శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం
అర్జునవిషాదయోగం: సంజయఉవాచ
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః
ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః(20)
హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే..
అర్జున ఉవాచ:-
సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే௨చ్యుత(21)
కురురాజా..అప్పుడు అర్జునుడు యుద్ధసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తిపట్టి శ్రీ కృష్ణుడితో అచ్యుతా... రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అని అన్నాడు...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి