2, ఆగస్టు 2020, ఆదివారం

నూతన విద్యా వ్యవస్థ

కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నూతన విద్యా వ్యవస్థను వ్యతిరేకిస్తున్న  కమ్యునిస్టులు ఒక్కసారి  చరిత్రను గుర్తు తెచ్చుకొని  నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించి చరిత్ర హీనులుగా మిగిలిపోకండి* 

మనం ఇప్పుడు ఫాలో అవుతున్న విద్యావిధానం 1835లో బ్రిటిష్ చెందిన  మెకాలే ప్రవేశపెట్టినాడు.
విశ్వగురువుగా పేరుగాంచిన భారత దేశ విద్యా విధానాన్ని ధ్వంసం చేసి చరిత్రను కప్పి వేసి బ్రిటీష్ వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

1971వ సంవత్సరంలో ఇందిరా గాంధీ మెజార్టీకి దూరంలో నిలిచి పోవడంతో వామపక్షాల మధ్దతు కోరడం,  దేశ వ్యతిరేక,  కమ్యూనిస్టు ఉన్మాద, ఛాందస భావాలు కలిగిన మతోన్మాదులకు అనుకూలంగా పని చేస్తున్న వామ పక్షాలు దీన్ని తమకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాయి.

వెంటనే వారు మధ్దతుకు ఒప్పుకుంటూ ఒక షరతు విధించారు. అదేంటంటే,  కేంద్ర విద్యా శాఖను తమకే అప్పగించాలని..... 

సరిగ్గా ఇక్కడే దేశ విద్యావ్యవస్ఠ భ్రష్టు పట్టడానికి, నేటి విద్యార్థుల్లో కన్హయ్య కుమార్  లాంటి దేశ ద్రోహులు పుట్టడానికి బీజాలు పడ్డాయి.

ఒప్పందం ప్రకారం 1972లో కమ్యూనిస్టు ముసుగులో ఉన్న  మతోన్మాద ఛాందసవాది డా.సయ్యద్ నూరుల్ హస్సన్ కు కేంద్ర విద్యాశాఖ ఇవ్వబడింది.

అప్పటికే *"క్లేమెంట్అట్లీ"* మెకాలే విద్యావిధానం వలన విద్యావ్యవస్థలో సగం చచ్చిన దేశ భక్తి గౌరవం, మంత్రి హసన్ పూర్తిగా నాశనం చేయడం మొదలెట్టాడు.

1. అప్పటిదాకా దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే శివాజీ మహారాజ వంటి హైంధవ దేశభక్తుల పాఠాలకు బదులుగా దేశంపై  దండెత్తి హైందవ ఆలయాలు దోపిడీలు చేసి హిందువులను దారుణంగా గోంతులు కోసి హత్యలు చేసిన ఘజనీ మొహమ్మద్ లాంటి గజదొంగల చరిత్రను సిలబస్ లో ప్రవేశ పెట్టారు. 

2. కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక పుస్తకాల్లో రామాయణ, భారతాలను ఓ కట్టు కథగా కూడా సిలబస్ లో చెప్పారంటే మీరే అంచనా వేయండి. 

3. ప్రపంచంలోని సైన్స్ ను తనలో ఇముడ్చుకున్న వేదవిద్యను యోగను ఆయుర్వేద వైద్యాన్ని పూర్తిగా నాశనము చేశారు.

4.  మతోన్మాది  ఔరంగజేబ్ ప్రజలపై సాగించిన అకృత్యాలను, నరమేధాన్ని, పాఠాల నుండి తొలగించారు. 

5. అసహనంతో  మతోన్మాదంతో ఔరంగజేబ్ కూల్చిన వేలాది హైందవ మందిరాల వివరాల్ని దశలవారీగా తుడిచి పెట్టి అతన్ని ఒక మంచి  నవాబుగా చిత్రీకరించారు. 

6.  దక్షిణాన టిప్పు సుల్తాన్ అనబడే నరహంతకుడు హిందువుల నెత్తుటితో పారించిన  ఏరులను చరిత్రపుటల్లో మాయం చేశారు. 

7. అనేకమంది రాజస్థాన్ హిందూ కన్యలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న పరమత ద్వేషి అక్బర్ ను ఒక కథానాయకుడిగా (జోధా-అక్బర్) చూపించారు.  

 8.గాడ్సే, గాంధీని చంపిన కథను ప్రవేశపెట్టి అదే సిలబస్ నుండి ఔరంగజేబ్ చేతిలో సిక్కుల గురువు గురుగోబింద్ సింగ్ పాశవిక హత్యోదంతాన్ని తొలగించారు. 

9. వీర్ సావర్కర్ సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల చరిత్రను వక్రీకరించి అవమానించారు. 

10. NRIల సహకారంతో బ్రిటిష్ వారిని గద్దె దింపాలని పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కాదని ఎవరెవరినో స్వాతంత్ర్య సమర యోధులుగా అభివర్ణించారు. 

11. మన దేశంపైబడి దోచుకుని వేలాది దేవాలయాలను నాశనం చేసి ఈ దేశ స్త్రీలను చెరబట్టిన మొఘలులను హీరోలుగా అభివర్ణించారు. 

12. వారి ఏడో భార్య, ఎనిమిదో ఉంపుడుగత్తెల చరిత్రని చదవాల్సిన దుస్థితిని మన పిల్లలకు కల్పించారు. 

ఇక ఇలాంటి చరిత్రలు చదివితే అఫ్జల్ గురు, కసబ్ లను కీర్తించే కన్నయ్య కుమార్, వేముల రోహిత్ వంటి వారు హిందూ వ్యతిరేకులుగా మారుతారు కాని, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, నేతాజీ  సుభాష్ చంద్రబోస్ వంటి దేశ భక్తులుగా మారరు కదా! 

ఒక్కమాటలో చెప్పాలంటే దేశ  వ్యతిరేక విధానాన్ని దగ్గరుండి అమలు చేశాయి గత
ప్రభుత్వాలు.  

ఈనాటికీ  బోర్డ్ లో ఆ హయాంలో నియమింపబడ్డ ఈ దేశద్రోహ హిందూ ద్రోహ రచయితలే మన పిల్లల పాఠ్య పుస్తకాలు రచిస్తుండటం చాలా దురదృష్టకరం. 

ఈ తప్పుడు చరిత్రను సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడైనా జరగాలి. 
మరింత నష్టం వాటిల్లకముందే ఈ లోపాయకారి విద్యా వ్యవస్థను కూకటివేెళ్ళతో సహా పెకిలించి వేయాలి.  
మన భావి తరాల్లో విదేశీ భక్తులు పుట్టకుండా చూడాలి. 

ఇదీ మన సెక్యూలర్ భారత వ్యవస్థ, మన దేశ  దౌర్భాగ్యం.....

కామెంట్‌లు లేవు: