21, అక్టోబర్ 2020, బుధవారం

" శ్రీ వెంకటేశ్వర సోత్రం"

 " శ్రీ వెంకటేశ్వర సోత్రం".   (తరువాయి భాగం: 4).  "మజుందార్ ,బెంగళూరు" సేకరణ & సమర్పణ    "హరిసర్వోత్తమ" "వాయు జీవో త్తమ".         , శ్లోకం :8  :- " భూత వాసః.  గిరి వాసః  శ్రీనివాసః            శ్రీ యః.   పతిః !              అచ్యుతానంత. గోవిందో   విష్ణు వెంకట నాయకః !!    45)" భూత వాసః" :-   సమస్త జీవ జడ వస్తువులకు వాస స్థలముగా కలవాడు.  తన ఉదరమునందే సకల జీవ జడ వస్తువుల ఉంచుకొని ఇంటి కాపాడుచుండుట   చేత  శ్రీనివాసునకు  "భూత వాసు" డని  పేరు.                             46) "గిరి వాసః" :- విద్యలకు నిలయమైనవాడు. సమస్త విద్యలకు ఇంటి యందు  వలనే  ఆశ్రమదాతు డైన శ్రీనివాసునకు " గిరి వాసుడు"  అని పేరు .      47) "శ్రీనివాసః" :--" శ్రీ  " లక్ష్మీ దేవితో కూడి వసించువాడు.   శ్రీనివాసుడు లేని స్థలమునందు లక్ష్మీదేవి యుండదు అట్లే లక్ష్మీదేవి లేని స్థలము నందు శీను వారిరువురు అన్నిచోట్ల యుందురు.  కనుక లక్ష్మీ దేవి నారాయణి తో కలహించి కొలహపూర్ పోయే కథలు ఏర్పడిన కథలని తెలియవలెను.   ఇట్లు శ్రీదేవి ఉద్యోగము లేని శ్రీనివాసునకు "శ్రీనివాసుడు" అని పేరు.                         ,48)" శ్రీ యపతిః" :- లక్ష్మీదేవికి పాలకుడు.  లక్ష్మికి నారాయణుడు నకు  సంసారము లేనందున వీరిద్దరికీ సామ్యము కలదు.   అయనను వారిద్దరిలో లక్ష్మీదేవి హరిని రక్షించుట లేదు.  హరి యే లక్ష్మిని రక్షించును.  కనుక లక్ష్మి ని రక్షించు శ్రీనివాసునకు" శ్రీ యః పతి  అని పేరు.   దీనివలన దుర్గాదేవి లోక రక్షకురాలను శా క్త మతము నిర స్తా మగును.                     49)" అచ్యుతానంద గోవిందః":- దేహం నాశాది దోషములు లేనివాడు.    అన్ని చోట్ల యందు అన్ని కాలముల యందు నుండి సర్వ గుణ పరిపూర్ణుడైన వాడు,  జ్ఞానము చేత లభ్యమగు వాడు.  జ్ఞానానందా త్మ కమైన , దేహము కలిగిన శ్రీనివాసునకు దేహ నాశనము మొదలగు దేహ నిమిత్తము మొదలైన దోషములు ఇతర దోషములు లేవు.  అతడు లేని చోటు లేనే లేదు.  కాలము లేదు.  అతనిలో లేని గుణములు లేవు.   అన్ని గుణములచే పూర్ణుడు అయినవాడు. అతని గుణములను తెలిసి అతని యందు చేయు భక్తి చేతనే అతడు  లభ్యుడు కాగలడు. వేరు మార్గము లేదు.  కనుక అతనికి అచ్యుత, అనంత, గోవిందా,అను మూడు పేర్లు కలవు.       50)"విష్ణుః" :-- బలము జ్ఞానము లే స్వరూపుడగు వాడు,. శ్రీనివాసుడు బలము, జ్ఞానము, ఆనందము, మొదలుగాగల గుణములచే దేహముగా కలవాడు,   కనకనే నా అతనికి "విష్ణుః" అని పేరు.             51)" వెంకట నాయకః" :-- పాపములను కాల్చినట్టు సకల జ్ఞానము లకు యజమానుడు, జ్ఞానులు జ్ఞానాగ్ని చేత తమ పాప రాశులను ఆశ్రయించిన వారి పాప రాశులను basmam  అగునట్లు చేయుదురు.   వారలకు అంత శక్తి శ్రీనివాసుని జ్ఞాన బలము చేతనే ఏర్పడినది.   ఇటువంటి మహా శక్తి గల పై చెప్పిన జ్ఞాన శక్తి శ్రీనివాసుడు వెంకట నాయకుడు పేర పలుకుతున్నాడు.           "శ్లోకం 8":--  సర్వ దేవైక శరణం.  సర్వ దైవైక దైవతమ్!              ‌‌.     , సమస్త దేవ కవచం సర్వదేవ శిఖామణిః !!         53)"సర్వ దైవిక శరణం":-- సర్వదేవతలకు ఒక్కడే రక్షకుడై ఉన్నాడు.   దేవతలందరికీ ఆపద కలిగినప్పుడు శ్రీనివాసుడు యొక్క రక్షకుడైనాడు.    దేవతలందరికీ ఆపద కలిగినప్పుడు శ్రీనివాసుడు యొక్క రక్షకుడైన నాడు.   కనుక అతని మొర వచ్చి తమ కష్టములను పోగొట్టుకొనిరి.   అందుచేత శ్రీనివాసునికి "సర్వ దైవిక శరణు" డని పేరు.                   .  53)"సర్వ దైవిక దైవతం":-- దేవతలందరికీ ముఖ్యమైన దేవుడు గా ఉన్నాడు.    దేవతలందరూ తమ కుల దైవం దైవం శ్రీనివాసుని ముఖ్యముగా పూజించు చున్నారు.  అందు వలన శ్రీనివాసునకు "సర్వ దైవిక దైవత " అని పేరు.                       ,54)"సమస్త దేవ కవచం":-- దేవతలందరికీ కవచము వల్లనే ఉన్నవాడు.   వజ్ర కవచము శత్రువుల శాస్త్రము నుండి రక్షించును.   అదే విధముగా దేవతలకు శత్రువుల నుండి సంభవించు సకల ఆపదల నుండి కాపాడే శ్రీనివాసునకు" సమస్త దేవ కవచుడు " అని పేరు.                           55)"సర్వదేవ శిఖామణిః":-- దేవతలందరికీ శిరోరత్నం ప్రాయుడు అయినవాడు.   దేవతలందరూ శ్రీనివాసు నల్ల ఎడల నమస్కరించు రు.   కనుక శ్రీనివాసుని పాదములు దేవతలందరి తల మీద శోధించు చుండెను.  అందులోకి శ్రీనివాసునకు "సర్వ దేవ శిఖామణి"  అని పేరు.                               శ్లోకం: 10 :-"ఇతీదం కీర్తి తం  య స్య విష్ణు తేజ సః!                               త్రి కాలేయః పటే నిత్యం  పావంత న్య న  విద్యతే!!       పైన చెప్పిన విశేషణము ల వలన శ్రీనివాసుని తేజమున సాటిలేదని సిద్ధమైనది.   అటువంటి శ్రీనివాసుని "వెంకటేశో వాసుదేవః  అని ప్రారంభము చేసి, ఎనిమిదవ శ్లోకములతో కూడిన  స్తోత్రము  ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నందు పారాయణ చేయువారికి వెనక చేసిన సర్వపాపములు నశించును.   మరియు వాడు పాపము లో నచ్చకుండా శ్రీనివాసుడు కాపాడగలడు.    పాపములు చేసినచో వాటిని  పరిహరించును.              శ్లోకం: 10 :-- రాజద్వారే పఠేథేరే    సంగ్రామే రిపు సంకటే!                         , భూత సర్ప పిశాచాది భయం నాస్తి కథాచన!!      ప్రభువుల నుండి తనకు కావలసిన పనులకై వారి ఇంటి వాకిలి కాడ కాచుకుని ఉన్న కాలమునందు, అనేక విధములగు తొందరలు, భయములు ఏర్పడు అవకాశము కలదు.    అతి భయంకరమైన యుద్ధము నందు పాల్గొన్నప్పుడు శత్రువులనుండి ఒకసారి సంభవించే కష్ట సమయములందు అనేక విధములైన కష్టములు కలుగును.   భూత సర్ప పిశాచి నుండి బయట పడే అవకాశం కలదు.  ఇట్టి భయము లన్నియు, ప్రతి దినము ఈ స్తోత్రం ను త్రీ కాలములందు పట్టించు వారల కేనాడు సంభవిం పవు.   అట్లే ఏర్పడినచో, ఈ స్తోత్ర పఠనము తో  పరిహార మగును.                    . శ్లోకం 11:- అపుత్రో లభతే పుత్రన్ నిర్ధానో ధనవాన్ భవేత్!         .    యోగారో ముచ్యతే. రోగ్ ఆ చెవత్త బంధ నాత్ !!                     ,ఈ స్తోత్రంమును పట్టించు వాడు. అపు త్రుడు అయినచో పుత్ర వంతు డగును.  పేద అయినచో భాగ్యవంతుడు అగును.    రోగి అయిన వాడు ఆరోగ్యవంతుడు.   బంధింపబడిన వాడు వాటి నుండి విముక్తుడు అగును.                      శ్లోకం:- య దిష్ట తమం.  ..............       శ్లోకం:- "విష్ణు లైవ్ సోపానం......................     శ్రీ వెంకటేశ స్తోత్రం ను పట్టించు వానికి తనకే వస్తువులు ఎంత ఇష్టమో వాటినన్నింటినీ పడయగలడు.  దీనికి సంశయము వలదు.  ఐశ్వర్యము రాజ మన్ననలు సుఖములు అన్ని రకములైన శుభములు సర్వైశ్వర్య కలుగును.    విష్ణు లోక ప్రాప్తి ముక్తికి ఈ స్తోత్ర పఠనము ముఖ్యమైనది.    అన్ని దుఃఖములను ఇది ఒక్కటే  పరియహింప గలదు.                       , శ్లోకం:  mayavi పరమానందం .............."ప్రతి ఒక్క జీవికి సంసార వస్తాయని వాని స్వరూపానంద మూయబడి యుండును.  నిత్య వస్తా ఎందు వైకుంఠములో ముక్త స్థానమును యుండు నపుడు వాని వాని స్వరూపానంద పూర్ణముగా వ్యక్తం అగును.    అందులకే వైకుంట లోకములో సర్వోత్తమ మనిపించును.  శ్రీహరి యొక్క ఉండినను అతని ఆనందమునకు హాసన్ ఆసాది దోషములు లేవు.   అతని ఇచ్చుటకు వచ్చినట్లు అక్కడ కూడా కొన్ని దినముల వరకు నివసించును.    ఇప్పుడు కొన్ని దినముల వరకు వైకుంఠమును వదలి భూలోకము నందలి స్వామి పుష్కరిణీ తీరం మందు నివసింప నిచ్చ కలిగినది .  అతని అభిప్రాయము నెఱింగిన శ్రీ మహాలక్ష్మి దేవి పరమాత్ముడు వైకుంఠము నందు లేనప్పుడు తాను కూడా వైకుంఠమును వదలి వెడలవలే నని,  శ్రీహరి పోగు భూలోకమునకు పోవలెనని తీర్మానించుకుని శ్రీహరి కంటే ముందుగా ప్రేమ కలహమును పెంచి  ప్రయాణం ఆయేను.   ఇట్లు శ్రీనివాసుడు వైకుంఠమును వీడియో వెంకటాచలము నందు గల స్వామిపుష్కరిణీ సరోవర తీరం నందు, తన వక్ష స్థలము నందు గల మరియు అదృశ్యం అయిన రమాదేవి తో కూడి  ఆమె  చే సేవింప బడి ఆనంద పూర్ణుడై  ఉన్నాడు.                      శ్లోకం:"కళ్యాణ్ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే !   శ్రీ మద్ది వెంకట నాదాయ శ్రీనివాసాయ మంగళం!!(ఇతి బ్రహ్మాండ పురాణే వెంకటేశ స్తోత్రం సంపూర్ణం).                 , ఓ శీ నివాస! నీ దేహము అప్రాకృత మగుట వలన పరమ మంగళకరమైనది.   ఇట్టి దేహము ఎవరికీ లేదు.    కనుక పరమాచార్య మైనది.  నీవు భక్తులపై రక్షించు పదార్థముల అన్నిటినీ ఉత్తమ రీతిగా నిచ్చు చున్నావు.   నీ నివాసము చే                 శ్రీ వెంకటేచలం  సకల సౌభాగ్య సహితమైన విరాజిల్లుచున్నది.   అట్టి నీకు నా నమస్కారములు!!      ,(ఇతి శ్రీ వెంకటేశ సోత్రం వాదము సంపూర్ణం)      గమనిక:- భగవంతునికి హారతి సమర్పించినపుడు పై శ్లోకమును పట్టించుట పరిపాటి అయినది.  మరి అర్థం ఈ రోజు నీకు తెలిసినది కదా!

కామెంట్‌లు లేవు: