9, మే 2023, మంగళవారం

ఉదర నిమిత్తం బహుకృత వేషః

 

 ఉదర నిమిత్తం బహుకృత వేషః

ఆది శంకరాచార్యులవారు  దాదాపు రెండువేల ఐదువందల ఏళ్ళ క్రితం చెప్పిన శ్లోకం ఇప్పటి మన సమాజంలో మనం చూస్తున్న విషయాలకు అద్దంపట్టినట్లు ఉన్నదంటే అతిశయోక్తిలేదు. రోజులల్లో మనకు చాలామంది సత్గురువులు తారసపడుతున్నారువారి ఆకారాలు, వస్త్రధారణలు మనలను వారు సాక్షాతూ భగవానుని అవతారం అనేవిధంగా మభ్యపెడుతున్నారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకొని, ఖరీదయిన భావంతులలో సకల భోగాలను అనుభవిస్తూ, మనలకు వేదాన్తభోదనలను చేస్తున్నారువారి శిష్యగణం అంతా అత్యంత ధనవంతులు, పెద్ద పెద్ద రాజకీయనాయకులు, ఇంకా ఇతర ధనికవర్గానికి చెందిన గొప్పవారు. వారి దర్శనానికి టికెట్, వారి పాద ప్రక్షాళణానికి టికెట్, మనఇంట్లో వారి పాదాలనుమోపితే టికెట్ ఇలా ప్రతి దానికి ఎంతో ఖరీదైన టికెట్లను వసూలు చేస్తూ వారి పబ్బాలను గడుపుకొని మనలను ఉద్ధరిస్తున్నామని చెప్పుతున్నారు. వారిని చుస్తే  "పైన పటారం లోన లొటారం" అన్న సామెతకు సారూప్యంగా వుంటున్నారు. ఒక స్వామిజి విభూతి ఇస్తారు, ఒక స్వామిజి కుంకుమ ఇస్తారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ దీవెనలు ఇస్తూ సామాన్యుల ధనాన్ని దోచుకుంటున్నారు. కొందరు గుండు చేసుకొని దర్శనమిస్తే కొందరు మీసాలకుగడ్డాలకు  కూడా రంగు వేసుకొని దర్శనమిస్తున్నారు, మరికొందరు జడలు పెంచుకొని వుంటున్నారుకొందరు ఖరీదైన కాషాయ వస్త్రాలు ధరిస్తే, కొందరు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారుఏదో ఒక ప్రేత్యేక గుర్తింపు కలిగి వారే పరమేశ్వరుని అవతారాలని లేక ఈశ్వరుని దూతలమని చెప్పుకొంటూ అనేక విధాలుగా మన మనస్సులను వారి వశం చేసుకొని మననుంచి ద్రవ్యాన్ని కాజేస్తున్నారువారి శిష్యులకు పని జరిగింది పని జరిగింది అని ప్రచారాలు చేస్తూ అమాయక సామాన్య ప్రజలను వారి శిష్యగణంలో చేర్చుకొని వలసినంత దండుకుంటున్నారుసమశ్యలలో మునిగి తేలే సగటు మధ్యతరగతి మానవులు వారి ప్రసంగాలకు, వారిగూర్చి ఇతరులు చేసే ప్రచారాలకు లొంగి వారికేదో మేలు జరుగుతుందని భ్రమపడి అప్పులు చేసి మరి వారి దర్శనానికి వెళ్లి వారి వలలో పడుతూ తమ  జీవితాలను ఇక్కట్ల పాలు చేసుకుంటున్నారు

సముద్రంలో కొట్టుకొని వెళ్లే వాడికి చిన్న గడ్డిపరక దొరికినా ఎంతో ఊరట కలిగిస్తుంది అన్నట్లు నిత్యం సమశ్యలలో చిక్కుకొని అనేక కస్టాలు పడే సగటు మానవులకు దొంగ స్వాములు, గురువులు, దేవతా అవతారమూర్తులు చేసే ప్రసంగాలు, మాటలు వారికి ఎంతో ఆశను కలిగిస్తాయి. అందుకే వారికి ఏదో ఉపశమనం కలుగుతుందనే ఆశతో వారు ఏమిచేస్తున్నారో కూడా తెలియకుండా వారి వశమవుతున్నారు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో భగవంతుని అవతారం ఎత్తే సమయం ఇంకా రాలేదని తత్వవిదులు చెపుతున్నారు. నిజానికి భగవంతుడు భూమి మీద అవతారం ఎత్తితే సమాజాన్ని ఒక శ్రీ రాముడి లాగ లేక ఒక శ్రీకృష్ణుని లాగా ఉద్ధరిస్తారే కానీ వారి వారి స్వార్ధానికి మనలను దోచుకోరనే చిన్న నిజం తెలిస్తే ఎవ్వరు మోసపోరు. శ్రీ రామచంద్రులవారు ఒక సార్వభౌమ కుటుంబంలో జన్మించి కూడా అతి సామాన్యుని వలె నారవస్త్రాలను (చౌకబారు బట్టలు) ధరించి తన భార్య తమ్మునితో అడవిలో గుడిసెలలో (పర్ణశాలలో) నివసించి ఆకులు, అలమలు తిని మనకు తండ్రి మాటను నిలపెట్టుకోవటమే కుమారుని ధర్మం అని బోధించారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మగారు ఇప్పటికి నిత్యనూతనము సదా ఆచరణీయం అయిన శ్రీమత్ భగవత్గీతను మనకు ప్రసాదించారుఒక్కసారి ఆలోచించండి రోజుల్లో మనకు కనబడే బాబాలు, స్వామీజీలు వారి ముందు ఏపాటివారో

నిజానికి భగవంతుని ఆరాధించటానికి, భగవంతుని చేరటానికి కావలసింది నిష్కల్మషమైన మనస్సు, అకుంఠితమైన దీక్ష, శ్రర్ధ  మాత్రమే. అవిలేకుండా ఎవ్వరు భగవంతుని కృప కటాక్షాలను పొందలేరుధనంతో కొనలేనిది కేవలం భగవంతుడు మాత్రమేఇక శ్రీ శంకరాచార్యుల వారు నుడివిన శ్లోకాన్ని పరికిద్దాం

జటిలో ముండి లుంఛిత కేశః కాషాయాంబర బహుకృత వేషః| 

పశ్యన్నపి పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః||”

ఒకానొకడు జడలు ధరించీ, మరొకడు ముండనం చేయించుకునీ, ఇంకొకడు వెంట్రుకలు పెరికేసుకునీ, మరొకడు కాషాయ వస్త్రాలను ధరించీ ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని మూర్ఖులు పొట్టనింపు కోవటానికే అనేకానేక వేషాలు వేస్తూంటారు.”

జడలు పెంచుకోవడం, బోడిగుండు చేయించుకోవడం, జుట్టును దారుణంగా పెరికివేయడం, ఆర్భాటమైన వస్త్రాలు ధరించడంఇవన్నీ కూడా మూర్ఖమతులు పొట్టనింపుకోవడానికి చేసే ఆడంబరమైన, అర్థరహిత చర్యలు మాత్రమే.

జ్ఞాని అయినవాడు జడలు పెంచుకోడు, ప్రత్యేకమైన వస్త్రధారణ హాస్యస్పదమని తలుస్తాడు. ఉదర పోషణార్థం కష్టపడి పని చేస్తాడే కానీ కాషాయ వేషధారణల్లాంటివి చేయడు. ‘మూడవకన్నుఅంటేదివ్యచక్షువుఉండి కూడా దానిని వినియోగించని వాడు మూర్ఖ మానవుడు. సత్యం కళ్ళెదుట నిత్యమాడుతూన్నాఅంధులుగా ఉండ నిశ్చయించుకుంటారు మూఢులు.

కాబట్టి ప్రతి సాధకుడు తాను తన సాధన వలన మాత్రమే భగవంతుని కృపకు పాత్రుడు కావలి కానీ ఇతరత్రా ఎంతమాత్రం కాదు అనే యదార్ధాన్ని తెలుసుకోవాలి

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

RAILWAY

 RAILWAY INFORMATION*

🚂🚂🚂🚂🚂🚂🚂

=======================

*From July 1* these 10 rules of railways changed....

=======================

*1*) The hassle of waiting list will end. Passengers will be given the facility of confirmed tickets in Suvidha trains run by the Railways.

...................................

*2*) From July 1, 50 percent amount will be refunded on cancellation of Tatkal tickets.

...................................

*3*) There has been a change in the rules of Tatkal tickets from July 1. Ticket booking will be done for AC coach from 10 am to 11 am while Sleeper coach will be booked from 11 am to 12 pm.

...................................

*4*) Paperless ticketing facility is being started in Rajdhani and Shatabdi trains from July 1. After this facility, paper tickets will not be available in Shatabdi and Rajdhani trains, instead the ticket will be sent on your mobile.

........................

*5*) Soon railway ticketing facility is going to start in different languages. Till now, tickets are available in Hindi and English in the railways, but after the new website, now tickets can be booked in different languages.

......................

*6*) There is always a fight for tickets in the railways. In such a situation, from July 1, the number of coaches in Shatabdi and Rajdhani trains will be increased.

......................

*7*) An alternate train adjustment system, Suvidha Train and Duplicate Train running of important trains are planned to provide better train comfort during rush hours.

......................

*8*) The Ministry of Railways will run Suvidha trains on the lines of Rajdhani, Shatabdi, Duronto and Mail-Express trains from July 1.

........................

*9*) Railway is going to completely stop premium trains from 1st July.

......................

*10*) 50% of the fare will be refunded on refund of tickets in Suvidha trains. Apart from this, Rs.100/- will be deducted on AC-2, Rs.90/- on AC-3, Rs.60/- per passenger on Sleeper.

Issued in public interest

........................................

*sleep carelessly in the train*, the railway will wake up on arrival at the destination station....

=======================

You will have to activate the Wakeup Call-Destination Alert facility on your PNR by calling 139.

...................................

Railway has started wakeup call-destination alert facility for the passengers traveling in the train at night before reaching the destination station.

.........................

*What is Destination Alert*

=======================

> This feature is named *Destination Alert*.

======================

On activation of the facility, the alarm will sound on the mobile even before the destination station arrives.

........................

> To activate the feature

...................

After typing *alert*

...................

 *PNR Number* has to be typed

And send it to 139.

...................

> 139 *have to call*.

After making the call, select the language and then dial 7.

...................

After dialing *7, the PNR number has to be dialed*. After that this service will be activated

...................................

> This feature is named as *Wake-up Call*.

......................

Mobile bell will ring till it is received

......................

On activating this service, the mobile bell will ring before the arrival of the station. This bell will keep ringing until you receive the phone. On receipt of the phone, the passenger will be informed that the station is about to arrive.

........................................

🙏🏻 *Please share if you feel this message is informative.*🌺😎

క్యాన్సర్ పైనాపిల్ వేడి నీరు

 క్యాన్సర్ ఓడిపోయింది


 పైనాపిల్ వేడి నీరు


 దయచేసి ప్రచారం చేయండి!!  దయచేసి ప్రచారం చేయండి!!

       ఈ బులెటిన్‌ని అందుకున్న ప్రతి ఒక్కరూ పది కాపీలను ఇతరులకు పంచితే కనీసం ఒకరి ప్రాణమైనా కాపాడబడుతుందని ఐసిపిఎస్‌ జనరల్‌ హాస్పిటల్‌ ప్రొఫెసర్‌ డా.  గిల్బర్ట్ ఎ.  క్వాక్ అన్నారు.

       నేను నా వంతు పూర్తి చేసాను మరియు మీరు కూడా చేయగలరని ఆశిస్తున్నాను.

        ధన్యవాదాలు!

       పైనాపిల్ వేడి నీరు మీ జీవితాన్ని కాపాడుతుంది

       వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.

       ఒక కప్పు వేడి నీటిలో 2 నుండి 3 తరిగిన పైనాపిల్స్ వేసి, ప్రతిరోజూ త్రాగడం వల్ల "ఆల్కలీన్ వాటర్" అందరికీ మంచిది.

       వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి.

       వేడి పైనాపిల్‌కు సిస్ట్‌లు మరియు ట్యూమర్‌లను తొలగించే సామర్థ్యం ఉంది.  ఇది అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తుందని నిరూపించబడింది.

       పైనాపిల్ వేడి నీరు అలర్జీలు/అలర్జీల వల్ల శరీరంలోని అన్ని క్రిములు మరియు టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

     పైనాపిల్ రసం నుండి తీసుకోబడిన ఔషధం *ప్రాణాంతక కణాలను* చంపుతుంది మరియు ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.

       అలాగే పైనాపిల్ జ్యూస్‌లో ఉండే అమినో యాసిడ్‌లు మరియు పైనాపిల్ పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి, అంతర్గత రక్తనాళాలు అడ్డుపడకుండా చేస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.


 చదివిన తర్వాత, ఇతరులను, కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని అడగండి.

   

వైశాఖ పురాణం - 18 వ అధ్యాయము🚩*_

   _*🚩వైశాఖ పురాణం - 18 వ అధ్యాయము🚩*_


🕉🍁🕉️🍁🕉️🍁🕉️🍁🕉️


*విష్ణువు యముని ఊరడించుట*


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.


యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయీ ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది ? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము.  వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవారు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా ! యమధర్మరాజా ! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా ! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి / సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.


అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా ! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా ! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి.


శ్రీహరియు వారిద్దరిని జూచి *"మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా ? యముని ముఖము వాడియున్నదేమి ? అతడు శిరము వంచుకొని యేల నుండెను ? బ్రహ్మ ! ఈ విషయమును చెప్పుమని"* యడిగెను.


అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని , బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను , నా ప్రాణములను , దేహమును , శ్రీవత్సమును , కౌస్తుభమును , వైజయంతీమాలను , శ్వేతద్వీపమును , వైకుంఠమును , క్షీరసాగరమును , శేషుని , గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను , జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను ?


యమధర్మరాజా ! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొద్దిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా ! అప్పుడు నీకు కావలసినంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా ! *(ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు ? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము)* వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను , గురువును పూజింపవలయును , తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు /పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.


ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు , పుత్రికలు , మనుమలు. , మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి ఇహలోక సుఖములు , సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే ఇది సాధ్యము సుమా అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.


శ్రుతదేవుడును రాజా ! యుగములనుబట్టి , కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆ కథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము , గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.


*వైశాఖ పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

కాశీకి పోలేని వాళ్ళు

 .

*గంగా పుష్కరాలకు కాశీకి పోలేని వాళ్ళు చింతించక్కరలేదు. 


💦💦 💦💦 💦💦 💦💦 💦💦 💦💦 💦💦 💦💦


శంకరాచార్యులు కాశీ పంచకంలో చెప్పిన ఈశ్లోకం మనస్పూర్తిగా స్మరించుకొంటే చాలు:*

 *"కాశీ క్షేత్రం శరీరం, త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞాన గంగా|*

*భక్తిఃశ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః|*

*విశ్వేశోయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోంతరాత్మా|*

*దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్ కిమస్తి|"*


*తాత్పర్యం:*

🌾*మన శరీరమే కాశీ క్షేత్రం. 

జ్ఞానమే మూడు లోకాలలో వ్యాపించిన గంగానది. మన భక్తిశ్రద్ధలే గయాక్షేత్రం.

🌾 మన గురు చరణ ధ్యాన యోగమే ప్రయాగాతీర్థం. 

🌾సకల జనుల మనస్సాక్షి భూతంగా మనలోని సమాధ్యవస్థాతత్త్వమైఉన్న ఆత్మయే కాశీ విశ్వేశ్వరుడు.

🌾 ఈ విధంగా మన శరీరంలోనే సర్వ తీర్థాలు నెలకొని ఉన్నాయి 


💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦 

ఆత్మసంపదలు

 .

          _*సుభాషితమ్*_


*బాహుశ్రుత్యం తపస్త్యాగః*

*శ్రద్ధా యజ్ఞక్రియా క్షమా।*

*భావశుద్ధిర్దయా సత్యం*

*సంయమశ్చాత్మసమ్పదః॥*

                            ~విదురనీతి


"రాజా! అనేక శాస్త్రాలపరిశీలనం, తపస్సు, త్యాగం, శ్రద్ధ, క్షమా, మనశ్శుద్ధి, దయ, సత్యం, ఇంద్రియనిగ్రహం అనేవి ఆత్మసంపదలు."

బహిష్కరించాలి

 *ప్రసుతం హిందుా వివాహ సంప్రదాయాలు విదేశీ సంప్రదాయాలు నుండి రక్షించుకుందాము*


*1)ప్రీ వెడ్డింగ్ షూట్ చేయకూడదు*


*2)పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరించాలి*


*3)అసభ్యకరమైన చెవి-బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడాలి*


*4)దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉండాలి*


*5)వరమాల సమయంలో వధువు లేదా వరుడిని వేధించే వారిని వివాహం నుండి బహిష్కరించాలి*


*6)పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపరాదు*


*7)కెమెరామేన్ దూరం నుండి ఛాయాచిత్రాలు తీస్తాలి. అవసరం మేరకు, ఎవరికీ అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని చిత్రాలు తీస్తాలి. పురోహితుడి ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు*


*ఇది అందరి సాక్ష్యంలో దేవుళ్ళను పిలిపించి జరిపే కళ్యాణం*

*సినిమా షూటింగ్ కాదు*


*8)వధూవరుల ద్వారా కెమెరామేన్ ఆదేశానుసారం, నేరుగా రివర్స్‌లో పోజులు పెట్టి చిత్రాలు తీయకుడదు*


*9)పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి. తద్వారా మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి, అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు* 


*ఇది కాకుండా, అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి*


*10)తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని, కౌగిలించుకోవాలని అడిగితే, అట్టి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరించాలి*



 *సమాజాన్ని బాగుచేసే అందమైన సూచనలు.! అందరికి ఆదర్శంకావలి..!!*


*🙏వివాహం అనేది పవిత్ర కార్యక్రమం.. దానిని గౌరవిద్దాం.. మన సనతనహిందుా సాంప్రదాయాన్ని కాపాడుకుందాం🙏*


🚩🌹🪷🌻🌺🚩

 బజాజ్ స్కూటర్ మీద నాన్నఇంటికి తిరిగొస్తాడు… టేబుల్ మీదో అల్మారాలోనో హెచ్ఎంటీ వాచ్ ఉంటుంది…ట్రంకాల్ వస్తుందంటూ పోస్టాఫీసులోనో… మరోచోటో ఫోన్ కోసం ఎదురుచూసే రోజులు… అప్పుడప్పుడూ కనిపించే అంబాసిడర్ కార్లు… ఫియట్ కార్లో తిరిగితే సౌండ్ పార్టీ అనుకుంటా అని చూసే చూపులు… విమానం అనగానే ఇండియన్ ఏర్ లైన్స్ అంటూ చూపించే సినిమాలు…! ఇవన్నీ పాతికేళ్ల జ్ఞాపకాలు ! అప్పటి ఇండియా ఇదంతా ! ఇలాంటి పరిస్థితి నుంచి చేతిలో సెల్ ఫోన్… అందులోంచే మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునేంత టెక్నాలజీ… ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఏమైనా కొనుక్కునే కెపాసిటీ అన్నీ వచ్చాయ్.ఇదంతా ఓ రూపశిల్పి రూపుదిద్దిన అద్భుతం. ప్రధానిగా పీవీ వేసిన ఆ ఒక్క అడుగూ దేశాన్నే కాదు మన జీవితాల్ని, జ్ఞాపకాల్ని కూడా మార్చేసింది. గ్లోబలైజేషన్ ఊపందుకుంటున్న దశలో పడిన ఆ అడుగులు ఇపుడు దేశ రూపురేఖల్నే మార్చేశాయ్.

మేకిన్ ఇండియాకి ఐకానిక్ సింబల్… లోహ సింహం ఉంటుంది చూశారు సమరనాదం చేస్తున్నట్టు… నిజానికి అది పాతికేళ్ల కిందట దీర్ఘదర్శి పీవీ రూపుకట్టిన ఆలోచన. దానికి ఓ అప్పియెరెన్స్ ఇస్తే ఇప్పుడది సింహం అయ్యింది. తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని… అవకాశాల కోసం ప్రపంచమే తలుపు తట్టేలా తీర్దిదిద్దిన వ్యూహం పట్టాలెక్కి సరిగ్గా పాతికేళ్లు. ఏ ఆర్థిక వేత్తలో… ప్రపంచబ్యాంకో… లేదంటే విశ్వవిఖ్యాత నిపుణులో తీర్చిదిద్దలేదు ఈ ఆలోచనల్ని ! ప్రపంచాన్ని పరిశీలించి… భారత బలాబలాల్ని మథించి రూపొందించిన వ్యూహం. తిరుగులేని స్ట్రాటజీ దేశాన్ని పదేళ్లలో అపూర్వంగా మార్చేస్తే… అందుకు కారకుడు, సాధకుడు అయిన పీవీ మాత్రం అప్పటికే తెరమరుగైపోయారు. ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణ బాటలకి ఇరవైదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇదే అయనకి మా ఘన నివాళి.....

పర్యావరణానికి

 ప్రతి ఒక్కరూ చిన్న పనితో ప్రారంభిస్తారు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా దీన్ని ఇంట్లో సులభంగా చేయవచ్చు.


 వాటర్ బాటిల్ ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది. ప్రతి ఇంటికి ప్రతిరోజూ కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్లాస్టిక్ సంచులు అందుతాయి, (నూనె సంచులు, పాల సంచులు, కిరాణా సంచులు, షాంపూ, సబ్బు, మాగీ, కుర్కురే మొదలైనవి) సీసాలో పోయాలి.


 మీరు వారానికి ఒకసారి సీసాని నింపవచ్చు మరియు సరైన మూతతో డస్ట్‌బిన్‌లో వేయవచ్చు. ఇలా చేయడం వల్ల జంతువులు చెల్లాచెదురుగా ఉన్న ప్లాస్టిక్‌ను తినవు.


 ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిళ్లను సక్రమంగా పారవేసే అవకాశం ఉంటుంది. చెత్తను నిక్షిప్తం చేసే వెసులుబాటు కూడా చెత్త శాఖకు ఉంటుంది.


 ఇలాంటి చిన్న పని పర్యావరణానికి, భూమికి, రాబోయే తరాలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పనిని ప్రతి ఒక్కరూ చేయగలిగిన సమయంలో వీలైనంత వరకు 100% చేయడానికి ప్రయత్నించండి.


 నగరం నుంచి పల్లె వరకు ప్రతి ఇంట్లో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటివారు ఈ ఆవశ్యకతను గుర్తించి ఈ శుభ కార్యాన్ని ప్రారంభించవలసిందిగా వినయపూర్వకమైన మనవి.

ధర్మం బోధపడదు.🙏

 శ్లోకం:☝️

*చిరం హ్యపి జడః శూరః*

 *పండితం పర్యుపాస్య హి ।*

*న స ధర్మాన్ విజానాతి*

 *దర్వీ సూపరసానివ ll*

(మహాభారతం, సౌప్తిక పర్వం - 5/3)


భావం: పప్పులో మునిగినా గరిటెకి దాని రుచి ఎలా తెలియదో, అలాగే జడత్వంతో కూడిన బుద్ధిగల వాడికి బహుకాలం పండితుల సేవ చేసినప్పటికీ, ధర్మం బోధపడదు.🙏

అభిన్నులు

 అపర కామాక్షి...

పరమాచార్య వారు మకాం చేసి ఉన్న ఊర్లో ఒకామె వారి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఉండేది.

కుటుంబ పరిస్థితులు అనుకూలించక ఆమె స్వామి వారి దర్శనానికి తరచూ రాలేక పోయేది.

ఇంటి పనులు ముగించుకొని ఒకరోజు ఆమె స్వామి దర్శనానికి వచ్చింది. స్వామి పూజ ముగించుకొని వేదికపైనే కూర్చొని భక్తులతో మాట్లాడుతున్నారు. ఆమె స్వామి వారి ముందుకు వెళ్లి హారతి ఇవ్వటానికి ప్రయత్నించింది. స్వామి వారు ముఖం ప్రక్కకు తిప్పేసారు. ఇలా చాలాసార్లు జరిగే సరికి"అంబికా నన్నెందుకు పరీక్షస్తున్నావు " అంటూ  హారతి వేదికపై నున్న త్రిపుర సుందరి దేవికి ఇచ్చి ఆమె కన్నీళ్లతో వెను తిరిగింది. ఆమె కొద్ది దూరం వెళ్ళగానే ఎవరో వెనక నుంచి పరిగెత్తుకొని వచ్చి "అమ్మా  మిమ్మల్ని పెరియవ పిలుస్తున్నారు."అని పిలిచాడు.

ఆమె అతన్ని అనుసరించి వెళ్ళింది. స్వామి గదిలో కూర్చోని ఉన్నారు.

"అమ్మా. హారతి శ్రీ కామాక్షి (మహా త్రిపుర సుందరి )కి ఇచ్చినా నాకు ఇచ్చినా ఒకటే. నీ సంతోషం కోసం కావాలంటే ఇప్పుడు నా కివ్వు."అనటం తో ఆమె సంతోషానికి అవధులు లేవు. ఆమె స్వామి కి హారతి ఇచ్చింది.

****స్వామి సన్యాస దీక్ష తీసికొన్న తొలినాళ్లలో వారికి మంత్ర శాస్త్రము లో శిక్షణ ఇప్పించటానికి నిపుణులను పిలిపించి నప్పుడు వారు అన్న మాటలు మీకు గుర్తు చేస్తున్నాను."అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత అయిన శ్రీ కామాక్షికి స్వామి కి పోలికలు కనిపిస్తున్నాయి.వారికి ఎలాంటి మంత్ర దీక్షలు అవసరం లేదు. వారు శ్రీ కామాక్షి కి అభిన్నులు "

తల్లితండ్రుల రుణము

 మనకి జన్మనిచ్చిన తల్లితండ్రుల రుణము తీర్చుకొనుటకు కాశీలో గర్భవాసము 9 నెలలు ఉండుట లేక తొమ్మిది రాత్రులు నిద్ర చేయుట అన్నది శాస్త్ర విధి కాబట్టి అటువంటి రుణమును తీర్చుకొనుటకు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తొమ్మిది రోజులు పాటు సాక్షాత్తు విశ్వనాథ మందిర ప్రాంగణంలో విశ్వనాథుని సన్నిధిలో రోజుకు ఒక విశేషమైన కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ చివరి రోజు స్వామివారికి అందరం కలిసి పట్టాభిషేక మహోత్సవం చేయడానికి 108 జలాలతో శంకరాచార్య స్వామి పీఠాధిపతులు వారి చేతుల మీదుగా అభిషేకం చేయుటకు దేవస్థానం వారి యొక్క అనుమతి లభించినది కాబట్టి వారి యొక్క అనుమతితో విశ్వనాథ ప్రాంగణంలో గంగా తీరంలో కార్తీకమాసంలో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పం కాబట్టి 500 మంది కూర్చునే శక్తి కలిగినటువంటి విశ్వనాథ మందిరంలోని హాలు మనకు ఇవ్వబడినది ఆసక్తి ఉన్నవారు ఎవరైనా 9 రాత్రులు కాశీలో విడిగా హోటల్స్ లో నిద్ర చేయటం మరియు స్వామివారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు చేయడం కార్యక్రమం నిర్వహిస్తున్నాము అవకాశం ఉన్నవారు సంప్రదించగలరు నెంబర్ 98483 69716