10, ఆగస్టు 2023, గురువారం

ఆస్తికత్వానికి - నాస్తికత్వానికి


వాల్మీకి విరచిత శ్రీమద్రామాయాణంలో  జాబాలి-శ్రీరాముడి మధ్య సంవాదం ఉంది. అందులో శ్రీరాముడు పై అభిప్రాయాలకి చక్కటి సమాధానం చెబుతాడు. పైగా జాబాలి మీద కాస్త కోపం చూపుతాడు. శ్రీరాముడి మీద ప్రేమతోనే, అయోధ్యలోనే వుండాలి అన్న కోరికతో అలా మాట్లాడాడని వసిష్టుడు సద్ది చెబుతాడు. ఇదంతా ఎందుకంటే జీవితంలో ఆస్తికత్వానికి - నాస్తికత్వానికి మధ్య  తగిన దూరం పాటించాలి అని శ్రీరాముడు చెప్పాడు. పుట్టుకతో వొచ్చిన వర్ణ ధర్మాన్ని దేహం ఉన్నంత వరకూ పాటిస్తూనే మోక్షసాధన చేయాలి. తప్పదు.  ఇది చేసి చూపటానికే  రామావతారం-కృష్ణావతారం.


  అన్ని వున్న వాడి

గూర్చి ఆలోచించే  అవసరమే లేదు. 

   కలియుగము లో కలి ప్రభావం చాలా  వరుకు మనుష్యులను బలహీనులను చేస్తుంది.బుద్ధి ఏమాత్రము ను నిలువ నీకుండ చేస్తుంది.  అన్ని యుగాలలో లేని శక్తి వొక్క కలియుగము లోనే వుంది. అదే  ధ్యాస ద్యాన్నము. ధ్యానము అంటే పూజ  పురస్కారం కాదు . యేకాగ్రత. 

 ఎవ్వరైతో నా గురించి కొంచం ఆలో చిస్తారో వారి పూర్తి భాధ్యత నేను తీసుకుంటాను .వారిని నా త్రోవలో కి తెచ్చుకుంటాను. వారికి నేనే దాసుడవుతాను.

విష్ణు సహస్రము. 

యింకా  యే వేదాలు కావాలి యే ఉపనిషత్ లు కావాలి తరించటానికి కలియుగము లో నామ స్మరణమే ముక్తి నీ యిస్తుంది అని భాగవతం ధృవీకరించింది.

యిక ఏమి కావాలి. శ్రద్ధ సబురి బాబాగారు. 

అనీ వున్న అస్త దరిద్రాలకు పాటుబడతారు.బల హీనులు అయిన మానవులు.  అంతే

వారి కోసమే నా యీ ప్రయత్నం. 

ఓం నమఃశివాయ.


అప్పారావు అనే వ్యక్తిని చూస్తూ సుబ్బారావు అని మైకులో ప్రపంచం మొత్తం వినపడేలా అరచి పిలిచినా ఆ వ్యకి చూస్తూ ఉంటాడే తప్ప పలకడు. స్పందించడు. ఎందుకు? అతడు సుబ్బారావు కాదు కాబట్టి. ఇదే తీరులో ప్రతి మానవుడుకి పుట్టుకతోనే ఓ వర్ణం (పోనీ ఓ దేహం అనుకోండి)వొస్తుంది కదా. ఆ ధర్మం /దేహ పరిధిలోనే అతని సంచారం ఉండక తప్పదు. దాన్ని అతడు దాటలేడు..మార్చుకోలేడు.(అప్పారావు లాగా). ప్రతీ వర్ణానికీ ఆయా ధర్మ పరిధిలోనే మోక్షసాధనకు పరమాత్మ పరిపూర్ణమైన అవకాశాన్ని ఇస్తూ..చెంతనే నిలబడి "వర్ణ ధర్మాన్ని పాటిస్తూనే అందులోనే మోక్షసాధన చేయవయ్యా" అని చెబుతూనే ఉన్నాడు, చేసి చూపించాడు. రాముడిలా కృష్ణుడిలా. మనమే వినం. నాకు తెలిసింది చెప్పే ప్రయత్నం చేశాను. అన్యధా భావించవలదు.

కామెంట్‌లు లేవు: