18, మార్చి 2025, మంగళవారం

పోతన పద్యం విశిష్టత!!

 శు భో ద యం 🙏


పోతన పద్యం విశిష్టత!!


మనం మామూలుగా చెప్పుకునే అర్ధంవెనుక మరో అర్ధంఉందట వినండి!

ఆహా!!!యనక మానరు!!


 "అమృతమహాంబురాసి తెలు

గై మఱి భాగవతమ్మునై త్రిలిం/


గమునకుడిగ్గెనేమొయనఁగా హృదయమ్ములనాడ నేడునా/


ట్యములొనరించుపోతనమహాకవి ముద్దులపద్యముల్ శతా/


బ్దము లయిపోవుగాకమఱవన్ తరమే రసికప్రజాళికిన్"-అంటాడు దాశరధి.

                          (సుధా సముద్రమే తెలుగుగా అందునా భాగవతమ్మగా ఈ దేశములో నవతరించినది కాబోలును! 

నాటినుండి నేటి వరకు మన ఎదలందు సతతం కదలాడు 

పోతన మహాకవీంద్రుని ముద్దులు మూటగట్టు పద్యములు ఎన్నితరములు

గడిచిపోయినను రసజ్ఞులగు

నాంధ్రులు మరచిపోవుట జరుగునా?)

నిజమేగదా! ఆమహనీయునకు మనః పూర్వక నమస్సులు!!

                         స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: