30, జూన్ 2021, బుధవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 3 --సాహిత్యానికి సంబందించిన క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి

 ప్రశ్న పత్రం సంఖ్య: 3              కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

సాహిత్యానికి సంబందించిన క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) ఆది కావ్యం అని దేనిని అంటారు' 

2) తెలుగులో ఆది కవి అని ఎవరిని అంటారు  

3) తెలుగులో వ్రాసిన ఆది కావ్యం ఏది 

4) వేదాలను విభజించిన మహర్షి ఎవరు 

5) వేదాలు ఎన్ని 

6) దక్షణ ఆసియా ఖండంలో తోలి నవల ఏది 

7) ఇతిహాసాలు అని వేటిని అంటారు 

8) పోతన వ్రాసిన గ్రంధం ఏది 

9) "ఉరక రారు మహాను బావులు" వ్రాసింది ఎవరు 

10) "భాస్కర శతకం" వ్రాసింది ఎవరు 

11) మనుచరిత్ర వ్రాసింది ఎవరు 

12) ప్రభంధంలో ఎన్ని ఆశ్వాసాలు ఉంటాయి 

13) "బారిస్టర్ పార్వతీశం" రచయిత 

14) " సాక్షి వ్యాసాలు " ఈయన వ్రాసాడు 

15) " చెరుకు తుద వెన్ను పుట్టిన" ఏ శతకము లోది  

16) రామ రాజభూషణుడు వ్రాసిన ప్రబంధం 

17)  శ్రీ శ్రీ అని ఎవరిని అంటారు 

18) రామాయణ కల్ప వృక్షం వ్రాసింది ఎవరు 

19) "కుమారసంభవం " ఎవరు వ్రాసారు 

20) ఏనుగు లక్ష్మణ కవి తర్జిమా చేసిన సుభాషితాలు 

21) "పాండురంగ మహత్యం" వ్రాసినది 

22) జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు 

తాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగం ద్రోసె లతాంగి’ 

ఈ పద్యం ఏ గ్రంధంలోది 

23) రామాయణం తెలుగించిన  తోలి కవియిత్రి ఎవరు 

24) తిరుపతి వెంకట కవులు అనగానే గుర్తుకు వచ్చేది 

25) "చందమామ రావే జాబిల్లి రావే" రచయిత ఎవరు  

26) "శృంగార నైషధము " కవి ఎవరు


కామెంట్‌లు లేవు: