29, సెప్టెంబర్ 2020, మంగళవారం

చక్కని అవకాశం

 *శుభవార్త !*

 ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్దినీ, విద్యార్ధులకు చక్కని అవకాశం కేంద్రప్రభుత్వం నిర్వహించే *NMMS* పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం *12000/*- అలా 9,10,11,12వ తరగతి (9వ తరగతి నుండి ఇంటర్మీడియట్) వరకు అనగా *4 సం"లకు 48000/-*.పొందే సదావకాశం.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ *:-26-09-2020,*

పరిక్ష తేదీ :- *04-11-2020*

వెబ్ సైట్ *www.bse.ap.gov.in*

పూర్తి వివరాలకు

 

      సెల్ :8332977207,8332977607

            ఈ మెస్సేజిని మీకు తెలిసిన టీచర్లకి, విద్యార్ధులకి తెలియ పరిచి పేద విద్యార్ధులకి మీ వంతు సహాయం చేయండి ..

కామెంట్‌లు లేవు: