20, జూన్ 2021, ఆదివారం

పెట్రోల్ పొడుపుకి మార్గాలు

 


 రోజు రోజుకి పెట్రోల్ ధరలతో ప్రతివారు ఆలోచనలో పడ్డారు మోటార్ సైకిల్ వున్నా సైకిలు ఉంటే బాగుండేది అని కొందరు, బస్సులో పోతే యెట్లా ఉంటుందో అని కొందరు ఆలోచిస్తున్నారు.  ఇక కారు వున్న వారు అటు కారు తీయలేక బస్సు ఎక్కలేక అనేక అవస్థలు పడుతున్నారు.  వారికోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాను. 

1) మీరు మీ కారుని సిగ్నల్ దగ్గర ఇంజన్  ఆపండి అట్లా కొంత పెట్రోల్ సేవ్ చేయవచ్చు. 

2) ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కేటప్పుడు ఇంజన్ ఆన్ చేసి దెగేరప్పుడు మాత్రం నూట్రాల్లో దిగండి ఈ విధానం కొంత పెట్రోల్ ఖర్చు తగ్గిస్తోంది . 

3) పెట్రోల్ బంకుల్లో కొంతమంది మీ కారు అద్దాలను తుడిచి డబ్బులు అడుగుతారు వాళ్లతో కిలోమీటర్ తోస్తే 10 రూపాయలు  ఇస్తామని కొంతదూరం తోయించుకోండి మీ ఖర్చు కొంత  తగ్గిచుకోవచ్చు. 

4) మొహమాటంతో పెట్రలో మిగులు.  
ఈ చిట్కా చాలామందికి ఉపయోగంగా ఉంటుంది.  మీరు కారులో వెళ్ళేరప్పుడు కొంతంనుంది మీకుతెలిసిన ఓ సి గళ్ళు అదేనండి ఊరికే వస్తే ఫేనాయిల్ తాగే వాళ్ళ మీ కారు ఎక్కుతామంటే వాళ్ళని ఎక్కించుకోండి కొంత దూరం వెళ్లిన తరువాత మీరే ఇంజిన్ ఆపి వాళ్ళని తోయమని ఫురమాయించండి. వాళ్ళు తోస్తారు.  ఆలా కొంత పెట్రల్ ఆదా  చేసుకోవచ్చు. 

5)  ఇక పైదానిలోనే ఇంకొక చిట్కా మీరు ఆ ఓ సిగాళ్ళని నేరుగా పెట్రోల్ బంకుకి తీసుకొని వెళ్ళండి.  పెట్రల్ పోస్తుండుగా మీరు సెల్ పోను తీసుకొని ప్రక్కకి వెళ్లి మాట్లాడుతన్నట్లు నటించండి.  అప్పుడు వాళ్ళు పెట్రోల్ బిల్ కడతారు.  కానీ కొంతమంది ఓ సి గళ్ళు మీకన్నా ఎక్కువ తెలివి ప్రదర్శించి మీరు కారుని బంకు వైపు తిప్పగానే దిగి అరె నాకు ఇక్కడ పని ఉందని జారుకుంటారు జాగ్రత్త. 

6) ఇంకొక అనుబంధ చిట్కా మీరు మీ జేబు తడుముకున్నట్లు నటించి అరె నేను పర్సు తేవటం మరిచానే అన్నా నీదగ్గర డబ్బులుంటే ఇస్తావా అని బిల్లు కట్టించండి.  గుర్తు పెట్టుకోండి పొరపాటున కూడా ఇంకొక్క మాట, అదేనండి రేపు ఇస్తాను అని అనకండి.  ఎందుకంటె మరుసటి రోజు మీరు కనబడంగానే నిర్మొహమాటంగా మిమ్మల్ని అడుగుతారు.  ఎందుకంటె ముందే చెప్పుకున్నాము కదా వాళ్ళు ఓ సి గాళ్ళని. 

7) దర్జాగా మీరు పెట్రోల్ లేకుండ కారు నడిపే మార్గాలు.  
ఇవి కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. 
అ ) మీ కారుకి ముందు రెండు కొక్కాలు బిగించి రెండు దున్నపోతుల్ని కట్టండి.  చక్కగా వాటిని తోలుకుంటూ కారులో వేళ్ళ వచ్చు. 
ఆ) మీ కారు కొక్కాలకు రెండు గాడిదలని  కట్టండి.  చక్కగా వాటిని తోలుకుంటూ కారులో వేళ్ళ వచ్చు. 
ఇ ) మీరు ఎప్పుడు ఎద్దులని, లేక ఒంటెలని మరియు గుఱ్ఱాలని  కట్టాలని ఆలోచించకండి. అవి వేగంగా వెలుతాయి మీరు నడపలేరు. అదేనండి మీరు తోలలేరు. 
ఇక్కడ చెప్పిన వాటిని మీకు నచినది మీరు ఎంచుకోవచ్చు.  
గమనిక: మీకు ఏదైనా పైన తెలిపిన ఉపాయం వల్ల ప్రమాదం వాటిల్లితే నా పూచి లేదు. 
షర : ఈ చిట్కాలు కేవలం హాస్యానికి వ్రాసినవె ఆచరణ కోసం కాదు. 

*నాన్నే నారాయణుడు

 _*🧓*నాన్నే నారాయణుడు. సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే దశావదారుడు అవుతాడు.**_🧓


_**పాకడానికి ప్రయత్నించేటప్పుడు "మత్స్యం" అవుతాడు..*_


_**ఆటలాడే సమయానికి "కూర్మం" అవుతాడు..*_


_**కాస్తా పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో "వారాహుడు " అవుతాడు.*_


_**అల్లరి ఎంత చేసిన పైకి మాత్రమే కోపం నటించే "నరసింహుడు " అవుతాడు.*_


_**తాహతు తేలీక అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి "వామనుడు " అవుతాడు.*_


_**వెయ్యి కష్టాలు వచ్చిన అలవోకగా నరుకుంటు వెళ్ళే"భార్గవుడు " అవుతాడు.*_


_**జీవిత విలువల నడక నేర్పే "రాముడు " అవుతాడు.**_


_**జీవన యుద్దపు నడత నేర్పే "కృష్ణుడు "**_


_**చివరికి ఏదేమైనా.. నాన్నే నారాయణుడు!!*_


       _**పితృ దేవో భవ.**_

విటమిన్లు

 విటమిన్లు మరియు అవి లభించే పదార్ధాలు  - 2 . 


 *  విటమిన్  B6 - పైరిడాక్సిన్ . 


        తవుడు , అరటి , బంగాళాదుంప , చేపలు , బటాణీ , చిక్కుడు గింజలు , గుడ్డులోని పచ్చసొన , కాలేయం , మాంసం మొదలైన వాటిలో సమృద్దిగా లభించును. 


 *  బయోటిన్  - 


        కాలేయం , కిడ్నీ , సోయాచిక్కుడు , పాలు , గుడ్డు , చేపలు , పుట్టగొడుగులు మొదలైన ఆహారాల నుంచి బయోటిన్ లభ్యం అగును. 


 *  విటమిన్  B12 - 


        వృక్ష సంబంధ ఆహారం ఏది మన శరీరంలో B12 విటమిన్ ఉత్పత్తి చేయలేదు . పాలు , మాంసం , గుడ్లు వంటి జంతు సంబంధ ఆహారం నుంచి మాత్రమే B12 ఉత్పత్తి అగును. 


                  మేక మాంసం , గొర్రె మాంసం , మేక కాలేయం , గొర్రె కాలేయం , చేపలు , కోడిగుడ్డు , ఆవుపాలు , గేదె పాలు , మేకపాలు , తల్లిపాలు , పాలపొడి నుంచి మనకి B12 విటమిన్ లభ్యం అగును. 


 *  ఫోలిక్ ఆమ్లం  - 


        బియ్యం , బార్లీ , గోధుమలు , జొన్న , మొక్కజొన్న వంటి తృణధాన్యాలు , సోయాచిక్కుడు , బటాణీ , పప్పులలోను , బాదం , వేరుశెనగ , చిక్కుడు లాంటి గింజలలోను ఆకుకూరలలోను నిమ్మ , నారింజ , అరటిలాంటి పళ్ళలోనూ , పాలు , కాలేయం , గుడ్డు లాంటి ఆహారాలలో ఫోలిక్ అమ్లం లభ్యం అగును. 


  *  విటమిన్  C - 


         నారింజ , నిమ్మ , టమాటో , ఉసిరి , జామ , బొప్పాయి , మామిడి వంటి పళ్లలో , క్యాబేజి , కొత్తిమీర , ముల్లంగి ఆకు , బచ్చలి , చుక్కకూర వంటి ఆకుకూరలలో , మునగ , కాకర , బీట్రూట్ , గోరుచిక్కుడు , తోలు వలవని బంగాళా దుంపలలో ఈ C విటమిన్ పుష్కలంగా లభ్యం అగును. 


 *  విటమిన్  E  - 


       మొలకెత్తే గోధుమలు , వరిధాన్యం , శెనగలు , ఆకుకూరలు , మాంసం , గుడ్లలో విటమిన్ E లభ్యం అగును. 


 *  విటమిన్  - K . 


        ఆకుకూరలు , కాలేయం , పప్పులు , తృణధాన్యాలు , కాయగూరలు , ఆవుపాలు , తల్లిపాలలో విటమిన్ K లభ్యం అగును. క్యాబేజి , క్యాలీఫ్లవర్ , పంది కాలేయంలో లభ్యం అగును. 


 *  విటమిన్  - D . 


        సూర్యరశ్మి చర్మానికి సోకడం , కాడ్ లివర్  ఆయిల్ , చేప కొవ్వు , చికెన్ , గుడ్డులోని పచ్చసొన , వెన్న , నెయ్యి , కొవ్వు తియ్యని పాలు , పాలపొడి నుంచి విటమిన్ లభ్యం అగును . 



                         సమాప్తం 


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

ఉత్తమ ప్రదేశ్ గా తీర్చి దిద్దుతున్న యోగీజీ

 ఉత్తర ప్రదేశ్ ని ఎవరూ మార్చలేరు దేవుడు కూడా !

అన్నారు చాలా మంది.


దేవుడికి కోపం వచ్చింది. రాక్షసులని సంహరించడానికి తన తరుపున ఒక సన్యాసిని పంపించాడు. ఆ సన్యాసి పేరు యోగి ఆదిత్యనాథ్.

 🌷🌷🌷.

ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు నీచ,నికృష్ట రాజకీయాలు,హత్యలు,దోపిడీలు,మానభంగాలు,భూ కబ్జాలు,రెడ్ టేపిజం, అవినీతి అధికారులు, మాఫియా గ్యాంగులు చాలా పెద్ద జాబితాయే ఉంది.


 రాజకీయ నాయకుల అండదండలతో అధికారులు,రౌడీ మూకలు కలిసి చేసే వికృత నాట్యానికి టికెట్ కొనుక్కొని చూసే సామాన్య ప్రజలు. నీతి,నిజాయీతీకి అస్సలు చోటు లేదు అక్కడ. 

వాటిని ఎదుర్కొలేని వాళ్ళు తమ ఆస్తులని,భూములని వదిలిపెట్టి దక్షిణ భారతానికి వలస వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. కాంగ్రెస్,సమాజ్ వాదీ పార్టీ,

బహుజన సమాజ్ వాదీ పార్టీ... పేర్లు వేరు కానీ వీళ్ళు అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. 


కొద్దో గొప్పో మిగిలిన కొందరు నిజాయితీగల జర్నలిస్టులు అనేమాట ఉత్తరప్రదేశ్ ని ఎవరూ బాగుచేయలేరు.....


వ్యవస్థీ కృతం అయిపోయిన నేరమయ వ్యవస్థని బాగు చేయాలంటే ఓ వందేళ్లు పడుతుంది ..ఇది తరుచూ తమ సంభాషణలలో వాడే పదం...అలవాటు పడ్డారు ..లేదు అలవాటు చేయబడ్డారు.


అసలు పేరు అజయ్ సింగ్ బిస్థ్. 

సన్యాసం స్వీకరించిన తరువాత ... మహంత్ యోగి ఆదిత్యనాథ్. 

విద్య : బాచిలర్ డిగ్రీ, మాథమాటికల్ సైన్స్ B.Sc., తనకి స్ఫూర్తిని ఇచ్చిన 

గురువు : గులాబ్ మహమ్మద్. 


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఒక నెల రోజులు పాటు అవినీతి,నేర చరిత్ర ఉన్న అధికారుల రికార్డులు పరిశీలన కోసం కేటాయించారు యోగీజీ. అందరూ కింద నుండి నరుక్కురావాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అయితే యోగీజీ మాత్రం పై నుండి నరుక్కురావాలి అనే సిద్ధాంతాని ప్రతిపాదించారు. పై వాడు తినే రకం అయితే కింద వాడు ఉపవాసాలు ఉంటాడా ?  


ఉత్తరప్రదేశ్ లోని అధికారులకి చెప్పకుండానే ఆదేశాలు వెళ్ళాయి. నేరస్తుల కొమ్ము కాసే అధికారులకి ఉత్తరప్రదేశ్ లో చోటు లేదు అంటూ..... మొదట్లో అందరు ముఖ్యమంత్రులు ఇలానే అంటారు,

తరువాత షరా మామూలే అనుకొన్నారు.

 

కానీ నెల తిరిగేసరికి అధికారులకి అసలు సినిమా కనపడింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నేరస్తుల నాన్ బెయిలబుల్ వారంట్ల కి రెక్కలు వచ్చాయి కాదు జెట్ ఇంజిన్లు వచ్చాయి. 


అరెస్టుల పర్వం మొదలవగానే ఇన్నాళ్లూ మా దగ్గర లక్షల రూపాయల లంచం తీసుకొని ఇప్పుడు మమ్మల్నే అరెస్టు చేస్తారా అంటూ మాఫియా గాంగుల హెచ్చరికలతో వీళ్ళు నోరు విప్పితే తమకి జైలు కూడు తప్పదు అనుకోని వరుస ఎంకౌంటర్లతో దొరికిన వాడిని దొరికినట్లు లేపేశారు పోలీసు అధికారులు. 

నిజానికి యోగీజీ ప్రత్యేకంగా ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు. ఆ పరిస్థితులు కల్పించారు అంతే! నువ్వు ఉద్యోగం చేయాలంటే నీ డ్యూటీని నువ్వు చేయాలి లేదా మాఫియా చేతిలో చావాలి. ఇష్టం లేని వారు రాజీనామ చేసి వెళ్లిపోవచ్చు. వెల్ ! రాజీనామ చేసిఇంట్లో కూర్చుంటే మాఫియా చేతిలో చావాలి లేదా అప్పటివరకూ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలి. మన డ్యూటీ మనం చేయడమే బెస్ట్.


ఉత్తరపదేశ్ లో దశాబ్దాలుగా ఊడలు దిగి వట వృక్షంలా పాతుకుపోయిన నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెరికి వేశారు యోగీజీ. ఎన్ కౌంటర్లలో పోయిన వాళ్ళు పోగా,కొంతమంది నేరుగా లొంగిపోయి జైళ్ళలో ఉన్నారు. మిగిలిన వారు పక్కనే ఉన్న ఢిల్లీలో తల దాచుకున్నారు. మరికొంతమని నేపాల్ వెళ్ళి అక్కడనుండి దొంగ పాస్పోర్ట్లతో పాకిస్తాన్ పారిపోయారు. 


రెడ్ టెపిజమ్ : సచివాలయం తో సహా రాష్ట్రం మొత్తం ఉన్న ప్రభుత్వ కార్యాలయా లు అన్నీ గుట్కా, ఉమ్ములతో అసహ్యంగా ఉండేవి. యోగీజీ వాటిని నిషేధించారు. ఇప్పుడు అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉంటున్నాయి.  ఇక రాజకీయ పలుకుబడి ఉన్నవారి లేదా లంచాలు ఇచ్చినవారి ఫైల్స్ మాత్రమే వెంటనే ఆమోదం పొందేవి గతంలో. ఇప్పుడు ఎలాంటి ఫైల్స్ పెండింగ్ లో ఉండడానికి వీలు లేదు. ఒకవేళ పెండింగ్ లో ఉంటే అది ఎందుకు పెండింగ్ లో ఉందో వివరంగా ఒక నోట్ వ్రాయాలి సంబంధిత అధికారి తేదీ,సమయంతో సహా ...లేదా ఉద్యోగం వదులుకోవాలి. 


అవినీతికి అలవాటు పడ్డ IAS,IPS,IRS అధికారులు తమ సొంత గూటికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మాయావతి,అఖిలేశ్ ల హయాంలో ఢిల్లీలో వివిధ శాఖలలో పనిచేసేవారు. అక్కడనుండి UP కి డిప్యోటేషన్  మీద వచ్చి పాతుకుపోయారు. 


ఉత్తర ప్రదేశ్ అంటేనే విద్యుత్ కోత కి పెట్టింది పేరు. యోగీజీ వచ్చిన తరువాత ఇప్పుడు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారు. 

చైనా నుండి తరలి రావడానికి సిద్ధంగా ఉన్న 100 అమెరికన్ కంపనీలు యూ‌పి లో తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవి గుజరాత్,మహారాష్ట్ర , తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకి వెళతాయి అని భావించిన వారికి ఆశాభంగం కలిగించాయి. UP ప్రభుత్వ పని తీరుకి ఇది చిన్న మచ్చు తునక.

కాషాయ వస్త్రాలు కట్టుకొన్న సన్యాసి UP ని ఏమి చయగలడు అన్నవాళ్లకి యోగీజీ ఒక సస్పెన్స్ , క్రైమ్ , త్రిల్లర్ సినిమా చూపిస్తున్నాడు. 


భారతదేశంలో కటికనేలపై నిద్రించే ముఖ్యమంత్రి బహుశా యోగి ఒక్కరేనేమో...


అత్యంత రోగగ్రస్త వ్యవస్థ పాతుకు పోయినా ఉత్తరప్రదేశ్ ను

ఉత్తమ ప్రదేశ్ గా తీర్చి దిద్దుతున్న యోగీజీ

దేశంలో నేడు 5 గురు అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకడుగా ప్రజలచే

కీర్తించబడటంలో ఆశ్చర్యమేముంది.

                      ............

🙏🌹🙏🙏🙏🌹

ప్రేమించేది "నాన్న..."

 👉కళ్ళు మూసుకుని ప్రేమించేది *ప్రియురాలు*

👉కళ్ళు తెరుచుకుని ప్రేమించేది *స్నేహితురాలు*

👉కళ్ళు ఉరిమి ప్రేమించేది *భార్య*


👉 *కళ్ళు మూసేవరకూ ప్రేమించేది "అమ్మ"*


👉 *కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది "నాన్న..."*🚶


👉 *నాన్నకి అంకితం* 🏃

-----------------

👉అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.

👉నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.

👉 *జీవితం అమ్మది - జీవనం నాన్నది.*

-------------------

👉ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .

👉ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .

👉 *అమ్మ భద్రత - నాన్న బాధ్యత.*

------------------

👉పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.

👉పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు

👉 *నడక అమ్మది - నడవడిక నాన్నది.*

--------------------

👉తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.

👉నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .

*అమ్మ ఆలోచన-నాన్న ఆచరణ*

----------------

👉అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.

      But... కానీ ....

👉నాన్న ప్రేమను నువ్వు *నాన్నవు*అయ్యాకే తెలుసుకోగలవు...


💐🙏🌹👍

: కొడుకు :ఈ రోజు నా గుండె operation నాన్న 



నాన్న :తెలుసురా ఎందుకు బయపడుతున్నావ్ నేను ఉన్నానుకదా నీకు 



కొడుకు :I love u నాన్న 



నాన్న :I love u too ra చెపుతూ

 ఏడ్చాడు 



Operastion తరువాత ఎప్పుడైతే ఆ అబ్బాయ్ కి మెలుకువ వచ్చిందో కళ్ళ ముందు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు 




కొడుకు :మా నాన్న ఎక్కడా 




ఫ్రెండ్ :నీకు తెలియదా నీకు గుండె ఏవరిచ్చారో  మీ నాన్నేనురా !




కొడుకు :గుండె పగిలేల ఏడవడం మొదలుపెట్టాడు 

అప్పుడు గుండె నుండి ఒక్క శబ్దం వచ్చింది  ఏడవకురా నీ గుండె చప్పుడులో నేను ఎప్పుడు నీతో బ్రతికే ఉంటానురా 




కొడుకు :I miss you నాన్న 



మన కాళ్ల మీద మనం 

నిలబడ్డామని అమ్మ నాన్నని దూరం పెట్టకు. మనం ఇలా నిలబడడానికి అమ్మ నాన్న మన ముందుండి  నడిపించారు మర్చిపోకు మన  భారాన్ని  అంత నాన్న మోస్తూ మనల్ని నడిపించాడు మనం సంతోషగా బ్రతకడానికి తన ప్రాణాలను  దరబోసే వాడు నాన్న 



I love you నాన్న 🙏

వీడని నీడ తండ్రి.

 అంశం-నాన్న.

శీర్షిక-వీడని నీడ తండ్రి.

క్రమసంఖ్య-154.


సీసపద్యం.


కంటికి రెప్పలా కాపాడి కనిపెంచు

కనిపించు 'దైవమే' కన్నతండ్రి

దేహమ్ము జ్ఞానమ్ము దివ్యోపదేశాది

వరములనిచ్చు 'యమరుడు' తండ్రి

బుడిబుడి యడుగుల బుడతల నడకకు

స్ఫూర్తి గల్గించు 'విబుధుడు' తండ్రి

బరువులు భరియించి బ్రతుకు తెరువు జూపు

నవనీత సమ 'సుమనసుడు' తండ్రి

తేటగీతి.

ఆపదల వేళ కొండంత యండ తండ్రి

అడుగు తడబడు తరి సాయపడును తండ్రి

దుఃఖ దశలోను వెంటుండు తోడు తండ్రి

నిండు నిశినైన వీడని నీడ తండ్రి.


హామీ పత్రం.

పై పద్యం నా స్వీయరచన


పేరు-భోగయగారి. చన్ద్రశేఖర శర్మ

ఊరు-కుషాయిగూడ,హైదరాబాద్.

చరవాణి సంఖ్య-944౦౦44142.

కనిపించే దైవం నాన్న"*

 పితృ దినోత్సవం - 2021 సందర్భంగా...


కవితా శీర్షిక: *"కనిపించే దైవం నాన్న"*


అవసరాలకు ఆడంబరాలకు దూరం నాన్న

బిడ్డ ఆకలి తీర్చడమే తెలిసిన నాన్న

ఆనందం పంచడమే తెలిసిన నాన్న

గొడవ చేస్తే దండించెేది నాన్న

ఏడిస్తే ఓదార్చే నాన్న

తప్పుచేస్తే మందలించేది నాన్న

ఆశయమే ఆయువై

గెలుపే లక్ష్యమై

నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న

ఊహలకందని ఆలోచనా కాలానికి ప్రతిరూపం నాన్న

భయాన్ని పోగొట్టి  ధైర్యాన్ని పెంచే నాన్న     

సంస్కార విలువలు నేర్పి

ఆత్మస్థైర్య మిచ్చేది నాన్న

నిరాశలో ఉన్నపుడు

స్పూర్తి నిచ్చేది  నాన్న

బతుకు బాటలో సంతోష మిచ్చేది నాన్న       అమృతాన్ని పంచె త్యాగజీవి నాన్న  

భాధ్యతను తెలిపే నాన్న

ప్రతి పిలుపులో నాన్న

అనుబంధాల బంధమే  నాన్నే

కోరికలు తీర్చే గొప్పోడు నాన్న

సలహాల నిచ్చే మంచి స్నేహితుడు నాన్న

తప్పుదారిని సరిచేయు గురువు నాన్న

గెలుపంటే నాన్న

నమ్మకమంటే నాన్న

మనసున్నోడు నాన్న

మంచికి మారుపేరు నాన్న

దుఃఖంలో ఓదార్పు నాన్న

భవిష్యత్తుకు పూలబాట నాన్న

ప్రతి అవసరానికి నాన్న

కంటికి రెప్పలా కాపాడు నాన్న

గుండెకు ప్రతిస్పందన నాన్న

త్యాగానికి ప్రతిరూపం నాన్న

గుర్తుల నిలువుటద్దం నాన్న

ఏడిస్తే ఓదార్చేది నాన్న

భవిష్యత్తుకు పూలబాట నాన్న

ప్రతి అవసరానికి నాన్న

కనిపించే దైవం నాన్న...


రచన: డా.ఆలూరి విల్సన్

చరవాణి:9396610766

Email: aluriwilson55@gmail.com

letter written by a father to his son and daughter*_👌

 _*Beautiful letter written by a father to his son and daughter*_👌


*Make sure  your children read it too.*


Following is a letter to his daughter from a renowned Hong Kong TV Broadcaster and Child Psychologist.

The words are actually applicable to all of us, young or old, children or parents.! 

This applies to all sons & daughters too. 


All parents can use this in their teachings to their children.


_Dear Children,_


_I am writing this to you because of 3 reasons..._


_1. Life, fortune and mishaps are unpredictable, nobody knows how long he lives._

 

_2. I am your father, and if I don't tell you these, no one else will._


_3. Whatever written is my own personal bitter experiences that perhaps could save you a lot of unnecessary heartaches._ 


_*Remember the following as you go through life.*_


_1. Do not bear grudge towards those who are not good to you. No one has the responsibility of treating you well, except your mother and I._ 


_To those who are good to you, you have to treasure it and be thankful, and ALSO you have to be cautious, because, everyone has a motive for every move. When a person is good to you, it does not mean he really will be good to you. You have to be careful, don't hastily regard him as a real friend._


_2. No one is indispensable, nothing is in the world that you must possess._ 


_Once you understand this idea, it would be easier for you to go through life when people around you don't want you anymore, or when you lose what you wanted the most._


_3. Life is short._ 

_When you waste your life today, tomorrow you would find that life is leaving you. The earlier you treasure your life, the better you enjoy life._


_4. Love is nothing but a transient feeling, and this feeling would fade with time and with one's mood. If your so called loved one leaves you, be patient, time will wash away your aches and sadness._ 


_Don't over exaggerate the beauty and sweetness of love, and don't over exaggerate the sadness of falling out of love._


_5. A lot of successful people did not receive a good education, that does not mean that you can be successful by not studying hard! Whatever knowledge you gain is your weapon in life._ 


_One can go from rags to riches, but one has to start from some rags !_


_6. I do not expect you to financially support me when I am old, neither  would I financially support your whole life. My responsibility as a supporter ends when you are grown up. After that, you decide whether  you want to travel in a public transport or in your limousine, whether rich or poor._


_7. You honour your words, but don't expect others to be so. You can be good to people, but don't expect people to be good to you. If you don't understand this, you would end up with unnecessary troubles._


_8. I have bought lotteries for umpteen years , but could never strike any prize. That shows if you want to be rich, you have to work hard! There is no free lunch !_


_9. No matter how much time I have with you, let's treasure the time we have together. We do not know if we would meet again in our next life._


                 _Your Parents_

                         _X Y Z_


*Read it twice*


*Ask your son and daughter to read it thrice.*


_*Worth a read.*_

డ్రైవర్ యొక్క సమాధానం

 కొంచెం ఓపికచేసుకుని చదవండి లండన్ నగరంలో ఒక బస్సు డ్రైవర్ యొక్క సమాధానం వినండి. లండన్లో బస్సు లో జనాలు నిండిన తరువాత బస్ బయలు దేరడానికి సిద్ధమైంది అప్పటికే బస్సులో  చిన్నగా  పాశ్చాత్య సంగీతం వస్తుంది జనం నిండిన తరువాత బస్ బయలు దేరడానికి సిద్ధమవుతుండగా ఒక కట్టర్  ముస్లిం బస్సు డ్రైవర్ దగ్గరికి వచ్చి మీరు ఈ సంగీతాన్ని వెంటనే ఆపివేయండి  అని చెప్పారు. దానికి బస్సు డ్రైవర్ కారణం అడిగారు. అప్పుడు ఆ ముస్లిం ఇస్లాం ధర్మ బోధనల ప్రకారం సంగీతం వినడం నిషేధం ఎందుకంటే  ప్రవక్త గారి సమయములో సంగీతం అనేది లేదు అందుకే సంగీతాన్ని ఆపండి అని చెప్పారు. దానికి బస్సు డ్రైవర్ వెంటనే సంగీతాన్ని మరియు బస్సు రెండింటినీ ఆపి ఆటోమేటిక్ డోర్ లాక్ బటన్ ద్వార డోర్ ఓపెన్ చేసి ముస్లిం ప్రయాణికుడి దగ్గరికి వచ్చి ప్రయాణ టికెట్ డబ్బు వాపస్ ఇచ్చేసి మీరు వెంటనే బస్ దిగమని చెప్పారు. దానికి ఆ ముస్లిం ప్రయాణికుడు ఎందుకు అని అడిగాడు? దానికి డ్రైవర్ ఓ ముస్లిం సోదర మీ ప్రవక్త సమయంలో ఎలాంటి టాక్సీ గాని బస్ గాని లేవు విమానాలను హైజాక్ చేసే సాధనాలు కూడా లేవు  మసీదులలో కూడ ఎలాంటి రణగొణ ధ్వనుల బాధ కూడ లేవు  ఆత్మాహుతి దళాలు కూడా లేవు RDX కూడా లేదు అప్పట్లో ప్రపంచం మొత్తం ఉన్నది శాంతి ఒక్కటి మాత్రమె అని చెప్పారు.. అలాగే మీరు ఇస్లామిక్ పేరు మీద మీరు చేసే డబుల్ ట్రిక్స్ భారత దేశం లో మాత్రమే చెయ్యండి ఇక్కడ ఇంకెక్కడ కూడా అవన్ని కుదరవు దిగి మీ ఒంటె వచ్చే వరకు వేచి చూసి మీ గమ్యస్థానం చేరుకోండి ముందు కిందికి దిగండి అని చెప్పారు😂😂 FB లో వచ్చిన పోస్ట్ ఆధారంగా

అమ్మా, నాన్న

 అమ్మా, నాన్న

--------------

తల్లి లేనిదే తండ్రి లేడు అనేది వాస్తవము


తల్లి అనేది యథార్థము,

తండ్రి అనేది నమ్మకము


తల్లి అనేది మూలము

తండ్రి అనేది ఒక ప్రేరణ


తల్లి ప్రాణమిచ్చి,మాటలు నేర్పింది


తండ్రి జీవనము నేర్పిన వాడు


తల్లి సృష్టి ఐ లోకమునకు

చూపింది


తండ్రి బ్రతుకఐ ప్రపంచము చూపినవాడు


తల్లి నీవే తన ప్రాణం పరి

తపించేది


తండ్రి నీకు భాద్యతలు

భోదించు గురువు


తల్లి నీ గునగణములకు కొత్త

భాష్యం చెప్పేది


తండ్రి నీ గుణగణాలకు

మెరుగు దిద్దే రూప శిల్పి


తల్లి నీకు జీవనానికి ఊపిరి అయితే


తండ్రి నీకు ఎద గటానికి ఓ ఊతము 


తల్లి ఈ సృష్టిలో అద్భుత

మైన మధురాను  భూతి  నిచ్చే అమృత బాండము


తండ్రి నీకుకర్తవ్య విలువలు

బోధించే సనాతన గురువు


తల్లి క్రమం తప్పకుండా నీ

కడుపు ఆకలి చూసేది


తండ్రి క్రమము తప్పని క్రమ

శిక్షను నేర్పేవాడు


తల్లి నీ ఎదుగుదలను చూసి

ముచ్చట పడేది


తండ్రితనకంటే నీవు ఎత్తుకు ఎదగాలని కోరేవాడు


తల్లి నీకు ఈ లోకాన్ని పరిచ యము చేస్తే


తండ్రి నీ ముందున్న సమా

జాన్ని పరిచయము చేసే వ్యక్తి 


తల్లి నీకు జ్ఞాపకాన్ని ధార పోస్తే


తండ్రి నీకు జ్ఞాపికలా మిగి లేవాడు


తల్లి నీకు ప్రత్యక్ష దైవం


తండ్రి నిత్య ఆరాధ్యము


ఎవరో అన్నారు ఇది 'పితృ

దినోత్సవము' అని

అందులో కూడా పురుషా ధిక్యత మిళితమే.........


కాదు ఇది ఎప్పటికి "తల్లి తండ్రులదినోత్సవము " అంటాను నేను..........


పిల్లలను బ్రతి కించుటకు బిక్షువులుగా మారిన తల్లి దండ్రులు ఎందరో......


ఏపుగాఎదిగిన ఈ పిల్లలే

తల్లిదండ్రులును వీధిపాలు     జేసీ,కనీసము'వారు' బ్రతికి     ఉన్నారా లేదా నిర్ధారించలేని

నిర్దయ సుపుత్రులు కొందరు


సభ్య సమాజము తలదించు కునేలా జీవించే రాబంధులు

కొందరున్నారు.......


సప్తసంద్రాల ఆవతల విలాసమైన జీవితాలకు అల

వడి,ఇల్లాలి(భార్య) మాటల కు తలొగ్గి చివరకు అనాధ

లుగా మార్చిన నిర్జీవ గమన పుత్రులుకొందరైతే......


ఆనాధాశ్రమా లకు సైతము దూరమైన దుర్దశలో జీవ శ్చవాలై బ్రతికె ఎందరో తల్లి తండ్రులకు ఈనా కవిత    వారికే అంకితము.........

Er. నాగకుమార్. పేలాల

యుగాలు

 యుగాలు వాటి పేర్లు 


             1  కృతయుగము

             2  త్రేతాయుగము

             3 ద్వాపరయుగము

             4 కలియుగము

మొత్తం నాలుగు యుగాలు - ఏ యుగం ఎలా ఆరంభమైంది ? ఎలా ముగిసింది ? 


వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి  అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1. కృతయుగం:


నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు.

ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది.


ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది.  సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి.


శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే  ఇటువంటి  అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున  త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున  సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.


2. త్రేతాయుగము :


త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.


ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది.


రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము  చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు.  రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము  చేత ధనుర్ విద్యా పారంగతులు  అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది.


3. ద్వాపరయుగం :


ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో  ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు.


బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు.


 ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.


చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు  ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది.


4. కలి యుగము :


మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు.  సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు.


ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి.  ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు.  దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు.  ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే  కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు.

ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు...


🌺🌺🌺సర్వంశివసంకల్పం🌺🌺🌺

LET'S KEEP INDIA SAFE.*

 *LEBANON IS GONE & LOST (I'M GENUINELY SORRY FOR IT), LET'S KEEP INDIA SAFE.*

********************************

*INDIA, LEARN FROM LEBANON!*

******************************

*by Seshan Iyer*

*Why CAA and NRC are the last chance for India's existence - Hindus please read carefully*

*Lebanon – a glaring example of what can go wrong*

*In the 1970’s, Lebanon was called 'Paradise' and its capital Beirut was the 'Paris of the East'.The Lebanese Christians are some of the oldest Christians in the world, preceded only by the oriental Orthodox of Armenia and Copts of Egypt. Lebanon was a progressive, tolerant and multi-cultural society, just like India is today. Lebanon had some of the best Universities in Middle East, where children from all over Arabia used to come to study. And then they used to stay there & work.*

*Lebanese banking was one of the best banking systems in the world. Despite not having oil, Lebanon had a great economy.The Lebanese society’s progressiveness can be gauged from the 60s Hindi film "An Evening in Paris" , which was shot in Lebanon!*

*Now the sad bit.. The Islamic population of Lebanon was growing steadily and the Muslims were producing many more kids than the Christians and the kids were slowly being radicalised due to their lack of education !!*

*In the 1970’s, there was unrest in Jordan and liberal Lebanon was made to open its doors to "Palestinian refugees" by their Muslim leaders to show “True compassion” !!. However, by 1980, Lebanon was in exactly the same condition as Syria is in today!!Jihadists, who entered as "refugees", started ethnic cleansing of the native Christians resulting in untold number of deaths! No one came to save and people who couldn’t adjust to this violence, left Lebanon in waves and waves of emigration* . 

*As a result of the deaths and emigrations, the Lebanese Christian population, which was 60% in 1970, whittled down to a mere 37% in 30 years* !

*Today, there are more Lebanese people living outside of Lebanon than within and their right to return has been blocked by the Muslim majority through laws. The doors are now sealed shut* !

*This sad story of Lebanon is only 30 years old* !

*India needs to learn from Lebanese history. There is a need to be vigilant against the Crusaders like Rohingyas, Bangladesh intruders and also the Enemies within !!*

*Unite against such forces and boycott the parties, institutions, people, actors, presstitutes and media associated with Crusaders against Hindus* !!

*Wake up India*🙏

*Wake up Hindus*

పితృ దినోత్సవం

 *ఈరోజు పితృ దినోత్సవం*

  🙏💐💐💐💐🙏

*వేదం ‘పితృదేవోభవ’ అంటూ తండ్రిని దైవంగా చూడాలని చెబితే, శాస్త్రాలు ఆయనకి విష్ణు స్థానమిచ్చాయి. జగత్తును పాలించి పోషించేది విష్ణుమూర్తి. అందువల్ల కుటుంబాన్ని పోషించే తండ్రిని విష్ణు సమానుడిగా చెప్పాయి.*


*‘నమో పిత్రే జన్మధాత్రే* *సర్వదేవమయాయచ। సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే।।దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపుః। సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః...ఇలా సాగుతుంది బృహద్ధర్మ పురాణంలో పితృస్తుతి. దుర్లభమైన మనుష్య జన్మ ఇచ్చి, సుఖంగా జీవితాన్ని గడిపేలా చేస్తూ, చిన్ననాటి నుంచి తప్పులన్నీ క్షమిస్తూ, మంచి మార్గంలో నడిపే తండ్రిని ఆ పురాణం ఎంతగానో కీర్తించింది*


*అయ్య, బాపు, నాన్న, తండ్రి, డాడీ, ఫా, అబ్బాజాన్‌, పప్పా ఇలా పిలడవానికి ఎన్ని పేర్లున్నా ఒక్కో తండ్రికి ఆకాశమంత చరిత్ర ఉంది. కని పెంచి కడుపు చూసేది అమ్మైతే.. నడిపించి భవిష్యత్తుని చూసేవాడే నాన్న..అమ్మ కనిపించే వాస్తవమైతే.. నాన్న ఓ నమ్మకం.. లాలించేది అమ్మ ఒడి.. నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో.. నాన్న నీతి పాఠం కూడా అలాగే ఉంటుంది. తమ కన్నా మిన్నగా బిడ్డ తయారు కావాలని కలలు కనేది కన్నవారే. నాన్న మనకోసం తన జీవితాన్ని త్యాగంచేసే త్యాగమూర్తి. మనం ఓడినప్పుడు నేనున్నా అంటూ ఓదార్చే ఎమోషన్ నాన్న.. మనం గెలిచినప్పుడు పదిమందితో చెప్పుకునేవాడే నాన్న… మన నుంచి కృతజ్ఞతలు ఆశించని అమాయక చక్రవర్తి నాన్న.. ప్రపంచంలో అమ్మకు ఎంత గొప్ప స్థానం ఉందో నాన్నకు కూడా అంతే గొప్ప స్థానం ఉంది. అటువంటి నాన్నకు ప్రతీఒక్కరు రుణపడి ఉండాలి. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పొస్టులు పెట్టి చేతులు దులుపుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ప్రపంచాన్ని జయించినట్టు ఫీలయ్యే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అయితే నాన్నకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి శుభాకాంక్షలు చెప్పడం కాకుండా మన పక్కనే ఉండే నాన్నతో కాసేపు మాట్లాడితే నాన్న ఎంతో సంతోషంగా ఫీలవుతారు. లాభం ఆశించకుండా నిస్వార్థంగా కొడుకుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నాన్నలందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు.*

🙏🙏💐💐🙏🙏

పేదరికం ప్రతిభకు అడ్డురాదు

 *🙏పేదరికం ప్రతిభకు అడ్డురాదు:శివన్🙏*


*అన్ని సదుపాయాలు ఉన్నా తమ పిల్లలు సరిగా రాణించడం లేదని చాలా మంది తలిదండ్రులు బాధపడుతుంటారు.ఏ సదుపాయాలు లేక దుర్భర పేదరికంలో మగ్గుతున్న కుటుంబంలో జన్మించి పాఠశాల స్థాయిలో  మామిడికాయలు,కళాశాల స్థాయిలో కూరగాయలు అమ్మి చదువుకొన్న ప్రతిభాశాలి, మట్టిలో మాణిక్యం "ఇస్రో ఛైర్మన్ శివన్".కాలికి చెప్పులు లేవు.ఇంజనీరింగ్ వరకూ పంచెతోనే వస్త్రధారణ.ఆంగ్లం రాదు. అయినా ఆ మేథావి పట్టువదలక ఉన్నతస్థాయికి చేరాడు."శివన్" జీవితచరిత్ర నేటి తరం విద్యార్థులకు,యువతకు మార్గదర్శకం.*

  

   *భారత దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఇస్రో చైర్మన్ శివన్ ఒకరు. 1982 నుండి శివన్ ఇస్రోకి తన ఎనలేని సేవలని అందిస్తున్నారు. శివన్ బాల్యం గురించి చాలామందికి తెలియదు. కటిక పేదరికంలో పుట్టిన శివన్ ఇండియా లోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కి చైర్మన్ గా ఎలా  ఎదిగారో చూద్దాం.శివన్ పూర్తిపేరు కైలాసవదివు శివన్. 1957 ఏప్రిల్ 14 న తమిళ నాడు లోని కన్యాకుమారి డిస్ట్రిక్ లోని  మేళా సారకల్విలై అనే గ్రామం లో వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి. కైలాస వడివు మరియు చెల్లమ్ దంపతులకు శివన్ జన్మించాడు. శివన్ పదవ తరగతి వరకు పక్క గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమిళ్ మీడియం లో చదివాడు. తన కుటుంబం నుండి బడికి వెళ్లినవారిలో శివన్ మొదటివాడు. శివన్ తండ్రి ఊరూరా తిరిగి మామిడికాయలు అమ్మేవాడు. శివన్ కి ఇద్దరు చెల్లెల్లు, ఒక సోదరుడు ఉండేవారు. కొన్నికొన్ని సార్లు బడి మానేసి తన తండ్రి తో మామిడి కాయలు అమ్మడానికి వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో తనతో పాటు తన పుస్తకాల సంచిని కూడా తీసుకొని వెళ్ళేవాడు.*


 *పదవ తరగతి పూర్తయ్యాక శివన్ తండ్రి చదువు మాన్పించి తనతో పాటు పనికి తీసుకొని వెళ్లాలనుకున్నాడు. శివన్ కి మాత్రం పైచదువులు చదవాలని ఉండేది. ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి భయపడి తన మేన మామ'షణ్ముగ వేల్' కి చెపుతాడు. మొత్తానికి శివన్ మేనమామ  తండ్రిని ఒప్పిస్తాడు. కానీ చదువుకి డబ్బు ఖర్చవుతుంది. అప్పటికే ఆరుగురు ఉంటున్న ఆ కుటుంబం కేవలం శివన్ తండ్రి పైనే ఆధారపడి ఉంది. తనకి వచ్చే కొద్ది పాటి డబ్బు ని శివన్ చదువుకి ఖర్చుచేస్తే ఆ కుటుంబం మొత్తం పస్తులువుండాల్సిన పరిస్థితి. ఇదంతా అర్థం చేసుకున్న శివన్ తన తండ్రికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి పొలంలో తన తండ్రి సహాయంతో కూరగాయలు పండించడం స్టార్ట్ చేసాడు.*


 *కాలేజ్ కి వెళ్లేముందు ఆ కూరగాయలను కోసుకుని సంచిలో వేసుకొని కాలేజ్ కి వెళ్లి సాయంత్రం కాలేజ్ అయిపోగానే ఆ కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బుని తన తండ్రికి ఇచ్చేవాడు. అలా తన చదువుకి కావాల్సిన డబ్బును తానే స్వయంగా సమకూర్చుకున్నాడు. 1980 లో మద్రాస్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. శివన్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు తన తండ్రి తనకిఉన్న పొలంలో సగం శివన్ చదువుకి అయ్యే ఖర్చులకోసం  అమ్మేశాడు. ఆటైంలో శివన్ కేవలం లుంగి చొక్కాతో "కాళ్ళకి చెప్పులు" కూడా లేకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళేవాడు. తన తోటి విద్యార్థులు శివన్ అవతారం చూసి హేళన చేసేవారు. కాని శివన్ మాత్రం తనని హేళన చేసినాకూడా అవేమి పట్టించుకోకుండా అందరితో మంచిగ ఉండేవాడు.*


 *కొంత మంది ప్రొఫెసర్లు శివన్ ఆర్దిక పరిస్థితిని అర్థం చేసుకొని కొన్ని పాత పుస్తకాలని శివన్ కి చదువుకోడానికి ఇచ్చేవారు. శివన్ చిన్నప్పటి నుండి తమిళ్ మీడియం కావడంతో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోయేవి. తన స్నేహితుల దగ్గర వుండే ఇంగ్లీష్ డిక్ట్షనరి ని తీసుకొని తన నోట్స్ లో తనకి అర్థం కాని ఆంగ్ల పదాలకి తమిళ్లో అర్థం రాసుకొని  తనే స్వయంగా ఒక డిక్ట్షనరి ని తయారుచేసుకున్నాడు. శివన్ చదువులో మాత్రం ఎప్పుడూ ముందుండేవాడు. తరువాత 1982 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎయిరోనాటిక్స్ ఇంజెనీరింగ్ పూర్తి చేశాడు. మాస్టర్స్ చేసే టైం లోనే మొదటిసారిగా శివన్ పాంట్ వేసుకున్నాడు. మాస్టర్స్ పూర్తి అయిన అదే సంవత్సరంలో ఇస్రో లో జూనియర్ ఇంజినీర్ గా జాయిన్ అయ్యాడు.*


  *పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికిల్ PSLV ప్రాజెక్టు లో శివన్ ముఖ్యపాత్ర పోషించాడు. శివన్ క్రయోజెనిక్ ఇంజెన్స్ ని 6డి ట్రాజెక్టరీ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ని తయారుచేశాడు. 2011 లో GSLV మరియు రీ యూజబుల్ లాంచ్ వెహికిల్ ప్రాజెక్టులలో తన ప్రతిభ చూపించాడు. 2015 ఫిబ్రవరి లో శివన్ అతని టీం 104 సాటిలైట్స్ ని ఒకే సారి PSLV-C37 లాంచింగ్ వెహికిల్ లో స్పేస్ లోకి పంపి రికార్డ్ సృష్టించారు. 1982 నుండి శివన్ ఇస్రో నిర్వహించిన అన్ని రాకెట్ ప్రోగ్రామ్స్ లో తన వంతు సహాయాన్ని అందించాడు. తరువాత ఇస్రో కి సంబందించిన లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్ సెంటర్ కి 2014 జులై 2 లో డైరెక్టర్ గా అపాయింట్ అయ్యాడు. 2015 జూన్ 1న విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ అయ్యాడు*.


    *2018 జనవరి లో శివన్ ని ఇస్రో కి చీఫ్ గా నియమించారు. అతని పర్యవేక్షణ లోనే ఇండియా చంద్రుడిపైకి పంపించే రెండవ మిషన్ అయినటువంటి చంద్రయాన్ 2 ని తయారుచేశారు.*

   *చంద్రయాన్ 2 కి మొత్తం 970 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. దురదృష్టవశాత్తు ఆ మిషన్ చివరి క్షణాల్లో చంద్రుడి పైన ల్యాండ్ అయ్యేముందు గ్రౌండ్ స్టేషన్స్ తో సిగ్నల్స్ కట్ అయింది. ఆ మిషన్ ఫెయిల్ కావడంతో శివన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని కలిసినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక కంట తడిపెట్టాడు. దానికి నరేంద్ర మోది శివన్ ని ఓదార్చారు. ఇంత వరకు ఏ ఇస్రో ఛెైర్మన్ కూడా మిషన్ ఫెయిల్ అయ్యిందని కంఠతడిపెట్టలేదు.*

  *డబ్బువిలువ తెలిసిన శివన్ ప్రధాని నరేంద్ర మోదీని చంద్రయాన్ 2 మిషన్ ఫెయిల్ అయినందుకు తనని క్షమించమని అడిగాడు.ఓ శాస్త్రవేత్త ప్రయోగ విఫలానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానిని క్షమాపణ కోరుట దేశ చరిత్రలోనే మొదటిసారి*


     *చివరిగా ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగిన శివన్ ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. రాబోయే రోజుల్లో ఇస్రో చైర్మన్ శివన్ చేసే ప్రయోగాల్లో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం.........మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇలాంటి శివన్ లు ఎంతో మంది ఉండే ఉంటారు.ఇలాంటి స్ఫూర్తి దాయకమైన వ్యక్తుల జీవితాలను విద్యార్థుల కు తెలియచేయటం ద్వారా  అత్యున్నత శిఖరాలను అందుకునేందుకు నిబద్ధతతో కూడిన అకుంఠిత శ్రమ,కార్యదీక్ష, పట్టుదల వంటి లక్షణాలను అలవరచుకునే విధంగా నవతరాన్ని నిర్మిద్దాం.దేశప్రగతికి బాటలు వేయడంలో మనవంతుగా ముందుకు సాగుదాం.🙏🙏🙏🙏🙏

వీడని నీడ తండ్రి.

 అంశం-నాన్న.

శీర్షిక-వీడని నీడ తండ్రి.

క్రమసంఖ్య-154.


సీసపద్యం.


కంటికి రెప్పలా కాపాడి కనిపెంచు

కనిపించు 'దైవమే' కన్నతండ్రి

దేహమ్ము జ్ఞానమ్ము దివ్యోపదేశాది

వరములనిచ్చు 'యమరుడు' తండ్రి

బుడిబుడి యడుగుల బుడతల నడకకు

స్ఫూర్తి గల్గించు 'విబుధుడు' తండ్రి

బరువులు భరియించి బ్రతుకు తెరువు జూపు

నవనీత సమ 'సుమనసుడు' తండ్రి

తేటగీతి.

ఆపదల వేళ కొండంత యండ తండ్రి

అడుగు తడబడు తరి సాయపడును తండ్రి

దుఃఖ దశలోను వెంటుండు తోడు తండ్రి

నిండు నిశినైన వీడని నీడ తండ్రి.


హామీ పత్రం.

పై పద్యం నా స్వీయరచన


పేరు-భోగయగారి. చన్ద్రశేఖర శర్మ

ఊరు-కుషాయిగూడ,హైదరాబాద్.

చరవాణి సంఖ్య-944౦౦44142.

*4.అర్వావసువు ,పరావసువు మహరులు*

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*4.అర్వావసువు ,పరావసువు మహరులు* 

ఇప్పుడు మనం జంట ఋషుల గురించి తెలుసుకుందాం . మొదలు పెట్టండి మరి .... బ్రహ్మజ్ఞానియైన రైభ్య మహర్షి పితరుల ఋణం తీర్చుకోవడానికి గృహస్థాశ్రమం తీసుకుని వివాహం చేసుకున్నాడు . రైభ్య మహర్షికి ఇద్దరు పిల్లలు కలిగారు . వాళ్ళ పేర్లు “ అర్వావసువు ' , ' పరావసువు ' . వాళ్ళిద్దరికి యుక్తవయస్సు రాగానే ఉపనయనం చేసి రైభ్యుడు తానే గురవయి వాళ్ళకి వేదాలు నేర్పించి వేదాధ్యాయన సంపన్నులని చేశాడు . అర్వావసువు , పరావసువులు కూడా తండ్రి చెప్పినట్లు విని గొప్ప పండితులయ్యారు . రైభ్యుడు తన ఇద్దరు కొడుకులతో వేదం చదువుతుంటే బ్రహ్మాది దేవతలు , బృహస్పతి మొదలైన ఋషులు వచ్చి మెచ్చుకుని వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు . అర్వావసువు , పరావసువులకి పెళ్ళిచేశాడు రైభ్యుడు . రైభ్యుడి ఆశ్రమం చాలా మనోహరంగా ఉండేది . పరావసువు భార్య ఆశ్రమంలో తిరుగుతుంటే అవక్రీతుడు అవమానించాడు . ఆమె మామగారైన రైభ్యుడికి చెప్పింది . రైభ్యుడు అవక్రీతుడ్ని(ఈయన భరద్వాజుని కొడుకు) చంపించాడు .  భరద్వాజుడు బాధపడి దేహత్యాగం చేశాడు .  


అర్వావసువు , పరావసువులు తండ్రి అనుమతి ప్రకారం బృహద్యుమ్నుడు చేస్తున్న సత్రయాగానికి ఋత్విజులుగా వున్నారు . ఒక రాత్రివేళ పరావసువు ఇంటికి వస్తూ చీకటిలో ఒక జంతువు తన మీదపడితే కర్రవిసిరాడు . అది తగిలి అక్కడే వున్న రైభ్యుడు మరణించాడు . అర్వావసువు తపశ్శక్తికి , ప్రతదీక్షకి మెచ్చి అగ్ని , మొదలయిన దేవతలు వరం కోరుకోమనడిగారు . అర్వావసువు తన తండ్రిని , అవహేతుడ్ని , భరద్వాజుడ్ని బ్రతికించమనడిగాడు . దేవతలు అర్వావసువు , పరావసువుల్ని ఆశీర్వదించి వాళ్ళు కోరినట్లే చనిపోయినవాళ్ళని బ్రతికించారు . ఆవక్రీతుడు బ్రతకడమే కాకుండా ఈర్ష్యాసూయలు లేకుండా అర్వావసువు , పరావసువులతో కలిసిపోయాడు .

                         *4.అర్వావసువు ,పరావసువు మహరులు* 

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

*శ్రీ రామ నామం*

 *శ్రీ రామ నామం*


 ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీ రామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. 


*శ్రీ రామ* అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట.అదెలాగో చూద్దాం.


1⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే


2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*


3⃣ *శ్రీ* అంటే *లక్ష్మి*


4⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)


5⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)


6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. 


అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. 


అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. 


మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.


రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. గమనించండి. 


*శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుందాము. జన్మ తరింద్దాము. 😌😌

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

గంగావిర్భావ దినం.

 గంగావిర్భావ దినం.

జ్యేష్ఠ శుక్ల పక్ష దశమి - ఆదివారం  20.06.2021

🌹🌹🌹🌹🌹🌹


*జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా*

*హరతే దశపాపాని తస్మార్దశ హరా స్మృతా* - స్కాంద పురాణం



జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని *దశ పాపహర దశమి*  అని పిలుస్తారు. ఈ రోజు గంగామాత అవతరించిన రోజు. శాస్త్ర విహితంగా కొన్ని విధులను పాటిస్తూ పండుగను జరుపుకోవడం వల్ల పది రకాలైన పాపాలు అంటే దశ పాపాలు తొలగిపోతాయి. కనుక ఈ రోజు ‘దశపాపహర దశమి’గా ప్రసిద్ధి పొందింది. 


గంగానది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన *గంగా దశహర గంగోత్సవం* గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు.


గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించడం జరిగింది. వనవాసానికి వెళ్తూ, సీతాదేవి గంగను పూజించి, తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ కథ.

 

ఈ రోజు గంగా స్నానం, పూజ దశ విధాలైన పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది. లోకంలో మనుషులు తెలిసీ, తెలియక పాపాలను చేయడం సహజం అయితే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించినప్పుడు కాని పరిస్థితి అర్థం కాదు. అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొద్దీ మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఎన్నో ఉపాయాలను మన పూర్వులు శాస్త్రాల రూపంలో మనకు అందించారు. వాటిని ఆచరించి విముక్తి పొందవచ్చు. అటువంటి అవకాశమే ‘దశ పాపహర దశమీ వ్రతం’.

 

పది పాపాలూ..  ఏమిటంటే.?  అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి.

 

*శారీరకంగా చేసే పాపాలు* మూడు. అవి: 


అపాత్రదానం, శాస్త్రం అంగీకరించని హింస చేయడం, పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం. 


*వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు*  నాలుగు. అవి: 

 

పరుషంగా మాట్లాడడం,  అసత్యం పలకడం, చాడీలు, వ్యర్థ ప్రలాపాలు చేయడం, సమాజం వినలేని భాషను ఉపయోగించడం. 

 

*మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు*  మూడు. అవి: 

పర ద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి,  ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం,  వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం. 


 ఈ రోజున గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నిటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. వాస్తవానికి ఇది పది రోజులు ఆచరించవలసిన వ్రతం. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ అనుష్ఠించవలసి ఉంది. అందరికీ ఇలా చేయడం కుదరకపోవడంతో ఒక్క రోజుకే- అంటే చివరి రోజైన దశమి నాటికి పరిమితమైంది.



పవిత్రమైన దశపాపహర దశమి రోజున గంగా నదిలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అది కూడా శివుని నివాస స్థానమైన కాశీ క్షేత్రంలోని *దశాశ్వమేథఘాట్లో* చేస్తే విశేషమైన ఫలితాన్నిస్తుందని పేర్కొంటోంది. అందుకు వీలుపడని పక్షంలో మరేదైనా నదిలో కానీ, కాలువలో లేదా చెరువులో కానీ, అదీ కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద గంగా స్తోత్రం చేస్తూ, భక్తి శ్రద్ధలతోచేయాలి.


*మమ ఏతజ్జన్మ జన్మాంతర సమూద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే*’- అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. 



స్నానం చేశాక- పితృ తర్పణాలు, నిత్యానుష్ఠానాలను యథావిధిగా నిర్వర్తించాలి. తరువాత తీర్థ పూజ చేయాలి. పూజలో ‘‘నమశ్శివాయైు, నారాయణ్యై, దశపాపహరాయైు, గంగాయైు!’’ అనే మంత్రం చెబుతూ నారాయణుణ్ణీ, రుద్రుణ్ణీ, బ్రహ్మనూ, సూర్యుణ్ణీ, భగీరథుణ్ణీ, హిమవంతుణ్ణీ ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలని శాస్త్రవచనం.



*దశపాపహర వ్రతం చేయడానికి వీలుకానివారు*  గంగామాత ద్వాదశనామాలు- ‘‘నందినీ, నళినీ, సీతా, మాలినీ, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూతా, గంగా,  త్రిపథగామినీ, భాగీరథీ, భోగవతీ, జాహ్నవీ, త్రిదశేశ్వరి’’ అనే పన్నెండు నామాలను తలచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే- గంగానదీ స్నానాన్నీ, వ్రతాన్నీ నిర్వహించగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెబుతోంది.


దశపాపహర వ్రతం చేసినా, నాడు స్కాంద పురాణయుక్తంగా గంగాస్తవం చేస్తూ గంగలో స్నానం చేసినా సకల సౌభాగ్యాలతోపాటు అష్టైశ్వర్యాలనూ... కరుణాంతరంగ... గంగామాత అనుగ్రహిస్తుందంటారు. ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని స్కాంద పురాణ వచనం.🙏🌹🙏

అక్షర సూరీడు

 అక్షర సూరీడు అడుగో వస్తున్నాడు

పెత్తందారీ గుండెల్లో పిడుగై

పేద కార్మిక కర్షక వర్గ ప్రజల ఆశా జ్యోతి యై

శ్రమ శక్తికి బాసటగా

అగ్ని జలపాతమై ఎగుస్తూ

శ్రమ దోపిడీని నిరసిస్తూ

చే జారని గెలుపుకై

చేయి చేయి కలుపు కుంటు

మును ముందుకు పయనిస్తూ

దేశ పురోగతికి పురోగ మిస్తూ

మునుముందు పయనించ మని

శ్రమైక్య జీవన సౌందర్యాన్ని చాటిన వాడు

సుత్తి,కొడవలితో పాటు సహజీవనం

చేసి

బాధా సర్ప దస్టులకు ఆరాధ్య దైవమై

కడకు శ్రీ శ్రీ అంటే చైతన్యానికి సంకేతం

శ్రీ శ్రీ అంటే సదా అంబరాన ఎగిరే

అరుణ పతాకం

శ్రీశ్రీ అంటేనే ఓ  అగ్నికణం

అంటూ ఈ జగతికి చాటిన వాడు

అందుకే అరుణ పతాకాన నింగిన

నక్షత్రమై ఎగసాడు

అంబరాన్ని చుంబిద్దామని

తన యశస్సు తో....


వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీకి  అరునాక్షర నివాళులు.


దోస పాటి.సత్యనారాయణ మూర్తి.

9866631877

తలుపులు

 తలుపులు

----------- 


మాట గొంతును గదిలో

ఎవరో గట్టిగా నొక్కేసినట్టున్నారు

తలుపు తెరుచుకుని వచ్చిన మౌనం 

బోరవిరుచుకు తిరుగుతోంది

నిశ్శబ్దపు దేవిడీలో 


పలుకు కరువైపోయిన 

బతుకు బరువైపోయిన పరిస్థితిలో

భావాలూ ఉద్వేగాలూ

కళ్ళజంటను ఆశ్రయించాయి 

కదలికల నాట్యంతో బహిరంగమవ్వాలనీ

పెదవులపై వాలిపోయాయి

వంపులతో వణుకులతో వ్యక్తమైపోవాలనీ 


ఓ తలుపు మూసుకుంది, సరే..!

మరో రెండు తెరుచుకున్నాయి, గమనించారా..?



        ...... శ్రీధర్ చౌడారపు (19.06.2021)

నాన్నే దైవము

 ఫాథర్స్ డే సందర్బంగా... 

శీర్షిక :నాన్నే దైవము 

రచన : గోగులపాటి కృష్ణమోహన్ 


నాన్నగారి యాదిలో


నాన్నే కద నాదైవము

నాన్నే కదనాకుదిక్కు నాన్నే నడకౌ 

నాన్నే మరిమా నేస్తము

నాన్నే సర్వస్వమెపుడు నాన్నయె గతియౌ


తండ్రేకదపోషకుడిల

తండ్రేకద రక్షకుండు తండ్రేహితు డౌ

తండ్రేకద సన్మిత్రుడు

తండ్రేకద మార్గదర్శి ధైర్యము కృష్ణా



అడుగు అడుగు లోన నతిజాగురూకతో 

పెంచి పెద్ద చేయు మంచి మనిషి 

నడత నేర్పి నన్ను నడిపించు మార్గాన  

ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న


✍🏼 గోగులపాటి కృష్ణమోహన్ 💐

చక్రమునకు

 మానవ దేహంలో నాడులు 72000 యని దీనికి శ్రీ చక్రమునకు పోలిక. 8 కోణములు, 8 దళములు, 8 మూర్తుల కలయిక గాయత్రీ/ లలితా రెండును వకే రూపం. యిది నవావరణ  యని కూడా కలదు. 8 కోణములుగల చక్రమునకు బిందువుతో గూడి నవావరణ. 1.బిందువు, 2.అధోకోణము,3.ఊర్ధ్వ కోణము, 4.వృత్తము, 5.చతురస్రము, 6.ఊర్ధ్వకోణ గత మైన చతురస్రము,7.వృత్తము, 8.చతురస్రము ,9 వ ఆవరణ పైన తెలిపిన 8 తో కూడినది.యివి కోణగతమైన 8 ఆవరణలు. దీనికి 8 దళములుగల పద్మం. దీనితో 16 కళలు. వీనికి 8 మూర్తులు, త్రిమూర్తులు,ముగ్గురు ఐదు గురు దేవతలు. సావిత్రి, గాయత్రీ, మహాదుర్గ మహాలక్ష్మి, మహాసరస్వతులతోగూడిన 24 పూర్ణమైన శ్రీచక్రం పూర్వక గాయత్రీ రూపంలో గల లలితా స్వరూపము. దీనిని 24 ×3 72 తో 72౦౦౦ నాడులకు అన్వయమై యున్నది దేహం. రూపమును యిట్లు భావన చేసి లలితా పారాయణ/గాయత్రీ మంత్ర పారాయణ చేయుట

 వక్కొక్క నామము పారాయణ వలన ప్రతీ నాడీ వేయి 1000 నాడుల శక్తితో గూడిన స్వభావము, అనగా అనేకత్వము సూచించుచూ అనంతమైన శక్తి దేహములో వుత్పన్నమగును. మూల స్వభావము యిదియే.యిదే మేరువుకూడా. 7 వ ఆవరణ వృత్తాకారంలో జలమయము మీన తత్వము. సృష్టికి మూలతత్వం. 8 వ ఆవరణ చతురస్రము కూర్మమని సాధనకు, అగ్నిచైతన్యమునకు కూర్మమే సాధనము.భూమిని కూర్మమే భరించుతత్వము. 24 అక్షరముల గాయత్రీ స్వరూపమే లలిత కూడా. లలితా పారాయణ గాయత్రీ మంత్రము వకే శక్తి. గాయత్రీ శక్తి తెలియదు. దాని ప్రకృతి లక్షణమే లలితా రూపము. ఎవరికి ఏది అవలంబించవచ్చునో దానిని సాధన చేసి తరించవచ్చును. గాయత్రి నిర్గుణస్వరూప శక్తి . లలిత గుణ స్వరూపము శక్తి. పరమేశ్వర పరమేశ్వరీ తత్వము రెండింటిదీ  దీని మూలము ప్రకృతి యని జీవమని తెలియును. వీటికి మంత్రములవలన ఆపాదించిన ఆయా  మూర్తులను భావన చేసి పారాయణ/ జపంగాని  చేయవలెను. అప్పుడు గాని మంత్ర/ పారాయణ శక్తిని తెలుసుకొనుట జరుగదు. మనలోయున్న అనంతమైన శక్తిని చైతన్య పరచుచయే ధ్యానమని సాధనయని తెలియుచున్నది. దీనికి ముందు లలితా పారాయణ మౌనంగా మూర్తిని ధ్యానించుచూ  చేయవలెను. సాధనవలననే సమస్తము తెలియును. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*కపాలమోక్షం..*


*(అరవై నాలుగవ రోజు).*


శ్రీ స్వామివారు దేహ త్యాగం చేశారు కనుక..ఇక జరగవలసిన ఏర్పాట్ల గురించి శ్రీధరరావు గారు, శ్రీ స్వామివారి సోదరులు చర్చించుకుంటున్నారు..శ్రీ స్వామివారి ఆఖరి సోదరుడు పద్మయ్యనాయుడుకు శ్రీ స్వామివారు చెప్పిన విధంగా చేద్దామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


సమయం రాత్రి 11 గంటలు కావొచ్చింది..ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి శరీరం లోంచి..ఒక పెద్ద శబ్దం వినబడసాగింది..దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలివుంది..ముందుగా ఎవ్వరూ ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతిని పసిగట్టలేదు..ఎవరో మోటార్ సైకిల్ మీద వేస్తున్నారేమో అనే భ్రమ లో వున్నారు..కానీ రెండు నిమిషాల కాలం గడిచేసరికి..ఆ శబ్ద నాదం ఉధృతంగా మారింది..అప్పటికి అందరూ తేరుకొని..శ్రీ స్వామివారి దేహం వైపు చూసారు..నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం..క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పై భాగానికి  ప్రాకిపోయింది..ఇలా దాదాపు 5నిమిషాల పాటు జరిగింది..అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు..


ఎంత ఉధృతంగా శబ్దం వచ్చిందో..ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది..ఆ మరునిమిషంలోనే.. శ్రీ స్వామివారి శిరస్సు పై మధ్యభాగం నుంచి..రక్తం ధారగా కారసాగింది..అదే సమయానికి ఆశ్రమం బైట ఉన్న వ్యక్తులకు..ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి..పై కెగసి..ఆకాశం లో కలిసిపోవడం కనిపించింది..ఆ నీలి రంగు జ్యోతి మొగలిచెర్ల గ్రామం లో ఉన్న వ్యక్తులూ చూడగలిగారు.. ఆశ్రమం లోపల ఉన్న శ్రీధరరావు దంపతులకు..శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందారు అని అర్ధం చేసుకున్నారు..అప్పటి దాకా శ్రీ స్వామివారు తన శరీరం లో తన ప్రాణాన్ని నిలిపివుంచారని వాళ్లకు అవగతం అయింది..


శ్రీధరరావు ప్రభావతి గార్లు అందరితో చర్చించి..శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని..శ్రీ స్వామివారు కోరుకున్న విధంగా..వారు ముందుగానే నిర్మించుకొని..తపస్సు ఆచరిస్తున్న నేలమాళిగ లోనే ఉంచి సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు తో శ్రీ స్వామివారు ముందుగానే ఆ విధి విధానాలు తెలియచేసి వున్నారు కనుక..ఎవ్వరికీ ఆ విషయం లో ఎటువంటి సందేహమూ కలుగలేదు..తెల్లవారేవరకూ వేచి చూసి..సమాధి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు..ఉదయానికి శ్రీ స్వామివారి దేహాన్ని..ఆ నేలమాళిగ లో..ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితి లోనే ఉంచి..పై భాగాన్ని సిమెంట్ తో మూసివేశారు..


అతి చిన్న వయసు లోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని..కఠోర సాధన చేసి..అవధూత అంటే...ఇలా ఉండాలి..ఇలా ఆచరించాలి..అని మార్గదర్శనం చేసి..కేవలం ముప్పై రెండు సంవత్సరాల ప్రాయం లోనే..ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు..శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి..తనను కూడా దత్తాత్రేయుడి గానే పిలువమని ఆదేశించి..దత్త తత్వానికి ఓ సంపూర్ణత తీసుకొచ్చారు..మాలకొండ పుణ్యక్షేత్రం లో తపస్సు ఆచరించినందునా...ఆ లక్ష్మీనృసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగా..ఒక్క శనివారం నాడు మాత్రం..తన సమాధి దర్శనం వద్దనీ..మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చనీ..తెలియచేసారు..ఈనాటికీ ఆ నియమం పాటించబడుతున్నది..


తమకు శ్రీ స్వామివారు పరిచయం అయిన నాటి నుంచీ..తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి..తమకు అపారమైన జ్ఞాన బోధ చేసిన ఆ మహనీయుడిని దగ్గరుండి సమాధి చేయడం..శ్రీధరరావు ప్రభావతి గార్ల జీవితంలో మరచిపోలేని ఒక ముఖ్య ఘట్టం..ఇలా చేయవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం..


శ్రీ స్వామివారి ఆశ్రమం..దత్తక్షేత్రంగా రూపాంతరం చెందడం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

పరిషేచన ఏమిటి

 #ఈ పరిషేచన ఏమిటి? అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లి అలా మెతుకులు నోట్లో వేసుకుంటున్నారు? 


ఇలా కంచం చుట్టూ నీళ్ళు పొయ్యడం వలన చీమలు దోమలు మనం తినే ఆకు మీదకు రావు, కంచంలోకి రావు. 


ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.

ఇలా భోజనం ముందు పరిషేచన చెయ్యడంలో

ఒక పెద్ద రహస్యం దాగి వుంది. 

మనం తినే ప్రతీ మెతుకు మీదా మన పేరు రాసి ఉంది అంటారు పెద్దలు. అది మనకు ప్రాప్తం ఉండబట్టే అన్నం తినగలుగుతున్నావు, అరాయించుకోగలుగుతున్నావు.  ఒక బ్రాహ్మణుడు సాత్వికాహారం పరిశుద్ధంగా తీసుకుని తనలోని సాత్త్విక శక్తిని ఉద్దీపింపచేసుకోవాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినే మనం మన ప్రాణం నిలబెట్టుకోగలుగుతున్నాము. శక్తిని సంపాదించి పనులు చెయ్యగలుగుతున్నాము. ఇలా మనలోని అన్నం అరగాలన్నా, అన్నం శక్తిగా మారాలన్నా జఠరం సరిగ్గా పని చెయ్యాలి. ఇలా చేస్తున్న ఈ జీర్ణవ్యవస్థ మనకు దేవుడు పెట్టిన భిక్ష. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. 

“”అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః ! ప్రాణాపానస మాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ !! (5-14)””

అంటే: నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.

ఆయన మనలో ఉండి అగ్నిరూపంలో మన ఆహారాన్ని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు.మనలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నవారికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమి కావాలి. 


మడిగా వంట చెయ్యడం కూడా ఒక యజ్ఞం, ఇంటి ఇల్లాలు శుచి శుభ్రత పాటిస్తూ తనను, తన పరిసరాలను శుచిగా ఉంచుతూ ఆ అగ్నిభట్టారకుని సహాయంతో ధర్మంగా సంపాదించిన దినుసులతో, కూరగాయలతో వంట చేస్తుంది. మడిగా ఉంటూ కేవలం భగవదారాధన తన మనస్సంతా నింపుకుని చేసిన వంట ముందుగా ఆ భగవంతునికి నివేదించి వీరు తింటారు. వంట చేసేవారి మానసిక స్థితి ఆ తినే వారి మానసిక స్థితిమీద ప్రభావం చూపుతుంది అని నిన్న మొన్న ఒక గొప్ప university వారు కనుక్కున్నారు.  ఇది మనం ఎప్పటినుండో ఆచరిస్తున్న ఒక సదాచారం. 


మరి భోజనం చెయ్యడమో? అది కూడా ముమ్మాటికీ యజ్ఞమే. ఇక ఆ భోజనాన్ని భుజించేవారు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నానని, లోన అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడికి (జఠరాగ్ని లో హవిస్సు వేసినట్టు మనం మన భోజనం అందిస్తే ) యజ్ఞంతో పరిషేచన చేసి భోంచేస్తారు.

మనం తింటున్న ఆహారం కూడా ఒక పూజ,

ఒక యోగం. మనలో ఉన్న దేవునికి మనం హవనం చేస్తున్నానని నమ్మి తింటే అది కూడా పూజే. అందుకే కంచం ముందు కూర్చున్నప్పుడు ఇతర విషయాలు మాట్లాడకుండా కేవలం భోజనం మీద మనస్సు లగ్నం చేసి తినమని ఆయుర్వేదం చెబుతుంది. మనం భోజనం

ఒక పూజలా చేస్తే మనలో ఉన్న ఆ వైశ్వానరుడు త్రుప్తి చెంది మనకు తగిన శక్తినిచ్చి ఆయుష్షుని అభివృద్ధి చేస్తాడు. 


మన తర్వాతి తరాలకు చెప్పవలసిన విషయం చెప్పేవిధంగా చెబితే తప్పక గౌరవించి పాటిస్తారు.

ఇది మనందరి కర్తవ్యం.

మహారాజ్ జై సింగ్ ప్రభాకర్

 మహారాజ్ జై సింగ్ ప్రభాకర్

1920 లో ఇంగ్లాండ్ పర్యటించారు.


ఒక మామూలు వ్యక్తిలా అక్కడ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయనను రోల్స్ రోయ్స్ షోరూంలోని కార్ ఆయనను ఆకర్షించింది 

కొనాలన్నా ఆశతో వివరాలు కనుక్కోవాలని షోరూంలొకి వెళ్లగా 

అక్కడ పనివారు ఇది ఒక సాధ సీదా పేద దేశస్థుడైనటువంటి భారతీయుడు కొనే అంత తక్కువ కాదు , అని మన భారతదేశం గురించి చాల చులకనగా మాట్లాడి ఈయనను అవమానించి అక్కడ నుండి తరిమేశారు

ఆ తరువాత ఆయన తాను బస చేసియున్న హోటల్ కు వెళ్లి రాజులా దుస్తులు ధరించి మళ్ళీ షోరూం చేరుకున్నారు 

ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ లాంచనాలంతో ఎర్ర తివాచీతో స్వాగతం పలికి పుష్పగుచ్చని అందించారు అపుడే అవమనించినా అక్కడి పనివారు ముందు 

వాయిదాలు లేకుండా ఒకే మొత్తంలో అంతా డబ్బులు చెల్లించి 6 కార్లను కొనేశారు 

అవి మన భారతదేశానికి చేరుకోగానే వాటిని మన దేశంలో వీధులలోని చెత్తను శుభ్రపరిచే వాహనాలుగా ఉపయోగించాలని తన నాయకులకు ఆదేశాలు జారీచేశారు 


కాలగమనంలో ఆ మాట ఈ నోటా ఆ నోటా పాకి ప్రపంచం అంత తెలిసింది 

యూరోప్ అమెరికా వంటి దేశాల్లో ఎవరైనా ఈ రోల్స్ రోయ్స్ కార్ కొన్నానని గొప్పలకు పోతే 

ఆ కార్ ఆ అది భారతదేశంలో చెత్త బండి అని హేళన చేసే వరకు దిగజారిపోయింది 

దాంతో ఆ కార్ల కొనుగోలు తగ్గిపోవడం ఆ యాజమాన్యానికి కారణం తెలియడంతో 


ఆ యాజమాన్యం రాజా విజయసింగ్ గారికి ఒక లేఖను పంపారు 

మీరు మా కార్లతో చేత్త ను తీయడం ఆపేయండి 

అందుకు బహుమానంగా మరో 6 కార్లను మీకు మేము ఉచితంగా పంపిస్తాం అని 


అందుకు రాజు గారు ఇలా సమాధానం ఇచ్చారు 

అయ్యా నాకు మీ కార్లపైనా ఎటువంటి కోపం లేదు 

మీ పని వారు నా దేశాన్ని ఒక చెత్త లా మాట్లాడి తీసిపారేసారు ఆ కోపం తోనే మీ కార్లను నా దేశంలో చెత్తను తీయడానికి ఉపయోగించాను 


మొదటా మనిషిని మనిషిగా గౌరవించడం మీ పనివారికి నేర్పించండి అని సమాధానంగొ తిరిగి మరలా లేఖ పంపారు రాజు గారు..


తెల్లదొరలకు అప్పట్లోనే గడ్డిపెట్టిన గొప్పతనం కదా ఈగాధ 

మన భారతదేశ చరిత్ర లోనే.


జై భారత్🇮🇳 జై హింద్

Mathematical FACTs!

 *Mathematical FACTs!*


Did you know ???


👉a, b, c, d are not used in spelling from 1 to 99.

And.....

👉d is first used in ‘Hundred’.


👉 a, b, c are not used anywhere in spelling from 1 to 999.

And...

👉a is first used in ‘Thousand’.


👉 b, c is not used anywhere from 1 to 99,99,999.

And......

👉c is first used in ‘Crore’.


👉 b is not used anywhere from

1 to 999,999,999.

👉b is first used in ‘Billion’.


*Mathematical informative FACTs !*

గుండె జబ్బులు= ఆయుర్వేద - అర్జునరిష్ఠ

 గుండె జబ్బులు= ఆయుర్వేద మందు - అర్జునరిష్ఠ 

ఈ రోజుల్లో 50 సంవస్తరాలు దాటిన వారికి తరచూ చూస్తున్న ఆరోగ్య సమస్య గుండె జబ్బులు. విచిత్రం ఏమిటంటే స్త్రీలలో పురుషులకు లేని కొన్ని హార్మోనులు ఉంటాయి కాబట్టి వారికి గుండె జబ్బులు రాకుండా వారి శరీరమే వారిని కాపాడుతుంది. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం మనం తీసుకునే కలుషిత ఆహరం వల్ల స్త్రీలు కూడా గుండె జబ్బుల బారిన తరచూ  పడటం చూస్తున్నాం. 

గుండె జబ్బు అనగానే మనం రోజు వేనేది .B,P,  రక్త పోటు నిజానికి ఇది గుండెకు సంబందించిన వ్యాధి  అని మనం అనుకుంటున్నాం కానీ రక్తపోటు ప్రతీ  వారికి ఉంటుంది. దాని విలువలు ఎక్కువ అయితే దానిని Hypertension అని అంటారు ఇక్కడ మనం కొద్దిగా రక్త పోటు అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు ఈ విషయం బోధ పడుతుంది. మన శరీరం లోని అన్నిఅవయవాలు వాటి వాటి నిర్ణిత పనులు చేయాలి అంటే వాటికి శక్తి  కావలి. ఆ శక్తి రక్తం (మంచి రక్తం) ద్వారా వస్తుంది.  అంటే శరీరంలో ప్రతి అణువు అణువు ఉత్తేజితం కావాలంటే అక్కడకు రక్తం సరఫరా కావలి. రక్తం సరఫరా కావలి అంటే రక్తాన్ని పంపు చేసే పరికరంకావలి ఆ పరికరమే గుండె. (ఇంకా వివరంగా వేరొక వ్యాసంలో విశదీకరించ ప్రయత్నిస్తాను) గుండె కొట్టుకోవటం వలన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త పోటుని మనం కొలిస్తే అది 120/80 Hg  అనే రీడింగ్ ఉంటే ఆ మనిషి పూర్తి ఆరోగ్య వంతుడు అని అనవచ్చు కాకుండా ఈ రీడింగ్ అంతకంటే తక్కువగా ఉంటే Low Blood pressure అని అదే ఈ రీడింగు చాలా ఎక్కువగా ఉంటే Hypertension అని అంటారు. ఇటువంటి అసామాన్య పరిస్థితుల్లో మనకు అనేక ఇబ్బందులు కలుగుతాయి తక్కువ pressure ఉంటే రక్తం శరీరానికి అందక ఇబ్బందులు వస్తాయి ఎక్కువ pressure  ఉంటే రక్తనాళాలు ఆ వత్తిడికి లోనయి ఆవేశము, అసహనం, మొదలగు వాటితో మొదలై, పక్షవాతము, గుండె పోటు వరకు దారితీస్తాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన రక్త పోటును స్థిరంగా ఉంచుకోవాలి. 

ఇతర గుండె సంబంధ వ్యాధులు: chest pain,cardiac problems  like congestive heart failure, heart blockage, angina pectoris, myocardial infarction, ischemic cardiac myopathy, mitral regurgitation (which is a backflow of blood caused by the failure of the heart's mitral valve to close tightly) and asthma.

ఈ రోగాల పేర్లు మనం తరచూ వింటున్నాము. వీటిలో ఏ ఒక్క రోగం సోకినా లక్షలలో డాక్టర్లకి హాస్పెటళ్ళకి ఖర్చు చేయవలసి వస్తున్నది అన్నది కాదని ఎవరైనా చెప్పగలరా. 

రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పుడుకొని పొతే వారికి గుండె పోటు వస్తుందని గుండె పోటు వస్తే మనిషి అకస్మాత్తుగా చనిపోతాడని మనందరికీ తెలుసు. మన ఆధునిక వైద్యంలో రక్త నాళాలు పుడుకొని పోయిన వన్న విషయం నిర్ధారణ చేయటానికి Angiogram పరీక్ష చేస్తారు.  దాని గూర్చి చుడండి 

Angiograms are generally safe, complications occur less than 1% of the time. However, there are risks with any test. Bleeding, infection, and irregular heartbeat can occur. More serious complications, such as heart attack, stroke, and death can occur, but they are uncommon

అంటే Angiogram పరీక్షలో రోగికి పైన పేర్కొన్న రిస్కులు ఉంటాయి అన్నమాట. చూసారా సీరియస్ కంప్లైంట్ ఏమిటంటే heart attack, stroke, and death దీనిని బట్టి అది యెంత ప్రమాదకరమో తెలుస్తుంది. 

ఇటువంటి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి మనకు ఆంగ్లంలో ఒక సామెత వున్నది (A stitch in time saves nine) అదేమంటే సరైన సమయంలో తీసుకొనే నిర్ణయం భవిష్యత్తులో జరిగే పెను ఆపదను తొలగిస్తుంది. ఇవ్వన్నీ నేను చెప్పటానికి కారణం ఇప్పుడు మనం ఒక విపత్కర పరిస్థితిలో వున్నాము అదే కలుషిత ఆహరం. మనం తినే అన్ని ఆహార పదార్ధాలు కూడా కలుషితమే. గొంగళిలో తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అన్నట్లుగా వుంది ప్రస్తుత పరిస్థితి. మనకు సులభంగా ఆరోగ్య సంరక్షణ చేసుకోవటానికి మన మహర్షులు మనకు అందించిన దివ్య జ్ఞ్యానం ఆయుర్వేదం. నేను మీకు ఇప్పుడు ఒక చక్కటి ఆయుర్వేద మందుని తెలుపుతున్నాను. దానిపేరే అర్జునరిష్ట  ఈ మందు మనకు సిరపు రూపంలో లభిస్తుంది. 

అర్జునరిష్ట  సిరపు 450 మిల్లి లీటర్ల పరిమాణము కలిగిం సీసాలలో లభిస్తుంది. అనేక ఆయుర్వేద కంపెనీలు ఈ మందుని తయారు చేస్తున్నాయి. మీకు పతంజలి మందు మిగిలిన వాటి కన్నా చవుకగా, నాణ్యంగా దొరుకుతుంది. ఏ కంపెనీ మందు వాడాలి అన్నది మీ నిర్ణయం. 

అర్జునరిష్ట  సిరపు ఎవరు యెట్లా వాడాలి: ఇది ద్రవ రూపంలో వున్న ఔషధము. దీనిని 50 సంవత్సరాలు నిండిన వారైనా లేక గుండె జబ్బుతో బాధ పడే వారు అందరు సురక్షితంగా ఉపయోగించ వచ్చు. దీని వాడకం వలన రక్త పోటు మొదలుకొని పైన పేర్కొన్న అన్నిరకాల రుగ్మతలతో బాధ పడే వారు వాడ వచ్చు.  ఈ మందుని భోజనం చేసిన తరువాత సీసా మీద పేర్కొన్న డోసు ప్రకారము మీ మీ సమస్య తీవ్రత అనుసరించి తీసుకోవచ్చు . రక్తపోటు వున్న ప్రతి వారు తప్పక ఈ మందు సేవనం చేయాలనీ నేను సూచిస్తాను. 

అర్జునరిష్ట  సిరపు సైడ్ అవేక్ట్లు::  ఈ ముందుకి తీవ్రమైన దుష్పరిణామాలు ఏవి లేవు చాలా మటుకు సురక్షితం. అయినా కూడా ఎప్పుడు మోతాదు మించి ఏ మందు వాడ రాదు. కొన్ని సామాన్యు మైన దుష్ ఫలితాలు ఉండవచ్చు కానీ అవి పెద్దగా అపకారం చేయవు. 

మిత్రులారా మీరు ఏ రకమైన గుండె జబ్బుతో బాధ పడుతున్నా  తక్షణమే ఈ మందుని వాడండి. మీకు Bi pass surgery (బైపాస్ సర్జరీ ) చేయాలి లేకపోతె చనిపోతారు అని డాక్టర్లు సూచించిన రోగులకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుందని నేను చెప్పటం కాదు వాడి మేరె నిర్దనించుకోండి. లక్షల రూపాయలు వెచ్చించి ఆపరేషనులు చేయించుకోవటం ముఖ్యమా లేక అతి తక్కువ ఖర్చుతో మీ ఇంట్లో ఉండి ఆరోగ్యం చేకూర్చుకోవటం ముఖ్యమా అన్నది మీ నిర్ణయానికే వదిలి వేస్తున్నాను. 

గమనిక: తీవ్రమైన గుండె జబ్బులతో బాధ పడేవారు మంచి ఆయుర్వేద డాక్టరు సలహాతో ఔషధ సేవనం చేసి ఆరోగ్యవంతులు కాగలరు. 

మరో  ఔషధంతో మరల కలుద్దాము. 

మీ 

బుధజన విధేయుడు 

భార్గవ శర్మ