19, ఆగస్టు 2023, శనివారం

కేనోపనిషత్ 1

 కేనోపనిషత్- ఈ ఉపనిషత్తు సామవేద తవల్కార శాఖకు సంబంధించినది. 'కేనేతి' అనే ప్రశ్నతో ఆరంభం అవ్వడం వల్ల ఈ ఉపనిషత్తుకు 'కేనోపనిషత్తు' అని పేరు. బ్రహ్మ యొక్క రహస్యాత్మక రూపనిరూపణము, ఉమాదేవి పరమాత్మ విషయక జ్ఞానము ఉపదేశించడము, పరబ్రహ్మ యొక్క సర్వశక్తిమత్వ ప్రతిపాదనము మొదలైన విషయాలు ఈ ఉపనిషత్తులో చర్చింపబడ్డాయి. 

కేనేషితం పతతి ప్రేషితం మనః కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః॥ కేనేషితాం వాచమిమాం వదన్తి చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి ॥

 II మనస్సుని విషయాలపైకి పోయేటట్టుగా ఏది ప్రేరేపిస్తుంది? దేని ప్రేరణచే ప్రాణము తన వ్యాపారమును నిర్వర్తిస్తుంది? దేని సంకల్పముచే మానవులు మాట్లాడగలుగుతున్నారు? ఎవని ఆజ్ఞచే చక్షువు, శ్రోత్రము పనిచేస్తున్నాయి? అనే ప్రశ్నతో ఈ ఉపనిషత్తు మొదలైంది.


కర్మజ్ఞానాలు రెండూ “తమః ప్రకాశం” లాంటివి. తమ: ప్రకాశాలు రెండూ ఒకేచోట ఉండటం కుదరదు కాబట్టి కర్మల నుండి విరక్తుడైన వానికి, తన స్వరూపాన్ని తెలియాలనే కోరిక పుట్టును. ఈ విషయమును "కేనేషితమ్” అనే మంత్రం నిరూపిస్తోంది.

ఆత్మజ్ఞానము కలిగినవాడు కర్మలను చేయుట యుక్తియుక్తము (లోకహితం కోసం చేయాలి) కాదు. కాబట్టి బాహ్యజగత్తు నుండి నివృత్తమైన మనస్సు గలవానికి ఆత్మజ్ఞానము కలుగుట కొరకు ఈ ఉపనిషత్ యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది.


కేనేషితం.... అనే శిష్యుని ప్రశ్నకు ఆచార్యుడు సమాధానం ఇలా చెబుతున్నాడు. ఏదైతే చెవికి చెవియో, మనస్సుకు మనసో, వాక్కునకు వాక్కో అదియే ప్రాణమునకు ప్రాణము, కన్నుకు కన్ను ఇలా గ్రహించిన ధీరులు విముక్తులై ఈ లోకమునుండి వెళ్ళి అమరులగుదురు అని ఆచార్యుడు ఉపదేశించాడు.

ఆత్మను ఆశ్రయించుకొని సమస్త ఇంద్రియాలు వాటి వాటి వ్యాపారాల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇక్కడ మనస్సుకు మనస్సు అని చెప్పడంలో గల తాత్పర్యమేమనగా? చైతన్యజ్యోతి యొక్క ప్రకాశము లేకుండా అంత:కరణము తనకు విషయములైన సంకల్పము, నిశ్చయము, శ్రద్ధ, అశ్రద్ధ, అధృతి మొదలగు వాటి యందు సమర్థము అవ్వదు. కావున ఆత్మ మనస్సునకు కూడ మనస్సు అని చెప్పబడినది.


ఈ ఉపనిషత్తులో మరొక ప్రధాన విషయం- దేవాసుర సంగ్రామంలో అసురులపై దేవతలు విజయాన్ని పొందారు. విజయగర్వంతో దేవతలు ఆనందిస్తున్న వేళ వారి గర్వాన్ని అణచడానికి బ్రహ్మ ఒక యక్షరూపాన్ని దాల్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యక్షుడు ఎవరో కనుక్కోమని మొదటగా 'అగ్నిదేవత'ను పంపిస్తాడు ఇంద్రుడు. ఆ యక్షుడు నువ్వు ఎవరివి? అని ప్రశ్నించగా నేను ‘అగ్ని’దేవతను. ఈ సమస్తాన్ని క్షణకాలంలో దహించగలనని సమాధానం చెప్పాడు. యక్షుడు ఒక గడ్డిపోచను అతడి ముందు ఉంచి దీనిని దహించమని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవత సర్వశక్తితో గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అవమానంచే వెనుదిరిగాడు. తరువాత మాతరిశ్వుడు వచ్చి గడ్డిపోచను కదలించలేక వెళ్ళిపోయాడు. చివరకు దేవేంద్రుడు గర్వంతోవచ్చేసరికి యక్షుడు కనిపించకపోగా, అతడు అక్కడే ఉండి తపస్సు చేయగా, ఉమాదేవి ప్రత్యక్షమయి ఆ యక్షుడు ఎవరో కాదు సాక్షాత్ బ్రహ్మయేనని తెలిపింది.


ఇక్కడ గ్రహించవలసిన విషయమేమనగా! అహంకారాది అసుర సంపత్తి గల మనుజుడు ఆ భగవంతుని యొక్క వాస్తవతత్త్వాన్ని తెలుసుకోలేడు. కనుక అహంకారాది అసుర సంపత్తిని వదలినవారికే అతడి దర్శనం కలుగుతుందని గ్రహించాలి.

కొనసాగింపు


బసవ పురాణం - 9 వ భాగము

 బసవ పురాణం - 9 వ భాగము


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


సంగమేశ్వరం చేరి, అక్కడ ఆలయంలో ఉన్న బసవన్నను చూచి సాష్టాంగ ప్రణామం చేసి ఇలా అన్నారు.

‘‘బసవన్నా! నీకీ స్వర్గసుఖాలే ఒక లెక్క లేదు. అలాంటిది లౌకికమైన పదవులు కావాలా? శివభక్త సారానుభవ రుచ్య సుఖికి ఈ పదవులు రుచులు కావు. ఐనప్పటికి లోకహితార్థం కోసం నీవు మా ప్రార్థన స్వీకరించి బిజ్జలుని మంత్రి పదవి స్వీకరింపరావాలి. మంత్రి పదవి ఏమిటి, మండలత్వముకూ తంత్రముకూ నిజాప్త పదవికి, మూల భాండారానికి భూపతి సమస్త రాజ్యానికి నీవు కాక వేరెవరు అర్హులైన అధికారులున్నారు? నిజం చెప్పాలంటే బిజ్జలుడు నీ వద్ద ఇంత భిక్ష స్వీకరింపవలసిన వాడు. నీవే సమస్త భూమండలానికి పతివి! అందువల్ల నీవు కాదనకుండా కల్యాణ కటకము రావలసింది’’ అని ప్రార్థించారు.

అది విని బసవన్న భక్త హితార్థం తలచి ‘అట్లే అగుగాక!’ అని అంగీకరించి భక్తగుణానికి మొక్కి సమస్త జనులు కొలువగా సంగమేశ్వరం నుండి కల్యాణ కటకానికి పయనమైనాడు.

బసవన్న కల్యాణ కటకానికి వస్తున్నాడని విని ప్రభువైన బిజ్జలుడు నగరాన్ని సుందరాతి సుందరంగా అలంకరింపజేశాడు. పనె్నండు ఆమడల విశాలమైన నగరమంతా తోరణాలు కట్టించి, వివిధ వాద్య ధ్వనులు చెలరేగా మంత్రి సామంత సమస్త బలగంతోను బిజ్జలుడు బసవన్నకు ఎదురేగి స్వాగతం చెప్పాడు. అసదృశాకారుడూ, తత్వార్థ విచారుడూ అయిన బసవన్న ప్రభువును కలిశాడు. బిజ్జలుడు పాదచారియై బసవన్నను స్వీకరించి తగిన రీతుల గౌరవించాడు. ఏడు వందల ఏనుగులు, పనె్నండు వేల గుర్రములూ, పనె్నండు లక్షల పదాతి బలమూ, పనె్నండు మంది భాండారులను రాజు బసవనికి అప్పగించాడు. బసవన్న రాజు వెంట కల్యాణ నగరంలో ప్రవేశింపగానే నగరవాసులు గుంపులు గుంపులుగా బసవ కుమారుని చూడసాగారు.

ఇక స్ర్తిల ఉత్సాహము వర్ణనాతీతము. ‘కంటివా బసవన్నను కమలాయతాక్షీ!’ అని ఒక వనిత అంటే ‘కన్నాను, మోక్షలక్ష్మినే కన్నాను’ అని మరొకామె సమాధానం చెప్పింది. ఇలా బసవన్న సాగివస్తుంటే, తండోపండములై వచ్చి చూచేవారూ, విభూతి వీడ్యములిచ్చేవారూ వివిధ పుష్పాంజలులు చల్లేవారూ మంగళహారతులెత్తేవారూ, ‘స్వస్తి దీర్ఘాయువు శంకరా’ అని ఆశీర్వదించేవారూ, గీత, గద్య, పద్యములలో స్తుతించేవారూ కైవారములు చేసేవారూ అసంఖ్యాకులు బసవ కుమారుని అలా ఎన్నో విధాల అర్చించారు.

బసవని ముందు ఐరావతాలను బోలిన గుర్రాలపై అశ్విక దళం సాగుతుంటే దారి పొడుగునా నందికోలలు, కేళికలు, పేరణి నాట్యాలు వంటి ఎన్నో నృత్యగీత వైభవాలు ప్రదర్శించారు. ఈ విధంగా బసవన్న కల్యాణ నగరం ప్రవేశించిన తరువాత బిజ్జలుడు బసవనికి భవనమూ, వస్త్ర భూషణాదులూ సమర్పించి ‘‘నా సామ్రాజ్యము ఇక నీ చేతులలో పెట్టాను. నా అర్థానికీ ప్రాణానికీ నీవే పతివి! ఎలా పాలిస్తావో మరి’’ అని బాధ్యతలను అప్పగించాడు.

అప్పుడు బసవన్న ‘ప్రభూ! సమస్త లోకాలనూ రక్షించే శివునికి ఈ రాజ్యం రక్షించడం ఒక పెద్ద సమస్య ఏమిటి? నీవు మా శివ భక్తులను ఎప్పుడూ భయభక్తులతో పూజిస్తూ వుండు అంతే చాలు! రాజ్యపాలనం ఎంత పని’ అని చెప్పాడు. లోగడ బలదేవ దండనాయకుడున్న నిలయంలోనే బసవన్న ఉండి తన శక్తియుక్తుల చేత రాజ్య నిర్వహణను సాగించి కీర్తి ప్రతిష్ఠలు పొందాడు.

బసవన ప్రతిజ్ఞ

బసవేశ్వరుడు కల్యాణాన్ని ఈ విధంగా ప్రధానమంత్రియై పాలిస్తూ శివాచర విషయంలో కొన్ని కఠోర ప్రతిజ్ఞలు చేసి నిర్వర్తించసాగాడు. నిత్యమూ శివరాత్రి వ్రతమే తాను ఆచరించాలి, శివభక్తులెల్లరూ తనకు శివునితోనే సమానం. భక్తుల తప్పులు పట్టరాదు. భక్తుల కులగోత్రాలు పలుకకూడదు. శివుణ్ణయినా నాకిది ఇమ్మని అడుగకూడదు. వంచన అనేది తెలియని జీవనం. భక్తుడేమి అడిగినను ఇచ్చే వ్రతం పాటించాలి.

త్రికరణశుద్ధిగా ప్రతి పనీ ఉండాలి. అసత్యమూ, మోసమూ, అపమార్గమూ దాస్యమూ కలనైనా ఎరుగరాదు.

శివునికెన్నడూ గెలుపీయకూడదు. భక్తునిదే విజయం కావాలి. పరసతి, పరధనం, పరనింద, నిషిద్ధాలు. పరధర్మం పరిమార్పదగింది. పరవాదులను తిరస్కరించాలి. హరదూషణ చెవిని పడరాదు. హరగణమునకు అర్పితం కానిది అంటరాదు, భక్తపరాధీనుడై, వారు ఎట్లా అంటే అట్లే చేస్తూ జంగముడే ప్రాణలింగమని విశ్వసించాలి. భవి తిరస్కారం, భవబాధలను లెక్కింపకుండటం, విషయేంద్రిములను జయించి వేదోక్త భక్తిని సంపాదించి, ఆది శివాచారమును ప్రతిష్ఠాపించాలి.

ఈ విధంగా బసవన్న ప్రతిజ్ఞలు చేసి వానిని యధాతథంగా నెరవేర్చసాగాడు. బసవన్న వైభవం విని భక్తగణం ‘ఇతనిది కేవలం కీర్తియేనా? లేక భక్త నిజంగానే వుందా?’ అని పరీక్షించేందుకా అన్నట్లు గుంపులు గుంపులుగా రాసాగారు.

వచ్చిన మహేశ్వరులందరికీ బసవన్న మార్గమంతా కస్తూరితో అలికి, ముత్యాల ముగ్గులు పెట్టి, మకర తోణాలు కట్టి, తెల్ల గొడుగు నెత్తి విభూతి వీడ్యాలిచ్చి- వారి పాదాలపై మళ్లీ మళ్లీ పడి శరణు చేసి వారు ఏమి కోరితే అది ఇచ్చి అర్చించేవాడు.

స్ర్తిలనూ రత్న భూషణాలనూ వస్త్రాదులను ఇచ్చి భక్తులకు రాజోపచారములు, అష్టాంగ భక్తి క్రియలలో జరిపేవాడు.🙏


🙏 హర హర మహాదేవ 🙏


J N RAO 🙏🙏🙏

విచిత్రమైన విద్యుత్ రేటు

 విచిత్రమైన వ్యంగ్యం😔

 

విద్యుత్ రేటు

 

సాధారణ పౌరులు యూనిట్‌కు రూ.7.85.

 

మసీదు యూనిట్‌కు రూ. 1.85

 

చర్చి యూనిట్‌కు రూ. 1.85

 

ఆలయం యూనిట్‌కు రూ.7.85..

 

ఇది మన లౌకిక భారతదేశం.


 


 

 

ఇదొక విచిత్రమైన సంబంధం.

 

మసీదు ప్రైవేట్ ఆస్తి అయితే ప్రభుత్వం మతపెద్దలకు ఎందుకు జీతాలు చెల్లిస్తుంది

 

దేవాలయం ప్రభుత్వ ఆస్తి అయితే పూజారికి ప్రభుత్వ జీతం ఎందుకు రావడం లేదు?

 

దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటుంది

 

కానీ ఎందుకు అలా?

 

ఈ స్వరాన్ని విచ్ఛిన్నం చేయవద్దు

 

అంగీకరిస్తే ఫార్వార్డ్ చేయవచ్చు

 

ప్రతి హిందూ సోదరుడు మరియు సోదరీమణులకు ఈ సందేశాన్ని వాట్సాప్ చేయండి, తద్వారా ప్రతి హిందూ సోదరుడు మరియు సోదరి వారి ద్వంద్వ విధానాన్ని అర్థం చేసుకోగలరు.

 

లింక్‌ని కనెక్ట్ చేయడానికి మీ 5 మంది హిందూ సోదరులు మరియు సోదరీమణులకు పంపండి.👌👌👌👌👌

నిస్వార్థ ప్రార్థన

 దర్శకుడు రామానంద సాగర్ ఒక రామాయణ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు, బాల రాముడు ఒక కాకి తో ఆడుకొనే సీన్ అవసరమైంది. అలా చిత్రీకరణ జరగడం కోసం, దర్శకుడు భగవాన్ శ్రీరాముడ్ని మనస్పూర్తిగా ప్రార్థించాడు. తర్వాత,అకస్మాత్తుగా స్టూడియో సెట్‌లోకి ఒక కాకి తనంతట తానుగా వచ్చి బాల రాముని పాత్ర పోషిస్తున్న పిల్లవాడితో ఆడుకుంటూ, కాకి పిల్లవాడిని ఎలా హ్యాండిల్ చేసిందో చూడండి !! అలా చిత్రీకరణ పూర్తయ్యేవరకూ,ఉండి, ఎలా మిస్టరీగా వచ్చిందో, అలానే ఎగిరి పోయింది. మన నిస్వార్థ ప్రార్థనల


ప్రభావానికి ఇంతకంటే రుజువు ఏముంటుంది?!!. అమేజింగ్! . 

జై జై శ్రీ రామ్!. 🙏🙏🙏

Panchaag


 

Krishna

 


గౌరీదశకం

 #గౌరీదశకం (రచయిత ;శ్రీ శంకరాచార్యుల వారు) 


లీలాలబ్ధస్థాపితలుప్తాఖిలలోకాం - లోకాతీతైర్యోగిభిరంతశ్చిరమృగ్యామ్

బాలాదిత్యశ్రేణిసమానద్యుతిపుంజాం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౧ ||


ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం - నిత్యం చిత్తే నిర్వృతికాష్ఠాం కలయంతీమ్

సత్యజ్ఞానానందమయీం తాం తనురూపాం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౨ ||


చంద్రాపీడానందితమందస్మితవక్త్రాం - చంద్రాపీడాలంకృతనీలాలకభారామ్ |

ఇంద్రోపేంద్రాద్యర్చితపాదాంబుజయుగ్మాం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౩ ||


ఆదిక్షాంతామక్షరమూర్త్యా విలసంతీం - భూతే భూతే భూతకదంబప్రసవిత్రీమ్ |

శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౪ ||


మూలాధారాదుత్థితవీథ్యా విధిరంధ్రం - సౌరం చాంద్రం వ్యాప్య విహారజ్వలితాంగీమ్ |

యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౫ ||


నిత్యః శుద్ధో నిష్కల ఏకో జగదీశః - సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ |

విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౬ ||


యస్యాః కుక్షౌ లీనమఖండం జగదండం - భూయో భూయః ప్రాదురభూదుత్థితమేవ |

పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరంతీం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౭ ||


యస్యామోతం ప్రోతమశేషం మణిమాలాసూత్రే యద్వత్కాపి చరం చాప్యచరం చ |

తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౮ ||


నానాకారైః శక్తికదంబైర్భువనాని - వ్యాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా |

కళ్యాణీం తాం కల్పలతామానతిభాజాం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౯ ||


ఆశాపాశక్లేశవినాశం విదధానాం - పాదాంభోజధ్యానపరాణాం పురుషాణామ్ |

ఈశామీశార్ధాంగహరాం తామభిరామాం - గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౧౦ ||


ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానాద్భక్త్యా నిత్యం జల్పతి గౌరిదశకం యః |

వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం - తస్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి || ౧౧

దానం చేస్తే ధనం

 🪷  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_*   🪷

              *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*అర్జితస్య క్షయం దృష్ట్వా* 

*సంప్రదత్తస్య సంచయం* |

*అవంధ్యం దివసంకుర్యా* 

*ద్ధానాధ్యయన కర్మసు* ॥

                 

𝕝𝕝తా𝕝𝕝

దానం చేస్తే ధనం తరిగిపోతుందని,కష్టపడి ధనం సంపాదించి దానాలకీ, అధ్యయనాలకీ ఖర్చు పెట్టి వేస్తే మళ్ళా దరిద్రులమై పోతామని కొందరు భయపడుతుంటారు. గానీ దానం వల్ల, విద్య వల్ల ధనం పెరుగుతుందే కాని తరగదు.

బర్బరీకుడి శాప వృత్తాంతమేమిటి

 నిత్యాన్వేషణ:


బర్బరీకుడి శాప వృత్తాంతమేమిటి?


బర్బరీకుడు భీముడికి మనవడు. ఘటోత్కచుడికి కుమారుడు. అతని తల్లి మౌర్వి.బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి, అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు.


బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు.


‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు.


‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు.


‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు.


కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద అకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.


‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు.


ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవు అని గ్రహిస్తాడు.


‘బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో... నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని విశదపరుస్తాడు. శ్రీకృష్ణుని మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావలసి వుందని, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వు’ అని కోరుతాడు. ఆ మాటలతో, వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారుమాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా వుందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.


బర్బరీకుడి శాపవృత్తాంతము:-


బర్బరీకా! నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. “భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణూ! “ అంటూ బ్రహ్మదేవుడిని వెంటపెట్టుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. “ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే “ అని శపించాడు. అందుకే నీ బలి . అంతేకాదు, నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు కృష్ణుడు. కానీ నాకు యుద్దాన్నీ చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు కృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు.


కృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. కృష్ణుడు వారినందరినీ బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్లి , బర్బరీకుడి గురించి చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత కృష్ణుడు బర్బరీకుడితో, వత్సా ! ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే. నువ్వు చెప్పు ఏం గమనించావో అని అనెను. “ స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి, నువ్వు మాత్రమే యుద్ద కారకులు, యుద్ధకర్తలు. మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే “ అని సమాధానమిచ్చెను. తన శాపం ముగిసిపోయి, తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు బర్బరీకుడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ.

యదార్థ సంఘటన

 



ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్.

ఆరోజు ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆమె రోజులాగే ఆఫీసులో అన్ని గదులు ఊడ్చి సిబ్బందితో రోజు మాదిరే సంతోషంగా గడుపుతూ ఉంది,సిబ్బంది మాత్రం మమ్మల్ని విడిచి పోతున్నావు అంటూ భావోద్వేగాలతో కళ్ళు చెమర్చుతున్నాయి.

సాయంత్రం 5 గంటలయ్యింది,సిబ్బంది బొకేలతో హడావుడిగా వున్నారు,

అంతలో జిల్లా కలెక్టర్ కారు వచ్చి ఆగింది,కలెక్టర్ కారు దిగి నేరుగా అస్వీపర్ వద్దకు వెళ్లి ఆమె కాళ్లకు దండం పెట్టాడు,మరో పెద్దకారు వచ్చి ఆగింది,ఆకారులో పెద్ద పేరున్న సివిల్ ఇంజనీర్.ఆయన కూడా వచ్చి అస్వీపర్ కాళ్లకు దండం పెట్టాడు.మరో కారు వచ్చింది,ఆకారులో పేరున్న గుండె వైద్య నిపుణులు వచ్చి రాగానే ఆస్వీపర్ కాళ్ల మీద నన్ను క్షమించమ్మా 5నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అని ప్రాధేయపడ్డాడు.ఈ ముగ్గురూ(కలెక్టర్,సివిల్ ఇంజనీర్,గుండె వైద్య నిపుణులు)అస్వీపర్ కుమారులట. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది.అందరి కళ్ళలో కన్నీళ్లే.స్వీపరుగా పని చేస్తూ కుమారులను చదివించానని,నాకష్టాన్ని పిల్లలు వృధా చేయలేదని,స్వీపరుగా నాఉద్యోగం ఆనందంగా నిర్వహించానని ఇంతకంటే నాకు మాటలు రావటం లేదంటూ, ఇక్కడి ఆఫీసుని, సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్రసంగాన్ని ముగించారు.(బీహార్ లోని ఓప్రభుత్వ కార్యాలయంలో జరిగిన యదార్థ సంఘటన).

Vedaanta


 

శ్రీకృష్ణా!యదుభూషణా

 శు భో ద యం!


శ్రీకృష్ణా!యదుభూషణా!నరసఖా

శృంగార రత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా,!లోకేశ్వరా!దేవతా

నీకబ్రాహ్మణ గోగణార్తి హరణా!!నిర్వాణ సంధాయకా!

నీకున్మ్రొక్కెద, ద్రుంపవే భవలతల్,నిత్యాను కంపానిధీ!!

భావం:-

      కృష్ణుని అంతర్బహిస్స్వరూపాలను ఆవిష్కృతం చేసిన ఈపద్యం అనర్ఘరత్నం.

        యాదవకులానికి భూషణాయమానుడట కృష్ణయ్య!నిజమే ద్వాపరంలో యదుకులానికి ఇంచుక గౌరవహీనతకలదు.కృష్ణయ్య జననంతో ఆకులానికి గూడా మాన్యతలభించింది.అందుచేత యదుకులానికి భూషణుడే!

     నరుడు -అర్జనుడు.నారాయణుడు కృష్ణుడు. అర్జనునకుప్రియసఖుడు.భారతకథను తడవితే ప్రతిసందర్భంలోను ఆమాట నిజమని తేలుతుంది.

       16,108 మంది భామలతో రాసక్రీడలాడిన కృష్ణయ్య శృంగారంలో రత్నాకరుడే!సందేహంలేదు.

   లోకద్రోహులైన రాజన్యుల వంశములను గహించినవాడే!(ఇటవంశశబ్దమున శ్లేష, వంశము కులము,తెగ, వంశము-వెదురు) ఎండినవెదురిపొదలను గహించినట్లు ప్రజాకంచకులను నిర్వెశ్యులనొనరించినాడన్నమాట!

      చివరి విశేషణం.నిర్వాణసంధాయకా! ముక్తిప్రదాత! అదే అవతారస్వరూపము.కేవలము నరావతారమున గాన్పించు నారాయణుడే!

        ఇట్లీపద్యము సార్ధక విశేషణములతో నిండి.శ్రీకృష్ణుడు అవతారస్వరూపుడని నిరూపించు చున్నది .

     సాభిప్రాయ విశేషణ సంయుతమౌట నీపద్యమున,

 "పరికరాంకురాలంకారము"-👏🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీ కాళహస్తీశ్వర శతకం - 70




శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 70




ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే

వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం

గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!




తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! 

నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్ట సంపదలుచ్చి  వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో....


కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. 


అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా... 


కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు.



ఓం నమః శివాయ



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

గుండెపోటుమరణాలు

 భారతదేశంలో గుండెపోటుమరణాలు   కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా  ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.

 అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి.

 కానీ మీకు ఏదైనా గుండె సంభందించి సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెబుతారు.

 ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో *స్టంట్* అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పిస్తారు.

 ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. మరియు దీని ఉత్పత్తి ధర కేవలం రూ.150-180.

 ఈ స్టంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3నుంచి5 లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు.

 డాక్టర్లకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది. అందుకే యాంజియోప్లాస్టీ చేయించుకోమని పదే పదే అడుగుతారు.

 కొలెస్ట్రాల్, *బిపి* లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ప్రధాన కారణం.

 ఇది ఎవరికీ ఎప్పుడూ విజయవంతం కాదు.

 ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ బాల్ పాయింట్ పెన్ను స్ప్రింగ్ లాంటిది.

 అయితే కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్‌కి రెండు వైపులా  కొలెస్ట్రాల్ మరియు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

 దీని కారణంగానే రెండోసారి గుండెపోటు వస్తుంది.

 మళ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని డాక్టర్‌ చెపుతారు.

 లక్షల రూపాయలు దోచుకుని నీ ప్రాణం తీస్తారు.

 ●●●●●●●●●●●●●●●●

 ఆయుర్వేద చికిత్స

●●●●●●●●●●●●●●●●

 *అల్లం రసం -* 

 ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.

 ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90% తగ్గిస్తుంది.

 ●●●●●●●●●●●●●●●●

 *వెల్లుల్లి రసం* 

 ●●●●●●●●●●●●●●

 ఇందులో ఉండే *అల్లిసిన్* మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.

 దాంతో హార్ట్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి.

 ●●●●●●●●●●●●●●●●

 *నిమ్మరసం* 

 ●●●●●●●●●●●●●●●●

 ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

 ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

 ●●●●●●●●●●●●

 *ఆపిల్ సైడర్ వెనిగర్* 

 ●●●●●●●●●●●●●●●●

 ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని అన్ని నరాల *బ్లాక్సు* ను తెరుస్తాయి, కడుపుని శుభ్రపరుస్తాయి. మరియు అలసటను తొలగిస్తాయి.

 ●●●●●●●●●●●●●●●●ఈ దేశీయ ఔషధాలు

        ఇలా ఉపయోగించండి ●●●●●●●●●●●●●●●●

 1- ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి;

 2- ఒక కప్పు అల్లం రసం తీసుకోండి;

 3- ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి;

 4-ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి; ●●●●●●●●●●●●●●●●

 నాలుగింటినీ కలపండి. మరియు తక్కువ మంట మీద వేడి చేయండి, 3 కప్పులు మిగిలి ఉన్నప్పుడు, దానిని చల్లబరచండి;

 ఇప్పుడు మీరు

 దానికి 3 కప్పుల తేనె కలపండి.

 ●●●●●●●●●●●●●●●●

 ఈ ఔషధం 3 స్పూన్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.

 అన్ని బ్లాక్సు open అయిపోతాయి.

 ●●●●●●●●●●●●●●●●

 ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము  రక్షించుకోండి.

 ●●●●●●●●●●●●●●●●

 గుండెపోటును ఎలా నివారించాలలి?          ●●●●●●●●●●●

 గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

 గుండె పోటురాగానే మూర్ఛపోవడం ప్రారంభమవుతుంది. కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంటాయి.

 అటువంటి స్థితిలో, బాధితుడు తీవ్రంగా దగ్గాలి. దగ్గు చాలా బలంగా ఉండాలి.

 ఛాతీలోంచి ఉమ్మి వచ్చేంతవరకు దగ్గాలి.

 సహాయం వచ్చే వరకు

  ప్రక్రియ పునరావృతం చేయాలి.

 తద్వారా హార్ట్ బీట్ సాధారణంగా ఉంటుంది

 ,.................................

గట్టిగా దగ్గడంవలన ఊపిరితిత్తులు శ్వాస

 ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది

బిగ్గరగా దగ్గడం వల్ల

 గుండె కుంచించుకుపోయి

 రక్త ప్రసరణ క్రమం తప్పకుండా

 నడుస్తుంది.

 ●●●●●●●●●●●●●●●●●

 ●●●●●●●●●●●●●●●●●●●●

         మీరు చాలా అభ్యర్థించబడ్డారు

   జోక్ ఫోటోలు పంపే బదులు

        ఈ సందేశాన్ని అందరికీ పంపండి

    ప్రాణాలను కాపాడటానికి

 ఒక స్నేహితుడు నాకు పంపాడు. 

ఇప్పుడు మీ వంతు

ప్రజా ప్రయోజనం కోసం ఫార్వర్డ్ చేయండి....✍️🙏🙏🙏

Score social media

శ్రావణమాసం

 🎻🌹🙏 మీ అందరికి శ్రావణమాసం మొదటి శనివారం కానుక🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🙏🌹ఒకొక్క నక్షత్రం నాడు వెంకటేశ్వరస్వామిని ఆనంద నిలయంలో దర్శిస్తే ఒక్కొక్క ఫలితం యుండును.🙏🌹


🌷అశ్వని:- 🌷


🌿నాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యం అయినా నశిస్తుంది . 🙏 


🌷భరణి :-  🌷


🌸అపమృత్యభయం తొలగిపోవును . :- 


🌿చక్కటి చదువు లభిస్తుంది . జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు . 🙏



🌷రోహిణి:-🌷


🌸  అన్నీ మానసిక సమస్యలు తొలగి పోవును🙏



🌷మృగాశిరా🌷


🌿  సర్వ శుభాలు కలుగును🙏



🌷ఆరుద్ర:-  🌷


🌸ఎటువంటి ఆపదలు కుండా చేయును. 🙏



🌷పునర్వసు:- 🌷


🌿 ఆర్థిక మానసిక సమస్యలు తొలగిపోవును శాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి🙏



🌷పుష్యమి:- 🌷


🌸 1000 జన్మల పాపం నశిస్తుంది. 🙏



🌷ఆశ్లేష:-  🌷


🌿ఈ నక్షత్రానికి అధి దేవత ఆదిశేషుడు ఈరోజు స్వామి ఆనందంలో దర్శించిన శరీరక మానసిక ఎటువంటి సమస్యలైనా నా తొలగిపోవును🙏



🌷మఖా : - 🌷


🌸అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి . 🙏



🌷పూర్వఫల్గుణ్ ( పుబ్బ ) : - 🌷🌹


🌿వివాహం ఆలస్యం అవుతున్న వారికి వెంటనే పెళ్ళి నిశ్చయము అగును. 🙏



🌷ఉత్తరఫల్గుణి : - 🌷


🌸సర్వసౌభాగ్యాలు కలిగి ఎంతో ఐశ్వర్యవంతులు అగుదురు . 🙏



🌷హస్త :- 🌷


🌿 ఎటువంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోవును . 🙏



🌷చిత్త : - 🌷


🌸యశస్సు , సకల సంపదలు కలుగును . శరీరం నూతన తేజస్సుతో నిండిపోవును 🙏



🌷స్వాతి :- 🌷


🌿అపమృత్యు భయం తొలగిపోవును . ఎటువంటి ప్రమాదాలు దరిచేరవు . 🙏



🌷విశాఖ : -🌷


🌸 యువతీ యువకులకు త్వరలో వివాహము జరిగి మంచి జీవిత భాగస్వామి లభించును.🙏



🌹అనూరాధ : - 🌷


🌿ఎంతో కాలం నుండి తీరని అప్పులు తీరును . సర్వసౌభాగ్యాలు కలుగును . 🙏



🌷జ్యేష్ఠ : - 🌷


🌸సర్వ సంపదలు చేకూరుతాయి . ఉన్నత పదవులు లభిస్తాయి . 🙏



🌷మూల : -🌷


🌿 సర్వ విద్యలు లభిస్తాయి . విద్యార్థులు పరీక్షలలో అద్భుత విజయం సాధిస్తారు . 🙏



🌷పూర్వాషాఢ : -🌷 


🌸ఎంతో సంపద కలుగును . 🙏 


🌷ఉత్తరాషాఢ : -🌷 


🌿ఎటువంటి అనారోగ్యాలైనా తొలగును . సర్వ సౌభాగ్యాలు కలిగి మానసిక ప్రశాంతత కలుగును . 🙏


🌷శ్రవణం : -🌷


🌸 స్వామి వారి జన్మ నక్షత్రము . జీవిత కాలం సుఖంగా యుండి చివరన ముక్తి పొందుదురు.🙏



🌷ధనిష్ఠ - 🌷


🌿దేనికి లోటు లేకుండా జీవితం సాఫీగా జరిగిపోవును . ఎంతో కాలంగా రావలసిన సొమ్ము వెంటనే చేతికి 

వచ్చును . 🙏



🌷శతభిషం :🌷- 


🌸కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి . సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండును 🙏. 



🌹పూర్వభాద్ర : - 


🌿ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి. 🙏



🌷ఉత్తరాభాద్ర : -🌷


🌸చక్కటి సంతానము కలుగును . 🙏



🌷రేవతి : 🌷


🌿ఎటువంటి అనారోగ్యమైనా క్షణాలలో తొలగును . సంపూర్ణ ఆరోగ్యము కలుగును . 🙏 


🌸ఈ విధంగా ఆయా నక్షత్రములు గల రోజులలో శ్రీ వేంకటేశ్వరుని ఆనంద విలయంలో దర్శించి స్వామి అనుగ్రహంతో సర్వ శుభాలు పొందుదాం . జీవితం సుఖమయం చేసుకుందాం......స్వస్తీ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

నవగ్రహ పురాణం - 29 వ అధ్యాయం*_

 _*నవగ్రహ పురాణం - 29 వ అధ్యాయం*_


*కుజగ్రహ జననం - 2*


*"నారాయణ ! నారాయణ ! అదృష్టమంటే నాదే ! కోరకుండానే ఈ నారదుడి కోరిక తీరింది !


*"మా సహోదరులు అందర్నీ , అన్నింటినీ మూడవ కంటితో చూసి గ్రహిస్తారు. నారదా !"* అంది భూదేవి. లక్ష్మి భూదేవి చేతుల్లోంచి బాలుణ్ని అందుకుని , నుదురు మీద ముద్దెట్టుకుంది.


భూదేవి శ్రీహరిని వాలుగా చూస్తూ , నమస్కరించింది. కళ్ళతో పలకరిస్తూ దీవించాడాయన.


*"అబ్బ ! తామర మొగ్గలా ఉన్నాడు”* అంది సరస్వతి కుజుణ్ణి అందుకుంటూ.


*"అమ్మా , భూదేవీ ! బాలకుణ్ణి చక్కగా తీర్చిదిద్ది , విద్యావంతుడిని చేయి. ఈ శిశువు సామాన్యుడు కాదు. నవగ్రహ దేవతలలో ఒకడు !"* అన్నాడు బ్రహ్మ.. 


*“ఔను ధరణీ ! అంగారక బాలుని తల్లిగా నీకు అందివచ్చిన అదృష్టం నీ కీర్తిని లోకాలలో శాశ్వతం చేస్తుంది !"* అన్నాడు విష్ణువు. 


*"వసుధా ! నా స్వేద సంభూతుడైన ఈ శిశువు నీ శిశువైనాడు. భవిష్యత్తులో ఆధ్యాత్మిక , అధి భౌతిక , అధి దైవిక తాపాలనబడే తాపత్రయం లేని విశిష్టుడుగా విరాజిల్లుతాడు. నీ పుత్రుడైన ఈ కుజుని ప్రభావంతో లోకాలకు భూసంపద లభిస్తుంది".* అన్నాడు శివుడు.


సరస్వతి బాల భౌముణ్ని భూదేవికి అందించింది. *"గర్భధారణ క్లేశం లేకుండానే తల్లివైన అదృష్టం నీది !"* అంది చిరునవ్వుతో. .


*"పరమేశ్వరుల దీక్షకు భంగం కలిగిందేమో !"* నారదుడు నవ్వుతూ అన్నాడు  అర్ధం చేసుకున్నట్టు బ్రహ్మా , విష్ణువు ధర్మపత్నీ సమేతులుగా అదృశ్యమయ్యారు..


భూదేవి బాలుణ్ని శరీరానికి హత్తుకుని , శివుడి వైపు చూసింది. *"అప్పుడప్పుడు మీ స్వేదజుడిని మీ దర్శనానికి తీసుకువస్తుంటాను ! సెలవు !"* 


*"శుభం భూయాత్"* అన్నాడు శివుడు దీవిస్తూ , భూదేవి బాలుడితో పాటు అంతర్ధానమైంది. 


శివుడు ఇంకా అక్కడే ఉన్న నారదుడివైపు చిరునవ్వుతో చూశాడు. *"నారదా ! మా దీక్షకు భంగం కలిగింది కదూ !"*


*“నారాయణ ! తమ అనుమతితో నిష్క్రమిస్తున్నాను. కుజ జనన వార్త లోకాలలో చాటాలి కదా !"*


పరమేశ్వరుడు విశాలమైన రెప్పల్ని , విశాలమైన నేత్రాల మీదికి వాల్చాడు.


నిర్వికల్పానంద కథనం ఆపి , శిష్యులవైపు చూశాడు. *"కుజుని ఆవిర్భావం గురించి. విన్నారు కదా ! తరువాత ఎవరి వృత్తాంతం చెప్పుకోవాలో చెప్పగలరా ?”*


*"ఇంకెవరు బుధుడు !"* చిదానందుడు నవ్వుతూ అన్నాడు.


నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *"బుధగ్రహం కాదు నాయనా , గురుశుక్రుల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే 'ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే...'* అనే క్రమం నవగ్రహాల స్థానాలను త్రిమూర్తులు నిర్ణయించిన వరుస క్రమం. నవగ్రహ దేవతలు జన్మించిన క్రమం కాదు ! గురువూ , శుక్రుడూ అనంతరం - గురువుకు , అంటే బృహస్పతికి వివాహం జరిగిన అనంతర కాలంలో జన్మించాడు బుధుడు ! అంచేత గురుశుక్రుల జన్మ వృత్తాంతాలు తెలుసుకోకుండా బుధుని వృత్తాంతం తెలుసుకోవడం పద్ధతి కాదు.


*మరో నిజం చెప్పాలంటే గురు గ్రహంగా పేర్కొనబడే బృహస్పతీ , శుక్రుడూ ఇద్దరూ చంద్రుడి కన్నా ముందే జన్మించారు ! అయితే నేను ముందుగా చంద్ర జన్మగాథనే వినిపించాను. ఎందుకంటే - ఆయన ఆవిర్భావానికి గురుశుక్రులకూ ఏ విధమైన సంబంధమూ లేదు !"*


*"అర్థమైంది గురువుగారూ !"* విమలానందుడు అన్నాడు..


*"చంద్రుడి ఆవిర్భావం గురించి ముందుగా చెప్పడానికి మరో ముఖ్య కారణం ఉంది. నవగ్రహాలలో మొదటి ముగ్గురూ త్రిమూర్తుల అంశలతో జన్మించారు ! అందుకని ఆ ప్రాధాన్యతలిచ్చాను.”* నిర్వికల్పానంద వివరించాడు.


*"ఏ అంశాన్నీ విస్మరించకుండా తెలియజెప్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారూ !"* సదానందుడు సంతోషంగా అన్నాడు.


*"నిర్లక్ష్యంగా చెబితే , పురాణం 'పుక్కిటి రాణం' అయిపోతుంది నాయనా !"* నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు.


*"సరే - ఇక బృహస్పతి చరిత్ర శ్రవణం చేద్దాం. బ్రహ్మ మానస పుత్రుడు 'అంగిరసుడు' గుర్తున్నాడు కదా ! ఆయనకి చాలా మంది భార్యలూ , చాలా మంది పుత్రులూ , పుత్రికలూ ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే మన కథకు వాళ్ళందరితోటీ అవసరం లేదు. బృహస్పతి చరిత్రకు అవసరమైన వాళ్ళ గురించి మాత్రమే తెలుసుకుందాం. అంగీరస మహర్షి భార్యలలో 'శ్రద్ధ' అనే ఆమెది ప్రముఖ స్థానం. 'వసుధ' అనే మరొక పేరు కూడా ఆమెకు ఉండేది. అంగిరసుడికీ , శ్రద్దకూ కలిగిన ప్రథమ సంతానం 'ఉతథ్యుడు'...”*


*రేపటి నుండి గురుగ్రహ జననం ప్రారంభం*

సెక్యూలర్" హిందువులు

 🙏 కాంగ్రేస్ ఫైల్స్ 🙏


భారతీయులు ప్రత్యేకించి హిందువులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి ఎందుకు గెలిపించాలో ఈ పోస్ట్లో చాలా చక్కగా వివరించారు 🤗 


👉21లక్షల మంది హిందువులను చంపిన తర్వాత... కూడా 1947 లో పాక్ కు 65కోట్ల రూపాయలు ఇచ్చాను ( 75 సంవత్సరాల తర్వాత దాని ప్రస్తుత విలువ దాదాపుగా 40 లక్షల కోట్లు )..


👉మత ప్రాతిపదికగా పంపకం చేసినప్పటికిని 7 కోట్ల ముస్లింలను ఈదేశంలోనే ఉంచాను..


👉హిందువులులేని కాశ్మీరును తయారు చేసాను..


👉"సెక్యూలర్" పదాన్ని రాజ్యాంగం లో ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్షాల నోరు నొక్కి చేర్చించాను..


👉ఎనిమిది రాష్ట్రాలలో హిందువులను అల్ప సంఖ్యాకులుగా చేసాను..


👉AMUలో ముస్లిం పదాన్ని చేర్చాను..


👉BHUలో హిందూ పదాన్ని చేర్చడానికి వ్యతిరేకించాను..


👉కాశ్మీర్ సమస్యను జటిలం చేసాను. JKలో చట్టం నందలి సెక్షన్35(A), 370లను పెట్టాను.


👉పట్టుబడిన 93,000 పాక్ సైనికులను వదలి పెట్టి, జయించబడిన POKను తిరిగి గిఫ్ట్ గా ఇచ్చేసాను..


👉90,000sqkmతో పాటు... కైలాశ మానసరోవరంను చైనాకు అప్పగించాను..


👉JKలో రొహింగ్యాలకు పునరావాసం కల్పించాను..


👉బంగ్లాదేశి ముస్లింలను దేశంలో చొప్పించి ఓటు బ్యాంక్ పెంచుకున్నాను..


👉NRCని వ్యతిరేకించాను..


👉దేశ ద్రోహులను రక్షించుటకై రాత్రి రెండు గంటలకు సుప్రీంకోర్టును తెరిపించాను..


👉 ఇందిర హత్య జరిగిన తర్వాత 1984 లో 2700 సిఖ్ఖులను హత్యాకాండ చేసాను..


👉 1948 లో గాంధీ హత్య తర్వాత ,   గాంధీ హత్య తో సంబంధం లేక పోయినా కూడా అకారణంగా వేల కొద్దీ మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబాలను సర్వ నాశనం చేసాను..


👉దూరదర్శన్లో "సత్యం శివం  సుందరం" లోగో తొలగించి వేసాను..


👉కేంద్రీయ నవోదయ విద్యాలయ లోగో నుండి "అసతోమా సద్గమయ" శ్లోకాన్ని తొలగించి వేసాను..


👉"వందేమాతరమ్"ను రాష్ట్ర గానంగా, దేశీయగీతంగా, పాడకుండ విరోధించాను..


👉26/11 దాడి వెనుక హిందువుల పాత్ర ఉందని పుస్తకాలు వ్రాయించాను ,అలాగే ప్రచారం చేసి చెప్పాను..


👉నా న్యాయవాదులే (  కపిల్ సిబాల్ లాంటి వారు ) దేశానికి కీడు చేసే గ్యాంగులను మరియు నక్సలైట్ల కేసులను వాదించారు..


👉దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కి వేసాను..


👉"భారత మాతాకీ జై" "వందేమాతరమ్" మొదలగు నినాదాలు ఏ రైలులో లేకుండ చేసాను..


👉1966లో గోరక్షణ కొరకు ఉద్యమించు గోభక్తులైన వందల మంది సాధువులను తుపాకీ గోలీలతో హత్య చేసాను..


👉హజ్ యాత్రకు సబ్సిడి ఇచ్చి అమర్నాథ్ యాత్రకు టాక్స్ వేసాను..


👉సోమనాథ మందిరం నిర్మించుచున్నాడని సర్ధార్ పటేల్ను విరోధించాను..


👉సోమనాథ మందిరాన్ని

ప్రారంభించబోయే రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ ను విరోధించాను..


👉RSSను  కూడా "ముస్లిం బ్రదర్ హుడ్"లాంటి ఉగ్రవాద సంస్థగా చెప్పాను..


👉శ్రీరాముడు లేడంటూ , రామాయణం కల్పితంగా చెబుతూ కోర్ట్ లకు అఫిడవిట్ ఇచ్చాను. అట్లే రామసేతు విరిచి, కూల్చివేసే ప్రయత్నం చేసాను..


👉భారత్ కు UNO లో లభించే సభ్యత్వం వద్దని అది తీసుకుపోయి ఆ సభ్యత్వం మరియు వీటో అధికారం చైనాకు ఉచితంగా మరియు తెలివి తక్కువగా ఇచ్చాను..


👉మీరందరు (మూర్ఖులందరూ) "సెక్యూలర్" హిందువులు అయిపోండి. అంతే...!


హిందుస్తాన్న్ను, హిందూముక్త్-స్తాన్' గా మార్చేస్తాను..


ఆరోపణలన్నీ., RSS  పై పడవేస్తాను.. 🤗


🙏🙏🙏

రామాయణమ్ 297

 రామాయణమ్ 297

...

నేనూ ,రాఘవుడూ మందాకినిలో జలక్రీడలాడి హాయిగా విహరించి ఒక చోట విశ్రాంతి తీసుకొంటున్నాము.

.అప్పుడు ఒక కాకి నా వద్దకు వచ్చి నన్ను పొడవటానికి ప్రయత్నించటము నేను దానిని ఒక మట్టిపెళ్ళతీసుకొని దూరముగా తరమటము జరిగినది .

.

అది మాటిమాటికి అలా వస్తూ ఉండగా తరమటము నా వంతు అయినది నా అవస్థ చూసి రాఘవుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ నన్ను కవ్వించటమూ నేను ఉడుక్కొనుటమూ ఒక వేడుకగా కొంత సమయము సాగినది .

.

అలసిన నేను రాఘవుని ఒడిలో తల ఉంచుకొని నిదురపోయి సేదతీరినాను.నేను మేలుకొన్నపిమ్మట రామచంద్రుడు నా ఒడిలో నిదురించసాగాడు.గాఢనిద్రలో ఉన్నరాముని చూస్తూ అలాగే కాలం గడుపుతున్న నాకు హఠాత్తుగా నా వక్షస్థలము మీద ఎవరో పొడిచినట్లయి చూడగా అది ఇంతకు మునుపు నేను తరిమిన కాకి.!

.

మాంసము మీద ఆసక్తితో అది నన్ను ముక్కుతో వక్షోభాగము మీద పొడవసాగింది.

.

రాఘవుడికి నిద్రాభంగము కలిగించుట ఇష్టములేని నేను ఆ బాధను అలాగే భరించసాగాను.

.

కానీ దాని ఆగడము మితిమీరిపోయి నాకు తీవ్రమైన గాయము చేయగా రుధిరధార వెచ్చగా రాముని ఫాలభాగము మీద పడి ఆయనకు నిద్రాభంగము కలిగించినది.

.

మేలుకున్న రాముడు నాకు అయినగాయము, కారుతున్న రక్తము చూసి క్రోధముతో రుద్రుడైనాడు.

.

 ఎవడు రా వాడు?నా సీతకు గాయము చేసి ,అయిదుతలల మహానాగునితో ఆటలాడ సంకల్పించినవాడు ? అని అటునిటు చూడగా ఈ ఆకతాయి కాకి కనపడినది.వాడు ఇంద్రుడి కొడుకట!

.

ఆ కాకిని శిక్షించవలెనని సంకల్పించిన రామచంద్రుడు ప్రక్కనున్న దర్భను తీసి బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి దాని పైకి ప్రయోగించినాడు.

.

బ్రహ్మస్త్రమైన ఆ దర్భ వానిప్రాణములు తీయుటకు గాను వానిని వెంబడించింది .

.

ఆ కాకి ముల్లోకములు తిరిగి రక్షించువాడు కానరాక మరల రామునే శరణుజొచ్చినది.

.

శరణాగత రక్షకుడు ,కరుణార్ద్రహృదయుడు అయిన ఆ దాశరధి బ్రహ్మాస్త్రము వ్యర్ధము కారాదు కావున ఆ కాకి కన్ను మాత్రము పెకిలించి వేసి దానికి ప్రాణభిక్ష పెట్టెను .అది రామునకు ప్రణమిల్లి బ్రతుకుజీవుడా అంటూ తనతావునకు ఎగిరి పోయెను.....అంటూ సీతమ్మ, హనుమంతునకు తమ కధ చెప్పి....ఇంకా....

.

జానకిరామారావు వూటుకూరు

🪷 శ్రీ మద్భగవద్గీత

 🕉️ *🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️* 

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 

2-అధ్యాయం, 1వ శ్లోకం


 *సంజయ ఉవాచ*


 *తం తథా కృపయావిష్టమ్ ఆశ్రుపూర్ణాకులేక్షణమ్ |* 

 *విషీదంతమిదం వాక్యమ్ ఉవాచ మధుసూదనః || 1* 


 *పతి పదార్థము* 


తథా = ఆవిధముగా;కృపయా, ఆవిష్టమ్ = కరుణతో నిండిన వాడును; అశ్రుపూర్ణాకులేక్షణమ్= అశ్రు పూర్వములై, వ్యాకుల పాటు తో గూడిన నేత్రముల గలవాడును; విషదంతమ్=శోకించు చున్న వాడును - అగు; తమ్ = ఆ అర్జునుని గూర్చి ; మధు సూధనః = శ్రీ కృష్ణడు; ఇదము వాక్యమ్ = ఈ వాక్యము ను; ఉవాచ = పెలికెను;


 *తాత్పర్యము* 

 సంజయుడు పలికెను:-

ఈ విధముగా కరుణా పూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి యుండెను. అవి అతని వ్యాకుల పాటును, శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీ కృష్ణభగవానుడు ఇట్లనెను.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం🙏🙏*

always remember.

 12 things to always remember.


1:The past can't be changed.


2: Opinions don't define your reality.


3: Everyone's journey is different.


4: Things always get better with time.


5:Judgements are a confession of charter. 6: Overthinking will lead us to sadness..


7: Happiness is found within.


8: Positive thoughts create positive things.


9: Smiles are contagious.


10: Kindness is free.


11: You only fail if you quit.


12: What goes around, comes around.

మూర్ఖుడు

 శ్లోకం:☝️

*ఖాదన్న గచ్ఛామి హసన్న జల్పే*

*గతం న శోచామి కృతం న మన్యే |*

*ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్*

*కిం కారణం భోజ భవామి మూర్ఖః ||*


భావం: నేను నడుస్తూ తినను, నవ్వుతూ మాట్లాడను, గడచిన కష్టాల గురించి దుఃఖించను. నేను గతం గురించి ఆలోచించను. ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి ఆహ్వానం లేకుండా వెళ్లి మూడవవాడిని కాను. నేను ఇవి చేయనందున నిజంగా బుద్ధిశాలిని. అలాంటప్పుడు, ఓ భోజరాజా! నన్ను ఎందుకు మూర్ఖుడు అని పిలుస్తావు?


   ఒకసారి భోజరాజు తన రాణిని ఆమె తోటలో సందర్శించడానికి వెళ్ళాడు. తన ఇష్టసఖితో ఏకాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్న ఆమెను చూశాడు. వారి ఏకాంతాన్ని గౌరవించకుండా, రాజు లోపలికి వచ్చాడు. రాణి అతనిని సమీపించడం చూసి, "ఓ మూర్ఖుడా! లోపలికి రండి!" అని పిలిచింది.

   తరువాత, భోజరాజు తన రాజభవనానికి తిరిగి వచ్చి, రాణి తనను మూర్ఖునిగా ఎందుకు సంబోధించిందో ఆలోచించి సరైన సమాధానం రాకపోవడంతో, అతను ఒక ఉపాయం పన్నాడు.

   భోజుని ఆస్థానంలో 14 మంది పండితులు కవులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆస్థానంలోకి ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, అతను ఇలా అన్నాడు: "ఓ మూర్ఖుడా! లోపలికి రండి!" అని

   వారిలో ఎవరికీ ఎలాంటి స్పందన లేదు. వారు తమ తమ స్థానాలలో కూర్చున్నారు, "ప్రభువు నన్ను మూర్ఖుడని ఎందుకు సంబంధించారు? నన్ను ఎంతో గౌరవించేవాడు కదా! మూర్ఖుడిని ఆస్థానంలో ఎవరు నియమిస్తారు?"

చివరికి మహాకవి కాళిదాసు ఆస్థానంలోకి ప్రవేశించాడు. రాజు తన వింత సంబోధనని పునరావృతం చేస్తూ, "లోపలికి రండి, మూర్ఖుడా" అన్నాడు! "మూర్ఖడ"నే పదాన్ని కవి విన్న వెంటనే, అతను దానిని ఒక రకమైన సమస్య అనుకుని స్వీకరించి, తక్షణమే పై శ్లోక రూపంలో పూరణ ఇచ్చాడు.🙏

పంచాంగం 19.08.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 19.08.2023 Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: తృతీయ తిధి స్థిర వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం సిద్ద యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం. 


తదియ రాత్రి 10:18 వరకు.

ఉత్తరఫల్గుని  రాత్రి 01:46 వరకు.

సూర్యోదయం : 06:03

సూర్యాస్తమయం : 06:36

వర్జ్యం : ఉదయం 06:59 నుండి ఉదయం 08:46 వరకు.

దుర్ముహూర్తం: ఉదయం 06:03 నుండి 07:43 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-23🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-23🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఆకాశరాజు జాగ్రత్తగా ఆలోచించాడు, తనకు గురువర్యుడయిన శుకయోగితో సంప్రదించినట్లయితే చాలా బాగుంటుందని తలచి శుకయోగినీ పిలిపించాడు ఉచితాసనా సీనుని జేసి తగురీతిని పూజించాడు. తరువాత పద్మావతీ శ్రీనివాసుల ప్రేమ వృత్తాంతము చెప్పి శేషాచలముపై నివసించే శ్రీనివాసునికి తన కుమార్తెను యిచ్చి పెండ్లి చేయవచ్చునా? అనీ శుకయోగిని అడిగాడు. 


వెంటనే శుకయోగి, ‘‘ఆకాశరాజా! నీవు చాలా అదృష్టవంతుడవు. ఆ శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాడు. అతడు పదునాలుగు లోకాలూ పాలిస్తూన్న శ్రీమన్నారాయణమూర్తియే. పద్మావతి శ్రీనివాసునకిచ్చి వివాహము చేయడమే లోక కళ్యాణానికి కారణమవుతుంది. నీ జన్మ చరితార్ధమవుతుంది’’. అనగా, ఆ విధముగానే చేసెదనన్నాడు ఆకాశరాజు, శుకయోగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.



ఆకాశరాజు బృహస్పతిని రప్పించుట 

శ్రీనివాసునకు శుభలేఖ పంపుట

అనంతరము ఆకాశరాజు బృహస్పతిని ఆహ్వానించి, గౌరవించి, జరిగిన విషయాలన్నీ తు.చ తప్పక చెప్పాడు. ‘‘ఆర్యా! తాము మా గురువులు, మీరు మా పద్మావతికి పెండ్లి ముహూర్తమును నిశ్చయించగోరుచున్నాను. నిశ్చయించడమే కాదు. తామే శుభలేఖను కూడా వ్రాయవలసిదనది’’ అనివాడు బృహస్పతి ఆనందముతో అంగీకరించినాడు,


 శ్రీనివాసుని జాతకము, పద్మావతి జాతకము తీసుకొని గణన చేసినాడు. లగ్నశుద్ది కూడా చేశాడు. 


వైశాఖ శుద్ద దశమీ శుక్రవార శుభదినమునాడే ముహూర్తమును నిర్ణయించినాడు.ముహూర్తమును నిశ్చయించడం అయ్యాక యధావిధిగా లగ్నపత్రిక నిచ్చాడు.


 ఆకాశరాజు శుఖలేఖను శుకయోగీంద్రులకు అందించి గురువర్యా! శ్రీనివాసునకు ఈ శుభలేఖ అందజేయుటకు తామే తగినవారు కనుక మీరు శ్రమ అనుకొనక శేషాచలమునకు వెళ్ళి ఈ శుభలేఖను శ్రీనివాసునకు యిచ్చి అంగీకార పత్రము కూడా తేవలసినది’’ అని ప్రార్ధించెను. ’’అంతకన్న కావలసినది నాకేమున్న’’దని శ్రీ శుకయోగి శేషాచలమునకు బయలుదేరాడు.


శ్రీశుకయోగి శేషాచలం చేరి శ్రీనివాసుని దర్శించాడు. ఆ మహామునీంద్రుని చూడడముతోనే శ్రీనివాసుని సంతోషము అధికమయినది. భక్తిశ్రద్ధలతో ఆయనకు పాదపూజ చేశాడు.


 పిమ్మట వకుళాదేవి నూతన అతిధివర్యునకై ఏరి కోరి తీయతీయనిపండ్లు కొనిరాగా మౌని భుజించెను. అనంతరము శ్రీనివాసుడు మునిశ్రేష్ఠునితో ‘‘మునీంద్రా తమ ఆగమనమునకు కారణమేదయినా వున్నదా? శలవీయు’’డనెను. 


శుకయోగి సంతోషముతో శ్రీనివాసుని ‘‘కల్యాణమస్తు శుభమస్తు అని ఆశీర్వచనము చేసెను. తెచ్చిన లగ్నపత్రికను శ్రీనివాసుని చేతిలో పెట్టెను శ్రీనివాసుడు దానిని విప్పి చదివినాడు.  

శ్రీనివాసుడు సగౌరవంగా వ్రాసిన ప్రత్యుత్తరాన్ని శ్రీశుకయోగి తీసుకొని వెడలి ఆకాశరాజునకు యిచ్చెను. ఆకాశరాజు శ్రీనివాసుని అంగీకార లేఖకు ఆనందించాడు.



పద్మావతిని యిచ్చి శ్రీనివాసునకు వివాహము జరుగనున్నదే శుభవార్త సర్వలోకాలకీ ప్రాకినది. ఆ వార్త విని నారదుడు శేషాచలానికి బయలుదేరాడు. శ్రీనివాసుడు నారదుని యధోచితముగ గౌరవించాడు. పిదప తన వివాహ ప్రాస్తావన తీసుకొని వచ్చినాడు.


 శ్రీనివాసుడు యిప్పుడు శ్రీ (శిరి) లేని నివాసుడయినాడు గదా! అందువలన నారదునితో ‘‘నారదమునీ! వివాహము జరగడమంటే యెంత తతంగము వుంటుంది? దానికి యెంతో డబ్బు కావాలి కదా! అందువలన తగినంత ధనము దొరికే విధానము ఆలోచించండి’’ అని అన్నాడు. 


‘‘నారాయణా! ఆదిపురుషుడవైన నీవు చెప్పగా నేను కాదందునా? అట్లే చేసెదను’’ అన్నాడు నారదుడు.


నారదుడు లోక కళ్యాణము జరగాలని కోరుకొనే వాళ్ళలో ప్రధముడు కదా! అట్టివారు పద్మావతీ శ్రీనివాసుల కల్యాణము జరగాలని కోరుకోవడము సహజము.


నారదుడు బ్రహ్మరుద్రాదులను, అగ్ని, కుబేరుడు, ఇంద్రుడు మున్నవారలను, సూర్యుడూ మొదలైన నవగ్రహాలను క్షణములో శేషాద్రికి రప్పించాడు. వారుందరూ వచ్చాకఒక సభ జరిగింది 


అప్పుడు నారదుడు ‘‘ధనపతీ! కుబేరా! నీవు స్పష్టిలో ఉన్నవారందరి లోనూ భాగ్యవంతుడవు. ధనరాసులు నీవద్ద తెగ మూలుగుతూ వుంటవి. ధనవంతులుబీదవారలను సమయము వచ్చినప్పుడు ఆదుకొనుచుండుట న్యాయము కదా! లక్ష్మి తన చెంతలేక శ్రీనివాసుడు బాధపడుతున్నాడే కాని లేకపోతే అతనికి అసలు బాధపడ వలసిన అవసరము లేకపోయేది. వివాహము అంటే మాటలా! బోలెడు ధనము వ్యయపరచ వలసి వుంటుంది. వైశాఖశుద్ధ దశమినాడు వివాహ ముహూర్తము కూడా పెట్టడము జరిగినది. కనుక శ్రీనివాసుని వివాహ సందర్భమున వ్యయమునకై కొంతధనమునుయిమ్ము. అతడు మరల వడ్డీతో దానిని తీర్చును’ అన్నాడు. కుబేరుడు ‘‘నారాదా! సర్వవిధ సంపదలకు ఆలవాలమైన వైకుంఠములో వుండే శ్రీమన్నారాయణునకు సహకరించడము కన్న ఎక్కువయిన దేముంటుంది? స్థితికారకుని పరిస్థితి నాకు తెలిసినది కనుక ఆయన కోరినంత ధనాన్ని యివ్వగలవాడను’’ అన్నాడు. శ్రీనివాసుడు కుబేరునినుండి ఒక కోటీ పదునాలు లక్షల రామనిస్కములు తీసుకొన్నాడు. అంత ధనము ముట్టినట్లు ఒక ఋణ పత్రమును వ్రాసి కుబేరునకందజేశాడు. ఈశ్వరుడూ, అశ్వత్థమూ సాక్షి సంతకాలు చేశారు.

నివాసుడు విశ్వకర్మను రప్పించాడు. ఇతడు సుందరమైన మందిరాలూ ఆ మందిరములలో శిల్ప సౌందర్యము వుట్టిపడే గదులూ, బ్రహ్మాండమైన విద్యుద్దీప గోళాలు, ఆశ్చర్యము కలిగించే జల యంత్రాలు - ఒకటేమిటి సర్వవిధ నిర్మాణాలూ జరిపించాడు. 


శ్రీమహావిష్ణువు భూలోకములో నివసిద్దామనే తలంపుతో రెండవ స్వర్గాన్నినిర్మించాడా! అనుకొనే విదముగా వెలిగిపోతోంది శేషాచలం! కన్ను వైకుంఠముగా తయారయినది శేషాచలము. 



నిత్య కళ్యాణ గోవిందా, నీర జనాభా గోవిందా, హతీ రామ ప్రియ గోవిందా, హరి సర్వోత్తమ గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||23||

*ఓం నమో వెంకటేశాయ* 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

సౌందర్యలహరి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.       *🌹సౌందర్యలహరి🌹*


*భూమౌస్కలితపాదానాం భూమిరేవవలంభనం*

*త్వయిజాతా పారాధానం త్వమేవ శరణం శివే ||*




*శ్లోకం - 1*


       *శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం*

       *న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|*

       *అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి*

       *ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి||*


శివ, శక్తుల ఏకత్వాన్ని నుతిస్తూ ఈ స్తోత్ర ప్రారంభం చేశారు శంకరులు. 


శివః శక్త్యాయుక్త = శక్తితో కూడియున్న శివుడు

శక్తః ప్రభవితు యది భవతి=సృష్టి, స్థితి, లయలు చేయు శక్తి కలిగియున్నాడు.

న చే దేవం = అలా కానట్లయితే

దేవః న ఖలు కుశలః స్పందితుమపి = ఆ పరమేశ్వరుడు స్పందించే నేర్పు లేని వాడవుతాడు.

 అమ్మవారు చైతన్య శక్తి అని ముందు చెప్పుకున్నాము. చైతన్యం ఉన్నచోటనే స్పందన ఉంటుంది. పరమేశ్వరుడు ఏకః అహం బహుస్యాం - ఒక్కడుగా వున్న నేను అనేకముగా అవుతాను అని సంకల్పించగానే ఆ సంకల్పమునుండి స్పందన దానినుండి ఇచ్చా, జ్ఞాన, క్రియాత్మకమైన వ్యక్తీకరణ జరిగింది. అమ్మవారే ఆ స్పందన శక్తి. జ్ఞాన క్రియాశక్తులతో వేరుగాలేని ఇచ్ఛాశక్తి కలిగియున్న పరమేశ్వరుని వల్ల ఈ ప్రపంచ సృష్టి జరుగుతుంది. అమ్మవారి నామాల్లో  ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అని *సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిన్దరూపిణీ* అని మనం చెప్పుకుంటున్నాం. ఇచ్చాశక్తినే సత్య కామః సత్య సంకల్పః అన్నారు శ్రుతిలో. సత్య అంటే ఎప్పుడూ ఉండేది వ్యర్ధము కానిది. ఈ సత్యకామ సత్య సంకల్పాలే కామేశ్వరుడు  కామేశ్వరి. 

అతస్త్వామ్ ఆరాధ్యాం = అందువల్ల హరి హర బ్రహ్మలచే ఆరాధింపబడుతున్నది అమ్మవారు.

 ముందు సంకల్పం చేసాడని చెప్పబడుతున్న పరమేశ్వరుడు  హరి హర బ్రహ్మలకు మూలమైనవాడు. ఆయనే జగన్నిర్వహణ కోసం త్రిమూర్తులుగా ఇతర దేవతలతో కలిసి నిన్ను ఆరాధిస్తున్నారు అమ్మాఅని భావం. సృష్టి స్థితి లయలు నిర్వహించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఇతర దేవతల శక్తులు అమ్మవారినుండి ప్రసరింపబడి వారి వారి విధులకు తగిన శక్తులను ప్రసాదిస్తున్నవి.

ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి = అటువంటి తల్లికి నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా ఎన్నో జన్మలుగా పుణ్యకార్యముల వాసన లేనివాడు ఎలా చేయగలడు?

🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 15*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 15*


నరేంద్రుని చదువు గూర్చి తెలుసుకొంటే అతడి జ్ఞాన పిపాస తీవ్రత మనం గ్రహించవచ్చు. ఆతడు ఎఫ్.ఏ. చదువుతున్నప్పుడే బి.ఏ. పాఠాలు చదివి పూర్తిచేశాడు. బి.ఏ. చదువుతున్నప్పుడు, అంతకు మించిన ప్రమాణ స్థాయిగల పుస్తకాలు చదివి ముగించాడు.


ఫ్రెంచ్ విప్లవం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. యావజ్జీవితం ఆయనను ఆకట్టుకొన్న నాయకుడు నెపోలియన్. అతడి దళపతి 'నే' (Ney) కూడా నరేంద్రుణ్ణి అమితంగా ఆకర్షించాడు. 'నే' ఎలా నెపోలియన్ ఆజ్ఞలను నిక్షేపణీయంగా శిరసావహించాడో అట్టి నమ్రత, ఉన్నత లక్ష్యాల కోసం కృషిచేసేవారు ఎంతో ఆవశ్యకమని కాలాంతరంలో1 స్వామి వివేకానంద ఉద్ఘాటించేవారు.


కళాశాలలో చదువుకొంటున్న రోజుల్లోనే నరేంద్రుడు పాశ్చాత్య తత్వాలను లోతుగా అధ్యయనం చేశాడు.  వారందరు వెలిబుచ్చిన తత్వా లను నరేంద్రుడు స్పష్టంగా అవగతం చేసుకొన్నాడని రోమా రోలా సూచిస్తున్నాడు. 


పాశ్చాత్య తత్త్వవేత్తలలో హెర్బర్ట్ స్పెన్సర్ అభిప్రాయాలు నరేంద్రునికి బాగా నచ్చేవి. స్పెన్సర్ ప్రగాఢ అభిమాని అని నరేంద్రుణ్ణి పేర్కొనడం అతిశయోక్తి కాదేమో! ఆయన అభిప్రాయాలకు ముగ్ధుడైన నరేంద్రుడు 'విద్య' అనే గ్రంథాన్ని అనువదించాలనుకొన్నాడు. అందు నిమిత్తం అనుమతి కోరుతూ స్పెన్సర్ కు ఉత్తరం వ్రాశాడు. మనఃస్ఫూర్తిగా అనుమతినిస్తూ, అంత చిన్న వయసులో అంతటి తాత్విక చింతనలు సంతరించుకొన్న నరేంద్రుణ్ణి ప్రశంసించాడు. నరేంద్రుడు ఆ గ్రంథాన్ని కొంతమేరకు క్లుప్తీకరించి అనువదించాడు. ఆ పుస్తకం 'శిక్ష' పేరిట వంగభాషలో వెలువడింది. కాలాంతరంలో ఉపనిషత్తులు, వేదాంతంలోని క్లిష్టమైన తత్త్వాలను విపులీకరించడంలో స్పెన్సర్ తాత్త్విక తీరు తెన్నులను ఆయన చాలావరకు అనుసరించినట్లు గమనించవచ్చు.


 హామిల్టన్  మిల్ , లాక్ , ప్లేటో  ప్రభృతుల తత్త్వాలనూ నరేంద్రుడు ఇష్టపడి చదివాడు. హామిల్టన్ తన తత్వ గ్రంథం ముగింపులో, "మనిషి మేథస్సు భగవంతుని ఉనికి గురించి మాత్రమే చెప్పగలదు, దాని పని అంతటితో సరి. భగవంతుని స్వభావాన్ని వివరింపగల శక్తి దానికి లేదు. అందువలన ఇక్కడ తత్త్వాలు ఆగిపోతాయి. ఎక్కడ తత్త్వాలు అంతరిస్తాయో అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది" అని వచించాడు. హామిల్టన్ చివరి పంక్తులు నరేంద్రునికి బాగా నచ్చాయి. సంభాషణలు మధ్య ఆతడు దీనిని ఉదహరించడం కద్దు. ధ్యానంలో లీనమైపోతున్నప్పటికీ ఆతడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువు, ధ్యానం, సంగీతాలలో ఎక్కువ సమయం గడిపేవాడు.🙏


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:51/150 


వేదకారో మంత్రకారో 

విద్వాన్సమరమర్దనః I 

మహామేఘ నివాసీచ 

మహాఘోరో వశీకరః ॥ 51 ॥  


* వేదకారః = వేదములను తెలియపరచినవాడు, 

* మంత్రకారః = మంత్రములను తెలిపినవాడు, 

* విద్వాన్ = అన్ని విషయములు తెలిసినవాడు, 

* సమరమర్దనః = యుద్ధమునందు (శత్రువులను) నాశనము చేయువాడు, 

*మహామేఘనివాసీ = గొప్పదైన మేఘమండలములో నివసించువాడు, 

* మహాఘోరః = గొప్ప భయంకరమైనవాడు, 

* వశీకరః = అందరను ఆకర్షించువాడు. 

 

                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం