31, మార్చి 2024, ఆదివారం

మిత్రుని లక్షణములు.

 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 


శ్లో𝕝𝕝 

*దదాతి ప్రతిగృహ్ణాతి*

*గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి౹*

*భుంక్తే చ భోజయతే చైవ*

*షడ్విధం మిత్రలక్షణమ్॥*


తా𝕝𝕝 తనకున్న దానిని మిత్రునికి ప్రేమతో ఇవ్వాలి, మిత్రుడు ఇచ్చిన దానిని ప్రేమతో గ్రహించాలి. తన మనసులో మాట దాపరికం లేకుండా చెప్పాలి, చెబితే వినాలి, అడిగి తెలుసుకోవాలి. మిత్రుని ఇంటిలో భోజనం చేయాలి, మిత్రుడిని భోజనానికి ఆహ్వానించాలి. - ఈ ఆరు మంచి మిత్రుని లక్షణములు.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*31-03-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.

---------------------------------------

వృషభం


ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది. ఉద్యోగాలలో శ్రమ అధికమౌతుంది.

---------------------------------------

మిధునం


వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు. 

---------------------------------------

కర్కాటకం


సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు తీరతాయి.

---------------------------------------

సింహం


కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నూతన పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కన్య


బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

---------------------------------------

తుల


ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. శిరో బాధలు అధికమౌతాయి. మిత్రుల వలన సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

వృశ్చికం


ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది. పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

ధనస్సు


 సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------

మకరం


చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు పనులు వేగంగా పూర్తవుతా. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది.

---------------------------------------

కుంభం


ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. అవసరం కానీ వస్తువులకు ధనవ్యయం అవుతుంది. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

మీనం


వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

జాతక_దోష_నివారణ

 #జాతక_దోష_నివారణ  


భూమి మీదున్న ప్రతి మానవునికి దేవ ఋణము, పితృ ఋణము అనే రెండు ఋణములు ఉంటాయి. అవి తీర్చుకోవాల్సిందే. కృతఘ్నతా దోషముతో మళ్లీ మళ్ళీ జన్మలెత్తడం, లేదా ఇంటిలో భూత ప్రేత పిశాచాల భయం, అకాల మరణాలు వంటి.. కఠిన సమస్యలతో సతమతమవటం జరుగుతూనే ఉంటుంది. కనుక ముందు ఈ ఋణములు తీర్చుకోవాలి.


దేవ, పితృ యజ్ఞాలు ప్రతివారు ఆచరించాల్సిన నిత్య కర్మలు. ఆ పితరులే లేకపోతే.. ఈ జీవితం శరీరం ఎక్కడిది?! కనుక తప్పక వారిని అర్చించాలి. వారికి ఆహారాన్ని స్వధా దేవి చేకూరుస్తుంది. 'స్వర్గం లోకం దధాతి యజమానస్యేతి స్వధా' అనగా పితృ యజ్ఞములు చేయువారికి ఉత్తమ స్థితులు, చేయనివారికి అధోగతులని భావం. మేము జ్ఞానులైపోయాము .బదరీ క్షేత్రంలో పిండప్రదానం చేశాము, ఇక తామేమి చేయనక్కరలేదని పితృ యజ్ఞములు మానేస్తే మహా పాపమును పొందుతారని చెప్పబడుతోంది. జీవం ఉన్నంతవరకు.. హేతువైన పితృ దేవతలను నిత్యం స్మరించుకోవాలి.


సమస్య వచ్చినప్పుడే, పండగ వచ్చినప్పుడే దేవతలు గుర్తొస్తారనే విషయం చాలా మందిలో కనిపిస్తున్న వాస్తవం. పితరులకు భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా పితృ కార్యాన్ని ఆచరించినప్పటికీ... ఆయా కుటుంబాల వారు సుఖ శాంతులకు దూరంగానే ఉన్నారు. దీనికి కారణమేమిటనే ప్రశ్న తెరపైకి రావచ్చు. నిజమే మరి.. స్వధా దేవిని కేవలం పితృ కార్యాలనాడే తలుచుకుంటారే తప్ప మిగిలిన రోజులలో మచ్చుకైనా గుర్తుచేసుకోరు. కేవలం సంవత్సరానికి ఒక రోజున వచ్చే పితృ కార్యం ఆచరించి చేతులు దులుపుకున్నంత మాత్రాన లాభం లేదు, పితృతిధి రోజునే పితృ కార్యం ఆచరించిననూ స్వధా దేవిని ప్రార్ధించటం లేదు. కేవలం ఆనాడు.. ఆ కార్యాన్ని పూర్తి చేయటానికి స్వధా దేవిని ఒక దూతగానే వాడుకున్నాం తప్ప ఆ తల్లి అనుగ్రహం నిత్యం ఉండాలని, చాలా మంది గమనించరు.


స్వాహా దేవికి 16 నామలున్నట్లుగానే, స్వధా దేవికి కూడా 8 నామాలున్నవి. పితృప్రాణతుల్యా, యజప్రీతికరా, యజదేవతారూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవీ, శ్రాద్ధఫలప్రదా, ఆత్మ మానసకన్యా, పితృదృష్టిప్రదా, కృష్ణవక్షస్థలా అనే 8 నామాలు. ఈ స్వధా దేవినే పురాణములలో గోలోక వాసినిగా ఉన్న కృష్ణవక్షస్థలా అనికూడా చెప్పబడింది. ఈ 8 నామాలతో ఉన్న స్వధా దేవిని ప్రత్యేక పద్ధతులలో అర్చించాలి. కనుక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మహా పుణ్యవంతమైన నామాలలో ఉన్న స్వాహా, స్వధా దేవతలను అర్చించటానికి కూడా ప్రత్యేకమైన రోజులు అవసరం. ఈ స్వాహా, స్వధా దేవతలను శాస్త్రీయ పద్దతిలో అర్చిస్తేనే, పూర్ణ ఫలాలను పొందగలుగుతారు.


ప్రతి ఒక్కరు దేవ యజ్ఞమును, పితృ యజ్ఞమును చేయాలి. దేవ యజ్ఞమును చేసినప్పుడు స్వాహాకారం, పితృయజ్ఞం చేసినప్పుడు స్వధాకారం ఉండును. ఈ రెండు శక్తులు వాక్కునకు మూలమైన అగ్నికి సంబంధించిన శక్తులుగా వర్ణింపబడినవి. ఈ విశ్వంలో దేవతలకి, పితృ దేవతలకి స్థానములున్నవి. వీరిరువురిని పూజించుట నిత్య కర్మలలో విధింపబడినది. భారతీయ యజ్ఞ విజ్ఞానంలో అనేక విషయములున్నవి. యజ్ఞాజ్ఞిలో సరియైన ప్రేరణతోనే స్వాహా, స్వధా శబ్దములు ఉండాలి. వాటి వల్లనే దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారు.


పితృ కార్యములు ఆచరించునప్పుడు ఒకే పరమేశ్వరాగ్ని 3 విధములైన దేవతలుగా చెప్పబడును. అవి వసు, రుద్ర, ఆదిత్య రూపమైన దేవతలు. అనగా అగ్ని, వాయు, సూర్యులలో దాగి ఉన్న పితృశక్తి వసు, రుద్ర, ఆదిత్యుల రూపములుగా వ్యవహరింపబడుతున్నవి. ఈ 3 రూపములలో ఉన్నవారికి.. కర్త అయిన వ్యక్తి తన భావమును విన్నవించుకొనుటకు ఈ స్వధా దేవియే శరణ్యం. అగ్ని, వాయు, సూర్యుల ధారణా శక్తిని స్వధా అంటారు. ఇది వేదము చెప్పిన స్పష్టత. ఈ దేహములోనే కాక దేహానంతరము కూడా నడుపు శక్తి స్వధా దేవి. పితృ రూపములో జీవులు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో.. ఇక్కడ ఉన్నవారికి తెలియదు. కానీ ఆ పితృదేవతలను చేరుటకు మానవుని కర్మకు తగినటువంటి ఫలమును అందించుట ఒక్క స్వధా దేవికే సాధ్యం.


నైవేద్యం

ఎవరింట్లో అయితే పితృశాపం ఉంటుందో, ఎవరింట్లో అయితే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో, ఎవరింట్లో అయితే అకాల మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయో, ఎవరింట్లో అయితే పెద్దలు కలలోకి వస్తుంటారో, ఎవరింట్లో అయితే దెయ్యం, భూతం, పిశాచాల సమస్యలు ఉంటాయో అటువంటివారు దేవునికి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రాన్నాన్ని నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలి అలా చేస్తే వంశంలో, ఇంట్లో ఉన్న పితృ దేవతల శాపాలు తొలగిపోతాయి. దేన్నీ చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.

History of Hyderabad.

 Great History of Hyderabad.

All Hyderabadi's must know and share this information about Hyderabad.

1856 - First Post office

1871 - Singareni collieries

1875 - Deccan Railways

1876 - Printing Press

1885 - Telecommunications

1910 - Hyderabad electricity board

1921 - Chemical Laboratory

1942 - Hyderabad State Bank

1943 - Praga Tool

1873 - Spinning Mills

1878 - Pirani Factory

1910 - Soda Factory, Iron Factory, Deccan Button Factory

1912 - Distilleries, Iron foundry

1913 - Bone Factory

1919 - VST

1927 - Deccan Glass Factory

1929 - GBR Mills, Ram Gopal Cotton Mills

1931 - Azam Jahi Mills

1932 - Hyderabad Steel and World LTD

1933 - Kohinoor Glass factory

1936 - Indian Hume Pipe Company LTD, The Taj clay works ltd

1937 - Nizam Sugar Factory

1939 - Sirpur Paper Mill

1940 - Taj Glass works (Sanathnagar)

1941 - Golconda Cigarette Factory

1946 - Sursilk, Hyderabad Asbestos

1947 - Hyderabad Lamination Products, Hyderabad Soap Factory, Deccan Chemical Works, Zinda Tilismat, The Baba water Manufacturing Ltd, VasuDeva Ayurvedic pharmacy Ltd, Deccan Potteries and Enamel World Ltd, Charminar Potteries

Hyderabad using electricity from 1910. There was a Thermal plant near Hussainsagar which

was sold in the period of NTR for 6 crores

1813 - Hyderabad Public School

1854 - Darul uloom Oriental School, College

1856 - Darul uloom School

1869 - Hyderabad Civil engineering college

1872 - Chaderghat School

1879 - Mufidul Anam School

1881 - Chaderghat First Grade College

1882 - Mahboob College

1884 - Secunderabad Mahboob College

1874 - Nizam College

1887 - Nampalli Girls School

1890 - Warangal Telgu School

1894 - Asfiya School, Medical College

1899 - Law school

1904 - Viveka Vardhini School

1920 - City College, Osmania University

1921 - Osmania Medical College

1923 - Hyderabad Public School

1924 - Marwadi Hindi Vidyalay

1926 - Hindi Vidyalayam, Secunderabad

1930 - Physical Education College

1946 - Veterinary Sc. College, Koti Womens college, Nampally Womens college

1834 - First English Public School

*1835 - Roman Cathelic School*

*All saints and Rosery convent school*

1850 - St Francis school

1861 - St Anns school

1630 - Hakeem Nizamuddin Clinic

1916 - St William bradford Hospitals

1880 - Darul Shifa hospital

1851 - Kind Edward Memorial Hospital KEM hosp now Gandhi hosp

1866 - Afzalgunj Hospital now Osmania hosp

1889 - jazgi khana -> Queen Victoria zanana  hosp-> GMH govt maternity hosp -> shifted to petla burj

1890 - Ayurveda Unani Hospital

1894 - Medical College

1897 - Erragadda Mental Hospital

1916 - Homeopathy College

1927 - Charminar Unani Ayurved Hospital

1925 - Nilofer Hospital

1926 - Osmania Medical college, Victoria Zanana And Children, Maternity Hospital, Quarantine (Korenty) hospital or fever hosp now communicable diseases hosp. Nizam Orthopedic Hospital.

The seventh Nizam Mir Osman Ali Khan of Hyderabad state was made the   *RAJ-PRAMUKH* equivalent to present Governor, the Head of the state of erstwhile HYDERABAD after the Nizams kingdom joined the Indian Union by the then Govt. Of India .

India got electricity when Hyderabad used it 15 years before.

It was only 7th Nizam Mir Osman Ali Khan of Hyderabad state who gave seven lorries of gold to Indian government at the time of  Indo-China war.

No outsider has developed Hyderabad, it was already a developed place before india became independent.

and

British ruled all over India except Nizam State.

Now Hyderabad is in Telangana State as it's capital.

My Hyderabad ! My Pride !