6, జులై 2024, శనివారం

ప్రశ్న పత్రం సంఖ్య: 8

 ప్రశ్న పత్రం సంఖ్య: 8                             కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ ప్రశ్న పత్రం సర్వ జన ప్రయోజనకరంగా వుండే విషయాలను తీసుకొని తయారు చేయబడినది. కాబట్టి అందరు దీనిని కూలంకుషంగా చదివి జవాబులు ఇవ్వ ప్రయత్నించండి.  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

1) ఇంట్లో శిశువు జన్మించినప్పుడు బర్త్ సర్టిఫికెట్ కోసం ఎక్కడ దర్జీ పెట్టాలి. 

2) . ప్రామిసరీ నోటు ఎవరు ఎవరికి వాసి ఇస్తారు. 

3) రెవెన్యూ స్టాంపు అంటే ఏమిటి.  దానిని ఎప్పుడు వాడతారు. . 

4) సాధారణ చే బదులుగా అప్పు తీసుకున్నప్పుడు వ్రాయించుకొనే దాస్తావైజు ఏమిటి.  

5) ప్రామిసరీ నోటు సంబంధిత బాకీ వాసులు కాకపొతే యెంత కాలంలో కోర్టులో దావా వెయ్యాలి. 

6) ప్రామిసరీ నోటు మీద వేసే వాజ్యం సివిల్ కేసా లేక క్రిమినాలు కేసా 

7) అప్పు చెల్లు చేయటానికి ఇచ్చిన చెక్కు చెల్లక పొతే వేసే కేసు సివిల్ కేసా లేక క్రిమినల్ కేసా 

8) ప్రామిసరీ నోటుపై దావా వేయటానికి లాయరు నోటీసు ఇవ్వటం తప్పనిసరా. 

9) చెక్కు బౌన్స్ కేసు వేయటానికి లాయరు నోటీసు ఇవ్వటం తప్పనిసరా. 

10) మన దేశంలో భార్య భర్తలు ఒకరి నుండి ఇంకొకరు విడాకులు తీసుకోవాలంటే ఏ కోర్టుని ఆశ్రయించాలి.


ప్రామిసరీ నోటు విషయమై నేను దూరదర్శన్ యాదగిరిలో పాల్గొన్న ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని క్రింది లింకు ఫై క్లిక్ చేసి చూడగలరు 


https://www.youtube.com/watch?v=Ku7Vc_Uhnhk&t=619s 



కామెంట్‌లు లేవు: