11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*ఆచార్య సద్భోదన*

ఆధ్యాత్మికతను అలవరుచుకోవడంలో ముందుగా సహనం, వినమ్రత, అణకువవంటి వాటిని అభ్యసించాలి. ఈ గుణాలను అభ్యసించాలని మన మహర్షులు పదే పదే అందుకే ప్రబోధించేవారు. నిజమైన శిష్యుడు నిశ్శబ్ధంగా వింటాడు. ఒకవేళ గురువు తనలోని లోపాలను తెలియజేస్తే వాటిని ప్రతిఘటించే ప్రయత్నం చేయడు. శిష్యుడిగా మసలుకోవడం కూడా పవిత్రమైనది. దానికై సిద్ధం కాని వారికి దానిని అందుకునే అర్హత ఉండదు.
సర్వేజనా స్సుఖినోభవంతు.

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: