3, ఆగస్టు 2020, సోమవారం

గాయత్రీ పాడ్యమి జపోత్సవం


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
తేదీ 4--8-2020 మంగళ వారం శ్రావణ పూర్ణిమ మరుసటి రోజు శ్రావణ బహుళ పాడ్యమిని"గాయత్రీపాడ్యమి, గాయత్రి జపం, గాయత్రి ప్రతిపద గా "ఆపస్తంభ ధర్మ సూత్రం ప్రకారం జరుపుకొంటారు. 
యజ్ఞోపవీతధారులు తెలిసో తెలియకో దొర్లిన దోషాలప్రాయశ్చిత్త రూపమే ఈ గాయత్రీ ప్రతిపద సమాచరణ.
  ప్రస్తుతపరిస్థితిదృష్ట్యా సామూహికంగా  చేయలేం కనుక ఎవరి ఇంటి వద్ద వారే ఆచరించ వచ్చు. ఉదయాన్నే లేచి నిత్య అనుష్ఠానాలను పూర్తి చేసి "మిథ్యాదీతదోషప్రాయశ్చిత్తార్దం సహస్ర గాయత్రీ మంత్రజపం కరిష్యే " అని సంకల్పించి సహస్ర గాయత్రీ జపం చేయాలి .ఆ తర్వాత ఉత్తమేశిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్థనీ బ్రాహ్మణేభ్యో అభ్యనుజ్ఞాతా గచ్చదేవి యథాసుఖమ్ - అని గాయత్రి అమ్మ వారిని స్తుతించి, కేశవనామాలు చదివి సమాప్తం చేయాలని మనవి చేస్తున్నాము. 
దయచేసి ఈ సందర్భంగా జపం చేసిన ప్రతి ఒక్కరూ తమ ఫోటో మరియు ఒక నిమిషం వీడియో చిత్రీకరణ శ్రీ వినోద్ కుమార్ మహావాది. అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ సెల్ watsup number. +919000013755 కు పంపగలరు. facebook లో post చేసి vinod mahavadi అని tag చేయ గలరు 
ఈ విషయాన్ని ఎంత మంది ఉంటే అంత మందికి Share చేసి తెలప గలరు 
ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులు కలిసి జపం చేసిన చో లక్ష ల సంఖ్య లో గాయత్రి జప యజ్ఞం జరిగి ప్రకృతి శాంతిస్తుంది అని నమ్మకం
******************

కామెంట్‌లు లేవు: