17, ఏప్రిల్ 2021, శనివారం

కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ,!!

 !!    కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ,!!

కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ఏమనగా వారణాసి కలెక్టర్ గారి ఆదేశాలు ప్రకారము ఏదైనా విశేష పరిస్థితిలో అవుతూనే వారణాసి కి రావాలని లేనిచో ప్రస్తుతం యాత్రలు వాయిదా వేసుకోవాలని కోరారు.

 కాశీ విశ్వనాధుడు అన్నపూర్ణ గుడి లో ప్రవేశం కావాలి అంటే మూడు రోజుల క్రిందట covid 19 ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేసుకుని రిపోర్ట్ తీసుకుంటేనే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశం ఉంటుంది అని చెప్పారు కాశీలో కరోనా కేసులు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి రోజుకు రెండు వేల పైగా కేసులు వస్తున్నాయి పరిస్థితి అంత మంచిగా లేదు ఈ రోజు నుండి 3-5-2021 వరకు ప్రతి శనివారము ఆదివారము లాక్ డౌన్ పెట్టారు ఈ పరిస్థితుల్లో కాశీకి వచ్చే యాత్రికులు తమ ప్రయాణాలను కొద్దికాలము వాయిదా వేసుకోవాల్సి ఉందిగా శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధి పీఠాధీ శ్వర సనాతన సంస్కృతి సంరక్షణ ట్రస్ట్ వారణాసి తరఫున కోరడమైనది ప్రతి ఒక్కరూ ఈ విషమ పరిస్థితుల్లో నుంచి బయటకు రావాలి అంటే కోవిడ నియమములను పాటిస్తూ మాస్కు పెట్టుకోవటం రెండు గజాల దూరంలో ఉండటం చేతులు కడుక్కోవడం మొదలగు చేస్తూ అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని కోరుతున్నాము

ఇట్లు చైర్మన్ గబ్బిట శ్రీనివాస శాస్త్రి

కామెంట్‌లు లేవు: