14, మార్చి 2023, మంగళవారం

భగవద్గీత

 *ఇక నుండి సెంట్రల్ సిలబస్ లో భగవద్గీత*


*కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయం తీసుకుంది.*

*ఇక నుండి సెంట్రల్ సిలబస్ లోని ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.*


*మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆరు,ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చనున్నారు.*


*అలాగే భగవద్గీతలోని శ్లోకాలను పదకొండు, పన్నెండవ తరగతులలో (ఇంటర్మీడియట్) సంస్కృత పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరచనున్నట్టు కేంద్ర మంత్రి "అన్నపూర్ణాదేవి" పార్లమెంట్ లో తెలియజేయటం విశేషం.*

కామెంట్‌లు లేవు: