5, అక్టోబర్ 2021, మంగళవారం

పన్నులు ఏ విధంగా వసూలు చేయాలంటే.

 పన్నులు ఏ విధంగా వసూలు చేయాలంటే.

..............................................................


ఓ రాజా ! తోటమాలి(మాలకారుడు) ఏ విధంగానైతే మొక్కలను నాటి పాదుచేసి నీల్లుపోసి కలుపును ఏరివేసి పెద్దచేసి వాటి పూలను సంరక్షించి సేకరించి మాలలను కట్టి ధనం ఎలా సంపాదిస్తాడో అలానే రాజనేవాడు కూడా ప్రజలను విద్యావంతులను భాగ్యవంతులకు చేసి అపై పన్నులు వసూలు చేయాలి.


అలా కాకుండా


స్వతహాగా పెరిగిన చెట్టును నరికి కాల్చి బొగ్గులుచేసి, అమ్మి ధనం సంపాదించినట్లుగా చేయరాదు. 


 కాబట్టి రాజు ప్రజలు ప్రజలను రక్షించి వారినుండి పన్నులు వసూలు చేయాలి.


పై విషయాన్ని భవభూతి *ఉత్తరరామచరితం* కింది శ్లోకంలో తెలియచేస్తోంది.


*"పుష్పమాత్రం వినుచియాత్,* *మూలఛ్చేదం న కారయేత్*

*మాలాకార ఇవ ఆ న యథాంగారకారక:"*

........... ............ .............


ఇంకా పన్నుల వసూలవిధానం ఎలా వుండాలో కింది *సుభాషితశ్లోకం* తెలియచేస్తోంది.


*"యాథాల్పాల్ప మదంత్యాద్యం వార్యోకో వత్సషట్పాదా:*

*తథాల్పోల్పో గృహితవ్యో రాష్ట్రా ద్రాజ్ఞాఅబ్దిక:కర:"*


అంటే

తేనెటీగలు పుప్వులనుండి తెనెను సేకరించినట్లుగా

దూడ ఆవునండి పాలను త్రాగినట్లుగా 

జలగ నొప్పి తెలియకుండా రక్తాన్ని పీల్చినట్లుగా రాజు కొంచెంకొంచెంగా పన్నులు వసూలు చేయాలి.


అప్పుడేప్పుడో చెప్పింది ఇప్పటిరాజులు పాటిస్తారా ?


॥సేకరణ॥

...............................................................................

జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: