2, జులై 2021, శుక్రవారం

విష్ణు శక్తి వ్యాప్తము

 విష్ణు సహస్ర నామం రూపంలో విష్ణు శక్తి వ్యాప్తమును యిదివరకు చెప్పినది యింకా సులువుగా తెలియుటకే. కలియుగంలో మానవులకు ప్రతీ విషయంలో నిరూపణ కావాలి. మిగిలిన యుగాలలో అనుమానం లేదు భగవత్శ్శక్తి గురించి.దానిని జయించాలనే అహంకారము తప్ప. ప్రత్యక్ష ప్రమాణము గా ప్రకృతి రూపంలో స్పష్టంగా కనిపించింది, అదీ మానవ రూపంలోనే.శంకరుల  నాలుగు మహా వాక్యములు నాలుగు వేదముల రూపంలో వివరించిరి. ఏది ఎవరు వివరించినా మానవ దేహము మాత్రమే మూల ప్రకృతిని  అవగాహనకు యని తెలియవలెను.అఙ్ఞానం వలన పదార్ధము, దానిని ఆశ్రయించిన శక్తని తెలియ లేకపోవుట కాల ధర్మము యని సరిపెట్టుకొనుట. సరిపెట్టుకొనుట అన్ని విషయాలలో అవసరం. కొన్ని మాత్రము అధికంగా కావాలి, కొన్ని అసలు అవసరం లేదు. *యా వేదాదిషు గాయత్రీ సర్వ వ్యాపి మహేశ్వరీ, ఋగ్యజు సామాథర్వైశ్చ తన్మేమనః శివసంకల్పమస్తు. వేదములు యెుక్క లక్ష్యం  శక్తిని ప్రకృతి పరంగా మార్పు చేయు సూత్రమును తెలియుట. దీని నిర్వచనము, మానవ జీవ లక్షణము. ఈ షు E =S  యని వేదము యెక్క అంతిమ లక్ష సాధన ఈ ఉష వ్యాప్తమైనది కిరణ శక్తని తెలియుట.అది గత్రి శక్తి.గుణ రూపములో మానవ రూపమైన పదార్ధ ఙ్ఞానమేయని  తెలియుచున్నది. ఎస్ అనగా సత్ అను పదార్ధ ఙ్ఞానాన్ని వుంది అని వప్పుకొనుట. అది ఇ శక్తి రూపములో కలదని అంగీకరించుట.వేదము వకటే తెలుపు చున్నది అది శక్తని ౭ుపించి లేని తత్వము ఉన్నదిగాని యని నిరూపణ యే. కంటికి కనిపించని శక్తిని దృశ్యముగా మానవునికి,జీవంగల  బొమ్మగా తెలియుట. కాని దానిని తెలుసుకునే విధాన సూత్రములే మిగిలినవివేద పరంపర.ఋక్కు యనగా కాంతి వ్యాప్తిని పరావర్తన మును అనగా శబ్ద చైతన్య వ్యాప్తి ద్వారా యజుర్వేదం క్రియా రూపంలో తెలిసి అధర్వ ఫలితరూపంగా  అనుభవించుటయే.యిది గాయత్రీ రూపముగా  మహేశ్వరీ రూప తత్వము. మహేశ్వర యని యంటే తెలియదు నిర్గుణం కావున. మహేశ్వరీ యనగా పదార్ధ రూపము కలిగి ప్రకృతిగా తెలియుటయే పదార్ధ ఙ్ఞానం. ప్రకృతి యనగా వకరికి పరిమితమైనది కాదు. సర్వ వ్యాప్తమైనది

అలాగని సమస్త ప్రకృతిని వరకే ఆక్రమించుట అహంకారము.నియమిత పద్దతిలో కాలానుగుణంగా వ్యాప్త మైనదానిని వశపరచుకొనుటయే ఙ్ఞానము.  అనంతమైన ప్రకృతిని  మార్పును గమనించుచూ పరిమితి లోనే ప్రకృతి తత్వమును గ్రహించుట ఙ్ఞానము.ఙ్ఞానము యనగా మనిషికి కావలసిన శక్తిని వెలుగు ప్రకాశము  ద్వారా ప్రకృతి ద్వారా తెలియుట. చీకటి అజ్ఞానము ఙ్ఞానము వెలుగు. యిదే తమసోమా జ్యోతిః గమయ.తమస్సు చీకటి నుండి నన్ను జ్యోతి వెలుగులోనికి తీసుకొని వెళ్లుట. ఆతరువాత మృత్యోః  మా అమృతం గమయ. యివి రెండు సూత్రములు. జ్యోతి లక్షణము తెలిసిన తరువాత అమృత తత్వం ఙ్ఞానము. మృతము యనే ఙ్ఞానము సవివరంగా తెలియుట. యిది వకరి వలన కాదు,అనగా వక్క జన్మ లో తెలియదు. అదియును మానవులకు తప్ప యితర జీవులకు తెలియుట జరుగదు.యిది వకరి పరంపర జీవం పుట్టినప్పటినుండి ప్రయత్నం జరుగుచునే యున్నది. దానికి దేహము ధారణయే మూల సూత్రము.దేహము  ధరించిన తరవాత అజ్ఞానము.దేహం ధరించకముందు ఙ్ఞానంతో దేహ ధారణకు తపన జీవునికి. గాయత్రీ శక్తి సర్వ వ్యాప్తమైనది, జీవ శక్తి యని తెలియుచున్నది. తెలుసుకుంటూనే వుందాం. అనంతమైన ఙ్ఞానమును. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: