24, ఏప్రిల్ 2024, బుధవారం

విద్యావిధానం

 నమస్తే


బ్రిటిష్ వారు, కాంగ్రెస్ వారు, నిర్మించిన విద్యావిధానం వలన


ఈ కాలం పిల్లలకు భారతీయ ప్రపంచవిజ్ఞానానికి మూలమైన సంస్కృతభాషాలో జన్మించినం జ్యోతిశ్శాస్త్రం, వ్యాకరణం, ఛందశ్శాస్త్రం, మాసాల పేర్లు, నక్షత్రాల పేర్లు, సంవత్సరాల పేర్లు తెలియవు,

ఈ కాలం పిల్లలకు పెద్దలకు రామాయణ రచయిత అయిన వాల్మికి జయంతి, వర్ధంతి తెలియదు

ఈ కాలం పిల్లలకు పెద్దలకు అష్టాదశ పురాణాల, మహాభారతం, భగవద్గీత లాంటి రచయిత అయిన వేదవ్యాస జయంతి, వర్ధంతి తెలియదు

కాలిదాసు

భవభూతి

శంకరాచార్య

రామానుజాచార్య

ఆర్యభట్ట

చాణక్య

ధణ్వంతరి

పతంజలి

పాణిని


ఇత్యాది సంస్కృతభాషా శాస్త్రావేత్తలు జన్మదినం, మరణదినం తెలియదు.


ఈ విధంగా సంస్కృతభాషా గురుశిష్యలను గురుకులాలను నాశనం చేసి 

మదర్సాలను మిషనరీ విద్యాలయాలను ఉద్ఘాటనం చేసి


హిందువులందరిని హిందువుల సాహిత్యంనుండి, విజ్ఞానం నుండి దూరం చేసినది

ఎవరు


మన హిందు పిల్లలకు సంస్కృతంలో సమ్భాషించడం రాదు, సంస్కృతభాీష శ్లోకాలు రావు, సంస్కృతభాషా స్తోత్రాలు రావు, సంస్కృతభాషా నీరాజన గీతాలు రావు


ఈ విధంగా సంస్కృతభాషను సామాన్యమానవులనుండి దూరం చేసి సంస్కృతభాషా గురుశిష్యులను సంస్కృతభాషా గురుకులాలను కాలగర్భం కలిపేసిన పాపం కుట్ర కుతంత్రం ఎవరిది


సమ్భాషణ సంస్కృతమ్ పత్రిక ఈ నాయకులను ప్రశ్నిస్తున్నది


ప్రతి సంస్కృతభాషా గురుశిష్యలు అభిమానులు పాత్రికేయులు కావాలి, సంస్కృతభాషకు జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి

కామెంట్‌లు లేవు: