30, సెప్టెంబర్ 2021, గురువారం

త్రిగుణములు :

 

త్రిగుణములు : 

ఇవి అన్యోన్య దాంపత్యమును అన్యోన్య సంశయమును గలవి. అన్యోన్య సంకలితములైఅన్యోన్య ఉపజీవితము గలవి. దుర్బోధము లైనవి. ఒక గుణము ప్రధానముగా వ్యక్తమైనప్పుడు మిగిలిన రెండు గుణములు అణగియుండును. తమోగుణము నియమితమైతే రజో గుణము సాగును. రజస్సు నియమితమైతే సత్వము సాగును. సత్వము అణిగినప్పుడు తమస్సు మొదలగును. ప్రతి వ్యవహారములోను గుణములు గుణములతో సంపర్కమవుతూ ఉండును. గుణములే వాసనల రూపమును క్షోభపెట్టి కాలానుగుణ్యముగా జీవుని అనుభవమునకు తీసుకొని వచ్చుచుండును. అపక్వవాసనలను పక్వానికి తెచ్చేవి గుణములే. క్షోభకు గురియైన వాసనలే ప్రారబ్ధ  అనుభవము నిచ్చుచున్నవి. త్రిగుణ రహితునికి సంచిత వాసనలు 

నిర్బీజమగును. క్షోభ లేనందున ప్రారబ్ధముండదు. అదే జన్మరాహిత్యము. త్రిగుణ రహితుడే పరబ్రహ్మము.

 

శుద్ధ సాత్వికములు : 

సత్వముసంతోషముఅహింసధైర్యముక్షమఆర్జవముసన్న్యాసముపరిత్యాగమువిజ్ఞానము మొదలగునవి సహజమై యుండుట శుద్ధ సత్వగుణము.

 

సత్వగుణ జనితములు : జపముదానముయజ్ఞముతపస్సు మొదలగునవి.

 

త్రిగుణ సామ్యము : శుభముశాశ్వతత్వము

 

త్రిగుణముల అవ్యక్తము : మోక్షము

 

త్రిగుణ రహితము : అచల పరిపూర్ణముపరమ పదము.

 

త్రిగుణ కర్తలు : 

అనాసక్త భావముతో కర్మలను చేసేవాడు సాత్విక కర్త. రాగముతో కర్మలు చేసేవాడు రాజసిక కర్త. స్మృతి భ్రష్టుడై యుక్తాయుక్త విచక్షణ లేకుండా కర్మలు చేసేవాడు తామసిక కర్త. కేవలము సర్వాంతర్యామిసర్వబాహ్యాంభ్యంతర స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశించి కర్మలు చేసేవాడుమరియు ప్రతి కర్మను పరమాత్మారాధనగా చేసేవాడు గుణాతీతకర్త.

 

త్రిగుణ వాసములు : 

వనవాసము సాత్వికవాసము. గ్రామవాసము రాజసిక వాసము. జూదపాన గృహము తామసిక వాసము. దేవాలయములుఋష్యాశ్రమములుపుణ్య క్షేత్రములుహృదయ నివాసము - ఇవి గుణాతీత వాసములు.

 

త్రిగుణావస్థలు : 

సత్వగుణము ప్రవృద్ధమైనప్పుడు జాగ్రదవస్థ. రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు స్వప్నావస్థ. తమోగుణము ప్రవృద్ధమైనప్పుడు సుషుప్త్యావస్థ. మూడు గుణములు క్షీణించినప్పుడు మూడు అవస్థలకు సాక్షియైఆత్మానుభవము పొందినప్పుడు తురీయావస్థ.

 

త్రిగుణ కర్మలు : 

సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించే ఉద్దేశ్యముతో ఫలాభిలాష లేకుండాసమర్పణ భావముతో అనుష్ఠింపబడే నిత్య నైమిత్తిక కర్మలు సాత్విక కర్మలు. లోక సంబంధమైన ఫలమును కోరి చేసే కర్మలు రాజసిక కర్మలు. సహజీవులను బాధిస్తూహింసిస్తూదంభ మత్సరములతో కూడిన కర్మలుఇతరులపై ఆధిపత్యమును చెలాయించే కర్మలు తామసిక కర్మలు. కర్తృత్వముభోక్తృత్వము లేకుండా జరిపే కర్మ సాధనములందు ఫలత్యాగముతోనుసర్వము బ్రహ్మరూపమని చేసే కర్మలు గుణాతీత కర్మలు.

*భవిష్యత్తు భయంకరంగా

 *భవిష్యత్తు భయంకరంగా ఉండబోతోంది,* ఇదే కనుక నిజమైతే మనము చేయవలసిన మొదటి పని ఎవరి ఆహారాన్ని వారే తయారు చేసుకోవలసిన అవసరం తప్పని సరి......


*వచ్చే ఐదేళ్లలో ఆర్థిక సునామీ:*


 ఆర్థిక వ్యవస్థపై యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ, హెచ్చరికలు


తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు.


 ప్రభుత్వాలు పేదలకు ఉచితం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


‘మన రాష్ట్ర వ్యవస్థ ఇలా తయారవటానికి అంకురార్పణ 17 ఏళ్ల క్రితం ప్రారంభం అయింది. 


రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం పోటీ పడి ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. 


ప్రస్తుతం ఇది ఇతర రాష్ట్రాలకు పాకింది' అని యండమూరి వ్యాఖ్యానించారు.


‘సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేసి, బీదలను పైకి తీసుకురావటం సోషలిజం.


 కానీ సంపన్నులు ‘డబ్బు పెంచుకోవటానికి ‘ఉత్పత్తి' అవసరం లేదన్న' విషయం తెలుసుకున్నారు.


 ఉత్పాదన తగ్గించి, ‘సంపద సృష్టించటం' మానేశారు. 


 దీంతో పన్నుల రాబడి తగ్గిపోతోంది. 


మరోవైపు, బీదలు పైకి రావటానికి బదులు ఉచిత చదువు, వైద్యం, బియ్యం, కరెంటు. అంతా ఉ..చి..తంగా పొందటానికి అలవాటు పడుతున్నారు. 


ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95 శాతం ప్రజలు పని పూర్తిగా మానేసి, ప్రభుత్వంపై ఆధారపడతారు.


 వారినీ తప్పు పట్టలేం.


 ఉత్పాదన లేనప్పుడు, ఇసుక దొరకనప్పుడు, కొత్త పరిశ్రమలు రానప్పుడు పన్నులు ఎక్కడ ఉంటాయి?' 

అని యండమూరి ప్రశ్నించారు.


ఇలా మనుగడ కష్టసాధ్యమే..


‘సరే. సోషలిజం సంగతి పక్కన పెడదాం. 


మీకు తెలుసా? 


మన రాష్ట్రం ఎఫ్ఆర్‌బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ మేనేజ్‌మెంట్) క్రమశిక్షణ పరిమితి 3.5ను దాటింది. 


కానీ, ఇది మనుగడకు ఎంతమాత్రం సరిపోదు అని అన్నారు. 


ఆర్ధిక క్రమశిక్షణలో అధమ స్థానం ఇది. 


మన ఆదాయం 55 వేల కోట్లు అయితే ఉచిత వరాలు 50 వేల కోట్లు.


 వడ్డీ కట్టటానికి అప్పు చేస్తున్న స్థితి. 


మరో వైపు ప్రభుత్వం కాంట్రాక్టర్లకీ, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకీ, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైనవాటికీ ఏడాది కాలంగా దాదాపు 25 వేల కోట్లు బాకీపడి ఇవ్వటం లేదు. 


ఇదిలా ఉండగా పెన్షన్లు 1,000 శాతo పెరిగాయి' అని యండమూరి వివరించారు.


ఆర్థిక సునామీ తప్పదు..


‘రూ. 50వేల కోట్లు అప్పులు, రూ. 50వేల కోట్ల వేజ్ బిల్లు, వడ్డీ రూ. 25వేల కోట్ల చెల్లింపుల హామీతో ప్రభుత్వం రూ. 2.2కోట్ల బడ్జెట్ అంచనా వేసింది. 


ఇక కొత్త పరిశ్రమలకి పెట్టుబడి ఎక్కడుంది?


 దాంతో వచ్చే పదేళ్ళలో నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. 


అప్పటికే దివాళా తీసి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సాయం చెయ్యదు.


 అధికారం నిలుపుకోవటానికి పార్టీలు వేసే మెతుకలకి బలి అయ్యేది మనమే.


 ప్రస్తుతం ప్రమాదం చాప క్రింద నీరులా నెమ్మదిగా వస్తోంది. 


మరో అయిదేళ్ళకి ఇది సునామీ అవుతుంది.


 మళ్ళీ చెపుతున్నాను.


 ఇది రాజకీయ ఉపన్యాసం కాదు.


 కేవలం ఆర్థిక రంగానికి సంబంధించింది' అని యండమూరి వీరేంద్రనాథ్ సున్నితంగా హెచ్చరించారు.


కావున ప్రజలను చైతన్యవంతులను చేయడం చదువుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత.కాబట్టి వీలైనన్నిసార్లు దీనిపై పదిమందిలో చర్చించండి. లేకపోతే భవష్యత్తులో మన వారసులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు.👌 ఆలోచించండి మీరు దీనిని పదిమందికి పంపించండి.....🤔

జనాక్పూర్ లో క్రైస్తవ మాఫియా ప్రచారం.💥

 సాక్షాత్తు జానకి మత, #సీతమ్మ పుట్టిన #జనాక్పూర్ లో క్రైస్తవ మాఫియా ప్రచారం.💥


సీతమ్మ భక్తులు, రామయ్య భక్తులు ఉర్కొంటరా ...

#Bible పట్టుకొని మత ప్రచారం చేయడానికి వచ్చిన వారికి దేహ శుద్ధి చేసి,💥


#బైబిల్ని వాళ్ళ చేతులతోనే చింపించి, దాని పై ఉమ్మి వేయించారు.💥


ఇది మన ధర్మం పైన ఉన్న భక్తి అంటే, ఇలాంటి చైతన్యం అందరిలో వచ్చిన రోజే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజూ.💥


🚩🚩జై శ్రీ రామ్🚩🚩

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ధుని నిర్మాణం..*


దాదాపు పదిహేనేళ్ల క్రిందట..నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొత్తపేట గ్రామం నుంచి దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.. శ్రీ స్వామివారి మందిరం వద్ద వాళ్ళ తాహతు ననుసరించి ఒక చిన్న గది కట్టించాలని వాళ్ళ కోరిక..అదికూడా..శ్రీ స్వామివారి మందిరం ప్రాంగణం లోనే కట్టాలని నిశ్చయించుకున్నారు.. నేరుగా మా అమ్మగారు నిర్మల ప్రభావతి గారి వద్దకు వెళ్లి..తమ మనసులోని మాటను చెప్పేసారు..మా నాన్నగారు అప్పటికి అనారోగ్యం తో మంచం లో వున్నారు..ఏమీ మాట్లాడలేని పరిస్థితి వారిది..


"అమ్మా..మా శక్తి కొద్దీ స్వామివారి మందిరం లో ఒక గది కట్టించాలని అనుకున్నాము..మీరు అనుమతి ఇస్తే..పని మొదలుపెడతాము" అన్నారు..అమ్మగారు సరే అన్నారు..ఈ దంపతులు తాము ఎక్కడ కట్టదల్చుకున్నదీ స్పష్టంగా మా అమ్మగారికి చెప్పలేదు..ఆమె అనుకున్న ప్రదేశం వేరు..వీళ్ళు అనుకుంటున్న ప్రదేశం వేరు..


ఆ సమయానికి నేను వేరే చోట ఉండిపోయాను..మందిరం వద్ద నుంచి మా సిబ్బంది ఫోన్ చేసి.."అయ్యా!.. ఓ దంపతులు వచ్చి..ఆలయ ప్రాంగణం లో ఆగ్నేయ మూల గది కట్టించాలని సంకల్పించారు..అలా గుడి లో ఆ గది కడితే..ఆవరణ లో అడ్డంగా ఉంటుంది..అమ్మగారు కట్టుకోమని వాళ్లకు చెప్పేసారు..మేము అభ్యంతరం చెప్పినా..వీళ్ళు వినడం లేదు..ఆగ్నేయమూల పునాది కోసం త్రవ్వకం మొదలు పెట్టారు..మేము..మీ పేరు చెప్పి బలవంతం మీద ఆపాము.." అన్నారు..


నేను హుటాహుటిన బయలుదేరి మొగలిచెర్ల చేరాను..శ్రీ స్వామివారికి మనసులో మ్రొక్కుకున్నాను..ముందుగా అమ్మతో మాట్లాడాను..నేను మాట్లాడిన తరువాత..అమ్మకు పరిస్థితి అవగాహనకు వచ్చింది..అయినా కానీ..తాను వచ్చి స్వయంగా చూస్తానని చెప్పింది..కారులో ఎక్కించుకొని మందిరానికి తీసుకెళ్ళాను..మందిర ప్రాంగణంలో కొత్త కట్టడాలు వస్తే..ఉన్న స్థలం కుంచించుకు పోతుందనీ.. ఉత్సవాల సమయం లో ఎక్కువమంది భక్తులు వచ్చినప్పుడు..చాలా ఇరుకుగా ఉంటుందనీ..ధర్మకర్త లు గా ఉన్న మనం..ఇప్పటి పరిస్థితులే కాకుండా..భవిష్యత్ గురించి కూడా ఆలోచించాలని..ఎప్పటికైనా ఈ మందిరం పెద్ద క్షేత్రంగా మారుతుందని..ఆరోజు..ఈ కట్టడాలను కూల్చివేయక తప్పదని..నచ్చచెప్పాను..


అమ్మగారు..ముందు ఈ వాదనలన్నీ తోసిపుచ్చింది..కానీ తరువాత..తానే ఆలోచించుకున్నది.."నిజమేరా..నువ్వు చెప్పినట్లే..మందిరం లోపల కొత్త కట్టడాలు వద్దు..ఏనాటికైనా ఈ సమాధి మందిరం క్షేత్రంగా మారుతుందని శ్రీ స్వామివారు కూడా మాతో పదే పదే చెప్పేవారు..ఆ మాట ఎప్పటికైనా నిజమవుతుంది..కానీ ఆ దంపతులకు ఊరట కలిగేలా మరో స్థలం చూపించు.." అన్నారు..నెత్తిన పెద్ద బరువు దించినట్లుగా భావించాను..ఆ దంపతులకు నచ్చచెప్పి..మరో స్థలం చూపించాను..అక్కడికి ఆ సమస్య పరిష్కారం అయింది..కానీ వాళ్ళు త్రవ్విన పునాది చూసిన తరువాత..అమ్మ ఒక మాట అన్నది..


"ఒరేయ్ ప్రసాద్..మంచో చెడో.. వాళ్ళు ఇక్కడ కొద్దిగా త్రవ్వారు..ఈ ప్రదేశం గుడికి సరిగ్గా ఆగ్నేయ దిశలో ఉన్నది..శ్రీ స్వామివారి కి "ధుని" ఏర్పాటు చేయొచ్చు కదా..అవధూతల మందిరాల్లో ధుని ఉండటం కూడా మంచిదే..ఆలోచించు.."అన్నారు..ఈ మాటలు నా మీద గట్టి ప్రభావాన్నే చూపించాయి..


నిజమే..ఆ దంపతుల పుణ్యమా అని..మా అమ్మగారి నోటినుంచి ధుని ప్రస్తావన వచ్చింది..ఇక క్షణం ఆలస్యం చేయలేదు..ఒక ధుని కోసం చిన్నపాటి కట్టడాన్ని ఒక వారం లోపలే పూర్తిచేసాము..


కానీ నా మనసులో ఇప్పటికీ ఒక సందేహం ఉండిపోయింది..ఆ దంపతుల కోరిక మేరకు అమ్మగారు అనుమతి ఇచ్చింది గది కోసమా?..లేక ధుని నిర్మాణం కోసం అమ్మగారి ద్వారా శ్రీ స్వామివారే ఇలా చెప్పించారా?..

జవాబు శ్రీ స్వామివారికే తెలుసు!!


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).

In America

 A NRI who lives in America had come home for holidays.


He shared following info: “In America, the very poor working class eat burgers, pizza and chicken from McDonald's, KFC and Pizza Hut.


Rich millionaires of America and Europe eat fresh vegetables boiled.


It is a great luxury to have hot bread (roti) / bread made of fresh dough. Having salad of fresh fruits and vegetables is considered being fortunate over there. 


Only rich people can afford fresh green leafy vegetables. Poor people eat packaged food. They keep the week’s / month's ration in the freezer kept in their cellars and keep eating it after heating them in Micro Wave Oven.


Nowadays the newly rich people of Indian cities celebrate their children's birthdays in McDonalds. On the other hand, in America, no decent middle class man can even think of celebrating his child's birthday in McDonalds


They feel - What will people think? Are we going through such bad phase? Are we so poor that we have to celebrate birthdays in McDonald?


The poorest man of India eats fresh vegetables, freshly boiled dal and rice, fresh cucumber. They do not eat refrigerated food.


Now understand from this how the mentality of slavery is in our hearts and minds. Europe, America is craving to have fresh food like us and we are craving to eat stale packaged food kept in the fridge like them.


We take for granted the luxury of Americans that is readily available to us here and we crave to adopt their poverty. 


There is a general saying that an average American can eat Garbage laced with Canned Tomato Sauce. 


If you want to eat fresh fruits and vegetables, then the prices keep on fluctuating according to the crop cycle.


In contrast, the prices of packaged food remain constant throughout the year, but become cheaper with time.


As the expiry date gets closer, the canned food becomes cheaper and one day it is kept outside the store for people to have them for free of cost. Hundreds of people wait outside the stores every night at 11 O'Clock to have date expired food.


Our nation with a huge population of 135 crore people has been eating fresh fruits and vegetables till date.


There is a taste of fresh food. There is a cycle of availability of fresh food. Fresh food keeps getting expensive and cheaper over seasons.

It is cyclic so we accept it.


Nowadays there is a ruckus in the news media about the rising prices of tomatoes and green vegetables. It is the lamentation of a slave community which is forgetting its historical & cultural heritage; lamenting its slavery.


India is moving very quickly from the richness of fresh food to the poverty of packaged food."


Lets imbibe our Indian culture into the minds of every Indian, specially youngsters, so that we can keep our people healthy by sharing useful information.


🍆🍐🍌🥥🧄🧅🍇🥒🍌

వృద్ధాప్యం, యావత్

 " వృద్ధాప్యం, యావత్ విశ్వ జీవజాలానికి దివ్య ప్రకాశ చైతన్య దృక్పథ నిర్దేశితం " సృష్టి కర్త బ్రహ్మ నిర్దేశించిన జీవన వ్యవస్థలో భాగం, వృద్ధాప్యం ! సకల జీవ సృష్టిలో మానవ జన్మ, మహోన్నతం ! బాల్య వ్యవస్థ, ప్రతి వ్యక్తి జీవితానికి, మాతృప్రేమ తో సమ్మిళిత సన్మార్గ సువ్యక్తిత్వ చైతన్య స్ఫూర్తి ! సుసంస్కార, సుహృద్భావ దృక్పథ జీవన పథంలో సాగమని అమ్మ నేర్పే సన్మిత్ర స్ఫూర్తి ! ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం నేర్చే విశ్వ మానవాళి, తమ జీవన గమనంలో మహోన్నత శిఖరాలధిరోహిస్తోంది ! కాలక్రమంలో మనిషికి వృద్ధాప్య స్థితి రావడం సహజం, తన అనుభవమే భావి జీవనమార్గ నిర్దేశితమన్నది సత్యం ! విశ్వ మానవాళి నిత్య సత్య సహృదయ, సుహృద్భావ, సుస్నేహ భావనాత్మక జీవనం, వసుధైక కుటుంబక వ్యవస్థ నిర్మాణ దివ్య పథం ! వృద్ధాప్యం, ఈ మహత్తర జీవన విధానానికి మహోన్నత సుసంస్కార దివ్య భవ్య వేదిక అనెడి సమున్నత స్థానం ! తమ తమ జీవన గమనాల్లో అనేక ఒడిదుడుకులు తట్టుకున్న అనుభవమే వృద్ధుల జీవితాలలోని దివ్య ప్రకాశం ! " వృద్ధాప్యం ", ఏనాడూ మానవ జీవితాలలో శాపం కానేరదు, ఆ వ్యక్తుల పూర్వ జీవన అనుభవాన్ని సన్మార్గ భావి జీవన పథ నిర్దేశనంగా భావించిన నేపథ్యంలో ! వృద్ధులు, సకల విశ్వ భావి తరాలకు సక్రమ, సుసంస్కార, సన్మైత్రీ చైతన్య స్ఫూర్తినొసగే సన్మార్గంలో పయనించాల్సిన ఆవశ్యకత ప్రధానమిక్కడ ! ఏ వ్యక్తీ, తన జీవితంలో వృద్ధాప్యాన్ని భయంకరమైన రీతిలో భావించరాదనే సత్యం గ్రహించాలన్నదే ముఖ్య విషయం ! వృద్ధాప్యంలోని వారు తమ భావి తరాలకు దివ్య ప్రకాశ మహోన్నత జ్యోతిగా యువతరం జీవితాలలో వెలుగు నింపడమే దార్శనికత ! " వృద్ధాప్యం, ఏ నాడూ శాపం కాబోదు, మానవ జీవన పథంలో, వృద్ధులైన వారు తమ జీవన గమనంలో పొందిన అనుభవాన్ని రానున్న తరాల మంచి భవితకు సన్మార్గ దిశలో పంచినప్పుడు ! రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

Present scenario...

 in the Present scenario...


If you criticize me, 

it's your freedom of speech

If I criticize you, 

it's my Intolerance

.

If you judge me, 

you are Enlightened

If I judge you, 

I am Prejudiced

.

If you question my faith, 

then you are Secular

If I question your faith, 

then I am Communal

.

If you defend yourself, 

it's because you are a Victim

If I defend myself, 

it's because I am violent. 

.

If you pen your thoughts, 

it's Revolutionary

If I pen my thoughts, 

it's Provocation

.

If you march, 

it's a Protest

If I march, 

it's a Mob

.

If you lodge a complaint, 

you r following the Course of Law

If I lodge a complaint, 

I am Misusing the Law

.

Now one has to identify who is I and who is you....

దహించడమే దాని లక్షణం

 కాల్చడమే దాని లక్షణం, చందనమని తుమ్మమొద్దని ఉపేక్షించదు.

---------------------------------------------------


శ్లో.


"ఉద్యోగం కలహ: కండూ: ద్యూతం మద్యం పరస్త్రీయ:

ఆహారో మైథునం నిద్రా సేవనాత్తు వివర్ధతే "


అధికారం, కలహం, కీర్తి, జూదం, మద్యం, పరస్త్రీ వ్యామోహం తిండి, శృంగారం, నిద్ర వీటన్నింటిని అనుభవించే కొద్ది ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది, తృప్తనేదే వుండదు. అయితే యోగ్యుడనేవాడు వీటన్నింటిపట్ల మితం కలిగివుంటాడు. అవసరమైతే అదుపులో వుంచుకోగలడు.


------- హితోపదేశం (ఒకటో అధ్యాయం,40వ శ్లోకం)


శ్లో


"తుల్యం పరోపతాపిత్వం క్రుద్దయో సాధునీచయో:

న దాహే జ్వలతోర్భేద: చందనేంధన యో క్వచిత్ "


కోపమనేది మంచివాడికి కలిగినా దుర్మార్గుడికి వచ్చినా దహించడమే దాని లక్షణం. ఎలాగంటే అగ్నికి దహించడమే లక్షణం కదా, అది చందనపు కర్రలనైనా తుమ్మమొద్దులనైనా ఒకేరకంగా కాల్చి బూడిద చేస్తుంది.కనుక సజ్జనులు, దుర్జనులు కోపాన్ని అదుపులోనే వుంచుకోవాలి.


-------- ఆర్యధర్మం.


॥ శ్లోకార్థాల వివరణ॥


--------------------------------------------------------------------జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.