20, జూన్ 2021, ఆదివారం

మహారాజ్ జై సింగ్ ప్రభాకర్

 మహారాజ్ జై సింగ్ ప్రభాకర్

1920 లో ఇంగ్లాండ్ పర్యటించారు.


ఒక మామూలు వ్యక్తిలా అక్కడ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయనను రోల్స్ రోయ్స్ షోరూంలోని కార్ ఆయనను ఆకర్షించింది 

కొనాలన్నా ఆశతో వివరాలు కనుక్కోవాలని షోరూంలొకి వెళ్లగా 

అక్కడ పనివారు ఇది ఒక సాధ సీదా పేద దేశస్థుడైనటువంటి భారతీయుడు కొనే అంత తక్కువ కాదు , అని మన భారతదేశం గురించి చాల చులకనగా మాట్లాడి ఈయనను అవమానించి అక్కడ నుండి తరిమేశారు

ఆ తరువాత ఆయన తాను బస చేసియున్న హోటల్ కు వెళ్లి రాజులా దుస్తులు ధరించి మళ్ళీ షోరూం చేరుకున్నారు 

ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ లాంచనాలంతో ఎర్ర తివాచీతో స్వాగతం పలికి పుష్పగుచ్చని అందించారు అపుడే అవమనించినా అక్కడి పనివారు ముందు 

వాయిదాలు లేకుండా ఒకే మొత్తంలో అంతా డబ్బులు చెల్లించి 6 కార్లను కొనేశారు 

అవి మన భారతదేశానికి చేరుకోగానే వాటిని మన దేశంలో వీధులలోని చెత్తను శుభ్రపరిచే వాహనాలుగా ఉపయోగించాలని తన నాయకులకు ఆదేశాలు జారీచేశారు 


కాలగమనంలో ఆ మాట ఈ నోటా ఆ నోటా పాకి ప్రపంచం అంత తెలిసింది 

యూరోప్ అమెరికా వంటి దేశాల్లో ఎవరైనా ఈ రోల్స్ రోయ్స్ కార్ కొన్నానని గొప్పలకు పోతే 

ఆ కార్ ఆ అది భారతదేశంలో చెత్త బండి అని హేళన చేసే వరకు దిగజారిపోయింది 

దాంతో ఆ కార్ల కొనుగోలు తగ్గిపోవడం ఆ యాజమాన్యానికి కారణం తెలియడంతో 


ఆ యాజమాన్యం రాజా విజయసింగ్ గారికి ఒక లేఖను పంపారు 

మీరు మా కార్లతో చేత్త ను తీయడం ఆపేయండి 

అందుకు బహుమానంగా మరో 6 కార్లను మీకు మేము ఉచితంగా పంపిస్తాం అని 


అందుకు రాజు గారు ఇలా సమాధానం ఇచ్చారు 

అయ్యా నాకు మీ కార్లపైనా ఎటువంటి కోపం లేదు 

మీ పని వారు నా దేశాన్ని ఒక చెత్త లా మాట్లాడి తీసిపారేసారు ఆ కోపం తోనే మీ కార్లను నా దేశంలో చెత్తను తీయడానికి ఉపయోగించాను 


మొదటా మనిషిని మనిషిగా గౌరవించడం మీ పనివారికి నేర్పించండి అని సమాధానంగొ తిరిగి మరలా లేఖ పంపారు రాజు గారు..


తెల్లదొరలకు అప్పట్లోనే గడ్డిపెట్టిన గొప్పతనం కదా ఈగాధ 

మన భారతదేశ చరిత్ర లోనే.


జై భారత్🇮🇳 జై హింద్

కామెంట్‌లు లేవు: