27, సెప్టెంబర్ 2020, ఆదివారం

*బ్రాహ్మణ జాతిలో ఆరాధ్యులు*


శైవఆగమము చాలా ప్రాచీనమైనది. వైదీకులలో కొంతమంది పూర్వం రోజుల్లో శివదీక్ష తీసుకుని శివ ఆరాధ్యులు గా మారారు.

విజయవాడలోని సత్యనారారణ పురంలో మూడుగుళ్ళు ఉన్నాయి అక్కడ శైవపీఠం ఉన్నది. కొండపై జమ్మిచట్టుకు

జమ్మిచట్టుకుఈ శైవులే నిప్పును

నిప్పునుమూటకట్టి కొమ్కకుకట్టగా 3రోజులు ఊరిలో నిప్పు లేకుండాపోతే

లేకుండాపోతేమల్లికార్జనపనడితునికి అపచారము చేసినామని

చేసినామనివారిని ప్లార్ధించగా

ప్లార్ధించగాతిరిగి నిప్పును దానంచేసినఘనయ వారిదే

వారిదేగుంటూరులో కలెక్టరు

కలెక్టరుగారు శైవులకు నూనె

నూనెఇవ్వవద్దని ఆదేశినచగా

ఆదేశించగానూతిలో గారెలు

గారెలుకాల్టిన వైనం చూసి

చూసికలెక్టరుగారు అచ్చరు ఒందారట. ఇదీ శైవులచరిత్ర.

ఈమనిలో శైవ హ్రాహ్మణ 

కుటుంబాలు ఉన్నాయి.

కార్తీక మాసం ఆవెలుగులు

ఆవెలుగులుఇప్పటికినీ చూడవచ్చు.


*అంతిమ సంస్కారం ఇలా*

 మరణించిన వారి ఖననం తర్వాత

ఈపది రోజూలూ సమాధిపై పంచ నందులను మట్టితో

మట్టితో చేసినవి నలువైపులా 

ఉంచి తలనుండి వెంటృకలౠ ఒకదారం చివర

చివరముడి వైచి ఆధారమును

ఆధారమునుచక్కగా సమాధిఫైకి

సమాధిఫైకితీసుకొనవచ్చి ఆధారముచుట్టూ మట్టితో 

లింగానికి ఎదురుగా పంచమనందిని ఉంచి 

వాటికి ఈపదిరోజులు నిత్యాభిషేకంచేసి 11 వరోజు

వరోజుఉన్న నాల్గు నందులనూ

నందులనూమట్టితోచేసిన లింగాన్ని నదిలో కలపాలి.

కూర్టొన పెట్టి సమాధి లోఉత్తరముఖంగా కృర్చోనపేట్టి

కృర్చోనపేట్టిచేతిలో ధారణలింగాన్ని పెట్టి పూడ్చాలి.

ఇంటివద్ద ద్వాదశ షోడశ కళారాధన చేసి ఖర్మనుపూర్తి 

చేయాలి. సమాధిపై లింగ ప్రతిష్ట

ప్రతిష్టచే సి ఎదురుగా నంది స్థంభప్రతిష్ట చేసి అన్నసమారాదన చేయాలి.

(ఇదీ తత్వకళా సంయోజనం)

జెందెం అపసవ్యం ఉండదు.

శివపూజే ప్రేత శబ్దం ఉండదు

 ఈ 16 రోజులలో ఖర్మలోఎకకడాకూడా ప్రేతశబ్దం

ప్రేతశబ్దంరాదు.

మహేశ్వర  

సదాశివ

శివరూపములు

నంది 

మహాకాళులు రూపములతోనే

రూపములతోనేఆబ్దికాదులు

పూర్తి అవుతాయి.

ఈ క్రియనూ ఆరాధన అని అంటారు. అంత్యేష్టి అంటారు. వీరినే బ్రాహ్మణ జాతిలో ఆరాధ్యుల శాఖగా పిలుస్తారు.

 బాలసుబ్రహ్మణ్యం గారు బ్రాహ్మణ జాతిలో ఆరాధ్యుల శాఖ. ఇలాంటి శాఖలు బ్రాహ్మణ జాతిలో దేశవ్యాప్తంగా సుమారు 75 శాఖలు వున్నాయి


ఆరాధ్యులను, లింగధారులను మరణాంతరం ఖననం చేస్తారు.. కావున శవాన్ని దహనం చేయరు. వీరి సమాధిపై శివలింగం స్ధాపన చేస్తారు..  

కొన్ని తరాల తరువాత , కొందరు గురువులు, మహానుభావుల యొక్క ఆ బృందావనాలే ( సమాధులే) రాబోయే తరాలకు శివాలయాలుగా మారుతూంటాయి. ఇది యదార్థ విషయం.

ఈ సమాచారాన్ని అనుమానం ఉన్నట్లయితే చరిత్రను విచారించుకోగలరు.

 

*బ్రాహ్మణ చైతన్య వేదిక*

కామెంట్‌లు లేవు: