24, మార్చి 2022, గురువారం

భగవంతుడు గుణాతీతుడు

 భగవంతుడు గుణాతీతుడు 

ద్వయత ప్రపంచంలో వున్న మనం త్రిగుణాలలో ఏదో ఒక గుణం కలిగి అరిషడ్వార్గానికి బానిసలుగా వుంటూ సంసార జీవనం గడుపుతున్నాము. సంసారులైనవారు కూడా సంసారం మోక్షసాధనకు ఉపయోగకరంగా మలచుకోవటానికి వారు వారి మనస్సుని నియంత్రించుకొని సదా పరబ్రహ్మ్మములోనే చరిస్తూ మోక్షాన్ని పొందిన మహానుభావులు ఎందరో అందులకు నిదర్శనం జనక మహారాజు. అనాదిగా వున్న  మన వేదాంత గ్రంధాలను అంటే ఉపనిషత్తులను పరిశీలిస్తే మనకు గోచరించేది ఒక్కటే అదే పరబ్రహ్మ అంతేకాని ఇంకొకటి లేదు.  ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విధంగా మానవులమైన మనం పరమాత్మలో ఎలావిలీనం (మోక్షం) కావాలో తెలియచేస్తుంది. ఉపనిషత్తులు అన్నిమతాలవారికి అంటే హిందూ ధర్మాన్ని ఆచారాయించే అద్వేతులకు , విశిష్ఠద్వితులకు, ద్విఎతులకు అందరికి ఉన్నవి ఒక్కటే. ఆయా మతాచారులు వారి, వారి జ్ఞ్యానంతో ఎలాంటి విభేదాలు చేశారు కానీ బ్రహ్మ ఒక్కటే అన్నది అందరికి ఆమోదయోగ్యం. అదే సత్యం. 

సంసారులు తమ దైనందిక జీవనవ్యాపారాలలో పది భగవంతుని కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు కనుక పూర్తిగా ఆ భగవంతునికొరకు జీవితాన్ని సమర్పించుకోవటానికి ఏర్పడిన ఆశ్రమం "సన్యాస ఆశ్రమం" సన్యాస ఆశ్రమ ప్రధాంధర్మం సత్వగుణ వంతులు కావటము. ద్వితీయం అరిషడ్వార్గానికి దూరంగా ఉండటం. వారు దాంపత్య జీవితానికి సంబందించిన కొన్ని పదాలను నోటితో ఉచ్చరించటానిని కూడా మన ధర్మం నిషేదించింది. కామ, క్రోధ, మధ, మాత్సర్యాలకు తావివ్వకుండా పూర్తిగా జీవితాన్ని భగవంతుని కొరకే అర్పణ చేయటం సన్యాసధర్మం. అంతేకాక కేవలము ఒక సంవత్సరములో నాలుగు నెలలు మినహా మిగిలిన ఎనిమిది నెలలు కేవలము పాదచారులై బిక్షలో దొరికినది మాత్రమే భుజిస్తూ, గృహస్తుల ఇండ్లకు వెళ్లకుండా కేవలం దేవాలయాలలో మాత్రమే వసిస్తూ సమాజానికి ధర్మబోధ చేస్తూ జీవనం జీవనం గడపాలి. 

సన్యాసికి స్త్రీల పట్ల మోహము, కామము ఉండకూడదు, అంతేకాక ఏ విషయవాంఛలపై కూడా మొహం ఉండకూడదు. పూర్తిగా శిరస్సు ముండనం చేసుకొని (గుండు చేసుకొని) ఉండాలి. శిఖ (పిలక ) ఉండకూడదు. అదే సంసారి శిఖ (పిలక) లేకుండా పూర్తిగా ముండనం (గుండు) చేసుకోకూడదు చివరికి తిరుపతికి వెళ్లినా కూడా సంసారికి పూర్తీ ముండనం నిషిద్ధం. 

సన్యాస జీవనం సంసారిక జీవనం కన్నా మిగుల కఠినతరం. ఇప్పటి సన్యాసులుగా చెప్పుకొనే సన్యాసులు ఎంతవరకు సన్యాసులుగా వున్నారో అన్నది వారి విజ్ఞతకే తెలియాలి. 

భగవంతుడు త్రిగుణాతీతుడు, రూపం లేని వాడు, కాలంలో లేనివాడు. అటువంటి భగవంతుని సామాన్యమైన మానవులు తేలికగా అర్ధం చేసుకొనేటందుకు మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలతో మనలోని మానసిక స్థిరత్వాన్ని చేకూర్చటానికి మన మహర్షులు ఏర్పాటు చేశారు. నిజానికి త్రిమూర్తులు కూడా ఆ పరబ్రహ్మయే మనిషి జ్ఞ్యానిగా మారినప్పుడు ఆ స్థితిని పొందుతాడు. పరబ్రహ్మ జ్ఞ్యానం లేని మిడిమిడి జ్ఞ్యానవంతులు త్రిమూర్తులను విడివిడిగా చూడటమే కాకుండా వారిలో ఒకరు గొప్ప ఇంకొకరు కారని చెపుతూ మానవులకు గల సహజ సిద్ద స్వభావాలైన అరిషడ్వార్గాలను వారికి కూడా ఆపాదించటం ఎంతవరకు సమంజసము విజ్ఞులు యోచించాలి. 

బాధాకరమైన విషయం ఏమిటంటే సర్వ సంఘపరిత్యాగినని ప్రకటిస్తూ ఆశ్రమాలను నడిపే స్వామీజీలు త్రిమూర్తులను వారి పత్నులను సాధారణ దంపతులుగా భవిస్తూ విమర్శించటం విచారకరం. మిత్రులారా మన హిందూ ధర్మంలో శివ కేశవ బేధం లేదు. దేముళ్ళకు కూడా మనకు ఉన్ననీచ స్వభావాలను అంటకట్టటము అత్యంత పాపహేతువు అవుతుంది. అందునా సన్యసించినట్లు ప్రకటించే వారలు కూడా. 

ఇప్పటి సన్యసించిన సత్పురుషులకు  నేను విన్నవించుకునేది ఒకటే మహానుభావులారా మీకు చేతనయితే పరబ్రహ్మ తత్వాన్ని ప్రభోదించి సాధారణ మానవులకు జ్ఞ్యాన బిక్ష పెట్టండి. లేకుంటే విభేదాలు కలగకుండా మీరు నమ్మిందే ప్రచారం  చేయండి. సన్యాసులు రాజకీయనాయకుల ప్రాబల్యానికి పాకులాడటం చాలా చాల శోచనీయం. మీరు కేవలం బ్రహ్మత్వాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి కానీ బాహ్య పటాటోపానికి కాదు కదా. 

బ్రహ్మ ఒక్కటే రెండవది లేదు (ఏకమేవ అద్వితీయం బ్రహ్మ')అందరమూ మన మన సహజ స్వభావాలను త్యజించి ఆ పరబ్రహ్మలో లీనం అవ్వటానికి కృషి చేద్దాం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

 

ఇంజక్షన్ప్రాచీన విధానం -

 ఆయుర్వేదం నందు ఇంజక్షన్ ద్వారా వైద్యం చేసే ప్రాచీన విధానం  - 


           మన ప్రాచీన ఆయుర్వేదం నందు ఔషధాలను నోటి ద్వారా కాకుండా ఒక సూది ద్వారా లొపలికి ఇచ్చే వైద్య విధానం ఒకటి ఉన్నది. కొన్ని పరిస్థితులలో రోగి నోటి ద్వారా ఔషధాన్ని గ్రహించలేకున్నప్పుడు అనగా అపస్మారము , మూర్చ , సన్నిపాతము , పాముకాటు , మెదడు వ్యాధి , యాక్సిడెంట్స్ , మెదడు ని తినే ensplosis ఉన్మాదము వంటి వ్యాధుల యందు , స్మృతి లేని పరిస్థితుల యందు (COMA) రోగి రక్తం నందు ఔషధము ను ప్రవేశింప చేయుట . 1906 వ సంవత్సరంలో మద్రాస్ గవర్నర్ గా ఉన్న జార్జ్ ఏప్రెల్ గారు భారతీయ మెడికల్ అసోసియేషన్ ముందు ఉపన్యాసం ఇస్తూ " టీకా "( వాక్సినేషన్) మరియు ఇంజక్షన్ విధానం మున్నగు పద్ధతులు డాక్టర్ జన్నర్ మహాశయుని కంటే పూర్వమే భారతీయులు వైదిక యుగము నుండియే టీకా విధానం వాడుచున్నారు అని డాక్టర్ కర్నల్ గారు నిరూపించారు అని సూచించిరి. డాక్టర్ కర్నల్ గారు ఋగ్వేదం , యజుర్వేదం , అధర్వణ వేదం నందలి ఒక మంత్రం ఈ విధంగా తెలియచేసారు .


   మస్త్వాజ్జః ప్రసర్పఖంగా మంగం పరుశ్పరూహ్ 

   తతో యక్షం వివాద్య స ఉగ్రో మధ్యమ శిఖి 


        దీనిలో " ప్రసర్పన్ " " ప్రవిశ్యా " " అంతః " శిరాముఖ వ్యాపనోచి అంజనా గల శీలద్రవ్యం అంగ ప్రత్యంగం లో ప్రవేశించుగాక . ఈ భావమునే వైజ్ఞానికులు తెలుపుతున్న వాక్సినేషన్ మరియు ఇంజక్షన్ పద్దతులను తెలుపుతుంది.  ఈ సూచీ విధానం గురించి ఈ క్రింది గ్రంథాలలో వివరణ కనిపిస్తుంది. 


        *  ధన్వంతరి సంహిత.

      

        *  రస కామధేనువు.


        *  రసరాజ వసంతము.


        *  బృహన్నిఘంటు రత్నాకరం .


        *  రసేంద్ర చింతామణి.


        *  యోగ చింతామణి.


        *  రసప్రకాశ సుధాకరము .


        *  శారంజ్గాధర సంహిత.


        *  బృహత్ యోగ తరంగిణి.


        *  రససైకత , కామ్కా ఉల్లాసం . 


           రక్త భేషజ విధానం అనగా ఔషద విశేషమును రక్తం నందు ప్రవేశింప చేసి వ్యాధిని నిర్మూలించే విధానం . మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను .


 *  సన్నిపాత ( typoid ) రోగి సృహ తప్పి పళ్ళు బిగించుకు పొయిన దశలో ఔషధమును నోటి నుండి గాని ముక్కుపుటము నుండి కాని లొపలికి పంపుటకు వీలుకాని దశలో కపాలమును పదునైన కత్తితో చీరి సిద్ధ ఔషధములు ను సూదిమొనకు వచ్చినంత మాత్రమే అందులో వేసి రుద్ది రక్తంతో కలిసిన వెంటనే మస్తిష్క నాడీకేంద్రం చేతనం పొంది వారు లేచి మాట్లాడతారు.


 *  తేలు కుట్టిన వెంటనే ఆ విషం పైకి ఎక్కకుండా గట్టిగా బిగించి కట్టి కుట్టినచోట బ్లేడుతో కాని కత్తితో కాని చీరినప్పుడు రక్తంతో పాటు విషం కూడా కారిపోవును . రక్తం తీయలేని వారు పొటాషియం పర్మాన్గానేట్ ఆ చోట వేసి చింతపండు నీటిలో తడిపి ఆ గుజ్జుని దానిపైన వేసిన కుతకుతమని పొంగి విషముని కాల్చివేయును. లేదా తెల్ల ఉల్లిగడ్డ మెత్తగా దంచి దానిపై వేసి కట్టు కట్టాలి. లేదా ఉత్తరేణి ఆకు రసముని గంటె లొ వేసి ఆవిరి పట్టేది.


 *  ప్రాచీన కాలంలో కొన్ని రకాల చెట్ల పసర్లుని సూదులు గుంపుగా కట్టి మొండి కీళ్ల నొప్పుల పైన ముసలివాళ్లు పచ్చ పోడిపించుకునే వారు . అడివి జాతుల యందు ఈ విధానం ఇప్పటికి అలవాటు ఉంది. 


 *  పాము కరిచినప్పుడు రావిఆకులు తో చికిత్స చేస్తారు . రావిఆకుల చిన్న మండ తీసుకొచ్చి ఆకులు తుంచిన పాలు వచ్చును. పాము కాటువేసిన వ్యక్తి యెక్క రెండు చేతులు వెనకకి విరిచి కట్టి పాలుకారే ఆకు యెక్క తోడిమని కదలకుండా ఒక చెవ్వు రంధ్రములో కొంతవరకే దూర్చవలెను . చెవిలొ కర్ణ బేరికి తగలకుండా ఉండునట్లు జాగ్రత్త వహించవలెను. రెండొవ ఆకు తోడిమని మరొక చెవి రంద్రములో జాగ్రత్త వహించవలెను. అలా ఆకులని దూర్చగానే రోగి మూర్చ నుండి లేచి భాధతో కేక వేయును.అతనికి పూర్తిగా విషం దిగినదా లేదా అని తెలుసుకొనుటకు వేపాకు రోగిచే నమిలి తినిపించవలెను . పూర్తిగా చేదు ఉన్నట్లయితే విషం దిగిపోయినట్లు గుర్తించవలెను. లేనిచో మరియొక సారి చేయవలెను . 


 * తేనెటీగల కొండిలోని విషముతో కూడా వైద్యం చేయవచ్చు . శరీరాంగములు లో పొట్ట ఊది నీరు నిండి మెరుస్తూ ఉంటుంది. దానిలో పూర్తిగా నీరు నిండి ఉంటుంది. దీనినే జలోదరం అంటారు. ఇది చాలా కష్టసాద్యం అయిన వ్యాధి . శరీరం పై చర్మం మైనం లాగా అయిపొతుంది. మూత్ర పిండాలు పనిచేయవు . అట్టి సందర్భాలలో ఈ చికిత్స అధ్బుతంగా పనిచేస్తుంది . ఇది ప్రయోగించగానే మూత్రం అధికంగా వచ్చి శరీరం అంతా నీరు వాపు దిగి పొతుంది. 


               చిన్నపిల్లలకు వచ్చు మెదడు క్షయ లొ పిల్లవాడు తెలియకుండానే పడిపోతాడు. తల అటుఇటు కదల్చ లేడు కేకలు పెడతాడు. లేచి పడతాడు , తలనొప్పితో ఏడుస్తాడు , శరీరం ఒక పార్శ్వం చచ్చు పడుతుంది. పక్షఘాతం అర్ద భాగం లొ కొట్టుకుంటాడు , కండ్లు తిరుగుతూ దృష్టి ఉండదు. నాడి వేగముగా కొట్టుకుంటుంది. మూత్రం తక్కువై మెదడులో నీరు చేరుట చేత తెలివిహీనుడు అగును. అట్టివారికి ఈ మందు పనిచేయును . 


  తేనెటీగల కొండి చికిత్సా విధానం  - 


         తేనెటీగల కొండి విషాన్ని ప్రత్యేకమైన సిరంజి ద్వారా చర్మము క్రింద ఇంజెక్ట్ చేస్తారు . మనకు కావలసినప్పుడు ప్రకృతి సిద్ధముగా తేనెటీగలు వచ్చి ఆయాభాగముల యందు కుట్టవు.కావున ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ విషమును సేకరించి ఈ సూచి చికిత్స ద్వారా పంపుదురు. దీనివలన బ్లడ్ ప్రెషర్ , గుండె , చర్మవ్యాదులు , కీళ్ళనొప్పులు , ముద్ద కీళ్ళనొప్పులు , ఉదరవాతం , గాయాలు మున్నగునవి నివారించ బడును.


  పైన చెప్పిన అరుదైన గ్రంథాలలో ఉన్న కొంత సమాచారాన్ని నేను రాసిన గ్రంథాలలో సంపూర్ణంగా వివరించాను . 


          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

స్నానము

 ఆయుర్వేదం నందు వివరించిన స్నానము చేయు పద్దతులు  - నియమములు .


      స్నానము చేయుట వలన శారీరక మలినములు తొలగి దేహమునకు ఆరోగ్యము మరియు ఉత్సాహము లభించును. ఆరోగ్యవంతులకు చన్నీటిస్నానం మంచిది . జబ్బుపడి లేచినవారికి దగ్గు , నెమ్ము , ఆయాసము కలిగినవారికి గోరువెచ్చటి నీటితో స్నానం చేయుట ఆరోగ్యమును కలిగించును.


            ఆయుర్వేదం స్నానం చేయు నీటిని గురించి ఈ విధముగా వివరించింది. నదీజల  స్నానం ఉత్తమ ఫలితమును కలిగించును. చెరువు లేదా తటాకం నందలి నీటితో చేయు స్నానం మధ్యమ ఫలితం కలిగించును. కూప జలం అనగా బావి నందలి నీటితో చేయు స్నానం అధమ ఫలితం కలిగించును. కుండలు మరియు ఇతర పాత్రల యందు నిలువ ఉంచిన నీటితో స్నానం చేయుట కూడా అధమ ఫలితాన్ని ఇచ్చును.


 *  స్నానము చేయుటకు ముందు శరీరంలో ఏ భాగమునకు ఆ భాగము నూనెతో రుద్దుకొనవలెను . కొందరు సెనగపిండి , పెసరపిండి తో మరియు సున్నిపిండితో నలుగు పెట్టుకుంటారు. అవయవ మర్దన వలన నూనె రోమరంధ్రముల ద్వారా శరీర లోపలి భాగములకు ప్రవేశించును. తదుపరి అరగంటసేపు ఆగి స్నానం చేయుట మంచిది .


 *  స్నానము చన్నీటితో చేయుట మంచిది . ప్రతిదినము చన్నీటితో స్నానము చేయుట వలన జీర్ణశక్తి అధికము అగును. అంతేకాక ఆయుర్వృద్ధి కలుగును. తద్వారా ఉత్సాహము , బలం , ఆరోగ్యము లభించును.


 *  ఆయుర్వేదగ్రంధాలలో "త్రిపిస్నానం" గురించి వివరించబడినది. అనగా ప్రతిరోజు మూడుపూటలా స్నానం చేయవలెను అని చెప్పబడినది.


 *  ప్రతిదినం వేడినీటితో స్నానము చేయరాదు . అలా చేసిన వెంట్రుకలకు , నేత్రములకు బలము తగ్గును.


 *  భోజనం చేయుటకు ముందే స్నానం చేయవలెను . కడుపు ఉబ్బరం , పీనస రోగము గలవారు రోజుకి ఒకపర్యాయము చేసిన చాలును . వీరు ఎక్కువసార్లు స్నానం చేయరాదు .


 *  నోరు , చెవులు , ముక్కు వ్యాధులు కలిగినవారు , పక్షవాత రోగులు చన్నీటిస్నానం ఆచరించకూడదు.


 *  ఆరోగ్యవంతులు తలకు నూనె మర్దన చేసుకుని స్నానం చేయుట మంచిది .


 *  చెవిలో తైలం వేసుకొని స్నానం చేయుట మంచిది . తలకు , అరికాళ్లకు తైలమును మర్దించి స్నానం చేయుట వలన శరీరముకు చలవ చేయును .


 *  మగవారు శనివారం , ఆడవారు శుక్రవారం తలంటుకుని స్నానం చేయుట మంచిది .


 *  దగ్గు , నెమ్ము వంటి వ్యాధులు కలవారు మరియు విరేచనముకు మందువాడి ఎక్కువసార్లు విరేచనం అయినవారు , అజీర్ణ వ్యాధిగ్రస్తులు తలస్నానం చేయరాదు .


 *  ఆరోగ్యవంతుడు ప్రతిరోజు మామూలు స్నానం చేయుట మంచిది . తలకు  నూనె పట్టించి తలస్నానం చేయుట వారానికి ఒకసారి చేయుట మంచిది .


  

 

          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

మునగ ఆకు ఉపయోగాలు

 మునగ ఆకు ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


    మనలో చాలామందికి మునగ ఆకును ఆహారముగా తీసుకొవచ్చు అనే సంగతి చాలమందికి తెలియదు . మరికొంతమందికి మునగ ఆకు శరీరానికి వేడి చేస్తుందని అపొహ కూడా కలదు. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్ధాలలో మునగాకును తప్పకుండా చేర్చాలి. మునగాకులో ఉన్న విటమిన్స్ గాని , ఖనిజ లవణాలు శరీరానికి అమితమైన మేలుని కలిగించును.  


        ఇప్పుడు మునగాకులోని ఆహారపు విలువల గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 


  మునగాకులో ఆహారపు విలువలు  - 


         16 కిలోల మాంసంలో విటమిన్ A ఎంత ఉంటుందో ఒక కప్పు మునగాకు రసంలో అంతే A విటమిన్ ఉంటుంది. అదేవిధముగా 9 గుడ్లలో గాని , 80 కప్పుల తాజా ఆవుపాలలో గానీ , అరకిలో వెన్నలో గానీ విటమిన్ A ఎంత ఉంటుందో 1 కప్పు మునగాకు రసంలో అంత ఉంటుంది. 


               16 అరటిపళ్ళలో గానీ , 8 ఆపిల్స్ లో గానీ , 6 కమలాలలో గానీ , రెండున్నర కిలోల ద్రాక్షలోగానీ , 6 నిమ్మకాయలలో గానీ , 20 మామిడి కాయలలో గానీ , ఏడున్నర కిలోల పుచ్చకాయలలో గానీ విటమిన్ C ఎంత ఉంటుందో అంత 1 కప్పు మునగాకు రసంలో C విటమిన్ ఉంటుంది. 


        900 గ్రాముల బాదంపప్పులో గానీ , 8 కమలాలలో గానీ , మూడున్నర కిలోల బొప్పాయిలోగాని , 20 కోడిగుడ్లలో గానీ , రెండున్నర కిలోల మాంసంలో గానీ ఎంత క్యాల్షియం ఉంటుందో అంత 1 గుప్పెడు మునగాకులో అంత క్యాల్షియం ఉంటుంది. 


             అదేవిధముగా దీనిలో ఉన్న మాంసకృత్తులు కూడా మాంసం , చేపలు , గుడ్లు , పాలు మొదలగు వాటిలో ఉన్నవాటికంటే అధికంగా ఉన్నాయి. 


             పైన మీకు మునగాకులో ఉన్న విలువైన విటమిన్ల గురించి పోషకాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మునగాకుతో ఔషధయోగాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


  మునగాకుతో ఔషధ యోగాలు  - 


 *  మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు , 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి , ఉబ్బసం , రక్తహీనత , మామూలు జలుబు , దగ్గు , నిస్సత్తువ వంటివి దరిచేరవు . 


 *  ఒక స్పూన్ మునగాకు రసము , కొద్దిగా తేనె , ఒక గ్లాసు కొబ్బరినీటిలో కలిపి కలరా , విరేచనాలు , కామెర్ల వ్యాధులలో ఔషధాలు వాడుకుంటూ ఈ మిశ్రమాన్ని కూడా రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకుంటూ ఉంటే మంచిఫలితాలు వస్తాయి. 


 *  ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ప్రతిరోజూ పిల్లలకు తినిపిస్తుంటే పిల్లలు మంచి ఆరోగ్యముగా ఉండి చిన్నచిన్న వ్యాధులను లెక్కచేయకుండా చక్కగా ఆడుకుంటారు. వారి ఎముకలు గట్టిపడి పెరుగుదల బాగా ఉంటుంది. 


 *  ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా అగును. దీనిలో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసులవారు స్త్రీపురుష బేధము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు. 


 *  బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట , కొన్ని మూత్రపిండాల వ్యాధులు , మలబద్దకం తగ్గును. 


 *  ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును . 


 *  పైన చెప్పిన మిశ్రమము నందు కొంచం నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే తలతిరుగుడు , మొలలు , ఎక్కిళ్లు , అజీర్ణం , తీసుకున్న ఆహారం శరీరానికి ఒంటబట్టకపోవడం వంటి సమస్యలు నివారణ అగును. 


 *  మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంతవరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి , దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు అంతరించును. 


 *  మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు , బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును. 


 *  మునగాకు రసము లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును. 


 *  ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును. 


          పైన చెప్పిన విధంగా ఎన్నో విలువైన యోగాలు కలవు. ఇప్పుడు మీకు మునగకాయలు మరియు మునగ పువ్వుల ఉపయోగాలు కొన్ని వివరిస్తాను . 


  *  మునగ కాయలు , పచ్చిమామిడి కాయలు కలిపి వండిన కూర తినుచున్న వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్ , విటమిన్ C లోపించకుండా ఉంటాయి. 


 *  మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును. 


 *  ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి , అజీర్తికి మంచి ఔషధముగా పనిచేయును . 


 *  మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరినీటిలో ఒక చెంచా మునగపువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగును. 


                          *  సమాప్తం *


 

          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

ప్రాచీన వృక్ష వైద్య గ్రంధం

 సటికా వ్రుక్షాయుర్వేధం  - ప్రాచీన వృక్ష  వైద్య గ్రంధం .


 * వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట - 


  బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.


 చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట  - 


 * అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.


 బీజములు తొందరగా మొలుచుటకు  - 


 ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును . 

 

 *  చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును. 


 * మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును. 

 

 * మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.


 * పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.


 * పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.


 * అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.


 * రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును. 


 * పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును. 


 *  తామరవిత్తనాల చూర్ణము ఉడుగ తైలముతో నానబెట్టి నీటి యందు వేసినంతనే తామర తీగలు పుట్టును . 


 *  నల్ల కలువ బీజములను ఉడుగ తైలముతో తడిపి నీటియందు వేసిన వెంటనే తీగలు బయలుదేరి పుష్పించును . 


 *  కలువ దుంపలు తెచ్చి గేద పేడలోను  , గేద మూత్రములోను  7 సార్లు భావన చేసి నాటిన వెంటనే మొలకెత్తును . 


 * పత్తిగింజలు ఆవుపేడలో , ఆవు మూత్రములో భావనచేసి నాటి పందికొవ్వు , మాంసము కడిగిన నీరు పోయుచున్న నిమ్మచెట్టుగా మొలకెత్తును . 


 *  దాసనపు చెట్టుకు పాలుపోయుచున్న తెల్లని పువ్వులు పూచును మరియు ఎర్రని పువ్వు పూచెడి చెట్లకు వేర్ల వద్ద జాగ్రత్తగా తవ్వి ఆ వేర్లకు నెయ్యిని పట్టించుచున్న తెల్లగా పూచును . తెల్లగా పూచెడి చెట్ల వేర్లకు తేనె పట్టించుచున్న ఎర్రగా పూచును . ఈ పధ్ధతి అన్నిచెట్లకు పనికివచ్చును . 


 *  పారిజాత ( పగడమల్లె ) చెట్టు వేరుకు రంధ్రము చేసి ఆ రంధ్రము నందు మల్లెతీగను గుచ్చి మట్టికప్పి ఆ రెండు కలిసిపోయి ఒకటైన తరువాత మల్లె వేరు కత్తిరించి వేరేగా పాతిన యెడల ఎర్రని మల్లె పువ్వులు పూచును . మంచి సువాసన కలిగి ఉండును . 


 *  ఏ చెట్టు విత్తనములు అయినా సరే పాతిపెట్టి వాటికి ఏ రంగు నీటిని పోయుచున్న ఆ రంగు పువ్వులే పూయును . 


 *  తెల్ల జిల్లేడు విత్తనములును , ఎముకలు కలిగిన భూమిలో పాతిన ఎర్రని పువ్వులు పూయును . 


 *  వంకాయ విత్తనములను తేనెతోను , నేతితోను భావన చేసి పేడలో నాటిన పెద్ద వంకాయలు అగును . 


 *  చెట్టు నందే ఎండిన మునగకాయ తెచ్చి దాని విత్తనములను కొన్నింటిని తీసివేసి ఆ తీసేసిన విత్తనముల స్థానములో కాకర విత్తనములు ఉంచి దానిని దారంతో గట్టిగా బంధించి భూమిలో పాతి నీళ్లు పోయుచున్న రెండు జాతుల కాయలు కాచును . 


 *  యవలు , నువ్వులు , పసుపు చెట్టు ఆకులు వీటిని పత్తిచెట్టు మొదట వేసి నీళ్లు పోయుచున్న ఎర్రని దూది పుట్టును . 


 *  బూరుగు చెక్క , పసుపు , నీలి , కరక , తాడి , ఉసిరికలు , చెంగల్వకోష్టు , సారాయి తీసుకుని వీటన్నింటిని కలిపి ముద్దగా నూరి ప్రతిచెట్టుకు లేపనం చేసి నీళ్లు పోయుచున్న చిలుక రెక్కల వంటి దూది పుట్టును . 


 *  మంజిష్ట , నువ్వులు , యవలు , చింతగింజలు , జీవంతి ఆకు , మనశ్శిల  వీటన్నిటిని నూరి చెట్టుకు పూసి ఆవు , గొర్రె , మేక వీటి పాలు పోయుచున్న నల్లని దూది పుట్టును .


 *  నువ్వులు , కడుగు , వాయువిడంగాలు , గోమయము వీటన్నింటిని చెట్టు మొదట వేసి చెరుకు రసము పోయుచున్న అకాలము అనగా పండ్లు , పువ్వులు పూయని సీజన్ లో కూడా పుష్పించి చెట్టు పువ్వులు పూయును , పండ్లు ఇచ్చును . 


 *  తేనె , అతిమధురం , నువ్వులు , కోష్టు , ఇప్పపువ్వు వీటన్నింటిని చేర్చి ముద్దగా నూరి చెట్టు వేరు నందు ఉంచి మన్ను కప్పిన టెంక లేని అనగా విత్తనములు లేని కాయలు కాచును . 


      పైన చెప్పిన విషయాలలో భావన చేయుట అనగా తేనెలోగాని , నెయ్యిలో గాని లేక మరేదైనా ద్రవపదార్ధము నందు విత్తనాలను నానబెట్టి అటు తరువాత ఎండించండం . ఇలా పలుమార్లు చేయుట వలన మంచి ఫలితాలు పొందవచ్చు.


       సరైన ముహూర్తము నందు పంటలు వేయుట , పొలమును దున్నుట వంటివి కూడా దిగుబడి పైన ప్రభావం చూపించును . ఇటువంటి ముహూర్తాలను కూడా నేను నా  గ్రంథాలలో సంపూర్ణముగా వివరించాను . 


          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కామాక్షి కాపాడుతుంది

 కామాక్షి కాపాడుతుంది


1982-83లలో బెంగళూరులో కొందరు మిత్రులు కలిసి “జగద్గురు భక్త సభ” అను పేర ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాము. ఒకసారి నేను స్థానికంగా ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన భజనలో పాల్గొంటూ ఉంటే, దేవాలయమ లోపల కిటికీ వద్ద ఒక చిన్న పాప నవ్వుతూ నిలబడి ఉండడం కనపడింది. హఠాత్తుగా నాకు మాటలు పోవడంతో భజనను నిలిపివేశాము. ఇంటికి వచ్చేశాను. కొన్ని నెలల తరువాత నాకు మూర్చ వ్యాధి రావడంతో చికిత్స తీసుకోవడం ప్రారంభించాను.


మా సంఘ అధ్యక్షుడు ఒక వస్త్రవ్యాపారి మంచి జ్యోతిష్కుదు కూడా. నా జాతకచక్రాన్ని పరిశీలించి, నాకు ఎటువంటి అనారోగ్యము లేదని, గురువు యొక్క కటాక్షముతో అంతా సరిపోతుందని తెలిపాడు. కొన్ని నెలల తరువాత మా అబ్బాయి, అమ్మాయి, భార్యతో కలిసి కాంచీపురం వెళ్లాను.


ఎత్తుగా ఉన్న వేదిక పైనుండి పరమాచార్య స్వామివారు దర్శనం ఇస్తున్నారు. భక్తులతో రద్దీగా ఉంది. నేను వరుసలో నిలబడి స్వామి దర్శనం కోసం మెల్లగా ముందుకు కదులుతూ, స్వామివారికి విన్నవించుకోవలసిన విషయాలను మననం చేసుకుంటూ ఉన్నాను. వరుసలో నా వంతు రాగానే మరలా నా మాట పడిపోయింది. మహాస్వామివారు ఆశీర్వదించగా ముందుకు వెళ్ళిపోయాము. బయటకు వచ్చిన తరువాత నా మాట సరిపోయింది. బయటకు వెళ్లి పలహారం చేసి మరలా తిరిగొచ్చాము. భక్తుల గుంపు ఉంది కాని మహాస్వామివారు లేరు. గుంపు చివర మేము నిలబడి ఉన్నాము. వెళ్ళిపోవడానికి స్వామివారి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాము.


కొద్దిసేపటి తరువాత వేదికపై మహాస్వామివారు కనపడ్డారు. తమ కుడిచెయ్యిని కాళ్ళపై ఉంచుకుని ఆ గుంపులో ఎవరికోసమో వెదుకుతున్నారు. చేయి ఊపి ఇలా రమ్మన్నారు. నా ముందు ఉన్న భక్తులు కొద్దిగా దారి ఇచ్చారు. మమ్మల్ని చూసి మరలా రమ్మని చేయి ఊపారు.


మేము వేదికపైకి వెళ్ళాము. మమ్మల్ని ఒక గదిలోనికి తీసుకునివెళ్ళి స్వామివారు నేలపై కూర్చున్నారు. మేము నేలపై పడి స్వామివారికి నమస్కరించాము. హఠాత్తుగా ఒక సేవకుడు వచ్చి మేము లోపలకు ఎలా వచ్చాము అని అడిగాడు. తామే రమ్మన్నారని మహాస్వామివారు తెలిపారు. స్వామివారిని ప్రార్థించి, వరుసలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయిన నా సమస్య గురించి తెలిపాను. స్వామివారు ఆశీర్వదించి, “కామాక్షి ఉంది కదా, కాపాడుతుంది” అని దీవించారు.


కలాకండ, ద్రాక్షను మా పిల్లలకిమ్మని సహయకునికి చెప్పారు స్వామివారు. కుంకుమ ప్రసాదం, ఎందుద్రాక్ష, కలకండతో బయటకు వచ్చాము. ఆరోజు నుండి నాకు ఏ అనారోగ్య సమస్యా లేదు. కామాక్షి కటాక్షం ఏమిటో నాకు అర్థం అయ్యింది. మహాస్వామివారు ఆశీస్సుల వల్ల మా పిల్లలు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు.


--- ఎన్. రామగోపాల్, కంచి పెరివ ఫోరం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఏ కులం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన ఓ చమత్కార సంభాషణ.* 

                 🌷🌷🌷

విలేఖరి: సార్ మీది ఏ కులం????

నేను: ఏ వయస్సు లో...

విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???

నేను: వుంటుంది

బాల్యంలో బాలకులం

యవ్వనంలో యువకులం

వృద్ధాప్యంలో పండుటాకులం

రాలిపోయే ఎండుటాకులం


విలేఖరి: అది కాదు మామూలుగా మీది ఏ కులం???

నేను: 

ఎవరూ లేకుంటే ఏకాకులం

 ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం

  పెళ్లి అయ్యాక సంసారికులం

  కానప్పుడు బ్రహ్మచారికులం


విలేఖరి: అది కాదండీ కమ్మ కాపు ఆలా మీది  ఏ కులం

నేను : 

ధనముంటే దనికులం 

లేకుంటే బీదకులం

 దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం

 నమ్మకుంటే నాస్తికులం


విలేఖరి: మీకు ఆసలు కులం లేదా????

నేను: ఎందుకు లేదు

ప్రయాణిస్తే ప్రయాణికులం

యాత్రలు చేస్తే యాత్రికులం

మాయలు చేస్తే మాంత్రికులం

ఉపన్యసిస్తే ఉపన్యాసకులం

హాస్యం పండిస్తే విధూషకులం

పాడితే గాయకులం

సభలో ఉంటే సభికులం

సినిమా హాల్లొ ప్రేక్షకులం

టీవీ ల ముందు వీక్షకులం


విలేఖరి: మీరు ఎక్కడ చదివారు????

నేను:

చదివింది గురుకులం 

      అభ్యసిస్తే అభ్యాసకులం 

      బోధిస్తే బోధకులం

      వృత్తిరీత్యా అధ్యాపకులం

      పత్రికల పాఠకులం

      నేర్పించే శిక్షకులం

విలేఖరి: అసలు మీరు ఎవరండీ ఇలా చంపుతున్నారు????

నేను:

నాగరికత నేర్పిన నాగరికులం జాతకాలునమ్మేఅమాయకులం

మూఢత్వంపోని మూర్ఖులం


విలేఖరి: అసలు మీ వయస్సు ఎంతండి బాబు????

నేను:

కొందరికి పూర్వీకులం

మరికొందరికి సమకాలికులం

 ప్రస్తుత వర్తమానికులం


విలేఖరి: అసలు మీది ఏ దేశం???

నేను: 

భరత జాతి వంశీకులం

భావి భారత రథసారథికులం...


విలేఖరి: మీకు దణ్ణం రా బాబు ఇంకెప్పుడు ఎవరిని మీది ఏ కులం అని మాత్రం అడగను...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఆవకాయ

 ఆహా ఆవకాయ*


ఉత్పలమాల:
రంగులు సంతరించె మహిళాకరసన్నుత రంగరింపుతో
నంగన జూపు ప్రేముడి యహా! యని మెప్పులు కుమ్మరించగా
చొంగలు కార్చగా జనులు సొంపగు సద్రుచి రుచ్యమై వెసన్
భంగిమ నావకాయ పలు వాయల మెక్కగ బిల్చుచుండెగా!
*~శ్రీశర్మద* 

సేవావృత్తిచే

  🪔 *ॐ卐 _-|¦|శుభోదయమ్-సుభాషితమ్|¦|-_ ॐ卐*💎


శ్లో𝕝𝕝 వరం వనం వరం భైక్ష్యం 

వరం భారోపజీవనమ్।

వరం వ్యాధిర్మనుష్యాణాం

నాధికారేణ సమ్పదః॥


*మహాసుభాషితరత్నావళీ* 


తా|| అరణ్యనివాసం, భిక్షాభోజనం, బరువులుమోసి జీవించడం, వ్యాధిచే బాధింపబడడం అయినా శ్రేష్ఠమేగానీ? 


*సేవావృత్తిచే వచ్చే సంపద వద్దు*..... 

అనగా సేవావృత్తి అత్యంత నీచమైనది అని అర్థం.....