29, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఏం జరిగిందంటే

 






ఒక Doctor హైదరాబాదులో ఫ్లాట్ కొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయినాడు.ఆ ఫ్లాట్ లో ప్రతి రోజు రాత్రి బేసిన్ దగ్గరి నల్లా బంద్ చేసి నిద్ర పోయే వాడు కానీ ప్రతి రోజు ప్రొద్దున ఆ నల్ల ఓపెన్ అయి ఉండేది..


 పండితుడి ని అడిగితే ఇంట్లో వాస్తు దోషం ఉంది అది పోవాలంటే హోమం చేయించండి. హోమం కు 25 వేలు ఐతుంది అని చెప్పాడు. 

ఖర్చు ఎక్కువ అని ఒక మంత్ర గాన్ని అడిగితే ఈ ఇంట్లో ప్రేతాత్మ ఉన్నది దాన్ని బయటికి పంపాలి దానికి 20 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు. 


అప్పుడు అతను ఒక రోజు బాగా ఆలోచించి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని తెలుసు కోవాలని..

ఆ రూమ్ లో సీసీ కెమెరా అరేంజ్ చేశాడు. 


అప్పుడు ఏమి జరిగిందో మీరే ఈ వీడియో లో చూడండి.


( *ఫైనల్ గా ఆలోచన విధానంలో మార్పు రావాలి..లేకుంటే దోచుకా తింటారు. ఈ మనుషులు)*

కామెంట్‌లు లేవు: