17, జనవరి 2022, సోమవారం

గుండెనొప్పి వచ్చినప్పుడు

 *గుండెనొప్పి వచ్చినప్పుడు* ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది !


       అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది ,ఆ నొప్పి అలా భుజాలవరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది ! అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు,హాస్పిటల్ కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు వుంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది !

       

       ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు, వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిసినా, ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?......

        

       ఇటువంటి సంకట పరిస్థితిలో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో Dr గీతా క్రిష్ణ స్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం ! అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది ఈ క్రిందిది చదివిన తరువాత !

     

        ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి........ మనకు ఇంకా *ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది*, మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ! ఈలోగా ?????😱

   

       అలాంటి ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క *దగ్గటం* మాత్రమే ! 😊 ! *ఆశ్చర్యంగా వుంది కదూ !* ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే ! అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుం డాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని 

దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే వుండాలి అలా ! ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది !  

   

       ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చి నప్పుడు, మన ఊపిరి తిత్తులు, ప్రాణ వాయువుతో ( ఆక్సిజన్) పూర్తిగా నిండి, గుండె మీద వొత్తిడి తెచ్చిపెడుతుంది,ఆ వొత్తిడి వల్ల గుండెలో వున్న రక్త నాళాలు స్పందించి, మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి, గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి చేరు కోవటానికి తోడ్పడుతుంది ! అంటే చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటు ఇలా ప్రాణాలను నిలుపు కుంటున్నామన్న మాట !

        

        ఇటువంటి ఉపయోగకరమైన సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగ పడి వారి ప్రాణాలు నిలిపిన వారి మౌతాం !

   

   *హృద్రోగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు*

   

      అందువల్ల, మనం రోజూ పంపించే మెసేజెస్ తో పాటు ఇదీ కూడా కలపి పంపించి నట్లైతే పరోక్షంగానైనా ఎందరికో సహాయ పడిన వాళ్ళ మవుతాం !

 *ఏ టీవీ. ఛానెల్స్ అయినా ఎన్నికల ముందస్తు సర్వే

 రిపోర్ట్ ప్రసారం చేస్తున్నప్పుడు, ప్రాంతం వారీగా కులాల జనాభా శాతం ఈ విధంగా చెబుతున్నారు*


ఈ ప్రాంతాల్లో 

15% ముస్లింలు

1% బ్రాహ్మణులు

17 % రెడ్లు

04 % క్షత్రియులు

12 % కమ్మలు

37% బి.సి.లు

12% షెడ్యూల్ కులాలు

02 % గిరిజనులు...


👇 *వాళ్లు ఈ విధంగా ఎందుకు చెప్పరు* ? 


ఈ ప్రాంతంలో 

62% హిందువులు, 

10% క్రిస్టియన్ లు, 

మరియుముస్లిం లలో 

5% సున్నీ ముస్లింలు 

మరియు 

10% షియా ముస్లింలు ఉన్నారు. అని.??


ముస్లిం లలో 

కసాయి------------0.5 %

గహీ ------------ 0.5 %

అన్సారీ -----------01 %

హజ్జమ్ -----------0.5 %

కయంఖాని -------- 0.5%

సయ్యద్---------------01 %

పఠాన్ ------------- 01 %

షేక్ --------------- 02 %

షఫీ ----------------01 %

మణిహార్ ---------- 01 %

సల్మానీ (ధోబి) ----- 0.5 %

ఇద్రిసి (టైలర్) ------ 0.5 %

మన్సూరి ------- 0.5%

బాబర్చి ---------- 0.5 %

మిరాసి ----------0.5%

భండ ------------01 %

పింజారీ --------- 0.5%

నూర్ భాషా ---- 01%

దూదేకుల ------ 01%

ఉన్నారు. అని?


ఇలాంటి ప్రసారాలు టీవీలో ఎవరైనా చూశారా? లేక ఏ వార్తాపత్రికలోనైనా?


అలాంటప్పుడు కేవలం హిందువుల విభజన ఎందుకు?


ఎందుకంటే *హిందూజాతిని ఏకమవకుండా విభజించే కుట్రలో భాగమే* 


హిందూ ధర్మం ప్రకారం 4 కులాలు ఉంటే రాజ్యాంగంలో 7000 కులాలు ఎక్కడ నుంచి వచ్చాయి?


ఈ విధంగా *హిందువులను* 7000 *కులాలుగా విభజించి* మొఘలులు మరియు బ్రిటీష్ వారు పాలించారు.


ఇక ముస్లిం లలో మిగతా సమయంలో వారిలోని కొన్ని కులాల మీద వివక్ష ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి అంతా ఒక్కటే కులం. వారి దృష్టిలో ప్రపంచంలో రెండే రకాల ప్రజలు. 

1) *ముస్లిం లు* 

2) *కాఫిర్ లు* 


ఏ ఛానల్స్ ఐనా *ముస్లింలలోని కులాల గురించి ఎందుకు మాట్లాడవు* ..❓


*ఇక నుండి మార్పు రావాలి. హిందూ సమాజం ఐక్యం అవ్వకపోతే అంతరించిపోతుంది. తురకల చేతిలో మీ ప్రాణాలే మిగలవు, ఇక కులాలు మిగిలుంటాయా?*


🚩 *జాగో హిందూ*

 బెంగళూరును అతిచౌకగా అనగా కేవలం మూడు లక్షల రూపాయలకే అమ్మేసిన నాటి పాలకుడెవరు ?

.............................................................


(1) ప్రళయకావేరి అనగా ?


(అ) కావేరినదికి ఉపనది

(ఆ) కావేరి నదికే మరోపేరు

(ఇ) పులికాటు సరస్సు

(ఈ) చిలుకసముద్రం


(2) శ్రీకృష్ణదేవరాయలకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు.ఒక కూతురైన తిరుమళాంబను ఆళియ రామరాయలు మనువాడాడు.మరో కూతురును ఆళియరామరాయల తమ్ముడైన తిరుమలదేవరాయలు పెండ్లాడాడు. పెద్దకొడుకు పేరు తిరుమలయ్యదేవరాయలు. చిన్న కుమారుడి పేరు గురించి ఎక్కడా ప్రస్తావనలు లేవు, తెలియదు. మరి శ్రీకృష్ణదేవరాయల రెండో కూతురి పేరేమో చెప్పగలరా ?


(అ) తిమ్మాంబ

(ఆ) వెంగళాంబ

(ఇ) మంగాంబ

(ఈ) కృష్ణాంబ


(3) 1542 నుండి 1572 వరకు సదాశివరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతను పేరుకే రాజు, రాజ్యాధికారం ఆళియ రామరాజు, తిరుమలదేవరాయలుదే. సదాశివుడే తుళువవంశంలో చివరి చక్రవర్తి. ఇంతకు ఇతనేవరి కొడుకు ?


(అ) శ్రీకృష్ణదేవరాయల స్వంత తమ్ముడైన శ్రీరంగరాయల కొడుకు.

(ఆ) శ్రీకృష్ణదేవరాయల స్వంత అన్నయైన వీరనరసింహరాయల కొడుకు.

(ఇ) శ్రీకృష్ణదేవరాయల స్వంత తమ్ముడైన అచ్యుతరాయల కొడుకు.

(ఈ) తుళువ నరసరాజు కొడుకు.


(4) సాళువతిమ్మరాజు లేదా సాళువ తిమ్మరుసు (అప్పాజీ) తమ్ముడి పేరేమిటి ?


(అ) సాళువ గోవిందరాజులు

(ఆ) సాళువ మంగు

(ఇ) సాళువ గోపమంత్రి

(ఈ) సాళువ రామరుసు


(5) శ్రీకృష్ణదేవరాయల తండ్రైన నరసరాజు సాళువ నరసింగుని సేనాని, ఇతడు బెడందకోటపై దాడిచేసి దానినిసాధించాడు. బెడందకోట అనగా ఇప్పటి ?


(అ) ఆదోని

(ఆ) బీజాపురం

(ఇ) బీరారు

(ఈ) బీదరు


(6) శివాజీ సోదరుడైన ఏకోజి (మరోపేరు వెంకోజీ ) నుండి 3 లక్షల రుపాయలకు బెంగళూరును కొన్న మైసూరు పాలకుడెవరు ?


(అ) మొదటి కృష్ణరాజవడయార్

(ఆ) రెండోదేవరాజ వడయార్

(ఇ) మూడవ చామరాజ వడయార్

(ఈ) నాలుగవ చామరాజ వడయార్.


(7) ఒకసారి శ్రీకాళహస్తీలో మరోసారి తిరుమల శ్రీహరి సన్నిధిలో శంఖం నుండి జాలువారిన పవిత్ర జలంతో మరోసారి విజయనగరంలో ఇలా మొత్తం మూడుసార్లు పట్టాభిషక్తుడైన విజయనగర చక్రవర్తి ఎవరు ?


(అ) కంపన (కంపరాయలు)

(ఆ) మల్లికార్జున దేవరాయలు

(ఇ) విరూపాక్ష దేవరాయలు

(ఈ) అచ్యుతదేవరాయలు


(8) శివాజీ తనయుడు రాజారాం (సాహుజీ) ఔరంగజేబు చేతిలో ఓడిపారిపోయాడు. హిందూరాష్ట్ర స్థాపనకు కారకుడైన శివాజీ తనయుడు కష్టాలలో వున్నాడని ఈ రాణి విని, అతనికి తన రాజ్యంలో ఆశ్రయం కల్పించింది. దీంతో కోపించిన ఔరంగజేబు రాణిపై యుద్ధం ప్రకటించాడు. అజ్మత్ అరా నేతృత్వంలో మొగలుల భారీసేనలు దాడికి దిగాయి. ఈ రాణి ఆ సేనలను చిత్తుగా ఓడించింది.గతిలేక అజ్మత్ ఆరా ఆమెతో సంధిచేసుకొని వెనుదిరిగాడు. ఔరంగజేబునే ఎదిరించిన ఈ ధీరోద్ధాత రాణి గురించి మన పాఠ్యప్రణాళికలో లేకపోవడం దురదృష్టకరం.ఇంతకు ఆ రాణి పేరేమిటో మీకు తెలిసినట్టైతే చెప్పండి.


(అ) మహరాణి ఒనకే ఓబక్క

(ఆ) కెళదిరాణి చెన్నమాంబ

(ఇ) రాణిమంగమ్మ

(ఈ) రాణితిమ్మమాంబ


(9) వేలాపురానికి ప్రస్తుతమున్న నామధేయం ఏమిటి ?


(అ) వేల్పురము

(ఆ) వేలానగర్

(ఇ) గుడియాత్తం

(ఈ) వేలూరు (రాయవేలూరు)


(10) చావనైనా చస్తాను కాని మతం మారనని ధైర్యంగా ప్రశ్నించి ఔరంగజేబు చేతిలో చిత్రహింసలకు గురై మరణశిక్ష పొందిన ఛత్రపతి శివాజీ తనయుడెవరు ?


(అ) ఛత్రపతి సాహు

(ఆ) ఛత్రపతి రాజారాం

(ఇ) ఛత్రపతి శంభాజీ

(ఈ) ఛత్రపతి ఏకోజి

......................................................................... జి.బి.విశ్వనాథ.డిప్యూటి కలెక్టర్‌ (రిటైర్డ్) 9441245857, అనంతపురం.

కలియుగం

 * కలియుగం ఎలా ఉంటుంది.


కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం. 


ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.


శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.


అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.


భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.


నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.


ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.


నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  


ఆయన చెప్పనారంభించాడు.


కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.


కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.


కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం

చేస్తారు.


కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.


ఉద్ధవ గీత శ్రీమద్భాగవతం