29, సెప్టెంబర్ 2020, మంగళవారం

పాట


 

Know about the Tea


 

గంగమ్మ తల్లి


 

హిందూ


 

లక్ష్మీ నరసింహ


 

గుడికొ గోవు


 

శ్వాస


 

భక్తుడు

 


వినాయకుడి శ్లోకం.🙏

 ఎంత గొప్ప వినాయకుడి శ్లోకం.🙏


దేవతారాధనలో ముందుగా మనం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఎందుకు గణపతిని పూజించాలి అంటే ఏ పని అయినా ప్రారంభించే ముందు విఘ్నం కలగకూడదని విఘ్నధిపతి అయినా విఘ్నేశ్వరుడిని పూజించమని చెబుతారు. గజాననుని శ్లోకం అనగానే అందరికి ముందు వచ్చేది శుక్లం బరధరం విష్ణుం,శేషివర్ణం చతుర్భుజం| 

ప్రసన్నవదనం ధ్యాయేత్ ,సర్వ విగ్నోప శాంత యే...  


శుక్ల – స్వచ్చమైన

అంబర – ఆకాశాన్ని

ధర్మ – ధరించిన

శశివర్ణం – చంద్రుని వంటి కాంతి కలిగిన

చతుర్భుజం – నాలుగు వేదాలను నాలుగు భుజములుగా కలిగినవాడు / చతుర్విధపురుషార్ధాలను ఇచ్చువాడు

ప్రసన్నవదనం – చిరునవ్వులొలికించి సిరివెన్నలలను చిందించు నగుమోము కలవాడు

విష్ణుం – సర్వవ్యాపకుడైన పరమాత్మ

సర్వ విఘ్నోపశాంతయే – సమస్త అడ్డంకులను శాంతింపచేయుటకు

ధ్యాయేత్ – ధ్యానం చేస్తున్నాను.


తెల్లటి వస్త్రాన్ని ధరించి, చంద్రుని వంటి కాంతి కలిగి, ధర్మార్ధ కామమోక్షములను నాలుగు శ్రుతులనే భుజాలు గా ధరించి, ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మ స్వరూపుడైన పరమాత్మను, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్ధన.


ఇది వినాయకుడి ప్రార్ధనగా మన అందరికి తెలుసు. విఘ్నశబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్ధన అని, హిందూ మతానికే చెందినది అని అనుకుంటాము. కాని, అంతటా వ్యపించి ఉన్న పరమాత్మను ప్రార్ధించే శ్లోకంగా, అర్ధం తెలిసినవారు అంగీకరిస్తారు.


శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని తలచి ప్రార్ధించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వార పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహా మంత్రరాజం.


ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రీ మంత్రంతో సమానం. పూర్ణగాయత్రి కి కూడ 32 అక్షరాలే. ఈ బీజాక్షరాలలో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శ్రుతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహప్రాప్తికై చేసే ఏకైక ప్రార్ధనా శ్లోకమిది.


ఏకో దేవః సర్వభూతేషు…అనే శ్రుత్యర్ధం తెలిస్తే, ఈ శ్లోకం మహా మంత్రమని తెలుస్తుంది. సమస్త విఘ్న నివారిణి ఐన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవు.🙏

తల్లి




 

సంకల్పం

 


*Sanskrit , a magical language*

 


1. There is no need of particular sentence structure for Sanskrit. 

Like, In English:- Subject +Verb + Object

Ex:- I am writing an answer.


But in Sanskrit there is no need for particular structure. 

अहं उत्तरम् लिखामि (I am writing an Answer.)

लिखामि अहं उत्तरम् (I am writing an Answer.)

अहं लिखामि उत्तरम् (I am writing an Answer.) . 


2. Elephant word has 4000 synonyms in Sanskrit. Here are some of them.

कुञ्जरः,गजः,हस्तिन्, हस्तिपकः,द्विपः,द्विरदः,वारणः,करिन्,मतङ्गः,सुचिकाधरः, सुप्रतीकः, अङ्गूषः, अन्तेःस्वेदः, इभः, कञ्जरः, कञ्जारः, कटिन्, कम्बुः, करिकः, कालिङ्गः, कूचः, गर्जः, चदिरः, चक्रपादः, चन्दिरः, जलकाङ्क्षः, जर्तुः, दण्डवलधिः, दन्तावलः, दीर्घपवनः, दीर्घवक्त्रः, द्रुमारिः, द्विदन्तः, द्विरापः, नगजः, नगरघातः, नर्तकः, निर्झरः, पञ्चनखः, पिचिलः, पीलुः, पिण्डपादः, पिण्डपाद्यः, पृदाकुः, पृष्टहायनः, पुण्ड्रकेलिः, बृहदङ्गः, प्रस्वेदः, मदकलः, मदारः, महाकायः, महामृगः, महानादः, मातंगः, मतंगजः, मत्तकीशः, राजिलः, राजीवः, रक्तपादः, रणमत्तः, रसिकः, लम्बकर्णः, लतालकः, लतारदः, वनजः, वराङ्गः, वारीटः, वितण्डः, षष्टिहायनः, वेदण्डः, वेगदण्डः, वेतण्डः, विलोमजिह्वः, विलोमरसनः, विषाणकः।


This is just one example. Have you seen any language with such rich vocabulary?


3. Magha was a great Sanskrit Poet and Author. He was an expert in writing a whole Sloka with one-two-three-four consonants. Here is just an example from his book Shishupala Vadha:- 


In 144th stanza, he writes whole sloka with only one consonant.

दाददो दुद्ददुद्दादी दाददो दूददीददोः । 

दुद्दादं दददे दुद्दे दादाददददोऽददः ॥


(Translation:- Sri Krishna, the giver of every boon, the scourge of the evil-minded, the purifier, the one whose arms can annihilate the wicked who cause suffering to others, shot his pain-causing arrow at the enemy.)


Also, he was an expert in writing palindromes. He writes in 44th stanza:-वारणागगभीरा सा साराभीगगणारवा । 

कारितारिवधा सेना नासेधा वारितारिका ॥


(Translation:- It is very difficult to face this army which is endowed with elephants as big as mountains. This is a very great army and the shouting of frightened people is heard. It has slain its enemies.)


4. Have you heard about any book which can give you different story when you read it from backward? Here is a book Sri Raghava Yadhaveeyam. 


This book is written in such a way that you will enjoy the story of Rama when you read it in forward way while you will enjoy the story of Krishna when you read it from backward.


Forward:- 

वन्देऽहं देवं तं श्रीतं रन्तारं कालं भासा यः ।

रामो रामाधीराप्यागो लीलामारायोध्ये वासे ॥


(Translation:- I pay my obeisance to Lord Shri Rama, who with his heart pining for Sita, travelled across the Sahyadri Hills and returned to Ayodhya after killing Ravana and sported with his consort, Sita, in Ayodhya for a long time.)


Backward:-

सेवाध्येयो रामालाली गोप्याराधी मारामोरा ।

यस्साभालंकारं तारं तं श्रीतं वन्देहं देवं ॥


(Translation:- I bow to Lord Shri Krishna, whose chest is the sporting resort of Shri Lakshmi; who is fit to be contemplated through penance and sacrifice, who fondles Rukmani and his other consorts and who is worshipped by the gopis, and who is decked with jewels radiating splendour.)


5. NASA 

scientist Rick Briggs said that Sanskrit is the only unambiguous language in existence. He also wrote some explanations about Sanskrit in his article.


6. Sanskrit is a language which is used as Speech Therapy. Sanskrit has five different classes of word — Kanthya (Spoken from throat), Talavya (Spoken while touching tongue to jaw), Dantya (Spoken while touching tongue to teeth), Murdhanya (Spoken by twisting tongue), Ostya (Spoken by lips). 


7. Sanskrit has been identified as the most suitable programming languages for computers to understand. Research is going on to make a programming language in Sanskrit which can be compiled and executed million times faster than other programming languages.


Please share as much as possible and let's save *The God language Sanskrit*

🙏🙏

*Suprabhat*

*Dr. KedarNath Prabhakar*

Ramtirtha Kendra

🌹🌷💐🌺

కలిసి ఉండేవారే ఆత్మీయులు

 ऊँ शिवाय गुरवे नमः।


సరసి శోషే జలఖగవ-

ద్ధావంతో న బాంధవాః విపది।

కిం తూత్పల కుముదాంబుజవత్

సమ్మిళితా స్తదాऽపి చ స్వజనాః।।

----------------------------------------

    సరసి- సరస్సు,

శోషే- ఎండిపోతే,

జల ఖగవత్- నీటి 🐦పక్షులవలె, 

విపది-ఆపదయందు,

ధావంతః- పారిపోయేవాళ్ళు,

న బాంధవాః- బంధువులు కారు.

కిం తు- కానీ,

ఉత్పల-కలువలు,

కుముద-ఎర్ర తామరలు,

అంబుజవత్-పద్మములవలె,

తదా అపి చ-అప్పుడు కూడా,

సమ్మిళితాః- కలిసి యున్నవారే,

స్వజనాః- తనవారు/ఆత్మీయులు సుమా।।

*************************

   సరస్సు ఎండిపోయినప్పుడు నీటిపక్షులవలె, కష్టకాలం (ఆపద)లో ఉన్నప్పుడు వదలి పారిపోయేవాళ్ళు బంధువులు అనిపించుకోరు.

      కానీ ఆ కష్షకాలంలో కూడా కలువలు,తామరపువ్వులు,పద్మాల వలె కలిసి ఉండేవారే ఆత్మీయులు తనవారు సుమా।।

*************************

 २९-९-२०२० रेण्टाल.

వీరాంజనేయుడిని ఆరాధిస్తే

 మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదే విధంగా ఇదే సమయంలో ధరించకూడదు.

ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.


శనితో సంబంధమున్నందను మంగళవారం నూతన దుస్తులుతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు.అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంటుంది.ఆర్థికం పురోగతి కోసం మంగళవారం నుదిటిపై కుంకుమ లేదా పసుపును తిలకంగా దిద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే గణేశుని ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఫలితంగా సంపద, శోభ, మానసిక ప్రశాంతతతో పాటు సుఖసంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.



*సేకరణ*

Insults when coated with humour

 *Insults when coated with humour and wit make for a great combination. Here are some for you to enjoy:*



♦️ She dresses to kill -- and cooks the same way.


♦️ He was born in the United States -- Terrible things happen in other countries too.


♦️ His obesity is surplus gone to waist.


♦️ He left his job because of illness and fatigue -- his boss was sick and tired of him.


♦️ His credit is so bad he cannot even borrow trouble.


♦️ He kept learning more and more about less and less until now he knows everything about nothing.


♦️ What he lacks in intelligence he makes up in stupidity.


♦️ He may talk like a fool and act like a fool but don't get the wrong idea about him --- he is a fool. 


♦️ It is not that he does not have presence of mind - his trouble is absence of thought.


♦️Her photographs do her injustice -- they look like her.


♦️ He is as phoney as a dentist's smile.


♦️He started out in life as an unwanted child -- now he is wanted in 10 states.


♦️ She has a keen sense of rumour.


♦️ He is jack of all trades and out of work in all of them.


♦️ They are in Iron & Steel Industry -- she irons the clothes and he steals.


♦️ She thought she was getting a model husband --- too bad he is not a working model.


♦️ He is so boring he cannot even entertain a doubt.


♦️He gave a very moving performance - everyone moved towards the exit door.

ఆరోగ్య నియమాలు - 1

 పురాతన ఆయుర్వేద గ్రంథముల యందలి ఆరోగ్య నియమాలు - 1


      ఈ మధ్యకాలం నందు కొన్ని పురాతన ఆయుర్వేద గ్రంథములు నా పరిశోధన నిమిత్తం వాటిని శోధించుచుండగా కొన్ని అమూల్యమైన ఆరోగ్యసూత్రాలు నాకు లభ్యమైనవి. అటువంటి అముల్యమైన విషయాలను మీకు తెలియచేయుటకు సేకరించి ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది.  



  * ఆరోగ్యవంతుడు ఆయూ రక్షణ కొరకు బ్రహ్మముహుర్తాన మేల్కొని మల మోచనాది శరీరకృత్యములు ముగించుకొని శౌచవీధులు నిర్వర్తించుకొనవలెను . శౌచవిధులు అనగా స్నానకార్యక్రమము . 


 * ముండ్లు , పాలు , కారము , చేదు , వగరు గల పుల్లలు దంతధావనమునకు ప్రశస్తములు. మామిడి , పున్నాగ , మారేడు , ఉత్తరేణి , దిరిసెన చెట్ల యొక్క పుల్లలు దంతధావనమునకు సరైనవి . 7 నుంచి 10 అంగుళముల పుల్లను దంతధావనమునకు ఉపయోగించవచ్చు . చిటికిన వేలు లావు కలిగి ఉండవలెను . ముందుభాగమును కుంచెగా చేసి దంతములను శుభ్రపర్చుకొనవలెను . నాలుక గీచుకొనుటకు కూడ ఉపయోగించవలెను . 


 * ఉత్తర ముఖమునకు గాని , తూర్పు ముఖమునకు గాని తిరిగి దంతధావనం చేయవలెను . ఎన్నడూ దక్షిణ , పశ్చిమ ముఖమునకు తిరిగి దంతధావనం చేయరాదు . 


 * చతుర్దశి , అష్టమి , అమావాస్య , పూర్ణిమ , సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించు సంక్రమణము ఈ దినముల యందు స్త్రీ సంగమము , అభ్యంగనము , మాంస భోజనం మానవలెను . దంతధావన పుడక ఉపయోగించరాదు . 


 * అజీర్ణము , వాంతి , శ్వాస , కాసరోగము , జ్వరం , వాతము , దప్పి , నోటిపూత , గుండెజబ్బు , నేత్రరోగము , శిరోరోగము , కర్ణరోగము వంటి సమస్యలతో ఉన్నవారు దంతధావనం చేయరాదు . 


 * బంగారంతో గాని , రాగితోగాని చేయబడిన 6 అంగుళముల ప్రమాణము కలిగి కరుకుగా లేదా నున్నగా చేయబడిన బద్ధతో నాలుక గీచుకొనవలెను . 


 * దంతధావనం పిత్తమును , శ్లేష్మమును హరించును . రుచిని కలిగించును . కండ్లకు మంచిది . కండ్లు , ముక్కు , చెవులు వీనిని శుద్ధపరచును . శ్లేష్మమును , నాలిక మీద పాచిని , నోటి దుర్వాసన పోగొట్టి నోటికి రుచిని కలిగించును. 


 * చెవిలో తైలము నింపుట చేత దవడలు , మెడ నరములు , తల వీని యందు నమిలినట్లు ఉండు బాధ , నొప్పి నివారణ అగును. 


 * పాదములకు తైలము రుద్దుట చేత పాదములకు బలము కలుగును. మంచి నిద్రవచ్చును . దృష్టి ప్రభావంతముగా ఉండును. పాదములు మొద్దుబారుట , బిగుసుకొనిపోవుట , ముడుచుకుపోవుట , పగులుట తగ్గును . 


 * తైలముతో నస్యకర్మ చేయుట చేత శిరోరోగములు , తలకు నూనె రాయుట చేత కర్ణ రోగములు , చెవులలో చమురు వేయుట చేత నాలిక సంబంధ రోగములు , నాలిక మీద తైలము రాయుట చేత కంఠరోగములు మానును . 


 * వేడినీటితో కంట స్నానం చేసిన బలకారముగా ఉండును , వేడినీటితో శిరస్నానం చేసిన తలకు , వెంట్రుకలకు , నేత్రములకు నష్టం చేయును . 


 * భూమి నుండి పుట్టిన నీరు మంచిది . దీనికంటే సెలయేటి నీరు శ్రేష్టము . సరస్సులోనిది , నదీజలము , తీర్దోదకము , గంగోదకం ఇవి ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనది . 


 * స్నానం అయిన పిమ్మట తన తువ్వాలునే శరీరమునకు అదిమి తుడవవలెను . చీడ మొదలైన చర్మదోషములు పోయి శరీరముకు కాంతి కలుగును. పొక్కులు ( మొటిమలు ) , మంగు కలగకుండా ఉండును. 


 * ఆర్థితవాతము , నేత్రవ్యాధి , ముఖరోగము , కర్ణరోగము , అతిసారం , కడుపుబ్బరం , పీనసరోగము , అజీర్ణరోగము కలవారు , భుజించినవారు స్నానం చేయరాదు . 


       తరువాతి పోస్టు నందు మరికొన్ని ఆయుర్వేద ఆరోగ్యసూత్రాలు సంపూర్ణముగా వివరిస్తాను . 


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

విడాకులు

 భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు...

.

భర్త - నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు.

.

భార్య - (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది?

.

భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు..

.

భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది..

.

ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు.

.

భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు..

.

భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు..

.

భర్త - గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు..

.

భార్య - చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది..

.

భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది..

.

మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు.

.

ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది.

.

ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది.

.

నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.

.

అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది..

.

విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు.

.

మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. "హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు". ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. "మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది... ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. .

.

రెండవ రోజు న , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు..

.

నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది.

.

ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు.

.

ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది... ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు..

.

ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు.."నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది.." అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన..

.

అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్

ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు.

.

రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది.

.

చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, "మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి" అని చెప్పాడు..

.

తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని.

.

అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే....

.

జాను హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు.

.

కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది .

.

అప్పుడు అతను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ." అని రాయమని చెప్పాడు..

.

ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.

.

.

.

.

.

.

.

.

అప్పటికే ఆమె చనిపోయింది.

.

ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్..

.

తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది.

.

మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు.

.

మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది.

.

మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి.. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు..

.

చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.

.

(మీరు ఈ కథని మరొకరికి పంపిస్తే, ఒక వివాహం బంధాన్ని కాపాడే అవకాశం ఉంది.)

.

Landmark judgment on appreciation of electronic evidence in cheque dishonour case

 S 138, Evidence Act S 65-B - Landmark judgment on appreciation of electronic evidence in cheque dishonour case 


Be that as it may, the issue in the case in hand was whether the Complainant had proved that the cheques were issued by the Accused towards legally enforceable debt or liability. In this regard the Complainant-company has relied upon the statement of account of account at Exh.'FF', a print out of electronic records allegedly maintained by the Complainant-company in the course of business. In the case of Anwar P.V. Vs. P.K. Basheer and Ors. Apex Court has held as under : - "Any documentary evidence by way of an electronic record under the Evidence Act, in view of Section 59 and 65A and 65A, can be proved only in accordance with the procedure prescribed under 

S 65-B. S 65-B deals with the admissibility of the electronic record. The purpose of these provisions is to sanctify secondary evidence in electronic form, generated by a computer. It may be noted that the Section starts with a non obstante clause. Thus, notwithstanding anything contained in the Evidence Act, any information contained in an electronic record which is printed on a paper, stored, recorded or copied in optical or magnetic media produced by a computer shall be deemed to be a document only if the conditions mentioned under sub-Section (2) are satisfied, without further proof or production of the original. The very admissibility of such a document, i.e., electronic record which is called as computer output, depends on the satisfaction of the four conditions under Section 65B(2). Following are the specified conditions under Section 65B(2) of the Evidence Act: - (i) The electronic record containing the information should have been produced by the computer during the period over which the same was regularly used to store or process information for the purpose of any activity regularly carried on over that period by the person having lawful control over the use of that computer; - (ii) The information of the kind contained in electronic record or of the kind from which the information is derived was regularly fed into the computer in the ordinary course of the said activity; - (iii) During the material part of the said period, the computer was operating properly and that even if it was not operating properly for some time, the break or breaks had not affected either the record or the accuracy of its contents; and - (iv) The information contained in the record should be a reproduction or derivation from the information fed into the computer in the ordinary course of the said activity. - Under Section 65B(4) of the Evidence Act, if it is desired to give a statement in any proceedings pertaining to an electronic record, it is permissible provided the following conditions are satisfied: - (a) There must be a certificate which identifies the electronic record containing the statement; - (b) The certificate must describe the manner in which the electronic record was produced; - (c) The certificate must furnish the particulars of the device involved in the production of that record; - (d) The certificate must deal with the applicable conditions mentioned under Section 65B(2) of the Evidence Act; and - (e) The certificate must be signed by a person occupying a responsible official position in relation to the operation of the relevant device. - It is further clarified that the person need only to state in the certificate that the same is to the best of his knowledge and belief. Most importantly, such a certificate must accompany the electronic record like computer printout, Compact Disc (CD), Video Compact Disc (VCD), pen drive, etc., pertaining to which a statement is sought to be given in evidence, when the same is produced in evidence. All these safeguards are taken to ensure the source and authenticity, which are the two hallmarks pertaining to electronic record sought to be used as evidence. Electronic records being more susceptible to tampering, alteration, transposition, excision, etc. without such safeguards, the whole trial based on proof of electronic records can lead to travesty of justice. - Only if the electronic record is duly produced in terms of Section 65B of the Evidence Act, the question would arise as to the genuineness thereof and in that situation, resort can be made to Section 45A - opinion of examiner of electronic evidence. - The Evidence Act does not contemplate or permit the proof of an electronic record by oral evidence if requirements under Section 65B of the Evidence Act are not complied with, as the law now stands in India." - In the instant case, the accused had challenged the admissibility of the statement at Exh. 'FF' on the ground that CW2 was not the author of the said statement. He had not signed the said statement and had no knowledge about the entries made in the said statement. It was further alleged that CW3, who had issued the certificate purported to be under sub-section 4 of section 65B, was not competent to issue such certificate. It was further stated that the said certificate did not contain the details required under clauses (a) to (c) of sub-section 4 of section 65B of the Indian Evidence Act - The learned Magistrate while rejecting contentions has held that Section 65B of the Indian Evidence Act nowhere mandates that the certificate is required to be issued only by the person having access to the system. The learned Magistrate has further held that since CW3 was working as Head IT, it can be gathered and concluded that he had control and lawful access over the entire computer system of the Complainant-company. The learned Sessions Judge has not addressed the question as to whether CW3 was competent to issue the certificate as envisaged under Sub-Section 4 of Section 65B of the Indian Evidence Act. Nevertheless, the learned Sessions Judge has relied upon the evidence of CW2 and CW3 by holding that the accused have not impeached the credibility of CW2 and that they have not refuted the genuineness of the certificate issued by CW3 - It is pertinent to note that, CW1-Vimukt Nayak, the power of attorney of the Complainant Company had neither produced the statement of account nor made any reference to such statement of account. The accused were therefore precluded from cross examining accused No. 1 and eliciting such material as to refute the genuineness of the statement at Exh. 'FF'. A perusal of the certificate shows that the same was signed and certified by Kailash Varodiya and Dattaram Patarpenkar. The Complainant-company has neither examined said Kailash Varodiya and Dattaram Fatarpenkar nor produced any material to show that said Kailash and Dattaram were authorised to sign the said statement on behalf of the Complainant-company - It may be mentioned here that section 65B only relates to the admissibility of electronic records. This amended provision prescribes the mode for proof of contents of electronic records. The very admissibility of electronic records depends upon the satisfaction of the conditions stipulated in the section. Sub-section 4 of section 65B provides that when a statement has to be produced in evidence, it should be accompanied by a certificate containing the details specified in clauses (a) to (c) of Sub-section 4 of Section 65B. This certificate must be signed by a person "occupying a responsible official position in relation to the operation of the relevant device or the management of the relevant activities". - CW2, who has produced the statement at Ex. FF, has admitted that he had not obtained the print out at Ex. 'FF. CW2 had not signed the said statement and had admittedly no knowledge of the transaction. CW2 had not produced any document to prove that the said statement was a print out of a computer/electronic records maintained by the Company in the ordinary course of business. It is also to be noted that the statement at EX. FF was not accompanied by a certificate as contemplated under sub-section 4 of section 65B of the Indian Evidence Act. The statement at Exh.'FF' was therefore not admissible in the absence of such certificate - The Complainant-company had tried to rectify this defect by examining CW3 who was examined at the stage of final hearing. He has produced the certificate purported to be under sub-section 4 of section 65B of the Indian Evidence Act. No reason has been assigned by the Complainant - company for not producing the said certificate along with the statement at Exh.'FF' and this fact leads to an inference that the said certificate was created subsequently to fill in the lacuna in the evidence of CW2 - Be that as it may, CW3 has deposed that he is looking after the maintenance of computer system of the Complainant-company since 2008-2009. He has deposed that apart from the maintenance work, he is not allotted any other work relating to information and technology. He has deposed that accounts of the Complainant-company are maintained and prepared by Operation Department and Client Relationship Department. He has admitted that he has not prepared statements of any of the clients of the Complainant-company. He has stated that he has no personal knowledge about the transaction. He has further stated that he had not personally verified the balance, which was due and payable by the accused to the complainant company as on 16.3.2011. He has stated that employee of the Complainant-company used to prepare and enter the statement at the user terminal and the same was saved in the main server. He has stated that he does not know when such data was entered in the user terminal or as to how many persons had entered such data in user terminal. He has stated that he is not a system administrator and that apart from system administrator no other person has access to the server. He has deposed that he had not retrieved the information from the main server in respect of the present transaction - A conjoint reading of evidence of CW2 and CW3 reveals that both these witnesses had no personal knowledge about the transaction. They were not entrusted with the duty of maintaining the records of the company. They had not prepared the statement of account and had no knowledge about the genuineness of the entries reflected in Exh.'FF'. The evidence of CW3 clearly indicates that apart from the system administrator no other person had access to the server. His evidence does not indicate that he was involved in the management of the relevant activities. The evidence of CW3 therefore, does not indicate that he was occupying an official position in relation to the operation of the device and was not entrusted with a duty of the management of the relevant activities. In short, the Complainant Company had failed to prove the source and authenticity of the statement as well as the competency of CW3 to issue the certificate. In this fact situation, the findings of both the courts below are totally erroneous and contrary to the evidence on record and the relevant provisions of law and have thus resulted in miscarriage of justice - It has to be borne in mind that section 65B only relates to the admissibility of electronic records. It authenticates the genuineness of the copy/computer printout and thus absolves the parties from producing the original. This section only makes the computer output admissible on complying with the requirements of the section. It does not prove the actual correctness of the entries and does not dispense with the proof or genuineness of entries made in such electronic records. Furthermore, there is no presumption regarding the genuineness of the entries in electronic records. Hence, it was necessary for the Complainant Company to prove the correctness of the entries. In the instant case, the witnesses examined by the complainant did not have any personal knowledge regarding the entries made in the said statement at Exh. 'FF' and were therefore not competent to depose about the correctness of the entries - It is also to be noted that section 34 of the Evidence Act stipulates that the entries in account books regularly kept in course of business are relevant piece of evidence and admissible. The section further states that such entries cannot be the sole basis of fixing liability on any person. In the instant case, apart from statement at Exh. 'FF' the complainant company had not produced any other material to prove that the liability of the accused in respect of the amount specified in the subject cheques. Hence, the accused could not have been held guilty of the offence solely on the basis of the said statement – 2017 ALL MR (Cri) 2994 (BOMBAY) 14.03.2017 (Jaimin Jewelery Exports Pvt. Ltd. and Ors. Vs. The State of Maharashtra and Ors.

మ్యారేజ్ మ్యాచ్యింగ్

 మ్యారేజ్ మ్యాచ్యింగ్ లో ఎన్ని పాయింట్స్ వచ్చిన సరే ఇరువురి జాతకా‌లలో

  2,5,7,11 స్థానాలతో సంబంధాలు బాగుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు.

🏵🏵🏵

వివాహ ముహుర్తమునకు ఈ క్రింది ఆరు 

షడ్జన్మ నక్షత్రములు మినహా యించి శుభముహూర్తమును నిర్ణయించి ఖచ్చితంగా ముహూర్త సమయమును పాటించండి.🏵


ఏ నక్షత్రమునందు జన్మించిన వారికా నక్షత్రం జన్మనక్షత్రం అనబడును. దానకి 10 వ నక్షత్రము కర్మ నక్షత్రం.

16వ నక్షత్రం సాంఘాతికము

23 వది వైనాశకము.

18వది సాముదాయకము.

7 వది నైధనము.

25 వది మానసము.

ఈ దెలుపబడిన పై ఆరు నక్షత్రములు వివాహాది సకల శుభ కర్మలందు దోషప్రదములుగా దెలుపబడినవి.

శుభమస్తు.

వాస్తవ చరిత్ర

 


**ఈ చిత్రాలను చూస్తే భారతీయ శౌర్య పరాక్రమ చరిత్ర మనకు కళ్ళెదురుగా సాక్షాత్కరిస్తుంది... కానీ మనకు చెప్పినదీ చెబుతూ వస్తున్నది పరాయి నకిలీ ఘనత* * *నిజానికి బాబర్ పాలన కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. హుమయూన్ తన్ని తరిమివేయబడ్డాడు . మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన అక్బర్ తో మొదలై జహంగీర్, షాజహాన్ ,ఔరంగజేబు తో అంతం అయింది . 

 *విశ్వం ప్రారంభం నుండి ఈ రోజు వరకు మూడు భాగాలుగా విభజింపబడిన చరిత్ర యొక్క మధ్యయుగ కాలంలో  

 మొఘల్ కాలం అని పిలువబడే ఈ 100 సంవత్సరాల పాలన (క్రీ.శ 1556 నుండి AD క్రీ.శ 1658 వరకు) మొత్తం చరిత్రలో భాగంగా బోధించబడుతుంది .... 

 .. చాలా పుస్తకాలు, సిలబస్, సాధారణ జ్ఞానం(GK ), పోటీ పరీక్షలలో ప్రశ్నలు, ప్రకటనలలోని పాటలు… చాలా సృష్టించబడ్డాయి, మధ్యయుగం మొత్తం ఈ 100 సంవత్సరాలలో మాత్రమే ఉన్నట్లుగా.. 

 * ఆ సమయంలో మేవార్ వారితో లేదు . దక్షిణ మరియు తూర్పు రాజ్యాలను జయించడం కూడా ఒక కల. 

 * ఇప్పుడు పరిశీలిద్దాం… .. భారతదేశంలో మూడు నాలుగు తరాలు మరియు శతాబ్దాలుగా పాలించిన రాజవంశాలకు ఇంత ప్రాముఖ్యత లేదా స్థానం లభించిందా? 

 * విజయనగర సామ్రాజ్యం ఒక్కటే 300 సంవత్సరాలు కొనసాగింది. హంపి నగరంలో వజ్ర వైడూర్య వ్యాపారం జరిగేది .మహాభారత యుద్ధం తరువాత 1006 సంవత్సరాలు జరసంధ రాజవంశంలోని 22 మంది రాజులు. 5 ప్రదయోత్ రాజవంశం రాజులు 138 సంవత్సరాలు, 360 సంవత్సరాలు 10 శైషునాగాలు, 100 సంవత్సరాలు 9 నందాలు, 316 సంవత్సరాలకు 12 మౌర్యాలు, 300 సంవత్సరాలు 10 శుంగాలు, 85 సంవత్సరాలు 4 కణ్వ వంశులు , 33 ఆంధ్రులు 506 సంవత్సరాలు , 7 గుప్తులు 245 సంవత్సరాలు పరిపాలించారు. 

 * విక్రమాదిత్యుడు ఒక్కడే 100 సంవత్సరాలు పరిపాలించాడు. ఇంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ, అతను భారత చరిత్రలో అనామకుడయ్యాడు . 

 * వీటిని చెప్పడానికి చరిత్రకారుల నోరు పెగలదు .సాధారణ జ్ఞాన పుస్తకాలలో పేజీలు తక్కువగా ఉంటాయి. సిలబస్ యొక్క పేజీలు కుంచించుకుపోతాయి. పోటీ పరీక్షలకు వివక్షకు లోనవుతాయి . 

 వామపక్ష, నెహ్రూయిజం చరిత్రకారులు నమిలి మింగి వాంతులు చేసుకొన్న అశుద్ధాన్నే జ్ఞానంగా తీసుకుంటున్నారు ...! *

 *ఇది ఎలా , ఏ ప్రయోజనం కోసం జరిగింది, మనం ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు ,అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాము.*

 *ఉద్దేశపూర్వకంగా ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగా, హిందూ యోధులకు బదులు మొఘలులను గొప్పగా చెప్పే నకిలీ చరిత్ర బోధించబడుతుంది . మహారాణా ప్రతాప్ స్థానంలో, నిరంకుశ , స్త్రీలోలుడు అక్బర్ గొప్పవారని వ్రాయబడింది. ఇప్పుడు, హిందూ యోధులను చరిత్రలో చేర్చే ప్రయత్నం జరిగితే, విద్యను కాషాయీకరణ చేస్తున్నారని గగ్గోలు పెడతారు .*

             # రాబోయే తరాలకు వాస్తవ చరిత్ర అందించాలి .

 *జై హింద్*

అస్సాం గౌహతి హైకోర్టు సంచలన తీర్పు:


గోవులను చంపడం కోసం తీసుకు వెళ్తున్న, (క్రూరత్వం విషయం ఆరోపించబడిన) కేసులలో స్వాధీనం చేసుకోబడిన గో వంశము (ఆవులు మొదలైనవి)..

కసాయిలకు గో హంతకులకు ఇవ్వకూడదని..., కనీసం యజమానులకు కూడా ఇవ్వకూడదని.., 

అట్టి ఆవులు గోశాలల లోనే ఉండదగినవని, తీర్పు చెబుతూ గో హంతకులకు అమ్మిన యజమానులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని వారిపై ఆరోపణలు స్వీకరించవలసిందేననీ "రుమీ కుమారీ ఫుకాన్" అనే మహిళా న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.

~ హైకోర్టు తీర్పు కనుక ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది...

అందరికీ తెలియజేయండి.

జై హనుమాన్


 

Vaccine


 

దేనికోసం ఈ పరుగు


 

నిజమైన రక్షక భటుడు


 

గంట


 

ఆంజనేయం


 

దశ విధి సంతానం


 

మనోరూపేక్షుకోదండా - పంచతన్మాత్రసాయకా’

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 12 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


‘మనోరూపేక్షుకోదండా - పంచతన్మాత్రసాయకా’ 

అమ్మవారు కుడి చేతిలోపైన చెఱుకువిల్లు పట్టుకుంటుంది. మనసే చెఱుకువిల్లు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. ఒక సుషుప్తిలో తప్ప ఎప్పుడూ నిద్రాణముగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే శంకరభగవత్పాదులు మనసును కోతితో పోలుస్తారు. 

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ

నటత్యాశా శాఖస్వటతి ఝటిత స్యైర మభిత:

కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం

ధృడం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో|| 

 మనసు మోహాటవిలో తిరుగుతూ ఎప్పుడూ తనకు లేని దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. శరీరముతో అనుభవించలేని దానిని మనసుతో అనుభవించే ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ఈశ్వరుని పట్టుకుంటే అన్నిసార్లు పుణ్యం. ఎన్నిసార్లు అక్కరలేనివి పట్టుకున్నదో అన్నిసార్లు పాపము ఖాతాలో పడుతుంది. ఒక్కనాటికి పట్టుకునే ప్రయత్నము చెయ్యదు. మనసు మాట వింటుంటే అది ఎప్పుడూ మంచిమాట చెప్పదు. మంచిబుద్ధితో అలవాటు చేసి అమ్మవారి చేతిలో చెఱుకువిల్లు చూస్తే మారుతుంది. మనసుకి లొంగడము అంటే మన్మధుని చెఱుకువిల్లుకి లొంగడమే. అందులోనుంచి ఎప్పుడూ కామబాణములు పడుతూ ఉంటాయి. అదే చెఱుకువిల్లు అమ్మవారు పుచ్చుకుంటే పరిస్థితి మారుతుంది. కామబాణములకు బదులు ఈశ్వరుని వైపు తిప్పే బాణములు పడి మనసు మారడము క్రియాశక్తి. అమ్మవారి ఎర్రటికాంతి మీద పడడము వలన వచ్చింది. అది పడి ఈ నాలుగు కదిలితే చేతులు, ఆయుధములు కనపడితే తప్ప వ్యక్తిలో మార్పు రాదు. 

 అమ్మవారు కుడివైపు పై చేతిలో అరవిందము, అశోకము, చూతము, నవమల్లికము, నీలోత్పలము అన్న ఐదు పుష్పబాణములు పట్టుకున్నది. ఈ ఐదుపువ్వులు శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములనే తన్మాత్రలు. వీటికి లొంగి సుఖములు అనుభవిస్తుంటారు. అమ్మవారు పట్టుకున్నవి పువ్వులే. పువ్వు స్పర్శ చాలా కోమలముగా ఉంటుంది, దానిలో తేనె ఉన్నది, మంచి రూపము ఉన్నది, మంచి వాసన ఉన్నది. పువ్వులో ఉన్న తేనె కోసము ఝుంకారము చేస్తూ తుమ్మెద వస్తుంది. నిశ్శబ్దముగా తేనె త్రాగుతుంది. పువ్వుకొరకు దాని శబ్దం కనక అది పువ్వుకే చెందుతుంది. అమ్మవారికి నమస్కరించని వారు తన్మాత్రలతో పశువులా తిరగడము జరుగుతుంది. అమ్మవారికి నమస్కరించిన వారు తన్మాత్రల లౌల్యమునుండి బయటికి రావడము జరుగుతుంది. ఒక్కక్క తన్మాత్రకు ఒక్కక్క జాతి నశించిపోతున్నది. శబ్ద తన్మాత్రకు జింకల జాతి, స్పర్శ తన్మాత్ర కి ఏనుగుల జాతి, రస తన్మాత్ర కి చేపలజాతి, రూప తన్మాత్ర కి మిడతల జాతి, గంధ తన్మాత్రకు తుమ్మెదల జాతి నశించిపోతున్నాయి. శబ్ద లౌల్యం, రస లౌల్యం, రూప లౌల్యం, స్పర్శ లౌల్యం, గంధ లౌల్యం అన్నిటికీ లౌల్యమే! అమ్మవారి చేతిలో ఉన్న ఐదు పుష్పబాణములను చూస్తే తన్మాత్రలు పోవు. అనుభవించడములో మార్పువస్తుంది. ‘పంచతన్మాత్రసాయకా’ - అమ్మవారి అనుగ్రహము కలిగి ఈ ఐదు తన్మాత్రలతో జీవితము పండించుకోవడము జరుగుతుంది. జీవితములో ఈ మార్పులు రావడమే ప్రధానము. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/

శివానందలహరి

 *దశిక రాము**


శివానందలహరి

11వ శ్లోకం


" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:

ఏ జన్మ మును ఎత్తినా నష్టము లేదని క్రిందిటి శ్లోకంలో చెప్పి ప్రస్తుత శ్లోకంలో మనస్సు ఈశ్వరాయత్తము కాకుండా , ఆశ్రమ ధర్మాలు ఎన్ని 

పాటించినా నిష్ఫలమని , శంకరులు చెప్పారు. 


శ్లో".  

**వటుర్వా గేహీవా** 


**యతిరపి జటీవా తదితరో**

         

**నరోవా యఃకశ్చిద్భవతు భవ ! కింతేన భవతి**

         

**యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే ! **

         

**తదీయస్త్వం శంభో ! భవసి భవభారంచ వహసి !!**


పదవి భాగం : 

వటుః _ వా _ గేహీ _ వా _ యతిః _ అపి _ జటీ _ వా _ తదితరః _ 

నరః _ వా _ యః _ కశ్చిత్ _ భవతు _ భవ _ కిం _ తేన _ భవతి _ 

యదీయం _ హృత్పద్మం _ యది _ భవతధీనం _ పశుపతే _ 

తదీయః _ త్వమ్ _ శంభో! భవసి _ భవభారం _ చ _ వహసి .


తాత్పర్యం: 

ఓ శివా! నరుడు, , బ్రహ్మ చారి కానీ, గృహస్తుడు కానీ, సన్యాసి కానీ , జడధారి కానీ, అంతకంటే వేరు ప్రవృత్తి కలవాడు కానీ, ఎవడో ఒకడు కావచ్చు. అందువల్ల విశేషమేదీ వుండదు. ఓ పశుపతీవ ! శంభూ !

ఎవరి హృదయ పద్మం , నీయందు తత్పరం అవుతుందో , నీవు వారివాడవు అవుతావు. అంతేకాదు వారి సంసార భారాన్ని అంతా నీపై వేసుకుంటావు. మానవుడు ఏ ఆశ్రమంలో వున్నా , అతడు శివ 

పరాధీన చిత్తము కలవాడైతే, అతని భారాన్ని అంతా శివుడే వహిస్తాడని భావము. 


విశేషం: 

పుట్టినప్పటినుండి మరణించే వఱకుసాగే మానవ జీవనాన్ని 

1) బ్రహ్మ చర్యాశ్రమం  

2). గృహస్తాశ్రమం 

3) వానప్రస్థాశ్రమం 

4) సన్య‌సింౘడం అని నాలుగు విధాలుగా విభజించారు . 

వివాహం కానంతవఱకూ వున్నకాలాన్ని బ్రహ్మ చర్యాశ్రమంగానూ,

వివాహానంతరం సంసార యాత్రను సాగించే జీవిత కాలాన్ని గృహస్తాశ్రమ కాలగానూ, వృత్తి నిర్వహణ తరువాత విశ్రాంతి తీసుకొనే కాలాన్ని వానప్రస్థాశ్రమ కాలంగానూ, సంపూర్ణ వైరాగ్య స్థితిలో సన్య సించిన కాలమును సన్యాస ఆశ్రమంగానూ పెద్దలు 

విభజించారు. ఈ చతుర్విధాశ్రమాలలో సంసార బంధాలన్నీవిడచి సన్యసించిన చివరి సన్యాసాశ్రమ జీవితం, భక్తి జీవనానికి ,యోగా

భ్యాసాదులకూ, మోక్ష సాధనకూ విశిష్టమైనదిగా చెపుతారు.


హృదయం పరమేశ్వర భక్తితో పరిపూర్ణమై యుండడమే దైవానుగ్రహానికిఅర్హత. అంతేకానీ , ఆశ్రమ స్వీకారము , వేషధారణ,బాహ్యములైన 

పటాటోపములు కావు . అని ఈ శ్లోకము సారాంశము. 


ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు వంటి బాలురు సైతం

బాల్యంలోనే భగవద్భక్తితో పునీతులయ్యారు.. ప్రహ్లాదుని విష్ణు భక్తి గూర్చి పోతన గారిలా అన్నారు. 


       పానీయంబులు ద్రావుౘున్ గుడుౘుౘున్ భాషింౘుౘున్ హాసలీ

       లా నిద్రాదులు సేయుౘున్ దిరుగుౘున్ లక్షింౘుౘున్ సంతత 

       శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతా స్వాద సం 

       ధానుండై మఱచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా !


ప్రహ్లాదుడు నీళ్లు త్రాగుచున్నా, అన్నం తింటున్నా, మాట్లాడుతున్నా,

ఆటలాడుతున్నా, అచ్యుతుని స్మరణమే. నడుస్తున్నా, నవ్వుతున్నా, నారాయణ ధ్యానమే. చివఱకు నిద్రలో కూడా నీరజాక్షుని కలవరింతలే. 

ఈ విధంగా శ్రీ మన్నారాయణుని పాదపద్మస్మరణ అనే అమృతాన్ని 

ఆస్వాదించి , ఆ మైకంలో లోకాన్ని మఱచిన మహనీయుడు ప్రహ్లాదుడు.


అది బాలుడుగా ప్రహ్లాదుడు పొందిన దైవానుభూతి. అంబరీషుని వంటి చక్రవర్తులూ, పోతన, గోపరాజు , అన్నమయ్య, త్యాగరాజు వంటి కవీశ్వరులూ, వశిష్ఠుడు, అగస్త్యుడు వంటి ఋషీశ్వరులుా కూడా, ఆయా ఆశ్రమాలలో వుంటూనే, భక్తిమార్గం ద్వారా తరించారు కదా !


గుహ వద్దకుగానీ, పెద్ద భవనము వద్దకు గానీ వెళ్ళి మనం మాట్లాడితే ప్రతిధ్వని వస్తుంది. అలాగే భగవంతుని సన్నిధికి వెళ్ళి " నేను నీ వాడను "

అని పలికితే , భగవంతుడు కూడా " నేను నీవాడను " అని తిరిగీ జవాబు చెపుతాడు.

🙏🙏🙏


**ధర్మో రక్షతి రక్షితః**

ఆంజనేయ దండకమ్*

 *🚩🕉️హిందూ ఆధ్యాత్మిక వేదిక🕉️🚩*

======================

*


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం

భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం

భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు

సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి

నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ

నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై

రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్

నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే

నా మొరాలించితే నన్ను రక్షించితే

అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్

దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్

దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై

స్వామి కార్యార్థమై యేగి

శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి

సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి

వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి

కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్

యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి

యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్^^జేసి

సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి

యాసేతువున్ దాటి వానరుల్^మూకలై పెన్మూకలై

యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి

బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్^వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు

సంజీవినిన్^దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని

వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ

నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,

సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,

యంతన్నయోధ్యాపురిన్^జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న

నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా

నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్^ల్బాయునే భయములున్

దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో

వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర

నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్

వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్

తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ

నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల

కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్

పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్

నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్

బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని

రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి

రారోరి నాముద్దు నరసింహ యన్^చున్ దయాదృష్టి

వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా

నమస్తే సదా బ్రహ్మచారీ

నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

చక్కని అవకాశం

 *శుభవార్త !*

 ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్దినీ, విద్యార్ధులకు చక్కని అవకాశం కేంద్రప్రభుత్వం నిర్వహించే *NMMS* పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం *12000/*- అలా 9,10,11,12వ తరగతి (9వ తరగతి నుండి ఇంటర్మీడియట్) వరకు అనగా *4 సం"లకు 48000/-*.పొందే సదావకాశం.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ *:-26-09-2020,*

పరిక్ష తేదీ :- *04-11-2020*

వెబ్ సైట్ *www.bse.ap.gov.in*

పూర్తి వివరాలకు

 

      సెల్ :8332977207,8332977607

            ఈ మెస్సేజిని మీకు తెలిసిన టీచర్లకి, విద్యార్ధులకి తెలియ పరిచి పేద విద్యార్ధులకి మీ వంతు సహాయం చేయండి ..

*ఆచార్య సద్భోదన*



ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక రోజు ఆధ్యాత్మిక ఆదర్శంపై అభిరుచి కలిగే తీరుతుంది. అప్పుడు వారికి ప్రపంచంలో ఏదీ సంతృప్తిని ఇవ్వదు. ఆ ఉన్నత ఆదర్శాన్ని ప్రాప్తించుకునే వరకూ వారికి మనశ్శాంతి లభించదు. ఈ వ్యాకులత, అంతరంగిక జాగృతి ఇవే ఆధ్యాత్మిక జీవనానికి నాంది పలుకుతాయి. ఆధ్యాత్మిక ఆదర్శం వారిని ప్రబలంగా ఆకర్షించి, జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ విధంగా ప్రాపంచికమైన ఆదర్శాలను వదలి ఆధ్యాత్మికమైన ఆదర్శాలను అనుసరించడమే ఆధ్యాత్మిక పరివర్తన. దీనితోనే ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమౌతుంది. ఈ పరివర్తన కొందరిలో హఠాత్తుగా జరిగితే మరి కొందరిలో క్రమక్రమంగా జరుగుతుంది.


అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా చెబుతాడు.

"అనేక వేలమంది మనుజులలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించు వారైన అనేకమందిలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను వాస్తవముగా తెలిసికొనగల్గుతున్నాడు." 


వేలకొద్ది జనులలో చాలా కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మిక జీవనానికి ఆకర్షితులౌతారు. అటువంటి ఆధ్యాత్మిక సాధకులలో బహుకొద్ది మందికి మాత్రమే అత్యున్నతమూ, చైతన్యానికి కూడా అతీతమూ అయిన సాక్షాత్కారం లభిస్తుంది.


కానీ మనం నిరాశ చెందకుండా, ఆ ప్రయత్నించే కొద్దిమందిలో మనం కూడా ఉన్నామని భావించుకుని, ఆ ఆధ్యాత్మిక ఆదర్శం కోసం తీవ్రంగా శ్రమిద్దాం.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

భవరోగవైద్యుడవు

 నినువిష్ణుండనిపండితుల్ గొలువ,ఆనేర్పేమిలేనట్టి

వారునువిష్టుండనిపిల్వబల్కెదవుకారుణ్యంబుతోడన్ 

జనార్దన!భావంబుగ్రహించి;

తల్లి, తనయున్దాత్పర్యమున్దెల్సి

కూర్చినభంగిన్‌‌,భవరోగవైద్యుడవు,రక్షింపంగదే.దీనునిన్

హరి హరాత్ర్యజం


 

43 పుస్తకాలు

 *కర్మ యోగ సంబంధ 43 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


43 పుస్తకాలు ఒకేచోట https://www.freegurukul.org/blog/karmayogam-pdf


               (OR)


కర్మ యోగం www.freegurukul.org/g/KarmaYogam-1


కర్మయోగం www.freegurukul.org/g/KarmaYogam-2


కర్మయోగ విజ్ఞానము www.freegurukul.org/g/KarmaYogam-3


యోగ సమన్వయము-2-కర్మయోగం www.freegurukul.org/g/KarmaYogam-4


అనుదిన ధర్మాలు www.freegurukul.org/g/KarmaYogam-5


కర్మ సిద్దాంతం www.freegurukul.org/g/KarmaYogam-6


తత్వ దృష్టి-2-అనుష్టాన వేదాంతము www.freegurukul.org/g/KarmaYogam-7


గీతా రహస్యము అను కర్మయోగ శాస్త్రము-2 www.freegurukul.org/g/KarmaYogam-8


భారతీయ సంస్కారములు www.freegurukul.org/g/KarmaYogam-9


దినచర్య-1 www.freegurukul.org/g/KarmaYogam-10


నిత్యానుష్ఠానము www.freegurukul.org/g/KarmaYogam-11


నిత్య సాధన చంద్రిక www.freegurukul.org/g/KarmaYogam-12


నిత్యానుష్ఠాన చంద్రిక www.freegurukul.org/g/KarmaYogam-13


పునర్జర్మ విచారము www.freegurukul.org/g/KarmaYogam-14


సందేహాలు www.freegurukul.org/g/KarmaYogam-15


నిత్య పారాయణ సుత్తములు www.freegurukul.org/g/KarmaYogam-16


మంచితనమునకు మంచిఫలాలు www.freegurukul.org/g/KarmaYogam-17


జీవిత నావ www.freegurukul.org/g/KarmaYogam-18


జీవ కారుణ్యము www.freegurukul.org/g/KarmaYogam-19


కామము,ప్రేమ,పరివారము www.freegurukul.org/g/KarmaYogam-20


హిందూ లా www.freegurukul.org/g/KarmaYogam-21


అపర సిద్ధాంతము www.freegurukul.org/g/KarmaYogam-22


ఋగ్వేద సంధ్యా వందనం www.freegurukul.org/g/KarmaYogam-23


యజుర్వేద సంధ్యావందనం www.freegurukul.org/g/KarmaYogam-24


సంధ్యా వందనం - యజ్ఞోపవీత ధారణం www.freegurukul.org/g/KarmaYogam-25


సంధ్యాతత్త్వ సుభోధిని www.freegurukul.org/g/KarmaYogam-26


బ్రహ్మ చర్యం www.freegurukul.org/g/KarmaYogam-27


బ్రహ్మ చర్య విజ్ఞానము www.freegurukul.org/g/KarmaYogam-28


వివాహ తత్త్వము www.freegurukul.org/g/KarmaYogam-29


పెండ్లి సందడి- వివాహ పద్ధతి www.freegurukul.org/g/KarmaYogam-30


గృహస్థ ధర్మావళి www.freegurukul.org/g/KarmaYogam-31


గృహస్థాశ్రమం లో ఎలా వుండాలి www.freegurukul.org/g/KarmaYogam-32


స్నానము-భోజనము-తాంబూలము www.freegurukul.org/g/KarmaYogam-33


గృహస్థ ధర్మావళి www.freegurukul.org/g/KarmaYogam-34


పాణిగ్రహణం www.freegurukul.org/g/KarmaYogam-35


వీర శైవ పురోహిత www.freegurukul.org/g/KarmaYogam-36


యమలోక వార్తలు www.freegurukul.org/g/KarmaYogam-37


ప్రతి సాంవత్సరీక మహేశ్వరారాధన విధి www.freegurukul.org/g/KarmaYogam-38


జనుల-ఋషిగోత్ర-ప్రవరలు www.freegurukul.org/g/KarmaYogam-39


ఆర్ష ధర్మము www.freegurukul.org/g/KarmaYogam-40


కృష్ణ యజుర్వేద సంధ్యావందనం www.freegurukul.org/g/KarmaYogam-41


విశ్వకర్మ విశిష్టత www.freegurukul.org/g/KarmaYogam-42


సమగ్ర ఆబ్దిక ప్రయోగం www.freegurukul.org/g/KarmaYogam-43



కర్మ యోగం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

To Join In WhatsApp Group: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this "www.freegurukul.org/join" link

సుధాసారాభివర్షిణ్యై నమః.🙏

 ౧౦౬. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః.🙏


కం. ప్రసితుఁడు చేర సహస్రా


ర సరసిజము, నీవు సుధను రమణీయముగా


ప్రసరణ చేయుదువు వరమ


ణి! సుధాసారాభివర్షిణీ! కృపఁ గనుమా.🙏


అమ్మపాదపద్మములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.


౬౮౩. ఓం శోభనాసులభాగత్యై నమః. 🙏


మ,కో. శ్రీ పరా! మదిఁ జేరఁగా నిను జేయు భక్తుఁడు సాధనన్,


ప్రాపితంబగు నీకృపన్ గన భవ్యమౌ పురుషార్థముల్.


నీపదాంబుజ సేవయే వరణీయ శోభను గొల్పెడున్,


చూపుమా కృప నాపయిన్వర శోభనా సులభాగతీ!🙏


అమ్మపాదములకు ప్రణమిల్లుతూ🙏

చింతా రామకృష్ణారావు.

శ్రీనవగ్రహపీడాహరణస్తోత్రం

  

1) నమో భగవతే సూర్యాయ 

   ధర్మచక్రప్రవర్తితాయ 

   ఆయురారోగ్యఐశ్వర్యప్రదాయకాయ 

   రవిగ్రహపీడానివారకాయ ||


2) నమో భగవతే సోమాయ 

   రోహిణీప్రియవల్లభాయ 

   శ్రీమహలక్ష్మ్యాగ్రజాయ 

   చంద్రగ్రహపీడానివారకాయ ||





3) నమో భగవతే అంగారకాయ

   లోహితాంగాయ

   శ్రీభూమిప్రియాత్మజాయ

   అంగారకగ్రహపీడానివారకాయ ||


4) నమో భగవతే బుధాయ 

   సోమరోహిణ్యాత్మజాయ 

   ఇలాప్రియవల్లభాయ 

   బుధగ్రహపీడానివారకాయ ||







5) నమో భగవతే బృహస్పతయే 

   శ్రీఆంగీరసప్రియాత్మజాయ 

   శుభత్రేయిప్రియవల్లభాయ 

   గురుగ్రహపీడానివారకాయ ||


6) నమో భగవతే శుక్రాయ 

   శ్రీజయంతిప్రియవల్లభాయ 

   శ్రీభృగునందనాయ 

   శుక్రగ్రహపీడానివారకాయ ||







7) నమో భగవతే శనైశ్చరాయ 

   శ్రీసూర్యఛాయాత్మజాయ  

   మందనీలిమాప్రియవల్లభాయ 

   శనిగ్రహపీడానివారకాయ ||


8) నమో భగవతే రాహవే 

   విప్రచిత్తిసింహికాత్మజాయ 

   శ్రీకేతుప్రియాగ్రజాయ 

   రాహుగ్రహపీడానివారకాయ ||







9) నమో భగవతే కేతవే 

   అశ్వినిమఖమూలానక్షత్రాధిపత్యాయ 

   మోక్షసన్యాసజ్ఞానకారకాయ 

   కేతుగ్రహపీడానివారకాయ ||


     సర్వం శ్రీనవగ్రహదేవతాదివ్యచరణారవిందార్పణమస్తు

*ధార్మికగీత - 34*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                    

                                      *****

         *శ్లో:- అసారే ఖలు సంసారే ౹*

                *సారం శ్వశుర మందిరం౹*

                *హిమాలయే హర శ్శేతే ౹*

                *హరి శ్శేతే మహోదధౌ ౹౹*

                              *****

*భా:- సంసారాన్ని ఒక పారం లేని సాగరంతో పోలుస్తారు కవులు. సాగరాన్నైనా యీద వచ్చునేమో కాని సంసార సాగరాన్ని యీదడం కష్టమని అనుభవసారంతో చెబుతారు. అలాంటి సారం లేని యీ సంసారంలో మనిషికి కాస్త ఊరట, ఉపశమనము, ప్రశాంతత కలిగించేది ఒక్క "అత్తవారిల్లే" నట. అంతా సవ్యంగా ఉంటే అడుగడుగునా అక్కడ జరిగే రాచమర్యాదలు జీవితంలో మరువలేని మధురానుభూతులుగా నిలబడిపోతాయి. ఎలా? పార్వతి తీవ్ర తపో దీక్ష అనంతరము "పరమేశ్వరుడు" ఆమెను వివాహమాడి, ప్రమథ గణాలతో సహా అక్కడే మామ గారైన హిమాలయపర్వతం పైన "కైలాసం" లో కాపురం పెట్టాడు. ఇక *శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన *సముద్రుని కుమార్తె శ్రీమహాలక్ష్మిని ఉద్వాహమాడి, సపరివార సమేతంగా ఆ *పాలసముద్రం"లోనే* *స్థిరనివాసం ఉంటున్నాడు. పైగా స్థానచలనం గాని, పదోన్నతులు గాని లేని శాశ్వత సుప్రతిష్ఠ పదవులు వారిద్దరివి.ఇక సమాజంలో నేటికి ఇల్లరిక వ్యవస్థ పునాదులు పదిలంగానే ఉన్నాయి. దేవతలే అలా ఉంటే, మానవ మాత్రులం మనమెంత ! "ఇల్లరికంలో ఉన్న మజా" అన్న సినీకవి మాటల్లో ఎంతటి అర్థం, పరమార్థం ఉన్నదో గదా!*

                                     *****

                      *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ఆరుద్ర నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు

 


ఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రంగా ప్రతీతి. ఆధిపత్య దేవుడు పరమేశ్వరుడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. గోమేధికం రాయి పెట్టుకోదగినది. వీరు వస మొక్కలు పెంచుకోవాలి. దర్భ సమిధలతో హోమం చేస్తే మంచిది. 


ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి. 


ఆరుద్ర మొదటి పాదము

ఆరుద్ర మొదటి పాదములో జన్మించిన వారు అదృష్టంపైనే నమ్మకం పెట్టుకుంటారు. అదృష్టంతోనే నెగ్గుకు రావాలనే మనస్తత్వం. వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. ఈ విషయంలో ఒక్కోసారి శృతిమించుతుంటాయి కూడా. దీని వల్ల ఇబ్బందులు తప్పవు. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయలపై, ఆచార వ్యవహారాలపై ఆసక్తి, శ్రద్ధ ఉంటుంది. 


ఆరుద్ర మొదటి పాదములో గ్రహ దశలు    

ఈ పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.


ఆరుద్ర రెండో పాదము

ఆరుద్ర రెండో పాదములో జన్మించిన వారిలో పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఆలోచనల్లో భిన్నత్వాన్ని గుర్తించలేరు. దీంతో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. పలు విషయాలందు ఆసక్తి ఎక్కువ. ఒక్కోసారి చేతులు కాల్చుకుంటారు. సమస్యలను గుర్తించటంలో ఇబ్బంది ఉంటుంది. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కొంచెం గందరగోళానికి గురవుతారు.


ఆరుద్ర రెండో పాదములో గ్రహ దశలు    

రెండో పాదములో జన్మించినవారికి రాహు మహర్దశ 13 సంవత్సరాల ఆరు నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.


ఆరుద్ర మూడో పాదము

ఆరుద్ర మూడో పాదములో తరచూ సమస్యలు ఎదుర్కొంటారు. చురుకుదనం వల్ల ఒక్కోసారి హద్దు మీరుతుంది. దీంతో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వేగంతో ముందుకెళ్లబోయి తల బొప్పి కట్టించుకుంటారు. వాయుతత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే ఫలితముంటుంది.


ఆరుద్ర మూడో పాదములో గ్రహ దశలు    

మూడో పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 9సంవత్సరాలు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.


ఆరుద్ర నాలుగో పాదము

ఆరుద్ర నాలుగో పాదమున జన్మించిన వారు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించాలి. నిలకడ సాధించడం కూడా ముఖ్యమే. నిదానమే ప్రధానం అన్న సూక్తి వర్తిస్తుంది. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దీంతోపాటు ఫలితాన్ని పంచుకొనే వైఖరికూడా అవసరం. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా గెలిచి రావాలన్న వ్యూహాన్ని సమర్థంగా అమల్లో పెట్టాల్సి ఉంటుంది.


ఆరుద్ర నాలుగో పాదములో గ్రహ దశలు    

నాలుగో పాదములో జన్మించిన వారికి ముందుగా రాహు మహర్దశ 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.


ఆరుద్ర నక్షత్రము - గుణగణాలు


ఈ నక్షత్రములో జన్మించిన వారిది అనుకొన్న దానిని సాధించేదాకా నిద్రపోని తత్వం. మాటల్లో నేర్పరితనమును, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. పట్టుదల కూడా ఉంటుంది. కార్యసాధనలో ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బుల విషయంలో నిర్ణయాలు సరిగా ఉండవు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనే కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందరపాటుతో ముందు వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు. 


ఆయుస్సు కూడా ఎక్కువే. ఆడవారిపట్ల గౌరవ భావం కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుంచి 26 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.


ఈ నక్షత్రము వారు ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మార్చేసుకుంటారు. క్రయ విక్రయాలయందు ఆసక్తి ఉంటుంది. దీంతో వ్యాపారమందు దూసుకెళ్లే స్వభావం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వీరితో పాటు వెంట ఉన్నవారికికూడా ఇబ్బంది తప్పదు....మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

శివామృతలహరి



.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

నీవే కర్తయు కర్మయున్ క్రియయు;తండ్రీ !భోజ్యమున్ భోక్తయున్

నీవే; మంత్రము తంత్రమున్ జపతపో నిష్ఠాదులున్ యోగమున్

నీవే; కాలమహాస్వరూపుడరయన్ నీవే ! మహాదేవ! గౌ

రీ వామాంగ ! దయాంతరంగ ! ప్రణతుల్ శ్రీ సిద్దలింగేశ్వరా!


భావం;

స్వామీ! శివా!

చేయించే వాడివి,చేసేది, చేయు పని అంతా నీవే కదా తండ్రీ!

భోజనము నీవే భుజించే వ్యక్తి కూడా నీవే!

మంత్రము, తంత్రము,జపము, తపము,ఆచారము ,యోగము అంతా నీవే!

కాలము అనే మహా స్వరూపం కూడా నీవే!

గౌరీదేవిని ఎడమవైపు శరీరంలో ధరించిన వాడా!

దయగల హృదయము కలవాడా!

నా నమ స్కృతులు స్వీకరింపుము స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కబంధహస్తాలు

 అర్థం తెలియకుండా పదం వాడడం. "కబంధుడనే రాక్షసుని భయంకరమైన చేతులే కబంధహస్తాలు."( ఈ రాక్షసుడు తన చేతులచే శ్రీ రామ లక్ష్మణులను బంధించాడు. శ్రీ రామ లక్ష్మణులు కబంధుని రాక్షసరూపం తొలగేలాచేసారు.)

విలువలు

 "ఓయ్ .... నిన్నే" గట్టిగా పిలిచారు బలరాముడు గారు.


"ఏంటి?" నెమ్మదిగా అడిగారు రోహిణి గారు.


"నాకు బ్రేక్ ఫాస్టుకి పెసరట్లు వెయ్యి" అన్నారు బలరాముడు గారు.


రోహిణి గారు ఏమీ మాట్లాడలేదు.


"అమ్మా, రోజూ ఇడ్లీయేనా? నాకు చపాతీ చేసిపెట్టు" వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల హోమ్ లోనే ఉంటున్న కొడుకు.


"అత్తయ్య గారు, నాకు మామూలు దోసెలే వెయ్యండి" అన్నది వర్క్ ఫ్రమ్ పార్ట్నర్ .... ఆమె కూడా అలాంటి ఉద్యోగమేనాయె మరి.


"అమ్మా, నాకు టొమాటో బాత్ చెయ్యవే. రోజుకొక రకం తింటే బాగుంటుంది కానీ రోజూ ఇడ్లీలేనా?" అంటూ గదిలోనుండి అరుపు వినపడింది. అది ఇంకా పెళ్ళి కాని కూతురుది.


"వింటున్నావా ....?" గట్టిగా అడిగారు బలరాముడు గారు.


ఏమీ మాట్లాడకుండా వంట గదిలోకి వెళ్ళిపోయారు రోహిణి గారు.


పావు గంటైనా, అర గంటైనా వంట గదిలోనుండి ఎటువంటి వాసనలు రావడం లేదు.


కూతురు, కొడుకు, కోడలు బిజీగా ఉన్నందువల్ల బలరాముడు గారికి తప్పలేదు .... లేచి వంట గదిలోకి వెళ్ళబోయారు.


ఇంతలో డోర్ బెల్ మోగింది.


"ఎవరు?" అంటూ తలుపు తీసారు బలరాముడు గారు.


"హోమ్ ఫుడ్స్ నుండి ...." అంటూ చేతిలోని కవర్ అక్కడ పెట్టి వచ్చినతను వెళ్ళిపోయాడు.


ఆశ్చర్యంగా ఆ కవరు తీసుకుని వంట గదిలోకి వచ్చిన బలరాముడు గారికి యూ ట్యూబ్ లో వీడియోలు చూస్తున్న రోహిణి గారు కనపించారు.


"ఈ హోమ్ ఫుడ్స్ ఎవరు?" అసహనంగా అడిగారు బలరామయ్య గారు.


"రోగాలొచ్చి చేసుకోలేని వాళ్ళకు ఇంటినుండే వండి పంపిస్తారు .... " సమాధానం చెప్పారు రోహిణి గారు వీడియోలు చూస్తూ.


"ఇప్పుడు ఎవరికి రోగమొచ్చిందని?" గట్టిగా అడిగారు బలరామయ్య గారు.


ఆ అరుపుకి గదుల్లో ఉన్న కూతురు, కొడుకు, కోడలు ముగ్గురూ బైటకు వచ్చారు.


"మీకు, వాడికి, ఆ అమ్మాయికి, దీనికి. మీ నలుగురికి రోగమొచ్చింది. ఉదయం ఐదు గంటలకు లేచి అందరికీ కాఫీలందించాలి. ఉన్న చోటునుండి అంగుళం కదలరు. వాళ్ళను రోగీష్టి వాళ్ళనే అంటారు. రోజుకో రకం చేస్తూనే ఉన్నాను. ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు అట్లు, ఇంకో రోజు చపాతీలు .... ఇలా చేస్తున్నాకూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చెయ్యడమంటే ఇది కొంపలా లేదు. హాస్పిటల్ కేంటీన్ లా ఉంది. అందుకే హోమ్ ఫుడ్స్ నుండి తెప్పించాను" తిరిగి సమాధానం చెప్పారు రోహిణి గారు.


ఆమె నోటినుండి అంత గట్టి సమాధానం ఎదురౌతుందని భావించని బలరామూడు గారు, మిగతా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఎవరి కవర్ ఏదో చూసుకుని తీసుకుని వెళ్ళిపోయారు.


ఒక్క చిన్న నవ్వు నవ్వుకున్నారు రోహిణి గారు .... "నీకోసం ఏం తెప్పించుకున్నావ్?" అని ఒక్కరు కూడా అడగనందుకు ....


***********************************(సమాప్తం)


రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

తేది : 29-09-2020

ఆరోగ్యంగా జీవించండి.

మన శరీరంలోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో మలినంగా బయటికి వెళ్లిపోవాలి. 

లేకపోతే జబ్బులు.


మన శరీరంలోకి వెల్లిన నీరు 4 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి. లేకపోతే జబ్బులు. 


మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి. 

లేకపోతే మనం రోగ గ్రస్థులం అవుతాం.


మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... 

ఏమౌతుందో తెలుసా... మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం.


కామాశ్చ, క్రోధశ్చ, లోబశ్చ దేహే తిష్ఠంతి తస్కరా:

జ్ఞాన రత్నప హారాయ తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త.


(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అనే ఆరుగురు శత్రువులు ఈ జ్ఞానమనే రత్నమును అపహరించడం కోసం నీ దేహమనే తిష్ట వేసి ఉన్నారు. జాగరూకుడవై ఉండు.)


*అందుకే ఋషులు అంటారు...* 

మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... 

నిజానికి మనం రోజూ కొద్ది కొద్దిగా మరణిస్తున్నాం. 

మనకు వయసు పెరిగితే... ఆయుష్షు తగ్గినట్టా ? పెరిగినట్టా ? 

మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.


మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని...  మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని… ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి.  

మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం  ధ్యానం, యోగాయే...


అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు. 


రోజూ ధ్యానం, యోగ చెయ్యండి... 

ఆరోగ్యంగా జీవించండి.


🌸 *BK Rajesh bhai - +91 95 3355 3366*

*చండీ యాగం అంటే ఏమిటి?*



యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం!


ఎవరీ చండి?


చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది.


పూజలు


చండీదేవినీ, ఆమె తేజోరూపమైన చాముండీదేవినీ కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెబుతున్న ఆలయం దగ్గర నుంచీ, మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకూ ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలు ఉన్నాయి. ఆంతేకాదు! గ్రామదేవతగా, కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా... తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం.


చండీయాగం


మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో... దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు.


విశేషఫలం


పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువులపై విజయం సాధించాలనీ.... చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

"ఆదర్శ హిందూ గృహం"అంటే :



👌1. ఇంటి పై ఓంకార చిహ్నముండాలి.

👌 2. ఇంటి పై కాషాయ ధ్వజం ఎగరాలి. 

👌3. ఇంటి వాకిట్లో తులసి ఉండి రోజు సేవించాలి.  

 👌4. ఇంట్లో దేవతల, మహనీయుల చిత్ర పటములు మాత్రమే ఉండాలి.  

👌5, ఇంటి ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు వ్యవస్థితంగా ఉండాలి.  

👌6. ఇంటి లో శుద్ధ త్రాగునీటి వ్యవస్థ, మురుగునీరు పోవుటకు వ్యవస్థ పుండాలి.  

 👌7. ఇంటి ఆవరణ లో ఆకు కూరలు, కూరగాయలు మరియు వేప వంటి నీడ మొక్కల పెంపకము జరగాలి.  

 👌8. ఇంటి వారంతా ప్రాతః కాలం లేచుట, వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని వ్యాయామం, యోగ చేయాలి. సూర్యోదయం అయిన తరువాత సూర్యునికి నమస్కరించడం. పిల్లలు ఉదయం 4 గంటలకు లేచి 2 గంటలు పాఠ్య పుస్తకాలు చదువు కుంటే బాగా జ్ఞాపకముంటుంది ఇందుకోసం రాత్రి త్వరగా పడుకోవాలి. పెద్దలు అచరణ ద్వారా పిల్లలకు ఈ విషయాలు నేర్పుట.  

 👌9. ప్రతి నిత్యము స్నానము, కుంకుమ ధారణ, దేవునికి నమస్కరించుట, కలిగి ప్రార్ధించుట, అందరి క్షేమము, దేశ క్షేమము కాంక్షించుట.  

👌10. కుటుంబ సభ్యులు నియమితంగా మందిర దర్శనము చేసుకొనుట.  

 👌11. పిన్నలు తమ ఇళ్లలోన పెద్దలకు, తల్లి దండ్రులకు (పండుగ ఇతర ప్రత్యేక సందర్భాలలో) పాదాభివందనం చేయుట, ఆశీర్వచనం తీసుకొనుట.

 👌12. భోజనం ముందు భగవంతుని స్మరించి భుజించుట.  

 👌13. ఇంటి వారంతా కనీసం ఒక పూట కలిసి భుజించుట.  

👌14. ఇంటి వారంతా ఆత్మీయంగా కలిసి మెలసి ఉండటం, విమర్శలు మానుట, పరస్పర గౌరవం, పరామర్శలతో జీవించుట.

 👌15. ఇంట్లో అతిధి మర్యాదలు పాటించుట. 

👌16. కుటుంబ వాతావరణం సంస్కారప్రదం గా ఉండటం, అరుపులు కేకలు కాక పరస్పరము ప్రేమ పూర్వకముగా సంభాషించుట, అనుభవాలు పంచుకొనుట.  

👌17. ఇరుగు పొరుగు వారితో సత్సంబధము కలిగి ఉండటము.  

👌18. ఇంటి వారంతా సామాజిక హిందూ సమరసతను పాటించుట,    

👌19. ఇంట్లో బాల బాలికలు, యువతి యువకులు విద్యార్జన చేయడం, గురుభక్తి కలిగి యుండి, సరస్వతి ప్రార్ధన చేయుట.  

 👌20. మాతృ భాషలు, సంస్కృతం అభ్యసించుట, మాట్లాడుట.  

 👌21. ఇంటిలో సత్గ్రంథ శ్రవణం, ప్రవచనము పట్ల ఆసక్తి, ప్రతి హిందూ గృహంలో రామాయణ, మహాభారతం, భాగవతం, భగవద్గీత గ్రంథాలు ఉండడము  

 👌22. ఇంట్లో యోగి పత్రికల పఠనము, వార్తలు వినుటలో ఆసక్తి, మమ్మీ, డాడి, అంకుల్, ఆంటీ పదాలను వాడకుండుట.  

 👌23. భజన సమయంలో మొబైల్ ఫోన్లు వాడకుండుట, టెలివిజన్ వాడకుండుట, వారంలో ఒక రోజు దూరదర్శన్ చరవాణిలు వాడకుండా ఉండటము.  

 👌24. ఇంట్లో స్వదేశీ వస్తువులు వాడుట, విదేశీ వ్యామోహానికి దూరంగా ఉండటం, అనుకరణకు దూరంగా ఉండటము   

 👌25. ఇంటి లో మిత వ్యయమును పాటించుట. పొదుపు చేయడం, ఖర్చు లేక్క వ్రాయుట. మాతృ ఋణం, పితృ ఋణం, ఋషి ఋణం, దేవ ఋణం తీర్చుకోగలగడం, పిల్లలకు దానమిచ్చే గుణం నేర్పడము.  

 👌26. ధర్మ సేవా కార్యములు కోసం ఖర్చు చేయడము.  

 👌27. ఇంట్లో వారంతా పొగాకు, మధ్యపానము, జూదము, దుర్వ్యసనములకు దూరంగా ఉండుట.  

 👌28. తమ వీధి శుభ్రత, బాగోగులు పట్టించుకునుట.  

👌29. ఇంటివారంతా సమాజ హిత కార్యములలో పాల్గొనుట.  

 👌30. సంఘ విద్రోహులు అదుపు చేయడం లో కర్తవ్యము పాటించుట.  

 👌31. అన్ని పండుగలను నిజమైన స్పూర్తితో భక్తిశ్రద్ధలతో జరుపు కొనుట. పుట్టిన రోజును మనదైన పద్ధతులలో దీపం వెలిగించి జరుపుకొనుట.  

 👌32. పెళ్లి వంటి శుభకార్యాలలో దుబారా ఆడంబరాలు లేకుండా చేసుకోనుట. సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమములు నీర్వహించుట.  

 👌33. మనదైన పంచాంగం ననుసరించి పండుగలు, మహాత్ముల జయంతిని, మన పుట్టిన రోజులు జరుపుకొనుట.  

 👌34. మన వేష భాషలందు భారతీయ సంస్కారం కలిగియుండుట.  

 👌35. అన్నింటిలో పరహితము, ధర్మహితము, దేవహితము, విశ్వహితములకు ప్రాధాన్యతనిచ్చుట

 👌36. ప్రతిఒక్కరూ సజ్జనుల తో స్నేహం చేయడం, సత్సంగములలో పాల్గొనడం, సాధకుడిగా జీవించడం. చివరగా,  

 👌37. చాణుక్యుడు గృహస్థాశ్రమం గురించి అర్థశాస్త్రంలో చెప్పిన క్రింది శ్లోకం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే!

  

*సానందంసదనం సుతాశ్చ సుధియః* *కాంతా ప్రియా భాషిణీ !*

*సన్మిత్రం సుధనం సయోషితిరతశ్చాజ్ఞాపరా సేవకాః |*

*ఆతిథ్యం శివపూజనం ప్రతి దినం మృష్టాన్న పానం గృహే*. 

*సాధుః సంగముపాసతేహి సతతం ధన్యోగృహేభ్యో నమః* ||


భావము:  

1. ఇల్లు ఆనందానికి నిలయం, 

2. పిల్లలు బుద్ధి మంతులు, 

3. ఇల్లాలు ప్రియ భాషిణి, 

4 చక్కటి స్నేహితులున్నారు,

5. సత్సంపాదన, 

6. పత్నితోనే శారీరక సంబంధం, 

7. ఆజ్ఞను పాలించే సేవకులు,

8. అతిధులను పిలిచి ఆతిధ్యమివ్వడము, 

9. ప్రతి రోజు దేవతార్చన, 

10. ఇంటనే మృష్టాన్న భోజనము 

11. సాధుసంతులు ఇంటికి నిత్యమూ రావడం. 

  ఈ పై విషయాలను పాటిస్తే ఇల్లు స్వర్గ తుల్యమవుతుంది. ఒక దీపంతో మరియొక దీపం వెలిగించాలి. నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు .... ....హిందువుగా గర్వించు... హిందువుగా జీవించు...హిందూత్వం శ్వాసించు....

దండకారణ్యానికి

 దండకారణ్యానికి ఆ పేరు రావటానికి కారణమేమిటో ?

.........................................................

దండకారణ్యం చత్తీస్ఘడ్, ఒడిషా, తెలంగాణా ప్రాంతాలలో ఒకపుడు ఆవరించి వుండేది.

రామాయణంలో దండకారణ్య ప్రస్తావన దండిగావుంది.


 అగస్త్యమహముని దండకారణ్య గురించి శ్రీరామచంద్రుని వద్ద ప్రస్తావించాడు.ఆ అరణ్యంలో ప్రస్తుతం మానవనివాసం లేదని, అంతేకాకుండా సాధుజంతువులే తప్ప క్రూరమృగాలేమి లేవని, తపస్సు చేసుకోటానికి అనువైన స్థలమని చెప్పాడు.

ఇక్కడ మానవనివాసం లేకపోవటానికి దండుని చరిత్రను శ్రీరామునికి తెలియచేశాడు.


పూర్వం ఇక్ష్వాకమహరాజు ఈ భూమండలాన్ని పాలించేవాడు. అతనికి దండుడనే పేరుగల కొడుకొకడున్నాడు. అతనికి వింధ్యనీలపర్వత ప్రాంతాల మధ్యనున్న రాజ్యాన్ని ఇచ్చి ఏలుకోమన్నాడు. దండుడు స్వత:సిద్ధంగానే దుర్మార్గుడు. అతను శుక్రాచార్యుని గురువుగా స్వీకరించాడు. మునులను సాధుజనులను మునిస్త్రీలను చెరపట్టి హింసించేవాడు.


తనరాజ్యంలో మధుమతి అనే సుందరనగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొన్నాడు. ఒకరోజు దండకారణ్యంలోని సాధుజంతువుల వేటకై వెళ్ళాడు. అలా వేటాడుతూ ఓ సుందరప్రదేశాన్ని చేరాడు. అక్కడో పెద్దసరస్సుంది. అందులో అందమైన శ్వేత హంసలు వయ్యారంగా తిరుగుతున్నాయి. నెమల్లు పురివిప్పి ఆడుతున్నాయి. బెదురుచూపులతో లేళ్ళు చెంగు చెంగున ఎగురుతున్నాయి.అందమైన జలపాతాల హోరు వీణులవిందుగా ఉంది. ఆ అందాలను తిలకిస్తూ దండుడు ముందుకు వెళ్లాడు.


అంతకుముందు చూచిన ప్రదేశంకంటే ఈ ప్రదేశం ఇంకా రమణీయంగా వుంది.అక్కడో కుటీరం మునిజనులు పరివారం కనబడ్డారు. వారిలో ఒక అద్భుతమైన సౌందర్యరాశి అతనికి కనబడింది. మనసు శరీరం మదనతాపంతో విలవిలలాడిపోయింది.


దండుడు ఆ సుందరినిచేరి నేనో రాజునని నిన్ను నేను వలచానని పెండ్లిచేసుకొంటానని పలికాడు. అంతట ఆ మునికన్య ఇలా చెప్పింది. తనపేరు అరజ యని రాక్షసకుల గురువైన శుక్రాచార్యుని కూతురునని, నువ్వు శుక్రాచార్యుడి శిష్యుడివి కనుక తనకు సోదరునితో సమానమని కనుక వలపుగిలుపులు కట్టిపెట్టి వచ్చిన దారినే పొమ్మని ఛీత్కరించుకొంది.


కామంతో కళ్ళుకప్పిన దండునికి అరజ చెప్పిన మాటలు చెవికెక్కలేదు.మునిపరివారన్ని బంధించి అరజను కుటీరానికి దూరంగా లాక్కువెళ్లి బలత్కారం చేసి వెళ్ళిపోయాడు. అరజ అక్కడే శోకసముద్రంలో మునిగివుండిపోయింది.


కార్యార్థమై బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన శుక్రాచార్యునికి పర్ణశాల వెలుపల శోకసముద్రంలో వున్న కూతురు కనబడింది. పరివార జనంచే విషయం తెలుసుకొన్నాడు. పట్టరాని కోపంతో దండుని రాజ్యంలో ఏడురోజులపాటు దుమ్ము దూళి మట్టివాన కురిసి అతనితోపాటు రాజ్యంలోని సమస్తజనులు నశించిపోతారని శపించాడు. శుక్రాచార్యుడి శాపం నిజమైంది. ఇంద్రుడు ఏడురోజులపాటు దండుడి రాజ్యంలో మట్టివాన కురిపించాడు. పాపాత్ముడైన అతని రాజ్యంలోని ప్రజలందరూ నశించారు. దండుడు మరణించాడు.


దండుని రాజ్యంలో నరవాసనలేక అక్కడో భయంకరమైన అరణ్యం పెరిగిపోయింది. దండుని రాజ్యంలో పెరిగిన దుర్గామారణ్యం కనుక దీనికి దండకారణ్యమనే పేరు కలిగింది.


ఇక్కడే శ్రీరాముడు వనవాసం చేశాడు.

శూర్పనఖ కు ముక్కుచెవులను లక్ష్మణుడు ఇక్కడే ఖండించాడు.

శ్రీరాముడు ఖరదూషణ మారీచ మొదలైన రాక్షసులను ఇక్కడే వధించాడు. 

రావణబ్రహ్మ సీతను చెరపట్టి లంకను ఇక్కడనుండే తీసుకు వెళ్ళాడు.

...........................................................................................................................

అన్నమయ్య-1



అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు(సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు.


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు.


(సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.


చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు.


జోఅచ్యుతానంద జో జో ముకుందాఅంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు.


అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది.


అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.


నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు.


ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులుచాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.


అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య


కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిబొద్దున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాడు.


సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలగ్యులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పిత్రు పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్నుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జేవితం గడిపేవారు.


ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.


నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు.


గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.

నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు.


నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.

అన్నమయ్య తండ్రి - నారాయణసూరి.


అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నంతాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.


అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం


భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.లక్కమాంబ, నారాయణసూరి తిరుమలచేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామితన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు

15-09-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - జీవుడు ఏ యింద్రియములను ఆశ్రయించి విషయముల ననుభవించునో తెలియజేయుచున్నారు -

 

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ 

రసనం ఘ్రాణమేవ చ | 

అధిష్ఠాయ మనశ్చాయం 

విషయా నుపసేవతే || 


తాత్పర్యము:- ఈ జీవుడు (జీవాత్మ) చెవిని, కంటిని, చర్మమును (త్వగింద్రియమును), నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి (శబ్దాది) విషయములను అనుభవించుచున్నాడు.


వ్యాఖ్య:- 'అధిష్ఠాయ మనశ్చాయమ్’ - మనస్సును, ఇంద్రియములను ఆశ్రయించి - అని చెప్పుటవలన జీవుడు (జీవాత్మ) వాస్తవముగ మనస్సు కంటెను, ఇంద్రియముల కంటెను వేఱుగనున్నా డనియు, ఇంద్రియ మనంబులు ఉపాధిరూపములేయనియు, (అజ్ఞానవశమున) ఆ ఉపాధిని ఆశ్రయించి ఆతడు సుఖదుఃఖముల ననుభవించుచున్నాడనియు స్పష్టమగుచున్నది. కాబట్టి మనోవికారములుగాని, ఇంద్రియవికారములుగాని ఆత్మకుజెందవు. తనకంటె వేఱైన ఇంద్రియమనంబులను ఉపాధిరూపమైన తొడుగును ధరించి ఆత్మ (జీవుడు) విషయాదులను, సుఖదుఃఖాదులను అనుభవించుచున్నాడు కావున వాస్తవముగ ఆ ఉపాధితోగాని, ఉపాధిజనిత వికారములతోగాని ఆ యాత్మకు ఏలాటి సంబంధమున్ను లేదు.


ప్రశ్న:- జీవుడు (జీవాత్మ) ఏ యే ఇంద్రియములను ఆశ్రయించి విషయముల ననుభవించుచున్నాడు?

ఉత్తరము:- (1) చెవి (2) కన్ను (3) చర్మము (4) నాలుక (5) ముక్కు - అను పంచజ్ఞానేంద్రియములను (6) మనస్సును ఆశ్రయించి విషయముల ననుభవించుచున్నాడు.

మంత్రపుష్పం విశిష్టత ఏమిటి ?

 


మంత్రపుష్పం అంటె ఏమిటి ?

దాని విశిష్టత ఏమిటి ? 🌹*


సాధారణంగా పుష్పం అనేదానిని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు ఒక్కొక్క డానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో. ధూపం వేస్తాం. చెవులు ఇచ్చాడు. ఎన్నో ఉపకారాలు పొందుతున్నావు. అందుకని పువ్వులతో పూజ చేస్తున్నావు.


వినడానికి పువ్వుకు సంబంధం ఏమిటి అంటే తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనే తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయాయి. కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి డానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత.


అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు. చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు.


అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో. లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం.


మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం.


ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డులో పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి కొడుతోంది, క్రిందకి కొడుతోంది, ప్రక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది జీవుడు.


‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు.

వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. కాబట్టే ఆ తొడుగుకు ఆకలి వేస్తోంది, నిద్రవస్తోంది. అది లేనినాడు ఆ తొడుగు శవం. అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఆకలి దానివల్లనే వస్తోంది, ఆకలి తీరింది అని దానివల్లే తెలుసుకుంటోంది. జ్ఞాని ఎలా చూస్తాడంటే తనలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకు నామరూపాలు కాదు. లోపల ఉన్నది అన్నింటిలో నేనే. తెలిసో తెలియకో ఎక్కడ ఉన్నాడు అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు ‘నేను’ అని.

అంటే ఎవరు ఆ నేను? – భగవంతుడు. ఆ ‘నేను’ అక్కడా ఉంది. ‘నేను’ ‘నువ్వు’ – ఈ ‘నేను’కి, ‘నువ్వు’కి మధ్య స్వార్థం అంతా వస్తుంది. ‘నువ్వు’ పాడైపోయినా పర్లేదు, ‘నేను’బాగుండాలి. కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒక్కటే – జ్ఞానం. ఇక తరతమాలు లేవు, బేధాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే.


అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం.

అది మననాత్ త్రాయతే’ ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటావో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం అయింది. ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది.


కాబట్టి ఆ వికసనాన్ని – ఇవ్వు అని విన్నదానిని పట్టుకుని ప్రయత్నం కోసం, అనుగ్రహం కోసం అడగడం ఆ భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివరలో మంత్రపుష్పం. పూజ అంతర్భాగంలో పుష్పార్చన…