13, జులై 2024, శనివారం

వారిరువురి మధ్య ఉన్న భేదం.

 శ్లోకం:☝️

*నష్టం మృతమతిక్రాన్తం*

 *నానుశోచంతి పండితాః |*

*పండితానాం చ మూర్ఖాణాం*

 *విశేషోధ్యయం యతః స్మృతః ||*


భావం: పండితులు (జ్ఞానులు) పోయిన వారి గురించి, నష్టమైపోయిన వస్తువులు గురించి మరియు గతం గురించి దుఃఖించరు. సామాన్యులు (మూర్ఖులు) దుఃఖిస్తూ కూర్చుంటారు. ఇదే వారిరువురి మధ్య ఉన్న భేదం.

కామెంట్‌లు లేవు: