20, ఆగస్టు 2022, శనివారం

హిందూ దేశం'

 *'హిందూ దేశం' రాజ్యాంగ ముసాయిదా సిద్దం... ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరణ‌* 

 

కొందరు పీఠాధిపతులు, సాదువులు, హిందుత్వ మేదావులు కలిసి భారత్ ను హిందూ దేశంగా మార్చడానికి కావాల్సిన రాజ్యాంగ ముసాయిదాను సిద్దం చేశారు. ఢిల్లీకి బదులు వారణాసిని దేశ‌ రాజధానిగా డిసైడ్ చేసిన ఆ బృందం ముస్లిం, క్రిస్టియన్ ప్రజలకు ఓటు హక్కును నిరాకరించింది.


భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి కావాల్సిన రాజ్యాంగం సిద్దమయ్యింది. 30 మంది ప్రముఖ, సాధువులు, మేధావులు, ప్రొఫెసర్స్ , పరిశోధకులు ఈ రాజ్యాంగాన్ని సిద్దం చేశారు. ఇప్పుడు ఈ రాజ్యాంగం ముసాయిదాను శాంభవి పీఠాధీశ్వరుడి ఆధ్వర్యంలో 30 మందితో కూడిన బృందం తుదిమెరుగులు దిద్దుతోందని వారణాసికి చెందిన శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద్ స్వరూప్ తెలిపారు. 750 పేజీల ముసాయిదాను సిద్ధం చేసే బృందంలో స్వరూప్ తో పాటు హిందూ రాష్ట్ర నిర్మాణ సమితి చీఫ్ కమలేశ్వర్ ఉపాధ్యాయ, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది బిఎన్ రెడ్డి, రక్షణ రంగ నిపుణుడు ఆనంద్ వర్ధన్, సనాతన ధర్మ పండితుడు చంద్రమణి మిశ్రా, ప్రపంచ హిందూ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ తదితరులు ఉన్నారు


ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రయాగ్ రాజ్ లో జరిగిన ధర్మసంసద్ లో దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని తీర్మానం చేశారు. ఆ మేరకు అందుకు తగ్గ రాజ్యాంగం ముసాయిదా తయారు చేస్తున్నారు. 2023 లో జరిగే ధర్మ సంసద్ లో ఈ రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తారు. "రాజ్యాంగం 750 పేజీలతో ఉంటుంది. దాని వివరాలను విస్తృతంగా చర్చిస్తున్నాం. ధార్మిక పండితులు, వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. దీని ఆధారంగా, ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మాఘమేళా-2023లో సగం రాజ్యాంగం (సుమారు 300 పేజీలు) విడుదల చేస్తాము."అని స్వరూప్ తెలిపారు


విద్య, రక్షణ, శాంతిభద్రతలు, ఓటింగ్ విధానం, ఇతర అంశాలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఇప్పటి వరకు 32 పేజీలు సిద్ధం చేశామన్నారు. "ఈ హిందూ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం, ఢిల్లీకి బదులుగా వారణాసి దేశ రాజధానిగా ఉంటుంది. అంతేకాకుండా, కాశీ (వారణాసి)లో 'మతాల పార్లమెంటు' నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది" అని స్వరూప్ తెలిపారు. ఈ ముసాయిదా కవర్ పేజీపై 'అఖండ భారత్' మ్యాప్‌ ఉంది. ఆ అఖండ భారత్ లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలున్నాయి. ''ఏదో ఒక రోజు ఆ దేశాలు మన దేశంలో విలీనం అవుతాయి" అని స్వరూప్ అన్నారు


ఈ పత్రంపై స్వరూప్ మాట్లాడుతూ, ప్రతి కులానికి చెందిన ప్రజలు దేశంలో నివసించే సౌకర్యం ఉంటుందని అలాగే అందరికి భద్రత లభిస్తుందని, అయితే ఇతర మత విశ్వాసాల ప్రజలను ఓటు వేయడానికి అనుమతించరని అన్నారు. *"హిందూ రాష్ట్ర రాజ్యాంగ ముసాయిదా ప్రకారం, ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు ఉండదు* కానీ ఒక సాధారణ పౌరునికుండే అన్ని హక్కులూ ఉంటాయి. వారు తమ వ్యాపారాలు చేయడానికి, విద్యా, ఉపాధిని పొందడానికి అందరితో సమానంగా అన్ని సౌకర్యాలు పొందుతారు." అని స్వరూప్ చెప్పారు.


అయితే హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. స్వరూప్ ప్రకారం, ఎన్నికలలో పోటీ చేసే వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది, 16 సంవత్సరాలు నిండిన తర్వాత పౌరులు ఓటు హక్కును పొందుతారు. మొత్తం 543 మంది సభ్యులు 'మతాల పార్లమెంటు' కోసం ఎన్నుకోబడతారు, కొత్త వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి నియమాలు, నిబంధనలను రద్దు చేస్తుందని, *ప్రతిదీ 'వర్ణ' వ్యవస్థ ఆధారంగా నిర్వహించబడుతుందని చెప్పారు.* త్రేతా, ద్వాపర యుగాల శిక్షా విధానంపై న్యాయవ్యవస్థ ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. "గురుకుల వ్యవస్థ పునరుద్ధరణ చేయబడుతుంది. ఆయుర్వేదం, గణితం, నక్షత్రం, భూ-గర్భ, జ్యోతిష్యం మొదలైన వాటిలో విద్య అందించబడుతుంది," అన్నారాయన. అంతేకాకుండా, ప్రతి పౌరుడు తప్పనిసరి సైనిక శిక్షణ పొందుతారని, వ్యవసాయాన్ని పూర్తిగా పన్ను రహితంగా చేస్తామని ఆయన తెలిపారు. ఇదీ భవిష్యత్తు భారతమని ఈ హిందుత్వ పండితులు చెప్తున్నారు.



 *అనేక హింసలు, దోపిడితో కూడిన వర్ణ వ్యవస్థను మళ్ళీ ప్రవేశపెట్టడానికి, కుల ఆధార శిక్షలతో కూడిన న్యాయవ్యవస్థ* ను తేవడానికి తహతహలాడుతున్న ఈ పండితులకు ఇప్పుడున్న పాలకులు సహకరిస్తారనే నమ్మకం కూడా గాఢంగా ఉంది. రిజర్వేషన్ వ్యవస్థ ను పూర్తిగా నిర్మూలించి కులప్రాతిపదికన కులవృత్తులను ఉద్ధరించడానికి ప్రోత్సాహక వ్యవస్థ చేయనున్నారు. మత ఆధారిత మైనారిటీ రిజర్వేషన్ లు ఉండబోవని స్పష్టం చేసారు. తామంతా ఒకే తాను ముక్కలమని వాళ్ళ భావన. ఇది అమలు జరిపిన మరుక్షణం భారత దేశం విశ్వగురుప్రస్థానం మొదలౌతుందని విదేశాలు ఇప్పటికే దీనిని ఆపడానికి రకరకాలుగా కుట్ర లు చేస్తున్నారు.

ఇది ఆమోదించబడటం ఇక లాంఛనప్రాయమే.

 1.The stomach gets scared when you don't eat breakfast.


2. The kidneys are afraid when we don't drink enough  of water in 24 hours.


3.The gallbladder is scared when you don't sleep until 11pm and you don't wake up at sunrise.


4) The small intestines get scared when eating cold and late food.


5) The colon gets scared when you eat too much fried and spicy food.


6) Lungs deteriorate when you breathe in smoke and dirty ambient air


7) The liver is just in shock from heavy fried food.


8) The heart gets scared when it eats food with a lot of salt and cholesterol.


9) The pancreas is afraid when you eat too much sugar.


10) The eyes get sick when working with a cell phone or computer screen in the dark.


11) The brain gets scared when you start thinking negative thoughts.


Take care of your organs and don't scare them!

All these organs are not available on the market.😄😄🚲🚲

కృష్ణ" నామం

 శ్లోకం:☝️

అగ్రాహ్యః శాశ్వతః *కృష్ణో*

  లోహితాక్షః ప్రతర్దనః l

వేధాః స్వాంగో జితః *కృష్ణో*

  దృఢః సంకర్షణోచ్యుతః ll


భావం: విష్ణు సహస్రనామ స్తోత్రంలో "కృష్ణ" నామం రెండుసార్లు వస్తుంది. ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు. వాటిలో కొన్ని ..

1) సృష్ట్యాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.

2) నల్లని వర్ణము కలవాడు.

3) నీలమేఘ శ్యాముడు.

4) తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు.

5) నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు.

6) కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు. వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞానమును పండించువాడు.


*అందరికీ వైష్ణవాగమము ప్రకారం శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!*🙏

శుద్దమైన నూనెలను

 వాత, పిత్త, కఫ దోషాలకు--మన వంట నూనెల నివారణం.


       మహర్షి వాగ్బటాచార్యులంటారు జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే ( Non Refined Oil ) . నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది , బాగా జిగురు , జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండ వలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము , ప్రోటీన్స్ . ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు . నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ ( Refined ) చేసినపుడు జిగురు , వాసన పోతాయి . ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే .


      ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్ , చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె ( Non Refined Oil ) తీసుకున్నప్పుడు మన శరీరంలో *లివర్* సహాయంతో మంచి కొలెస్ట్రాల్ ( H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి . 


      భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు . రిఫైండ్ నూనె చేసేటప్పుడు  6 రకాల హానికరమైన కెమికల్స్ , డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు . ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి . ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు , వాసన , ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు . 


     వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె , పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి , కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనది బెల్లం , తేనె. కుస్తీపట్లు , దండీలు , బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది . 


      రోగాలకు రాజు వాతరోగాలు. 

మోకాళ్ళ నొప్పులు , నడుం నొప్పి , మెడనొప్పులు , హార్ట్ ఎటాక్ , పక్షవాతము , బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి . 


       జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు ( Non -Refined )  వేరు శెనగ నూనె , కొబ్బెర నూనె , కుసుమల నూనె , నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను . 


      ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను ( Sun flower seeds )  గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil  వాడదగినది కాదు , ఆరోగ్యకరము కాదు . 


      ఈ రిఫైండ్ ఆయిల్స్ ( Refined oils)  ఎంత మాత్రమూ వాడతగినవి కాదు .  


        సోయాబీన్స్ , సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు . పందులు తినతగినవి ఈ సోయాబీన్స్ , ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు . కావున వీటిని వాడరాదు . వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి .


      పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్ . వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు . వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు . ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు . 


      విదేశీయులకు భారత దేశము ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును . 

      *శుద్దమైన నూనెలను* వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.


*గమనిక :-   సన్ ఫ్లవర్ ఆయిల్ ( Sun Flower Oil ),  సోయాబిన్ ఆయిల్ ( Soya Bean Oil ) , పామోలిన్ ఆయిల్ ( Pamolene Oil )  ఈ నూనెలు వాడరాదు*. 


          *శ్రీ రాజీవ్ దీక్షిత్*

ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -5

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -5


అందరూ ఆనందంలో మునక లేస్తుంటే, ఆ చిన్నపిల్లకు సిగ్గూ, ఏడుపూనూ. అయితే ఆనందం లేదా అంటే ఈ సిగ్గూ దుఃఖాలకు సమానంగా అదీ మనసులో ఉన్నదట. ముసలి వగ్గు అయిన తరువాత అంటే 50సంవత్సరాల తరువాత ఈ కథ చెప్పేటప్పుడు కూడా ఆమె ఈ మిశ్రమ భావనలతో సతమతమవుతూ అనుభవిస్తూ చెప్పారు. అదీకాక మొదట్లో తనకు అప్పట్లో తెలియని తన భర్త గొప్పదనాన్ని ఎంతో గర్వంగా కూడా చెప్పుకొన్నారు. 


శ్రీమఠానికి రాజుగారు చేసిన మర్యాదలకు శిఖరంగా పీఠం కుంభకోణానికి బయలుదేరే ముందు స్వామివారికి కనకాభిషేకం చేశారు. వారిని ఆహ్వానించడానికే డబ్బు లేదని చెప్పిన రాజుగారు స్వర్ణ పుష్పాలతో స్వామి నిండి పోయేంతవరకూ అభిషేకం చేశారు. ద్వితీయుల శ్వాస ఆశ్చర్యంతో నిలిచిపోయినంత పని అయింది. వారి ఆనందానికి అంతే లేదు. 5000 వరహాల బంగారం (సుమారు పదికిలోలు) జంబుకేశ్వరంలో చేసిన అప్పంతా ఈ బంగారంతో తీర్చి వేయవచ్చు. అలానే కుంభకోణం చేరిన వెంటనే జంబుకేశ్వరపు అప్పులు తీర్చివేశారు. మిగిలిన బంగారాన్ని నవనిధులను కాపాడే నాగుపాము వలె కాపాడుతూ వచ్చారు ఈ ద్వితీయులు. 


స్వామివారికి కూడా అమ్మవారి దయతో అప్పు తీరిందనే తృప్తి. కామాక్షి అఖిలాండేశ్వరీ అమ్మవార్ల కార్యాలు తన హయాంలో పూర్తీ చేయగలిగాననే సంతృప్తి. ఆ తరువాత రెండు మూడు సంవత్సరాల్లోనే స్వామివారు పరిపూర్ణ తృప్తి పదాన్ని పొందారు. రాజదృష్టియే దోషమంటారు. రాజుగారి చేత అత్యంతమైన మర్యాద పొందినందుననే ఈ రకంగా అయిందని ఊరిలో చెప్పుకొన్నారు. సిద్ధి పొందక ముందే స్వామివారు తమ వారసుని, తరువాతి పీఠాధిపతిని నియమించారు. వారెవరో కాదు శంకర మఠంలో పూజ చేస్తూ శ్రీమఠ ముద్రాధికారిగా తిరువడైమరుదూరులో స్థిరపడిన మన ద్వితీయుల అన్నగారి కుమారులే. 


వారు బాల్యంలోనే పాండిత్యంలోనూ, దాన ధర్మాలలో ధారాళమయిన బుద్ధి కలవారుగా ప్రసిద్ధి పొందారు. చిన్నప్పటి నుండి మహాపండితులు, దానశూరులు అయిన మహారాష్ట్ర పండితుల మధ్య పెరిగి ఉండడం వీరిలో ఈ గుణాలు పరిడవిల్లడానికి కారణమయి ఉండవచ్చు. పీఠమునకు వచ్చిన తరువాత వీరి పాండిత్యము దాన శూరత మరింత పరిడవిల్లినవి. పూజా కల్పములో చెప్పిన విధముగా ప్రతిదినము త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులను కొంగ్రొత్త ద్రవ్యములతో పూజించుట, ఔత్తరాహిక భక్షణములు వివిధములు పుష్కలముగా చేయించి నైవేద్యములు చేసి, మహా సంతర్పణాదులు చేయించుట, పేదలకు అన్న వస్త్రాది దానములెన్నో చేయుట, విద్వత్సదస్సులు, శాస్త్ర గోష్ఠులు జరిపించి శాస్త్ర విచారమూ పండిత సన్మానాదులు చేయుట, మొదలుగా గల మహత్కార్యములలో కాలము గడపజొచ్చినారు. 64వ ఆచార్యుల వలె వీరు ఆజానుబాహువులు కానప్పటికీ, తేజో గాంభీర్య విశేషము చేత శీఘ్రముగానే సర్వ జన ప్రియులయినారు. వీరి మూలముగనే శ్రీమఠము రెండవ తూరి ఖైదు అయినది. ఖైదు చేసినది అదే తంజావూరు సిపాయిలు. అయితే పోయినసారి రాజావారి ఆజ్ఞానుసారం జరిగింది. ఈసారి ఇంకొకరు ఆజ్ఞ చేసినారు. వారెవరో తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మన కథలో ముఖ్య పాత్ర. శ్రీమఠమే ఊపిరిగా జీవిస్తున్న ద్వితీయులే పోయిన సారి మార్గమధ్యంలో మఠం నిర్బంధించబడినది. ఏ కారణాన ఈ ద్వితీయులే సాహసానికొడిగట్టారని మీకు ఉత్సుకతగా ఉన్నది కదా!


ధనం విలువ, దాని ఆవశ్యకత. అది లేనందువల్ల పడవలసిన కష్టములు తెలిసిన వారు కదా. ఈ ద్వితీయులు? క్రొత్త స్వామి ఆదాయవ్యయములు చూడకుండా దానధర్మములు విరివిగా చేయనారంభించారు. మధ్యకాలంలో పోగు చేయబడిన డబ్బంతా కరిగిపోయింది. తంజావూరు ఊరేగింపులో సమర్పింపబడిన వెండి అంబారీ వెండిని తొలగించి అమ్మివేసి ఆ డబ్బు కూడా దానం చేసేశారు. ద్వితీయులు ఈ క్రొత్త స్వామివారికి పూర్వాశ్రమపు పినతండ్రి అయి ఉండటాన శ్రీమఠ శ్రీకార్యం చూసేవారు చెప్పవలసిన విధంగా నైనా చెప్పజాలని సున్నితస్థితి ఏర్పడింది. ద్వితీయులు తీవ్రంగా ఆలోచించారు. స్వయంగా స్వామి వారితో తలబడితే వారికీ వీరికీ కూడా మొహమాటంగా ఉంటుంది. అందువల్ల మొరటు కార్యక్రమమే చేయాలి అనుకున్నారు. మనకోసం చేయడం లేదు. భగవత్పాద పీఠంకోసం చేస్తున్నాము. అందువలన మర్యాదాతిక్రమం చేశామనే చెడు పేరు వచ్చినా ఫరవాలేదని సిద్ధపడ్డారు.


వీరు తంజావూరు సంస్థాన ‘హేజీబు’ కదా! నేరుగా రాజావారికి మఠమునకు 12మంది సిపాయిలు కావాలని సందేశము పంపారు. రాజావారికి వీరి వాక్కు వేదవాక్కు అయినందువలన కారణమడుగకుండానే సిపాయిలను పంపారు. సాధు బ్రాహ్మణుడయిన ఈయన మిలటరీ చర్య తీసుకొన్నారు. మఠంలో మహారాజా వారిని తొలగించి వారి స్థానే సిపాయిలను నియమించారు.


సన్నిధానము వారి బాల హ్రుదయాన్నికరిగించి అబద్ధాలో నిజాలో చెప్పి వారివద్ద నుండి ద్రవ్యము సంగ్రహించే వారిని ఆపడమే వీరి ఈ ఏర్పాటులోని మర్మం. మఠంబాగుచేస్తున్నానని చెప్పుకుంటూ తానీ పని చేయడమే తప్పు. అందులో మఠసిబ్బందిని స్వామివారికి వ్యతిరేకంగా ప్రోత్సహించడం మరింత తప్పు. ఇది యోచించే రాజ సేవకులను పిలిపించారు. వారితో “నే చెప్పేవారిని తప్పించి ఇతరుల నెవరినీ లోనికి పంపరాదు” అని కట్టుదిట్టమైన ఆజ్ఞ చేశారు. సిపాయిల పహారా అనగానే స్వామి వద్ద వంచన మాటలతో మోసపుచ్చి ద్రవ్యం సంగ్రహించి వారు భయపడతారు కదా అని ఆయన అభిప్రాయం. ఈ నడవడి చూసి ఊరంతా గడగడలాడింది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వివాహము

 భార్య గురించి, భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు:: 


వేదము ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసితీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే. ఆ సహాకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికి నీనుండి విడదీయలేని ఆస్తి. ఆమె ఉపయోగం నీకు కేవలం వండిపెట్టడానికి, నీ ఇంద్రియాలకు తృప్తి నివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను “ధర్మ-పత్ని”, “యజ్ఞ-పత్ని” అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం. ధర్మపత్నిగా ధర్మాచరణయందు ఆయన పక్కన ఉండాలి. మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి. 


ఆమె తన భర్తకు కేవలం వంట చేసి, అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్టే. అది ఎలాగంటే ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్ష్యాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల ‘అతిథిసేవ’ ‘వైశ్వేదేవము’ కూడా జరుపబడతాయి. ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు. ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాలకోసమే. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు. 


మన సనాతన ధర్మంలో స్త్రీపురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాలకోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి. వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి కాని మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది. మన సనాతన ధర్మంలో వివాహం, భర్తను ఉత్తమ స్థితికి తీసుకునివెళ్ళి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే. ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రాదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సమాజిక ఒప్పందం మాత్రమే. కాని ఇక్కడ వారిది ఆత్మ సంబంధం. కాని ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాలనుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావు లేదు. అది తలవడం కూడా పాపమే.


మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిసి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదికధర్మాచరణకు తోడ్పాటునివ్వడం. రెండవది మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదికసంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలుచేసే సంతానం అవుతారు. మూడవది స్త్రీకి ప్రాపంచిక ఉనికినుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతనికంటే పైస్థాయిని పొందుతుంది. నాలుగవది పైమూడు విషయాలకోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం.


కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపచేయడం. మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాలకొరకు సశాస్త్రీయ వివాహము చేసుకొన్న ఆత్మోన్నతి తప్పక పొందెదరు. చంద్రమౌళీశ్వరుడు మిమ్ము కాపాడుగాక !!!


బాలస్థావత్క్రీడాసక్తః తరుణస్థావత్తరుణీసక్తః

వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః ||


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

19, ఆగస్టు 2022, శుక్రవారం

information about Bhagwan Shri Krishna

 Excellent information about Bhagwan Shri Krishna


1) Krishna was born *5252 years  ago* 

2) Date of *Birth* : *18 th July,3228 B.C*

3) Month : *Shravan*

4) Day :  *Ashtami*

5) Nakshatra : *Rohini*

6) Day : *Wednesday*

7) Time : *00:00 A.M.*

8) Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*

9) Date of *Sharir Tyag* : *18th February 3102BC.*

10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra war)* took place. 

11) He died *36 years after the Kurukshetra* war.

12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi, BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".*  

12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.*

13) Bhishma died on *2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.*


14) Krishna  is worshipped as:

(a)Krishna *Kanhaiyya* : *Mathura*

(b) *Jagannath*:- In *Odisha*

(c) *Vithoba*:- In *Maharashtra*

(d) *Srinath*:  In *Rajasthan*

(e) *Dwarakadheesh*: In *Gujarat*

(f) *Ranchhod*: In *Gujarat*

(g) *Krishna* : *Udupi in Karnataka*

h) *Guruvayurappan in Kerala*


15) *Bilological Father*: *Vasudeva*

16) *Biological Mother*: *Devaki*

17) *Adopted Father*:- *Nanda*

18) *Adopted Mother*: *Yashoda*

19 *Elder Brother*: *Balaram*

20) *Sister*: *Subhadra*

21) *Birth Place*: *Mathura*

22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*

23) Krishna is reported to have *Killed only 4 people* in his life time. 

(i) *Chanoora* ; the Wrestler

(ii) *Kansa* ; his maternal uncle

(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins. 

24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage. 

25) He was *born dark skinned.* He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; *Kanha*. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.

26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*

27) He stayed in Vrindavan *till 10 years and 8 months*. He killed his own uncle at the age of  10 years and 8 months at Mathura.He then released  his biological mother and father. 

28) He *never returned to Vrindavan ever again.*

29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ;  Kala Yaavana.*

30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*

31) He *rebuilt Dwaraka*. 

32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18. 

33) He had to *fight the pirates from Afrika and rescue his teachers son ;  Punardatta*;  who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat. 

34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga. 

35) Then, he helped his cousins  establish Indraprastha and their Kingdom.


36) He *saved Draupadi from embarrassment.*


37) He *stood by his cousins during their exile.*

38) He stood by them and *made them win the Kurushetra war.*


39) He *saw his cherished city, Dwaraka washed away.* 

40) He was *killed by a hunter (Jara by name)* in nearby forest. 

41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges. 

42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*


43)  He is the *only person, who knew the past and future ; yet he lived at that present moment always.*


44) He and his life is truly *an example for every human being.*🌷🙏🏻


*Jai  Shri Krishna*🙏

ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి

 .

 *😁 BIO-CLOCK 😁*

   _(బయో-గడియారం)_


మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 

కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 

ఇదే *బయో-గడియారం*. 


చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 


50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో 

గాఢంగా నమ్మి   

చాలామంది తమ 

సొంత బయోక్లాక్‌ ను 

ఏర్పాటు చేసుకున్నారు. 


అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  *మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను 

మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 


చైనాలో చాలా మంది ప్రజలు 

120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి 

అలా మానసికంగా సంసిద్దులై 

వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.


*కాబట్టి ..!*


1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.


2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. 

వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.


3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు 

(తెల్లజుట్టు ఉంటే) 

వెయ్యండి, 

యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. 


*ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.


4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ 

'నెగటివ్ థాట్స్' తో 

తీసుకోవద్దు. 

*ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* 

లేదంటే 'ఋణాత్మక ఆలోచన'ల వల్ల 

మన శరీరంలో 

నెగటివ్ ఎంజైములు విడుదలై 

మన జీర్ణ వ్యవస్థను, 

మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.


5. ఎప్పుడూ చురుకుగా ఉండండి. 

నడవడానికి బదులుగా 

వీలైతే జాగింగ్ చేయండి. 


5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. 

(ఇది నిజం కూడ).


6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. 

కనుక ఆనందంగా ఉండండి 

తద్వారా ఆరోగ్యంగా ఉండండి. 

*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).


7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. 

మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, 

సరదాకు కూడ.... 

"నాకు Old age వస్తుంది"

అనే మాటను అనకండి. 


కాబట్టి మీ మానసిక 

'బయో క్లాక్' ని

ఎక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి ....

ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.      

      👍👍👍🏻👍👍

.

కుష్టువ్యాధిని నివారించే ప్రక్రియ

 వంద సంవత్సరములు దాటిన వేపచెట్టుని ఉపయోగించి 40 రోజులలో కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ  - 


     నూరు సమత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో 3 నుంచి 4 శేర్లు నీరు పట్టినంత తొర్రని నిలువుగా ఏటవాలుగా తొలచి అందులో సుమారు సేరు బియ్యము అన్నము వండి చల్లారాక మునుపే ఉంచి ఆ వేపచెట్టు పచ్చికర్రతో ఆ తొర్రకి సరిపడు బిరడా తయారుచేసి బిగించి దానిపైన గాలి లొపలికి పోకుండా పైన ఆవుపేడ పూసి ఒక సంవత్సరం ఉంచి ఆఖరు రోజున ఆ బిరడా తెరిచి చూసిన ఆ అన్నం ఎర్రగా ఉండును.దానిని బాగా ఎండించి పూటకి పావులాయెత్తు ( 5 గ్రా ) చొప్పున 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నివారణ అగును. 


       ఇది అత్యంత రహస్య యోగంగా గ్రంధాలలో ఉన్నది . 


  గమనిక  -


          బాగా ముదిరిన పెద్ద వేపచెట్టు కాండం దానంతట అది పగిలి దానినుంచి కల్లు వెలువడును. అలా ఎక్కడైనా మీకు దొరికితే విడవకుండా వెంటనే త్రాగండి. ఆ కల్లు తాగడం వలన పొట్టకు విపరీతమైన బలం చేయును. జ్వరము , శరీరంలో పైత్యం హరించును. శరీరతత్వం మార్చును. రక్తం శుభ్రం చేయును . కాని ఉదయం పూట మాత్రమే పుచ్చుకొనవలెను.


     

ధర్మ సూత్రములు

 *శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సూత్రములు...*


🌷🌷🌷🌷🌷


 ఒక పురుగు (బ్యాక్టీరియ) దేహంలో ప్రవేశించినపుడు​, రోగము మొదలవుతుంది. డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని, ఆ భాగం తీసివేస్తాడు•


 అలాగే చెడు చస్తేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది.. కాలధర్మము ప్రకారం వీళ్ళను చంపాలి.. నీవు నిమిత్త మాత్రం.. పుట్టిన వానికి చావు తప్పదు ​ యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట , కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది... మమకారం వదిలి పెట్టు, అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు•


కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు.. 


*ఇది ధర్మమా కృష్ణా!* అని..., 


నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను.. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది. 

ఆవు శాఖాహారము తింటుంది.., మాంసాహారము తినదు...... కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మము.

                 

 యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే.. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే రాముడు యుద్దం చేయలేదు.. , వెళ్ళిపోయాడు.. ఆ రోజు రాత్రి రావణుడు శివుణ్ణి దూషిస్తాడు... నీవు భక్తుణ్ణి రక్షించలేదని... ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించబడినాడు.


 అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు.. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి... కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం... మన ఇంట్లో దొంగలు పడ్డారు.., సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు... వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు .. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు.., నీవు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి...  


అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు *"అశ్వత్థామ హతః"* అని పెద్దగా చెప్పి *"కుంజరహః"* అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన భగవంతుడు​ ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి...


పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు...


పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి... ప్రతి దేశం లోనూ యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది... ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర..? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా...


కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో​ ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు సిద్ధం అయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు... అప్పుడు మనం ఏమి చేయగలము... వారికి బానిసలు కావాలి...


అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి.. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు... దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి గీత యిస్తుంది... దీనుడైన అర్జునుని ధీరుని వలె భగవద్గీత మార్చివేసినది.


అదేవిధముగా... చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.

    

భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అందుకే... *గీతా పారాయణ కన్నా గీతాచరణ ముఖ్యం* అన్నారు... భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అట్లే వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరంలేదు... ఒక్క పుల్ల చాలు..  

         ​

బెంగుళూరు, బెంగుళూరు అని మనము ఎన్ని సార్లు జపించినా బెంగుళూరు చేరలేము.. ప్రయాణం మొదలుపెడితే గమ్యం చేరగలము. 


 చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు... గరుడ పక్షి యైనా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు.. కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలుపెడితే కృష్ణుడు యిచ్చే ఫలితం అందుకోగలము.. 


అందువలన 


గీతాచరణ మన గీతనే మార్చివేయును...

                                                       

గీతయే జగదేక మాత                                               

గీతయే భగవానుని దూత                                                   

గీతయే సాధకుని ఊత                                                   

*గీతయే సంసారికి ఈత*                                                 

గీతయే మంత్రాల మూట                                           

గీతయే వేదాంతపు పూట

గీతయే పుష్పాల తోట                                               

గీతయే ఘన రాజబాట


కృష్ణం వందే జగద్గురుమ్🙏


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హిందూధర్మం

 *1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం.*


*2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.*


*3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.*


*4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.* 


*5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు.* 


*6.  సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం, హిందూధర్మం.*


*7.  హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలుగానే ఆరాధిస్తారు.*


*👉 వృక్షాలు దైవ స్వరూపాలే.*


*👉 రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.*


*👉 నీరు (గంగ) కూడా దైవ సవరూపమే.*


*👉 గాలి కూడా దైవ స్వరూపమే.*


*👉 వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.*


*👉 కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.*


*👉 పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.*


*8. నువ్వూ దైవ స్వరూపమే.*

*నేనూ దైవ స్వరూపమే.* 

 *చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ)*

 *దైవ స్వరూపాలే.*

    

*9. చతుర్వేదాలు, నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం,* *హిందూధర్మం.* 

*మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.*

*కర్మల గురించి తెలియాలంటే ......*


*👉 వేదాలు చదవాలి.*

*సమస్త జ్ఞానం పొందాలంటే ......*


*👉 ఉపనిషత్తులు చదవాలి.*

*పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ......*


*👉 రామాయణం చదవాలి.*

*రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ......*


*👉 మహాభారతం చదవాలి.*

*భగవంతుని తత్త్వం తెలియాలంటే ......*


*👉 భాగవతం చదవాలి.*

*చక్కటి పరిపాలన అందించాలంటే ......*


*👉 కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.*

*అన్యోన్య దాంపత్యానికి ......*


*👉 వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.*

*చక్కటి ఆరోగ్యానికి ......*


*👉 ఆయుర్వేదం చదవాలి.*

*మేథస్సుకు ......*


*👉 వేద గణితం చదవాలి.*

*శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి ......*


*👉 పతంజలి యోగశాస్త్రం చదవాలి.*

*భవన నిర్మాణాలకు ......*


*👉 వాస్తుశాస్త్రం చదవాలి.*

*గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి ......*


*👉 ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.*


*11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం, హిందూధర్మం.*


*12. ఆహార అలవాట్లలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం  ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు.)*


*13. హిందూధర్మం, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.*


*14. మోక్షానికి దారి చూపించే ధర్మమే, హిందూధర్మం.*


*15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.*


*16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం.*🙏🙏🙏 సే క ర ణ: వేదుల జనార్ధన రావు

ವಾಸುದೇವಾಯ

 ಓಂ ನಮೋ ಭಾಗವತೇ ವಾಸುದೇವಾಯ  🙏🙏ಭಗವಾನ್ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಕುರಿತ ವಿಶಿಷ್ಟವಾದ ಮಾಹಿತಿ.


1) ಕೃಷ್ಣ ಹುಟ್ಟಿದ್ದು 5253 ವರ್ಷಗಳ ಹಿಂದೆ.

2)ಜನ್ಮ ದಿನಾಂಕ ಜುಲೈ 19 ಕ್ರಿಪೂ 3228

3) ತಿಂಗಳು : ಶ್ರಾವಣ

4) ದಿನ :  ಅಷ್ಟಮಿ

5) ನಕ್ಷತ್ರ : ರೋಹಿಣಿ

6) ದಿನ  : ಬುಧವಾರ

7) ಸಮಯ : 00:00 A.M.


8)  ಶ್ರೀ ಕೃಷ್ಣ 126 ವರ್ಷ 8 ತಿಂಗಳು 7 ದಿನಗಳ ಕಾಲ ಬದುಕಿದ್ದ.

9)  ಮರಣ ದಿನ 18 ಫೆಬ್ರವರಿ ಕ್ರಿಪೂ 3102 

10) ಕೃಷ್ಣ 89 ವರ್ಷದವನಿದ್ದಾಗ ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧ ನಡೆಯಿತು.

11) ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧ ನಡೆದು 36 ವರ್ಷಗಳ ಬಳಿಕ ಕೃಷ್ಣನ ಮರಣವಾಯಿತು.

12)  ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧವು ಮೃಗಾಶಿರ ಶುಕ್ಲ ಏಕಾದಶಿ ಕ್ರಿಪೂ 3139ರಲ್ಲಿ ಆರಂಭವಾಯಿತು( 8 ಡಿಸೆಂಬರ್). ಡಿಸೆಂಬರ್ 25 ಕ್ರಿಪೂ 3139ರಂದು ಯುದ್ಧ ಕೊನೆಗೊಡಿತು.

13) ಜಯದ್ರಥನ ಸಾವಿನ ಕಾರಣದಿಂದಾಗಿ ಕ್ರಿಪೂ 3139 ಡಿಸೆಂಬರ್ 21ರ  ಸಂಜೆ 3ಗಂಟೆಯಿಂದ 5 ರವರೆಗೆ ಸೂರ್ಯಗ್ರಹಣವಾಯಿತು.

14) ಭೀಷ್ಮರು ಕ್ರಿಪೂ 3138ರ ಫೆಬ್ರವರಿ 2 ರಂದು ತೀರಿಕೊಂಡರು(  ಉತ್ತರಾಯಣದ ಮೊದಲ ಏಕಾದಶಿ)


15) ಶ್ರೀ ಕೃಷ್ಣನನ್ನು

(a) ಮಥುರಾದಲ್ಲಿ ಕನ್ನಯ್ಯಾ

(b) ಓಡಿಸ್ಸಾದಲ್ಲಿ ಜಗನ್ನಾಥ

(c) ಮಹಾರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ವಿಠಲ

(d) ರಾಜಸ್ತಾನದಲ್ಲಿ ಶ್ರೀನಾಥ

(e) ಗುಜರಾತಲ್ಲಿ ದ್ವಾರಕಾಧಿಶ್

(f) ಉಡುಪಿಯಲ್ಲಿ ಕೃಷ್ಣ

(g) ಕೇರಳದಲ್ಲಿ ಗುರುವಾಯುರಪ್ಪ ಮುಂತಾದ ಹೆಸರುಗಳಿಂದ ಪೂಜಿಸುತ್ತಾರೆ.


16) ಕೃಷ್ಣ ನ ತಂದೆ : ವಸುದೇವ

17) ತಾಯಿ : ದೇವಕಿ

18) ಸಾಕು ತಂದೆ :ನಂದ

19) ಸಾಕುತಾಯಿ : ಯಶೋದೆ

20 ಹಿರಿಯಣ್ಣ: ಬಲರಾಮ

21) ತಂಗಿ : ಸುಭದ್ರೆ

22) ಜನ್ಮ ಸ್ಥಳ :ಮಥುರಾ

23) ಪತ್ನಿಯರು :ರುಕ್ಮಿಣೀ, ಸತ್ಯಭಾಮ.....

24) ಕೃಷ್ಣ ತನ್ನ ಜೀವಿತಾವಧಿಯಲ್ಲಿ 4 ಜನರನ್ನು ಮಾತ್ರ ಕೊಂದಿದ್ದ.

(i) ಚನೋರ

(ii) ಕಂಸ

(iii) ಶಿಶುಪಾಲ

(iv)ದಂಟವಕ್ರ


25) ಇವನ ತಾಯಿ ಉಗ್ರ ಕುಲದವಳಾದರೆ, ತಂದೆ ಯಾದವ ಕುಲದನಾಗಿದ್ದ.

26) ಕಪ್ಪಾಗಿ ಹುಟ್ಟಿದ್ದ ಕೃಷ್ಣನನ್ನು ಅವನ ಗೋಕುಲ ಹಳ್ಳಿಯವರು ಕನ್ನಾ ಎಂದು ಕರೆಯುತ್ತಿದ್ದರು.

27) ಕಾಡು ಮೃಗಗಳ ಹಾವಳಿಯಿಂದ ತನ್ನ 9ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಕೃಷ್ಣ ಗೋಕುಲದಿಂದ ವೃಂದಾವನಕ್ಕೆ ಬಂದ.

28) ವೃಂದಾವನದಲ್ಲಿ ತನ್ನ 10ವರ್ಷ 8 ತಿಂಗಳವರೆಗೆ ಕಳೆದಿದ್ದ ಕೃಷ್ಣ ತನ್ನ ತನ್ನ 10ನೇ ವರ್ಷ ಪ್ರಾಯದಲ್ಲಿ ತನ್ನ ಮಾವನಾದ ಕಂಸನನ್ನು ಮಥುರಾದಲ್ಲಿ ಕೊಂದಿದ್ದ. ಮುಂದಿನದಿನದಲ್ಲಿ ಮತ್ತು ತಂದೆ ತಾಯಿಯನ್ನು ಬಿಟ್ಟು ಮಥುರಾಗೆ ಬಂದಿದ್ದ.

29) ಅಲ್ಲಿಂದ ಆತ ಮತ್ತೆ ವೃಂದಾವನಕ್ಕೆ ಯಾವತ್ತಿಗೂ ಹಿಂತಿರುಗಲಿಲ್ಲ.

30)  ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಸಿಂಧೂ ರಾಜ ಕಲಯಾವನನ ಬೆದರಿಕೆಗೆ ಈತ ಮಥುರಾವನ್ನು ಬಿಟ್ಟು ದ್ವಾರಕೆಗೆ ಬಂದ.

31)ವೈನಾತೆಯ ಎಂಬ ಗಿರಿಜನರ(ಈಗಿನ ಗೋವಾ) ಸಹಾಯದಿಂದ ಈತ ಜಾರಾಸಂಧಾನನ್ನು ಸೋಲಿಸಿದ್ದ.

32) ಅಳಿದು ಹೋಗಿದ್ದ ದ್ವಾರಕಾ ನಗರವನ್ನು ಶ್ರೀಕೃಷ್ಣ ಮತ್ತೆ ಕಟ್ಟಿದ.

33)  ಅಲ್ಲಿಂದ ಸಾಂದೀಪನಿ ಆಶ್ರಮಕ್ಕೆ ಬಂದ ಈತ ತನ್ನ 18ನೇ ವರ್ಷದಲ್ಲಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ.

34)ವಿದ್ಯಾಭ್ಯಾಸದ ಬಳಿಕ ಪಾಂಡವರ ದುರಂತದ ಬಗ್ಗೆ ಈತನಿಗೆ ತಿಳಿಯುತ್ತದೆ.ದ್ರೌಪದಿಯನ್ನು ಪಾಂಡವರಿಗೆ ಮದುವೆ ಮಾಡಿಸುತ್ತಾನೆ.

35) ಇಂದ್ರಪ್ರಸ್ಥ ರಾಜಧಾನಿಯನ್ನು ಕಟ್ಟಲು  ಪಾಂಡವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ.

36) ದ್ರೌಪದಿಯ ಮಾನವನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ.


37) ಪಾಂಡವರ ಗಡಿಪಾರಿನ ಸಮದಲ್ಲಿ ಪಾಂಡವರ ಪರವಾಗಿ ನಿಲ್ಲುತ್ತಾನೆ.

38) ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧದಲ್ಲಿ ಪಾಂಡವರು ಜಯಗಳಿಸುವಂತೆ ಮಾಡುತ್ತಾನೆ.

39) ಕುರುಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಅರ್ಜುನನ ಸಾರಥಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿ, ಧರ್ಮದ ರಕ್ಷಣೆ ಮಾಡುತ್ತಾನೆ.

40) ಯುದ್ಧ ಭೂಮಿಯಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಜುನನಿಗೆ ಭೋದಿಸಿದ ಮಹಾನ್ ಸಾಲುಗಳೇ "ಭಗವದ್ಗೀತೆ"

41) ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ತಾನು ಕಟ್ಟಿದ ನಗರ ದ್ವಾರಕೆ ಮುಳುಗುದನ್ನು ಆತ ನೋಡಬೇಕಾಯಿತು.

42)   ಜಾರಾ ಎನ್ನುವ ಬೇಟೆಗಾರನಿಂದ ಕೊನೆಗೆ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಹತ್ಯೆಯಾಯಿತು.

43)  ಜೀವನದಲ್ಲಿ ಏನೂ ಜಾದೂ ಮಾಡದ ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿತ್ವ ಈತನದ್ದು. ಆತನ ಜೀವನ ಅತ್ಯಂತ ಕಠಿಣವಾಗಿತ್ತು ಮತ್ತು ಪ್ರತಿಕ್ಷಣವೂ  ಹೊಸ ಸವಾಲುಗಳಿಂದ ಕೂಡಿತ್ತು. ಯಾವತ್ತಿಗೂ ತನ್ನ ನೋವನ್ನು ಹೊರಹಾಕದೆ ಸದಾ ತಾಳ್ಮೆಯಿಂದ ಮುಗಳ್ನಗುತ್ತಿದ್ದ ವ್ಯಕ್ತಿತ್ವ ಕೃಷ್ಣನದ್ದು.


44) ಸವಾಲುಗಳನ್ನು ತನ್ನ ಚತುರ ಬುದ್ಧಿವಂತಿಕೆಯಿಂದ ಕೃಷ್ಣ ಎದುರಿಸುತ್ತಾ ಮುಂದುವರೆಯುತ್ತಾನೆ.

45) ಭೂತಕಾಲ ಮತ್ತು ಭವಿಷ್ಯದ ಬಗ್ಗೆ ಕೃಷ್ಣನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದಿತ್ತು. ಆತನಿಗೆ ಭವಿಷ್ಯವನ್ನುಅರಿಯುವ ವಿಶೇಷವಾದ ದೈವಿಶಕ್ತಿಯಿತ್ತು.

46) ಇನ್ನೊಬ್ಬರ ಮನಸ್ಸನ್ನು ಮುಖ ನೋಡಿ ಅರ್ಥಮಾಡಿಕೊಳ್ಳಬಲ್ಲ ವಿಶೇಷವಾದ ಮನೋಶಾಸ್ತ್ರಜ್ಞ ಕೂಡ ಈತನಾಗಿದ್ದ.

47) ಈತನ ಜೀವನ ಈತನ ಸಂದೇಶ ನಿಜಕ್ಕೂ ನಮಗೆಲ್ಲಾ ದಾರಿದೀಪ.


(ಇಂಗ್ಲೀಷಲ್ಲಿದ್ದ ಈ ಮಾಹಿತಿಯನ್ನು ಕನ್ನಡನುವಾದ ನಾನು ಮಾಡಿದೆ ಅಷ್ಟೇ, ಇಷ್ಟು ನಿಖರವಾದ ಮಾಹಿತಿಯನ್ನು ಕಲೆಹಾಕಿ ಬರೆದ ಆ ಪುಣ್ಯಾತ್ಮರಿಗೊಂದು ಶರಣು)


ಎಲ್ಲರಿಗೂ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿಯ ಶುಭಾಶಯಗಳು..... 🙏🙏🙏 

వాసుదేవుడు ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 శ్రీ కృష్ణ భగవానుని గురించిన ప్రత్యేక సమాచారం.1) కృష్ణుడు 5253 సంవత్సరాల క్రితం జన్మించాడు.

2)పుట్టిన తేదీ జూలై 19 3228 BC

3) నెల : శ్రావణం

4) రోజు : అష్టమి

5) నక్షత్రం : రోహిణి

6) రోజు : బుధవారం

7) సమయం : 00:00 AM


8) శ్రీ కృష్ణుడు 126 సంవత్సరాల 8 నెలల 7 రోజులు జీవించాడు.

9) మరణించిన తేదీ 18 ఫిబ్రవరి 3102 BC 

10) కృష్ణుడికి 89 ఏళ్ల వయసులో కురుక్షేత్ర యుద్ధం జరిగింది.

11) 36 సంవత్సరాల కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడు మరణించాడు.

12) కురుక్షేత్ర యుద్ధం మృగశిర శుక్ల ఏకాదశి 3139 AD (8 డిసెంబర్) నాడు ప్రారంభమైంది. యుద్ధం డిసెంబర్ 25, 3139 BC న ముగిసింది.

13) జయద్రథుని మరణం వల్ల 21 డిసెంబర్ 3139 మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడింది.

14) భీష్ముడు క్రీ.శ.3138 ఫిబ్రవరి 2న మరణించాడు (ఉత్తరాయణ తొలి ఏకాదశి).


15) శ్రీ కృష్ణుడు

(ఎ) మధురలో కన్నయ్య

(బి) ఒడిశాలోని జగన్నాథుడు

(సి) మహారాష్ట్రలోని విఠల

(డి) రాజస్థాన్‌లోని శ్రీనాథ్

(ఇ) గుజరాత్‌లోని ద్వారకాధీష్

(ఎఫ్) ఉడిపిలో కృష్ణ

(g) కేరళలో గురువాయూరప్ప వంటి పేర్లతో పూజిస్తారు.


16) కృష్ణుని తండ్రి: వాసుదేవుడు

17) తల్లి : దేవకి

18) పెంపుడు తండ్రి: నంద

19) పెంపుడు తల్లి : యశోదే

20 హిరియన్న: బలరామ

21) సోదరి : సుభద్ర

22) పుట్టిన ఊరు : మధుర

23) భార్యలు: రుక్మిణి, సత్యభామ.....

24) కృష్ణుడు తన జీవితకాలంలో కేవలం నలుగురిని మాత్రమే చంపాడు.

(i) చనోరా

(ii) ఆదాయం

(iii) శిశుపాలుడు

(iv) దంతవక్ర


25) అతని తల్లి ఉగ్ర వంశానికి చెందినది, అతని తండ్రి యాదవ వంశానికి చెందినవాడు.

26) నల్లగా పుట్టిన కృష్ణుడిని అతని గోకుల గ్రామం కన్న అని పిలిచింది.

27) కృష్ణుడు తన 9వ సంవత్సరంలో క్రూర మృగాల కారణంగా గోకులం నుండి బృందావనానికి వచ్చాడు.

28) తన 10 సంవత్సరాల 8 నెలలు బృందావనంలో గడిపిన కృష్ణుడు, తన 10 సంవత్సరాల వయస్సులో తన మామగారైన కంసుని మధురలో చంపాడు. మరుసటి రోజు తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చాడు.

29) అక్కడి నుంచి మళ్లీ బృందావనానికి తిరిగి రాలేదు.

30) మరుసటి రోజు అతను సింధు రాజు కాలయవనుడి బెదిరింపుతో మధురను విడిచిపెట్టి ద్వారకకు వచ్చాడు.

31) అతను వైనతే అనే గిరిజనుల (ప్రస్తుతం గోవా) సహాయంతో జరాసంధను ఓడించాడు.

32) అంతరించిపోయిన ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు పునర్నిర్మించాడు.

33) అక్కడి నుంచి సాందీపని ఆశ్రమానికి వచ్చి 18వ ఏట చదువు ప్రారంభించాడు.

34) చదువుకున్న తర్వాత పాండవుల విషాదం గురించి తెలుసుకుని ద్రౌపదిని పాండవులకు పెళ్లి చేస్తాడు.

35) పాండవులకు రాజధాని నిర్మాణానికి ఇంద్రప్రస్థం సహాయం చేస్తుంది.

36) ద్రౌపది మానవుడిని రక్షిస్తుంది.


37) పాండవుల వనవాస సమయంలో వారికి అండగా నిలుస్తుంది.

38) కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను జయించేలా చేస్తుంది.

39) కురుక్షేత్రంలో అర్జునుడి రథసారధిగా పనిచేస్తాడు, మతాన్ని రక్షిస్తాడు.

40) "భగవద్గీత" శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి ఉపదేశించిన గొప్ప పంక్తులు.

41) మరుసటి రోజు అతను నిర్మించిన నగర గోడ మునిగిపోవడాన్ని చూడవలసి వచ్చింది.

42) శ్రీకృష్ణుడు జర అనే వేటగాడి చేతిలో చివరకు చంపబడ్డాడు.

43) అతను జీవితంలో ఏమీ మాయాజాలం చేయని సాధారణ వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అతని జీవితం చాలా కష్టతరమైనది మరియు ప్రతి క్షణం కొత్త సవాళ్లతో నిండిపోయింది. ఎప్పుడూ తన బాధను విడనాడకుండా ఓపికగా నవ్వడం కృష్ణుడి వ్యక్తిత్వం.


44) కృష్ణుడు తన తెలివిగల వివేకంతో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాడు.

45) కృష్ణుడికి గతం మరియు భవిష్యత్తు గురించి బాగా తెలుసు. అతను భవిష్యత్తును తెలుసుకునే ప్రత్యేక దైవిక శక్తిని కలిగి ఉన్నాడు.

46) అతను తన ముఖాన్ని చూసి మరొకరి మనస్సును అర్థం చేసుకోగల ప్రత్యేక మనస్తత్వవేత్త కూడా.

47) ఆయన జీవితం మరియు ఆయన సందేశం నిజంగా మనందరికీ ఒక వెలుగురేఖ.


(ఇంగ్లీషులో ఈ సమాచారం కన్నడ వ్యక్తి అయిన నేను చేసాను, అటువంటి ఖచ్చితమైన సమాచారాన్ని సంకలనం చేసిన సాధువులకు నేను లొంగిపోతున్నాను)


అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.....



ಓಂ ನಮೋ ಭಾಗವತೇ ವಾಸುದೇವಾಯ  🙏🙏ಭಗವಾನ್ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಕುರಿತ ವಿಶಿಷ್ಟವಾದ ಮಾಹಿತಿ.

పుత్రేయధైక పుత్రాణాం*

 శ్లోకం:☝️

*పుత్రేయధైక పుత్రాణాం*

  *వైష్ణవానాం యథాహరౌ*

*నేత్రేయధైక నేత్రాణాం*

  *తృషితానాం యధాజలే l*

*క్షుతానాం యధాన్నే చ*

 *లౌములౌనాం యథాస్త్రియాం*

*యధావరన్యే చౌరాణాతి*

 *యధాజారే కుయోషితాం*

*విదుషాంచ యధాశాస్త్రే*

 *వాణిజ్యే వణిజాయంధా*

*తథా శశ్వన్మన: లౌంతే*

 *సాధ్యీనాం యోషితాం ప్రభో ll*


భావం: విష్ణు భక్తులకు విష్ణువే సర్వస్వం. ఒక్కడే కొడుకుంటే తల్లిదండ్రులకు ఆ పుత్రునిమీదే మమకారం. ఒక్క కన్నే ఉన్నవానికి దానిమీద జాగ్రత్త అధికం. ఇలాగే మనస్సు నిత్యం తమకు ఇష్టమైన వాటుపై లాగుతూ ఉంటుంది. కామాంధునికి స్త్రీ మీద, జారునికి కులట మీద, వర్తకునికి వ్యాపారం మీద, దొంగలకు పరులసొత్తుమీద, పండితునికి శాస్త్రల మీద, సతికి పతిమీద నిరంతర ధ్యాస ఉంటుంది.

కృష్ణాష్టమి

 కృష్ణాష్టమి నాడు చదవవలసిన స్తోత్రమ్


అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం!

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం!!

వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం!

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం!!

గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం!

అధోక్షజం జగద్బీజం సర్గః స్థిత్యంత కారణం!!

అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం!

నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం!!

పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం!

శ్రీ వత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరం హరిం!!

యం దేవం దేవకీ దేవీ వసుదేవానదీ జనత్!

గోపస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః!


శ్రీ కృష్ణ శరణం మమ 🙏🏻

సముద్ర జలం

సముద్ర జలం 

ఆనంద స్వరూపం అనే ప్రకరణలో భగవంతుడు ఆనంద స్వరూపుడు అని అర్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు మనిషి ఎలా ఆనంద స్వరూపుడో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు సముద్రం అంటే జల నిధి.  ఏ కాలంలో అయినా సముద్రం సదా నీటితోనే ఉంటుంది.  సముద్రం ఎండిపోవడం అనేదే ఉండదు. 

సముద్రంలోనుంచి ఒక గ్లాసులో (ఘటంలో) నీటిని తీసుకున్నామని అనుకోండి ఇప్పుడు ఆ నీటిని సముద్రం అని ఆనం కేవలం గ్లాసెడు (ఘటికా జలం ) నీళ్లు అనే అంటాం. వాటిని మీరు సముద్రం నుంచి దూరంగా తీసుకొని వెళ్లినా ఆ నీటికి సముద్రపు నీటి తత్వమే ఉంటుంది కానీ వేరే విధంగా వుండవు. ఎంతవరకు ఆ నీరు గ్లాసులో వుంటాయో అంతవరకూ ఆ గ్లాసుని నీటి గ్లాసు అని అంటాము.  ఏదైనా చిల్లి కలిగినదంటే గ్లాసులోని నీరు కారి  అలానే గాలికో లేక ఏదైనా తాకటం వలన కూడా గ్లాసు క్రిందపడితే నీరు పూర్తిగా కారిపోతాయి. 

ఇప్పుడు గ్లాసుని (ఘటాన్ని) మానవ శరీరంగా అనుకుందాము.  అలానే గ్లాసులోని సముద్రపు నీటిని దైవ శక్తిగా అనుకుందాం.యంతవరకు గ్లాసు సముద్రపు నీటిని కలిగి ఉందొ అంతవరకు దానిని నీటీగ్లాసు అని అన్నావు.  ఆ నీరు కారిన మరుక్షణం కాళీ గ్లాసు అయ్యింది. ఈ గ్లాసు (ఘటాన్న) మన్నుతో తయారు చేశారు అంటే ఇది పంచ భౌతిక మైనది. కానీ అందులో బిన్నంగా సముద్ర జలం వచ్చి ఆశ్రయం తీసుకుంది.  ఈ గ్లాసు నిర్మాణానికి సముద్ర జలానికి ఎలాంటి సంబంధం  లేదు. కేవలం జలం గ్లాసుపై ఆధారపడి వున్నాయి. అదే గ్లాసు బదులుగా బిందె, చెంబు, గరిట, గంగాళం ఇలా ఏ పాత్ర ఐయినా సముద్ర జలానికి ఆశ్రయం ఇవ్వవచ్చు.  పాత్రలు వేరైనా జలం మాత్రం ఒక్కటే. పాత్ర పేరుతొ కలిపి జలాన్ని పిలుస్తాము.  ఉదా : గ్లాసెడు నీళ్లు, చెంబెడు నీళ్లు, బక్కెట్ నీళ్లు ఇలా ఎప్పుడైతే ఆయా పాత్రలలో నీరు కాళీ అవుతుందో  అన్నిపాత్రలు కాళీ పాత్రలే. 

ఇక్కడ మనం పేర్కొన్న పాత్రలను మనం చూస్తున్న భౌతిక శరీరాలు అంటే మనిషి శరీరం, కుక్క శరీరం, ఏనుగు శరీరం, బల్లి శరీరం ఇలా అన్న  మాట. వీటన్నిటిలో సముద్ర జలం లాగ ఉండేది మాత్రం ఆ పరబ్రహ్మ మాత్రమే అంటే దైవశక్తి మాత్రమే. ఆ శక్తి తొలగినప్పుడు అన్నీ కాళీ పాత్రలే అంటే పార్థివ శరీరాలే. 

సముద్రపు జలం వున్నప్పుడు ఎలా ఐయితే పాత్రలకు గుర్తింపు వస్తుందో అలానే జంతు శరీరాలకు దైవశక్తి ఉన్నంతవరకే గుర్తింపు ఉంటుంది. 

అన్ని పాత్రలల్లో ఉండేది జలం మాత్రమే అదే విధంగా అన్ని శరీరాలు కూడా దైవ శక్తి సమన్వితమే . ఈ సత్యాన్ని మరచి మనం పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చే పాత్ర వహిస్తున్నాము. 

భగవంతుని స్వరూపం ఆనందం కాబట్టి ఆ భగవంతుని అంశ కలిగిన మానవులు అందరు ఆనంద స్వరూపులే కానీ మరొకటి కాదు.. 

తాత్కాలిక బ్రాంతి: మనిషి తన వద్ద వున్న డబ్బులతో ఆనందాన్ని కొనుక్కోవటానికి సదా ప్రయత్నిస్తాడు.  దాని పరియసానమే ఐహిక మైన సుఖాలు, సంతోషాలు.  అవే శాశ్వితం అని వాటి వెంట పరుగులిడుతున్నాడు. 

భగవంతుని ద్వారా లభించే ఆనందమే శాశ్వితం నిత్యం అయినది.  దానిని పొందటానికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.  కేవలం సాధన చేస్తేనే అది లభిస్తుంది. 

సాధన ఎలా చేయాలి: సాధన చేయటానికి సద్గురువు ఆశ్రయం పొందాలి.  సద్గురువుకి ఎలాంటి డబ్బులు చెల్లించ గూడదు. కేవలం సేవ చేయటం వలనే గురువు ప్రసన్నుఁడు అవుతాడు.  అయన చేసే ఉపదేశంతో సాధన చేయాలి తరువాత నిత్యం, సత్యం అయిన సామాది స్థితిని పొంది యోగి సదా ఆనందపరవశుడు అవుతాడు.  అప్పుడు గురువుతో పనిలేదు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ