిస్తారు.

ఆ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కానీ, ఈ వినే జనాలు కానీ మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే కానీ, ‘పురుగు మందులని బ్యాన్ చేయమ’ని ప్రభుత్వాలను అడగరు.

ఆరోగ్యానికి హానికదా ‘లిక్కర్ బ్యాన్ చెయ్యండీ’ అని అస్సలు అడగరు.

ధూమపానం చెరుపు చేస్తుంది కదా, ‘సిగరెట్లు బ్యాన్ చెయ్యండీ’ అని కూడా అడగరు.

చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారనీ, వీళ్ళు చెప్పారనీ ఆరోగ్యం కోసం చెంబులేసుకుని, సంచులేసుకుని పరుగెడతారు?

ఇకనయినా పరుగులాపి ప్రంశాతంగా జీవించండి.
మన పూర్వీకులు అన్నీ తిని చక్కగా పని చేసుకున్నారు.
మనం పని మాని ఇలాంటి వాటి వెనుక

*ఓం నమో వేంకటేశాయ



సందేహం;- తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి అవతార రహస్యం వివరించండి.

సమాధానం;- బ్రహ్మాండ పురాణంలోని శ్రీవేంకటాచల మహాత్మ్యంలో శ్రీవారి అవతార గాథ వివరించబడింది.

ఒకనాడు క్షీర సాగరంలో శ్రీమన్నారాయణుని దర్శించడానికి నారద మహర్షి వచ్చాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు. *వత్సా! శ్రద్ధగా విను! నీవు ముల్లోకాలలో నాకు వాస యోగ్యమైన స్థానమేదో చెప్పు*. అప్పుడు నారద మహర్షి దృష్టి సారించి *ప్రభూ! భోలోకంలో తిరుమల ప్రాంతమే మీకు నిత్య నివాస యోగ్యం* అని చెప్పాడు. వెంటనే శ్రీహరి *అనంతా! నారదుడు చెప్పిన ఆ ప్రాంతంలో నీవు పర్వతంగా ఉండి, నన్ను సేవించు* అని ఆదిశేషునికి ఆజ్ఞ ఇచ్చాడు. శేషుడు తన పడగలతో తిరుమలలో ఒక కొండగా వెలిసి, శ్రీహరి కోసం నిరీక్షించాడు.

అపుడు శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు.

*అహంహి సర్వజంతూనాం దృష్టి గోచరతాం గతః*
*వసిష్యామిశ్రియా సార్ధం దదామీష్టాని దేహినామ్*

నేను సర్వ ప్రాణులకు నేత్ర గోచరుడనై శ్రీదేవితో తిరుమలలో నివసిస్తాను. ప్రాణుల అభీష్టాలను తీరుస్తాను.

ఈ తన సంకల్పాన్ని ప్రకటించి, బ్రహ్మాది దేవతలతో పరివారంతో శేషాచలానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇంతలో భృగు మహర్షి శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి తనకు స్వాగత సత్కారాలు సరిగా అందలేదని కోపించి శ్రీహరి వక్ష స్థలాన్ని కాలితో తన్నడం, వక్ష స్థల లక్ష్మి అలిగి భోలోకంలో తిరుమల సమీపంలోని నారాయణ వనానికి రావడం, శ్రీనివాసుడు తిరుమల చేరడం, ఆకాశరాజు ద్వారా పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరగడం, ఆ తర్వాత ద్వాపరాంతంలో శ్రీకృష్ణ నిర్యాణాంతరం, శ్రీహరి అర్చావతారంలో స్వయం వ్యక్త పరబ్రహ్మగా, ఆపద మొక్కులవాడుగా, గోవిందుడుగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా విశ్వ ప్రభువు కావడం, తిరుమల కలియుగ వైకుంఠంగా భాసిల్లడం ఇవన్నీ శ్రీవారి దివ్య వైభవ లీలా విలాసాలే.

*గోవిందా, గోవింద*

భోజన మహాత్మ్యం



             @@@

మీరు మీ తాతయ్య తరంవారిని వారి కాలంలో బంధుత్వాలు, మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉండేవో ఒకసారి అడిగి చూడండి. మా చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు. వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి. ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు. ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు. ఇల్లంతా వెతికినా కనిపించవు. అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు. కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు. ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి. బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు. 

రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది. ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి. ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది. ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది. డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది. ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ, అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు.

ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా, ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు. మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది. ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం, భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము. మనుషుల మధ్య ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది. 

సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు. వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ, తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు. 

అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా, కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి. చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు. ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు! అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే అమృతం లాంటిది.
👫+👩‍🎤+🚘+....... +

కొందరికి తల్లితండ్రులను పలకరించే తీరికలేని సంపాదనలో ఉన్నారు.

*ధర్మం.....*



అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని.. అది తప్పు.. ధర్మం దానంతట అదే గెలవటం కాదు.. నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి.. అర్థం కాలేదా...

అయితే రండి... ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడండి..

త్రేతాయుగంలో రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.. రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు. ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి. నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు, యద్ధంలో గెలిచాడు.. ధర్మం గెలిచింది...

ద్వాపరయగంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఓక సామాన్య మానవుడు లా యుద్దాన్ని చూడలేదు.. ధర్మం చూసుకున్నాడు. పాండవుల పక్షాన నిలుచున్నాడు. అర్జునుడికి రథ సారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, దాని పేడ ఎత్తేశాడు. స్నానాలు చేయించాడు.
ఆ యుద్ధంలో రథాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటాలు వినపడవు గనుక అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రధాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు.. అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు... అవన్ని ధర్మం కోసమే చేసాడు. ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది..

కలియుగం ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే వున్నాం.. ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే వుంది.. నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది.. ఆచరిస్తే ధర్మం అవుతుంది. అది భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుంది.

అదే నువ్వు నా, ని, తన, మన బేధాలను పక్కన పెట్టి న్యాయం అలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది, తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది..

మన ధర్మాన్ని కాపాడుకుందాం. మన బావితరాలకు అందిద్దాము...

వీరబ్రహ్మేంద్రస్వామిజీ

వీరబ్రహ్మేంద్రస్వామిజీ చెప్పిన ఆత్మ కథ :
    1.నా పేరు బహురూపవతి అంటే మాయ
    2.నా భర్త పేరు గునశూన్యుడు అంటే పరమాత్మ
    3.నాకు 3 మగ బిడ్డలు అంటే శాంతం, క్షమ, పరోపకారం
    4.నాకు 6 అడబిడ్డలు అంటే కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మొహం.
    5.సప్త సముద్రాలకు ( మూలాధార, స్వాధిష్టాన, మనిపుర, అనహద, విశుద్ద, ఆజ్ఞ, సహస్ర ) అవతల కొండపై కొండలను అధిగమించి రావాలి. పైన 7 వ కొండ(సహస్రచక్రం) ఉంటుంది. నిటారుగాను, నునుపుగాను ఉంటుంది. దానిని ఎవరూ ఎక్కలేరు.
    6.దాని క్రింది భాగాన 2 రెక్కలు(రేచక, పూరకాలు) గల హంసను(ముక్కు) ఎక్కితే అది పైకి తెచ్చి విడుచిపెడుతుంది.
    7.ఆ కొండపైన మధ్య భాగంలో(మాడు - ఋషులు ముడివేసే స్తానం) పచ్చగా ప్రకాశిస్తున్న నా పర్ణశాల ఉంటుంది.
    8.దానిని చేరుకోవాలనే వారికి 4 నదులు(ధర్మం,అర్థం, కామం, మోక్షము) అడ్డంగా వస్తాయి. ఆ నదులను అవలీలగా దాటడానికి నేను 4 (భక్తి, విశ్వాసం,   జ్ఞానం, నామస్మరణ ) వంతెనలను నిర్మించాను. ఆ వంతెనను దాటిన వారు నన్ను చేరుకోగలరు.
*****************

పరిపూర్ణ సంతోషం

కాళీమాత ఆలయం లో ఓ రోజు ప్రసాదం గా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు లడ్డూ కి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారి కి ఏం చేయాలో తెలీలేదు.
"చీమలను చంపకుండా ఎలా?"
అని ఆలోచనలో పడ్డారు.
వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు.
అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి.వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.
ఇక ఇటు రావు అని సూచించారు.
పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారి లో చక్కెర పొడి చల్లారు. ఆ పొడి ని చూడటం తోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి.
సమస్య కొలిక్కి వచ్చింది.

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.
 "మనుషులూ ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్య లోనే విడిచి పెట్టి మరొకటేదైనా దారి లో కనిపిస్తే దాని తో సరిపెట్టుకుంటారు, తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు...." అని చెప్పారు.
తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.
మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకొనే సాధన మొదలు పెడతాము.
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంత వృధా చేసుకొంటాము.
తీయగా ఉందన్న చక్కెర తో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.
లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.
ధర్మో రక్షతి రక్షితః
సర్వే జనా సుఖినోభవంతు

See sun light సూర్య దేవాలయం








*రాబోవు తరాల సహజీవనం*

*బిగ్ బాస్ షో* -- *రాబోవు తరాల సహజీవనం*
*******
ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని
ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?

ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో "వ్యభిచార ముఠా గుట్టు రట్టు" అని వార్త వస్తుంది.

కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు.

రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన "షో" ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం

*BIG BOSS. BIG BOSS*

*ఎవడీ BIG BOSS ?*
*ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?*
*ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?*
*ఎవరి కోసం వచ్చాడు ఈ BIG BOSS ?*
*మన ఇంటికే ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?*
*వీడి విష సంస్కృతి ఏమిటి ?*

  ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు .
విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు .

*ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG BOSS* .

బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు .

మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు .
మరి
*మీరు ఏ నాడైన ఆలోచించినారా?*
మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి .

ఈ BIG BOSS లో
పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు .
ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు .
మరి
పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ?
*ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?*
ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ?
ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు .
*ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం* .
మరి
భవిష్యత్తులో
మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ?
మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , *అనుమతిస్తారా ?*
యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ?
మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి *ఒప్పుకుంటారా?*
ఎలా చూస్తారండి ఈ దరిద్రపు Big Boss ని .
కాస్త ఆలోచించడి .
అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు .
మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి .
*మేలుకోండి*
మీ కుటుంబాలని కాపాడుకోండి .
గత కొన్ని సంవత్సరాలుగా మన T. V. తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి .
విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ?
BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు .

*చూస్తారా ? చూస్తారా ?*

*🚩👨‍👨‍👦‍👦సగటు భారతీయుడు బాధతో..👨‍👨‍👦‍👦
దీనినే స్లో పాయిజన్ అంటారు. మంచి విశ్లేషణ. ఇది మన సంస్కృతిపై దాడి. మన మనసులపై తెలియని దాడి. కనీసం మనం బహిష్కరిద్దాం. మనకు తెలిసిన వారికి ఈ విషయాలు తెలుపుతూ బహిష్కరిద్దాం అని సూచిద్దాం.

సేకరణ

హవిస్సు

హవిస్సు గురించి కంటికి కనపడదు. మరి దానిని ఎలా గుర్తించాలి రేడియో తరంగాల వలె ట్యూన్ చెయ్యాలి. ఏ స్టేషను కావాలో. ముందుగానే నిర్ణయించుకొని. దీనిని స్పష్టంగా గ్రహించాలి అంటే సూర్యశక్తియే హవిస్సు మరి మనం ఎందుకు చెయ్యాలి. అనగా మనం వకు స్థిరమైన బందువునుండి ఆసనం పై వేసుకొని మనస్సులో యున్న అగ్ని చైతన్య పరచిన అది హవిస్సు గాని మారును. ఉదాహరణ మనలో అగ్ని కలదు. అది అందరికీ తెలిసినదే అక్షరం లో కూడా శబ్ద రూపంలో మనలోయున్న అగ్ని మండుచున్నది. యిదే అక్షర శబ్ద శక్తిని సాధన చేయుట వలన హవిస్సు అనగా రజో గుణం వలననైన అగ్ని చైతన్య మగును. ఆ అగ్ని రూపమే ర వద్ద రూపంలో యున్న ఈ అనే శక్తి. యిక గాయత్రీ మంత్రం లో రకారము రేపు వున్న స్థానంలో హవిస్సు కారము ః విసర్జించి వాడుట ఛందస్సు గా తెలియును ఛందస్సు అనగా శబ్ద లక్షణ కాంతి అగ్నితో గూడి వ్యాప్తిచెవ్యాప్తిచెదుట. అనగా నఖ శిఖ పర్యంతం వ్యాప్తి యని హయబాహ్యంలో గూడా మనం చేసే శబ్ద అగ్ని లక్షణము నకు చేరుట అనగా అట్టి వస్తు తత్వమును చేరుట యని.

పంచదశాక్షరీ మంత్ర రహస్యం

శ్రీ మాత యొక్క పంచదశాక్షరీ మంత్ర రహస్యం ...!?

ఈ విషయాన్ని గూర్చి శంకరులు, "సౌందర్యలహరి" లోని 32 వ శ్లోకాన్ని, ఇలా రచించారు,

శివ శ్శక్తిః కామః - క్షితి రథ రవి శ్శీతకిరణః
స్మరో హంస శ్శక్ర - స్తదను చ పరామారహరయః
హ్యమీ హృల్లేఖాభి -రవసానేషుఘటితాః 
భజన్తే వర్ణాస్తే - తవ జనని ! నామావయవతామ్

"ఈమ్" కామకళా బీజము. ఆ బీజాన్ని జపించి, 
"హ-స-క-ల-హ్రీం, హ-స-క-హ-ల-హ్రీం, స-క-ల-హ్రీం" అనే పంచదశాక్షరీ మంత్రముతో అమ్మవారిని ఆరాధించాడు విష్ణువు.

దీనినే, "హాదివిద్యా" అంటారు.

ఇక మన్మధుడు అయితే, " క-ఏ-ఈ-ల-హ్రీం- ,
హ-స-క-హ-ల-హ్రీం, స-క-ల-హ్రీం" అన్న కాదివిద్యా మంత్రముతో అమ్మవారిని ఆరాధించాడు.

ఈ హాదివిద్యా, కాదివిద్యా, వామకేశ్వరతంత్ర గ్రంధములో చెప్పబడ్డాయి.

1) మొదటి ఖండము, వాగ్భవ కూటము - అగ్ని దేవతాక ఖండము ( క-ఏ-ఈ-ల-హ్రీం )

2) రెండవ ఖండము, కామరాజ కూటము-
 సూర్య దేవతాక ఖండము ( హ-స-క-హ-ల-హ్రీం )

3) మూడవ ఖండము, శక్తి కూటము-
 చంద్ర దేవతాక ఖండము ( స-క-ల-హ్రీం )

ఈ యొక్క మంత్ర రాశిని, ఈ శ్లోకము ద్వారా, శంకరులు ఎలా నిక్షిప్తం చేశారో ఇప్పుడు గ్రహిద్దాం. ( హాదివిద్యా ) (కొందరి వాదన ప్రకారము)

శివ = హ , శ్శక్తిః = స, కామః = క, క్షితి = ల ( హ-స-క--ల- కలిసి ఒక వర్గము )

రవిః = హ , శ్శీతకిరణః = స, స్మరః = క, హంసః = హ , శ్శక్రః = ల ( హ-స-క-హ-ల- కలిసి ఒక వర్గము )

పరా = స, మారః = క, హరి = ల.
( స-క--ల- కలిసి ఒక వర్గము )

ఈ వర్గములకు చివర " హ్రీం " చేర్చాలి.
( ఈ మంత్రాన్ని లోపాముద్రాదేవి అర్చించిందని చెపుతారు.)

కూటము అనగా ఏమిటి...!? కూటము అనగా సమూహము.ఎన్ని సమూహాలు ఉన్నాయి...!?

మన ఉపాదిలోనే అనగా శరీరంలోనే మరియూ ఈ ప్రపంచములోనూ, ఎన్నో కూటములు ఉన్నాయి.

 శ్రీ లలితా సహస్రనామములో వశిన్యాది వాగ్దేవతలు, మూడు కూటముల గురించి, కుండలినీ గురించి ఇలా ప్రస్తావించారు.

"శ్రీమద్వాగ్భవకూటైకస్వరూప ముఖ పంకజా,
కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ, 
శక్తి కూటైకతాపన్న కట్యధోభాగధారిణీ....."

"కులామృతైకరసికా, కులసంకేతపాలినీ,కులాంగనా, కులాంతస్ధా, కౌళినీ, కులయోగినీ, అకులా, సమయాంతస్ధా, సమయాచారతత్పరా, మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ, మణిపూరాంతరుదితా, విష్ణుగ్రంధి విభేదినీ,అజ్ఞాచక్రాంతరాళస్ధా రుద్రగ్రంధి విభేదినీ, సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ, తటిల్లతా సమరుచిః,ష్షట్చక్రోపరిసంస్ధితా, మహాశక్తిః కుండలినీ" బిసతంతు తనీయసీ"

వాక్కు ముఖము ద్వారానే వెలువడుతున్నది కనుక, ముఖము అంతా వాగ్భవకూటైకస్వరూపమే.
కంఠము నుండి కటి వరకు మధ్యకూట స్వరూపము. కటి అధోభాగము శక్తికూటము.

ఈ మూడు కూట స్వరూపములుగా అమ్మవారు మన దేహములోనే ఉన్నారు.

ఈ మూడు కూటములే మనలోని, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు, సత్వ, రజో, తమో గుణాలు............. ( త్రిపుర సుందరి )

గ్రంధి అనగా ముడి. ఆ ముడి విడివడితేనే మనకు సఫలత. దుర్గామాత యొక్క కుండలినీ సాధన వల్ల, బ్రహ్మ గ్రంధి విడివడగానే, సాధకుడు త్రికాల జ్ఞాని అవుతాడు.

పంచదశికి "శ్రీం" బీజం చేరిస్తే, 'షోడశాక్షరీ' విద్య అవుతుంది.

ఇప్పుడు ఈ శ్లోకంలోని, 'కాది' విద్యను పరిశీలిద్దాం.

"శివ శ్శక్తిః కామః - క్షితి" : - 

శివః అనే శబ్దము త్రిపుర సుందరి ప్రకృతి అయిన 'క' కారమును, శక్తి అనే శబ్దము ప్రకృతి భూతమైన 'ఏ' కారమును, కామః అనే శబ్దము 'ఈ' కారమును, క్షితి అనే శబ్దము 'ల' కారమును సాంకేతికంగా తెలుపుతాయి. వీటి చివర ,-హ్రీం- , చేరుతుంది. (కనుక, క-ఏ-ఈ-ల-హ్రీం- )

అలాగే, రవిః = హ , శ్శీతకిరణః = స, స్మరః = క, హంసః = హ , శ్శక్రః = ల . వీటి చివర ,-హ్రీం- , చేరుతుంది. (కనుక, హ-స-క-హ-ల-హ్రీం- )

"తదను చ పరామారహరయః = "స-క-ల-".
 వీటి చివర ,-హ్రీం- , చేరుతుంది. (కనుక,స-క-ల-హ్రీం- )

ఈ బీజాక్షరమములే, శ్రీ మాత యొక్క స్వరూపము. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మన శరీరములు మాంస మయములు.దేవతా శరీరములు మంత్ర మయములు. మనవి రోమములు. అమ్మవారివి రశ్ములు ( కిరణములు) . అమ్మవారే పరబ్రహ్మ .

              శ్రీ శంకర భగవత్పాద విరచిత
                     
                          సౌందర్య లహరి.

సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.

శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌹🌹🌺🌹

తలుపులమ్మ తల్లి,

చల్లగా చూసే తలుపులమ్మ తల్లి, తూర్పుగోదావరి జిల్లా*

అమ్మవారు అనేక రూపాలతో కొలువై అనేక నామాలతో పిలవబడుతూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారు తలుపులమ్మ పేరుతో పూజలు అందుకనే క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా 'తుని' సమీపంలోని 'లోవ'లో కనిపిస్తుంది. అగస్త్య మహర్షికి ప్రత్యక్షమైన అమ్మవారు, ఆయన అభ్యర్థన మేరకు ఇక్కడ వెలిసిందని స్థల పురాణం చెబుతోంది.

లలితాంబికాదేవి మరో రూపమే 'తలుపులమ్మ తల్లి'గా భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ తల్లిని ఆరాధిస్తే ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక ఇక్కడి మరో విశేషం ఏమిటంటే వాహన ప్రమాదాల నుంచి అమ్మవారు రక్షిస్తుందని నమ్ముతుంటారు. అందువలన చుట్టుపక్కల ప్రాంతాల వారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగానే, ఇక్కడికి వచ్చి పూజ చేయిస్తారు.

అంతే కాకుండా ఇక్కడి రాళ్లపై తమ వాహనాల నెంబర్ రాస్తుంటారు. ఇలా చేయడం వలన అమ్మవారు తమ వాహనానికి ఎలాంటి ప్రమాదం జరక్కుండా కాపాడుతూ ఉంటుందని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో వాహనాలపై అమ్మవారి పేరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి పట్ల భక్తులకి గల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంటుంది.

తలుపులమ్మ లోవ... తూర్పు గోదావరి జిల్లా, తుని పట్టణానికి సమీపాన ఉన్న ప్రాచీన దేవస్థానం. తీగ కొండ, ధార కొండ...అనే రెండు గిరుల నడుమ రాతినే ఆలయంగా చేసుకుని అమ్మ కొలువైంది. మధ్యలో తలుపులమ్మ, ఒకవైపు సోదరుడు పోతురాజు...మరోవైపు అమ్మవారి ప్రతిరూపం! భక్తులు చెల్లించే ముడుపులూ మొక్కుబడులతో తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం తర్వాత అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేవస్థానంగా ఈ క్షేత్రం సర్కారువారి రికార్డులకెక్కింది.

*స్థల పురాణం.*

లలితాంబికాదేవి మరో రూపమే తలుపులమ్మ తల్లి అని భావిస్తారు. కృతయుగంలో అగస్త్య మహర్షి అమ్మవారిని ఇక్కడ పూజించినట్టు పురాణ కథనం. పర్వతరూపుడైన మేరువు తన శరీరాన్ని పెంచుకుంటూ పొతాడు. అలా, సూర్యభగవానుడి రథ మార్గానికి అడ్డుతగిలేంతగా పెరుగుతాడు. అదే కనుక జరిగితే అల్లకల్లోలమే. మహర్షులూ దేవతలూ ఆ పరిస్థితిని గమనిస్తారు. అగస్త్య మహాముని అంటే మేరువుకు మహాగౌరవం. దీంతో రుషులంతా అగస్త్యుడిని అశ్రయిస్తారు. ఎలాగైనా మేరువు రూపాన్ని తగ్గించమని మొరపెట్టుకుంటారు. అగస్త్యుడు ఆ కోరికను మన్నిస్తాడు. మహర్షిని చూడగానే మేరువు శిరసు వంచి నమస్కరిస్తాడు. ‘ఓ మేరునగధీరుడా! నేను తీర్థయాత్రలకు వెళ్తున్నా. తిరిగి వచ్చేంతవరకూ అలానే శిరసు వంచుకుని ఉండగలవా...’ అని అడిగాడు అగస్త్యుడు. మేరువు కాదంటాడా? ‘శిరోధార్యం!’ అంటూ దించిన తల ఎత్తలేదు. అతనిపై నుంచి నడుచుకుంటూ అగస్త్యుడు యాత్రలకు బయల్దేరతాడు. మహర్షి మార్గశిర బహుళ అమావాస్యనాడు కీకారణ్యంలోంచి ప్రయాణిస్తుండగా... సంధ్యాసమయం సమీపిస్తుంది. ఆహ్నిక విధుల కోసం జలవనరులేమైనా ఉన్నాయేమో అని వెదుకుతాడు. ఆ జాడే కనిపించదు. వెంటనే పాతాళ గంగను ప్రార్థిస్తాడు. గంగ పర్వత శిఖరాల మీద పెల్లుబికి ఒక లోయగుండా ప్రవహిస్తుంది. అగస్త్యుడు నిర్విఘ్నంగా సంధ్యావందనాన్ని పూర్తిచేసుకుంటాడు. అమాస చీకటి కమ్ముకోవడంతో, రాత్రికి అక్కడే విశ్రమిస్తాడు. గాఢనిద్రలో ఉండగా...కొండలోయలో దివ్య కాంతి ప్రసరిస్తుంది. వెనువెంటనే, జగజ్జనని లలితాంబికాదేవి ప్రత్యక్షం అవుతుంది. శిష్టరక్షణే ధ్యేయంగా తానీ ప్రాంతంలో సంచరిస్తున్నానని చెబుతుంది. ఆయురారోగ్యాలు ప్రసాదించే తల్లిగా ఇక్కడే కొలువుదీరమని వేడుకుంటాడు అగస్త్యుడు. కాలక్రమంలో ‘లోయ’ అన్నమాట ‘లోవ’గా మారింది. తలంపులను తీర్చే తల్లిగా, తలుపులమ్మగా అమ్మవారు పేరుతెచ్చుకున్నారు. ఇదీ స్థల పురాణం. మరో కథనం ప్రకారం - ఎన్నో సంవత్సరాల క్రితం... ఈ ప్రాంతంలో ఓ యువతి సంచరించేది. తలుచుకోగానే...ప్రత్యక్షమయ్యేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది. ఆమె పేరేమిటో ఎవరికీ తెలియదు. అంతా తలుపులమ్మ అనే పిలిచేవారు. కొన్నాళ్లకు ఆ దైవస్వరూపురాలు శిలారూపం దాల్చిందట!

*ఎన్నో నమ్మకాలు...*

తలుపులమ్మను ప్రయాణ అధిదేవతగా భావిస్తారు. ఆలయానికి కిలోమీటరు దూరం నుంచే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు రాళ్ల మీదా పరిసర నిర్మాణాల గోడల మీదా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్త వాహనం కొంటే అమ్మవారి సన్నిధిలో బండి పూజ చేయించాల్సిందే. లారీ డ్రైవర్లకైతే మరింత నమ్మకం. పలు లారీలమీద అమ్మవారి పేరు కనిపిస్తూ ఉంటుంది. ప్రమాదాల నుంచి వాహనాల్నీ వాహన చోదకుల్నీ తలుపులమ్మ తల్లి కంటికి రెప్పలా కాపాడుతుందని ఓ నమ్మకం. కొందరైతే కొండ మీద ఎత్తయిన ప్రాంతాల్లో వాహనాల నంబర్లు రాయిస్తుంటారు. ఎంత ఎత్తున రాస్తే, తల్లి అంత ఎత్తుకు తీసుకెళ్తుందని విశ్వాసం. మరో విశేషం ఏమిటంటే, తీగ కొండ-ధార కొండల మధ్య నిత్యం పాతాళం నుంచి వచ్చే నీరే భక్తుల దాహార్తిని తీరుస్తుంది. ఇందుకు దేవస్థానం లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న ట్యాంకుల్ని ఏర్పాటు చేసింది. ఏటా పది నుంచి పదిహేను లక్షల మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన సుమారు 50 అడుగుల అమ్మవారి విగ్రహం భక్తుల్ని ఆకర్షిస్తుంది. ప్రధాన ఆలయం దగ్గరున్న సుమారు 40 అడుగుల ఈశ్వరుని విగ్రహమూ చూపు తిప్పుకోనివ్వదు. ప్రసాదంగా ఇచ్చే గోధుమ రవ్వ లడ్డూ ఇక్కడి ప్రత్యేకత. భక్తుల సౌకర్యార్థం కొండపై కాటేజీలు నిర్మించారు.

*ప్రత్యేక పూజలు....*

అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున పంచామృతాభిషేకాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమినాడూ వేద మహాచండీ హోమం జరుగుతుంది. ఆషాఢ మాసంలో లక్ష కుంకుమార్చన చేస్తారు. ఒక ఆదివారం శాకాంబరిగా అలంకరిస్తారు. చివరి రెండ్రోజులు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. లోవ క్షేత్రం అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. తుని వెళ్లే మార్గంలో జగన్నాథగిరి గ్రామ కూడలి వద్ద దిగి, ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే తలుపులమ్మ లోవ చేరుకోవచ్చు. తుని ఆర్టీసీ కాంప్లెక్సుకు సరిగ్గా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది.

సున్న కవితా విన్యాసం*

*00000000000000000*

*సున్న పై ములుగు విశ్వ నాధ శాస్త్రి గారి కవితా విన్యాసం*

*00000000000000000*

*0* కి విలువెంత అని *పంతుల్ని* అడిగితే
*సున్నా* కి విలువేంటి? *శూన్యం* అంటాడు!

*0* లేకుండా
*పంతులూ* లేడు! ఏ *పండితుడూ* లేడు!

*అంకెల* దరిజేరి అది విలువలను పెంచు!
పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!

*సున్న* ప్రక్కన *0* చేరి *సున్నం* అయ్యె!
*అన్న* ప్రక్కన *0* చేరి *అన్నం* అయ్యె! 
*ఆంధ్రా* లో *అన్నబియ్యం* కూడా కిలో *రెండు* అయ్యె!

*పది* మధ్యలో దూరి
*పంది* గా మారె!
*నది* మధ్యలో దూకి
*నంది* గా మారె!

ప్రతి *కొంప* లోనూ
అది తిష్ట వేసింది!
*0* లేనట్టి *సంసారమే* లేదు!

*కాంగి* లోనూ దూరె!
*దేశం* లోనూ దూరె!
*కమలం* లోనూ దూరే !
అది *రాజకీయం* కూడా నడుపుచుండె!
*పంచాయతీ* నుండి *పార్లమెంటు* వరకూ అది మెంబరై ఉండ!

*గుండుసున్నా*
అని ఎగతాళి చేయకు
*గూండా* గా మారి రుబాబు చేయు!

*ఆరంభము* న *0*! *అంత* మందున *0*!
*జననం* లో *0*!
*మరణం* లో *0*!
*శూన్యం* లో *0*! *అనంతము* లో *0*!

*ఇందూ*, *అందూ*
అను సందేహమేల!
*అండ*, *పిండ*, *బ్రహ్మాండము* లలో *0*! 

*సత్యం*,
*శివం*,
*సుందరం*
అన్నింటిలోనూ అది అలరారుతోంది!

*0* తోటే ఉంది
*అందం*! *ఆనందం*!
*జీవితం* లో చివరకి మిగిలేది *0* !

*గోవిందా*! *ముకుందా*! *శంభో*! *శంకరా*!
*సున్నాలు* గలవే ఈ భగవన్నామాలు అన్నీ!
*ఏడుకొండల* వాడా! *వెంకట* రమణా!
నీకు నామాలతో పాటు అందు *సున్నాలు* లేవా!

తిరుపతిలో ఎక్కు ప్రతి *కొండ* లోనూ *0*!
తిరిగి దిగి వచ్చు ప్రతి *గుండు* లోనూ *0*!

ఇంత మహిమ గల *0* -
మరి *గుడి* లోను లేదని, *బడి* లోను లేదని
దిగులెందుకన్నా!

*గుడి* లోన జేరి *గుండి* గా,
*బడి* లోన జేరి *బండి* గా మారడం దాని *అభిమతం* కానే కాదన్నా!

కనుక గుడి *గంట* లో చేరి, బడి *గంట* లోనూ చేరి
మోత మోగిస్తోందన్నా!
ఆ మోత *నాదం* లోనూ *0*!

*కాలం* తోటే అది పరుగులిడుతోంది!
ప్రతి *గంట*,
ప్రతి *దినం*,
ప్రతి *వారం*,
ప్రతి *పక్షం*, 
ప్రతి *మాసం*,
ప్రతి *సంవత్సరం*,
అన్నిటా ఉండి *కాలచక్రo* ను అది తిప్పుతోంది!

*వారం*, *వర్జ్యం* అంటూ, *గ్రహం* - *గ్రహణం* అంటూ
*పంచాంగం* అంతా *సున్నా* ల మయమే!

*దేహం* తోటే అది అంటిపెట్టుకుని ఉండె!
*కంటి* లోనూ *0*! 
*పంటి* లోనూ *0*!
*కంఠం* లో *0*!
*కండరం* లో *0*!
*చర్మం* లో *0*! 
*రక్తం* లో *0*!

*దాహం* లో *0*!
*మోహం* లో *0*!
*రాగం* లో *0*! *అనురాగం* లో *0*!
*సరసం* లో *0*! 
*విరసం* లో *0*!
*కామం* లో *0*! 
*క్రోధం* లో *0*!
*నరనరం* లో అది *జీర్ణించుకు* ని పోయె!

*రోగం* లో *0* ! దానికి చేసే *వైద్యం* లో *0*!
*అంగాంగము* న *0* అంటిపెట్టుకుని ఉండ
*దేహం* తోటే అది దహనమగుననిపించె!
తీరా చితా *భస్మం* చూడ అందు కూడ కనిపించె!
మన గతులనే మార్చివేసి అది *గంతు* లేస్తోంది!
🙏🙏
"జైహో సున్నా

హిందూ ధర్మం - 3

**దశిక రాము**



ఆయా మతాల ఆవిర్భావ కాలం గురించి చరిత్ర చెబుతున్నది. కానీ హిందూ ధర్మానికి మూలం గురించి చరిత్రకారులు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా, అందుకు తగిన ఆధారాలు చూపించలేరు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి మనదే. ఈ ధర్మం ఆర్యుల దండయాత్రల వల్ల వచ్చిందన్నారు ఆంగ్లేయులు. కానీ ఆర్యులదండయాత్ర అబద్దం అని తేలిపోయింది. ఇది సిందూ నాగరికతలో, 2500-1500 ఏళ్ళ క్రితం ఉధ్భవించిందన్నారు, కానీ సరస్వతీ నది ఆనవాళ్ళు బయటపడడంతో, సిందూ నాగరికత కంటే ముందే ఈ ధర్మం ఉన్నదని సాక్ష్యం దొరికింది. సరస్వతీనాగరికతకు 9000 సంవత్సరాలు. అక్కడితో ఆగలేదు, గుజరాత్ సముద్ర గర్భంలో ఉన్న ద్వారక గురించి ప్రపంచానికి తెలియటంతో ఈ ధర్మం ఇంకా ముందు నుంచి ఉందని వెల్లడైంది. రామసేతువును ఆధారంగా తీసుకుంటే ఇది 9 లక్షల సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా బయటపడిన యజ్ఞగుండాలు, శ్రీచక్రాలు దీన్ని మరిన్ని లక్షల ఏళ్ళకు పూర్వం నుంచి ఉన్నదిగా గుర్తిస్తున్నాయి. అంటే ఈ సంస్కృతి చరిత్రకు అందని సమయం నుంచి, చరిత్రకారుల ఆలోచనలు కూడా వెళ్ళలేని కాలం నుంచి ఉన్నది.

ప్రవక్తలు ఇంతకముందున్న మతం యొక్క భావనలు అనుసరించి, వాటికి అనుకూలంగానో, వ్యక్తిరేకంగానో కొత్త మతాలు స్థాపించారు. పూర్వపు సంస్కృతిని నిరసించారు. అంటే ప్రతి మతానికి మూలం దానికి ముందున్న మతంలో ఉంది. ఉదాహరణకు బుద్ధుడు హిందువు. బౌద్ధానికి మూలం హిందుత్వమే. పాశ్చాత్య మతాల్లో అయితే ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది.కానీ హిందూత్వానికి/సనాతన ధర్మానికి పూర్వం ఈ లోకంలో వేరే ఏ ధర్మం కానీ, మతం కానీ లేవు. ఇది వాటిని ఆధారంగా చేసుకుని రాలేదు. ఇదే అన్నిటికి మూలం, ఆధారం కూడా. అందుకే హిందూ ధర్మం అన్ని మతాలకు తల్లి.

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
https://chat.whatsapp.com/Hdv5PrMFoxX3I2TsoVErae

ముక్తి అంటే ఏమిటి


సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు.
అందుకే అంటారు. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది? వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? అని--- అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని----- ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు - సామాన్యంగా.
 మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు. శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా, యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా; సత్కర్మలు - పుణ్యకార్యాలు ఎన్ని చేసినా, దేవతలను ఎంతగా పూజించినా ముక్తిలేదు. వందమంది బ్రహ్మలకాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు - అని.
మరి ఎలా వస్తుంది? 'ఆత్మైక్య బోధేన' - నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు.
పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే, వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. అయితే ముక్తి పొందాలనుకున్నవారు - మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి - నిష్కామంగా - ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం.                 
(వివేక చూడామణి: ఆచార్య శంకరులు)
******************
 ఆర్య మీరు " ఉ "  అని ముందు వ్రాయలేదు కదా మరి మాకెట్లా తెలుస్తుంది.
అందుకే ఆయన "వ" అనుకున్నారు. (కేవలం సరదాకి వ్రాసింది )
*****************

Straight line dots





పునరపి జననం


*

మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే వెంటనే సామాను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము. ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకుని వెళతాము. అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం వ్రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటాము. ఋణం తీరిన తర్వాత ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటి వేయబడుతుంది. దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.
అప్పుడు అది తాను గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు అంతకముందు జన్మల పాప పుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుంది. అవే సంచిత కర్మలు.
ప్రారబ్ధ కర్మలు అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినా శరీరం విడిచి పెట్టే సమయంలో అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచిత కర్మల నుంచి ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో లేదా పండుతాయో ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ. ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించ వలసిందే. ప్రారబ్ధం తీరిన క్షణమే మరుక్షణం కూడా కాదు ఆ క్షణమే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.
ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు మిత్రులు సన్నిహితులు ఆప్తులు బంధువులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆ యా వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా వారి నుంచి సేవ పొందడమో లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము. ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధ కర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయిపోగా జన్మ జన్మల నుంచి వస్తున్న సంచిత కర్మలకు ఈ జన్మలో చేసిన సంచిత కర్మలు కలుస్తాయి. ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో అంటే అనుభవించడానికి సిద్ధమవుతాయో అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది. అందుకే *ఆదిశంకరులు* భజగోవింద స్తోత్రంలో
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
అని అన్నారు.
మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అంతా నా ప్రారబ్ధం అంటాము. అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో తెలియకో చేసిన పాప పుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము. అలాగే పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము. పాపం పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది. ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే. విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది. --- వాణిశ్రీ వేగి
టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు: HTTPS://T.ME/GURUGEETA

Great art



శివామృతలహరి


 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
స్తుతిపాత్రంబు వసంతమౌ శివజటాజూటంబు;గ్రీష్మంబు జృం
భిత ఫాలాగ్ని ; జటాకటాహమున పింపిళ్ళాడు స్వర్గంగ ఆ
తతవర్షంబు;శశాంక ఖండము శరత్కాలంబు: హేమంతమూ
ర్జిత కైలాసము ; యోగమౌ శిశిరమున్ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;

ఆరు ఋతువులను ప్రకృతి నాధుడైన శివుని లో దర్శింప జేశారు ఈ పద్యములో నాన్నగారు.

"గొప్పగా కీర్తింప దగ్గ శివదేవుని జటాజూటం వసంత ఋతువును తలపిస్తున్నదట.
అగ్నిజ్వాలలు వెదజల్లే శివుని మూడవ కన్ను గ్రీష్మ ఋతువులా అగుపిస్తున్నదట.
ఒక పెద్ద కడవలా ఉన్న శివ జటాజూటంలో నాట్యం చేస్తున్న సురగంగ వర్ష ఋతువుగా కనపడుతోందట.
శివుని శిరస్సు పై భూషణము గా వెలుగొందు అర్ధ చంద్రుడు శరత్ ఋతువు ను తలపిస్తున్నాడట.
దృఢంగా ఉన్నటువంటి కైలాస పర్వతం హేమంత ఋతువును,మరియు యోగ ముద్రలో కూర్చున్న శివుడిని చూస్తే శిశిర ఋతువు గుర్తుకొస్తోందట.
ఆరు ఋతువులు నీలోనే కనపడుతున్నాయి కదా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా! అని ఈ పద్యం లో నాన్నగారు వర్ణించారు.

beautiful answers

Some beautiful answers and way of thinking of Turkish Sufi poet Jalaluddin Rumi, that I cannot resist sharing...

*What Is Poison* ?

He Replied With A Beautiful Answer - AnyThing Which Is More Than Our Necessity Is Poison. It May Be Power, Wealth, Hunger, Ego, Greed, Laziness, Love, Ambition, Hate Or AnyThing.

*What Is Fear*?

Non Acceptance Of Uncertainty.
If We Accept That Uncertainty, It Becomes Adventure.

*What Is Envy* ?
Non Acceptance Of Good In Others, If We Accept That Good, It Becomes Inspiration.

*What Is Anger* ?
Non Acceptance Of Things Which Are Beyond Our Control.
If We Accept, It Becomes Tolerance.

*What Is Hatred* ?
Non Acceptance Of Person As He Is. If We Accept Person Unconditionally, It Becomes Love.

RUMI

Infinite love
Infinite wisdom

************************
తెలుగు అనువాదం
అందమైన సమాధానాలు
టర్కీ సూఫీ కవి జలాలుద్దీన్ రూమి గురించి కొన్ని అందమైన సమాధానాలు మరియు ఆలోచనా విధానం, నేను భాగస్వామ్యం చేయడాన్ని అడ్డుకోలేను ...

* పాయిజన్ అంటే ఏమిటి *?

అతను ఒక అందమైన సమాధానంతో సమాధానమిచ్చాడు - మన అవసరం కంటే ఎక్కువ ఏదైనా విషం. ఇది శక్తి, సంపద, ఆకలి, అహం, దురాశ, సోమరితనం, ప్రేమ, ఆశయం, ద్వేషం లేదా ఏదైనా కావచ్చు.

* భయం అంటే ఏమిటి *?

అనిశ్చితిని అంగీకరించడం లేదు.
మేము ఆ అనిశ్చితిని అంగీకరిస్తే, అది సాహసంగా మారుతుంది.

* అసూయ అంటే ఏమిటి *?
ఇతరులలో మంచిని అంగీకరించకపోవడం, మనం ఆ మంచిని అంగీకరిస్తే, అది ప్రేరణగా మారుతుంది.

* కోపం అంటే ఏమిటి *?
మా నియంత్రణకు మించిన విషయాలను అంగీకరించడం లేదు.
మేము అంగీకరిస్తే, అది సహనం అవుతుంది.

* ద్వేషం అంటే ఏమిటి *?
అతను ఉన్నట్లుగా వ్యక్తిని అంగీకరించడం లేదు. మేము వ్యక్తిని బేషరతుగా అంగీకరిస్తే, అది ప్రేమగా మారుతుంది.

రూమి

అనంతమైన ప్రేమ
అనంతమైన జ్ఞానం

*ధార్మికగీత - 14*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                         
                                      *****
         *శ్లో:- నభసో భూషణం చంద్ర: ౹*
                 *నారీణాం భూషణం పతిః ౹*
                 *పృథివ్యా: భూషణం రాజా ౹*
                 *విద్యా సర్వస్య భూషణమ్ ౹౹*
                                       *****
*భా:- సకల చరాచర సృష్టికి అందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతూ, అంధకారగరిమను తరిమి కొట్టి ఆయాచితంగా వెలుగును ప్రసాదించగల " పున్నమిచంద్రుడు" ఆకాశానికి అలంకారము. సత్త్వరజస్తమో గుణసమాహారరూపిణి, వంశాభివృద్ధికారిణి, సంసార చక్రపాణి, గృహ సచివాలమంత్రిణి అని కీర్తింపబడే నారీమణికి "భర్త"యే అలంకారము. శాసనకర్త, ప్రజాసంక్షేమకర్త, రామరాజ్యస్థాపనా రూపకర్త, సూపరిపాలనావిధానకర్త అయిన "రాజు" పుడమికి అలంకారము. కాని ప్రతివారిచే మూడవ నేత్రంగా కొనియాడబడుతూ, జీవితలక్ష్యాన్ని నిర్దేశిస్తూ, అర్థాన్ని,పరమార్థాన్ని చేకూర్చగల "చదువు" అందరికి అలంకారమే. చంద్రుడు పగలు రాణించలేదు. భర్త సాధికారికత తన భార్యకే పరిమితము. రాజుకు పరదేశంలో గౌరవం పరిమితమే. కాని విద్వాంసుడు అంతటా పూజింపబడతాడు. సన్మానాలు, సత్కారాలు అందుకుంటాడు. కాన విద్యా ఆభరణం అంత గొప్పదని భావము*.
                                  *****
                    *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కాకి

*కథ*

*కాకి

*రచన : రంజిత్ గంగవరపు*

......నాపేరు "కాకి". నాకది మనుషులు పెట్టిన పేరు.
 "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు.
 ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.....

నాకు నలుగురు పిల్లలు..... అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి ....కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం తెలియదు... కానీ, *మాకు గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లి*
*బిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు*.....

ఆ రోజు ఆదివారం జోరువాన.. బంగాళాఖాతంలో వాయుగుండం అంట. ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను...

పిల్లలేమో ఆకలి అంటున్నాయి.. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో, డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది....

*"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా"*.. అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను....

ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరానికి తూట్లు పెడుతున్నాయి... కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను...

 సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు ...నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు ..వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ ...ముందు పచ్చడి, తరవాత కూర, ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ...

మొత్తం నలుగురు... ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి ...పాపం అతని కంచంలో మాత్రం అన్నం, ఎర్రటి రంగులో మామిడి పచ్చడి...

"అమ్మా, తాతయ్యకి కూర వేయొచ్చుగా".. అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు...
 వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .."ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను ...తిండి పెట్టడమే ఎక్కువ... దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు... కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ...

ఆమెని అలా చూసి సంబంధంలేని నాకే భయం వేసింది .....ఇంక ఆ పిల్లోడెంత....

అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు ..
"ఏవే ఇంకొంచెం సాంబారు పోయి "అని పోయించుకుని తింటున్నాడు ...
వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి, చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ....పాపం వాడి ముఖాన్ని వాడు రోజూ అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???

పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు... అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో... మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు... వెంటనే నీళ్లు తాగాడు ...బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి, మొఖం ఎర్రగా మారిపోయింది ...
ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ, అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు... అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన...
 వాళ్లు తినడం అయిపోయింది.. అందరూ లేచారు ...ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు ...అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు... ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి....

 "పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు ...నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని.. నేను కొన్ని మెతుకులు తిని, కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.....

సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా "ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా" ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు ...కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను... ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయనది...." ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి...

"అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి ...మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ... ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపోయింది".. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి....

 వార్నీ... మనుషులు!!! మీరేం మనుషులురా బాబు ... *బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??*

*పోవడం కోసం కోరికలు కోరుకొని, కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??*

*బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతిని, విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??*

*ప్రాణం ఉన్నంత కాలం పెద్దాయన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచె పెట్టారా... ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య...*

పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు.... అసలు వీడ్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి...

ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా ... కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??

ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి ..పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??

అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది ...వెంటనే గాల్లోకి ఎగిరాను ...చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు...

గంటా ,రెండు గంటలు... అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి... పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు... చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది... "బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు" అని ఒకడు... "ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు" అని ఇంకొకరు... "నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు" అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ...
అవి విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది ...అలాగే ఉండిపోయాడు... కనీసం తన బాధ చెప్పుకోలేని పరిస్థితి... పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బ్రతికున్నా చచ్చిపోయినట్టు అనిపిస్తుంది అతనికి ... నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను... ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను....

రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!
*" సెంటు పీలిస్తే మంచి వాసన వచ్చిందని, తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం... అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం...*

అయినా "ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు"..

*"ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు" ..రేయ్ !మనిషి అర్థమైందా...*

"ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనులబట్టో, మంచినిబట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ "....త్వరగా బయటపడరా మనిషి....

చివరి మాట :
కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వొచ్చు కానీ మనసు మాత్రం తెలుపు....
 (ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది)

💟🌳💟🌳💟🌳💟🌳💟🌳💟

ఒక ఆదర్శం

ఒక ఆదర్శం చేబూని దానిపట్ల నిష్కామ భావన మరియు భక్తిని కలిగి ఉండటం ఆధ్యాత్మిక జీవనంలో ఒక విశిష్టతను చేకూరుస్తుంది.

నిజమైన శిష్యుడు ఏ విధంగా మెలగవలెనో తెలుసుకోవాలి.

ఈ ప్రపంచం అంతా బోధకులతో నిండి ఉన్నది.

ప్రతీ ఒకరికీ గురువు కావాలనే ఉంటుంది.

కానీ వినయంతో ఒదిగి నేర్చుకునే శిష్యుని గుణం కలిగి ఉండేవారు అరుదుగా ఉంటారు.

అయితే కేవలం శిష్య భావనతో ఉంటే సరిపోదు.

మనల్ని మనం మలుచుకోగలగాలి.

ఏమరుపాటుతో ఉండటం కూడదు.

ఒకసారి పర ధ్యానంలో పడితే తిరిగి మేల్కొనడం కష్టతరం.



*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*ఓ మనిషీ మేలుకో*

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹


అప్పుడెప్పుడో వాడి స్వార్థం కోసం
మనింటి పైకప్పు మీద నాటిన ఇంగ్లీషు చెట్టు
ఇప్పుడు గోడల్ని విరగ్గొట్టి
పునాదుల్ని పెకళిస్తోంది
కూలుతున్న భాషల గోడ క్రింద
కనుమరుగవుతున్న సంస్కృతి
ఇప్పుడెవరికీ పట్టని అనాధ

అందంగా ఉందని పరభాషా విత్తును తెచ్చి
పెరట్లో పాతుకున్నాం
కాన్వెంట్లనీ కార్పొరేట్‌ స్కూళ్లనీ
నీళ్ళూ ఎరువూ వేసి పెంచుకున్నాం
అదిప్పుడు పెనువృక్షమై జడలు విప్పుకుంది
పచ్చని దేశీయ భాషా మొక్కలన్నీ
ఒక్కొక్కటిగా చచ్చిపోతుంటే
అమ్మభాష రాదని గర్వంగా చెప్పుకునే వెర్రితనాల్ని చూసి
వెక్కివెక్కి ఏడుస్తోన్న కన్నపేగు దుఃఖం ఇప్పుడొక అరణ్య రోదన!

భాషలే కదా అనుకుంటాం
వెచ్చని అమ్మ పొత్తిళ్ళని మరిచిపోతాం
వాక్యాలే కదా అనుకుంటాం
మనసును మీటే వీణ తీగలని గుర్తుంచుకోం
పదాలే కదా అనుకుంటాం
జీవం పోసే నదాలనుకోం

*అక్షరాలే కదా అనుకుంటాం*
*మూలాల్ని మోసుకెళ్లే భుజాలని తెలుసుకోం*
*మరణిస్తున్నవి మాటలే కదా అనుకుంటాం*
*మన గొంతూ మన గౌరవం*
*మన ఆత్మ అని గ్రహించేదెప్పుడు?*
*సేకరణ* :
*శ్రీ సాంబమూర్తి లండ గారి సౌజన్యంతో*

41వ పద్యం


మ.
పవమానాశనభూషణప్రకరముల్, భద్రేభచర్మంబు, నా
టవికత్వమ్ము బ్రియంబులై భుజగశుండాలాటవీచారులన్
భవదుఃఖంబుల బాపుటొప్పు జెలదిం బాటించి కైవల్య మి
చ్చి వినోదించుట కేమి కారణమయా? శ్రీకాళాహస్తీశ్వరా!

గోత్రము, ప్రవర, సూత్రము

గోత్రము, ప్రవర, సూత్రము
గోత్రము
సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది. ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.

ప్రవర
ప్రవర గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది.

ప్రవర అంటే , కింద చెప్పినట్లు, 

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత ---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ .........................శర్మన్ అహం భో అభివాదయే ||

ఉదాహరణకు: చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు “అంగీరస, బారహ్స్పత్య, భరద్వాజ” త్రయార్షేయ ప్రవరాన్విత భరద్వాజసగోత్రః ఆపస్తంభ సూత్రః శ్రీ కృష్ణ యజుర్వేధ శాఖాధ్యాయీ రామ శర్మ అహంభో అభివాదయే

ప్రవర చెప్పునపుడు , లేచి నిలబడి , చెవులు చేతులతో ముట్టుకుని ఉండి , ( కుడి చేత్తో ఎడమ చెవి , ఎడమ చేత్తో కుడి చెవి) , ప్రవర చెప్పి , వంగి భూమిని చేతులతో ముట్టి సాష్టాంగ నమస్కారము చేయవలెను . పై ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.

సూత్రము
సూత్రము ప్రవరలో మన సూత్రమేదో కూడా చెపుతాముకదా ..సూత్రమంటే ఏమిటి ? యజ్ఞ యాగాదులు అనేక రకమైనవి ఉన్నాయి . ఉదాహరణకు , ’ దర్శ పూర్ణ మాస యాగము , అశ్వమేధ , పురుష మేధ మొ|| నవి . ఆయా యాగాదులలో ఇవ్వవలసిన ఆహుతులు ఏమిటి అన్న విషయాలు తెలిసిఉండవలెను . యజ్ఞ యాగాదులు మాత్రమే కాక , మనము చేయు శుభకార్యములన్నీ కూడా ఒక పద్దతిలో , సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తాము . ఈ పద్దతులను , సాంప్రదాయాలనూ వివరించేవే సూత్రాలు . ఈ సూత్రాలను వివిధ మహర్షులు రాసియున్నారు . యజుర్వేదము పాటించేవారికి ’ ఆపస్తంబుడు ’ ’ బోధాయనుడు ’ సూత్రాలను రాసియున్నారు . ఋగ్వేదీయులకి ’ ఆశ్వలాయనుడు ’ రాశాడు . బోధాయన సూత్రాలు చాలా వివరాలతో , ఎంతో నిడివితో కూడుకొని ఉంటాయి . బోధాయనుడి శిష్యుడైన ఆపస్తంబుడు , ఆ కాలానికే అవి నిడివి ఎక్కువ అని గ్రహించి , అనవసరమైన వాటిని కుదించి , ఎంత అవసరమో వాటిని మాత్రమే తిరగ రాశాడు . ఈనాడు యజుర్వేదము అనుసరించేవారిలో అధిక శాతము ఆపస్తంబుడి సూత్రాలనే ఎక్కువగా అనుసరిస్తారు . అయితే బోధాయన సూత్రాలను పాటించేవారుకూడా అనేకులున్నారు . ఆపస్తంబుడు శ్రౌత , గృహ్య , ధర్మ మరియు శుల్బ సూత్రాలను రాశాడు . వీటన్నిటినీ కలిపి " కల్ప సూత్రాలు " అంటారు . మన వంశీయులు సాంప్రదాయకంగా పాటించే సూత్రాలను రాసినవారి పేరు కూడా ప్రవరలో చెప్పడము ఆనవాయితీ అయింది . ప్రవర అనేది ఒకమంత్రము కాదు . అది కేవలము మన పరిచయాన్ని చెప్పడము మాత్రమే .

pulsing silence

INTRODUCTION
          At the beginning of time there was a pulsing silence in the void.

          Voiceless Universes existed in a compact state of immense spatial multidimensionality of finite density.

          Having passed this stage of embryonic development, they explosively leaved their cradle, destroying and tearing apart the fetters of spatial metrics, ripping and pressing the void. The released colossal energy spawned countless myriads of rapidly expanding worlds, and different sentient forms of life inherent only to them sparked here and there.

          As a result, an integral all-world Word appeared and the Universes acquired a pure, powerful and nonviolent common soul.

          And in this place it’s time to ask questions arising from our ignorance: why was this even possible, why the Universe showed such an amazing longevity and stability of its structure and still continues to evolve, why didn't the transforming Universe stop at the initial stage when mirrored primary elementary particles appeared and disappeared? How can we explain that the ever more complex world is symmetric? Why do non-linear processes dominate the world? Why are there three types of charged particles? And why does the very same exponential function miraculously manifest in all branches of scientific knowledge?

          Why does the solar system have exactly the planetary structure it has?

          How did the life develop on our planet?

          Since ancient times, one life form was replaced on the Earth by another until, in the end, human civilization appeared. What did it bring to the planet, how did we fit in its biosphere? What is the nature of humans? Which feature distinguishes humans from animals? Which path lies before the humanity in its spiritual development and at which point of this evolution are we today?

          The last question is not idle at all, but urgent, as on the answer to it depends how we can realize our future and that of our planet, and even if we have a future at all, for the perspectives of our future development as a species are currently not bright at all... Why so and not otherwise?

          The origins of the contemporary global economic and systemic crisis of the humanity as a whole are absolutely not in the global financial crisis of 2008-2010 that was triggered by the USA mortgage crisis in 2008.

          At least ten years before that, during the global corporate governance crisis of 2001, some economists warned of overheating of stock markets. But even that is not its beginning.

          The systemic nature of the global crisis manifested itself after the fall of the Soviet Union, going beyond a regional one. Further collapse of the one the superpowers became the trigger for a whole chain of crises of the human civilization on different levels of its existence amid adverse ecosystem and climate change on the planet.

          The concept of a unipolar world that arose at that time and dominated for a quarter of a century deformed all regulatory mechanisms of international relations, putting people on the brink of survival in the literal sense of the word. From here, by the way, the conclusion arises that this approach, to put it mildly, is not effective, since such are the results of its use. As well as an annoying question: what is the reason for the inferiority of this model?

          The resulting situation in the world is aggravated by the rapidly growing inequality between capital owners and hired workers. The question of social justice, so hated by capitalists, has arisen before us with renewed vigor. Nowadays, the notion of "justice" also has a fundamental ring to it, as not only the rights of a vast majority of people of different nations are violated but even rights of many nations are violated by a few as well. Do you like it when your fate is decided by someone else?

          Over the years, a new contradiction manifested itself, expressed in the formation of elitism on the base of education. Consequently, the abyss has opened and widened between the knowledgeable and the unsuspecting others, who will be forced to live on the lowest overcrowded levels of society in conditions of their own deepening ignorance. So, quite realistic contours of the painfully familiar metaphor appear, the one about the shepherd and the herd that we know from the Bible. Does a vast majority of people want it? Do they want to be an absolutely controlled livestock, whose purpose is to multiply the capitals of various elites that take advantage of natural weaknesses and feelings of individual people? I am sure they don't.

          How to be then?

          Where the previously applied methods of resolution of contradictions, problems and challenges hardly work today, non-standard and non-traditional new approaches are necessary.

          So far, the humanity has done so at all times, always reacting to it by the appearance of a new philosophical system, which would ultimately degenerate into a corresponding religious attitude, and a new technological way of life. Modern generations of people are not an exception. But, as always, there are some peculiarities. Fortunately, the nature never repeats itself, as it is in constant motion.

          In 2003, S. P. Kapitsa wrote: "Now it is clear that there is a particular worldview crisis, and not only in our country, as the old worldview has collapsed in many ways and a new one has not yet formed. How will it be born, by what forces?...".

          It is we, and we alone, the people, who brought the world and the planet to the state they are in now.

          It is we, who methodically and in ever increasing volumes disturbed the natural state of the biosphere of the Earth for at least the last 250 years, now reaching the near space.

          In our actions, we are what we are. And what we were millennia ago.

          And at the same time, we can and should become different, if we want to save the beauty of the natural landscapes of the Earth for our children and descendants, save such a unique cosmic phenomenon as the life on the planet.

          Evolution of the humanity is a long and a complex process.

          Out of nowhere, different us can not appear. We could not, unfortunately, all be reborn in an instant. But we also could not be guided by the old philosophical, religious and technocratic constructs any more, as the observed scale and depth of conflicts and crises from the depths of centuries is constantly growing. And from this empirical generalization a question arises: what is in common, what underlies these regulation mechanisms of the human society? The answer is clear, it is the type of thinking, which was formed throughout the entire previous history of human development.

          And what is then wrong with it? All the generations of humans, each one at its own stage of historical development of mankind, tried to solve the emerging problems in their own ways, in fact, experimenting on themselves by conducting different reformations, modernizations, coups and revolutions. It turns out that the humanity is objectively in a constant state of experimenting on themselves and the surrounding environment. The goal is all the same - to improve the living conditions. Only the scope is different: from the beloved self and relatives or those who share the same views and values (the entire history of humankind is riddled with such examples) to the attempts to change something for the best for the vast majority of people (the two of the known examples are the Mazdakite movement in Iran and the Bolshevik revolution in the Russian Empire). Not long ago we felt and stuffy and cold breath of the end result of the entire totality of transformations that took place over the millennia-long history, when the world was once again on the brink of self-destruction, as a real nuclear conflict between the opposing parties loomed.

          The key concept here is "opposing". From the very appearance of the human and up until now, the human type of thinking is filled and immensely overloaded with struggle, confrontation, opposition, counteraction. What's so bad about that? Nothing but, fortunately, it was only so up until now.

          In the context of survival at the time of emergence of humans and then, when they spread around the planet, such a state of mind was natural. The pinnacle of thought that summarized and consolidated the substantive side of the existing type of human thinking was Hegelian philosophy. Without diminishing in any way the importance of that unique achievement of the philosophical thought, it is still necessary to move further. Why?

          The results of the planetary expansion of men reached their physical limits over the last centuries. And now the humanity continues to conquer living space, this time not from other other species of the biosphere of the Earth but from other nations, starting to devour itself in an effort to solve the problems of development of one nation at the expense of others.

          However, for some reason, today everything has changed. We no longer want to be puppets! We don't want to be a herd! We don't want to be killed in the name of something or someone! We don't want to be destroyed along with this world!

          We have come to this world to live in harmony with it, to pass the precious baton of life to our children, our grandchildren, our descendants and save the life of the very planet itself!

          That is the mission of the modern generations of people.

          It is painful to write now... Hard...

          The mind is filled with sympathy and compassion, as if you are filled with all the pain for the world, in which you came by the will of others...



          What have we come to? How did this happen to us?

          No matter how bitter or hard, but once again we need to move on, leaving emotions aside. We are not the first and, I am sure, not the last.

          What is our hope and where can we take strength? The answer is this. As before, the hope is in cognition of the world, in the treasure of the achievements of thought that are scattered among us by the nature regardless of nationality and race. The power of creation necessary to move further is in each of us, we are all filled with it. We just need to realize and accept it.

          So we have got to the eternal question: what to do? And how to avoid the edges of numerous abysses, in which the humanity is already ready to topple and disappear without a trace?

          To do this, we need to change the type of human thinking to one that wouldn't be based on the notion of "opposition", while allotting the Hegelian dialectic triad its due place in the history of humanity. To avoid self-destruction, we can no longer be guided and operate with the concepts of "enemy", "the struggle of opposites", "denial" of anything, "insoluble contradictions". Exactly such change in the type of human thinking, based on the laws of development of the universe that are revealed to us, is the key to solve all our problems. What is this expressed in?

          As it turns out, completely different patterns are characteristic of nature. They ensure its sustainable development and eliminate the possibility of self-destruction of the Universe:

          – the law of "change" that characterizes the transition of a system (an object) from one qualitative state to another in a single direction as a result of quantitative changes, which provides the arrow of evolution of the whole Universe;

          – the law of "harmony and perfection": the closer the structure of a whole to the state of harmony, the higher the degree of perfection of the whole and the more stable its state;

          – the law of "continuity": "the following whole" cannot appear without including into its structure the whole that was a "parent" whole for it.

          The existing type of thinking cannot be changed without a corresponding ethical teaching, one of the postulates of which is the following one: be independent in understanding the world. It is the light of our knowledge that should pierce the darkness of dense ignorance of human civilization. It is absolutely unacceptable for the rulers and the "masters of life" but it is great for the majority of us and for the future of our descendants.

          And finally, a theory is needed that could determine the contemporary level of spiritual evolution of humankind. Why exactly the theory? Because like the theory is dead without practice, so is the practice not viable without theory.

          For example, one of the results of this theory is the conclusion of a fundamental nature that the ability of a society to realize the idea of social justice is limited on each stage of spiritual evolution of humankind, as when the situation in a state exceeds a certain level of social justice, its institutes and people lose the motivation to develop and improve.

          There is also a characteristic feature of our time. Today the struggle for the influence on human souls and, eventually, for power and money continues. And if before it was mainly done by different religious systems as well as a multitude of religious movements within them or sects that exploited previously existing theosophical ideas, over the last 200 years first the state began to intervene into this process (which hardly coincides with the separation of state from the church) and then also the business structures that became powerful enough to influence government management systems over the last century. How do you like this modern world that is presented to you as the perfect one?

          I do not offer anything new in this regard, I am not interested in all this fuss. I just want you to be able to choose on your own, to improve and develop your own worldview, which would let you make proper optimal decisions that won't be detrimental to you or others. And there is only one such path. Rephrasing the well-known saying: to cognize, cognize and cognize the world some more every moment in all its cosmic infinity, the world that we have luck to live in.

          We need to learn not to deform, destroy or ruin the environment and the surrounding world but live in peace and harmony with it.

          If you want the world to change for the better, start to change for the better yourself.

          You will find answers to many of the questions posed and solutions to many of the issues raised above in the collection of essays and articles “Do we have a future?”.

         

          The cycle of scientific works, the abstract for which are posted on the website, represent the basics of the developed numerical method of qualitative analysis (henceforth - NMQA) that has no analogues in the world and allowed to shift the transition of quantity into quality from the sphere of philosophical considerations to the sphere of scientific knowledge.
          NMQA provides analytical solutions for the entire class of problems of qualitative character, which was impossible so far.
          By the way, the well-known Russian and Soviet physicist P. L. Kapitsa wrote about his doubts that such a method could be found at all. However, when we reached a new level of knowledge, the Nature provided us with an opportunity to touch one of its secrets that was previously concealed from us. The time has come.
          For example, it is possible to find an analytical solution of the problem of creation of a general method of risk evaluation, which would be simple and objective because it would be developed on the base of a fundamental law of nature and the method itself could be adapted by both business and governmental entities. In this case there would be no need to bear constant expenses for the improvement of the existing methods of risk evaluation because employees themselves could apply it to solve particular problems related to changes of the qualitative state of analyzed objects.

          A huge class of problems related to the determination of quotas, of the extent of interference into nature or any process based on the achievement of the desired results (from the state of a business entity to the food and economic security of states, from the elimination of the sphere of activity of speculative capital to a balanced multinational structure of population that would minimize social tensions, from the reduction of the disastrous difference between incomes of different people to the solution of the problems of ecosystem nature, such as climate change and others).
          The theory of quantity-to-quality transitions (henceforth - TQQT), which led to the creation of the basics of NMQA, lets us consider the Universe as a set of interconnected and complementary parts regardless of the nature or the origins of the objects, or the types of fundamental interactions that we currently know. This theory, with its further development by other scientists, will create a fundamental basis for scientific prognostication of the future, for explanation of many of the inexplicable abilities of people and the currently inexplicable natural phenomena. In time it will allow to concretize such highly vague notions as "space", "time" and "energy", which will provide the humanity with currently unimaginable resources and power to non-aggressively expand and naturally fit into the world.
          Here I can say to the interested parties that there is no knowledge impasse in physics and mathematics related to the verifiability of the theories.
          Nature does not care about our symbols or the theories created by our minds with their help at all. It just exists. And, so far, the problem was not in the imperfection of our systems of calculus that give divergent sequences with "bad" infinities. The problem was that the Universe was considered as a set of separate independent parts it was divided into by different scientific disciplines. For what reason? Because, to date, there was no reason to admit the objectively existing connection between them and the natural change of qualitative states of natural phenomena and there was no theory that would let us express this connection in an analytical form.
          It is exactly this connection, in all the interdependence and complementarity of the world, that is explained by the author's theory of TQQT that was created on the base of rich scientific factual material.
       
          All the works published and announced on this website are the registered intellectual property of the author.
          Access to the articles related to the development and application of NMQA on the base of TQQT is granted upon successful payment. Please be sure to review the Terms of Sale before making a payment.
          If you would like to receive assistance in application of the described method to a particular business case in the form of contractual cooperation, you can contact the author directly using the contact form or send your request by e-mail.
          If you need to use NMQA in your field of activity, the non-exclusive rights to use relevant works can be acquired by the interested parties including:
          - scientific institutions, their conglomerates and collaborations;
          - large companies (objective assessment of risks without the use of expert systems, balanced systems of employee motivation and solution of different problems that could be solved with the use of NMQA after its adaptation to your specific business cases);
          - government management systems (issues related to quotas, economical security, migration risks and social tensions, creation of the elements of socially oriented capitalism that would allow development and self-improvement of each person regardless of her/his social status, nationality, race or confessional affiliation).



          I did what was given to me. Now it is your turn.

Copied from


పల్సింగ్ నిశ్శబ్దం

పరిచయము
          సమయం ప్రారంభంలో శూన్యంలో ఒక నిశ్శబ్దం ఉంది.

          వాయిస్ లెస్ యూనివర్స్ పరిమిత సాంద్రత యొక్క అపారమైన ప్రాదేశిక మల్టీ డైమెన్షియాలిటీ యొక్క కాంపాక్ట్ స్థితిలో ఉన్నాయి.

          పిండం అభివృద్ధి యొక్క ఈ దశను దాటిన తరువాత, వారు తమ d యలని పేలుడుగా వదిలివేసి, ప్రాదేశిక కొలమానాల యొక్క పిట్టలను నాశనం చేసి, చింపివేసి, శూన్యతను చీల్చివేసి, నొక్కారు. విడుదలైన భారీ శక్తి వేగంగా విస్తరిస్తున్న ప్రపంచాల యొక్క లెక్కలేనన్ని సంఖ్యలో పుట్టుకొచ్చింది, మరియు వాటికి మాత్రమే అంతర్లీనంగా ఉన్న వివిధ రకాల జీవిత రూపాలు ఇక్కడ మరియు అక్కడ పుట్టుకొచ్చాయి.

          తత్ఫలితంగా, సమగ్రమైన ప్రపంచ పదం కనిపించింది మరియు విశ్వవిద్యాలయాలు స్వచ్ఛమైన, శక్తివంతమైన మరియు అహింసాత్మక సాధారణ ఆత్మను సంపాదించాయి.

          ఈ స్థలంలో మన అజ్ఞానం నుండి ఉత్పన్నమయ్యే ప్రశ్నలను అడగవలసిన సమయం వచ్చింది: ఇది ఎందుకు సాధ్యమైంది, విశ్వం దాని అద్భుతమైన దీర్ఘాయువు మరియు దాని నిర్మాణం యొక్క స్థిరత్వాన్ని ఎందుకు చూపించింది మరియు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది, రూపాంతరం చెందుతున్న విశ్వం ప్రారంభంలో ఎందుకు ఆగలేదు ప్రతిబింబించే ప్రాధమిక ప్రాథమిక కణాలు కనిపించి అదృశ్యమైనప్పుడు దశ? మరింత క్లిష్టమైన ప్రపంచం సుష్ట అని మనం ఎలా వివరించగలం? నాన్-లీనియర్ ప్రక్రియలు ప్రపంచాన్ని ఎందుకు ఆధిపత్యం చేస్తాయి? మూడు రకాల చార్జ్డ్ కణాలు ఎందుకు ఉన్నాయి? శాస్త్రీయ జ్ఞానం యొక్క అన్ని శాఖలలో అదే ఘాతాంక ఫంక్షన్ ఎందుకు అద్భుతంగా కనిపిస్తుంది?

          సౌర వ్యవస్థకు ఖచ్చితంగా గ్రహ నిర్మాణం ఎందుకు ఉంది?

          మన గ్రహం మీద జీవితం ఎలా అభివృద్ధి చెందింది?

          పురాతన కాలం నుండి, ఒక జీవన రూపం భూమిపై మరొకటి భర్తీ చేయబడింది, చివరికి, మానవ నాగరికత కనిపిస్తుంది. ఇది గ్రహానికి ఏమి తెచ్చింది, దాని జీవగోళంలో మనం ఎలా సరిపోతాము? మానవుల స్వభావం ఏమిటి? జంతువుల నుండి మానవులను వేరుచేసే లక్షణం ఏది? దాని ఆధ్యాత్మిక అభివృద్ధిలో మానవాళి ముందు ఏ మార్గం ఉంది మరియు ఈ పరిణామం యొక్క ఏ సమయంలో మనం ఈ రోజు ఉన్నాము?

          చివరి ప్రశ్న అస్సలు పనికిరానిది కాదు, కానీ అత్యవసరం, దానికి సమాధానంగా మన భవిష్యత్తును, మన గ్రహం యొక్క భవిష్యత్తును మనం ఎలా గ్రహించగలం అనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు మనకు భవిష్యత్తు ఉన్నప్పటికీ, మన భవిష్యత్ అభివృద్ధి యొక్క దృక్పథాల కోసం a జాతులు ప్రస్తుతం అస్సలు ప్రకాశవంతంగా లేవు ... ఎందుకు అలా కాదు?

          మొత్తం మానవాళి యొక్క సమకాలీన ప్రపంచ ఆర్థిక మరియు దైహిక సంక్షోభం యొక్క మూలాలు 2008-2010 ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో లేవు, అది 2008 లో USA తనఖా సంక్షోభం ద్వారా ప్రేరేపించబడింది. దీనికి

          కనీసం పదేళ్ల ముందు, ప్రపంచ కార్పొరేట్ సమయంలో 2001 పాలన సంక్షోభం, కొంతమంది ఆర్థికవేత్తలు స్టాక్ మార్కెట్లను వేడెక్కడం గురించి హెచ్చరించారు. కానీ అది కూడా దాని ప్రారంభం కాదు.

          ప్రపంచ సంక్షోభం యొక్క దైహిక స్వభావం సోవియట్ యూనియన్ పతనం తరువాత, ప్రాంతీయ ప్రాంతానికి మించినది. గ్రహం మీద ప్రతికూల పర్యావరణ వ్యవస్థ మరియు వాతావరణ మార్పుల మధ్య, దాని యొక్క వివిధ స్థాయిలలో మానవ నాగరికత యొక్క సంక్షోభాల యొక్క మొత్తం గొలుసులకు సూపర్ పవర్స్ మరింత పతనమైంది.

          ఆ సమయంలో ఉద్భవించిన మరియు ఒక శతాబ్దం పావుగంట పాటు ఆధిపత్యం వహించిన యూనిపోలార్ ప్రపంచం అనే భావన అంతర్జాతీయ సంబంధాల యొక్క అన్ని నియంత్రణ యంత్రాంగాలను వైకల్యం చేసి, పదం యొక్క సాహిత్యపరమైన అర్థంలో ప్రజలను మనుగడ అంచున పెట్టింది. ఇక్కడ నుండి, మార్గం ద్వారా, ఈ విధానం, తేలికగా చెప్పాలంటే, ప్రభావవంతం కాదని, ఎందుకంటే దాని ఉపయోగం యొక్క ఫలితాలు. అలాగే బాధించే ప్రశ్న: ఈ మోడల్ యొక్క న్యూనతకు కారణం ఏమిటి?

          మూలధన యజమానులు మరియు అద్దె కార్మికుల మధ్య వేగంగా పెరుగుతున్న అసమానత వలన ప్రపంచంలోని పరిస్థితి తీవ్రతరం అవుతుంది. పెట్టుబడిదారులు ద్వేషించిన సామాజిక న్యాయం అనే ప్రశ్న మన ముందు నూతన శక్తితో తలెత్తింది. ఈ రోజుల్లో, "న్యాయం" అనే భావన కూడా దీనికి ఒక ప్రాథమిక ఉంగరాన్ని కలిగి ఉంది, ఎందుకంటే వివిధ దేశాల మెజారిటీ ప్రజల హక్కులు ఉల్లంఘించబడటమే కాక, అనేక దేశాల హక్కులు కూడా కొద్దిమంది ఉల్లంఘించబడుతున్నాయి. మీ విధి మరొకరిచే నిర్ణయించబడినప్పుడు మీకు నచ్చిందా?

          సంవత్సరాలుగా, ఒక కొత్త వైరుధ్యం వ్యక్తమైంది, ఇది విద్య యొక్క ప్రాతిపదికన ఉన్నతవర్గం ఏర్పడటంలో వ్యక్తమైంది. పర్యవసానంగా, అగాధం పరిజ్ఞానం మరియు సందేహించని ఇతరుల మధ్య తెరిచి విస్తరించింది, వారు తమ సొంత లోతైన అజ్ఞానం యొక్క పరిస్థితులలో సమాజంలో అత్యల్ప రద్దీ స్థాయిలలో జీవించవలసి వస్తుంది. కాబట్టి, బాధాకరమైన సుపరిచితమైన రూపకం యొక్క వాస్తవిక ఆకృతులు కనిపిస్తాయి, గొర్రెల కాపరి మరియు మంద గురించి బైబిల్ నుండి మనకు తెలుసు. చాలా మందికి ఇది కావాలా? వారు పూర్తిగా నియంత్రించబడిన పశువులుగా ఉండాలనుకుంటున్నారా, దీని ఉద్దేశ్యం సహజ బలహీనతలు మరియు వ్యక్తిగత వ్యక్తుల భావాలను సద్వినియోగం చేసుకునే వివిధ ఉన్నత వర్గాల రాజధానులను గుణించడం. వారు అలా చేయరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

          అప్పుడు ఎలా ఉండాలి?

          వైరుధ్యాలు, సమస్యలు మరియు సవాళ్లను పరిష్కరించడానికి గతంలో ఉపయోగించిన పద్ధతులు ఈ రోజు పనిచేయవు, ప్రామాణికం కాని మరియు సాంప్రదాయేతర కొత్త విధానాలు అవసరం.

          ఇప్పటివరకు, మానవత్వం అన్ని సమయాల్లోనూ చేసింది, ఎల్లప్పుడూ ఒక కొత్త తాత్విక వ్యవస్థ కనిపించడం ద్వారా ప్రతిస్పందిస్తుంది, ఇది చివరికి సంబంధిత మత వైఖరిగా మరియు కొత్త సాంకేతిక జీవన విధానంగా క్షీణిస్తుంది. ఆధునిక తరాల ప్రజలు దీనికి మినహాయింపు కాదు. కానీ, ఎప్పటిలాగే, కొన్ని విశేషాలు ఉన్నాయి. అదృష్టవశాత్తూ, స్థిరమైన కదలికలో ఉన్నందున ప్రకృతి ఎప్పుడూ పునరావృతం కాదు.

          2003 లో, ఎస్పీ కపిట్సా ఇలా వ్రాశాడు: "పాత ప్రపంచ దృష్టికోణం అనేక విధాలుగా కూలిపోయి, క్రొత్తది ఇంకా ఏర్పడలేదు కాబట్టి, మన దేశంలోనే కాదు, ఒక నిర్దిష్ట ప్రపంచ దృష్టికోణ సంక్షోభం ఉందని ఇప్పుడు స్పష్టమైంది. ఇది ఎలా పుడుతుంది? , ఏ శక్తుల ద్వారా? ... ".

          ప్రపంచాన్ని మరియు గ్రహాన్ని వారు ఇప్పుడు ఉన్న స్థితికి తీసుకువచ్చినది మనం, మరియు మనం మాత్రమే.

          మనం, క్రమపద్ధతిలో మరియు ఎప్పటికప్పుడు పెరుగుతున్న వాల్యూమ్‌లలో కనీసం గత 250 సంవత్సరాలుగా భూమి యొక్క జీవగోళం యొక్క సహజ స్థితిని భంగపరిచాము, ఇప్పుడు సమీప ప్రదేశానికి చేరుకున్నాము.

          మన చర్యలలో, మనం ఏమిటి. మరియు మేము వెయ్యేళ్ళ క్రితం.

          అదే సమయంలో, మన పిల్లలు మరియు వారసుల కోసం భూమి యొక్క సహజ ప్రకృతి దృశ్యాల అందాలను కాపాడాలనుకుంటే, మనం భిన్నంగా మరియు మారవచ్చు, గ్రహం మీద ఉన్న జీవితం వంటి ప్రత్యేకమైన విశ్వ దృగ్విషయాన్ని కాపాడండి.

          మానవత్వం యొక్క పరిణామం సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ.

          ఎక్కడా, మనకు భిన్నంగా కనిపించదు. దురదృష్టవశాత్తు, మనమందరం క్షణంలో పునర్జన్మ పొందలేము. శతాబ్దాల లోతుల నుండి విభేదాలు మరియు సంక్షోభాల యొక్క పరిశీలించిన స్థాయి మరియు లోతు నిరంతరం పెరుగుతున్నందున, పాత తాత్విక, మత మరియు సాంకేతిక నిర్మాణాల ద్వారా మనం కూడా మార్గనిర్దేశం చేయలేము. మరియు ఈ అనుభావిక సాధారణీకరణ నుండి ఒక ప్రశ్న తలెత్తుతుంది: ఉమ్మడిగా ఏమి ఉంది, మానవ సమాజంలోని ఈ నియంత్రణ యంత్రాంగాలకు ఏది అంతర్లీనంగా ఉంది? సమాధానం స్పష్టంగా ఉంది, ఇది మానవ అభివృద్ధి యొక్క మునుపటి చరిత్ర అంతటా ఏర్పడిన ఆలోచన రకం.

          మరియు దానిలో తప్పేంటి? మానవుల యొక్క అన్ని తరాల, ప్రతి ఒక్కరూ దాని స్వంత దశలో, మానవజాతి యొక్క చారిత్రక అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న సమస్యలను వారి స్వంత మార్గాల్లో పరిష్కరించడానికి ప్రయత్నించారు, వాస్తవానికి, విభిన్న సంస్కరణలు, ఆధునీకరణలు, తిరుగుబాట్లు మరియు విప్లవాలను నిర్వహించడం ద్వారా తమను తాము ప్రయోగించుకున్నారు. మానవత్వం నిష్పాక్షికంగా తమపై మరియు చుట్టుపక్కల పర్యావరణంపై ప్రయోగాలు చేసే స్థితిలో ఉందని తేలింది. లక్ష్యం అంతా ఒకటే - జీవన పరిస్థితులను మెరుగుపరచడం. పరిధి మాత్రమే భిన్నంగా ఉంటుంది: ప్రియమైన స్వీయ మరియు బంధువుల నుండి లేదా ఒకే అభిప్రాయాలు మరియు విలువలను పంచుకునే వారి నుండి (మానవజాతి యొక్క మొత్తం చరిత్ర అటువంటి ఉదాహరణలతో చిక్కుకుంది) చాలా మంది ప్రజల కోసం ఉత్తమమైనదాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాల వరకు (తెలిసిన రెండు ఉదాహరణలు ఇరాన్‌లో మాజ్‌డాకైట్ ఉద్యమం మరియు రష్యన్ సామ్రాజ్యంలో బోల్షివిక్ విప్లవం). కొద్దిసేపటి క్రితం, ప్రపంచం మరోసారి స్వీయ-విధ్వంసం అంచున ఉన్నప్పుడు, మధ్య నిజమైన అణు సంఘర్షణగా, సహస్రాబ్ది-చరిత్రలో జరిగిన పరివర్తనల యొక్క మొత్తం ఫలితం యొక్క తుది ఫలితం యొక్క అనుభూతి మరియు ఉబ్బిన మరియు చల్లని శ్వాస ప్రత్యర్థి పార్టీలు దూసుకుపోయాయి.

          ఇక్కడ ముఖ్య భావన "వ్యతిరేకించడం". మానవుడి రూపాన్ని మరియు ఇప్పటి వరకు, మానవ రకం ఆలోచన నిండింది మరియు పోరాటం, ఘర్షణ, వ్యతిరేకత, ప్రతిఘటనతో అధికంగా లోడ్ అవుతుంది. దాని గురించి అంత చెడ్డది ఏమిటి? ఏమీ లేదు, అదృష్టవశాత్తూ, ఇది ఇప్పటి వరకు మాత్రమే ఉంది.

          మనుషుల ఆవిర్భావ సమయంలో మనుగడ సాగించిన సందర్భంలో మరియు తరువాత, వారు గ్రహం చుట్టూ వ్యాపించినప్పుడు, అటువంటి మనస్సు యొక్క స్థితి సహజమైనది. ప్రస్తుత రకమైన మానవ ఆలోచన యొక్క సారాంశాన్ని సంగ్రహించి, ఏకీకృతం చేసిన ఆలోచన యొక్క పరాకాష్ట హెగెలియన్ తత్వశాస్త్రం. తాత్విక చింతన యొక్క ఆ ప్రత్యేకమైన సాధన యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగానూ తగ్గించకుండా, ఇంకా ముందుకు సాగడం అవసరం. ఎందుకు?

          పురుషుల గ్రహ విస్తరణ ఫలితాలు గత శతాబ్దాలుగా వారి శారీరక పరిమితులను చేరుకున్నాయి. ఇప్పుడు మానవాళి జీవన స్థలాన్ని జయించడం కొనసాగిస్తోంది, ఈసారి భూమి యొక్క ఇతర జీవావరణాల నుండి కాకుండా ఇతర దేశాల నుండి కాదు, ఇతరుల ఖర్చుతో ఒక దేశం యొక్క అభివృద్ధి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో తనను తాను మ్రింగివేయడం ప్రారంభించింది.

          అయితే, కొన్ని కారణాల వల్ల, నేడు ప్రతిదీ మారిపోయింది. మేము ఇకపై తోలుబొమ్మలుగా ఉండాలనుకోవడం లేదు! మేము మందగా ఉండటానికి ఇష్టపడము! ఏదో లేదా మరొకరి పేరిట చంపబడాలని మేము కోరుకోము! ఈ ప్రపంచంతో పాటు మనం నాశనం కావడం ఇష్టం లేదు!

          దానికి అనుగుణంగా జీవించడానికి, మన పిల్లలకు, మన మనవరాళ్లకు, మన వారసులకు విలువైన జీవిత లాఠీని పంపించడానికి మరియు గ్రహం యొక్క ప్రాణాన్ని కాపాడటానికి మేము ఈ ప్రపంచానికి వచ్చాము!

          ఆధునిక తరాల ప్రజల లక్ష్యం అదే.

          ఇప్పుడే రాయడం బాధాకరం ... కఠినమైనది ...

          మనస్సు సానుభూతి మరియు కరుణతో నిండి ఉంటుంది, మీరు ప్రపంచం కోసం అన్ని బాధలతో నిండినట్లుగా, అందులో మీరు ఇతరుల ఇష్టంతో వచ్చారు ... మనకు

          ఏమి ఉంది రా? ఇది మాకు ఎలా జరిగింది?

          ఎంత చేదుగా ఉన్నా, కష్టపడినా, మరోసారి మనం ముందుకు సాగాలి, భావోద్వేగాలను పక్కన పెడతాము. మేము మొదటిది కాదు మరియు చివరిది కాదు.

          మన ఆశ ఏమిటి మరియు మనం ఎక్కడ బలం పొందగలం? సమాధానం ఇది. మునుపటిలాగా, ఆశాభావం ప్రపంచ జ్ఞానంలో ఉంది, జాతీయత మరియు జాతితో సంబంధం లేకుండా ప్రకృతి ద్వారా మనలో చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనల విజయాల నిధిలో. మరింత ముందుకు వెళ్ళడానికి అవసరమైన సృష్టి శక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంది, మనమందరం దానితో నిండి ఉన్నాము. మనం దానిని గ్రహించి అంగీకరించాలి.

          కాబట్టి మనం శాశ్వతమైన ప్రశ్నకు వచ్చాము: ఏమి చేయాలి? మరియు అనేక అగాధాల అంచులను ఎలా నివారించాలి, దీనిలో మానవత్వం ఇప్పటికే ఒక జాడ లేకుండా పడగొట్టడానికి మరియు అదృశ్యం కావడానికి సిద్ధంగా ఉంది?

          ఇది చేయుటకు, మనం మానవ ఆలోచన రకాన్ని "వ్యతిరేకత" అనే భావనపై ఆధారపడనిదిగా మార్చాలి, అదే సమయంలో హెగెలియన్ మాండలిక త్రయాన్ని మానవజాతి చరిత్రలో కేటాయించాల్సిన అవసరం ఉంది. స్వీయ-విధ్వంసం నివారించడానికి, మనం ఇకపై "శత్రువు", "వ్యతిరేక పోరాటాలు", దేనినైనా "తిరస్కరించడం", "కరగని వైరుధ్యాలు" అనే భావనలతో మార్గనిర్దేశం చేయలేము. మనకు వెల్లడైన విశ్వం యొక్క అభివృద్ధి చట్టాల ఆధారంగా మానవ ఆలోచన రకంలో ఇటువంటి మార్పు, మన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కీలకం. ఇది దేనిలో వ్యక్తీకరించబడింది?

          ఇది మారుతున్నప్పుడు, పూర్తిగా భిన్నమైన నమూనాలు ప్రకృతి లక్షణం. వారు దాని స్థిరమైన అభివృద్ధిని నిర్ధారిస్తారు మరియు విశ్వం యొక్క స్వీయ-విధ్వంసం యొక్క అవకాశాన్ని తొలగిస్తారు:

          - పరిమాణాత్మక మార్పుల ఫలితంగా ఒక వ్యవస్థ (ఒక వస్తువు) ను ఒక గుణాత్మక స్థితి నుండి మరొక దిశకు ఒకే దిశలో మార్చడం "మార్పు" యొక్క చట్టం, ఇది మొత్తం విశ్వం యొక్క పరిణామ బాణాన్ని అందిస్తుంది;

          - "సామరస్యం మరియు పరిపూర్ణత" యొక్క చట్టం: సామరస్యం యొక్క స్థితికి మొత్తం నిర్మాణం దగ్గరగా, మొత్తం యొక్క పరిపూర్ణత యొక్క స్థాయి మరియు మరింత స్థిరంగా దాని స్థితి;

          - "కొనసాగింపు" యొక్క చట్టం: "కింది మొత్తం" దాని నిర్మాణంలో చేర్చకుండానే కనిపించదు.

          సంబంధిత నైతిక బోధన లేకుండా ఇప్పటికే ఉన్న ఆలోచనను మార్చలేము, వీటిలో ఒకటి ఈ క్రిందిది: ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో స్వతంత్రంగా ఉండండి. మానవ నాగరికత యొక్క దట్టమైన అజ్ఞానం యొక్క చీకటిని కుట్టడం మన జ్ఞానం యొక్క కాంతి. ఇది పాలకులకు మరియు "జీవిత మాస్టర్స్" కు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు కాని ఇది మనలో చాలా మందికి మరియు మన వారసుల భవిష్యత్తుకు గొప్పది.

          చివరకు, మానవజాతి యొక్క ఆధ్యాత్మిక పరిణామం యొక్క సమకాలీన స్థాయిని నిర్ణయించే ఒక సిద్ధాంతం అవసరం. ఎందుకు ఖచ్చితంగా సిద్ధాంతం? ఎందుకంటే సిద్ధాంతం అభ్యాసం లేకుండా చనిపోయినట్లు, సిద్ధాంతం లేకుండా అభ్యాసం ఆచరణీయమైనది కాదు.

          ఉదాహరణకు, ఈ సిద్ధాంతం యొక్క ఫలితాలలో ఒకటి, మానవ న్యాయం యొక్క ఆలోచనను గ్రహించగల సమాజం యొక్క సామర్థ్యం మానవజాతి యొక్క ఆధ్యాత్మిక పరిణామం యొక్క ప్రతి దశలో పరిమితం అని ఒక ప్రాథమిక స్వభావం యొక్క ముగింపు, ఒక రాష్ట్రంలో పరిస్థితి ఒక మించిపోయినప్పుడు నిర్దిష్ట స్థాయి సామాజిక న్యాయం, దాని సంస్థలు మరియు ప్రజలు అభివృద్ధి మరియు మెరుగుపరచడానికి ప్రేరణను కోల్పోతారు.

          మన కాలపు లక్షణం కూడా ఉంది. నేడు మానవ ఆత్మలపై ప్రభావం కోసం పోరాటం మరియు చివరికి శక్తి మరియు డబ్బు కోసం పోరాటం కొనసాగుతోంది. ఇది ప్రధానంగా వేర్వేరు మత వ్యవస్థలతో పాటు వాటిలో ఉన్న మతపరమైన ఉద్యమాలు లేదా అంతకుముందు ఉన్న థియోసాఫికల్ ఆలోచనలను దోపిడీ చేసిన వర్గాలచే చేయబడినట్లయితే, గత 200 సంవత్సరాల్లో మొదట రాష్ట్రం ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది (ఇది అరుదుగా సమానంగా లేదు చర్చి నుండి రాష్ట్రాన్ని వేరుచేయడం) మరియు గత శతాబ్దంలో ప్రభుత్వ నిర్వహణ వ్యవస్థలను ప్రభావితం చేసేంత శక్తివంతమైన వ్యాపార నిర్మాణాలు కూడా. మీకు పరిపూర్ణమైనదిగా సమర్పించబడిన ఈ ఆధునిక ప్రపంచాన్ని మీరు ఎలా ఇష్టపడతారు?

          ఈ విషయంలో నేను కొత్తగా ఏమీ ఇవ్వను, ఈ ఫస్ అంతా నాకు ఆసక్తి లేదు. మీ స్వంత ప్రపంచ దృక్పథాన్ని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి మీరు మీ స్వంతంగా ఎన్నుకోగలరని నేను కోరుకుంటున్నాను, ఇది మీకు లేదా ఇతరులకు హాని కలిగించని సరైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మరియు అలాంటి ఒక మార్గం మాత్రమే ఉంది. సుప్రసిద్ధమైన సామెతను పున h ప్రచురించడం: ప్రపంచాన్ని దాని విశ్వ అనంతంలో, మనం జీవించే అదృష్టం ఉన్న ప్రపంచాన్ని ప్రతి క్షణం గుర్తించడం, గుర్తించడం

          మరియు తెలుసుకోవడం. పర్యావరణాన్ని మరియు నాశనం చేయకూడదని మనం నేర్చుకోవాలి. చుట్టుపక్కల ప్రపంచం కానీ దానితో శాంతి మరియు సామరస్యంతో జీవించండి.

          ప్రపంచం మంచిగా మారాలని మీరు కోరుకుంటే, మీ కోసం మంచిగా మారడం ప్రారంభించండి.

          "మాకు భవిష్యత్తు ఉందా?" అనే వ్యాసాలు మరియు వ్యాసాల సేకరణలో మీరు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానాలు మరియు పైన లేవనెత్తిన అనేక సమస్యలకు పరిష్కారాలను మీరు కనుగొంటారు.

         

          శాస్త్రీయ రచనల చక్రం, వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయబడిన సారాంశం, ప్రపంచంలో అనలాగ్‌లు లేని గుణాత్మక విశ్లేషణ యొక్క అభివృద్ధి చెందిన సంఖ్యా పద్దతి (ఇకనుండి - NMQA) యొక్క ప్రాథమికాలను సూచిస్తుంది మరియు పరిమాణాన్ని నాణ్యతను స్థాయి నుండి మార్చడానికి అనుమతించింది శాస్త్రీయ జ్ఞానం యొక్క గోళానికి తాత్విక పరిశీలనల గోళం.
          గుణాత్మక పాత్ర యొక్క మొత్తం తరగతి సమస్యలకు NMQA విశ్లేషణాత్మక పరిష్కారాలను అందిస్తుంది, ఇది ఇప్పటివరకు అసాధ్యం.
          మార్గం ద్వారా, సుప్రసిద్ధ రష్యన్ మరియు సోవియట్ భౌతిక శాస్త్రవేత్త పిఎల్ కపిట్సా అటువంటి పద్ధతిని అస్సలు కనుగొనలేరని తన సందేహాల గురించి రాశారు. ఏదేమైనా, మేము కొత్త స్థాయి జ్ఞానాన్ని చేరుకున్నప్పుడు, ప్రకృతి మన నుండి గతంలో దాచిపెట్టిన దాని రహస్యాలలో ఒకదాన్ని తాకే అవకాశాన్ని కల్పించింది. సమయం వచ్చింది.
          ఉదాహరణకు, రిస్క్ మూల్యాంకనం యొక్క సాధారణ పద్ధతిని సృష్టించే సమస్య యొక్క విశ్లేషణాత్మక పరిష్కారాన్ని కనుగొనడం సాధ్యమవుతుంది, ఇది సరళమైనది మరియు లక్ష్యం అవుతుంది ఎందుకంటే ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక చట్టం యొక్క ఆధారం మీద అభివృద్ధి చేయబడుతుంది మరియు ఈ పద్ధతి కూడా కావచ్చు వ్యాపార మరియు ప్రభుత్వ సంస్థలచే స్వీకరించబడింది. ఈ సందర్భంలో రిస్క్ మూల్యాంకనం యొక్క ప్రస్తుత పద్ధతుల మెరుగుదల కోసం స్థిరమైన ఖర్చులను భరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విశ్లేషించబడిన వస్తువుల గుణాత్మక స్థితి యొక్క మార్పులకు సంబంధించిన ప్రత్యేక సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగులు దీనిని వర్తింపజేయవచ్చు.

          కోటాల నిర్ణయానికి సంబంధించిన భారీ తరగతి సమస్యలు, ప్రకృతిలో జోక్యం చేసుకోవడం లేదా ఆశించిన ఫలితాల సాధన ఆధారంగా ఏదైనా ప్రక్రియ (వ్యాపార సంస్థ యొక్క స్థితి నుండి రాష్ట్రాల ఆహారం మరియు ఆర్థిక భద్రత వరకు, తొలగింపు నుండి వేర్వేరు వ్యక్తుల ఆదాయాల మధ్య వినాశకరమైన వ్యత్యాసాన్ని తగ్గించడం నుండి వాతావరణ మార్పు మరియు ఇతరులు వంటి పర్యావరణ వ్యవస్థ ప్రకృతి సమస్యల పరిష్కారం వరకు సామాజిక ఉద్రిక్తతలను తగ్గించే జనాభా యొక్క సమతుల్య బహుళజాతి నిర్మాణానికి spec హాజనిత మూలధనం యొక్క కార్యకలాపాల రంగం) .
          NMQA యొక్క ప్రాథమికాలను రూపొందించడానికి దారితీసిన పరిమాణ-నుండి-నాణ్యత పరివర్తనాల సిద్ధాంతం (ఇకనుండి - TQQT), విశ్వం యొక్క స్వభావం లేదా వస్తువుల మూలాలతో సంబంధం లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన మరియు పరిపూరకరమైన భాగాల సమితిగా పరిగణించటానికి అనుమతిస్తుంది. లేదా ప్రస్తుతం మనకు తెలిసిన ప్రాథమిక పరస్పర రకాలు. ఈ సిద్ధాంతం, ఇతర శాస్త్రవేత్తల యొక్క మరింత అభివృద్ధితో, భవిష్యత్ యొక్క శాస్త్రీయ రోగ నిర్ధారణకు, ప్రజల వివరించలేని అనేక సామర్ధ్యాలను మరియు ప్రస్తుతం వివరించలేని సహజ దృగ్విషయాలను వివరించడానికి ఒక ప్రాథమిక ఆధారాన్ని సృష్టిస్తుంది. కాలక్రమేణా ఇది "స్పేస్", "టైమ్" మరియు "ఎనర్జీ" వంటి అత్యంత అస్పష్టమైన భావనలను సంక్షిప్తీకరించడానికి అనుమతిస్తుంది, ఇది మానవాళికి ప్రస్తుతం un హించలేని వనరులు మరియు శక్తిని దూకుడుగా విస్తరించడానికి మరియు సహజంగా ప్రపంచానికి సరిపోయేలా అందిస్తుంది.
          సిద్ధాంతాల ధృవీకరణకు సంబంధించిన భౌతిక శాస్త్రం మరియు గణితంలో జ్ఞాన ప్రతిష్టంభన లేదని ఆసక్తిగల పార్టీలకు ఇక్కడ నేను చెప్పగలను.
          ప్రకృతి మన చిహ్నాలను గాని, మన మనస్సులు వారి సహాయంతో సృష్టించిన సిద్ధాంతాల గురించి గాని పట్టించుకోదు. ఇది ఉనికిలో ఉంది. మరియు, ఇప్పటివరకు, సమస్య "చెడు" అనంతాలతో విభిన్న సన్నివేశాలను ఇచ్చే మా కాలిక్యులస్ వ్యవస్థల యొక్క అసంపూర్ణతలో లేదు. సమస్య ఏమిటంటే, యూనివర్స్‌ను వేర్వేరు స్వతంత్ర భాగాల సమూహంగా పరిగణించారు, దీనిని వివిధ శాస్త్రీయ విభాగాల ద్వారా విభజించారు. ఏ కారణం చేత? ఎందుకంటే, ఈ రోజు వరకు, వాటి మధ్య నిష్పాక్షికంగా ఉన్న కనెక్షన్‌ను మరియు సహజ దృగ్విషయం యొక్క గుణాత్మక స్థితుల యొక్క సహజ మార్పును అంగీకరించడానికి ఎటువంటి కారణం లేదు మరియు ఈ కనెక్షన్‌ను విశ్లేషణాత్మక రూపంలో వ్యక్తీకరించే సిద్ధాంతం లేదు.
          ప్రపంచంలోని అన్ని పరస్పర ఆధారపడటం మరియు పరిపూరతలో ఇది ఖచ్చితంగా ఈ అనుసంధానం, రచయిత యొక్క TQQT సిద్ధాంతం ద్వారా వివరించబడింది, ఇది గొప్ప శాస్త్రీయ వాస్తవిక పదార్థాల ఆధారంగా రూపొందించబడింది.
       
          ఈ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన మరియు ప్రకటించిన అన్ని రచనలు రచయిత యొక్క నమోదిత మేధో సంపత్తి.
          విజయవంతమైన చెల్లింపుపై TQQT యొక్క ఆధారంపై NMQA యొక్క అభివృద్ధి మరియు అనువర్తనానికి సంబంధించిన కథనాలకు ప్రాప్యత మంజూరు చేయబడుతుంది. దయచేసి చెల్లింపు చేయడానికి ముందు అమ్మకపు నిబంధనలను సమీక్షించండి.
          ఒప్పంద సహకారం రూపంలో ఒక నిర్దిష్ట వ్యాపార కేసుకు వివరించిన పద్ధతిని వర్తింపజేయడానికి మీరు సహాయం పొందాలనుకుంటే, మీరు సంప్రదింపు ఫారమ్‌ను ఉపయోగించి నేరుగా రచయితను సంప్రదించవచ్చు లేదా మీ అభ్యర్థనను ఇ-మెయిల్ ద్వారా పంపవచ్చు.
          మీ కార్యాచరణ రంగంలో మీరు NMQA ను ఉపయోగించాల్సిన అవసరం ఉంటే, సంబంధిత రచనలను ఉపయోగించడానికి ప్రత్యేకత లేని హక్కులను ఆసక్తిగల పార్టీలు వీటితో పొందవచ్చు:
          - శాస్త్రీయ సంస్థలు, వాటి సమ్మేళనాలు మరియు సహకారాలు;
          - పెద్ద కంపెనీలు (నిపుణుల వ్యవస్థలను ఉపయోగించకుండా ప్రమాదాల యొక్క ఆబ్జెక్టివ్ అంచనా, ఉద్యోగుల ప్రేరణ యొక్క సమతుల్య వ్యవస్థలు మరియు మీ నిర్దిష్ట వ్యాపార కేసులకు అనుగుణంగా ఉన్న తరువాత NMQA వాడకంతో పరిష్కరించగల వివిధ సమస్యల పరిష్కారం);
          - ప్రభుత్వ నిర్వహణ వ్యవస్థలు (కోటాలు, ఆర్థిక భద్రత, వలస ప్రమాదాలు మరియు సామాజిక ఉద్రిక్తతలకు సంబంధించిన సమస్యలు, సామాజికంగా ఆధారిత పెట్టుబడిదారీ విధానం యొక్క అంశాలను సృష్టించడం, ప్రతి వ్యక్తి ఆమె / అతని సామాజిక స్థితి, జాతీయత, జాతి లేదా సంబంధం లేకుండా అభివృద్ధి మరియు స్వీయ-అభివృద్ధిని అనుమతిస్తుంది. ఒప్పుకోలు అనుబంధం).

          నాకు ఇచ్చినది నేను చేసాను. ఇప్పుడు అది మీ వంతు.

నుండి కాపీ చేయబడింది
ABSTRACT

of the collection of essays and articles of B. V. Borissenko

“Do we have a future?”

          The philosophical and scientific rationale of the theory of spiritual evolution of the humankind on the base of a rich factual material is stated for the first time in the collection of essays and articles "Do we have a future?". The evolution of human civilization is considered as a derivative of the evolution of the spiritual state of a majority of people in every historical period of its development. The prevailing type of humans, in terms of their mental development as individuals, determines the level of the spiritual development of humankind and the stage at which the evolving Earth at the time is. It was established that the spiritual development of humanity is very conservative and its very slow speed is comparable to that of geological processes on the planet.

          The contemporary state of the planetary terrestrial evolution is identified as a state of biosphere that was named somosphere.

          The humankind is currently at the end of this stage of biosphere development of the planet, which is characterized by the interests of individuals, which underlie the entire hierarchy of the selfish nature of people from "me" to "nation".

          It is shown that the reactionary character and low efficiency of public administration systems, as well as that of religious, philosophical and scientific systems is determined exactly by the disregard of the phenomenon of enormous conservatism of the spiritual development of humans since their very inception on the planet.

          The conclusion about the need for adaptation of all the results of both scientific and unscientific forms of cognition of the world to the current level of spiritual evolution of humanity is made.

          From this point of view, the most promising formation model of the historical development of mankind currently is socially oriented capitalism as a set of relationships of capitals in the form of a socialitary state, the elite of which consists of people with different backgrounds: entrepreneurs and employees, scientists and clerics, artists and writers, composers and military..., as complimentary parts of society that do not oppose each other.

          Based on the nature of humans, it was found that there is a maximum possible limit in the solution of the problem of social justice for every level of the spiritual development of humankind (biosphere, somosphere, noosphere and hierosphere). Its value is determined on the base of the theory of quantity-to-quality transitions using the author's numerical method of qualitative analysis.

          To solve the problem of human survival, the need for people possessing encyclopedic knowledge to come to power is substantiated, which would correspond to the further evolution of the terrestrial biosphere from somosphere to noosphere. The noosphere will come naturally when, as a result of spiritual evolution of humankind, the balance of their interests becomes immanent for the selfish nature of every human. This is the perspective of the coming millennia.

          A new ethical teaching, successive from the major world religions of Christianity, Buddhism and Islam, is formulated in order to solve the problems connected to the ecosystem crisis on the planet.

          The transition from the right of nations to self-determination to the principle of the formation of nations is justified as a way to resolve multiple interethnic and military conflicts on the planet.


          Unlike in the Vedic, Christian and other belief systems based on the principle of catastrophism of the evolution of human civilization, a possibility of non-catastrophic steady progressive development of mankind is philosophically justified both for the present and the future.

Get this article for free
Note: this article is available only in Russian

THEORIES OF SPIRITUAL EVOLUTION OF HUMANKIND
AND
QUANTITY-TO-QUALITY TRANSITIONS




          20.04.2019 - 22.02.2020