29, సెప్టెంబర్ 2021, బుధవారం

ధర్మ సందేహాలు

 ధర్మ సందేహాలు:


కాశీ యాత్రకు వెళ్ళినవారు, తమకు ఇష్టమైన ఆహారపదార్థాన్ని అక్కడ వదిలి పెట్టుటలో ఉద్దేశమేమిటి? 


'ఆహార పదార్థాన్ని వదిలి పెట్టేది కాశీలో కాదు గయలో.

గయలో ఫల్గుణీ నది ఒడ్డున "విష్ణుపాదం" ఉన్నది. ఈ విష్ణుపాదం గల ప్రదేశానికి 1 1/2 కి.మీ. దూరంలో ఒక వటవృక్షము కలదు. ఈ వృక్షము క్రింద మనలో ఉన్న లోపాలను విడిచి పెట్టవలెను. ఈ ఆచారానికి బదులు ప్రస్తుతం భక్తులు తమకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని వదిలి పెడుతున్నారు.

కామెంట్‌లు లేవు: