10, మార్చి 2021, బుధవారం

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


భగవంతునికి సంబంధించిన పనులు చేయటమే మన ప్రథమ కర్తవ్యం.


మన నిజ స్వభావాన్ని తెలుసుకుంటూ, భగవంతునితో మనకు గల అనుబంధాన్ని తెలుసుకొమ్మని మహాత్ములు మనకు బోధిస్తారు.


పవిత్రతను ఆచరణలో చూపడం ద్వారా ఈ జ్ఞానం కలుగుతుంది. అన్నింటికంటే పవిత్రతే శ్రేయాన్ని కలిగిస్తుంది.


పవిత్రతా శక్తి కలిగి ఉన్నవానికే ఆనందం స్వంతం అవుతుంది. సిద్ధాంతాలవల్ల, మత సంప్రదాయాలవల్ల ప్రపంచం సంస్కరించబడదు.


మతం యొక్క శక్తి అంతా పవిత్రతలోనే ఉంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: