5, అక్టోబర్ 2021, మంగళవారం

భక్తులకు ఆహ్వానం*

 *భక్తులకు ఆహ్వానం*                        

*శ్రీ రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రం & శృంగేరీ శంకరమఠం. ఖమ్మం. ప్రాంగణం లో ఉన్న శ్రీ శారదా మాత* *ఆలయం లో ది. 07-10-2021 గురువారం నుండి* *ది. 15-10-2021 శుక్రవారం వరకు శరన్నవరాత్రి ఉత్సవములు నిర్వహించ బడును. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజు శ్రీ లలితా* *సహస్రనామస్తోత్రం పారాయణం జరుపుటకు శ్రీ శృంగేరీ పీఠాధిపతులు* *మహసన్నిధానం శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారు మరియు సన్నిధానం శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వార్ల దివ్య ఆశీస్సులతో జరుపుటకు ట్రస్టు కమిటీ వారు* *నిర్ణయించనైనది.*

*ప్రతి రోజూ ఉ.8 గం నుండి 11*గం.ల వరకు, మరల* *సాయంత్రం 6 గం ల నుండి 8 గం వరకు జరిగే ఈ శ్రీ లలితా* *సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం లో* *భక్తులు ప్రతి రోజూ అందరూ విరివిగా పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరు.* *ప్రతి రోజూ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇవ్వబడును.*

*పూర్తి వివరాలకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సాయికిరణ్ శర్మ గారి ని*. *సంప్రదింగలరు. సెల్ నెంబర్: 7093328846*

                   *ఇట్లు*  

*జూపూడిహన్మత్ ప్రసాద్* *ధర్మాధికారి* *కూరపాటిసీతారామారావు*

*అధ్యక్షులు*

  *05-10-2021*

కామెంట్‌లు లేవు: