16, సెప్టెంబర్ 2023, శనివారం

పర్వతములకు

 ఒకప్పుడు అనగా సృష్టి జరిగిన తొలి రోజులలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఆ రెక్కల సహాయంతో పక్షులవలె ఎగురుతూ అంతటా సంచరించేవి. అవి ఎక్కడ వాలితే అక్కడ సృష్టించబడిన జీవులన్నీ నశించిపోయేవి. అందువలన బ్రహ్మదేవుని అభ్యర్థనతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలన్నిటికే రెక్కలు నరికివేశాడు. దానితో పర్వతారన్నీ ఎక్కడివక్కడ స్థిరంగా ఉండిపోయాయి. అందుకే పర్వతములకు ఇంద్రుడంటే భయము.

కామెంట్‌లు లేవు: