26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మంత్ర పుష్పం

 మంత్ర పుష్పం ఏమి తెలియజేయుచున్నది వక పరిశీలన. సృష్టి పరిణామ క్రమం ఏవిధంగా జరిగినది పరమాత్మ తత్వం ఏమి. దీనిని  సూత్రబధ్దంగా ఎలా వర్ణన. వర్ణన అనగా కల్పిత మని చాలామంది ఊహ. కాని సూత్ర మనగా వక క్రమం . వేదము కూడా వక క్రమంగా అక్షర శక్తిని తెలియు విధానమే. క్రమంగా అనగా వక పద్దతిగా శక్తని తెలియుట. ప్రదీశశ్చ తస్రః  ప్రదీతశ్చ  తస్రః అని వివరించింది. ప్ర అనగా జీవ  మూల లక్షణమని ఈశశ్చ అనగా ఈ శ అనే చైతన్య లక్షణమని జీవ లక్షణమని. సూక్ష్మంగా మనకు వున్న ఙ్ఞానం తో అక్షర శక్తిని గమనించుట.అది పదార్ధ మూలమైన ప్ర అనే విశిష్టమైన జీవ చైతన్య మైన నీటి శక్తి. దీనికి మూలం అగ్నియే. ప్రదీశ నిన్ను నీవు తెలియుట ప్రవిద్వాన్ యని తెలియుతున్నది. దీని మూల తత్వం అహం బ్రహ్మాస్మి.మంత్ర పుష్పం ఋగ్వేద మంత్ర అక్షర మిశ్రమ శక్తి సంకేత మని. అదేదో విశిష్ట మని మనకెందుకులే యని వదలి పర భాషలపై ఆధారపడిన సమస్త విన్నాను సూవన్యమగును. పరభాషలమూలం కూడా చిన్న చిన్న మార్పులతో పలకుబడిలో శక్తి పరిణామ సూచనలే తప్ప వేరేమీగాదు. అన్నింటికీ మూలం సంస్కృతమని దానిఅక్షర శక్తి తెలుగు భాషలో అంతర్లీనమైయున్నదని మనకు దీని వివరణ సులువుగా విశ్లేషణకు మూల సూత్ర మనగా యున్నది. పంచభూతాత్మకమైన జీవ దేహ నవివరణయే మంత్ర పుష్పం వివరణ. శక్తి సమస్త వ్యాప్తమై పరమేశ్వర పరమేశ్వరీ స్వరూపం. అమ్మ అనుగ్రహం వుంటే సమస్తం అధీనమే. అనగా కోరికలకు కాదు. ఙ్ఞానమునకు. ఙ్ఞానియే అగ్రగణ్యం.పూర్ణాను స్వర రూపమే శక్తి. అను స్వరూపము అనగా అణుశక్తియే యని తెలియ వలెను. దీనికి నక్షత్ర శక్తియే మూలం. క్షతముగాని త్రిగుణాత్మకమైన శక్తి నక్షత్రమని అది ఎల్లప్పుడు వకే కాంతి శక్తని భూమిని ప్రభావితం చేయునని తెలియును.

కామెంట్‌లు లేవు: